<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/visakhapatnam/tag-3730" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>visakhapatnam - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/3730/rss</link>
                <description>visakhapatnam RSS Feed</description>
                
                            <item>
                <title>భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం.. ప్రధానిని సత్కరించిన సీఎం చంద్రబాబు</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong><span style="color:rgb(224,62,45);">ప్రధానిని పొందూరు ఖాదీ శాలువాతో సత్కరించిన సీఎం చంద్రబాబు.</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">బొబ్బిలి వీణను జ్ఞాపికగా అందజేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్.</span></strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-honored-the-prime-minister-at-the-opening-ceremony/article-20512"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/bhogapuram-airpoert-pawankalyan.jpg" alt=""></a><br /><p class="PDq2pG_selectionAnchorContainer">Bhogapuram Airport Visakhapatnam: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీపులో సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధానిని జాతీయ జెండాలు ఊపుతూ, చప్పట్లతో ప్రజలు ఆహ్వానించారు. అనంతరం వేదికపైకి చేరుకున్న ప్రధాని మోదీకి సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్వాగతం పలికారు.</p>
<p>ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, గోవా గవర్నర్లు అబ్దుల్ నజీర్, అశోక్ గజపతి రాజు, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి సాంప్రదాయ పొందూరు ఖాదీ శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి బొబ్బిలి వీణను ప్రధానమంత్రికి జ్ఞాపికగా అందజేశారు.</p>
<p>ఇక విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ప్రజలు వీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవ దృశ్యాలను తిలకించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర ప్రముఖుల ప్రసంగాలను ఆసక్తిగా వీక్షించారు. ఈ కార్యక్రమం ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-honored-the-prime-minister-at-the-opening-ceremony/article-20512</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-honored-the-prime-minister-at-the-opening-ceremony/article-20512</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 12:49:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/bhogapuram-airpoert-pawankalyan.jpg"                         length="127495"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విశాఖ వాసులకు పండగే.. రాత్రి పడుకుంటే ఉదయానికి బెంగళూరులోనే</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>బెంగళూరు ప్రయాణికులకు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. వారంలో 6 రోజులు వందే భారత్ స్లీపర్ రైలు!</strong></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/visakha-to-bangalore-non-stop-journey-via-tirupati/article-20500"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/visakhapatnam-bengaluru-vande-bharat-sleeper-train.jpg" alt=""></a><br /><p> </p>
<p>Vande Bharat Sleeper: విశాఖపట్నం-బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలును ప్రవేశపెట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCOR) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ రైలును ప్రారంభించే అంశంపై సంబంధిత జోన్లు, డివిజన్ల నుంచి ఫీజిబిలిటీ నివేదికలను కోరినట్లు సమాచారం. ప్రయాణికుల రద్దీ, ట్రాక్ లభ్యత, నిర్వహణ సౌకర్యాలు, సమయ పట్టిక వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. ప్రతిపాదన ప్రకారం, ఈ రైలును మంగళవారం మినహా వారంలో ఆరు రోజుల పాటు నడిపేలా ప్రాథమిక షెడ్యూల్‌ను రూపొందించారు.</p>
<p>ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం, విశాఖపట్నం నుంచి రాత్రి 8:15 గంటలకు బయలుదేరే ఈ వందే భారత్ స్లీపర్ రైలు మరుసటి రోజు ఉదయం 10 గంటలకు బెంగళూరుకు చేరుకునేలా సమయాలను సిద్ధం చేశారు. తిరుగు ప్రయాణానికి సంబంధించిన షెడ్యూల్‌పైనా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను ఇతర రైల్వే జోన్లు, డివిజన్లకు పంపించి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.</p>
<p>ఈ రైలుకు రెండు మార్గాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొదటి మార్గం నెల్లూరు–తిరుపతి మీదుగా ఉండగా, రెండో మార్గం గుంటూరు–ధర్మవరం మీదుగా ప్రతిపాదించారు. ప్రయాణికుల డిమాండ్, ట్రాఫిక్, ఆపరేషనల్ సౌలభ్యం ఆధారంగా తుది మార్గాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. ఈ రైలు ప్రారంభమైతే ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు బెంగళూరుతో మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన రైలు అనుసంధానం లభించనుంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, వైద్య సేవల కోసం ప్రయాణించే వారికి ఈ రైలు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.</p>
<p>అయితే ప్రస్తుతం ఇది కేవలం ప్రతిపాదన దశలో మాత్రమే ఉంది. సంబంధిత జోన్లు, డివిజన్ల నుంచి ఫీజిబిలిటీ నివేదికలు వచ్చిన అనంతరం రైల్వే బోర్డు పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. బోర్డు ఆమోదం లభించిన తర్వాతే విశాఖ–బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనుంది. దీంతో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుందా లేదా అనే అంశంపై ప్రయాణికుల్లో ఆసక్తి నెలకొంది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/visakha-to-bangalore-non-stop-journey-via-tirupati/article-20500</link>
                <guid>https://www.vishvambhara.com/national/visakha-to-bangalore-non-stop-journey-via-tirupati/article-20500</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 10:57:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/visakhapatnam-bengaluru-vande-bharat-sleeper-train.jpg"                         length="167925"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Venkayya Naidu: నేను రాజకీయాల్లోకి రావడానికి ఆమె కారణం..!!</title>
                                    <description><![CDATA[<p><span class="cf0">Venkayya</span><span class="cf0"> Naidu:</span><span class="cf1"> భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి </span><span class="cf1">భారతీయుడిపై</span> <span class="cf1">ఉందని</span><span class="cf1"> మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. </span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/venkayya-naidu-she-is-the-reason-why-i-entered-politics/article-7293"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/venkayya-naidu.jpg" alt=""></a><br /><p></p>
<p class="pf0"><span class="cf1"><span class="cf0">Venkayya</span><span class="cf0"> Naidu: <img src="https://www.vishvambhara.com/media/2026-01/venkayya-naidu.jpg" alt="Venkayya Naidu"></img></span>భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి </span><span class="cf1">భారతీయుడిపై</span> <span class="cf1">ఉందని</span><span class="cf1"> మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. భారతీయ ఆహార అలవాట్లకు ఉన్న విలువను </span><span class="cf1">గుర్తుచేస్తూ</span><span class="cf1">, దేశ </span><span class="cf1">ప్రజలందరూ</span><span class="cf1"> మన వంటకాలను ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు. </span><span class="cf1">సంక్రాంతి</span><span class="cf1"> పండగ తనకు ఎంతో ప్రీతిపాత్రమని పేర్కొన్న ఆయన, విశాఖపట్నం నగరంపై తనకు </span><span class="cf1">ప్రత్యేకమైన</span><span class="cf1"> అనుబంధం ఉందని </span><span class="cf1">వెల్లడించారు</span><span class="cf1">. శుక్రవారం విశాఖపట్నంలో నిర్వహించిన సంక్రాంతి ఉత్సవాల్లో ఆయన </span><span class="cf1">ముఖ్య</span><span class="cf1"> అతిథిగా పాల్గొని ప్రజలను </span><span class="cf1">ఉద్దేశించి</span><span class="cf1"> మాట్లాడారు.</span></p>
<p class="pf0"> </p>
<p class="pf0"><span class="cf1">ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు తన విద్యార్థి దశ జ్ఞాపకాలను పంచుకున్నారు. తాను ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థినని గుర్తు చేసుకుంటూ, అదే విశాఖపట్నంలో జరుగుతున్న సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థిగా ఉన్న రోజులలో దేశం కోసం, ప్రజాస్వామ్య </span><span class="cf1">విలువల</span> <span class="cf1">కోసం</span> <span class="cf1">ఎన్నో</span><span class="cf1"> పోరాటాలు చేశానని, ఆ ఉద్యమాల్లో భాగంగా జైలు జీవితాన్ని కూడా </span><span class="cf1">ఎదుర్కొన్నానని</span><span class="cf1"> చెప్పారు. తన రాజకీయ జీవితానికి బీజం వేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆమె నాయకత్వం, నిర్ణయాలే తాను </span><span class="cf1">ప్రజాజీవితంలోకి</span><span class="cf1"> రావడానికి </span><span class="cf1">ప్రేరణనిచ్చాయని</span><span class="cf1"> వివరించారు.</span></p>
<p class="pf0"> </p>
<p class="pf0"><span class="cf1">స్వతంత్ర భారతదేశంలో </span><span class="cf1">ఆత్మనిర్భరతే</span> <span class="cf1">లక్ష్యంగా</span><span class="cf1"> ప్రతి ఒక్కరూ పనిచేయాలని వెంకయ్య నాయుడు </span><span class="cf1">ఆకాంక్షించారు</span><span class="cf1">. ప్రపంచ </span><span class="cf1">జీడీపీలో</span><span class="cf1"> భారతదేశానికి కీలక వాటా ఉందని చెబుతూ, దేశ ఆర్థిక బలం </span><span class="cf1">పెరుగుతున్నదని</span><span class="cf1"> పేర్కొన్నారు. </span><span class="cf1">పశుసంపద</span><span class="cf1">, వ్యవసాయం ఎంత బలంగా ఉంటే జాతీయ సంపద కూడా అంత బలంగా ఉంటుందని అన్నారు. </span><span class="cf1">ఆత్మనిర్భర</span><span class="cf1"> భారత్ లక్ష్యాన్ని సాధిస్తే, ఎవరు </span><span class="cf1">ఎంతమేర</span><span class="cf1"> సుంకాలు విధించినా దేశంపై ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. అందుకే ప్రధాని నరేంద్ర </span><span class="cf1">మోదీ</span><span class="cf1"> ‘</span><span class="cf1">ఆత్మనిర్భర</span><span class="cf1"> భారత్’ అనే భావనను ముందుకు తీసుకొచ్చారని తెలిపారు. తాను </span><span class="cf1">రైతు</span><span class="cf1"> కుటుంబంలో </span><span class="cf1">పుట్టినవాడినని</span><span class="cf1">, అందుకే రైతులంటే తనకు ప్రత్యేకమైన గౌరవం, అభిమానం ఉందన్నారు.</span></p>
<p class="pf0"> </p>
<p class="pf0"><span class="cf1">సంక్రాంతిని తెలుగు రైతుల ప్రధాన పండుగగా అభివర్ణించిన వెంకయ్య నాయుడు, తెలుగు కుటుంబాల్లో ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన వేడుక </span><span class="cf1">అని</span><span class="cf1"> చెప్పారు. మనకు ఆహారం అందించే వ్యవసాయాన్ని ఎప్పటికీ </span><span class="cf1">మర్చిపోకూడదని</span><span class="cf1"> ప్రజలకు హితవు </span><span class="cf1">పలికారు</span><span class="cf1">. అదే విధంగా </span><span class="cf1">జన్మనిచ్చిన</span><span class="cf1"> తల్లిదండ్రులను, విద్య </span><span class="cf1">నేర్పిన</span><span class="cf1"> గురువులను, మాతృభాషను గౌరవిస్తూ వాటిని </span><span class="cf1">కాపాడుకోవాలని</span><span class="cf1"> సూచించారు. పాలన ప్రజలకు అర్థమయ్యే భాషలో సాగాలని ప్రభుత్వాలకు సలహా ఇచ్చారు.</span></p>
<p class="pf0"> </p>
<p class="pf0"><span class="cf1">చివరగా, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను చిన్నతనంనుంచే పిల్లలకు నేర్పించాలని తల్లిదండ్రులకు వెంకయ్య నాయుడు కీలక </span><span class="cf1">సూచనలు</span> <span class="cf1">చేశారు</span><span class="cf1">. </span><span class="cf1">అలా</span> <span class="cf1">చేసినప్పుడే</span> <span class="cf1">దేశ</span> <span class="cf1">సంస్కృతి</span> <span class="cf1">భవిష్యత్</span> <span class="cf1">తరాలకు</span> <span class="cf1">సురక్షితంగా</span> <span class="cf1">అందుతుందని</span> <span class="cf1">ఆయన</span> <span class="cf1">పేర్కొన్నారు</span><span class="cf1">.</span></p>
<p></p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/venkayya-naidu-she-is-the-reason-why-i-entered-politics/article-7293</link>
                <guid>https://www.vishvambhara.com/national/venkayya-naidu-she-is-the-reason-why-i-entered-politics/article-7293</guid>
                <pubDate>Fri, 09 Jan 2026 19:24:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/venkayya-naidu.jpg"                         length="46102"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>16 సీట్లతో టీడీపీ విశాఖ ఉక్కును కాపాడింది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..</title>
                                    <description><![CDATA[<p> </p>
<p> </p>
<p>సింగరేణిని ప్రవేట్ పరం చేస్తున్న బీజేపీ<br />చోద్యం చూస్తున్న రేవంత్ సర్కార్ అంటూ ఆగ్రహం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/tdp-saved-visakhapatnam-with-16-seats-ktrs-key-comments/article-2186"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/1578396-whatsapp-image-2024-01-11-at-15320-pm.jpeg" alt=""></a><br /><p> </p>
<p>రాష్ట్రంలో బీఆర్ ఎస్ కు 16 ఎంపీ సీట్లు ఇస్తే ఏం చేస్తారని చాలా మంది అన్నారని.. కానీ అదే టీడీపీకి 16 ఎంపీ సీట్లు ఇస్తే ఇప్పుడు కేంద్రంలో నిర్ణయాత్మక స్థానంలో ఉందని చెప్పారు కేటీఆర్. టీడీపీకి 16 ఎంపీ సీట్లు ఇస్తేనే కేంద్రంలో ఇప్పుడు వారు చెప్పినట్టు వినే పరిస్థితులు వచ్చాయని స్పష్టం చేశారు. 16 సీట్లతోనే టీడీపీ ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుందని చెప్పారు.</p>
<p>బీఆర్ ఎస్ కు కూడా 16 సీట్లు ఇచ్చి ఉంటే ఈ రోజు తెలంగాణకు ఎంతో మేలు జరిగి ఉండదన్నారు కేటీఆర్. తెలంగాణలో ఇప్పుడు సింగరేణి గనులను కాంగ్రెస్, బీజేపీలు ఖతం చేసే ప్రయత్నాలు మొదలు పెట్టాయని మండిపడ్డారు. 8 స్థానాలు గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేస్తున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు గనుల యాక్షన్ ను అడ్డుకోవట్లేదని మండిపడ్డారు. </p>
<p>రేవంత్ కు కేసుల భయం ఉందని.. అందుకే ఆపట్లేదన్నారు. సింగరేణి మెడ మీద కేంద్రం కత్తి పెడితే సీఎం రేవంత్ ఆ కత్తికి సాన పడుతున్నారని  ఎద్దేవా చేశారు. కేసుల భయంతోనే రేవంత్ నోరు మెదపట్లేదని ఎద్దేవా చేశారు కేటీఆర్. సింగరేణిపై బీఆర్ ఎస్ యాక్షన్ ప్లాన్ త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు కేటీఆర్. </p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/tdp-saved-visakhapatnam-with-16-seats-ktrs-key-comments/article-2186</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/tdp-saved-visakhapatnam-with-16-seats-ktrs-key-comments/article-2186</guid>
                <pubDate>Thu, 20 Jun 2024 18:09:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/1578396-whatsapp-image-2024-01-11-at-15320-pm.jpeg"                         length="41302"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రుషికొండ ప్యాలెస్ చిత్రాలు ఇంకా బయటపడాల్సివుంది: నారా లోకేశ్</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నడుచుకుంటాం</strong></li>
<li><strong>100 రోజుల్లో గంజాయి విక్రయాలకు చెక్ </strong></li>
<li><strong>ఏపీ ఐటీశాఖ మంత్రి నారాలోకేశ్</strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/rushikonda-palace-pictures-are-yet-to-be-released-nara-lokesh/article-2023"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-17-123746.jpg" alt=""></a><br /><p>రుషికొండ ప్యాలెస్‌కు సంబంధించి ఇంకా చాలా చిత్రాలు బయటపడాల్సివుందని ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం ఆన మాట్లాడుతూ..  శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటామని చెప్పారు. </p>
<p>తమ కార్యకర్తలపై దాడులు చేస్తే వారు ఎక్కడ ఉంటారో అర్థం చేసుకోవాలన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో 100 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతామన్నారు. ప్రజా దర్భార్‌ను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. రుషికొండ ప్యాలెస్ వ్యవహారంలో బయటకు రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయంటూ నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. </p>
<p>ఇదిలా ఉండగా, దాదాపు రూ.500 కోట్ల ప్రజాధనంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రుషికొండలో భవనాలను నిర్మించారు. అయితే అందులో ఏం నిర్మించారు అనేది ఆదివారం వరకు బయటి ప్రపంచానికి తెలియదు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టాక  రుషికొండకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆదివారం టాక్ ఆఫ్‌ది టౌన్‌గా మారాయి. రుషికొండలో నిర్మించిన ఈ భవనాలను ముందు పర్యాటకం కోసం నిర్మించినట్లు వైసీపీ చెప్పగా, తాజాగా ఇవి పరిపాలన భవనాలు అని వైసీపీ నేతలు చెబుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/rushikonda-palace-pictures-are-yet-to-be-released-nara-lokesh/article-2023</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/rushikonda-palace-pictures-are-yet-to-be-released-nara-lokesh/article-2023</guid>
                <pubDate>Mon, 17 Jun 2024 12:41:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-17-123746.jpg"                         length="139580"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        