<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/kakinada/tag-3543" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>kakinada - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/3543/rss</link>
                <description>kakinada RSS Feed</description>
                
                            <item>
                <title>పారిశ్రామిక రంగంలో కొత్త వెలుగులు</title>
                                    <description><![CDATA[<p>పర్యావరణ పరిరక్షణతో కూడిన పారిశ్రామికాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శనివారం కాకినాడలో 'ఏఎం గ్రీన్ ఎనర్జీ' సంస్థ నిర్మించనున్న భారీ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/696b95d20b483/article-7655"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/9fbfa319-982b-49d3-879f-e0c2344b59551.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, ఏపీ బ్యూరో: </strong>పర్యావరణ పరిరక్షణతో కూడిన పారిశ్రామికాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శనివారం కాకినాడలో 'ఏఎం గ్రీన్ ఎనర్జీ' సంస్థ నిర్మించనున్న భారీ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా నిలుపుతామని ప్రకటించారు.</p>
<p>రాష్ట్ర అభివృద్ధిలో ‘ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024’ ఒక గేమ్ ఛేంజర్ అని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి ఈ పాలసీ ద్వారా ప్రభుత్వం విధానపరమైన స్పష్టత ఇచ్చిందని, తద్వారా పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందని తెలిపారు. ప్రధాని మోదీ సహకారం, చంద్రబాబు నాయకత్వంలో ఏపీని గ్రీన్ ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తామన్నారు.</p>
<p><strong>ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి</strong><br />ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు భారీగా ఉపాధి లభించనుందని పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.  నిర్మాణ దశలో 8,000 మందికి, నిర్వహణ దశలో 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అనుబంధ రంగాల ద్వారా మరో కొన్ని వేల మందికి దీర్ఘకాలిక ఉపాధి లభించనుంది. బలమైన సంకల్పంతో ఈ స్థాయికి ఎదిగిన గ్రీన్ కో వ్యవస్థాపకులు చలమలశెట్టి అనిల్, మహేష్‌లను డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా తట్టుకుని నిలబడి, స్వరాష్ట్రంలో ఇలాంటి భారీ ప్రాజెక్టును చేపట్టడం గర్వకారణమని కొనియాడారు.</p>
<p><strong>ఏఎం గ్రీన్ ప్రాజెక్ట్ విశేషాలు</strong><br />కాకినాడలో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు దేశ కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో అత్యంత కీలకం కానుంది. 495 ఎకరాల విస్తీర్ణంలో, ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్లాంట్ రూపుదిద్దుకోనుంది. రూ.15,600 కోట్ల ప్రారంభ పెట్టుబడితో మొదలై, భవిష్యత్తులో 8 బిలియన్ డాలర్ల వరకు విస్తరించనుంది. 2027 చివరి నాటికి తొలి దశ కమిషనింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/696b95d20b483/article-7655</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/696b95d20b483/article-7655</guid>
                <pubDate>Sat, 17 Jan 2026 19:33:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/9fbfa319-982b-49d3-879f-e0c2344b59551.jpg"                         length="191197"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాకినాడకు భారీ పెట్టుబడులు</title>
                                    <description><![CDATA[<p> </p>
<p> <br /><br /><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/huge-investments-for-kakinada/article-7615"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/f975446a-3299-4a1f-9b64-55c940922d05.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, ఏపీ బ్యూరో:</strong> ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో భారీ మైలురాయి ఆవిష్కృతం కాబోతోంది. ప్రముఖ ఇంధన సంస్థ ‘ఏఎం గ్రీన్’ కాకినాడలో ఏకంగా 10 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా స్వయంగా వెల్లడించారు. ఈ ప్లాంట్ ద్వారా ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కానుంది. ఈ ప్లాంట్ నుంచి దేశంలోనే తొలిసారిగా గ్రీన్ అమ్మోనియాను అంతర్జాతీయ విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నారు.జర్మనీ, సింగపూర్, జపాన్ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో సుమారు 8,000 మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.</p>
<p><br /><strong>2030 నాటికి ఉత్పత్తి ప్రారంభం</strong><br />పర్యావరణ హితమైన ఇంధన వనరుల తయారీలో ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ లీడర్‌గా నిలిపేందుకు ఈ ప్లాంట్ దోహదపడనుంది. ఈ ప్రాజెక్టును సత్వరం పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి లోకేశ్ తెలిపారు. 2030 నాటికి ఏఎం గ్రీన్ సంస్థ ఉత్పత్తిని ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేసిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మారుస్తాం" అని లోకేశ్ తన పోస్టులో ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని గ్లోబల్ కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయని సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/huge-investments-for-kakinada/article-7615</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/huge-investments-for-kakinada/article-7615</guid>
                <pubDate>Fri, 16 Jan 2026 19:11:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/f975446a-3299-4a1f-9b64-55c940922d05.jpg"                         length="8862"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జులై 1 నుంచి కాకినాడలో పవన్ కల్యాణ్‌ పర్యటన</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>విశ్వంభర, అమరావతిః ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ జులై నెలలో కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. జులై 1వ తేదీన ఆయన కాకినాడలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకుంటున్నారు. ఆ తర్వాత అదే రోజున పిటాపురం జనసేన నేతలతో సమావేశం అవుతారు. తన గెలుపుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలుపుతారు. </p>
<p>ఆ తర్వాత రోజున అంటే జులై 2న ఆయన కాకినాడ కలెక్టరేట్ లో ఇరిగేషన్, పంచాయతీ రాజ్, అటవీ శాఖ అధికారులతో సమావేశం అవుతారు. ఆయా శాఖలలో ఎలాంటి పనులు జరుగుతున్నాయనే వాటిపై ఆయన కూలంకుశంగా చర్చించి ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. </p>
<p>ఆ తర్వాత జులై 3న పిఠాపురంలో వారిహి కృతజ్ఞతా సభను నిర్వహిస్తారు. ఇందులో తనను గెలిపించినందుకు పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు తెలపనున్నారు పవన్ కల్యాణ్. ఈ కార్యక్రమంలో అటు టీడీపీ నేతలతో పాటు జనసేన, బీజేపీ నేతలు కూడా పాల్గొంటారని తెలుస్తోంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/pawan-kalyans-visit-to-kakinada-from-july-1/article-2487"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(2)5.jpeg" alt=""></a><br /><p> </p>
<p>విశ్వంభర, అమరావతిః ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ జులై నెలలో కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. జులై 1వ తేదీన ఆయన కాకినాడలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకుంటున్నారు. ఆ తర్వాత అదే రోజున పిటాపురం జనసేన నేతలతో సమావేశం అవుతారు. తన గెలుపుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలుపుతారు. </p>
<p>ఆ తర్వాత రోజున అంటే జులై 2న ఆయన కాకినాడ కలెక్టరేట్ లో ఇరిగేషన్, పంచాయతీ రాజ్, అటవీ శాఖ అధికారులతో సమావేశం అవుతారు. ఆయా శాఖలలో ఎలాంటి పనులు జరుగుతున్నాయనే వాటిపై ఆయన కూలంకుశంగా చర్చించి ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. </p>
<p>ఆ తర్వాత జులై 3న పిఠాపురంలో వారిహి కృతజ్ఞతా సభను నిర్వహిస్తారు. ఇందులో తనను గెలిపించినందుకు పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు తెలపనున్నారు పవన్ కల్యాణ్. ఈ కార్యక్రమంలో అటు టీడీపీ నేతలతో పాటు జనసేన, బీజేపీ నేతలు కూడా పాల్గొంటారని తెలుస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/pawan-kalyans-visit-to-kakinada-from-july-1/article-2487</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/pawan-kalyans-visit-to-kakinada-from-july-1/article-2487</guid>
                <pubDate>Sat, 29 Jun 2024 19:50:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%282%295.jpeg"                         length="11584"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాకినాడలో డయేరియా పంజా.. ఒకరి మృతి..</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>కాకినాడ జిల్లాలో ప్రస్తుతం డయేరియా పంజా విసురుతోంది. తొండంగి మండలం కొమ్మనాపల్లిలోని గ్రామస్తులు ప్రస్తుతం వరుసగా డయేరియా బారిన పడుతూ అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 50 మందికి పైగా అస్వస్థతకు గురి కావడంతో వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.</p>
<p>దాంతో అసలు ఈ గ్రామంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి అధికారులు వెళ్లారు. డీఎంహెచ్ వోతో పాటు మరికొందరు అధికారులు వెళ్లి ఈ పరిస్థితులను పరిశీలించారు. ఇక ఆ ఊరిలోని వాటర్ ట్యాంక్ లో నీటిని టెస్టింగ్ కోసం పంపించారు. దాంతో పాటు నిల్వ ఉన్న రొయ్యల కూర, మామిడి తాండ్ర లాంటివి తినడం వల్ల కూడా గ్రామస్తులకు డయేరియా సోకినట్టు తెలుస్తోంది. </p>
<p>ఇక గ్రామస్తులు ఇలా డయేరియా బారిన పడటంపై స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య స్పందించారు. ఫుట్ పాయిజన్, వాటర్ పొల్యూషన్ అస్వస్థతకి కారణంగా వారు ఇలా డయేరియా బారిన పడినట్టు ఆమె</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/one-person-died-of-diarrhea-in-kakinada/article-1838"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(35).jpeg" alt=""></a><br /><p> </p>
<p>కాకినాడ జిల్లాలో ప్రస్తుతం డయేరియా పంజా విసురుతోంది. తొండంగి మండలం కొమ్మనాపల్లిలోని గ్రామస్తులు ప్రస్తుతం వరుసగా డయేరియా బారిన పడుతూ అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 50 మందికి పైగా అస్వస్థతకు గురి కావడంతో వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.</p>
<p>దాంతో అసలు ఈ గ్రామంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి అధికారులు వెళ్లారు. డీఎంహెచ్ వోతో పాటు మరికొందరు అధికారులు వెళ్లి ఈ పరిస్థితులను పరిశీలించారు. ఇక ఆ ఊరిలోని వాటర్ ట్యాంక్ లో నీటిని టెస్టింగ్ కోసం పంపించారు. దాంతో పాటు నిల్వ ఉన్న రొయ్యల కూర, మామిడి తాండ్ర లాంటివి తినడం వల్ల కూడా గ్రామస్తులకు డయేరియా సోకినట్టు తెలుస్తోంది. </p>
<p>ఇక గ్రామస్తులు ఇలా డయేరియా బారిన పడటంపై స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య స్పందించారు. ఫుట్ పాయిజన్, వాటర్ పొల్యూషన్ అస్వస్థతకి కారణంగా వారు ఇలా డయేరియా బారిన పడినట్టు ఆమె తెలిపారు. ప్రస్తుతం బాధితులను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. వారంతా కోలుకుంటున్నట్టు ఆమె వివరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/one-person-died-of-diarrhea-in-kakinada/article-1838</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/one-person-died-of-diarrhea-in-kakinada/article-1838</guid>
                <pubDate>Fri, 14 Jun 2024 15:31:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%2835%29.jpeg"                         length="9324"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        