<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/indians/tag-3496" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Indians - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/3496/rss</link>
                <description>Indians RSS Feed</description>
                
                            <item>
                <title>ఇరాన్‌ను వీడాలని భారతీయులకు సూచన</title>
                                    <description><![CDATA[<p>పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో  భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. భారత విదేశాంగ శాఖ (MEA) ఇరాన్‌లోని భారతీయ పౌరులకు అత్యవసర సూచనలు జారీ చేసింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/international/indians-advised-to-leave-iran/article-7516"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/5bf4d2bb-7b76-4d79-bb28-820195de59de.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, బ్యూరో:</strong> పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో  భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. భారత విదేశాంగ శాఖ (MEA) ఇరాన్‌లోని భారతీయ పౌరులకు అత్యవసర సూచనలు జారీ చేసింది. ఇరాన్ -ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడైనా పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండటంతో తక్షణమే భారతీయులు ఆ దేశాన్ని వీడాలని సూచించింది. ప్రస్తుతం ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులు అందుబాటులో ఉన్న విమాన లేదా ఇతర రవాణా మార్గాల ద్వారా వీలైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచి రావాలని ప్రభుత్వం కోరింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు  భారతీయులెవరూ ప్రస్తుతం ఇరాన్‌కు వెళ్లవద్దని, అన్ని రకాల ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని స్పష్టం చేసింది.ఇరాన్‌లో ఉన్నవారు వెంటనే టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం లేదా జహేదాన్‌లోని కాన్సులేట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది.</p>
<p>ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గగనతల మూసివేత లేదా రవాణా నిలిపివేత వంటి పరిస్థితులు తలెత్తక ముందే సురక్షితంగా బయటపడాలని కేంద్రం భావిస్తోంది. "ఇరాన్‌లో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అక్కడ ఉన్న మన పౌరులు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు." అంటూ విదేశాంగ శాఖ ప్రకటన చేసింది.</p>
<p>ప్రస్తుతం ఇరాన్‌లో సుమారు 5,000 నుండి 10,000 మంది వరకు భారతీయులు (ముఖ్యంగా విద్యార్థులు మరియు ఉద్యోగులు) ఉన్నట్లు అంచనా. ఒకవేళ యుద్ధం మొదలైతే వారిని తరలించడం కష్టమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో 'ఆపరేషన్ అజయ్' లేదా 'ఆపరేషన్ కావేరి' తరహాలో పెద్ద ఎత్తున తరలింపు అవసరం కాకుండా, ముందుగానే అప్రమత్తం చేస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>International</category>
                                    

                <link>https://www.vishvambhara.com/international/indians-advised-to-leave-iran/article-7516</link>
                <guid>https://www.vishvambhara.com/international/indians-advised-to-leave-iran/article-7516</guid>
                <pubDate>Wed, 14 Jan 2026 16:26:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/5bf4d2bb-7b76-4d79-bb28-820195de59de.jpg"                         length="170772"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులు మృతి </title>
                                    <description><![CDATA[<p>నేపాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతిచెందారు. బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన తమన్నా షేక్ (35), ఇర్ఫాన్ ఆలం (21) ఈస్ట్‌వెస్ట్ హైవే వెంబడి చంద్రనిగహ్‌పూర్ స్ట్రెచ్‌లోని రోడ్డు వెంట లోయలో పడిపోవడంతో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/indians-killed-in-fatal-road-accident-in-nepal%C2%A0/article-2308"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/26052024-accident-1a.jpg" alt=""></a><br /><p>నేపాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతిచెందారు. బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన తమన్నా షేక్ (35), ఇర్ఫాన్ ఆలం (21) ఈస్ట్‌వెస్ట్ హైవే వెంబడి చంద్రనిగహ్‌పూర్ స్ట్రెచ్‌లోని రోడ్డు వెంట లోయలో పడిపోవడంతో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.</p>
<p>దక్షిణ నేపాల్‌లోని రౌతాహత్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం భారత నంబర్ ప్లేట్ ఉన్న వాహనం ప్రమాదానికి గురైంది, మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో జీపు డ్రైవర్ సోహైల్ అమీర్ (22) కూడా ఉన్నారని, వారందరూ బిర్‌గంజ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/indians-killed-in-fatal-road-accident-in-nepal%C2%A0/article-2308</link>
                <guid>https://www.vishvambhara.com/crime/indians-killed-in-fatal-road-accident-in-nepal%C2%A0/article-2308</guid>
                <pubDate>Sun, 23 Jun 2024 07:32:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/26052024-accident-1a.jpg"                         length="41739"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కువైట్‌ అగ్నిప్రమాదం: కేరళ చేరుకున్న భారతీయుల మృతదేహాలు</title>
                                    <description><![CDATA[<p>గ‌ల్ఫ్ దేశం కువైట్‌లో ఈ నెల 12న‌ ఓ నివాస భ‌వ‌నంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మృతిచెందారు. అయితే, ప్రత్యేక ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ విమానం ఇవాళ (శుక్రవారం) కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మృతదేహాలను తీసుకువ‌చ్చింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/international/dead-bodies-of-kuwaiti-fire-victims-reach-kerala/article-1821"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-14-132547.jpg" alt=""></a><br /><p>గ‌ల్ఫ్ దేశం కువైట్‌లో ఈ నెల 12న‌ ఓ నివాస భ‌వ‌నంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మృతిచెందారు. అయితే, ప్రత్యేక ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ విమానం ఇవాళ (శుక్రవారం) కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మృతదేహాలను తీసుకువ‌చ్చింది. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మంత్రులు కే రాజన్‌, పీ రాజీవ్‌, వీణా జార్జ్‌ భారతీయుల మృతదేహాలను స్వీకరించారు. అనంతరం విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోడియం వద్ద మృతదేహాలకు సీఎం, మంత్రులు, అధికారులు నివాళులర్పించారు.</p>
<p>మరోవైపు ప్ర‌మాదం జరిగిన హౌసింగ్ భ‌వ‌నంలో ఉన్న మొత్తం 176 మంది భారతీయ కార్మికులలో 45 మంది మృతిచెందారని, మరో 33 మంది గాయపడ్డారని కువైట్‌లోని భార‌త‌ ఎంబసీ వెల్ల‌డించింది. క్ష‌త‌గాత్రులు ప్రస్తుతం కువైట్‌లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. ఇక మృతుల్లో కేరళకు చెందిన 23 మంది ఉంటే.. తమిళనాడుకు చెందిన 7, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 3, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 3, కర్ణాటకకు చెందిన వారు ఇద్ద‌రు ఉన్నట్లు తెలుస్తోంది. </p>
<p>అలాగే బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల‌కు చెందిన‌ ఒక్కొక్కరు చొప్పున మృతిచెందిన‌ట్లు పేర్కొంది. అదేవిధంగా కువైట్‌లోని మంగాఫ్ ప్రాంతంలోని లేబర్ హౌసింగ్ ప్రాంతం నుంచి ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారి మృతదేహాలు వెంటనే స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ఈ ప్రత్యేక ఐఏఎఫ్‌ విమానాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మృత‌దేహాల‌ను త్వరగా స్వదేశానికి రప్పించడానికి కువైట్ అధికారులతో సమన్వయం చేసిన విదేశాంగ శాఖ స‌హాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సైతం విమానంలో ఉన్నట్లు సమాచారం.</p>
<p> </p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en" xml:lang="en"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | Ernakulam: Special IAF aircraft carrying the mortal remains of 45 Indian victims in the fire incident in Kuwait reaches Cochin International Airport.<br /><br />(Source: CIAL) <a href="https://t.co/d42RBDAVNz">pic.twitter.com/d42RBDAVNz</a></p>
— ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1801484454197637472?ref_src=twsrc%5Etfw">June 14, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                    

                <link>https://www.vishvambhara.com/international/dead-bodies-of-kuwaiti-fire-victims-reach-kerala/article-1821</link>
                <guid>https://www.vishvambhara.com/international/dead-bodies-of-kuwaiti-fire-victims-reach-kerala/article-1821</guid>
                <pubDate>Fri, 14 Jun 2024 13:23:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-14-132547.jpg"                         length="104128"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        