<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/bus-accident/tag-3158" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>bus accident - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/3158/rss</link>
                <description>bus accident RSS Feed</description>
                
                            <item>
                <title>హైదరాబాద్‌–విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(0,0,0);"><strong>దోరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మందికి తీవ్ర గాయాలు</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/five-killed-in-hyderabad-vijayawada-highway-accident/article-21985"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/hyderabad-vijayawada-highway.jpg" alt=""></a><br /><p>Hyderabad Vijayawada Highway: హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దోరకుంట వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపుతప్పి ముందుగా వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.</p>
<p>బస్సు కంటైనర్‌ను బలంగా ఢీకొనడంతో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు, క్షతగాత్రుల పరిస్థితిపై అధికారులు మరింత సమాచారం వెల్లడించాల్సి ఉంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/five-killed-in-hyderabad-vijayawada-highway-accident/article-21985</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/five-killed-in-hyderabad-vijayawada-highway-accident/article-21985</guid>
                <pubDate>Wed, 26 Aug 2026 12:09:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/hyderabad-vijayawada-highway.jpg"                         length="142499"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title> Himachal Pradesh bus accident: ఘోర బస్సు ప్రమాదం... 12 మంది మృతి..!!</title>
                                    <description><![CDATA[<p></p>
<p class="pf0"> </p>
<p class="pf0"><span class="cf1"> Himachal Pradesh bus accident: </span><span class="cf0">హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. </span><span class="cf0">సిర్మౌర్</span><span class="cf0"> జిల్లాలో ప్రయాణికులతో </span><span class="cf0">వెళ్తున్న</span><span class="cf0"> ఒక ప్రైవేట్ బస్సు అదుపు </span><span class="cf0">తప్పి</span><span class="cf0"> సుమారు 200 మీటర్ల లోతైన లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు.</span></p>
<p></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/himachal-pradesh-bus-accident-fatal-bus-accident-12-people-killed/article-7291"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/himachal-pradesh-bus-accident.jpeg" alt=""></a><br /><p></p>
<p class="pf0"><strong><span class="cf0"> Himachal Pradesh bus accident: </span></strong><span class="cf1">హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. </span><span class="cf1">సిర్మౌర్</span><span class="cf1"> జిల్లాలో ప్రయాణికులతో </span><span class="cf1">వెళ్తున్న</span><span class="cf1"> ఒక ప్రైవేట్ బస్సు అదుపు </span><span class="cf1">తప్పి</span><span class="cf1"> సుమారు 200 మీటర్ల లోతైన లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు.</span></p>
<p class="pf0"> </p>
<p class="pf0"><span class="cf1">పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బస్సు సిమ్లా నుంచి </span><span class="cf1">కుప్వీ</span><span class="cf1"> వైపు ప్రయాణిస్తోంది. బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా ‘</span><span class="cf1">పోష్</span><span class="cf1">’ పండుగ సందర్భంగా తమ స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. </span><span class="cf1">హరిపుర్‌ధార్</span><span class="cf1"> మార్కెట్ సమీపంలో మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో బస్సు మలుపు వద్దకు రాగానే ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో దట్టమైన పొగమంచు ఉండటంతో డ్రైవర్‌కు రహదారి స్పష్టంగా </span><span class="cf1">కనిపించకపోయి</span><span class="cf1"> ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. లోయలో పడిన బస్సు పూర్తిగా ధ్వంసమైపోయింది.</span></p>
<p class="pf0"> </p>
<p class="pf0"><span class="cf1">ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక గ్రామస్థులు సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది </span><span class="cf1">ఘటనా</span><span class="cf1"> స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు. గాయపడిన వారిని </span><span class="cf1">నాహన్</span><span class="cf1">, </span><span class="cf1">రాజ్‌గఢ్</span><span class="cf1"> ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. వారిలో </span><span class="cf1">నలుగురి</span><span class="cf1"> పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం సిమ్లాలోని </span><span class="cf1">ఐజీఎంసీ</span><span class="cf1"> ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.</span></p>
<p class="pf0"> </p>
<p class="pf0"><span class="cf1">ఈ ఘోర ప్రమాదంపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ </span><span class="cf1">సుఖు</span><span class="cf1"> తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ </span><span class="cf1">ఘటనపై</span><span class="cf1"> పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.</span></p>
<p><img src="https://www.vishvambhara.com/media/2026-01/himachal-pradesh-bus-accident.jpeg" alt="Himachal Pradesh bus accident" width="1280" height="853"></img></p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/himachal-pradesh-bus-accident-fatal-bus-accident-12-people-killed/article-7291</link>
                <guid>https://www.vishvambhara.com/crime/himachal-pradesh-bus-accident-fatal-bus-accident-12-people-killed/article-7291</guid>
                <pubDate>Fri, 09 Jan 2026 19:13:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/himachal-pradesh-bus-accident.jpeg"                         length="344079"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బస్సు ఎక్కుతుండగా ప్రమాదం.. నుజ్జునుజ్జయిన మహిళ కాళ్లు</title>
                                    <description><![CDATA[<p>ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ రెండు కాళ్లను పోగొట్టుకుంది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/a-womans-legs-were-crushed-while-boarding-the-bus/article-1750"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-13-120433.jpg" alt=""></a><br /><p>ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ రెండు కాళ్లను పోగొట్టుకుంది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సుజాత అనే మహిళ ఆర్మూర్ వెళ్లేందుకు నిజామాబాద్ బస్టాండ్‌కు వెళ్లింది. అక్కడ బస్సు ఆపమంటూ వెనుక నుంచి ఆ మహిళ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ ఆమెను గమనించకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. </p>
<p>ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చి కదులుతున్న బస్సు ఎక్కడానికి ప్రయత్నించిన మహిళ కిందపడిపోయింది. బస్సు అలాగే ముందుకు కదలడంతో అదే బస్సు వెనుక చక్రాల కిందపడి సదరు మహిళ రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు గాయాలపాలైన మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/a-womans-legs-were-crushed-while-boarding-the-bus/article-1750</link>
                <guid>https://www.vishvambhara.com/crime/a-womans-legs-were-crushed-while-boarding-the-bus/article-1750</guid>
                <pubDate>Thu, 13 Jun 2024 12:07:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-13-120433.jpg"                         length="138246"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        