<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/narendra-modi/tag-311" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Narendra Modi - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/311/rss</link>
                <description>Narendra Modi RSS Feed</description>
                
                            <item>
                <title>2015  తర్వాతే విదేశాల్లోనూ యోగా: ప్రధాని మోడీ </title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>10వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని </strong></li>
<li><strong>101 ఏళ్ల ఫ్రాన్స్‌ మహిళా యోగా గురుకు ప్రశంసలు</strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/after-2015-yoga-prime-minister-modi-also-abroad%C2%A0/article-2206"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-21-093413.jpg" alt=""></a><br /><p>2015 తర్వాతే విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శ్రీనగర్‌లోని డాల్ సరస్సు సమీపంలో ఇవాళ(శుక్రవారం) నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు గుర్తుచేశారు. </p>
<p>యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన 101 ఏళ్ల మహిళా యోగా గురును ఈ ఏడాది పద్మశ్రీతో సత్కరించినట్లు ప్రధాని తెలిపారు. ఆమె ఎప్పుడూ భారత్‌కు రాకపోయినప్పటికీ యోగాపై అవగాహన కల్పించడానికి తన జీవితాన్ని ధారపోసిందని ప్రశంసించారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో యోగాపై నేడు అధ్యయనాలు జరుగుతున్నాయని మోడీ ఉద్ఘాటించారు. </p>
<p>ప్రధాని మోడీ రాక నేపథ్యంలో కశ్మీర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రఖ్యాత డాల్ సరస్సు ఒడ్డున దాదాపు ఏడు వేల మందితో కలసి ప్రధాని ఆసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, భారీ వర్షం కారణంగా బహిరంగ ప్రదేశంలో కార్యక్రమం నిర్వహించడంలో ఇబ్బందులు తలెత్తాయి.  దీంతో అప్పటికప్పుడు వేదికను షేర్- ఏ-కశ్మీర్ సమావేశ కేంద్రానికి మార్చారు. కేంద్రమంత్రులు సహా సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని యోగాసనాలు వేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/after-2015-yoga-prime-minister-modi-also-abroad%C2%A0/article-2206</link>
                <guid>https://www.vishvambhara.com/national/after-2015-yoga-prime-minister-modi-also-abroad%C2%A0/article-2206</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 09:36:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-21-093413.jpg"                         length="114159"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మరో మూడు రోజుల్లో అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మరోసారి కొలువు దీరింది. దాంతో గతంలో అందిస్తున్న పథకాలను కొనసాగించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇందులో భాగంగా వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రతి రైతు అకౌంట్ లోకి రూ.6వేలు మూడు విడుతలుగా అందిస్తున్న సంగతి తెలిసిందే. </p>
<p>ఇక ప్రధాని నరేంద్రమోడీ మొదటి సంతకం కూడా ఈ స్కీమ్ ఫైల్ మీదనే చేశారు. ఈ నెల 18న పీఎం కిసాన్ డబ్బులు విడుదల అవుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. 17వ విడత కింద ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు ఆయన వివరించారు. వారణాసి పర్యటనలో భాగంగా ఈ నిధులను విడుదల చేస్తారని శివరాజ్ సింగ్ వివరించారు. తమ ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేస్తుందని.. అందుకే ప్రధాని మోడీ తన మొదటి సంతకం కూడా ఈ స్కీమ్ మీదనే పెట్టారంటూ ఆయన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/pm-kisan-money-into-accounts-in-next-three-days/article-1911"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/images1.jpeg" alt=""></a><br /><p> </p>
<p>కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మరోసారి కొలువు దీరింది. దాంతో గతంలో అందిస్తున్న పథకాలను కొనసాగించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇందులో భాగంగా వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రతి రైతు అకౌంట్ లోకి రూ.6వేలు మూడు విడుతలుగా అందిస్తున్న సంగతి తెలిసిందే. </p>
<p>ఇక ప్రధాని నరేంద్రమోడీ మొదటి సంతకం కూడా ఈ స్కీమ్ ఫైల్ మీదనే చేశారు. ఈ నెల 18న పీఎం కిసాన్ డబ్బులు విడుదల అవుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. 17వ విడత కింద ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు ఆయన వివరించారు. వారణాసి పర్యటనలో భాగంగా ఈ నిధులను విడుదల చేస్తారని శివరాజ్ సింగ్ వివరించారు. తమ ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేస్తుందని.. అందుకే ప్రధాని మోడీ తన మొదటి సంతకం కూడా ఈ స్కీమ్ మీదనే పెట్టారంటూ ఆయన వెల్లడించారు. </p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/pm-kisan-money-into-accounts-in-next-three-days/article-1911</link>
                <guid>https://www.vishvambhara.com/national/pm-kisan-money-into-accounts-in-next-three-days/article-1911</guid>
                <pubDate>Sat, 15 Jun 2024 17:02:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/images1.jpeg"                         length="13726"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మొత్తం బలగాలను దించండి.. ఉగ్రవాదులను ఏరిపారేయండిః ప్రధాని మోడీ</title>
                                    <description><![CDATA[<p> </p>
<p>అజిత్ దోవల్ కు ఆదేశాలు<br />హోంశాఖ మంత్రితో చర్చలు<br />ఆయుధాలు, సైనికులను తరలించాలని ఆదేశం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/bring-down-all-the-forces-and-destroy-the-terrorists-pm/article-1850"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/7b5dc0394532511486216478c49b4ce21718274119935517_original.webp" alt=""></a><br /><p> </p>
<p>జమ్మూకాశ్మీర్ లో జరుగుతున్న ఉగ్రదాడులపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. అసలు అక్కడ భద్రతా బలగాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయనే విషయంపై ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై భేటీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ లో గత నాలుగు రోజులుగా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. </p>
<p>మొదటి రోజు ఓ బస్సు మీద దాడి చేయగా.. ఏకంగా 9 మంది చనిపోయారు. ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఇంకా దాడులు జరుగుతూనే ఉండటంతో మోడీ శుక్రవారం అజిత్ తో సమావేశం నిర్వహించారు. అవసరం అయితే ఈ దాడులను ఆపేందుకు పూర్తి స్థాయిలో సాయుధ బలగాలను అక్కడ మోహరించాలని చెప్పారు. </p>
<p>ఆయుధాలు, సైనికుల విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని.. దాడులను ఆపడమే లక్ష్యంగా ముందుకు సాగాలని.. పూర్తి స్థాయిలో అక్కడ ఉగ్రవాదులను ఏరిపారేయాలంటూ ఆదేశించారు నరేంద్ర మోడీ. దీనిపైనే మోదీ అమిత్ షాతో కూడా మాట్లాడారు. జమ్ముకశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోనూ ప్రధాని మోదీ మాట్లాడారు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై సమాచారం తెలుసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/bring-down-all-the-forces-and-destroy-the-terrorists-pm/article-1850</link>
                <guid>https://www.vishvambhara.com/national/bring-down-all-the-forces-and-destroy-the-terrorists-pm/article-1850</guid>
                <pubDate>Fri, 14 Jun 2024 19:25:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/7b5dc0394532511486216478c49b4ce21718274119935517_original.webp"                         length="20306"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మోడీ నాతో చెప్పింది ఇదే.. చిరంజీవి వివరణ..</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>మొన్న జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయం సాధించింది. ఇటు ఏపీలో, అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కాగా ఏపీలో ప్రమాణ స్వీకారం సందర్భంగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. చిరంజీవి, పవన్ కల్యాణ్‌ చేతులను మోడీ తన చేతిలో పట్టుకుని ప్రజలకు అభివాదం చేసిన వీడియోలు, ఫొటోలు చూడటానికి రెండు కండ్లు చాలలేదు. </p>
<p>అంతగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇదే స్టేజిమీద చిరంజీవి, పవన్ కల్యాణ్‌ లతో మోడీ ప్రత్యేకించి మాట్లాడారు. దాంతో అసలు మోడీ వారిద్దరితో ఏం చెప్పాడా అని అందరిలోనూ ఆసక్తి ఉంది. కాగా తాజాగా దానిపై స్పందించాడు చిరంజీవి. పవన్ కల్యాణ్‌ గెలిచిన తర్వాత నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లాడు. పవన్ కు ఘన స్వాగతం పలికింది మెగా ఫ్యామిలీ. </p>
<p>అంతే కాకుండా చిరంజీవి కాళ్లు మొక్కాడు పవన్ కల్యాణ్‌. ఈ వీడియో బాగా వైరల్ అయింది. స్టేజి మీద చిరంజీవితో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/modi-told-me-this-is-chiranjeevis-explanation/article-1846"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download1.jpeg" alt=""></a><br /><p> </p>
<p>మొన్న జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయం సాధించింది. ఇటు ఏపీలో, అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కాగా ఏపీలో ప్రమాణ స్వీకారం సందర్భంగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. చిరంజీవి, పవన్ కల్యాణ్‌ చేతులను మోడీ తన చేతిలో పట్టుకుని ప్రజలకు అభివాదం చేసిన వీడియోలు, ఫొటోలు చూడటానికి రెండు కండ్లు చాలలేదు. </p>
<p>అంతగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇదే స్టేజిమీద చిరంజీవి, పవన్ కల్యాణ్‌ లతో మోడీ ప్రత్యేకించి మాట్లాడారు. దాంతో అసలు మోడీ వారిద్దరితో ఏం చెప్పాడా అని అందరిలోనూ ఆసక్తి ఉంది. కాగా తాజాగా దానిపై స్పందించాడు చిరంజీవి. పవన్ కల్యాణ్‌ గెలిచిన తర్వాత నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లాడు. పవన్ కు ఘన స్వాగతం పలికింది మెగా ఫ్యామిలీ. </p>
<p>అంతే కాకుండా చిరంజీవి కాళ్లు మొక్కాడు పవన్ కల్యాణ్‌. ఈ వీడియో బాగా వైరల్ అయింది. స్టేజి మీద చిరంజీవితో నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఆ వీడియో చూసినేను చాలా భావోద్వేగానికి గురయ్యానని చెప్పారంట. ఆ వీడియో చూస్తే ప్రత్యేకించి పవన్ చిరు మధ్య వున్న ప్రేమానుబంధాలు కనిపించాయని అన్నారంట. అంతే కాకుండా భారత సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా చేశారంటూ తెలిపారంట నరేంద్ర మోడీ. దాన్ని చిరంజీవి ట్వీట్ చేస్తూ వివరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/modi-told-me-this-is-chiranjeevis-explanation/article-1846</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/modi-told-me-this-is-chiranjeevis-explanation/article-1846</guid>
                <pubDate>Fri, 14 Jun 2024 19:21:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download1.jpeg"                         length="8049"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తండ్రి, బాబాయ్ లను ప్రధానితో చూసి రామ్ చరణ్‌ ఎమోషనల్..!</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>బుధవారం నాడు జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎన్నో అపురూప ఘట్టాలు చోటుచేసుకున్నాయి. ఇక ఈ వేడుకకే హైలెట్ గా నిలిచింది. మెగా బ్రదర్స్ తో మోడీ చేసిన అభివాదం. పవన్ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం పూర్తి అయిన వెంటనే ప్రధాని నరేంద్రమోడీని వెళ్లి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దాంతో మోడీ చిరంజీవి ఎక్కడ అని అడిగారు.</p>
<p>దాంతో పవన్ తన అన్న దగ్గరకు ప్రధాని మోడీని తీసుకెళ్లారు. చిరంజీవిని ఆప్యాయంగా పలకరించిన ప్రధాని నరేంద్ర మోడీ.. పవన్ కల్యాణ్‌ చేయిని ఓ చేతిలో పట్టుకుని.. చిరంజీవి చేయిని మరో చేతిలో పట్టుకుని ప్రజలకు అభివాదం చేశారు. దాంతో సభా ప్రాంగణం మొత్తం అరుపులతో హడలెత్తిపోయింది. </p>
<p>ఇదంతా వీవీఐపీ గ్యాలెరీలో చూస్తున్న రామ్ చరణ్.. ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తండ్రి, బాబాయ్ లను ప్రధాని మోడీతో చూడగారు చరణ్‌ కండ్లలో నీల్లు తిరిగాయి. ఆయన కంటతడి పెడుతున్న దృశ్యం వీడియోలో స్పష్టంగా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/movies/ram-charan-is-emotional-seeing-his-father-babai-with-the/article-1726"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/d1d072be-403b-4de4-95e4-e085be31a48c.jpeg" alt=""></a><br /><p> </p>
<p>బుధవారం నాడు జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎన్నో అపురూప ఘట్టాలు చోటుచేసుకున్నాయి. ఇక ఈ వేడుకకే హైలెట్ గా నిలిచింది. మెగా బ్రదర్స్ తో మోడీ చేసిన అభివాదం. పవన్ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం పూర్తి అయిన వెంటనే ప్రధాని నరేంద్రమోడీని వెళ్లి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దాంతో మోడీ చిరంజీవి ఎక్కడ అని అడిగారు.</p>
<p>దాంతో పవన్ తన అన్న దగ్గరకు ప్రధాని మోడీని తీసుకెళ్లారు. చిరంజీవిని ఆప్యాయంగా పలకరించిన ప్రధాని నరేంద్ర మోడీ.. పవన్ కల్యాణ్‌ చేయిని ఓ చేతిలో పట్టుకుని.. చిరంజీవి చేయిని మరో చేతిలో పట్టుకుని ప్రజలకు అభివాదం చేశారు. దాంతో సభా ప్రాంగణం మొత్తం అరుపులతో హడలెత్తిపోయింది. </p>
<p>ఇదంతా వీవీఐపీ గ్యాలెరీలో చూస్తున్న రామ్ చరణ్.. ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తండ్రి, బాబాయ్ లను ప్రధాని మోడీతో చూడగారు చరణ్‌ కండ్లలో నీల్లు తిరిగాయి. ఆయన కంటతడి పెడుతున్న దృశ్యం వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీంతో ఈ వీడియోపై రకరకాలుగా మెగా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Movies</category>
                                    

                <link>https://www.vishvambhara.com/movies/ram-charan-is-emotional-seeing-his-father-babai-with-the/article-1726</link>
                <guid>https://www.vishvambhara.com/movies/ram-charan-is-emotional-seeing-his-father-babai-with-the/article-1726</guid>
                <pubDate>Wed, 12 Jun 2024 19:46:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/d1d072be-403b-4de4-95e4-e085be31a48c.jpeg"                         length="71044"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మెగా బ్రదర్స్ తో మోడీ అభివాదం.. సోషల్ మీడియా షేక్..!</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p>ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు దీరిన వేల చాలా ప్రత్యేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై ఆత్మీయ ఆలింగనాలు, అభిమాన సంకేతాలు, ఘటనలు కనిపించాయి. అయితే అన్నింటికన్నా కూడా ఓ ఘటన మాత్రం తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. </p>
<p>అదే మెగా బ్రదర్స్ తో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పని. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమం మధ్యలో ఓ ప్రత్యేక ఘటన జరిగింది. స్టేజిపై ఓ వైపు ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కల్యాణ్‌ తో మాట్లాడుతూ.. ఇంకో వైపు ఉన్న చిరంజీవి వద్దకు వచ్చారు. </p>
<p>ఒక చేతితో పవన్ చేయి, మరో చేతితో చిరంజీవి చేయి పట్టుకొని అక్కడి వారికి అభివాదం చేశారు ప్రధాని మోడీ. ఇంకేముంది అక్కడి ప్రాంగణం మొత్తం మార్మోగిపోయింది. ఈ ఘటన అన్నింటికన్నా హైలెట్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/social-media-shakes-modis-greeting-with-mega-brothers/article-1711"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/chiranjeevi-pm-modi-pawan.webp" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p>ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు దీరిన వేల చాలా ప్రత్యేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై ఆత్మీయ ఆలింగనాలు, అభిమాన సంకేతాలు, ఘటనలు కనిపించాయి. అయితే అన్నింటికన్నా కూడా ఓ ఘటన మాత్రం తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. </p>
<p>అదే మెగా బ్రదర్స్ తో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పని. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమం మధ్యలో ఓ ప్రత్యేక ఘటన జరిగింది. స్టేజిపై ఓ వైపు ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కల్యాణ్‌ తో మాట్లాడుతూ.. ఇంకో వైపు ఉన్న చిరంజీవి వద్దకు వచ్చారు. </p>
<p>ఒక చేతితో పవన్ చేయి, మరో చేతితో చిరంజీవి చేయి పట్టుకొని అక్కడి వారికి అభివాదం చేశారు ప్రధాని మోడీ. ఇంకేముంది అక్కడి ప్రాంగణం మొత్తం మార్మోగిపోయింది. ఈ ఘటన అన్నింటికన్నా హైలెట్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అభివాదం షేక్ చేస్తోంది.  </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/social-media-shakes-modis-greeting-with-mega-brothers/article-1711</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/social-media-shakes-modis-greeting-with-mega-brothers/article-1711</guid>
                <pubDate>Wed, 12 Jun 2024 14:45:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/chiranjeevi-pm-modi-pawan.webp"                         length="44048"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవం</title>
                                    <description><![CDATA[<p>టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించారు పవన్ కల్యాణ్. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్‌కు పంపిస్తారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-is-unanimous-as-the-leader-of-the-alliance-legislative/article-1649"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-11-111353.jpg" alt=""></a><br /><p>టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరఫున గెలుపొందిన ఎమ్మెల్యేలు విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించారు పవన్ కల్యాణ్. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్‌కు పంపిస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు కూటమికి గవర్నర్ ఆహ్వానించనున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. </p>
<p>ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విపత్కర పరిస్థితులను ఎదుర్కొందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడు అవసరమని అభిప్రాయపడ్డారు. అనంతరం చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.</p>
<p> </p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-11-at-11.19.43-am.jpeg" alt="WhatsApp Image 2024-06-11 at 11.19.43 AM" width="720" height="571"></img></p>
<p>మరోవైపు జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కల్యాణ్ ఎన్నికయ్యారు. ఆ పార్టీ నేతలు పవన్ కల్యాణ్‌ను ఏక్రగీవంగా ఎన్నకున్నారు. ఇదిలా ఉండగా, బీజేపీ శాసనసభా పక్ష ఎంపికపై చర్చలు కొనసాగుతున్నాయి. ఏపీలోని విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హాజరయ్యారు. అధిష్టానం ప్రకటనకు కట్టుబడి ఉండాలని సూచించారు. శాసనసభా పక్ష సమావేశంలో పాల్గొని అభిప్రాయాలను వివరిస్తామని వెల్లడించారు.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te" xml:lang="te">ఎన్డీఏ కూటమి తరపున ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు పేరును బలపర్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. <a href="https://t.co/qdi3BvZTwP">pic.twitter.com/qdi3BvZTwP</a></p>
— Telugu Scribe (@TeluguScribe) <a href="https://twitter.com/TeluguScribe/status/1800404684471173268?ref_src=twsrc%5Etfw">June 11, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-is-unanimous-as-the-leader-of-the-alliance-legislative/article-1649</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-is-unanimous-as-the-leader-of-the-alliance-legislative/article-1649</guid>
                <pubDate>Tue, 11 Jun 2024 11:15:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-11-111353.jpg"                         length="103196"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రధాని మోడీ బాధ్యతలు స్వీకరణ.. తొలిసంతకం దేనిపై చేశారంటే..!</title>
                                    <description><![CDATA[<p>భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లోని పీఎం కార్యాలయంలో మూడో దఫా తన విధులను చేపట్టారు. ఈ సందర్భంగా రైతులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ పీఎం కిసాన్ నిధిని విడుదల చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/what-was-the-first-signature-of-prime-minister-modis-assumption/article-1589"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/pm-modi.jpg" alt=""></a><br /><p>భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లోని పీఎం కార్యాలయంలో మూడో దఫా తన విధులను చేపట్టారు. ఈ సందర్భంగా రైతులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ పీఎం కిసాన్ నిధిని విడుదల చేశారు. ఈ మేరకు దస్త్రంపై తొలి సంతకం చేశారు. దీంతో 9.3 కోట్ల మంది రైతులకు రూ.20వేల కోట్ల ఆర్థిక సాయం అందనుంది. </p>
<p>ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం మోడీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించగా ఆ రెండు సార్లు మోడీనే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయంతో వరుసగా మూడోసారి పీఠమెక్కారు. నెహ్రూ తర్వాత మోడీ ఈ ఘనతను సాధించారు. ఈ సందర్భంగా ఏడు దేశాల అధినేతలు, భారత మాజీ రాష్ట్రపతులు, వివిధ రంగాల ప్రముఖులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. సుమారు 9వేల మంది ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/what-was-the-first-signature-of-prime-minister-modis-assumption/article-1589</link>
                <guid>https://www.vishvambhara.com/national/what-was-the-first-signature-of-prime-minister-modis-assumption/article-1589</guid>
                <pubDate>Mon, 10 Jun 2024 12:32:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/pm-modi.jpg"                         length="19326"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బ్రేకింగ్.. మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోడీ..!</title>
                                    <description><![CDATA[<p><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/breaking-modi-took-oath-as-prime-minister-for-the-third/article-1560"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/pm-modi-11.webp" alt=""></a><br /><p><br /></p><p>నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాష్ట్రపతి భవన్ లో రా.7.15కి ద్రౌపది ముర్ము ప్రధానిగా మోదీతో  ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులతో కూడా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ప్రమాణస్వీకార వేడుకకు అతిరథ మహారథులు తరలివచ్చారు. </p><p>వివిధ దేశాల అధ్యక్షులతో పాటు.. ఎన్డీయే మిత్ర పక్షాల కీలక నేతలు అందరూ హయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు వివిధ పార్టీల అధ్యక్షులు హాజరయ్యారు. ఇక మోడీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాల అధ్యక్షులు హాజరవడంతోకట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. </p><p>ఇక మోడీ ప్రమాణ స్వీకారం చేయడంతో దేశ వ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/breaking-modi-took-oath-as-prime-minister-for-the-third/article-1560</link>
                <guid>https://www.vishvambhara.com/national/breaking-modi-took-oath-as-prime-minister-for-the-third/article-1560</guid>
                <pubDate>Sun, 09 Jun 2024 21:33:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/pm-modi-11.webp"                         length="5752"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.. కొత్త మంత్రులకు మోడీ సూచనలు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>కేంద్ర కేబినెట్ మంత్రి పదవులు ఖరారు అయిపోయాయి. ఈసారి కొత్తవారికి ఎక్కువ పదవులు దక్కాయి. గతం కంటే మిత్రపక్షులకు ఈసారి మంత్రి పదవులు ఎక్కువ కేటాయించారు. ప్రమాణ స్వీకారానికి ముందు కొత్త మంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి తేనేటి విందు ఇచ్చారు. అనంతరం వారికి రాబోయే ఐదేళ్ల పరిపాలనపై పలు సూచనలు చేశారు. </p>
<p>మంత్రులు తమకు కేటాయించిన శాఖల లక్ష్యాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యాలు ఏంటనేది వారికి చెప్పారు. ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వం పై నమ్మకంతో ఉన్నారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వంద రోజుల ప్రణాళికపై వారికి హితబోధ చేశారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని తెలిపారు. శ్రద్ధతో పనిచేస్తే అనుకున్న లక్ష్యాలను సాధిస్తామన్నారు.</p>
<p>ఇలా పని చేసుకుంటూ పోతే 2047 కల్లా వికసిత్ భారత్ సాధ్యమవుతుందని తెలిపారు. కొత్తగామంత్రి పదవులు చేపట్టిన వారందరికీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/modi-advises-new-ministers-to-maintain-trust/article-1552"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/e5678235-869b-4c31-885e-b375ddf76d32.jpeg" alt=""></a><br /><p> </p>
<p>కేంద్ర కేబినెట్ మంత్రి పదవులు ఖరారు అయిపోయాయి. ఈసారి కొత్తవారికి ఎక్కువ పదవులు దక్కాయి. గతం కంటే మిత్రపక్షులకు ఈసారి మంత్రి పదవులు ఎక్కువ కేటాయించారు. ప్రమాణ స్వీకారానికి ముందు కొత్త మంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి తేనేటి విందు ఇచ్చారు. అనంతరం వారికి రాబోయే ఐదేళ్ల పరిపాలనపై పలు సూచనలు చేశారు. </p>
<p>మంత్రులు తమకు కేటాయించిన శాఖల లక్ష్యాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యాలు ఏంటనేది వారికి చెప్పారు. ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వం పై నమ్మకంతో ఉన్నారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వంద రోజుల ప్రణాళికపై వారికి హితబోధ చేశారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని తెలిపారు. శ్రద్ధతో పనిచేస్తే అనుకున్న లక్ష్యాలను సాధిస్తామన్నారు.</p>
<p>ఇలా పని చేసుకుంటూ పోతే 2047 కల్లా వికసిత్ భారత్ సాధ్యమవుతుందని తెలిపారు. కొత్తగామంత్రి పదవులు చేపట్టిన వారందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం మంత్రులందరూ మోడీతో ఫోటోలు దిగారు. అక్కడి నుంచి సాయంత్రం రాష్ట్రపతి భవన్ కు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలి వెళ్లారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/modi-advises-new-ministers-to-maintain-trust/article-1552</link>
                <guid>https://www.vishvambhara.com/national/modi-advises-new-ministers-to-maintain-trust/article-1552</guid>
                <pubDate>Sun, 09 Jun 2024 21:24:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/e5678235-869b-4c31-885e-b375ddf76d32.jpeg"                         length="120042"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బ్రేకింగ్.. మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోడీ..!</title>
                                    <description><![CDATA[<p><br /><br /></p>
<p>నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాష్ట్రపతి భవన్ లో రా.7.15కి ద్రౌపది ముర్ము ప్రధానిగా మోదీతో  ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులతో కూడా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ప్రమాణస్వీకార వేడుకకు అతిరథ మహారథులు తరలివచ్చారు. </p>
<p>వివిధ దేశాల అధ్యక్షులతో పాటు.. ఎన్డీయే మిత్ర పక్షాల కీలక నేతలు అందరూ హయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు వివిధ పార్టీల అధ్యక్షులు హాజరయ్యారు. ఇక మోడీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాల అధ్యక్షులు హాజరవడంతోకట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. </p>
<p>ఇక మోడీ ప్రమాణ స్వీకారం చేయడంతో దేశ వ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/breaking-modi-took-oath-as-prime-minister-for-the-third/article-1549"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(15).jpeg" alt=""></a><br /><p><br /><br /></p>
<p>నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాష్ట్రపతి భవన్ లో రా.7.15కి ద్రౌపది ముర్ము ప్రధానిగా మోదీతో  ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులతో కూడా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ప్రమాణస్వీకార వేడుకకు అతిరథ మహారథులు తరలివచ్చారు. </p>
<p>వివిధ దేశాల అధ్యక్షులతో పాటు.. ఎన్డీయే మిత్ర పక్షాల కీలక నేతలు అందరూ హయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు వివిధ పార్టీల అధ్యక్షులు హాజరయ్యారు. ఇక మోడీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాల అధ్యక్షులు హాజరవడంతోకట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. </p>
<p>ఇక మోడీ ప్రమాణ స్వీకారం చేయడంతో దేశ వ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.</p>
<p> </p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/breaking-modi-took-oath-as-prime-minister-for-the-third/article-1549</link>
                <guid>https://www.vishvambhara.com/national/breaking-modi-took-oath-as-prime-minister-for-the-third/article-1549</guid>
                <pubDate>Sun, 09 Jun 2024 19:39:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%2815%29.jpeg"                         length="9007"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మోడీ ప్రమాణ స్వీకారానికి వచ్చే వివిధ దేశాల అధ్యక్షులు వీరే..!</title>
                                    <description><![CDATA[<p>ప్రముఖ హోటళ్ల వద్ద భారీ బందోబస్తు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/these-are-the-presidents-of-various-countries-who-will-come/article-1490"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/pm-modi-14_v_jpg--1280x720-3g.webp" alt=""></a><br /><p> </p>
<p>విశ్వంభర, ఢిల్లీః భారతదేశానికి మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ఇప్పటికే ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఈ వేడుక రేపు అంటే జూన్ 9న రాత్రి 7:15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరగబోతుంది. కాగా ఈ వేడుకకు వివిధ దేశాల అధ్యక్షులకు ఆహ్వానం కూడా వెళ్లింది.</p>
<p>ఆహ్వానం అందుకున్న వారంతా ఇప్పటికే తమ రాకను ధృవీకరించారు. దాంతో ఢిల్లీలోని ప్రముఖ లీలా, తాజ్, ఐటీసీ మౌర్య, క్లారిడ్జ్, ఒబెరాయ్ లాంటి ప్రధాన హోటళ్ల దగ్గర అతిథులకు విడిది ఏర్పాటు చేస్తున్నారు. వారందరికీ ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌ ప్రధాని, సీషెల్స్‌ అధ్యక్షుడు ఈరోజు న్యూఢిల్లీకి బయలు దేరారు. </p>
<p>మిగతా వారంతా రేపు సాయంత్రానికల్లా ఢిల్లీకి చేరుకుంటారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. ఈ కార్యక్రమం సార్క్(సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్) సభ్య దేశాల మధ్య ప్రాంతీయ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది.</p>
<p>అయితే మోడీ ప్రమాణస్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు- రణిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు- మహ్మద్ ముయిజ్జూ, సీషెల్స్ ఉపాధ్యక్షుడు- అహ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధాని-షేక్ హసీనా, మారిషస్ ప్రధాని- ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాన మంత్రి- పుష్ప కమల్ దహాల్ ‘ప్రచండ’, భూటాన్ ప్రధాని-షెరింగ్ టోబ్గే రాబోతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/these-are-the-presidents-of-various-countries-who-will-come/article-1490</link>
                <guid>https://www.vishvambhara.com/national/these-are-the-presidents-of-various-countries-who-will-come/article-1490</guid>
                <pubDate>Sat, 08 Jun 2024 20:06:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/pm-modi-14_v_jpg--1280x720-3g.webp"                         length="70124"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        