<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/amit-shah-is-shocking/tag-308" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Amit Shah is shocking - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/308/rss</link>
                <description>Amit Shah is shocking RSS Feed</description>
                
                            <item>
                <title>రాజ్యాగం రద్దు చేయాలంటే 400 సీట్లు అవసరం లేదు...అమిత్​ షా షాకింగ్ కామెంట్స్</title>
                                    <description><![CDATA[<p dir="ltr" style="text-align:justify;"><strong>విశ్వంభర, వెబ్ డెస్క్ : </strong> 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని విపక్షాలు ఆరోపిస్తున్నాయని, పెద్ద నిర్ణయాలు తీసుకోవాలంటే తమకు 400 సీట్లే అవసరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా కుండబద్దలు కొట్టారు. 400 సీట్లు లేకున్నా ఆర్టికల్ 370 రద్దు చేశామని గుర్తు చేశారు. పదేళ్లలో ట్రిపుల్ తలాక్ రద్దు చేశామని, అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించామని తెలిపారు. తమ పార్టీని విస్తరించడానికే 400 సీట్ల నినాదం అని క్లారిటీ ఇచ్చారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీని దుర్వినియోగం చేసిందని, మోజార్టీని దుర్వినియోగం చేసిన ఘనత కాంగ్రెస్ కే చెందుతుందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగంలోని అధికరణాలను మార్చారు, లోక్ సభ పొడిగించారు, చివరకు ఎమర్జెన్సీని కూడా విధించారని కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఏ కారణం లేకుండానే లక్షా పాతిక వేల మందిని జైళ్లో వేశారని ఫైర్ అయ్యారు. ఉమ్మడి పౌరస్మృతిని తీసుకువచ్చామని, 400 సీట్లు లేకున్న</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/400-seats-are-not-required-to-abolish-the-constitution-amit/article-261"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/71.jpg" alt=""></a><br /><p dir="ltr" style="text-align:justify;"><strong>విశ్వంభర, వెబ్ డెస్క్ : </strong> 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని విపక్షాలు ఆరోపిస్తున్నాయని, పెద్ద నిర్ణయాలు తీసుకోవాలంటే తమకు 400 సీట్లే అవసరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా కుండబద్దలు కొట్టారు. 400 సీట్లు లేకున్నా ఆర్టికల్ 370 రద్దు చేశామని గుర్తు చేశారు. పదేళ్లలో ట్రిపుల్ తలాక్ రద్దు చేశామని, అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించామని తెలిపారు. తమ పార్టీని విస్తరించడానికే 400 సీట్ల నినాదం అని క్లారిటీ ఇచ్చారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీని దుర్వినియోగం చేసిందని, మోజార్టీని దుర్వినియోగం చేసిన ఘనత కాంగ్రెస్ కే చెందుతుందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగంలోని అధికరణాలను మార్చారు, లోక్ సభ పొడిగించారు, చివరకు ఎమర్జెన్సీని కూడా విధించారని కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఏ కారణం లేకుండానే లక్షా పాతిక వేల మందిని జైళ్లో వేశారని ఫైర్ అయ్యారు. ఉమ్మడి పౌరస్మృతిని తీసుకువచ్చామని, 400 సీట్లు లేకున్న సాధారణ మెజార్టీతోనే ఇవన్నీ చేశామని పేర్కొన్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/400-seats-are-not-required-to-abolish-the-constitution-amit/article-261</link>
                <guid>https://www.vishvambhara.com/national/400-seats-are-not-required-to-abolish-the-constitution-amit/article-261</guid>
                <pubDate>Fri, 17 May 2024 12:23:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/71.jpg"                         length="15721"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        