<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/amaravati/tag-2910" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Amaravati - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/2910/rss</link>
                <description>Amaravati RSS Feed</description>
                
                            <item>
                <title>అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా వైద్య విద్యార్థిని..</title>
                                    <description><![CDATA[<p><br /><br /></p>
<p>అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా వైద్య విద్యార్థిని నియమిస్తున్నట్టు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి శనివారం చంద్రబాబు నాయుడిని కలిసింది. తమకు ఉన్న మూడు ఎకరాల పొలంలో ఎకరం అమ్మగా వచ్చిన రూ.25 లక్షలను, తన గాజులు అమ్మగా వచ్చిన రూ.లక్షను అమరావతికి, పోలవరం ప్రాజెక్టుకు విరాళంగా ఇచ్చింది.</p>
<p>దాంతో చంద్రబాబు నాయుడు ఆమెను ప్రశంసించారు. ఒక డాక్టర్ చదివే అమ్మాయి ఇలా రాష్ట్రం కోసం ఆలోచించడం చాలా అభినందించదగ్గ విషయం అన్నారు. నేటి యువతకు వైష్ణవి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. ఇలాంటి యువకులు కలలు గంటున్న రాజధాని కలను నిజం చేసి చూపిస్తామన్నారు. </p>
<p>ఇక రాజధాని, పోలవరం కోసం ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చిన వైష్ణవిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు తెలిపారు. వైష్ణవిని సీఎం శాలువా కప్పి సత్కరించారు. ప్రస్తుతం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/amravati-is-a-medical-student-as-a-brand-ambassador/article-2343"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/capital-amaravati-brand-ambassador.webp" alt=""></a><br /><p><br /><br /></p>
<p>అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా వైద్య విద్యార్థిని నియమిస్తున్నట్టు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి శనివారం చంద్రబాబు నాయుడిని కలిసింది. తమకు ఉన్న మూడు ఎకరాల పొలంలో ఎకరం అమ్మగా వచ్చిన రూ.25 లక్షలను, తన గాజులు అమ్మగా వచ్చిన రూ.లక్షను అమరావతికి, పోలవరం ప్రాజెక్టుకు విరాళంగా ఇచ్చింది.</p>
<p>దాంతో చంద్రబాబు నాయుడు ఆమెను ప్రశంసించారు. ఒక డాక్టర్ చదివే అమ్మాయి ఇలా రాష్ట్రం కోసం ఆలోచించడం చాలా అభినందించదగ్గ విషయం అన్నారు. నేటి యువతకు వైష్ణవి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. ఇలాంటి యువకులు కలలు గంటున్న రాజధాని కలను నిజం చేసి చూపిస్తామన్నారు. </p>
<p>ఇక రాజధాని, పోలవరం కోసం ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చిన వైష్ణవిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు తెలిపారు. వైష్ణవిని సీఎం శాలువా కప్పి సత్కరించారు. ప్రస్తుతం వైష్ణవి విజయవాడలోని ఓ మెడికల్ కాలేజ్ లో ప్రస్తుతం ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమె తండ్రి అంబుల మనోజ్‌ను సీఎం అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/amravati-is-a-medical-student-as-a-brand-ambassador/article-2343</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/amravati-is-a-medical-student-as-a-brand-ambassador/article-2343</guid>
                <pubDate>Sun, 23 Jun 2024 16:42:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/capital-amaravati-brand-ambassador.webp"                         length="110458"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇంద్రకీలాద్రికి అమరావతి రైతుల పాదయాత్ర</title>
                                    <description><![CDATA[<p>ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత రైతులు విజయవాడ ఇంద్రకీలాద్రికి పాదయాత్ర చేపట్టారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/amaravati-farmers-march-to-indrakiladri/article-2312"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/124116972_230624amr-brk1a.jpg" alt=""></a><br /><p>ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత రైతులు విజయవాడ ఇంద్రకీలాద్రికి పాదయాత్ర చేపట్టారు. అమరావతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పాటు రాజధాని ఉద్యమం విజయం సాధించడంతో కనకదుర్గమ్మ ఆలయానికి అమరావతి ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర  ప్రారంభించారు. </p>
<p>ఆదివారం తెల్లవారుజామున తుళ్లూరు శిబిరం నుంచిరైతులు, మహిళలు పొంగళ్లు తయారు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఇంద్రకీలాద్రికి కాలి నడకన బయల్దేరారు. ఉదయం 11 గంటలలోపు అక్కడికి చేరుకుని మొక్కులు చెల్లించుకునేలా ప్రణాళిక రూపొందించారు. తుళ్లూరు నుంచి రాయపూడి, రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి, కరకట్ట, ప్రకాశం బ్యారేజీ మీదుగా పాదయాత్ర సాగనుంది. పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/amaravati-farmers-march-to-indrakiladri/article-2312</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/amaravati-farmers-march-to-indrakiladri/article-2312</guid>
                <pubDate>Sun, 23 Jun 2024 08:05:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/124116972_230624amr-brk1a.jpg"                         length="62111"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రేపు అమరావతిలో చంద్రబాబు పర్యటన.. పనుల ప్రారంభంపై కీలక నిర్ణయాలు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p>ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం నాడు అమరావతిలో పర్యటించబోతున్నారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక నుంచి ఆయన ప్రయాణం ప్రారంభం అవుతుంది. అయితే గతంలో ఆయన హయాంలో జరిగిన శంకుస్థాపనలు, ఇతర పనులను చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. ఆ తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, జడ్జిల గృహ సముదాయాలకు సంబంధించిన సైట్లను ఆయన విజిట్ చేస్తారు.</p>
<p>ఇక పనులకు సంబంధించిన విధి విధానాలను ఆయన తెలుసుకుంటారు. దాంతో పాటు అసలు ప్రభుత్వ భవనాలు, సైట్లు, ఇతర ప్రాజెక్టుల వివరాలను ఆయన తెలుసుకోబోతున్నారు. రాష్ట్ర రాజధాని విషయంలో పాత మాస్టర్ ప్లానే అమలు అవుతుందని ఇప్పటికే ప్రకటించారు. దానికి తోడు జంగిల్ క్లియరెన్స్ పనులు శరవేగంగా చేస్తున్నారు.</p>
<p>గతంలో అభివృద్ధి కోసం తొలిదశలో రూ.48 వేల కోట్లతో టెండర్లు పిలిచారు. అందులో రూ.9 కోట్లు చెల్లింపులు కూడా అయిపోయాయి. మొదటి దశలో మంత్రులు, అధికారులు, ఇతర</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababus-visit-to-amaravati-tomorrow-will-take-key-decisions-on/article-2125"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(23)1.jpeg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p>ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం నాడు అమరావతిలో పర్యటించబోతున్నారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక నుంచి ఆయన ప్రయాణం ప్రారంభం అవుతుంది. అయితే గతంలో ఆయన హయాంలో జరిగిన శంకుస్థాపనలు, ఇతర పనులను చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. ఆ తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, జడ్జిల గృహ సముదాయాలకు సంబంధించిన సైట్లను ఆయన విజిట్ చేస్తారు.</p>
<p>ఇక పనులకు సంబంధించిన విధి విధానాలను ఆయన తెలుసుకుంటారు. దాంతో పాటు అసలు ప్రభుత్వ భవనాలు, సైట్లు, ఇతర ప్రాజెక్టుల వివరాలను ఆయన తెలుసుకోబోతున్నారు. రాష్ట్ర రాజధాని విషయంలో పాత మాస్టర్ ప్లానే అమలు అవుతుందని ఇప్పటికే ప్రకటించారు. దానికి తోడు జంగిల్ క్లియరెన్స్ పనులు శరవేగంగా చేస్తున్నారు.</p>
<p>గతంలో అభివృద్ధి కోసం తొలిదశలో రూ.48 వేల కోట్లతో టెండర్లు పిలిచారు. అందులో రూ.9 కోట్లు చెల్లింపులు కూడా అయిపోయాయి. మొదటి దశలో మంత్రులు, అధికారులు, ఇతర సిబ్బంది వసతుల కోసం టెండరలను పిలిచారు. ఇక రెండో దశలో మెట్రో రైలు నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. వీటన్నింటినీ గురువారం చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు.  </p>
<p> </p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababus-visit-to-amaravati-tomorrow-will-take-key-decisions-on/article-2125</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababus-visit-to-amaravati-tomorrow-will-take-key-decisions-on/article-2125</guid>
                <pubDate>Wed, 19 Jun 2024 18:28:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%2823%291.jpeg"                         length="8549"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీ రాజధాని ఇదే…తేల్చి చెప్పిన కాబోయే సీఎం</title>
                                    <description><![CDATA[<p><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/this-is-the-capital-of-apthe-future-cm-said/article-1669"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/t.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong> విశ్వంభర, ఏపీ : </strong>ఏపీ రాజధాని విషయంలో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయని.. రాష్ట్రం పూర్తిగా శిథిలమైందన్నారు. రైతులు అప్పుల పాలయ్యారని.. అన్ని వర్గాలు దెబ్బతిన్నాయన్నారు.</p><p style="text-align:justify;">ఏపీకి ఎంత అప్పు ఉందో తెలియదని.. అప్పులు ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదన్నారు. ఏమేం తాకట్టు పెట్టారో తెలియని దుస్థితి ఉందన్నారు. ఇరిగేషన్ రంగాన్ని నిర్వీర్యం చేశారని.. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.</p><p style="text-align:justify;">పదేళ్ల తర్వాత కూడా ఏపీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దారుణ పరిస్థితి ఉందన్నారు. ఇకపై మూడు రాజధానులు అంటూ ఆటలాడే పరిస్థితి ఉండదన్నారు. అమరావతి రాజధానిగా ఉంటుందని కుండబద్ధలు కొట్టారు. విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా తీర్చుదిద్దుకుందామన్నారు. కర్నూలును జ్యుడీషియల్ రాజధానిగా ప్రకటించి, ఏమీ చేయలేదన్నారు. కర్నూలును కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/this-is-the-capital-of-apthe-future-cm-said/article-1669</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/this-is-the-capital-of-apthe-future-cm-said/article-1669</guid>
                <pubDate>Tue, 11 Jun 2024 15:20:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/t.jpg"                         length="10629"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        