<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/brs-party/tag-28" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>brs party - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/28/rss</link>
                <description>brs party RSS Feed</description>
                
                            <item>
                <title>KTR: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్‎కి బుద్ధి చెప్పడం ఖాయం: కేటీఆర్</title>
                                    <description><![CDATA[<p>KTR: రాబోయే పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/ktr-is-sure-that-the-urban-people-will-give-advice/article-7315"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/ktr.jpg" alt=""></a><br /><p>రాబోయే పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత రెండేళ్లుగా పట్టణాలను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మొహం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రెండు సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా పట్టణాలకు విడుదల చేయని ఏకైక ప్రభుత్వంగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.</p><p>కాంగ్రెస్ పాలనలో పట్టణాల పరిపాలన పూర్తిగా దెబ్బతిందని, పారిశుద్ధ్యం నుంచి తాగునీరు, రహదారులు, మౌలిక వసతుల వరకు ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించి, నిధులు కేటాయించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేవలం మళ్లీ శిలాఫలకాలు వేయడం తప్ప ఈ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీలేదన్నారు. రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, మోడల్ మార్కెట్లు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు నిలిపివేయడంతో అవన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయని తెలిపారు.</p><p>ఒకవైపు వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టుతూ, మరోవైపు పట్టణాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని కేటీఆర్ అన్నారు. ఈ రెండేళ్లలో పట్టణాలకు ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి పనులను ప్రజల ముందుంచి ఓట్లు అడగాలని కాంగ్రెస్ నేతలకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు.</p><p>మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే క్రమంలో భాగంగా కేటీఆర్ హైదరాబాద్‌లో నిజామాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పార్టీ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న పురపాలక ఎన్నికల వ్యూహాలు, పార్టీ చేయాల్సిన ఏర్పాట్లు, ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాలపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రెండు జిల్లాల్లోని ప్రతి మున్సిపాలిటీలోని క్షేత్రస్థాయి పరిస్థితులను కేటీఆర్ సమగ్రంగా సమీక్షించారు.</p><p>పంచాయతీరాజ్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు, అధికార దుర్వినియోగాన్ని ఎదుర్కొని పార్టీ మంచి ఫలితాలు సాధించిందని గుర్తు చేసిన కేటీఆర్, అదే స్పూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో మరింత మెరుగైన విజయాలు సాధించాలని నేతలకు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా పాల్గొని, కలిసికట్టుగా సమిష్టిగా పోరాడితే విజయం తప్పక సాధ్యమని అన్నారు. పురపాలక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై హరీష్ రావు నేతలకు పలు సూచనలు చేశారు.</p><p>జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు హాజరైన ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను నేతలు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, పార్టీకి అనుకూల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోందని వారు నాయకత్వానికి తెలియజేశారు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలనే సంకల్పంతో పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయని సమావేశంలో స్పష్టం అయ్యింది.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/ktr-is-sure-that-the-urban-people-will-give-advice/article-7315</link>
                <guid>https://www.vishvambhara.com/ktr-is-sure-that-the-urban-people-will-give-advice/article-7315</guid>
                <pubDate>Sat, 10 Jan 2026 16:50:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/ktr.jpg"                         length="6262"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పంట కొంటారా? కొనరా? </title>
                                    <description><![CDATA[<ul>
<li>నెల రోజులుగా రైతుల ఎదురు చూపులు</li>
<li>రోడ్లపై ఎక్కడ చూసినా ధాన్యం రాసులే </li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/kantara-kantara/article-5511"><img src="https://www.vishvambhara.com/media/400/2025-05/whatsapp-image-2025-05-03-at-21.29.46.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, ఆర్మూర్: </strong>రైతులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పండించిన పంటలను  కొంటారో? కొనరో? సూటిగా చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.<br />తమ పంటను అమ్మడానికి రైతులు నెల రోజులుగా కళ్లు కాయలుకాసేలా ఎదురు చూస్తున్నా ఈ ఇందిరమ్మ రాజ్యానికి  ఇసుమంత కనికరం కూడా లేదని ఆయన శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు.<br />రోడ్లపై ఎక్కడ చూసినా ధాన్యం రాసులే కనిపిస్తున్నాయని, ఏ రైతును కదిపినా కన్నీటి కథలే వినిపిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.<br />ధాన్యం రోడ్లపై, కల్లాల్లో మండుతున్న ఎండలకు ఎండుతూ తూకం తగ్గుతోందని, అకాల వానలకు తడిచి ముద్దవుతోందని ఆయన తెలిపారు.<br />రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యానికి అన్నదాతల ఆరుగాలం శ్రమ ఆవిరవుతోందని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.<br />ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేకేశ్వర్, ఆలూర్, నందిపేట్ ఆర్మూర్ రూరల్ తదితర మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున వరి పంట పండించారని ఆయన తెలిపారు. అయితే ధాన్యం  కొనేదిక్కులేక రైతుల దైన్యం వర్ణనాతీతమని ఆయన చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందన్నారు.  అటు ఐకేపీలు, ఇటు సొసైటీలు ఎవరికి వారుగా కేంద్రాలు తెరిచి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు చెబుతున్నప్పటికీ కల్లాలపై ధాన్యం రాశులు మాత్రం కదలడం లేదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనేందుకు అనేక కొర్రీలు పెడుతున్నారని, రైతులను అవమానిస్తున్నారని, ధాన్యం అమ్ముడుపోక రైతులు నానా అవస్థలు పడుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు<br /> క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న దయనీయ పరిస్థితి చూస్తుంటే పంటల కొనుగోలుపై సర్కార్ మాటలు నీటిమూటలేనని విధితమవుతోందని జీవన్ రెడ్డి విమర్శించారు. చివరి గింజ వరకూ కొంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే అరిగిపోయిన రికార్డును పదేపదే వినిపిస్తున్నా ఎక్కడా కొంటున్న దాఖలాలు లేవని, గన్నీ బ్యాగులు, కాంటాలు, లారీలు కనిపించడం లేదని ఆయన తెలిపారు.<br />ఇకనైనా గిట్టుబాటు ధరకు పంటంతా కొనకపోతే రైతాంగం ఆందోళన బాట పట్టక తప్పదని ఆయన స్పష్టం చేశారు.  అన్నదాతల ఆగ్రహాన్ని సర్కార్ చవి చూడకతప్పదని జీవన్ రెడ్డి హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/kantara-kantara/article-5511</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/kantara-kantara/article-5511</guid>
                <pubDate>Sun, 04 May 2025 11:51:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-05/whatsapp-image-2025-05-03-at-21.29.46.jpeg"                         length="49001"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title> హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం </title>
                                    <description><![CDATA[<p><strong>విశ్వంభర , హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో బిఆర్ఎస్  అధినేత కేసిఆర్  అధ్యక్షతన, హైదరాబాద్,సన్నాహక  సమావేశం జరిగింది.శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తో సహా, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబిత ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు షంభీపూర్ రాజు, నవీన్ రావు, వాణి దేవి, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే లు, మాధవరం కృష్ణ రావు, మాగంటి గోపీనాథ్,  బండారి లక్ష్మా రెడ్డి, డి. సుధీర్ రెడ్డి,  ముఠా గోపాల్,  మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేష్,మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నేతలు, కొప్పుల మహేష్ రెడ్డి, డా. మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పటోళ్ల కార్తీక్ రెడ్డి, మన్నె గోవర్ధన్ రెడ్డి, జయసింహ ,మాజీ చైర్మన్ మన్నె కృశాంక్, మాజీ చైర్మన్ గజ్జెల నగేష్, కుమారి నివేదిత సాయన్న,</strong></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/kcr-meeting-with-party-leaders-of-hyderabad-rangareddy-districts/article-5045"><img src="https://www.vishvambhara.com/media/400/2025-04/whatsapp-image-2025-04-04-at-2.06.33-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర , హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో బిఆర్ఎస్  అధినేత కేసిఆర్  అధ్యక్షతన, హైదరాబాద్,సన్నాహక  సమావేశం జరిగింది.శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తో సహా, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబిత ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు షంభీపూర్ రాజు, నవీన్ రావు, వాణి దేవి, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే లు, మాధవరం కృష్ణ రావు, మాగంటి గోపీనాథ్,  బండారి లక్ష్మా రెడ్డి, డి. సుధీర్ రెడ్డి,  ముఠా గోపాల్,  మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేష్,మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నేతలు, కొప్పుల మహేష్ రెడ్డి, డా. మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పటోళ్ల కార్తీక్ రెడ్డి, మన్నె గోవర్ధన్ రెడ్డి, జయసింహ ,మాజీ చైర్మన్ మన్నె కృశాంక్, మాజీ చైర్మన్ గజ్జెల నగేష్, కుమారి నివేదిత సాయన్న, పంజుగుల శ్రీశైల్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, పార్టీ నేత కల్వకుంట్ల వంశీధర్ రావు... తదితరులు పాల్గొన్నారు.</strong></p>
<p><strong><img src="https://www.vishvambhara.com/media/2025-04/whatsapp-image-2025-04-04-at-2.06.32-pm.jpeg" alt="WhatsApp Image 2025-04-04 at 2.06.32 PM" width="1600" height="713"></img></strong></p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/kcr-meeting-with-party-leaders-of-hyderabad-rangareddy-districts/article-5045</link>
                <guid>https://www.vishvambhara.com/kcr-meeting-with-party-leaders-of-hyderabad-rangareddy-districts/article-5045</guid>
                <pubDate>Fri, 04 Apr 2025 18:03:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-04/whatsapp-image-2025-04-04-at-2.06.33-pm.jpeg"                         length="150287"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాష్ట్రాన్ని తాకట్టుపెట్టేందుకు యత్నం.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>తెలంగాణలో బొగ్గు అమ్మకాలను బీఆర్ఎస్ వ్యతిరేకించింది</strong></li>
<li><strong>సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలని కాంగ్రెస్ కుట్ర</strong></li>
<li><strong>అన్ని రంగాల్లో ప్రజలను ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ </strong></li>
<li><strong>సరైన సమయంలో ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయం</strong></li>
<li><strong>మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు </strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/ktrs-sensational-comments-are-an-attempt-to-hold-the-state/article-2280"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-22-130642.jpg" alt=""></a><br /><p>తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రేవంత్‌ అబద్ధాలు చూసి తన సమాధిలో గోబెల్స్‌ ఉలిక్కిపడ్డారని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో బొగ్గు బ్లాకుల అమ్మకాలను బీఆర్ఎస్ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. </p>
<p>మీ ప్రభుత్వం లాగా మా ప్రభుత్వం నుంచి ఎవరూ వేలంలో పాల్గొనలేదని తెలిపారు. అన్ని రంగాలకు ద్రోహం చేస్తున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న పార్టీ తమదన్నారు. గనుల వేలంలో పాల్గొన్న మిమ్మల్ని, మీ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ చరిత్ర క్షమించదని ఆగ్రహం వ్యక్తంచేశారు.</p>
<p><br />బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తమ ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు గనుల అమ్మకాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకించిందన్నారు. అందుకే ప్రభుత్వం ఏ రోజూ వేలంలో పాల్గొనలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం నిస్సిగ్గుగా వేలంలో పాల్గొని తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందన్నారు. </p>
<p>వేలంలో గనులను దక్కించుకున్న రెండు కంపెనీలు కేవలం బీఆర్ఎస్ పార్టీ సింగరేణి ప్రయోజనాల కోసం నిలబడడంతోనే మైనింగ్ ప్రారంభించలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ గనులను కేటాయించినా, కేవలం రాష్ట్ర ప్రభుత్వ కఠిన వైఖరి, నిబద్ధత వల్లనే ఆ కంపెనీలు సింగరేణి బొగ్గును తవ్వలేకపోయాయని తెలిపారు.  ఆ పూర్తి క్రెడిట్ బీఆర్ఎస్‌కు దక్కుతుందన్నారు. ఇప్పటికే నదీ జలాల వాటాను వదులుకున్న కాంగ్రెస్ తీరును రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారని చెప్పారు. తాజాగా బీజేపీకి అందిస్తున్న సహకారంతో సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలన్న కుట్ర అందరికీ తెలిసిపోయిందని వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/ktrs-sensational-comments-are-an-attempt-to-hold-the-state/article-2280</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/ktrs-sensational-comments-are-an-attempt-to-hold-the-state/article-2280</guid>
                <pubDate>Sat, 22 Jun 2024 13:08:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-22-130642.jpg"                         length="118762"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మల్లారెడ్డికి మరో షాక్.. భూ కబ్జా కేసు నమోదు..!</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి వరుసగా షాకుల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే మొన్న భూమి కబ్జా చేశారంటూ అధికారులు ఆయనపై చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో దెబ్బ పడింది. ఇప్పుడు ఆయన మీద తాజాగా పేట్‌బషీర్‌బాద్ పోలీసులు భూకబ్జా కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మీద మొత్తం ఏడు సెక్షన్లతో కేసులను నమోదు చేశారు.</p>
<p>పేట్ బషీరాబాద్ లో 32 గుంట భూమి విషయంలో వీరిపై కేసు నమోదైంది. ఈ భూమి ఆక్రమణకు గురైందని, నిర్మాణాలు కూడా కూల్చివేశారంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగి శ్రీనివాస్ రెడ్డి పేట్ బషీర్ బాద్ పోలీసులను ఆశ్రయించాడు. దాంతో వారు కాస్తా శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుమేరకు మల్లారెడ్డిపై కేసునమోదుచేశారు. </p>
<p>మేడ్చల్ జిల్లా సుచిత్రలోని సర్వే నెంబర్ 82లో గల 32 గుంటల భూమిని మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/another-shock-for-mallareddy-is-the-registration-of-a-land/article-1848"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(1)2.jpeg" alt=""></a><br /><p> </p>
<p>మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి వరుసగా షాకుల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే మొన్న భూమి కబ్జా చేశారంటూ అధికారులు ఆయనపై చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో దెబ్బ పడింది. ఇప్పుడు ఆయన మీద తాజాగా పేట్‌బషీర్‌బాద్ పోలీసులు భూకబ్జా కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మీద మొత్తం ఏడు సెక్షన్లతో కేసులను నమోదు చేశారు.</p>
<p>పేట్ బషీరాబాద్ లో 32 గుంట భూమి విషయంలో వీరిపై కేసు నమోదైంది. ఈ భూమి ఆక్రమణకు గురైందని, నిర్మాణాలు కూడా కూల్చివేశారంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగి శ్రీనివాస్ రెడ్డి పేట్ బషీర్ బాద్ పోలీసులను ఆశ్రయించాడు. దాంతో వారు కాస్తా శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుమేరకు మల్లారెడ్డిపై కేసునమోదుచేశారు. </p>
<p>మేడ్చల్ జిల్లా సుచిత్రలోని సర్వే నెంబర్ 82లో గల 32 గుంటల భూమిని మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిసి కబ్జా చేశారంటూ రెవెన్యూ అధికారులు వెల్లడించారు. తమ విచారణలో ఇది నిజమే అని తేలిందని వారు చెబుతున్నారు. మల్లారెడ్డి పేరు మీద 29 గుంటలు మాత్రమే ఉన్నాయని.. దాంతో వారిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఇదే సర్వే 82లోని భూమిపై గతంలో 15 మంది మల్లారెడ్డి కుటుంబంపై కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ భూ వివాదం ఇంకా నడుస్తుండగానే ఇప్పుడు మరో కేసు నమోదైంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/another-shock-for-mallareddy-is-the-registration-of-a-land/article-1848</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/another-shock-for-mallareddy-is-the-registration-of-a-land/article-1848</guid>
                <pubDate>Fri, 14 Jun 2024 19:23:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%281%292.jpeg"                         length="7820"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..</title>
                                    <description><![CDATA[<p>ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/extension-of-judicial-custody-of-brs-mlc-kavitha/article-1167"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/whatsapp-image-2024-06-03-at-1.17.05-pm.jpeg" alt=""></a><br /><p>ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఇవాల్టితో కవిత కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు తాజాగా నెల రోజుల కస్టడీ విధించింది.జై తెలంగాణ.. జై భారత్ అంటూ లోపలికెళ్లిన ఎమ్మెల్సీ కవిత..కానీ, బెయిల్ నిరాకరించి.. మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడగించిన రౌస్ అవెన్యూ కోర్టు..</p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-03-at-1.17.05-pm.jpeg" alt="WhatsApp Image 2024-06-03 at 1.17.05 PM" width="1280" height="720"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/extension-of-judicial-custody-of-brs-mlc-kavitha/article-1167</link>
                <guid>https://www.vishvambhara.com/national/extension-of-judicial-custody-of-brs-mlc-kavitha/article-1167</guid>
                <pubDate>Mon, 03 Jun 2024 13:41:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-03-at-1.17.05-pm.jpeg"                         length="58465"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణ పరిపాలన: కేటీఆర్</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/telangana-administration-ktr-is-like-a-rock-in-the-hands/article-984"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/ktr-telangana-symbol-.jpg" alt=""></a><br /><p>కళాకారుడు ఏలె లక్ష్మణ్ రూపొందించిన రాజముద్రలోని ‘కాకతీయ తోరణం, చార్మినార్’ రాచరిక పోకడలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర గీతంలో ‘గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్’, కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప’ అని ఆలపిస్తున్నాం కదా అని ప్రశ్నించారు. సీఎం కేబినెట్‌లో ఎవరికైనా ఆ పాటలో ఏముందో తెలుసా? అని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. </p>
<p>అదేవిధంగా కేటీఆర్ ట్విట్టర్‌లో మరో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి (సీఎం రేవంత్ రెడ్డి) గారూ... ఇదేం రెండు నాల్కల ధోరణి... ఇదెక్కడి మూర్ఖత్వం.. కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం? చార్మినార్ చిహ్నంపై ఎందుకంత చిరాకు?' అని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాచరిక పోకడలు ఉండకూడదనే ఉద్దేశ్యంతో కాకతీయ తోరణం, చార్మినార్ చిహ్నం తొలగిస్తున్నారని మండిపడ్డారు. అవి రాచరికపు గుర్తులు కాదు.. వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు అని తెలిపారు.</p>
<p> </p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te" xml:lang="te">పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది తెలంగాణలో పరిపాలన<br /><br />ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ గారు తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా-జమునా తహజీబుకి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటె అది రాచరిక పోకడనట <br /><br />కానీ రాష్ట్ర గీతంలో మాత్రం అదే… <a href="https://t.co/kWaTa92aIF">pic.twitter.com/kWaTa92aIF</a></p>
— KTR (@KTRBRS) <a href="https://twitter.com/KTRBRS/status/1795379297164861861?ref_src=twsrc%5Etfw">May 28, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/telangana-administration-ktr-is-like-a-rock-in-the-hands/article-984</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/telangana-administration-ktr-is-like-a-rock-in-the-hands/article-984</guid>
                <pubDate>Tue, 28 May 2024 16:33:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/ktr-telangana-symbol-.jpg"                         length="490950"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>‘రేవంత్‌ను జైల్లో ఎందుకు పెట్టకూడదు?’.. కేటీఆర్ సంచలన ట్వీట్..!</title>
                                    <description><![CDATA[<p>కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అసత్య ప్రచారాలకు అలవాటు పడిన సీఎం రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ఆయన గురువారం ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలను సంధించారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/why-not-put-revanth-in-jail-ktrs-sensational-tweet/article-701"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/ktr-1701598892.jpg" alt=""></a><br /><p>అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్‌ను ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉంది. మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు తమదైన శైలిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. </p>
<p>కేటీఆర్ బంధువు రూ.10వేల కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందంటూ ఆరోపించారు. దీనిపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అసత్య ప్రచారాలకు అలవాటు పడిన సీఎం రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ఆయన గురువారం ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలను సంధించారు. </p>
<p>‘నా బంధువుకు 10000 కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని రేవంత్ సిగ్గులేని అబద్ధం చెప్పాడు. అదే జోకర్ నేను సెక్రటేరియట్ కింద ఉన్న నిజాం ఆభరణాలను తవ్వినట్లు నకిలీ కథనాన్ని సృష్టించాడు. ⁠కేంద్ర హోంమంత్రికి సంబంధించిన ఫేక్ వీడియోను రేవంత్ సర్క్యులేట్ చేశారు. సీఎం అయినందున ఓయూకి సంబంధించిన నకిలీ సర్క్యులర్‌ పోస్ట్ చేశాడు’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడర్‌ను ఎందుకు జైల్లో పెట్టకూడదంటూ కేటీఆర్ రాసుకొచ్చారు.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en" xml:lang="en">1. Revanth manufactured a shameless Lie that my relative got 10000 crore Covid Drug Contract <br /><br />2. ⁠The same Joker created Fake narrative that I dug Nizams jewels which were under Secretariat<br /><br />3. ⁠Revanth circulated Fake Video of Union Home Minister<br /><br />4. ⁠Being a CM he posted a…</p>
— KTR (@KTRBRS) <a href="https://twitter.com/KTRBRS/status/1793875877131915340?ref_src=twsrc%5Etfw">May 24, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/why-not-put-revanth-in-jail-ktrs-sensational-tweet/article-701</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/why-not-put-revanth-in-jail-ktrs-sensational-tweet/article-701</guid>
                <pubDate>Fri, 24 May 2024 12:09:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/ktr-1701598892.jpg"                         length="124464"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>BREAKING: ఎమ్మెల్సీ కవితకు షాక్.. మరోసారి రిమాండ్ పొడిగింపు..!</title>
                                    <description><![CDATA[<p>కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటి(సోమవారం)తో ముగియడంతో అధికారులు వర్చువల్‌గా రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/breaking-mlc-kavithas-shock-remand-extension-once-again/article-495"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/bc8816a012de228eed6d9922502b5d561716195996163234_original-(1).jpg" alt=""></a><br /><p>ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటి(సోమవారం)తో ముగియడంతో అధికారులు వర్చువల్‌గా రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కవితకు జూన్ 3వ తేదీ వరకు జుడీషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. </p>
<p>ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్‌ కేసులో మార్చి 26న అరెస్టయ్యారు. అప్పటి నుంచి కస్టడీలో ఉన్న ఆమెకు బెయిల్ ఇప్పించడానికి ఆమె తరఫు న్యాయవాదులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కవితకు ఊరట లభించడంలేదు. సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసులు ఇప్పట్లో కవితను వీడేలా కనిపించడంలేదు. </p>
<p>లిక్కర్ స్కామ్‌లో కవిత కింగ్ పిన్‌గా ఈడీ వాదనలు వినిపిస్తోంది. కవిత నేతృత్వంలో సౌత్ గ్రూప్‌ నుంచి రూ.100కోట్లు ఆప్ కీలక నేతలకు చేరాయని ఆరోపించింది. ఈ సమాచారం రాబట్టేందుకు కస్టడీని పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. తాజాగా కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/breaking-mlc-kavithas-shock-remand-extension-once-again/article-495</link>
                <guid>https://www.vishvambhara.com/national/breaking-mlc-kavithas-shock-remand-extension-once-again/article-495</guid>
                <pubDate>Mon, 20 May 2024 14:48:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/bc8816a012de228eed6d9922502b5d561716195996163234_original-%281%29.jpg"                         length="26258"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సోషల్ మీడియాలో మాపై దుష్ప్రచారం: కేటీఆర్</title>
                                    <description><![CDATA[<p>ఇవాళ(సోమవారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ దుయ్యబట్టారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/ktr-is-spreading-evil-propaganda-against-us-on-social-media/article-493"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/ktr.jpg" alt=""></a><br /><p>కాంగ్రెస్ సోషల్ మీడియాలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇవాళ(సోమవారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ దుయ్యబట్టారు.</p>
<p>అదేవిధంగా ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వ పాలన గురించి ఆరు నెలల్లోనే ప్రజలకు అర్థమైందని ఎద్దేవాచేశారు. బీఆర్‌ఎస్ హయాంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు గుర్తుచేశారు. ప్రైవేటు రంగంలో 24లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేసినట్లు తెలిపారు. పదేళ్లలో ఏరాష్ట్రం ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు.</p>
<p>ఉద్యోగాల కల్పనపై తాము సరిగ్గా ప్రచారం చేసుకోలేదని చెప్పారు. 65ఏళ్లలో రాష్ట్రానికి వచ్చిన వైద్య కళాశాలలు మూడు మాత్రమేనని వెల్లడించారు. తాము పదేళ్లలో 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని చెప్పారు. వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లినట్లు కేటీఆర్ ఉద్ఘాటించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/ktr-is-spreading-evil-propaganda-against-us-on-social-media/article-493</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/ktr-is-spreading-evil-propaganda-against-us-on-social-media/article-493</guid>
                <pubDate>Mon, 20 May 2024 14:33:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/ktr.jpg"                         length="135691"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుంది: జగదీశ్ రెడ్డి </title>
                                    <description><![CDATA[<p>అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుందని, ఐదు నెలల్లో ప్రజల ఆలోచనల్లో పెను మార్పులు వచ్చాయని మాజీ మంత్రి,సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/former-minister-jagdish-reddy-said-that-the-verdict-given-by-the-people-in-the-assembly-elections-will-change-now/article-116"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/jagadishreddy.gif" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, సూర్యాపేట : </strong>అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుందని, ఐదు నెలల్లో ప్రజల ఆలోచనల్లో పెను మార్పులు వచ్చాయని మాజీ మంత్రి,సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సందర్భంగా సూర్యాపేటలోని శ్రీ చైతన్య స్కూల్ పోలింగ్ బూత్ లో  జగదీష్ రెడ్డి  తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ లేనిలోటు స్పష్టంగా కనపడుతుందని ప్రజలే చెబుతున్నారని అన్నారు. ప్రజా స్పందన చూస్తుంటే మెజారిటీ సీట్లు మావే అనే నమ్మకం కలుగుతుందన్నారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో ఊహిస్తున్న మార్పు వస్తుందని ఆశిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరూ తమ భవిష్యత్  ను దృష్టిలో పెట్టుకుని విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటుని సరిగ్గా వినియోగించుకొకపోతే జరగబోయే నష్టానికి మనమే బాధ్యులమవుతామని పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/former-minister-jagdish-reddy-said-that-the-verdict-given-by-the-people-in-the-assembly-elections-will-change-now/article-116</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/former-minister-jagdish-reddy-said-that-the-verdict-given-by-the-people-in-the-assembly-elections-will-change-now/article-116</guid>
                <pubDate>Mon, 13 May 2024 15:10:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/jagadishreddy.gif"                         length="165474"                         type="image/gif"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చెప్పులతో దాడి చేసిన మహిళలు.. మీసం తిప్పాడనే..</title>
                                    <description><![CDATA[<p><strong>విశ్వంభర, హైదరాబాద్ : </strong>మహిళా లోకం ఆగ్రహిస్తే అవతలి వ్యక్తి ఎవరైంది చూడరనేదానికి నిదర్శనం ఈ సంఘటన. అధికార బలం, కోట్ల కొద్ది ఆస్తులు ఉన్నా ఆడవాళ్ల ప్రతాపం ముందు దిగదుడుపే అని నిరూపించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేపై చెప్పుల దాడి చేశారు. అయితే మహిళల ఆగ్రహానికి ఎమ్మెల్యే అనుచరుడు మీసం తిప్పడమేనని తేలింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. </p>
<p>పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుకు మద్దతుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన తన అనుచరులతో బోరబండలో ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలో  బోరబండ సైట్ 3 హైటెక్ హోటల్ ముందుకు రాగానే స్థానిక కార్పొరేటర్ ఎన్నికల ప్రచారం చేస్తూ ఎదురు పడ్డాడు. దీంతో ఆ సమయంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రధాన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/women-who-attacked-brs-mla-maganti-gopinath-with-sandals/article-88"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/magantigopinath.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, హైదరాబాద్ : </strong>మహిళా లోకం ఆగ్రహిస్తే అవతలి వ్యక్తి ఎవరైంది చూడరనేదానికి నిదర్శనం ఈ సంఘటన. అధికార బలం, కోట్ల కొద్ది ఆస్తులు ఉన్నా ఆడవాళ్ల ప్రతాపం ముందు దిగదుడుపే అని నిరూపించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేపై చెప్పుల దాడి చేశారు. అయితే మహిళల ఆగ్రహానికి ఎమ్మెల్యే అనుచరుడు మీసం తిప్పడమేనని తేలింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. </p>
<p>పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుకు మద్దతుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన తన అనుచరులతో బోరబండలో ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలో  బోరబండ సైట్ 3 హైటెక్ హోటల్ ముందుకు రాగానే స్థానిక కార్పొరేటర్ ఎన్నికల ప్రచారం చేస్తూ ఎదురు పడ్డాడు. దీంతో ఆ సమయంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రధాన అనుచరుడు విజయ్ సింహ మహిళలను చూస్తూ మీసం తిప్పాడు. దీంతో ఆగ్రహం చెందిన మహిళలు.. మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా మమ్ముల్ని చూసి మీసం తిప్పుతావా అంటూ చెప్పులతో దాడి చేశారు. మహిళలు మూకుమ్మడిగా చెప్పులు విసరడంతో అవి ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరుడిపై పడ్డాయి. పోలీసులు వెంటనే అప్రమత్తమై  రెండు గ్రూపులను చెదరుగొట్టారు. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/women-who-attacked-brs-mla-maganti-gopinath-with-sandals/article-88</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/women-who-attacked-brs-mla-maganti-gopinath-with-sandals/article-88</guid>
                <pubDate>Fri, 10 May 2024 16:27:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/magantigopinath.jpg"                         length="101290"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        