<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/breaking-news/tag-250" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>breaking news - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/250/rss</link>
                <description>breaking news RSS Feed</description>
                
                            <item>
                <title>ప్రారంభోత్సవానికి  సిద్దంగా ఉన్న వైశ్య రాజు జ్యువెలరీ షాప్, బిల్డింగ్ లో వాచ్ మెన్ ఆత్మహత్య</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర, ఎల్బీనగర్ : </strong></span>చైతన్యపురి జాతీయ ప్రధాన రహదారి పై ఈ నెల 22 న ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న వైశ్యరాజు జ్యువెలరీ షాప్ బిల్డింగ్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న శ్యామల ముత్తయ్య (40) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చైతన్యపురి డివిజన్లోని  రామాలయం దగ్గర నివాసముండే శ్యామల ముత్తయ్య గత 20 సంవత్సరాల నుండి ఆ బిల్డింగ్ ఓనర్ వద్ద పనిచేస్తున్నాడు. మల్లికార్జున బార్ ఉండే స్థలంలోనే కొత్తగా బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టి వైశ్యరాజు జ్యువెలరీ షాప్ కి కిరాయికి ఇచ్చారు. అప్పటినుండి ముత్తయ్య అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. ముత్తయ్యకు భార్య కూతురు, కొడుకు ఉన్నాడు. భార్య 10 సంవత్సరాల క్రితమే మరణించింది. కూతురు వివాహం అయింది. కొడుకు ఆఫీస్ బాయ్ గా పని చేస్తున్నాడు. ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని, చనిపోయేంత బాధలు లేవని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/vaishya-raju-jewelery-shop-watchman-commits-suicide-as-he-prepares/article-8868"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/00791.00_13_51_16.still005.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర, ఎల్బీనగర్ : </strong></span>చైతన్యపురి జాతీయ ప్రధాన రహదారి పై ఈ నెల 22 న ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న వైశ్యరాజు జ్యువెలరీ షాప్ బిల్డింగ్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న శ్యామల ముత్తయ్య (40) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చైతన్యపురి డివిజన్లోని  రామాలయం దగ్గర నివాసముండే శ్యామల ముత్తయ్య గత 20 సంవత్సరాల నుండి ఆ బిల్డింగ్ ఓనర్ వద్ద పనిచేస్తున్నాడు. మల్లికార్జున బార్ ఉండే స్థలంలోనే కొత్తగా బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టి వైశ్యరాజు జ్యువెలరీ షాప్ కి కిరాయికి ఇచ్చారు. అప్పటినుండి ముత్తయ్య అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. ముత్తయ్యకు భార్య కూతురు, కొడుకు ఉన్నాడు. భార్య 10 సంవత్సరాల క్రితమే మరణించింది. కూతురు వివాహం అయింది. కొడుకు ఆఫీస్ బాయ్ గా పని చేస్తున్నాడు. ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని, చనిపోయేంత బాధలు లేవని  కావాలని ఎవరో చంపేశారని కూతురు ఆరోపిస్తుంది. వాచ్ మెన్ మృతి పై  చాలా అనుమానాలు ఉన్నాయని, ఆ బిల్డింగ్ లో సీసీ కెమెరాలు కూడా పనిచేస్తలేవని చెప్తున్నారని అన్నారు. ఉదయం నాలుగు గంటలకే ఓ టి స్టాల్ వద్ద టీ తాగి వెళ్ళాడని అన్నారు.  మాకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం  ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/vaishya-raju-jewelery-shop-watchman-commits-suicide-as-he-prepares/article-8868</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/vaishya-raju-jewelery-shop-watchman-commits-suicide-as-he-prepares/article-8868</guid>
                <pubDate>Mon, 16 Feb 2026 11:13:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/00791.00_13_51_16.still005.jpg"                         length="1208600"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చండూరులో ఘనంగా ABVP  76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>క్షణం క్షణం మా కణం కణం భారత మాత కే సమర్పణం</strong></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/abvp-grandly-celebrates-76th-foundation-day/article-2708"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-09-at-14.45.05.jpeg" alt=""></a><br /><p> <br />చండూరు, విశ్వంభర- అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP  76 వ ఆవిర్భావ దినోత్సవం ను పురస్కరించుకుని  ABVP ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది   ఈ కార్యక్రమంలో ABVP నాయకులు భూతరాజు గణేష్  మాట్లాడుతూ విద్యార్థి శక్తి జాతీయ శక్తి అని 1949 జులై 9 ఢిల్లీ యూనివర్సిటీ లో ఏర్పాడి నేడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘంగా నిలిచింది అని విద్యార్థుల సమస్యలే ఏ జెండా గా పని చేస్తూ జాతీయ పునర్నిర్మాణంమే ధ్యేయంగా క్షణం క్షణం మా కణం కణం భారత మాత కే సమర్పణం అనే నినాదంతో పని చేస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో. వంశీ , మల్లేష్,శ్రీకాంత్ , భరత్, భాను, అనిల్,రాకేష్,శ్రీకాంత్, మణి , రాము, తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/abvp-grandly-celebrates-76th-foundation-day/article-2708</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/abvp-grandly-celebrates-76th-foundation-day/article-2708</guid>
                <pubDate>Wed, 10 Jul 2024 13:10:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-09-at-14.45.05.jpeg"                         length="186758"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బాంబే ఐఐటీలో రామాయణాన్ని అపహాస్యం చేసేలా నాటక ప్రదర్శన...యాజమాన్యం సీరియస్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><strong>విశ్వంభర, ముంబాయి: </strong>బాంబే ఐఐటీలో వివాదస్పదమైన సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు ప్రదర్శించిన రామాయణ స్కిట్ అపహాస్యం చేసేలా ఉందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో యాజమాన్యం వారిపై చర్యలు తీసుకుంది. ఒక్కో విద్యార్థికి రూ. 1.20లక్షల చొప్పున జరిమానా విధించింది.</p>
<p style="text-align:justify;">పూర్తి వివరాల్లోకి వెళితే... ఈ ఏడాది మార్చి నెలాఖరున ఐఐటీ బాంబేలో వార్షిక ఆర్ట్స్ ఫెస్టివల్ జరిగింది. ఇందులో కొందరు విద్యార్ధులు రాహోవన్ పేరుతో ఓ నాటకాన్ని ప్రదర్శించారు. అయితే అందులో విద్యార్థులు ఉపయోగించిన భాష, హావభావాలు అనుచితంగా ఉండటంతో పాటు అందులో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణ పేర్లను నేరుగా ఉపయోగించనప్పటికీ...అరణ్యవాసంలోని కొన్ని ఘట్టాలను వాడుకొని స్కిట్ వేశారు.</p>
<p style="text-align:justify;">అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, స్కిట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. పవిత్ర రామాయణాన్ని కించపర్చారని, సంప్రదాయాలను మంట గలిపారని ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో యాజమాన్యం సీరియస్ యాక్షన్ తీసుకుని విద్యార్థులకు జరిమానా విధించింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/drama-show-mocking-ramayana-at-bombay-iit-is-serious/article-2151"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/a00.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, ముంబాయి: </strong>బాంబే ఐఐటీలో వివాదస్పదమైన సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు ప్రదర్శించిన రామాయణ స్కిట్ అపహాస్యం చేసేలా ఉందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో యాజమాన్యం వారిపై చర్యలు తీసుకుంది. ఒక్కో విద్యార్థికి రూ. 1.20లక్షల చొప్పున జరిమానా విధించింది.</p>
<p style="text-align:justify;">పూర్తి వివరాల్లోకి వెళితే... ఈ ఏడాది మార్చి నెలాఖరున ఐఐటీ బాంబేలో వార్షిక ఆర్ట్స్ ఫెస్టివల్ జరిగింది. ఇందులో కొందరు విద్యార్ధులు రాహోవన్ పేరుతో ఓ నాటకాన్ని ప్రదర్శించారు. అయితే అందులో విద్యార్థులు ఉపయోగించిన భాష, హావభావాలు అనుచితంగా ఉండటంతో పాటు అందులో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణ పేర్లను నేరుగా ఉపయోగించనప్పటికీ...అరణ్యవాసంలోని కొన్ని ఘట్టాలను వాడుకొని స్కిట్ వేశారు.</p>
<p style="text-align:justify;">అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, స్కిట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. పవిత్ర రామాయణాన్ని కించపర్చారని, సంప్రదాయాలను మంట గలిపారని ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో యాజమాన్యం సీరియస్ యాక్షన్ తీసుకుని విద్యార్థులకు జరిమానా విధించింది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/drama-show-mocking-ramayana-at-bombay-iit-is-serious/article-2151</link>
                <guid>https://www.vishvambhara.com/national/drama-show-mocking-ramayana-at-bombay-iit-is-serious/article-2151</guid>
                <pubDate>Thu, 20 Jun 2024 12:04:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/a00.jpg"                         length="21309"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఘన విజయం</title>
                                    <description><![CDATA[<p>మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌  ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్‌ రెడ్డి 111 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/brss-big-win-in-mahbubnagar-mlc-by-election/article-1136"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/mlc-1-1.jpg" alt=""></a><br /><p>సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌  ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్‌ రెడ్డి 111 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందడం విశేషం. </p>
<p>బీఆర్‌ఎస్‌ తరఫున నవీన్‌కుమార్‌ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మన్నె జీవన్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్‌ బరిలో నిలిచారు. ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది. మొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. పార్టీ వారీగా బీఆర్ఎస్ 763, కాంగ్రెస్, 652, స్వతంత్ర అభ్యర్థికి ఒక ఓటు పోలయ్యాయి.</p>
<p>ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారారు. అనంతరం ఆయన కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో మార్చి 28వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుతో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు మిన్నంటాయి.</p>
<p>కాగా, తాజాగా ఎమ్మెల్సీ స్థానం గెలుపుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్ కుమారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ గెలుపు తమ బాధ్యతలను మరింత పెంచిందన్నారు. ఈ విజయం మరిన్ని విజయాలకు దారితీస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపునకు శ్రమించిన బీఆర్ఎస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/brss-big-win-in-mahbubnagar-mlc-by-election/article-1136</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/brss-big-win-in-mahbubnagar-mlc-by-election/article-1136</guid>
                <pubDate>Sun, 02 Jun 2024 10:40:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/mlc-1-1.jpg"                         length="107584"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపు</title>
                                    <description><![CDATA[<p>ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ముంబై ఎయిర్ పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అనంతరం విమానాన్ని భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/another-bomb-threat-to-indigo-flight/article-1115"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-01-153317.jpg" alt=""></a><br /><p>ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ముంబై ఎయిర్ పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అనంతరం విమానాన్ని భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఇవి ఫేక్ బాంబు బెదిరింపుగా భద్రత సిబ్బంది నిర్ధారించారు. చెన్నై నుంచి ముంబైకి శనివారం ఉదయం బయల్దేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి. </p>
<p>చెన్నై నుంచి ముంబై వచ్చిన ఈ విమానంలో మొత్తం 172 మంది ప్రయాణికులు ఉన్నారు.  మరోవైపు ఆ విమానం‌లో బాంబు లేకపోవడంతో చెన్నై‌కు ఆ విమాన సర్వీస్‌ను ఏర్పాటు చేశారు. అందులోభాగంగా విమానాన్ని ఎయిర్ పోర్ట్‌ టెర్మినల్ వద్దకు తీసుకువచ్చారు.  ఇక ఈ వారంలో ఇండిగో విమానానికి ఇది రెండో బాంబు బెదిరింపు అని ఆ సంస్థ గుర్తు చేసింది. గత నెల మే 28వ తేదీ ఢిల్లీ నుంచి వారణాసి బయలుదేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నాగపూర్, జైపూర్, గోవా ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/another-bomb-threat-to-indigo-flight/article-1115</link>
                <guid>https://www.vishvambhara.com/crime/another-bomb-threat-to-indigo-flight/article-1115</guid>
                <pubDate>Sat, 01 Jun 2024 15:35:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-01-153317.jpg"                         length="69214"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర</title>
                                    <description><![CDATA[<p>ఆయిల్ మార్కెటింగ్ పెట్రోలియం కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ ధరను రూ.72 తగ్గించాయి. ఈ మార్పు కేవలం వాణిజ్య సిలిండర్లలో మాత్రమే జరిగింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ పాత ధరకే అందుబాటులో ఉంటుంది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/reduced-commercial-gas-cylinder-price/article-1077"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/gas.jpg" alt=""></a><br /><p>లోక్‌సభ ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో చమురు సంస్థలు శనివారం నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి. ఆయిల్ మార్కెటింగ్ పెట్రోలియం కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ ధరను రూ.72 తగ్గించాయి. ఈ తగ్గింపు ధరతో హైదరాబాద్‌లో 19 కేజీల సిలిండర్ ధర రూ.1903గా ఉంది. ఇవాళ (జూన్ 1) నుంచి ఢిల్లీలో రూ.69.50, కోల్‌కతాలో రూ.72, ముంబైలో రూ.69.50, చెన్నెలో రూ.70.50 చొప్పున ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింది.</p>
<p>డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ పాత ధరకే అందుబాటులో ఉంటుంది. 2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 స్థానాలకు ఈరోజు (జూన్ 1) ఓటింగ్ ప్రారంభం కానుంది. ఇంతకు ముందు కూడా 19 కిలోల వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు శుభవార్త వచ్చింది. ఈరోజు నుంచి ఈ బ్లూ సిలిండర్ ఢిల్లీలో రూ.1745.50కి బదులుగా రూ.1676.00కి అందుబాటులో ఉంటుంది.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/reduced-commercial-gas-cylinder-price/article-1077</link>
                <guid>https://www.vishvambhara.com/national/reduced-commercial-gas-cylinder-price/article-1077</guid>
                <pubDate>Sat, 01 Jun 2024 07:53:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/gas.jpg"                         length="67162"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఈ సారి ఎంతకాలం జైలులో ఉంటానో తెలియదు...నా తల్లిదండ్రలు జాగ్రత్త : కేజ్రీవాల్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><strong>విశ్వంభర, ఢిల్లీ :</strong> మరో రెండు రోజుల్లో జైలుకు వెళుతున్నానని, ఈ సారి జైళ్లో ఎంతకాలం ఉంచుతారో తెలియదు. కానీ నేను వచ్చే వరకు పథకాలన్ని కొనసాగుతాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు నాకు 21 రోజుల సమయం ఇచ్చిందని, అది ముగియడంతో ఎల్లుండి నేను తిరిగి తీహార్ జైలుకు వెళ్తాను అని చెప్పారు. ఈసారి నన్ను ఈసారి ఎంతకాలం జైలులో ఉంచుతారో నాకు తెలియదు. కానీ నియంతృత్వం నుండి దేశాన్ని రక్షించడానికి జైలుకు వెళుతున్నందుకు గర్విస్తున్నానన్నారు.</p>
<p style="text-align:justify;"><br />నేను జైలులో ఉన్నప్పుడు వారు నన్ను లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు, కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదని తెలిపారు. నన్ను జైళ్లో ఎన్నో రకాలుగా చిత్రహింసలకు గురి చేశారని, నా మెడిసిన్ కూడా నిలిపివేశారని, వారు ఎందుకు అలా చేశారో.. వారికి ఏం కావాలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/dont-know-how-long-he-will-be-in-jail-this/article-1075"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/882.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, ఢిల్లీ :</strong> మరో రెండు రోజుల్లో జైలుకు వెళుతున్నానని, ఈ సారి జైళ్లో ఎంతకాలం ఉంచుతారో తెలియదు. కానీ నేను వచ్చే వరకు పథకాలన్ని కొనసాగుతాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు నాకు 21 రోజుల సమయం ఇచ్చిందని, అది ముగియడంతో ఎల్లుండి నేను తిరిగి తీహార్ జైలుకు వెళ్తాను అని చెప్పారు. ఈసారి నన్ను ఈసారి ఎంతకాలం జైలులో ఉంచుతారో నాకు తెలియదు. కానీ నియంతృత్వం నుండి దేశాన్ని రక్షించడానికి జైలుకు వెళుతున్నందుకు గర్విస్తున్నానన్నారు.</p>
<p style="text-align:justify;"><br />నేను జైలులో ఉన్నప్పుడు వారు నన్ను లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు, కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదని తెలిపారు. నన్ను జైళ్లో ఎన్నో రకాలుగా చిత్రహింసలకు గురి చేశారని, నా మెడిసిన్ కూడా నిలిపివేశారని, వారు ఎందుకు అలా చేశారో.. వారికి ఏం కావాలో నాకు అర్ధం కాలేదన్నారు. నేను జైలుకు వెళ్లినప్పుడు నా బరువు 70 కిలోలు ఉండగా.. ఇప్పడు 64 కిలోలకు వచ్చిందని, ఈ వ్యక్తులు ఏమి చేశారో నాకు తెలియదు కానీ నేను జైలు నుంచి విడుదల అయినప్పటి నుంచి బరువు పెరగడం లేదని తెలిపారు. డాక్టర్లు పలు రకాల టెస్టులు చేసి.. ఇది శరీరంలో ఏదో ఒక తీవ్రమైన వ్యాధికి సంకేతంగా ఉందని తెలిపారని అన్నారు.</p>
<p style="text-align:justify;"><br />ఈ సారి నేను లొంగిపోవడానికి దాదాపు 3 గంటలకు నా ఇంటి నుండి బయలుదేరతానని, ఈసారి వారు నన్ను ఇంకా ఎక్కువగా హింసించవచ్చు, కానీ నేను తలవంచను అని తేల్చి చెప్పారు. నేను ఎక్కడ ఉన్నా.. మీ ఉచిత విద్యుత్, మొహల్లా క్లినిక్‌లు, ఆసుపత్రులు, ఉచిత మందులు, చికిత్స, 24 గంటల కరెంటు మరియు అనేక ఇతర విషయాలు కొనసాగుతాయని, అలాగే నేను తిరిగి వచ్చిన తర్వాత నేను ప్రతీ తల్లి, సోదరికి ప్రతి నెల రూ 1000 ఇవ్వడం ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. ఇక ఈ రోజు నేను నా కుటుంబం కోసం మీ నుండి ఒక విషయం అడగాలనుకుంటున్నాను అని, నా తల్లిదండ్రులు చాలా పెద్దవారు. మా అమ్మ చాలా అనారోగ్యంతో ఉంది. జైలులో ఉన్నా కూడా ఆమె గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నానని, నా తర్వాత నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని, వారి కోసం ప్రార్థించాలని ప్రజలను కేజ్రీవాల్ కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/dont-know-how-long-he-will-be-in-jail-this/article-1075</link>
                <guid>https://www.vishvambhara.com/national/dont-know-how-long-he-will-be-in-jail-this/article-1075</guid>
                <pubDate>Fri, 31 May 2024 14:57:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/882.jpg"                         length="12328"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్... </title>
                                    <description><![CDATA[<p>సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో సంక్షేమ పథకాలు అమలు నిధుల విడుదలకు అడ్డుకట్ట పడింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/good-news-for-ap-pensioners/article-199"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/oo.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, వెబ్ డెస్క్  : </strong>సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో సంక్షేమ పథకాలు అమలు నిధుల విడుదలకు అడ్డుకట్ట పడింది. అయితే ప్రస్తుతం పోలింగ్ ముగిసినందున డీబీటీ పథకాలకు అధికరాలు నిధులు విడుదల చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆసరా పథకాలనికి రూ.1,480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజ్ రింబర్స్ మెంట్ కోసం రూ.502 కోట్లు విడుదలయ్యాయి. దీంతో లబ్ధిదారులకు అందజేస్తున్న నగదు బదిలీ పక్రియ పున : ప్రారంభమైంది.</p>
<p style="text-align:justify;">అదే విధంగా పథకాలకు కూడా మరో రెండు రోజుల్లో నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాగా, జనవరి నుంచి మార్చి వరకు ఆరు పథకాలకు సంబంధించి రూ. 14 వేల కోట్లను ప్రభుత్వం లబ్ధిదారులకు విడుదల చేసింది. ఎన్నికలు దగ్గరికి రాగనే నగదు విడుదల చేయకుండా అధికార పార్టీ తీరా పోలింగ్ వరకు చూశారని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అందరీ ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమయ్యారని టీడీపీ ఆరోపించింది. ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేయగా... వారు నిధుల విడుదలను పోలింగ్ అయ్యేంత వరకు విడుదల చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికలు ముగిసిన అనంతరం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/good-news-for-ap-pensioners/article-199</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/good-news-for-ap-pensioners/article-199</guid>
                <pubDate>Thu, 16 May 2024 12:44:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/oo.jpg"                         length="42514"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        