<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/tpcc/tag-25" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>tpcc - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/25/rss</link>
                <description>tpcc RSS Feed</description>
                
                            <item>
                <title>పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలి : మంత్రి కోమటిరెడ్డి</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,హైదరాబాద్ : </strong></span>పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియా చిట్‌ చాట్ లో మాట్లాడుతూ జగ్గారెడ్డి ఎప్పుడూ జనంలో ఉండే మాస్‌ లీడర్‌ అని, అందుకే  టీపీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలని కోరారు. జగ్గారెడ్డి మరో పీజేఆర్‌ అని, ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే ఆదుకుంటారని చెప్పుకొచ్చారు. ఆయన పీసీసీ చీఫ్‌ అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు వస్తాయని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.వెంకట్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ హైకమాండ్ మార్చవచ్చన్న ప్రచారానికి తెర లేపింది. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందని, అందులో భాగాంగానే పీసీసీ చీప్ మార్పు జరుగుతుందన్న వాదన వినిపిస్తుంది. గతంలో జగ్గారెడ్డి తను ఇకమీదట ఎన్నికల్లో పోటీ చేయబోనని, తన లక్ష్యం పీసీసీ చీఫ్, సీఎం పదవి</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/minister-komatireddy-should-make-jaggareddy-as-pcc-president/article-11562"><img src="https://www.vishvambhara.com/media/400/2026-03/komati.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,హైదరాబాద్ : </strong></span>పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియా చిట్‌ చాట్ లో మాట్లాడుతూ జగ్గారెడ్డి ఎప్పుడూ జనంలో ఉండే మాస్‌ లీడర్‌ అని, అందుకే  టీపీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలని కోరారు. జగ్గారెడ్డి మరో పీజేఆర్‌ అని, ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే ఆదుకుంటారని చెప్పుకొచ్చారు. ఆయన పీసీసీ చీఫ్‌ అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు వస్తాయని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.వెంకట్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ హైకమాండ్ మార్చవచ్చన్న ప్రచారానికి తెర లేపింది. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందని, అందులో భాగాంగానే పీసీసీ చీప్ మార్పు జరుగుతుందన్న వాదన వినిపిస్తుంది. గతంలో జగ్గారెడ్డి తను ఇకమీదట ఎన్నికల్లో పోటీ చేయబోనని, తన లక్ష్యం పీసీసీ చీఫ్, సీఎం పదవి అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.హ్యామ్ రోడ్లపై రూ.18వేల కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి టి.హరీశ్ రావు చేసిన ఆరోపణలను మంత్రి వెంకట్ రెడ్డి కొట్టిపారేశారు. అసలు అన్ని కోట్ల టెండర్లు పిలవనప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని ఆయన  ప్రశ్నించారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/minister-komatireddy-should-make-jaggareddy-as-pcc-president/article-11562</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/minister-komatireddy-should-make-jaggareddy-as-pcc-president/article-11562</guid>
                <pubDate>Tue, 17 Mar 2026 17:24:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-03/komati.jpg"                         length="117925"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ</title>
                                    <description><![CDATA[<p>మార్చి 15లోపు రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/filling-up-of-nominated-posts-by-march-15/article-9055"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-19-at-7.16.35-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>మార్చి 15లోపు రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర మంత్రులందరితో కాంగ్రెస్ అగ్రనాయకులు సమావేశమై, పార్టీ నిర్మాణం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సుదీర్ఘంగా చర్చించారని తెలిపారు. ఈ భేటీలో పార్టీ సంస్థాగత బలోపేతంపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ప్రజలు సంక్షేమ పథకాలను ఆస్వాదిస్తున్నందునే పార్టీని ఆశీర్వదించారని, రాష్ట్రంలో 80 శాతం ప్రజలు తమకు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. </p>
<p>ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధివిధానాల గురించి అడిగి తెలుసుకున్నారని, విద్యావ్యవస్థలో తీసుకువస్తున్న మార్పులపై ఆసక్తి చూపారని తెలిపారు. ఇక, పార్టీలో కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన రాజగోపాల్ రెడ్డి అంశంపై కూడా అగ్రనేతలతో చర్చించినట్లు పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. త్వరలోనే రాజగోపాల్ రెడ్డిని పిలిచి పార్టీ పెద్దలు మాట్లాడతారని ఆయన స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా, పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తూ చేపడతామని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/filling-up-of-nominated-posts-by-march-15/article-9055</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/filling-up-of-nominated-posts-by-march-15/article-9055</guid>
                <pubDate>Thu, 19 Feb 2026 19:29:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-19-at-7.16.35-pm.jpeg"                         length="62373"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజా పాలనకే పట్టాభిషేకం.. మున్సిపల్ ఫలితాలపై మహేష్ కుమార్ గౌడ్ హర్షం</title>
                                    <description><![CDATA[<p>మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో ‘ప్రజా పాలన’ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని నిరూపించాయని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/mahesh-kumar-goud-is-happy-about-the-municipal-results-which/article-8816"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-13-at-6.43.05-pm-(1).jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో ‘ప్రజా పాలన’ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని నిరూపించాయని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనవిజయంపై ఆయన స్పందించారు. ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలు ఉంచిన అచంచలమైన విశ్వాసమని పేర్కొన్నారు. నగరాలు, పట్టణాల్లో హస్తం పార్టీ అప్రతిహత విజయం సాధించడం గర్వకారణమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.</p>
<p><strong>తిరుగులేని ఆధిక్యం.. పారదర్శక పాలనకు గుర్తింపు</strong><br />మున్సిపల్ ఎన్నికల గణాంకాలను వివరిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 90కి పైగా మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగిరిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. 1500కు పైగా వార్డులు, 170కు పైగా డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించి తమ మద్దతును స్పష్టంగా ప్రకటించారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సాధికారత, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి వంటి అంశాల్లో తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలే ఈ విజయానికి సోపానాలని ఆయన విశ్లేషించారు.</p>
<p><strong>విపక్షాల అసత్య ప్రచారానికి చెక్</strong><br />ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించాలని చూసినా ఓటర్లు మాత్రం అభివృద్ధి వైపే నిలిచారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ అనే లక్ష్యంతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలు గుర్తించారని ఆయన పేర్కొన్నారు. ఈ వరుస విజయాలు కాంగ్రెస్ పార్టీపై బాధ్యతను మరింత పెంచాయని, ప్రజల నమ్మకాన్ని వంద శాతం నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.</p>
<p><strong>కార్యకర్తలకు కృతజ్ఞతలు.. అభివృద్ధికి బాటలు</strong><br />పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. ఈ అద్భుత విజయం కోసం అహర్నిశలు శ్రమించిన అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలకు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, మరింత పారదర్శకమైన మరియు ప్రజాకేంద్రిత పాలనను అందిస్తూ తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/mahesh-kumar-goud-is-happy-about-the-municipal-results-which/article-8816</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/mahesh-kumar-goud-is-happy-about-the-municipal-results-which/article-8816</guid>
                <pubDate>Fri, 13 Feb 2026 20:53:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-13-at-6.43.05-pm-%281%29.jpeg"                         length="84286"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంత్రుల వ్యక్తిగత జీవితాల దుష్ప్రచారంపై టీపీసీసీ చీఫ్ అసహనం</title>
                                    <description><![CDATA[<p><strong>విశ్వంభర, బ్యూరో: </strong>తెలంగాణ రాష్ట్ర మంత్రుల ప్రైవేట్ జీవితాల గురించి, వారి వ్యక్తిగత విషయాల గురించి నిరాధారమైన వార్తలను ప్రచురించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ విమర్శలు విధానాల పరంగా ఉండాలి తప్ప, వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఈ మేరకు శనివారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు రేటింగ్‌ల కోసం, వ్యూస్ కోసం మంత్రుల వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనాలను అల్లుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాకు స్వేచ్ఛ ఉంది.. కానీ అది ఇతరుల ప్రైవేట్ జీవితాల్లోకి తొంగిచూసేలా ఉండకూడదని హితవు పలికారు. ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అని ఘాటుగా హెచ్చరించారు. తెలంగాణలో ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం ఉండాలని, వ్యక్తిత్వ హననానికి పాల్పడే సంస్కృతిని ప్రోత్సహించవద్దని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-tpcc-chief-is-impatient-with-the-misrepresentation-of-ministers/article-7346"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/whatsapp-image-2026-01-10-at-9.23.59-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, బ్యూరో: </strong>తెలంగాణ రాష్ట్ర మంత్రుల ప్రైవేట్ జీవితాల గురించి, వారి వ్యక్తిగత విషయాల గురించి నిరాధారమైన వార్తలను ప్రచురించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ విమర్శలు విధానాల పరంగా ఉండాలి తప్ప, వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఈ మేరకు శనివారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు రేటింగ్‌ల కోసం, వ్యూస్ కోసం మంత్రుల వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనాలను అల్లుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాకు స్వేచ్ఛ ఉంది.. కానీ అది ఇతరుల ప్రైవేట్ జీవితాల్లోకి తొంగిచూసేలా ఉండకూడదని హితవు పలికారు. ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అని ఘాటుగా హెచ్చరించారు. తెలంగాణలో ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం ఉండాలని, వ్యక్తిత్వ హననానికి పాల్పడే సంస్కృతిని ప్రోత్సహించవద్దని ఆయన కోరారు. ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అనవసరమైన గాసిప్స్‌కు ప్రాధాన్యత ఇవ్వొద్దని ఆయన సూచించారు. బాధ్యతాయుతమైన జర్నలిజం వైపు మీడియా అడుగులు వేయాలని మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-tpcc-chief-is-impatient-with-the-misrepresentation-of-ministers/article-7346</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-tpcc-chief-is-impatient-with-the-misrepresentation-of-ministers/article-7346</guid>
                <pubDate>Sat, 10 Jan 2026 22:10:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/whatsapp-image-2026-01-10-at-9.23.59-pm.jpeg"                         length="14700"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దీక్ష దివాస్ పేరిట బీఆర్ఎస్ మరో కొత్త డ్రామాకు తెరతీసింది : టీపీసీసీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>అమరుల శవాలపై కేసీఆర్ అధికారం అనుభవించారు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ఉనికి కోల్పోతున్న బీఆర్ఎస్ దీక్ష దివాస్’ పేరిట మరో కొత్త డ్రామాకు తెరతీసింది.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong> 2009లో కేసీఆర్ చేసిన దీక్ష పూర్తిగా నాటకం.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>బిఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పించండి.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/brs-has-opened-another-new-drama-in-the-name-of/article-6940"><img src="https://www.vishvambhara.com/media/400/2025-11/whatsapp-image-2025-11-29-at-10.25.06-am-(1).jpeg" alt=""></a><br /><p><em><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,హైదరాబాద్</strong></span></em>: ఉనికి కోల్పోతున్న బీఆర్ఎస్ మరో కొత్త డ్రామాకు తెరదీసింది.. ‘దీక్ష దివాస్’ పేరిట ప్రజలను మోసం చేయడానికి సిద్ధమైందని టీపీసీసీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ బయటికి వస్తే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ ముగిసిన శకం అని కేసీఆర్ స్వయంగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ప్రజా సెంటిమెంట్‌ను రాజకీయ లాభం కోసం వాడుకుని కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందింది అని ఆయన ఆరోపించారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ బూటకపు మాటలను నమ్మవద్దని  తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమరుల శవాలపై కేసీఆర్ అధికారం అనుభవించారని.. 2009లో కేసీఆర్ చేసిన దీక్ష పూర్తిగా నాటకం అని ఆరోపించారు. </p>
<p>తెలంగాణ వచ్చింది కేసీఆర్ దీక్ష వల్ల కాదని సోనియా గాంధీ వల్ల వచ్చిందన్నారు. ‘రాష్ట్రం కోసం దీక్ష చేస్తున్నా’ అని చెప్పి నిమ్స్‌లో ఫ్లూయిడ్స్ తీసుకున్నారని మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, కేటీఆర్ ఒక్కసారి చదవాలని సూచించారు.బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పించాలని హితవు పలికారు. 2009లో ముగిసిన దీక్షతో బీఆర్ఎస్ నాటకాలకు తెరతీస్తోందనిమండిపడ్డారు. నిజమైన దీక్షకు మయన్మార్ ఐరన్ లేడీఇరోమ్ షర్మిలా 16 ఏళ్ల నిరాహార దీక్షే ఉదాహరణ అని.. షర్మిల దీక్షకు కేసీఆర్ దీక్షకు “నక్క – నాగలోకం” తేడా ఉందని వ్యాఖ్యానించారు.</p>
<p>పార్లమెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గల్లంతు కావడం ఖాయం అని మహేశ్ గౌడ్ జోష్యం చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అనేక వర్సిటీల విద్యార్థులు ఉద్యమానికి ఊపిరులుగా నిలిచారన్నారు. విద్యార్థుల ఆత్మబలిదానాలకు స్పందించి సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని చెప్పుకొచ్చారు. బీసీల 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రజా ప్రతినిధులను నిలదీయాలని ప్రజలకు మహేశ్ గౌడ్ పిలుపునిచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/brs-has-opened-another-new-drama-in-the-name-of/article-6940</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/brs-has-opened-another-new-drama-in-the-name-of/article-6940</guid>
                <pubDate>Sat, 29 Nov 2025 10:48:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-11/whatsapp-image-2025-11-29-at-10.25.06-am-%281%29.jpeg"                         length="120511"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక! </title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>మహ్మద్ అజారుద్దీన్,నవీన్ యాదవ్, </strong></span></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>గుర్రం మురళి గౌడ్,</strong> బొంతు <strong>రామ్మోహన్</strong></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/jubilee-hills-by-election-as-a-hot-topic-in-telangana/article-6106"><img src="https://www.vishvambhara.com/media/400/2025-08/whatsapp-video-2025-05-18-at-6.55.13-pm.00_16_23_12.still002.jpg" alt=""></a><br /><p><em><strong>విశ్వంభర ,హైదరాబాద్ : </strong></em>జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ప్రధాన పా రాజకీయ పార్టీలు అన్ని ఫోకస్ పెట్టాయి. బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో కాళీ అయిన ఈ సీటు కోసం మూడు ప్రధాన పార్టీలు తలపడుతున్నాయి.  ఇక రెండు జాతీయ పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగగా బిఆర్ఎస్ ఆచితూచి  వ్యవహరిస్తుంది.  అభ్యర్థిని ఖరారు చేశాకే జనంలోకి వెళ్లాలని ఆ పార్టీ ఆలోచనగా ఉంది. ఇక రాష్ట్రం లో అధికారం లోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్ రూపం లో మొదటి ఉప ఎన్నికను ఎదురుకున్న కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ సిట్టింగ్ సీటును తన ఖాతాలో వేసుకుంది . ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ అదే సీను రిపీట్ చేయాలనీ భావిస్తోంది. అందుకే ఈ  ఉపఎన్నికను కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గ్రేటర్ పరిధిలోని సీటు కావడంతో ఈ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. 2023 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడం ఆ పార్టీని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఆ లోటును తీర్చుకోవాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి,టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్  సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.ఇప్పటికే నియోజకవర్గాన్ని మూడు భాగాలుగా విభజించి మంత్రులు తుమ్మల,వివేక్,పొన్నం లకు ఒక్కొక్కరికి రెండు డివిజన్ ల చొప్పున కేటాయించారు . </p>
<p><br /><strong><span style="color:rgb(186,55,42);">టికెట్ రేసులో ఉన్నది వీళ్ళే ..!</span></strong></p>
<p>ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు బరిలో దిగుతారన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం పార్టీ లోపల నాలుగు,ఐదు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొదటి పేరు <span style="color:rgb(224,62,45);">మహ్మద్ అజారుద్దీన్</span>.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం.  తనకు హైకమాండ్ సపోర్ట్ కూడా ఉందని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. మరోపేరు  <strong><span style="color:rgb(0,0,0);">నవీన్ యాదవ్</span></strong>.. గతంలో ఎంఐఎం తరఫున జూబ్లిహిల్స్ నుంచి పోటీ చేసి.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లోకి వచ్చిన నేత. తనకు ఓ అవకాశం ఇస్తే గెలుస్తానని నమ్మకంగా ఉన్నారు. ఇక మూడో పేరు <span style="color:rgb(224,62,45);"><strong>గుర్రం మురళి గౌడ్</strong> </span> ఈయన కూడా జూబ్లీహిల్స్‌ సీటుపై ఆసక్తి చూపుతున్నారు . గతం లో జూబ్లీ హిల్స్ నుండి ఏమ్మెల్యే గా పోటీచేయడం, అలాగే కార్పొరేటర్ గా పని చేయడం , మరియు వారి కుమారుడు గుర్రం సంజయ్ గౌడ్ కూడా యూసుఫ్ గూడా కార్పొరేటర్ గా పనిచేయడం తో జూబ్లీహిల్స్ నియోజక వర్గ ప్రజలతో తనకు తన కుటుంబానికి  ఉన్న సత్సంబంధాలు , అనుభవం దృష్ట్యా ఈ సారి తప్పకుండ తనకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇస్తుందనే నమ్మకం తో , ఇప్పటికే ఆయన నియోజకవర్గం లో తన గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారని తెలుస్తోంది. అలాగే గతంలో హైదరాబాద్ మేయర్‌గా పనిచేసిన<span style="background-color:rgb(241,196,15);"><strong> <span style="color:rgb(255,255,255);">బొంతు రామ్మోహన్</span></strong></span>, కూడా ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు గట్టిగ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు . నియోజకవర్గంలో ప్రజలకు  సుపరిచితమైన వ్యక్తి కావడంతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునికాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాజీ మేయర్ వైపు కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది.ఇక వీళ్లతో పాటు  ఖైరతాబాద్ కార్పోరేటర్ విజయారెడ్డి, పీజేఆర్ కుమార్తె అయిన ఆమె కూడా జూబ్లీహిల్స్‌ టికెట్ రేసులో ఉన్నారు. అలాగే జెట్టి కుసుమ కుమార్  కూడా టికెట్ ఆశిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కుసుమ కుమార్, తన సామాజిక నేపథ్యం తనకు కలిసొస్తుందని ధీమాగా ఉన్నారు. మైనారిటీ నాయకుడు మహ్మద్ ఫహియుద్దీన్ ఖురేషీ కూడా టికెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నారు. ఆయనకు నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్ల మద్దతు ఉందని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో, అధిష్ఠానం సర్వే నిర్వహించి అభ్యర్థిని ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అభ్యర్థి ఎంపికలో పార్టీలో ఒక నిర్దిష్ట ప్రక్రియ ఉందని, అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు.మరి ఫైనల్‌గా ఎవరు బరిలోకి దిగుతారు? కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గుతుంది? ఈ ఎన్నికల్లో ఎలాంటి అద్భుతాలు చోటుచేసుకుంటాయో చూడాలి మరి!</p>
<p> </p>
<p><br /><strong>నవీన్ దుమ్మాజి </strong><br /><strong>సీనియర్ కరస్పాండెంట్ </strong></p>
<p><br /> </p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/jubilee-hills-by-election-as-a-hot-topic-in-telangana/article-6106</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/jubilee-hills-by-election-as-a-hot-topic-in-telangana/article-6106</guid>
                <pubDate>Wed, 20 Aug 2025 16:10:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-08/whatsapp-video-2025-05-18-at-6.55.13-pm.00_16_23_12.still002.jpg"                         length="246287"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల అభ్యర్థుల ఖరారు.. రేసులో ఎవరంటే ?</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్‌ అధిష్టానం  కసరత్తు</strong></li>
<li><strong>5 సీట్లలో కాంగ్రెస్‌కు నాలుగు బిఆర్ఎస్ ఒకటి </strong></li>
<li><strong>రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు లాబీయింగ్‌ చేస్తున్న ఆశవాహులు</strong></li>
<li><strong>రేసులో జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, మధుయాస్కీగౌడ్‌ అద్దంకి దయాకర్,</strong></li>
<li><strong>వేం నరేందర్ రెడ్డి, సంపత్  ,ఈరవత్రి అనిల్, సామ రామ్మోహన్ రెడ్డి, </strong></li>
<li><strong>బండి సుధాకర్ గౌడ్ , చరణ్ కౌశిక్, సునీతా రావు, సరితా యాదవ్ పేర్లు</strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/congress-mlas-quota-mlc-candidates-are-in-the-final-race/article-4821"><img src="https://www.vishvambhara.com/media/400/2025-03/hq720.jpg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాద్ : ఈనెల 29వ తేదీతో తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. అయితే ఈ ఎమ్మెల్సీ ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ ఎమ్మెల్సీలుగా పోటీ చేసేవారు నామినేషన్‌లు దాఖలు చేసుకోవడానికి ఈనెల 10వ తేదీ వరకు గడువు విధించింది. ఇక ఖాళీ కానున్న 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీఆర్ఎస్‌కు, మిగిలిన 4 ఖాళీలు కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి. నామినేషన్‌ గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై అధికార కాంగ్రెస్‌ దృష్టి సారించింది. ఆశావహుల జాబితాను పరిశీలించడంతోపాటు సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. పోటీ తీవ్రస్థాయిలో ఉండటంతో అభ్యర్థుల ఖరారు పార్టీకి సవాల్‌గా మారింది. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు పొందేందుకు నేతలందరూ రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు లాబీయింగ్‌లు చేస్తున్నారు. గతంలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచి ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయని జీవన్‌రెడ్డి తనకు ఎమ్మెల్యేల కోటాలో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక<strong> మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్‌ </strong>కూడా ఎమ్మెల్సీ పదవికోసం డిల్లి  కేంద్రంగా  తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే <strong>టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి</strong> కూడా డిల్లి కీ చేరుకొని తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు . ఇకవీరితో పాటు సిఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, టీపీసీసీ జనరల్‌ సెక్రటరీ <strong>అద్దంకి దయాకర్‌, సంపత్  ఈరవత్రి అనిల్, సామ రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎంపి విజయశాంతి , జట్టి కుసుమ కుమార్, కుమార్ రావు, బండి సుధాకర్ గౌడ్, చరణ్ కౌశిక్, సునీతా రావు, సరితా యాదవ్</strong> పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరంతా పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక  అభ్యర్థుల  ఖరారు విషయం లో ఈరోజు సిఎం రేవంత్ రెడ్డి , డిప్యూటి సిఎం బట్టి , మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి డిల్లి వెళ్లనున్నారు . అధిష్టానం పెద్దలతో చర్చలు అనంతరం రేపు లేదా ఎల్లుండి అభ్యర్థుల ఫైనల్ లిస్టు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది . </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/congress-mlas-quota-mlc-candidates-are-in-the-final-race/article-4821</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/congress-mlas-quota-mlc-candidates-are-in-the-final-race/article-4821</guid>
                <pubDate>Fri, 07 Mar 2025 14:26:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-03/hq720.jpg"                         length="67024"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంత్రి పదవి ఇవ్వడానికి సమీకరణాలు అడ్డొస్తే రాజీనామా చేసేందుకు  సిద్ధం: కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి</title>
                                    <description><![CDATA[<ul>
<li>రంగారెడ్డి జిల్లా కార్యకర్తలకు అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి</li>
<li>పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టడం సరికాదు</li>
<li> రాష్ట్రంలోనే అధిక జనాభా కలిగిన రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి రావాలి</li>
<li>పార్టీలోకి ఎవరైనా వస్తే గౌరవం ఇవ్వాలే కానీ, పదవులు కాదు </li>
<li>ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని ఆవేదన</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/i-am-ready-to-resign-and-win-another-replace-congress/article-4714"><img src="https://www.vishvambhara.com/media/400/2025-03/congress-mla-malreddy-ranga-reddy.jpg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడానికి సామాజిక సమీకరణాలు అడ్డొస్తే తాను రాజీనామా చేసి, ఎవరినైనా గెలిపించేందుకు సిద్ధమని జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. గాంధీ భావం లో ఈరోజు  ఆయన మీడియాతో మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లా కార్యకర్తలకు అన్యాయం చేయవద్దని, జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమేనని అన్నారు.</p>
<p>జిల్లాలో మంత్రి ప్రాతినిధ్యం కోసం రాజీనామా చేయమంటే చేస్తానని వ్యాఖ్యానించారు. ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని వాపోయారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టడం సరికాదని ఆయన అన్నారు. పార్టీలోకి ఎవరైనా వస్తే గౌరవం ఇవ్వాలే కానీ, పదవులు కాదని అన్నారు. రాష్ట్రంలోనే అధిక జనాభా కలిగిన రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి రావాలని ఆయన అన్నారు. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/i-am-ready-to-resign-and-win-another-replace-congress/article-4714</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/i-am-ready-to-resign-and-win-another-replace-congress/article-4714</guid>
                <pubDate>Sat, 01 Mar 2025 17:01:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-03/congress-mla-malreddy-ranga-reddy.jpg"                         length="104752"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నేడు సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీ సమావేశం..</title>
                                    <description><![CDATA[<ul style="list-style-type:circle;">
<li><strong>ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలతో విడతల వారీగా సమావేశం</strong></li>
<li><strong>డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ హాజరయ్యే అవకాశం</strong></li>
<li><strong>ఆయా జిల్లాల మంత్రులు, ఇన్‌చార్జ్ మంత్రులు కూడా</strong></li>
<li><strong>ఎమ్మెల్యేల జడ్చర్ల సమావేశంపై చర్చించే అవకాశం</strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/cm-revant-deepadas-munshi-meeting-today-with-mlas-mlcs/article-4304"><img src="https://www.vishvambhara.com/media/400/2025-02/revanth.jpg" alt=""></a><br /><p>ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ ఈ ఉదయం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు ఇటీవల రహస్యంగా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరగనున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.తొలుత ఎమ్మెల్యేలతో రేవంత్, దీపాదాస్ సమావేశమవుతారు. అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్గొండ, హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతో విడతల వారీగా సమావేశం అవుతారు. సమావేశంలో ఆయా జిల్లాల మంత్రులు, ఇన్‌చార్జ్ మంత్రులు కూడా పాల్గొంటారు. దీనివల్ల వారి మధ్య సమన్వయం పెరుగుతుందని భావిస్తున్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్.. అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జడ్చర్లలో ఎమ్మెల్యేల సమావేశం విషయం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/cm-revant-deepadas-munshi-meeting-today-with-mlas-mlcs/article-4304</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/cm-revant-deepadas-munshi-meeting-today-with-mlas-mlcs/article-4304</guid>
                <pubDate>Thu, 06 Feb 2025 10:43:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-02/revanth.jpg"                         length="114242"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పీసీసీ అధ్యక్షుడుని అయిన  కార్యకర్తగానే ఉంటా</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>గాంధీ భవన్ దేవాలయం,</strong></li>
<li><strong>నాకు గాంధీ భవన్ తో  40 ఏండ్ల అనుభందం ఉంది</strong></li>
<li><strong>నా స్థాయి కి నేను పిసిసి అవుతానని అనుకోలేదు.</strong></li>
<li><strong>రాజకీయాల్లో ఎంత కష్ట పడి పని చేసిన ఒక్క శాతం అదృష్టం ఉండాలి...</strong></li>
<li><strong>టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్</strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-president-of-pcc-is-a-common-worker/article-3725"><img src="https://www.vishvambhara.com/media/400/2024-09/whatsapp-image-2024-09-15-at-7.37.13-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నుంచి పీసీసీ అధ్యక్ష బాధ్యతలను మహేశ్‌కుమార్ గౌడ్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో సందడి నెలకొంది.సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ వ్వవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ పలువురు ఏఐసీసీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు మహేశ్‌కుమార్‌ గౌడ్ గన్‌పార్కు నుంచి ర్యాలీగా గాంధీభవన్‌కు వచ్చారు. ర్యాలీ పెద్దఎత్తున వాహనాలు, గుర్రాలు, బగ్గీ వాహనాలు, ఆదివాసీల నృత్యాలు, బోనాలు, శివ సత్తుల ప్రదర్శనలతో జరిగింది.</p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-09/whatsapp-image-2024-09-15-at-7.37.14-pm-(1).jpeg" alt="WhatsApp Image 2024-09-15 at 7.37.14 PM (1)" width="1040" height="694"></img>గాంధీ భవన్ లో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దమ్ము, ధైర్యంతో కూడిన పోరాటం వల్లే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని నూతన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. రానున్న రోజుల్లోనూ మరింత దమ్ము, ధైర్యం చూపించాల్సి ఉందని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా తన నియామకం కార్యకర్తలకు గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేయటంలో కాంగ్రెస్‌ పార్టీ ముందుంటుందని నిరూపితమైందని వెల్లడించారు.</p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-09/whatsapp-image-2024-09-15-at-7.49.15-pm.jpeg" alt="WhatsApp Image 2024-09-15 at 7.49.15 PM" width="1040" height="694"></img><br />పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఎక్కువ. నేతలు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటారు. కానీ సమయం వచ్చినప్పుడు పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఏకమవుతారు. అందరం ఏకతాటిమీదకు రావటం చూసినందునే ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. - మహేశ్ కుమార్ గౌడ్, నూతన టీపీసీసీ చీఫ్గాంధీభవన్‌తో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని, కాంగ్రెస్‌లో 1985లో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా తన ప్రస్థానం ప్రారంభమైందని మహేశ్‌కుమార్‌ గౌడ్ తెలిపారు. </p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-09/whatsapp-image-2024-09-15-at-7.49.15-pm-(1).jpeg" alt="WhatsApp Image 2024-09-15 at 7.49.15 PM (1)" width="1280" height="682"></img>కౌశిక్‌రెడ్డి వాడిన భాష వల్లే అరెకపూడి గాంధీ అనుచరులు నొచ్చుకున్నారని, బూతులు తిట్టుకోవటం తెలంగాణ రాజకీయాల్లో గతంలో లేదని ఆయన పేర్కొన్నారు. 2014లో కేసీఆర్‌ సీఎం అయ్యాకే, తెలంగాణ రాజకీయాల్లో భాష మారిపోయిందని, కేసీఆర్‌కు దీటుగా సమాధానం చెప్పేందుకే రేవంత్‌రెడ్డి కూడా కాస్త గట్టిగా మాట్లాడారని గుర్తుచేశారు. పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని తనకు పీసీసీ పదవితో నిరూపితమైందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-president-of-pcc-is-a-common-worker/article-3725</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-president-of-pcc-is-a-common-worker/article-3725</guid>
                <pubDate>Mon, 16 Sep 2024 11:20:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-09/whatsapp-image-2024-09-15-at-7.37.13-pm.jpeg"                         length="109287"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీసీ నేతకే పీసీసీ పీఠం...! రేసులో మహేష్ కుమార్ గౌడ్  ? </title>
                                    <description><![CDATA[<ul>
<li>టీపీసీసీ ప్రెసిడెంట్ పదవిపై పార్టీ హైకమాండ్ ఫోకస్</li>
<li>బీసీ సామాజికవర్గానికి దక్కనున్న పదవి</li>
<li>రేసులో మహేష్ కుమార్ గౌడ్,  మధు యాష్కీ</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/mahesh-kumar-goud-as-tpcc-chief/article-3633"><img src="https://www.vishvambhara.com/media/400/2024-08/mahesh_gowd_4_e9f434706d.jpg" alt=""></a><br /><p>విశ్వంభర,హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిపై ఆ పార్టీ అధినాయకత్వం కసరత్తు దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలిసింది. ఢిల్లీలో పార్టీ నాయకత్వం రాష్ట్ర నేతలతో వరుస చర్చలు చేసింది. సీఎం రేవంత్ తో పాటుగా భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీతో జరిపారు. రాత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఇక పీసీసీ రేసులో బలరాం నాయక్‌, అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మధుయాష్కీ ఉన్నారు. ఈసారి బీసీ నేతనే ఈ పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇందుకోసం ఇద్దరు ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు వీరిలో మహేశ్‌కుమార్‌గౌడ్‌, మధుయాష్కీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏ క్షణమైనా కొత్త పీసీసీ చీఫ్ నియమాకానికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉందని హస్తం వర్గాలు చెబుతున్నాయి.</p>
<p>టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్  ? </p>
<p>తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా సీనియర్ నేత బొమ్మ మహేష్ కుమార్ గౌడ్  పేరు దాదాపు ఖరారయ్యిందని తెలుస్తుంది  . ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే శనివారం సాయంత్రంలోపు ప్రకటన ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. సుమారు గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో పీసీసీపై ఫుల్ క్లారిటీ వచ్చేసిందని తెలుస్తుంది . ఈ సమావేశంలో మహేష్ పేరు ఖరారు అయినట్లు సమాచారం. ఢిల్లీ నుంచే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఇదే మీటింగ్‌లో మంత్రివర్గ విస్తరణపై కూడా ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలిసింది. ఆరు పదవులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం నలుగురితో మంత్రివర్గ విస్తరణకు పార్టీ నాయకత్వం ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం.</p>
<p><br />ఎవరీ మహేష్ కుమార్ గౌడ్ ?</p>
<p>బొమ్మ మహేష్ కుమార్.. గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత. 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం, రహత్‌నగర్‌లో జన్మించారు. గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్‌పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2013 నుంచి 2014 వరకు గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశారు. ఆ తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం పీసీసీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే.. రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌ పదవిని హైకమాండ్ కట్టబెట్టింది. 2021 జూన్- 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్- 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్- 20న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు</p>
<p>2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనీ భావించిన మహేష్.. ఆ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపడంతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో.. ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. చూశారుగా.. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఇన్ని రోజులకు ఆయన కష్టానికి తగిన ఫలితం లభించబోతోందని కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/mahesh-kumar-goud-as-tpcc-chief/article-3633</link>
                <guid>https://www.vishvambhara.com/national/mahesh-kumar-goud-as-tpcc-chief/article-3633</guid>
                <pubDate>Sat, 24 Aug 2024 13:44:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-08/mahesh_gowd_4_e9f434706d.jpg"                         length="123767"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>టీజీఐఐసి చైర్మన్ గాబాధ్యతలు స్వీకరించిన నిర్మలా జగ్గారెడ్డి</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కార్పోరేషన్ (టీజీఐఐసి) చైర్మన్ గా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి సతీ మణి తూర్పు నిర్మల జగ్గారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. బషీర్ బాగ్ చౌర స్త్రీలోని పరిశ్రమల భవన్లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు ,ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొన్నం ప్రభాకర్, , టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ , మధుయాష్కీ గౌడ్ తదితరులు హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ నాయకులూ కార్యకర్తలు జగ్గారెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు </p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-11-at-2.56.44-pm-(1).jpeg" alt="WhatsApp Image 2024-07-11 at 2.56.44 PM (1)" width="1200" height="840" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/nirmala-jaggareddy-took-charge-as-the-chairman-of-tgiic/article-2779"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-11-at-3.00.07-pm.jpeg" alt=""></a><br /><p>తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కార్పోరేషన్ (టీజీఐఐసి) చైర్మన్ గా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి సతీ మణి తూర్పు నిర్మల జగ్గారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. బషీర్ బాగ్ చౌర స్త్రీలోని పరిశ్రమల భవన్లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు ,ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొన్నం ప్రభాకర్, , టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ , మధుయాష్కీ గౌడ్ తదితరులు హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ నాయకులూ కార్యకర్తలు జగ్గారెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు </p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-11-at-2.56.44-pm-(1).jpeg" alt="WhatsApp Image 2024-07-11 at 2.56.44 PM (1)" width="1280" height="840"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/nirmala-jaggareddy-took-charge-as-the-chairman-of-tgiic/article-2779</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/nirmala-jaggareddy-took-charge-as-the-chairman-of-tgiic/article-2779</guid>
                <pubDate>Thu, 11 Jul 2024 18:30:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-11-at-3.00.07-pm.jpeg"                         length="117628"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        