<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/bandi-sanjay/tag-2450" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>bandi sanjay - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/2450/rss</link>
                <description>bandi sanjay RSS Feed</description>
                
                            <item>
                <title>హిజాబ్ వ్యాఖ్యలు మంటపెట్టాయి.. ఒవైసీకి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్!!</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర తెలంగాణ, బ్యూరో: భవిష్యత్తులో హిజాబ్ ధరించిన మహిళ కూడా భారత ప్రధాని అవుతారంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/bandi-sanjay-is-a-strong-counter-to-owaisis-hijab-comments/article-7360"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/sanjay.jpg" alt=""></a><br /><p>విశ్వంభర తెలంగాణ, బ్యూరో: భవిష్యత్తులో హిజాబ్ ధరించిన మహిళ కూడా భారత ప్రధాని అవుతారంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో స్పందించారు. హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతుందనే ఊహలకు ముందు, బురఖా ధరించిన మహిళను తమ పార్టీకి అధ్యక్షురాలిగా నియమించే ధైర్యం ఒవైసీకి ఉందా అని ఆయన సవాల్ విసిరారు.</p>
<p>ఆదివారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా స్పందించిన బండి సంజయ్, ఎంఐఎం పార్టీలో మహిళలకు నిజమైన ప్రాతినిధ్యం ఉందా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఆ పార్టీ ఎంతమంది ముస్లిం మహిళలకు ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్లు ఇచ్చిందని, కీలక నిర్ణయాలు తీసుకునే పదవుల్లో మహిళలకు ఎంత స్థానం కల్పించిందని నిలదీశారు. మాటలతోనే మహిళా సాధికారత జరిగిందని చెప్పలేమని ఆయన విమర్శించారు.</p>
<p>2018 ఎన్నికల సమయంలో పాతబస్తీలో అక్బరుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా బీజేపీ తరఫున షాజాదీ సయ్యద్‌ను పోటీకి దింపామని, అప్పట్లో ఆమెను బెదిరించి ఓడించారని సంజయ్ ఆరోపించారు. ప్రస్తుతం షాజాదీ సయ్యద్ జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలిగా సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. మహిళా సాధికారతపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఒవైసీ, తన పార్టీలోనూ వ్యక్తిగత జీవితంలోనూ మహిళలపై ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు.</p>
<p>ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళల పేరుపై సంక్షేమ పథకాలు, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, గృహాలు వంటి చర్యల ద్వారా ముస్లిం మహిళలకు వాస్తవమైన సాధికారతను అందించింది బీజేపీ ప్రభుత్వమేనని బండి సంజయ్ అన్నారు. ఈ కారణంగానే చాలా మంది ముస్లిం మహిళలు ప్రధాని నరేంద్ర మోదీని తమ సోదరుడిలా భావిస్తున్నారని తెలిపారు.</p>
<p>ఇదిలా ఉండగా, భారత రాజ్యాంగం అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించిందని, అందువల్ల పాకిస్థాన్ వంటి దేశాలకంటే భిన్నంగా భారత్‌లో హిజాబ్ ధరించిన మహిళ కూడా ప్రధాని కావచ్చని అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయంగా తీవ్ర వాదోపవాదాలకు దారితీశాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/bandi-sanjay-is-a-strong-counter-to-owaisis-hijab-comments/article-7360</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/bandi-sanjay-is-a-strong-counter-to-owaisis-hijab-comments/article-7360</guid>
                <pubDate>Sun, 11 Jan 2026 16:58:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/sanjay.jpg"                         length="199704"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేంద్ర మంత్రి బండి సంజయ్ కి లీగల్ నోటీసు పంపించిన కేటీఆర్</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong><span style="color:rgb(186,55,42);">ఫోన్ ట్యాపింగ్ కేసులో త‌న‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేశారన్న కేటీఆర్‌</span></strong></li>
<li><strong><span style="color:rgb(186,55,42);">కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడార‌ని ఆగ్ర‌హం</span></strong></li>
<li><strong><span style="color:rgb(186,55,42);">రాజ‌కీయ ఉనికి కోసం ఇలా దిగ‌జారి మాట్లాడ‌టం స‌రికాద‌న్న మాజీ మంత్రి</span></strong></li>
<li><strong><span style="color:rgb(186,55,42);">బండి సంజ‌య్ వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కేటీఆర్ డిమాండ్</span></strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/union-minister-bandy-sanjays-legal-notice/article-6029"><img src="https://www.vishvambhara.com/media/400/2025-08/bande-sanjay_ktr1.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర ,హైదరాబాద్</strong>: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు లీగల్ నోటీసు పంపారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని, అవి తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసినవని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన బండి సంజయ్ నిర్వహించిన పత్రికా సమావేశంలో చేసిన ఆరోపణలపై కేటీఆర్ ఈ నోటీసును పంపించారు.</p>
<p>బండి సంజయ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, దురుద్దేశ పూరితమైనవని కేటీఆర్ తరపు న్యాయవాదులు నోటీసులో పేర్కొన్నారు. బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ, ప్రజలలో కేటీఆర్ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని నోటీసులో ఆరోపించారు. కేవలం రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకు అడ్డగోలుగా ప్రాపగండ చేస్తున్న బండి సంజయ్ పదేపదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని న్యాయవాదులు తెలిపారు. టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణల వలన కేటీఆర్ ప్రతిష్టకు భంగం కలిగిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు ఆ తర్వాత మంత్రిగా కేటీఆర్ అనేక రంగాల్లో అద్భుతమైన సేవలు అందించారని అయితే బండి సంజయ్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలతో తన క్లైంట్ కేటీఆర్ పరువుకి భంగం కలుగుతుందని నోటీసులో పేర్కొన్నారు. మీడియా సమావేశంలో  బండి సంజయ్  చేసిన ఏ వ్యాఖ్యలకు కూడా ఎలాంటి సాక్షాదారాలు లేవని, ఒక పార్లమెంటు సభ్యుడుగా కేంద్ర మంత్రిగా బాధ్యత కలిగిన పదవుల్లో ఉండి మరొక శాసనసభ్యుడు పైన అసత్య పూరిత అడ్డగోలు వ్యాఖ్యలు చేయడానికి లీగల్ నోటీసులు న్యాయవాదులు ప్రస్తావించారు. </p>
<p>బండి సంజయ్ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని, ఇవి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారని నోటీసులో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, కేటీఆర్ తరపున బండి సంజయ్‌ కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, కేటీఆర్ మరియు అతని కుటుంబ సభ్యులపై భవిష్యత్తులో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎటువంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని నోటీసులో డిమాండ్ చేశారు. నోటీసు అందిన ఏడు రోజులలోగా ఈ డిమాండ్లను పాటించని పక్షంలో, చట్టపరంగా సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆరోపణల వల్ల కలిగిన నష్టానికి బండి సంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/union-minister-bandy-sanjays-legal-notice/article-6029</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/union-minister-bandy-sanjays-legal-notice/article-6029</guid>
                <pubDate>Tue, 12 Aug 2025 12:20:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-08/bande-sanjay_ktr1.jpg"                         length="960065"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బండి సంజయ్ అసమర్థుడు అన్నవ్ గదా అంతలోనే అసాద్యుడు ఎలా అయ్యిండో?</title>
                                    <description><![CDATA[<p>మేయర్ సునీల్ రావు వాఖ్యలను ఖండించిన సుడా చైర్మన్</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/how-did-bandi-sanjays-incompetent-annav-become-incompetent/article-2860"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-16-at-19.21.00_864d40f6.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-16-at-19.21.00_864d40f6.jpg" alt="WhatsApp Image 2024-07-16 at 19.21.00_864d40f6" width="1279" height="634"></img></p>
<p>విశ్వంబర కరీంనగర్ జూలై 16 :- మొన్నటి వరకు ఎంపిగా బండి సంజయ్ కుమార్ విఫమలయ్యాడనీ అసమర్థుడనీ కరీంనగర్ పట్టణ అభివృద్ధికి ఒక్క పైసా నిధులు తీసుకురాలేదని అభివృద్ధి పై అసలు అవగాహనే లేదని మాట్లాడిన మేయర్ సునీల్ రావు ఇప్పుడు పట్టణ అభివృద్ధికి బండి సంజయ్ కుమార్ వందల కోట్ల నిధులు తీసుకు వచ్చిండనీ మాట్లాడిన తీరుకు ఊసరవెల్లులే సిగ్గుపడే పరిస్థితి వచ్చిందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నరేందర్ రెడ్డి మేయర్ సునీల్ రావు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై గతంలో మాట్లాడిన  వీడియోను ఇప్పుడు మాట్లాడిన వీడియోను చూపించారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలలో విలువలు పాటించాలని పట్టణ ప్రథమ పౌరుడిగా ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలని రాజకీయాల పేరుతో ఎన్ని అబద్దాలైన ఆడవచ్చనేది కరెక్ట్ కాదని అన్నారు.కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని అందులో ఎటువంటి అనుమానం సునీల్ రావుకు అవసరం లేదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.ఈ విలేఖరుల సమావేశంలో నాయకులు దన్న సింగ్,అబ్దుల్ రహేమాన్,షబానా మహమ్మద్,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,దాసరి నర్సింహ రెడ్డి,పెద్దిగారి తిరుపతి, మహమ్మద్ భారీ,కీర్తి కుమార్,కిరణ్ రెడ్డి, అష్రఫ్,ఖలీల్,నరేష్,జమీల్,హనీఫ్ తది తరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/how-did-bandi-sanjays-incompetent-annav-become-incompetent/article-2860</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/how-did-bandi-sanjays-incompetent-annav-become-incompetent/article-2860</guid>
                <pubDate>Tue, 16 Jul 2024 20:11:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-16-at-19.21.00_864d40f6.jpg"                         length="155123"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నిట్టు శ్రీశైలం </title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>జులై 11 న బండి సంజయ్ పుట్టినరోజు సందర్బంగా ముందుస్తు శుభాకాంక్షలు</strong></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/districts/state-representative-of-bjp-obc-morcha-nittu-srisailam-met-the/article-2716"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-09-at-18.30.22.jpeg" alt=""></a><br /><p>కరీంనగర్ , విశ్వంభర :- కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి , భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ నీ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నిట్టు శ్రీశైలం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.అలాగే జులై 11 న బండి సంజయ్ పుట్టినరోజు సందర్బంగా ముందుస్తు శుభాకాంక్షలు తెలియజేసారు .ఈ కార్యక్రమంలో గుంగళ్ళ మాధవి మల్లేష్ , అర్షపల్లి శారద , తొంకోజు సాయి కుమార్ , కృష్ణ , రుద్రపల్లి మహేందర్ , రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు  </p>]]></content:encoded>
                
                                                            <category>Districts</category>
                                    

                <link>https://www.vishvambhara.com/districts/state-representative-of-bjp-obc-morcha-nittu-srisailam-met-the/article-2716</link>
                <guid>https://www.vishvambhara.com/districts/state-representative-of-bjp-obc-morcha-nittu-srisailam-met-the/article-2716</guid>
                <pubDate>Wed, 10 Jul 2024 13:41:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-09-at-18.30.22.jpeg"                         length="113509"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీఆర్ ఎస్ బాటలోనే కాంగ్రెస్.. బీజేపీ కేంద్ర మంత్రుల విమర్శలు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>కాంగ్రెస్ కూడా బీఆర్ ఎస్ బాటలోనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని బీజేపీ కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పించారు. సికింద్రాబాద్ లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ పాల్గొన్నారు. ముందుగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ ఎస్ బాటలోనే నడుస్తోందని విమర్శలు గుప్పించారు. </p>
<p>నైతిక విలువలకు రాజకీయాల్లో తిలోదకాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇతర పార్టీల గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేయడం అంటే రాజ్యాంగ విరుద్ధమే అంటూ మండిపడ్డారు కిషన్ రెడ్డి. గతంలో కేసీఆర్ ఇలాగే చేసి ప్రజాగ్రహానికి గురయ్యారని గుర్తు చేశారు. </p>
<p>ఇప్పుడు రేవంత్ కూడా అదే బాటలో నడుస్తున్నారని.. కాబట్టి ఆయన కూడా ప్రజాగ్రహానికి గురవుతారని తెలిపారు. ఇక బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/criticisms-of-congress-bjp-central-ministers-are-on-the-path/article-2511"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(3)2.jpeg" alt=""></a><br /><p> </p>
<p>కాంగ్రెస్ కూడా బీఆర్ ఎస్ బాటలోనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని బీజేపీ కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పించారు. సికింద్రాబాద్ లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ పాల్గొన్నారు. ముందుగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ ఎస్ బాటలోనే నడుస్తోందని విమర్శలు గుప్పించారు. </p>
<p>నైతిక విలువలకు రాజకీయాల్లో తిలోదకాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇతర పార్టీల గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేయడం అంటే రాజ్యాంగ విరుద్ధమే అంటూ మండిపడ్డారు కిషన్ రెడ్డి. గతంలో కేసీఆర్ ఇలాగే చేసి ప్రజాగ్రహానికి గురయ్యారని గుర్తు చేశారు. </p>
<p>ఇప్పుడు రేవంత్ కూడా అదే బాటలో నడుస్తున్నారని.. కాబట్టి ఆయన కూడా ప్రజాగ్రహానికి గురవుతారని తెలిపారు. ఇక బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు మాత్రమే నిధులు ఇస్తున్నారని.. ఇది కరెక్ట్ కాదని విమర్శలు గుప్పించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/criticisms-of-congress-bjp-central-ministers-are-on-the-path/article-2511</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/criticisms-of-congress-bjp-central-ministers-are-on-the-path/article-2511</guid>
                <pubDate>Sun, 30 Jun 2024 18:32:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%283%292.jpeg"                         length="12632"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వారికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటా: బండి సంజయ్</title>
                                    <description><![CDATA[<p>ఈనాడు గ్రూప్ సంస్థలకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కాగా, ఆయన ఇవాళ(గురువారం) కరీంనగర్‌లోని ఈనాడు యూనిట్ కార్యాలయంలో రామోజీ గ్రూపు సంస్థల యజమాని రామోజీరావుకు నివాళులు అర్పించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/bandi-sanjay-is-there-for-them-in-any-problem/article-2168"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/bandi-sanjay.webp" alt=""></a><br /><p>ఈనాడు గ్రూప్ సంస్థలకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కాగా, ఆయన ఇవాళ(గురువారం) కరీంనగర్‌లోని ఈనాడు యూనిట్ కార్యాలయంలో రామోజీ గ్రూపు సంస్థల యజమాని రామోజీరావుకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రామోజీరావుతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. </p>
<p>అదేవిధంగా రామోజీరావుతో తనది గురుశిష్యుల బంధమని బండి తెలిపారు. రామోజీరావును కలిసినప్పుడల్లా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునేవాడినని గుర్తుచేశారు. ఈనాడు ఉద్యోగులంటే సమాజంలో గౌరవం ఉంటుందని పేర్కొన్నారు. అందుకు ఆయన అనుసరించే పద్ధతులే కారణమన్నారు. రామోజీరావు మన మధ్య భౌతికంగా లేకపోయినా ఈనాడు రూపంలో మనమధ్యే ఉంటారని  కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/bandi-sanjay-is-there-for-them-in-any-problem/article-2168</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/bandi-sanjay-is-there-for-them-in-any-problem/article-2168</guid>
                <pubDate>Thu, 20 Jun 2024 14:52:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/bandi-sanjay.webp"                         length="46604"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఈ స్థాయికి వస్తాననుకోలేదు.. బండి సంజయ్ ఎమోషనల్..</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్రంలో కొలువుదీరింది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగా.. కొత్త మంత్రులు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి రావడం ఇదే కొత్త.</p>
<p>దాంతో ఆయన కుటుంబంలో సంబురాలు మొదలయ్యాయి. ఆదివారం రాష్ట్ర పతి భవన్ లో కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత సంజయ్ మాట్లాడారు. నేను ఈ స్థాయికి వస్తానని అస్సల అనుకోలేదన్నా. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన నరేంద్ర మోడీకి, బీజేపీ నాయక్తవానికి ధన్యవాదాలు తెలిపారు. </p>
<p>తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామిని అవుతానని.. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి అభివృద్ధిపై దృష్టి సారించే సమయం వచ్చిందని తెలిపారు బండి సంజయ్. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ అభివృద్ధికి కృషి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/bandi-sanjay-emotional-did-not-want-to-come-to-this/article-1567"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/126-29-784x441.jpg" alt=""></a><br /><p> </p>
<p>ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్రంలో కొలువుదీరింది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగా.. కొత్త మంత్రులు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి రావడం ఇదే కొత్త.</p>
<p>దాంతో ఆయన కుటుంబంలో సంబురాలు మొదలయ్యాయి. ఆదివారం రాష్ట్ర పతి భవన్ లో కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత సంజయ్ మాట్లాడారు. నేను ఈ స్థాయికి వస్తానని అస్సల అనుకోలేదన్నా. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన నరేంద్ర మోడీకి, బీజేపీ నాయక్తవానికి ధన్యవాదాలు తెలిపారు. </p>
<p>తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామిని అవుతానని.. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి అభివృద్ధిపై దృష్టి సారించే సమయం వచ్చిందని తెలిపారు బండి సంజయ్. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనను గెలిపించిన కరీంనగర్ ప్రజలు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/bandi-sanjay-emotional-did-not-want-to-come-to-this/article-1567</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/bandi-sanjay-emotional-did-not-want-to-come-to-this/article-1567</guid>
                <pubDate>Sun, 09 Jun 2024 21:43:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/126-29-784x441.jpg"                         length="33908"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేంద్ర కేబినెట్‌లో కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు చోటు</title>
                                    <description><![CDATA[<p>కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలకు చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పీఎంవో కార్యాలయం నుంచి బండి సంజయ్ కిషన్ రెడ్డిలకు ఫోన్స్ కాల్స్ వచ్చాయి.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/a-place-for-kishan-reddy-bandi-sanjay-in-the-central/article-1533"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-09-121026.jpg" alt=""></a><br /><p>కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలకు చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పీఎంవో కార్యాలయం నుంచి బండి సంజయ్ కిషన్ రెడ్డిలకు ఫోన్స్ కాల్స్ వచ్చాయి. ఈ మేరకు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఢిల్లీకి  బయల్దేరారు. ఇవాళ సాయంత్ర్యం కర్తవ్య పథ్ వేదికగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.</p>
<p>ఈ క్రమంలో తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పిస్తూ ఎంపీలకు సమాచారం ఇచ్చారు. కాసేపటి క్రితం కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఒకే కారులో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. వారు ముందుగా ప్రధాని నివాసంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొంటారు. అనంతరం మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సిట్లను సాధించిన ఎన్టీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/a-place-for-kishan-reddy-bandi-sanjay-in-the-central/article-1533</link>
                <guid>https://www.vishvambhara.com/national/a-place-for-kishan-reddy-bandi-sanjay-in-the-central/article-1533</guid>
                <pubDate>Sun, 09 Jun 2024 12:12:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-09-121026.jpg"                         length="137878"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        