<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/pensions/tag-245" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>pensions - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/245/rss</link>
                <description>pensions RSS Feed</description>
                
                            <item>
                <title>ఉదయం 6 గంటలకే ఇంటి వద్దకు పెన్షన్లు.. ఏపీ సీఎస్ ఆదేశాలు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశాలతో జులై 1న ఉదయం 6 గంటలకే పెన్షన్ ను ఇంటి వద్దకు అందించబోతున్నారు సచివాలయ ఉద్యోగులు. గత ప్రభుత్వం లాగా కాకుండా.. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ అందిస్తామని ఇప్పటికే ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. </p>
<p>ఇందులో భాగంగా సీఎం నారా చంద్రబాబు ఆదేశాలతో సీఎస్ నీరభ్ కుమార్ అలెర్ట్ అయ్యారు. ఉదయం 6గంటల నుంచే పెన్షన్ల ప్రక్రియ ప్రారంభించాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెన్షన్లను.. ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారుల చేతుల్లో పెట్టాలని సీఎస్ ఆదేశించారు. </p>
<p>ఇందుకోసం ముందుగానే బ్యాంకుల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకుని ఉండాలని సూచించారు. ఇక పెరిగిన పెన్షన్ రూ.4 వేలతో పాటుగా.. గత 3 నెలల బకాయిలు మూడు వేలు కలిపి జులై 1 వ తేదీన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/pensions-at-home-by-6-am-apcs-orders/article-2509"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(6)5.jpeg" alt=""></a><br /><p> </p>
<p>ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశాలతో జులై 1న ఉదయం 6 గంటలకే పెన్షన్ ను ఇంటి వద్దకు అందించబోతున్నారు సచివాలయ ఉద్యోగులు. గత ప్రభుత్వం లాగా కాకుండా.. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ అందిస్తామని ఇప్పటికే ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. </p>
<p>ఇందులో భాగంగా సీఎం నారా చంద్రబాబు ఆదేశాలతో సీఎస్ నీరభ్ కుమార్ అలెర్ట్ అయ్యారు. ఉదయం 6గంటల నుంచే పెన్షన్ల ప్రక్రియ ప్రారంభించాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెన్షన్లను.. ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారుల చేతుల్లో పెట్టాలని సీఎస్ ఆదేశించారు. </p>
<p>ఇందుకోసం ముందుగానే బ్యాంకుల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకుని ఉండాలని సూచించారు. ఇక పెరిగిన పెన్షన్ రూ.4 వేలతో పాటుగా.. గత 3 నెలల బకాయిలు మూడు వేలు కలిపి జులై 1 వ తేదీన లబ్ధిదారులకు రూ.7 వేలు అందనుంది. ఇందులో సచివాలయ ఉద్యోగులే ఈ నెల పింఛన్లలో కీలకంగా వ్యవహరించబోతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/pensions-at-home-by-6-am-apcs-orders/article-2509</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/pensions-at-home-by-6-am-apcs-orders/article-2509</guid>
                <pubDate>Sun, 30 Jun 2024 18:29:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%286%295.jpeg"                         length="7609"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్... </title>
                                    <description><![CDATA[<p>సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో సంక్షేమ పథకాలు అమలు నిధుల విడుదలకు అడ్డుకట్ట పడింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/good-news-for-ap-pensioners/article-199"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/oo.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, వెబ్ డెస్క్  : </strong>సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో సంక్షేమ పథకాలు అమలు నిధుల విడుదలకు అడ్డుకట్ట పడింది. అయితే ప్రస్తుతం పోలింగ్ ముగిసినందున డీబీటీ పథకాలకు అధికరాలు నిధులు విడుదల చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆసరా పథకాలనికి రూ.1,480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజ్ రింబర్స్ మెంట్ కోసం రూ.502 కోట్లు విడుదలయ్యాయి. దీంతో లబ్ధిదారులకు అందజేస్తున్న నగదు బదిలీ పక్రియ పున : ప్రారంభమైంది.</p>
<p style="text-align:justify;">అదే విధంగా పథకాలకు కూడా మరో రెండు రోజుల్లో నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాగా, జనవరి నుంచి మార్చి వరకు ఆరు పథకాలకు సంబంధించి రూ. 14 వేల కోట్లను ప్రభుత్వం లబ్ధిదారులకు విడుదల చేసింది. ఎన్నికలు దగ్గరికి రాగనే నగదు విడుదల చేయకుండా అధికార పార్టీ తీరా పోలింగ్ వరకు చూశారని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అందరీ ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమయ్యారని టీడీపీ ఆరోపించింది. ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేయగా... వారు నిధుల విడుదలను పోలింగ్ అయ్యేంత వరకు విడుదల చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికలు ముగిసిన అనంతరం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/good-news-for-ap-pensioners/article-199</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/good-news-for-ap-pensioners/article-199</guid>
                <pubDate>Thu, 16 May 2024 12:44:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/oo.jpg"                         length="42514"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        