<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/jagan/tag-2227" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>jagan - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/2227/rss</link>
                <description>jagan RSS Feed</description>
                
                            <item>
                <title>Chandrababu Naidu: జగన్‌కు నాగరికత గురించి తెలియదు: చంద్రబాబు</title>
                                    <description><![CDATA[<p><br /><strong>విశ్వంభర ఏపీ, బ్యూరో: </strong>మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు నాగరికతపై కనీస అవగాహన ఉంటే నదులపై ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేయరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-jagan-doesnt-know-about-civilization-chandrababu/article-7329"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/chandrababu.jpg" alt=""></a><br /><p>మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు నాగరికతపై కనీస అవగాహన ఉంటే నదులపై ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేయరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింధు నాగరికత ఎలా పుట్టిందో, ప్రపంచంలోని గొప్ప నగరాలు ఎలా అభివృద్ధి చెందాయో తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి లండన్ వరకు ప్రపంచ ప్రఖ్యాత నగరాలన్నీ నదీ తీరాల వెంబడే రూపుదిద్దుకున్నాయని ఆయన గుర్తు చేశారు.</p>
<p>శనివారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న చంద్రబాబు, రాజధాని మరియు నీటి వనరుల అంశాలపై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. నదీ గర్భం అంటే ఏమిటి, నదీ పరివాహక ప్రాంతం అంటే ఏమిటి అనే కనీస అవగాహన లేకుండానే వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా, రాజధాని అంశంలో ఇప్పటికీ విషప్రచారం మానడం లేదని విమర్శించారు.</p>
<p>నీటి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగితే చివరికి నష్టపోయేది సామాన్య ప్రజలేనని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణతో కలిసి సమన్వయంగా పనిచేసి మిగులు జలాలను సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. పరస్పర సహకారమే శాశ్వత పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.</p>
<p>నీటిని సమర్థంగా వినియోగించుకోవడం వల్లే రాయలసీమ ముఖచిత్రం మారిందని చంద్రబాబు గుర్తుచేశారు. పట్టిసీమ ప్రాజెక్టు దీనికి స్పష్టమైన ఉదాహరణ అని చెప్పారు. ఆ ప్రాజెక్టు ఫలితంగా రాయలసీమలో ఉద్యాన పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం దేశంలోనే ఉద్యాన రంగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని గర్వంగా తెలిపారు. రానున్న పదేళ్లలో ఈ రంగంలో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.</p>
<p>గత ప్రభుత్వం స్వార్థ రాజకీయాల కారణంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా పూర్తి చేయకుండా అడ్డుకుందని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. 2020లో కేవలం మట్టి పనులు చేసి రూ.900 కోట్ల బిల్లులు పెట్టుకున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వానికి నీటి విషయంలో రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అని, ఈ అంశంలో ఎలాంటి రాజీ ఉండదని తేల్చిచెప్పారు.</p>
<p>రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చూసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అభివృద్ధికి నీరు కీలకమని, నదులపై అవగాహనతో కూడిన విధానాలే రాష్ట్ర భవిష్యత్తును మార్చగలవని ఆయన స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-jagan-doesnt-know-about-civilization-chandrababu/article-7329</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-jagan-doesnt-know-about-civilization-chandrababu/article-7329</guid>
                <pubDate>Sat, 10 Jan 2026 20:06:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/chandrababu.jpg"                         length="18089"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రతిపక్ష హోదా ఇవ్వండి.. స్పీకర్ కు జగన్ సంచలన లేఖ</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p>మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి సంచలన లేఖ రాశారు. అసెంబ్లీలో మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం పద్ధతులకు విరుద్ధం అంటూ అంసతృప్తి వ్యక్తం చేశారు. అసలు తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇ్వవొద్దని కూటమి ప్రభుత్వం ముందుగానే నిర్ణయించినట్టు ఉందని తెలిపారు. </p>
<p>ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పదిశాతం సీట్లు ఉండాలని చట్టంలో లేదని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఆ రూల్ ను అసెంబ్లీ, పార్లమెంట్ లు పాటించలేదన్నారు. ప్రజల తరఫున వాయిస్ బలంగా వినిపించాలంటే కచ్చితంగా ప్రతిపక్ష హోదా కావాలని కోరారు. ఇక అధికార కూటమి ఇప్పటికే తనపై శతృత్వాన్ని ప్రదర్శిస్తోందని తెలిపారు. </p>
<p>చచ్చేవరకు కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలను ప్రతిపక్ష హోదా లేకుండా వినిపించడం చాలా కష్టం. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తనకు ప్రతిపక్ష హోదా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/jagans-sensational-letter-to-speaker-to-give-opposition-status/article-2381"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/cm-jagan-will-address-social-media-activists-and-influencers-300x1805.jpg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p>మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి సంచలన లేఖ రాశారు. అసెంబ్లీలో మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం పద్ధతులకు విరుద్ధం అంటూ అంసతృప్తి వ్యక్తం చేశారు. అసలు తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇ్వవొద్దని కూటమి ప్రభుత్వం ముందుగానే నిర్ణయించినట్టు ఉందని తెలిపారు. </p>
<p>ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పదిశాతం సీట్లు ఉండాలని చట్టంలో లేదని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఆ రూల్ ను అసెంబ్లీ, పార్లమెంట్ లు పాటించలేదన్నారు. ప్రజల తరఫున వాయిస్ బలంగా వినిపించాలంటే కచ్చితంగా ప్రతిపక్ష హోదా కావాలని కోరారు. ఇక అధికార కూటమి ఇప్పటికే తనపై శతృత్వాన్ని ప్రదర్శిస్తోందని తెలిపారు. </p>
<p>చచ్చేవరకు కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలను ప్రతిపక్ష హోదా లేకుండా వినిపించడం చాలా కష్టం. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరారు. అసెంబ్లీలో అధికార కూటమి తర్వాత ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరారు జగన్.  </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/jagans-sensational-letter-to-speaker-to-give-opposition-status/article-2381</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/jagans-sensational-letter-to-speaker-to-give-opposition-status/article-2381</guid>
                <pubDate>Tue, 25 Jun 2024 14:14:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/cm-jagan-will-address-social-media-activists-and-influencers-300x1805.jpg"                         length="28183"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగన్ కు అసెంబ్లీ వద్ద చేదు అనుభవం</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>మాజీ సీఎం జగన్ కు అసెంబ్లీ వద్ద అనుకోని చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దాంతో పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన అసెంబ్లీకి వెళ్లారు. అయితే అక్కడ జగన్ కాన్వాయ్ రాకముందే కొందరు ఆకతాయిలు అక్కడకు చేరుకున్నారు. </p>
<p>జగన్ కారు రాగానే కారును వెంబడించారు. అందులో కొందరు జగన్ మావయ్యా.. జగన్ మావయ్యా అంటూ ఎగతాలి చేస్తూ కామెంట్లు చేశారు. ఇంకొందరేమో గుడ్డు పగిలింది అంటూ కామెంట్లు చేయడం అక్కడ సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. </p>
<p>అయితే జగన్ మాజీ సీఎం అని.. అలాంటి వ్యక్తికి కాస్త గౌరవం ఇవ్వాలంటూ కోరుతున్నారు వైసీపీ శ్రేణులు. ఇక జగన్ అసెంబ్లీ వెనక గేటు నుంచి వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఇప్పుడే జగన్ ను ఇలా ఉంటే.. ఇక మున్ముందు జగన్ ను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/jagan-had-a-bitter-experience-at-the-assembly/article-2220"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/c03f2f4f-61ff-453a-879f-94f015d494d3.jpeg" alt=""></a><br /><p> </p>
<p>మాజీ సీఎం జగన్ కు అసెంబ్లీ వద్ద అనుకోని చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దాంతో పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన అసెంబ్లీకి వెళ్లారు. అయితే అక్కడ జగన్ కాన్వాయ్ రాకముందే కొందరు ఆకతాయిలు అక్కడకు చేరుకున్నారు. </p>
<p>జగన్ కారు రాగానే కారును వెంబడించారు. అందులో కొందరు జగన్ మావయ్యా.. జగన్ మావయ్యా అంటూ ఎగతాలి చేస్తూ కామెంట్లు చేశారు. ఇంకొందరేమో గుడ్డు పగిలింది అంటూ కామెంట్లు చేయడం అక్కడ సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. </p>
<p>అయితే జగన్ మాజీ సీఎం అని.. అలాంటి వ్యక్తికి కాస్త గౌరవం ఇవ్వాలంటూ కోరుతున్నారు వైసీపీ శ్రేణులు. ఇక జగన్ అసెంబ్లీ వెనక గేటు నుంచి వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఇప్పుడే జగన్ ను ఇలా ఉంటే.. ఇక మున్ముందు జగన్ ను ఇంకెలా టార్గెట్ చేస్తారో అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/jagan-had-a-bitter-experience-at-the-assembly/article-2220</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/jagan-had-a-bitter-experience-at-the-assembly/article-2220</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 13:57:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/c03f2f4f-61ff-453a-879f-94f015d494d3.jpeg"                         length="66022"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఢిల్లీలో మా మద్దతు వాళ్లకే.. తేల్చి చెప్పేసిన జగన్..</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ నేతలు, ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఇప్పటికే సమీక్ష నిర్వహించిన జగన్.. భవిష్యత్ కార్యక్రమాలపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక తాజాగా ఎంపీలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కొన్ని ప్రకటనలు, సూచనలు చేశారు.</p>
<p>ఢిల్లీలో ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని.. ప్రజాహితమే ధ్యేయంగా.. ప్రజలకే మద్దతు తెలపాలని సూచించారు. అంతే కాకుండా గెలుపు, ఓటములను పక్కన పెట్టి పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడాలని తెలిపారు. ప్రస్తుతం మనకు పార్లమెంట్ లో 11 మంది రాజ్యసభ సభ్యులు, 4గురు లోక్‌సభ సభ్యులు ఉన్నారని..  మొత్తంగా 15 మంది ఎంపీలు మన పార్టీకి ఉన్నారని తెలిపారు. </p>
<p>కాబట్టి మన పార్టీ కూడా బలమైనదే అని ఆయన వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు రావొద్దని.. బలంగా పోరాడితే మళ్లీ మనదే అధికారం అని ఆయన వివరించారు. ఐదేళ్లు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/jagan-assured-them-of-our-support-in-delhi/article-1854"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/cm-jagan-will-address-social-media-activists-and-influencers-300x1801.jpg" alt=""></a><br /><p> </p>
<p>ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ నేతలు, ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఇప్పటికే సమీక్ష నిర్వహించిన జగన్.. భవిష్యత్ కార్యక్రమాలపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక తాజాగా ఎంపీలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కొన్ని ప్రకటనలు, సూచనలు చేశారు.</p>
<p>ఢిల్లీలో ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని.. ప్రజాహితమే ధ్యేయంగా.. ప్రజలకే మద్దతు తెలపాలని సూచించారు. అంతే కాకుండా గెలుపు, ఓటములను పక్కన పెట్టి పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడాలని తెలిపారు. ప్రస్తుతం మనకు పార్లమెంట్ లో 11 మంది రాజ్యసభ సభ్యులు, 4గురు లోక్‌సభ సభ్యులు ఉన్నారని..  మొత్తంగా 15 మంది ఎంపీలు మన పార్టీకి ఉన్నారని తెలిపారు. </p>
<p>కాబట్టి మన పార్టీ కూడా బలమైనదే అని ఆయన వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు రావొద్దని.. బలంగా పోరాడితే మళ్లీ మనదే అధికారం అని ఆయన వివరించారు. ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయని.. కాబట్టి ఈ ఐదేండ్లు ప్రజల్లో ఉండి పోరాడితే కచ్చితంగా పాత రోజులు వస్తయాని స్పష్టం చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఎంపీలకు కొన్ని సూచనలు చేశారు. ఇది వరకు లాగానే రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారని, లోక్‌సభలో పార్టీ నాయకుడిగా మిథన్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వై.వి.సుబ్బారెడ్డి ఉంటారని తెలిపారు జగన్.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/jagan-assured-them-of-our-support-in-delhi/article-1854</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/jagan-assured-them-of-our-support-in-delhi/article-1854</guid>
                <pubDate>Fri, 14 Jun 2024 19:27:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/cm-jagan-will-address-social-media-activists-and-influencers-300x1801.jpg"                         length="28183"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగన్ ఫొటో ఉన్నా పర్లేదు.. కిట్స్ పంపిణీ ఆపొద్దు : చంద్రబాబు</title>
                                    <description><![CDATA[<p>ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వెనువెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/dont-stop-distribution-of-kits-even-if-jagans-photo-is/article-1732"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/whatsapp-image-2024-06-13-at-8.02.02-am.jpeg" alt=""></a><br /><p>ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వెనువెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా స్కూల్ విద్యార్థులకు అందజేస్తున్న విద్యా కానుక కిట్లపై జగన్ బొమ్మ ఉన్నా సరే వాటిని విద్యార్థులకు పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించారట. ఈ విషయాన్ని టీడీపీ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. </p>
<p>'బాబు గారికి పేరొస్తుందని అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రికి, చంద్రబాబు గారికి ఎంత తేడా? ప్రజాధనం వృథా కాకూడదు. పాలనలో పగ, ప్రతీకారాలకు చోటు ఉండకూడదంటూ జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిట్స్‌ను అలాగే పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. చెప్పిన మాట ప్రకారం కక్ష సాధింపు, పగ, తుగ్లక్ నిర్ణయాలు ఉండవు. స్కూల్ పిల్లలకు ఇచ్చే కిట్‌పై జగన్ బొమ్మ ఉన్నా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ డబ్బులు వృధా కాకుండా చర్యలు ఉంటాయి' అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te" xml:lang="te">బాబు గారికి పేరొస్తుందని అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రికి, చంద్రబాబు గారికి ఎంత తేడా? ప్రజాధనం వృధా కాకూడదు. పాలనలో పగ ప్రతీకారాలకు చోటు ఉండకూడదంటూ... జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిట్స్ ను అలాగే పంపిణీ చేయమని ఆదేశించిన సీఎం చంద్రబాబు గారు.<a href="https://twitter.com/hashtag/TDP?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#TDP</a>… <a href="https://t.co/Q76iAcrbYN">pic.twitter.com/Q76iAcrbYN</a></p>
— Telugu Desam Party (@JaiTDP) <a href="https://twitter.com/JaiTDP/status/1800920741212504155?ref_src=twsrc%5Etfw">June 12, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/dont-stop-distribution-of-kits-even-if-jagans-photo-is/article-1732</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/dont-stop-distribution-of-kits-even-if-jagans-photo-is/article-1732</guid>
                <pubDate>Thu, 13 Jun 2024 08:04:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-13-at-8.02.02-am.jpeg"                         length="145112"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్లేటు తిప్పేసిన స్వరూపానంద స్వామి.. జగన్ పై విమర్శలు..!</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>విశాఖ కేంద్రంగా ఆశ్రమాన్ని నడిపిస్తున్న స్వరూపానంద స్వామి తాజాగా ప్లేటు ఫిరాయించేశారు. ఆయన ఎన్నికలకు ముందు జగన్ కు వంత పాడారు. జగన్ జాతకం ప్రకారం వైసీపీకి 123కి పైగా సీట్లు వస్తాయని.. అధికారంలోకి వస్తారని చెప్పారు. కానీ వైసీపీ దారుణంగా ఓడిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణమైన సీట్లు సాధించుకుంది.</p>
<p>దాంతో స్వరూపానంద స్వామి తాజాగా ప్లేటు తిప్పేశారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. వాస్తవానికి జగన్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు స్వరపానంద ఆశ్రమంలో వైసీపీ నేతలే ఎక్కువగా కనిపించారు. జగన్ ఆశ్రమానికి ఎంతో సాయం చేశారు. </p>
<p>అయినా సరే ఇప్పుడు స్వరూపానంద ఇలా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక చంద్రబాబు పెద్ద వాడు.. ఆయన కుటుంబం బాగుండాలని ఆయన రాష్ట్రాన్ని బాగా పరిపాలించాలని కోరుకుంటున్నానని తెలిపారు. తాను ఇలా చంద్రబాబును పొగడటం కొత్తేమీ కాదని.. గతంలో కూడా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/criticism-of-swarupananda-swami-jagan-who-flipped-the-plate/article-1677"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/swami-swaroopanand_v_jpg--1280x720-3g.webp" alt=""></a><br /><p> </p>
<p>విశాఖ కేంద్రంగా ఆశ్రమాన్ని నడిపిస్తున్న స్వరూపానంద స్వామి తాజాగా ప్లేటు ఫిరాయించేశారు. ఆయన ఎన్నికలకు ముందు జగన్ కు వంత పాడారు. జగన్ జాతకం ప్రకారం వైసీపీకి 123కి పైగా సీట్లు వస్తాయని.. అధికారంలోకి వస్తారని చెప్పారు. కానీ వైసీపీ దారుణంగా ఓడిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణమైన సీట్లు సాధించుకుంది.</p>
<p>దాంతో స్వరూపానంద స్వామి తాజాగా ప్లేటు తిప్పేశారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. వాస్తవానికి జగన్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు స్వరపానంద ఆశ్రమంలో వైసీపీ నేతలే ఎక్కువగా కనిపించారు. జగన్ ఆశ్రమానికి ఎంతో సాయం చేశారు. </p>
<p>అయినా సరే ఇప్పుడు స్వరూపానంద ఇలా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక చంద్రబాబు పెద్ద వాడు.. ఆయన కుటుంబం బాగుండాలని ఆయన రాష్ట్రాన్ని బాగా పరిపాలించాలని కోరుకుంటున్నానని తెలిపారు. తాను ఇలా చంద్రబాబును పొగడటం కొత్తేమీ కాదని.. గతంలో కూడా చంద్రబాబు గెలవాలని యాగాలు చేసినట్టు గుర్తు చేశారు. </p>
<p>జగన్ కొన్ని తప్పులు చేశాడని.. చెబితే వినలేదన్నారు. శ్రీశైలం కుంభాభిషేకం ఆపాలని చెబితే.. జగన్ కోర్టులను మేనేజ్ చేసి ఆ అభిషేకం చేశారు. దాంతో పాటు తిరుమల అలాగే సింహాచలంలో జరిగిన తప్పులను నేను ఎత్తి చూపాను. వద్దని చెబితే వినలేదు. అందుకే వైసీపీ ఓడిపోయింది అంటూ చెప్పారు. అయితే ఆయన ఇలా సడెన్ గా ప్లే తిప్పేయడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/criticism-of-swarupananda-swami-jagan-who-flipped-the-plate/article-1677</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/criticism-of-swarupananda-swami-jagan-who-flipped-the-plate/article-1677</guid>
                <pubDate>Tue, 11 Jun 2024 16:14:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/swami-swaroopanand_v_jpg--1280x720-3g.webp"                         length="73602"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రామోజీ మృతిపట్ల జగన్, కేటీఆర్ సంతాపం..!</title>
                                    <description><![CDATA[<p>మీడియా దిగ్గజం, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత అయిన రామోజీరావు కొద్ది సేపటి క్రితమే అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన శనివారం తెల్లవారుజామున మరణించారు. ఈ క్రమంలోనే ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా నివాలి అర్పిస్తున్నారు. </p>
<p>ఇందులో భాగంగా సీఎం జగన్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆయన ఈ విధంగా పోస్టు చేశారు.. రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.  రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.</p>
<p>ఇక బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రామోజీ మరణంపై ట్వీట్ చేశారు. మీడియా దిగ్గజం, నిజమైన దార్శనికుడు శ్రీ చెరుకూరి రామోజీరావు గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. రామోజీ గారు స్వీయ నిర్మితమైన వ్యక్తి,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/jagan-ktr-condoles-the-death-of-ramoji/article-1449"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(1)1.jpeg" alt=""></a><br /><p>మీడియా దిగ్గజం, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత అయిన రామోజీరావు కొద్ది సేపటి క్రితమే అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన శనివారం తెల్లవారుజామున మరణించారు. ఈ క్రమంలోనే ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా నివాలి అర్పిస్తున్నారు. </p>
<p>ఇందులో భాగంగా సీఎం జగన్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆయన ఈ విధంగా పోస్టు చేశారు.. రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.  రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.</p>
<p>ఇక బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రామోజీ మరణంపై ట్వీట్ చేశారు. మీడియా దిగ్గజం, నిజమైన దార్శనికుడు శ్రీ చెరుకూరి రామోజీరావు గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. రామోజీ గారు స్వీయ నిర్మితమైన వ్యక్తి, ఆయన కథ స్ఫూర్తిదాయకం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా గొప్ప విజయాన్ని ఎలా సాధించవచ్చో చెప్పడానికి ఆయన జీవితం, ప్రయాణం నిదర్శనం. తెలుగు మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు.</p>
<p>అతను చాలా ఆప్యాయంగా మరియు ఆప్యాయంగా ఉండే వ్యక్తి, అతనితో గత దశాబ్దంలో అనేకసార్లు సంభాషించే అవకాశం నాకు లభించింది. అతని దయగల మాటలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను మరియు పెద్ద మనిషి శాంతించాలని ఆశిస్తున్నాను అంటూ సంతాపం తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/jagan-ktr-condoles-the-death-of-ramoji/article-1449</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/jagan-ktr-condoles-the-death-of-ramoji/article-1449</guid>
                <pubDate>Sat, 08 Jun 2024 09:47:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%281%291.jpeg"                         length="7838"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        