<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/lok-sabha-elections-2024/tag-1924" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Lok Sabha Elections 2024 - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1924/rss</link>
                <description>Lok Sabha Elections 2024 RSS Feed</description>
                
                            <item>
                <title>బీఆర్ ఎస్ బాటలోనే కాంగ్రెస్.. బీజేపీ కేంద్ర మంత్రుల విమర్శలు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>కాంగ్రెస్ కూడా బీఆర్ ఎస్ బాటలోనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని బీజేపీ కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పించారు. సికింద్రాబాద్ లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ పాల్గొన్నారు. ముందుగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ ఎస్ బాటలోనే నడుస్తోందని విమర్శలు గుప్పించారు. </p>
<p>నైతిక విలువలకు రాజకీయాల్లో తిలోదకాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇతర పార్టీల గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేయడం అంటే రాజ్యాంగ విరుద్ధమే అంటూ మండిపడ్డారు కిషన్ రెడ్డి. గతంలో కేసీఆర్ ఇలాగే చేసి ప్రజాగ్రహానికి గురయ్యారని గుర్తు చేశారు. </p>
<p>ఇప్పుడు రేవంత్ కూడా అదే బాటలో నడుస్తున్నారని.. కాబట్టి ఆయన కూడా ప్రజాగ్రహానికి గురవుతారని తెలిపారు. ఇక బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/criticisms-of-congress-bjp-central-ministers-are-on-the-path/article-2511"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(3)2.jpeg" alt=""></a><br /><p> </p>
<p>కాంగ్రెస్ కూడా బీఆర్ ఎస్ బాటలోనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని బీజేపీ కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పించారు. సికింద్రాబాద్ లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ పాల్గొన్నారు. ముందుగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ ఎస్ బాటలోనే నడుస్తోందని విమర్శలు గుప్పించారు. </p>
<p>నైతిక విలువలకు రాజకీయాల్లో తిలోదకాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇతర పార్టీల గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేయడం అంటే రాజ్యాంగ విరుద్ధమే అంటూ మండిపడ్డారు కిషన్ రెడ్డి. గతంలో కేసీఆర్ ఇలాగే చేసి ప్రజాగ్రహానికి గురయ్యారని గుర్తు చేశారు. </p>
<p>ఇప్పుడు రేవంత్ కూడా అదే బాటలో నడుస్తున్నారని.. కాబట్టి ఆయన కూడా ప్రజాగ్రహానికి గురవుతారని తెలిపారు. ఇక బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు మాత్రమే నిధులు ఇస్తున్నారని.. ఇది కరెక్ట్ కాదని విమర్శలు గుప్పించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/criticisms-of-congress-bjp-central-ministers-are-on-the-path/article-2511</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/criticisms-of-congress-bjp-central-ministers-are-on-the-path/article-2511</guid>
                <pubDate>Sun, 30 Jun 2024 18:32:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%283%292.jpeg"                         length="12632"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>ఏపీ శాసనసభలో సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారం </strong></li>
<li><strong>తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్</strong></li>
<li><strong>ఫుల్ జోష్‌లో జనసైనికులు</strong></li>
<li><strong>పవన్‌ను ఆలింగనం చేసుకున్న సీఎం చంద్రబాబు </strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/ap-assembly-sessions-begin/article-2210"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-21-101033.jpg" alt=""></a><br /><p>ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు(శుక్రవారం), రేపు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణం చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌ ప్రమాణ స్వీకారం చేశారు. </p>
<p>ఆ తర్వాత మిగతా మిగతా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు అనంతరం మిగిలిన ఎమ్మెల్యేల అక్షర క్రమం ప్రకారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే తొలిసారిగా పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌లు అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాగా రేపు ఎమ్మెలంతా రేపు(శనివారం) స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. మాజీ సీఎం జగన్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్ల తర్వాత సీఎం హోదాలో చంద్రబాబు అసెంబ్లీకి హాజరయ్యారు. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అదేవిధంగా పవన్ కల్యాణ్ తొలిసారి శాసనసభలో అడుగుపెట్టడంతో జనసైనికులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te" xml:lang="te">ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో తొలిసారిగా అడుగుపెట్టిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ <a href="https://twitter.com/PawanKalyan?ref_src=twsrc%5Etfw">@PawanKalyan</a> గారు. ఆత్మీయంగా పలకరించుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ <a href="https://twitter.com/ncbn?ref_src=twsrc%5Etfw">@ncbn</a> గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు.<a href="https://twitter.com/hashtag/PawanKalyanAneNenu?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#PawanKalyanAneNenu</a> <a href="https://twitter.com/hashtag/GameChangerPK?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#GameChangerPK</a> <a href="https://t.co/fNfdgbrmHG">pic.twitter.com/fNfdgbrmHG</a></p>
— JanaSena Shatagni (@JSPShatagniTeam) <a href="https://twitter.com/JSPShatagniTeam/status/1804009494814560286?ref_src=twsrc%5Etfw">June 21, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/ap-assembly-sessions-begin/article-2210</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/ap-assembly-sessions-begin/article-2210</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 10:11:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-21-101033.jpg"                         length="139213"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రేవంత్ రెడ్డి ని కలిసిన గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు</title>
                                    <description><![CDATA[<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు.</p>
<p>ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించిన కమిటీ సభ్యులు.</p>
<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వచనం అందించిన ఆలయ అర్చకులు.</p>
<p>  </p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-20-at-4.02.35-pm.jpeg" alt="WhatsApp Image 2024-06-20 at 4.02.35 PM" width="1200" height="1200" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/members-of-golconda-secunderabad-lal-darwaja-temples-committee-who-met/article-2178"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/whatsapp-image-2024-06-20-at-4.02.35-pm.jpeg" alt=""></a><br /><p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు.</p>
<p>ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించిన కమిటీ సభ్యులు.</p>
<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వచనం అందించిన ఆలయ అర్చకులు.</p>
<p> </p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-20-at-4.02.35-pm.jpeg" alt="WhatsApp Image 2024-06-20 at 4.02.35 PM" width="4160" height="2773"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/members-of-golconda-secunderabad-lal-darwaja-temples-committee-who-met/article-2178</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/members-of-golconda-secunderabad-lal-darwaja-temples-committee-who-met/article-2178</guid>
                <pubDate>Thu, 20 Jun 2024 16:26:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-20-at-4.02.35-pm.jpeg"                         length="1356167"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అమిత్ షాతో ఈటల భేటీ.. అధ్యక్షపదవి ఖాయమేనా..?</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>ఈటల రాజేందర్ పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. దాంంతో ఇప్పుడు కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.</p>
<p>దాంతో ఇప్పుడు పార్టీ పగ్గాలు ఈటల రాజేందర్ కే ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా సోమవారం నాడు అమిత్ షాతో ఈటల ప్రత్యేకంగా భేటీ కావడం సంచలనం రేపుతోంది. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఈటల రాజేందర్ స్పందించారు. ఆ విషయం తాను ఎలా చెప్పగలను అన్నారు.</p>
<p>పార్టీ అధిష్టానం ఆ విషయాన్ని నిర్ణయిస్తుందని తెలిపారు. ఆయన మాటలను బట్టి పార్టీ పగ్గాలు ఆయనకే ఇవ్వబోతున్నారని అర్థం అవుతోంది. తెలంగాణ నుంచి ఒక్క ఈటలతో మాత్రమే అమిత్ షా భేటీ అయ్యారు. అంటే కచ్చితంగా ఆయనకే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/is-etalas-meeting-with-amit-shah-certain-of-the-presidency/article-1613"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/00-6.jpg" alt=""></a><br /><p> </p>
<p>ఈటల రాజేందర్ పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. దాంంతో ఇప్పుడు కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.</p>
<p>దాంతో ఇప్పుడు పార్టీ పగ్గాలు ఈటల రాజేందర్ కే ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా సోమవారం నాడు అమిత్ షాతో ఈటల ప్రత్యేకంగా భేటీ కావడం సంచలనం రేపుతోంది. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఈటల రాజేందర్ స్పందించారు. ఆ విషయం తాను ఎలా చెప్పగలను అన్నారు.</p>
<p>పార్టీ అధిష్టానం ఆ విషయాన్ని నిర్ణయిస్తుందని తెలిపారు. ఆయన మాటలను బట్టి పార్టీ పగ్గాలు ఆయనకే ఇవ్వబోతున్నారని అర్థం అవుతోంది. తెలంగాణ నుంచి ఒక్క ఈటలతో మాత్రమే అమిత్ షా భేటీ అయ్యారు. అంటే కచ్చితంగా ఆయనకే పార్టీ పగ్గాలు అని.. రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/is-etalas-meeting-with-amit-shah-certain-of-the-presidency/article-1613</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/is-etalas-meeting-with-amit-shah-certain-of-the-presidency/article-1613</guid>
                <pubDate>Mon, 10 Jun 2024 17:30:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/00-6.jpg"                         length="418731"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>‘బీజేపీ కోసమే బీఆర్ఎస్ బలిదానం..’ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు </title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddys-sensational-comments-of-brs-martyrdom-for-bjp%C2%A0/article-1289"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-05-153218.jpg" alt=""></a><br /><p>తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇవాళ(బుధవారం) మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ గెలిచిన ఎనిమిది స్థానాల్లో ఏడింటికి బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. ఈ విషయాన్ని తాను మొదటి నుంచీ ఈ విషయాన్ని చెబుతూనే ఉన్నానని తెలిపారు. సిద్దిపేటలో హరీశ్ రావు తమ పార్టీ ఓట్లను రఘునందన్ రావుకు వేయించారని దుయ్యబట్టారు.</p>
<p>తమ ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు ఎప్పటికీ ఆగవని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన ఓ రాజకీయ జూదగాడు అంటూ సెటైర్ వేశారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌తో కలిసి మోడీ తమ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తే మహారాష్ట్ర ఫలితాలే వస్తాయని హెచ్చరించారు. అక్కడ మహా కూటమి ప్రభుత్వాన్ని కూల్చితే మోడీ తలెత్తుకోలేని ఫలితాలను ప్రజలు ఇచ్చారని వెల్లడించారు. మోడీని దేశ ప్రజలు తిరస్కరించారని, ఒక్క వ్యక్తి పేరుతో ‘మోడీ గ్యారంటీ’ అనిచెప్పడం వల్లే బీజేపీకి మెజార్టీ రాలేదని స్పష్టం చేశారు. </p>
<p>అందుకే ఎన్డీయే కూటమిలోని మరో వ్యక్తిని ప్రధాని చేయాలని బీజేపీకి సూచించారని రేవంత్ రెడ్డి అన్నారు. వెంటనే మోదీని తన పదవికి రాజీనామా చేయాలని ఎన్డీయే నేతలు కోరాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బూడిదే మిగిలిందని, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని కుట్ర చేస్తే బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతుందని హెచ్చరించారు. అదేవిధంగా ఏపీ ఫలితాలపై రేవంత్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పును చంద్రబాబు, జగన్ స్వాగతించారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తాన‌ని అన్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గుర్తుచేశారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddys-sensational-comments-of-brs-martyrdom-for-bjp%C2%A0/article-1289</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddys-sensational-comments-of-brs-martyrdom-for-bjp%C2%A0/article-1289</guid>
                <pubDate>Wed, 05 Jun 2024 15:37:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-05-153218.jpg"                         length="130228"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        