<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/ktr-%28kalvakuntla-taraka-rama-rao%29/tag-1857" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>KTR (Kalvakuntla Taraka Rama Rao) - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1857/rss</link>
                <description>KTR (Kalvakuntla Taraka Rama Rao) RSS Feed</description>
                
                            <item>
                <title>రుణమాఫీ పేరిట ప్రభుత్వం తెలంగాణ రైతులను మోసం చేస్తోంది  : కేటీఆర్</title>
                                    <description><![CDATA[<h1 class="title-te"><span style="color:rgb(224,62,45);">రైతుబంధు నిధులనే దారి మళ్లించి రుణమాఫీ చేశారు</span></h1>
<ul>
<li><span style="color:rgb(224,62,45);">రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులను రుణమాఫీకి మళ్లించారన్న కేటీఆర్</span></li>
<li><span style="color:rgb(224,62,45);">అర్హులైన వారందరికీ రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/rythubandhu-funds-were-diverted-for-loan-waiver/article-2933"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/1200-675-21761088-thumbnail-16x9-ktr.jpg" alt=""></a><br /><p>విశ్వంభర హైదరాబాద్ : - రైతుబంధు నిధులనే దారి మళ్లించి రుణమాఫీ చేశారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేశారు. గురువారం ఆయన ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. రుణమాఫీ పేరిట రేవంత్ ప్రభుత్వం మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తోందన్నారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల నుంచి రూ.7 వేల కోట్లు రుణమాఫీకి దారి మళ్లించారన్నారు.<br /><br />రైతుబంధు డబ్బుల నుంచి కొంత విదిల్చి రుణమాఫీ చేస్తున్నట్లు చెబుతున్నారని మండిపడ్డారు. 40 లక్షలకు పైగా రైతులు రూ.1 లక్ష రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేశారని ప్రశ్నించారు. 2014, 2018లో కేసీఆర్ ప్రభుత్వం, రుణమాఫీతో పోలిస్తే పావువంతు రైతులకే అర్హత కల్పించారన్నారు.<br /><br />2014లో కేసీఆర్ ప్రభుత్వం లక్ష లోపు రుణాలను మాఫీ చేయడానికి రూ.16,144 కోట్లు వెచ్చించిందని, దీంతో 35 లక్షల మంది వరకు రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. 2018లో 37 లక్షల మందికి 19 వేల కోట్లకు పైగా మాఫీ చేశామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని, అర్హులైన వారందరికీ రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/rythubandhu-funds-were-diverted-for-loan-waiver/article-2933</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/rythubandhu-funds-were-diverted-for-loan-waiver/article-2933</guid>
                <pubDate>Thu, 18 Jul 2024 15:59:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/1200-675-21761088-thumbnail-16x9-ktr.jpg"                         length="48027"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహిళలకు ఉచిత ప్రయాణంపై  కేటీఆర్ఆ సక్తికర ట్వీట్</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(186,55,42);"><strong>మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆసక్తికర ట్వీట్</strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>బస్సు ఛార్జీల పెంపు మరెంతో దూరంలో లేదని వ్యాఖ్య</strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>కర్ణాటకలో ఆర్టీసీ నష్టాల పాలైందనే వార్తను ట్వీట్ చేసిన కేటీఆర్</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%B3%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%89%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A3%E0%B0%82%E0%B0%AA%E0%B1%88--%E0%B0%95%E0%B1%87%E0%B0%9F%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%86-%E0%B0%B8%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF%E0%B0%95%E0%B0%B0-%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B5%E0%B1%80%E0%B0%9F%E0%B1%8D/article-2816"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/ktr-14.jpg" alt=""></a><br /><p>తెలంగాణలో రేవంత్ సర్కారు అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితం ఎప్పటికీ ఉచితం కానే కాదని, దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రజలను హెచ్చరించారు. తెలంగాణలో తొందర్లోనే బస్సు ఛార్జీలు పెరుగుతాయని జోస్యం చెప్పారు. దీనికి మహిళలకు ఉచిత ప్రయాణం పథకమే కారణమని ఆరోపించారు. ఈ పథకాన్ని మనకన్నా ముందు కర్ణాటక ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని గుర్తుచేశారు. ఈ పథకం వల్ల కర్ణాటక ఆర్టీసీ తీవ్ర నష్లాలపాలైందని, బస్సు ఛార్జీలు పెంచడం మినహా గత్యంతరంలేదని అక్కడి అధికారులు చెప్పారన్నారు. <br /><br />కేఎస్ ఆర్టీసీ సుమారు రూ.295 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందనే వార్తా కథనాలను కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం బస్సు ఛార్జీలను పెంచేందుకు సిద్ధమవుతోందని తెలిపారు. త్వరలోనే మన రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. ‘ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీకు ఫ్రీ అని చెబితే వారు మిమ్మల్ని రైడ్ కు తీసుకెళుతున్నట్లే. ఉచితం అనే పదం వెనక భారీ ధర ఉంటుంది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en" xml:lang="en">Remember when someone says “it’s Free”, they are taking you for a ride<br /><br />There’s always a heavy price for anything that you are told is “Free”<br /><br />The day is not far when Telangana RTC will also follow in the footsteps of Karnataka and increase Bus Fares <a href="https://t.co/GR8YYPKECT">https://t.co/GR8YYPKECT</a></p>
— KTR (@KTRBRS) <a href="https://twitter.com/KTRBRS/status/1812683738721177854?ref_src=twsrc%5Etfw">July 15, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%B3%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%89%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A3%E0%B0%82%E0%B0%AA%E0%B1%88--%E0%B0%95%E0%B1%87%E0%B0%9F%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%86-%E0%B0%B8%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF%E0%B0%95%E0%B0%B0-%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B5%E0%B1%80%E0%B0%9F%E0%B1%8D/article-2816</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%B3%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%89%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A3%E0%B0%82%E0%B0%AA%E0%B1%88--%E0%B0%95%E0%B1%87%E0%B0%9F%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%86-%E0%B0%B8%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF%E0%B0%95%E0%B0%B0-%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B5%E0%B1%80%E0%B0%9F%E0%B1%8D/article-2816</guid>
                <pubDate>Mon, 15 Jul 2024 11:35:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/ktr-14.jpg"                         length="80248"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విక్టరీ అని చెప్పి బోల్తాపడి.. కేటీఆర్ బాటలోనే జగన్</title>
                                    <description><![CDATA[<p> ఎన్నికల ఫలితాల్లో వార్ వన్ సైడ్ అన్నట్లు మారడంతో ఇప్పుడు వైసీపీ నేతలకు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఫలితాల కంటే ముందే ఇద్దరు విక్టరీ అని చెప్పి బోల్తా పడ్డారని కేటీఆర్, జగన్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/jagan-is-on-the-path-of-ktr-after-saying-victory/article-1221"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/kbbgthnnbhujkmnbghg.jpg" alt=""></a><br /><p>ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. కూటమి అభ్యర్థులు ప్రభంజనం సృష్టిస్తున్నారు. అయితే ఎన్నికల కౌంటింగ్‌కు ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ గన్ గురిపెట్టిన ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. ‘హ్యాట్రిక్ లోడింగ్ 3.0’ అని కేటీఆర్ ఎన్నికల ఫలితాల రోజు కౌంటింగ్‌కు ముందే ట్వీట్ చేశారు. </p>
<p>అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కేటీఆర్ ఫలితాల తర్వాత అదే పోస్టును రీ ట్వీట్ చేస్తూ ఓటమిని అంగీకరించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి మంత్రి, సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్  అభినందనలు తెలిపారు. మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నానని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. </p>
<p>‘తమకు రెండుసార్లు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ రోజు వచ్చిన ఫలితాలపై తాము బాధపడలేదని, కానీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యామని పేర్కొన్నారు. అయితే ఈ ఓటమిని నుంచి తాము నేర్చుకుంటామని, తిరిగి బలంగా పుంజుకుంటామని వ్యాఖ్యానించారు. హ్యాట్రిక్ సాధిస్తామన్న తమ గురి తప్పిందంటూ మరో ట్వీట్ చేశారు. దీనికి వయస్సు అయిపోదు.. గురి తప్పింది అంతే..’ అని రాసుకొచ్చారు.</p>
<p>కాగా, తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. వైఎస్ జగన్ 2.0 లోడింగ్ పేరుతో బాణాన్ని వదులుతున్న జగన్ ఫొటోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.  ఎన్నికల ఫలితాల్లో వార్ వన్ సైడ్ అన్నట్లు మారడంతో ఇప్పుడు వైసీపీ నేతలకు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఫలితాల కంటేముందే ఇద్దరు విక్టరీ అని చెప్పి బోల్తా పడ్డారని కేటీఆర్, జగన్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en" xml:lang="en">Hattrick Loading 3.0 👍<br /><br />Get ready to celebrate guys 🎉 <a href="https://t.co/4wJRJujU4w">pic.twitter.com/4wJRJujU4w</a></p>
— KTR (@KTRBRS) <a href="https://twitter.com/KTRBRS/status/1730977197517890039?ref_src=twsrc%5Etfw">December 2, 2023</a></blockquote>

</div>
<p>

</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en" xml:lang="en">“<a href="https://twitter.com/ysjagan?ref_src=twsrc%5Etfw">@ysjagan</a> 2.0 Loading”🔥<a href="https://twitter.com/hashtag/YSJaganAgain?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#YSJaganAgain</a><a href="https://twitter.com/hashtag/YSRCPWinningBig?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#YSRCPWinningBig</a> <a href="https://t.co/7splpvjUoz">pic.twitter.com/7splpvjUoz</a></p>
— YSR Congress Party (@YSRCParty) <a href="https://twitter.com/YSRCParty/status/1796889473902629024?ref_src=twsrc%5Etfw">June 1, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/jagan-is-on-the-path-of-ktr-after-saying-victory/article-1221</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/jagan-is-on-the-path-of-ktr-after-saying-victory/article-1221</guid>
                <pubDate>Tue, 04 Jun 2024 13:39:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/kbbgthnnbhujkmnbghg.jpg"                         length="82407"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        