<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/jagan-mohan-reddy/tag-1856" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Jagan Mohan Reddy - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1856/rss</link>
                <description>Jagan Mohan Reddy RSS Feed</description>
                
                            <item>
                <title>యువతకు ఇచ్చిన హామీలు నీటి మూటలేనా?: కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ జగన్ ట్వీట్</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>లోకేష్‌ బాధ్యత వహించి రాజీనామా చేయాలి.. డీఎస్సీపై జగన్‌ కీలక వ్యాఖ్యలు</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/jagans-tweet-condemning-the-alliance-government-whether-the-promises-given/article-21599"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/ys-jagan2.jpg" alt=""></a><br /><p class="PDq2pG_selectionAnchorContainer">YS Jagan: కూటమి ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజల డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్న ఆయన.. ప్రభుత్వం వారి సమస్యలపై తక్షణం స్పందించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా డీఎస్సీ నియామకాలకు సంబంధించి లీకేజీ, అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని జగన్‌ డిమాండ్‌ చేశారు.</p>
<p>విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన పథకాల చెల్లింపులపైనా జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి సంబంధించిన పథకాలలో జాప్యం జరగడం వల్ల వారి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఉందని జగన్‌ అన్నారు.</p>
<p>అదేవిధంగా నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గతంలో చెల్లించాల్సిన బకాయిలను కూడా కలుపుకుని ప్రస్తుత మూడేళ్ల కాలానికి సంబంధించిన మొత్తాన్ని చెల్లించాలని కోరారు. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువత సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని పేర్కొన్నారు.</p>
<p>విద్యార్థులు, యువత, నిరుద్యోగులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం తప్పనిసరిగా సమాధానం చెప్పాలని జగన్‌ అన్నారు. ముఖ్యంగా ప్రస్తుత Gen-Z తరానికి సంబంధించిన ప్రశ్నలు, డిమాండ్లను విస్మరించకుండా ప్రభుత్వం స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని పేర్కొన్నారు. డీఎస్సీ అంశంపై విచారణ, విద్యార్థుల ఫీజు బకాయిల చెల్లింపు, వసతి దీవెన, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలని జగన్‌ తన ట్వీట్‌లో డిమాండ్‌ చేశారు.</p>
<p>https://x.com/ysjagan/status/2086854649068548350?s=20</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/jagans-tweet-condemning-the-alliance-government-whether-the-promises-given/article-21599</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/jagans-tweet-condemning-the-alliance-government-whether-the-promises-given/article-21599</guid>
                <pubDate>Tue, 11 Aug 2026 10:41:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/ys-jagan2.jpg"                         length="166634"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Chandrababu Naidu:  భూముల వివాదంపై చంద్రబాబు సీరియస్.. అక్కడ ఆయన ఫొటో ఎందుకు?</title>
                                    <description><![CDATA[<p></p>
<p><span class="cf1">Chandrababu Naidu: </span> <span class="cf0">గత</span> <span class="cf0">ప్రభుత్వం</span> <span class="cf0">అమలు</span> <span class="cf0">చేసిన</span> <span class="cf0">భూ</span> <span class="cf0">విధానాలు</span> <span class="cf0">అస్తవ్యస్తంగా</span><span class="cf0">, </span><span class="cf0">ప్రజల</span> <span class="cf0">హక్కులకు</span> <span class="cf0">విఘాతం</span><span class="cf0"> కలిగించేలా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. </span></p>
<p></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-is-serious-about-the-land-dispute-why-is/article-7283"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/cm-babu.jpg" alt=""></a><br /><p></p>
<p class="pf0"><span class="cf0"><strong>Chandrababu Naidu:</strong> </span> <span class="cf1">గత</span> <span class="cf1">ప్రభుత్వం</span> <span class="cf1">అమలు</span> <span class="cf1">చేసిన</span> <span class="cf1">భూ</span> <span class="cf1">విధానాలు</span> <span class="cf1">అస్తవ్యస్తంగా</span><span class="cf1">, </span><span class="cf1">ప్రజల</span> <span class="cf1">హక్కులకు</span> <span class="cf1">విఘాతం</span><span class="cf1"> కలిగించేలా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. ప్రజల భూములను తమ ఆధీనంలోకి తీసుకునే </span><span class="cf1">ఉద్దేశంతోనే</span><span class="cf1"> ప్రమాదకరమైన ల్యాండ్ </span><span class="cf1">టైటిలింగ్</span><span class="cf1"> చట్టాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. అదే కారణంతో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సంతకం చేశానని స్పష్టం </span><span class="cf1">చేశారు</span><span class="cf1">. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో నిర్వహించిన ‘మీ భూమి </span><span class="cf2">– </span><span class="cf1">మీ హక్కు’ కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కొందరు రైతులకు </span><span class="cf1">రాజముద్రతో</span><span class="cf1"> కూడిన కొత్త </span><span class="cf1">పట్టాదారు</span> <span class="cf1">పాస్‌పుస్తకాలను</span><span class="cf1"> అందజేసి, వాటిపై ఉన్న </span><span class="cf1">క్యూఆర్</span> <span class="cf1">కోడ్</span><span class="cf1"> మరియు ఆధునిక </span><span class="cf1">సాంకేతికతను</span><span class="cf1"> స్వయంగా పరిశీలించారు.</span></p>
<p class="pf0"><span class="cf1">తదుపరి </span><span class="cf1">ప్రజావేదికపై</span><span class="cf1"> మాట్లాడిన చంద్రబాబు, </span><span class="cf1">భూమిపై</span><span class="cf1"> గత పాలకుల అహంకారాన్ని </span><span class="cf1">ప్రశ్నించారు</span><span class="cf1">. “మన పూర్వీకులు కష్టపడి సంపాదించిన భూమిపై వారి ఫొటోలు ఎందుకు? సరిహద్దు రాళ్లపై వారి ముద్రలు ఎందుకు?” </span><span class="cf1">అని</span><span class="cf1"> గతంలోనే తాను నిలదీసిన విషయాన్ని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి </span><span class="cf1">రాకపోయి</span><span class="cf1"> ఉంటే, ల్యాండ్ </span><span class="cf1">టైటిలింగ్</span><span class="cf1"> చట్టం పేరుతో ప్రజల భూములను తమకు నచ్చిన వారికి కట్టబెట్టే కుట్ర </span><span class="cf1">జరిగేదని</span> <span class="cf1">ఆయన</span> <span class="cf1">ఆరోపించారు</span><span class="cf1">.</span></p>
<p class="pf0"><span class="cf1">ఇటీవలి కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన కొందరు వ్యక్తులు ప్రజల భూముల </span><span class="cf1">వివరాలను</span><span class="cf1"> విదేశాల్లోని తమ అనుచరుల చేతుల్లో </span><span class="cf1">పెట్టేంత</span><span class="cf1"> ప్రమాదకర ఆలోచన చేశారని అన్నారు. అయితే ప్రజలు సరైన సమయంలో బ్యాలెట్ ద్వారానే వారికి తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. భూమి రైతుకు కేవలం ఆస్తి మాత్రమే కాదని, అది వారి విశ్వాసం, కుటుంబంతో </span><span class="cf1">పెనవేసుకున్న</span><span class="cf1"> జీవితం </span><span class="cf1">అని</span><span class="cf1"> చంద్రబాబు </span><span class="cf1">పేర్కొన్నారు</span><span class="cf1">. </span><span class="cf1">కరోనా</span><span class="cf1"> వంటి </span><span class="cf1">క్లిష్టకాలంలో</span><span class="cf1"> అందరూ సెలవులు తీసుకున్నా, దేశానికి అన్నం పెట్టే రైతుకు మాత్రం సెలవు ఉండదని ఆయన గుర్తుచేశారు.</span></p>
<p class="pf0"><span class="cf1">గత పాలకుల కారణంగా ఎక్కడికి వెళ్లినా భూ వివాదాలకు సంబంధించిన వినతులే ఎక్కువగా వస్తున్నాయని, </span><span class="cf1">వాటన్నింటినీ</span><span class="cf1"> పరిష్కరించాలనే సంకల్పంతోనే ‘మీ భూమి </span><span class="cf2">– </span><span class="cf1">మీ హక్కు’ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ కరణం, మునసబు వ్యవస్థలను రద్దు చేసి రైతులకు మేలు చేస్తే ఇతర రాష్ట్రాల్లో సంబరాలు చేసుకున్నారని, కానీ మన రాష్ట్రంలో మాత్రం కొందరు దాన్ని వ్యతిరేకించారని ఆయన గుర్తుచేశారు.</span></p>
<p class="pf0"><span class="cf1">ఇకపై భూ వివాదాలకు </span><span class="cf1">తావులేకుండా</span><span class="cf1"> పూర్తి పారదర్శకతతో భూ రికార్డులను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. </span><span class="cf1">తహసీల్దార్</span><span class="cf1"> కార్యాలయాలకే పరిమితం కాకుండా గ్రామసభల </span><span class="cf1">మధ్యనే</span> <span class="cf1">పాస్‌పుస్తకాలు</span><span class="cf1"> పంపిణీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. పద్ధతి ప్రకారం </span><span class="cf1">రీసర్వే</span><span class="cf1"> నిర్వహించి, రికార్డులు ఎవరూ చెడగొట్టలేని </span><span class="cf1">విధంగా</span> <span class="cf1">బ్లాక్‌చెయిన్</span><span class="cf1"> టెక్నాలజీని వినియోగిస్తున్నామని వివరించారు. </span><span class="cf1">పాస్‌పుస్తకంపై</span><span class="cf1"> ఉన్న </span><span class="cf1">క్యూఆర్</span><span class="cf1"> కోడ్‌ను స్కాన్ చేస్తే క్షణాల్లో భూమికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపించేలా వ్యవస్థను రూపొందించామని చెప్పారు.</span></p>
<p class="pf0"><span class="cf1"><img src="https://www.vishvambhara.com/media/2026-01/cm-babu.jpg" alt="cm babu" width="1280" height="853"></img>రాజముద్రతో</span> <span class="cf1">కూడిన</span><span class="cf1"> ఈ </span><span class="cf1">కొత్త</span> <span class="cf1">పాస్‌పుస్తకాలు</span> <span class="cf1">రైతులు</span><span class="cf1">, </span><span class="cf1">భూ</span> <span class="cf1">యజమానులందరికీ</span> <span class="cf1">త్వరితగతిన</span> <span class="cf1">అందేలా</span> <span class="cf1">అధికారులు</span><span class="cf1">, </span><span class="cf1">ప్రజాప్రతినిధులు</span> <span class="cf1">ప్రత్యేక</span> <span class="cf1">శ్రద్ధ</span> <span class="cf1">తీసుకోవాలని</span> <span class="cf1">ముఖ్యమంత్రి</span> <span class="cf1">చంద్రబాబు</span> <span class="cf1">నాయుడు</span> <span class="cf1">స్పష్టం</span> <span class="cf1">చేశారు</span><span class="cf1">.</span></p>
<p></p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-is-serious-about-the-land-dispute-why-is/article-7283</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-is-serious-about-the-land-dispute-why-is/article-7283</guid>
                <pubDate>Fri, 09 Jan 2026 18:12:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/cm-babu.jpg"                         length="152617"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విక్టరీ అని చెప్పి బోల్తాపడి.. కేటీఆర్ బాటలోనే జగన్</title>
                                    <description><![CDATA[<p> ఎన్నికల ఫలితాల్లో వార్ వన్ సైడ్ అన్నట్లు మారడంతో ఇప్పుడు వైసీపీ నేతలకు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఫలితాల కంటే ముందే ఇద్దరు విక్టరీ అని చెప్పి బోల్తా పడ్డారని కేటీఆర్, జగన్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/jagan-is-on-the-path-of-ktr-after-saying-victory/article-1221"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/kbbgthnnbhujkmnbghg.jpg" alt=""></a><br /><p>ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. కూటమి అభ్యర్థులు ప్రభంజనం సృష్టిస్తున్నారు. అయితే ఎన్నికల కౌంటింగ్‌కు ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ గన్ గురిపెట్టిన ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. ‘హ్యాట్రిక్ లోడింగ్ 3.0’ అని కేటీఆర్ ఎన్నికల ఫలితాల రోజు కౌంటింగ్‌కు ముందే ట్వీట్ చేశారు. </p>
<p>అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కేటీఆర్ ఫలితాల తర్వాత అదే పోస్టును రీ ట్వీట్ చేస్తూ ఓటమిని అంగీకరించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి మంత్రి, సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్  అభినందనలు తెలిపారు. మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నానని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. </p>
<p>‘తమకు రెండుసార్లు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ రోజు వచ్చిన ఫలితాలపై తాము బాధపడలేదని, కానీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యామని పేర్కొన్నారు. అయితే ఈ ఓటమిని నుంచి తాము నేర్చుకుంటామని, తిరిగి బలంగా పుంజుకుంటామని వ్యాఖ్యానించారు. హ్యాట్రిక్ సాధిస్తామన్న తమ గురి తప్పిందంటూ మరో ట్వీట్ చేశారు. దీనికి వయస్సు అయిపోదు.. గురి తప్పింది అంతే..’ అని రాసుకొచ్చారు.</p>
<p>కాగా, తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. వైఎస్ జగన్ 2.0 లోడింగ్ పేరుతో బాణాన్ని వదులుతున్న జగన్ ఫొటోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.  ఎన్నికల ఫలితాల్లో వార్ వన్ సైడ్ అన్నట్లు మారడంతో ఇప్పుడు వైసీపీ నేతలకు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఫలితాల కంటేముందే ఇద్దరు విక్టరీ అని చెప్పి బోల్తా పడ్డారని కేటీఆర్, జగన్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en" xml:lang="en">Hattrick Loading 3.0 👍<br /><br />Get ready to celebrate guys 🎉 <a href="https://t.co/4wJRJujU4w">pic.twitter.com/4wJRJujU4w</a></p>
— KTR (@KTRBRS) <a href="https://twitter.com/KTRBRS/status/1730977197517890039?ref_src=twsrc%5Etfw">December 2, 2023</a></blockquote>

</div>
<p>

</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en" xml:lang="en">“<a href="https://twitter.com/ysjagan?ref_src=twsrc%5Etfw">@ysjagan</a> 2.0 Loading”🔥<a href="https://twitter.com/hashtag/YSJaganAgain?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#YSJaganAgain</a><a href="https://twitter.com/hashtag/YSRCPWinningBig?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#YSRCPWinningBig</a> <a href="https://t.co/7splpvjUoz">pic.twitter.com/7splpvjUoz</a></p>
— YSR Congress Party (@YSRCParty) <a href="https://twitter.com/YSRCParty/status/1796889473902629024?ref_src=twsrc%5Etfw">June 1, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/jagan-is-on-the-path-of-ktr-after-saying-victory/article-1221</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/jagan-is-on-the-path-of-ktr-after-saying-victory/article-1221</guid>
                <pubDate>Tue, 04 Jun 2024 13:39:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/kbbgthnnbhujkmnbghg.jpg"                         length="82407"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        