<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/national-news/tag-1850" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>national news - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1850/rss</link>
                <description>national news RSS Feed</description>
                
                            <item>
                <title>ప్రధాని రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి</title>
                                    <description><![CDATA[<p>ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి అందజేయగా రాష్ట్రపతి ఆ రాజీనామాను ఆమోదించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/the-president-accepted-the-prime-ministers-resignation/article-1287"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/1200-675-21642262-932-21642262-1717578072297.jpg" alt=""></a><br /><p>ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతి ఆ రాజీనామాను ఆమోదించారు. తదుపరి మంత్రివర్గం ఏర్పడే వరకు మోడీని ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని కోరారు.  </p>
<p>17వ లోక్‌సభను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. 18వ లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలు మార్చి మధ్య నుంచి జూన్ మొదటి వారం వరకు జరిగాయి.  జూన్ 5, మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ 340 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. </p>
<p>అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనతాదళ్ (యునైటెడ్), శివసేన, లోక్ జనషాకీ పార్టీ (రామ్ విలాస్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో సహా దాని మిత్రపక్షాల మద్దతు అవసరముంది. చారిత్రాత్మక విజయం తర్వాత బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి పీఎం మోడీ మాట్లాడుతూ.. ఎన్డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/the-president-accepted-the-prime-ministers-resignation/article-1287</link>
                <guid>https://www.vishvambhara.com/national/the-president-accepted-the-prime-ministers-resignation/article-1287</guid>
                <pubDate>Wed, 05 Jun 2024 14:46:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/1200-675-21642262-932-21642262-1717578072297.jpg"                         length="89067"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దేశంలో ‘లక్ష’ణంగా రికార్డు సృష్టించారు</title>
                                    <description><![CDATA[<p>ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఏపీలో టీడీపీ విజయం సాధించగా కేంద్రంలో బీజేపీకి అనూహ్యంగా సీట్లు తగ్గాయి.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/a-record-was-created-as-a-mark-in-the-country/article-1263"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/whatsapp-image-2024-06-05-at-10.40.05-am.jpeg" alt=""></a><br /><p>ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఏపీలో టీడీపీ విజయం సాధించగా కేంద్రంలో బీజేపీకి అనూహ్యంగా సీట్లు తగ్గాయి. ఎన్డీఏ 390- 400 సీట్లు సాధిస్తుందన్న అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడ్డాయి. అయితే, కొందరు అభ్యర్థులు  ఊహించనంతగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. దేశవ్యాప్తంగా అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థుల్లో తెలంగాణ నేత ఉండటం విశేషం. ఐదు లక్షలకు పైగా మెజార్టీని సొంతం చేసుకుని ప్రభంజనం సృష్టించారు.</p>
<p>సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిశంకర్ లాల్వాణీ అత్యధికంగా 11,75,092 ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. ఆయన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి రక్బీల్ హుస్సేన్ ధుబ్రీ నుంచి పోటీ చేసి 10,12,476 ఓట్లను సాధించారు. బీజేపీ అభ్యర్థి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశ నుంచి పోటీ చేసి 8,21,408 ఓట్లు సాధించారు. ఆయన తర్వాత స్థానంలో బీజేపీ అభ్యర్థి సీఆర్ పాటిల్ నిలిచారు. ఆయన 7, 73,551ఓట్లను సాధించారు. </p>
<p>అదేవిధంగా బీజేపీ అగ్రనేత అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ చేసి 7,44,716ఓట్లు సాధించి మెజారిటీ లిస్టులో చేరారు. టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ 7,10,930ఓట్లు సాధించారు. ఈయన డైమండ్ హార్బర్ నుంచి పోటీ చేశారు. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు సమానంగా సీట్లు సాధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ 8, బీజేపీ 8, ఎంఐఎం ఒక స్థానాల్లో గెలుపొందాయి. వీరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నల్గొండ నుంచి పోటీ చేసి 5,59,905 మెజారిటీ సాధించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/a-record-was-created-as-a-mark-in-the-country/article-1263</link>
                <guid>https://www.vishvambhara.com/national/a-record-was-created-as-a-mark-in-the-country/article-1263</guid>
                <pubDate>Wed, 05 Jun 2024 10:43:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-05-at-10.40.05-am.jpeg"                         length="55343"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        