<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/jana-sena/tag-1789" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Jana Sena - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1789/rss</link>
                <description>Jana Sena RSS Feed</description>
                
                            <item>
                <title>పదవుల కోసం కాదు.. సమాజం, దేశం కోసం జనసైనికుల ప్రయాణం: నాదెండ్ల</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(0,0,0);"><strong>బైక్‌పై వచ్చి పవన్‌ టాటూ చూపిస్తారు.. జనసైనికుల అభిమానాన్ని వివరించిన నాదెండ్ల</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/the-journey-of-janasiniks-is-not-for-positions-but-for/article-22148"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/nadendla-manohar.jpg" alt=""></a><br /><p class="PDq2pG_selectionAnchorContainer">Nadendla Manohar: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై జనసైనికులకు ఉన్న అభిమానాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్‌ వివరించారు. తాను రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో బైక్‌లపై వచ్చే యువకులు పలకరించి జనసేనకు సంబంధించిన సంకేతాలు చూపిస్తారని చెప్పారు. ఆ తర్వాత షర్ట్‌ తీసి పవన్‌ కల్యాణ్‌, జనసేన పేరుతో వేయించుకున్న టాటూలను చూపిస్తుంటారని తెలిపారు.</p>
<p>అలాంటి సందర్భాల్లో తాను వాహనం అద్దం దించి ‘బాబు కాస్త జాగ్రత్తగా తోలండి’ అని చెబితే.. వారు ‘మా అన్నయ్యను జాగ్రత్తగా చూసుకో అన్నా’ అని సమాధానం ఇస్తారని నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. పవన్‌ కల్యాణ్‌పై జనసైనికులకు ఉన్న అభిమానానికి, ఆప్యాయతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. వారి మాటల్లో పవన్‌ పట్ల ఉన్న గౌరవం, ఆయనను తమ కుటుంబ సభ్యుడిగా భావించే అనుబంధం కనిపిస్తుందని అన్నారు.</p>
<p>జనసైనికులు పదవుల కోసం ఈ ప్రయాణం చేయడం లేదని, నాయకత్వం కోసం మాత్రమే ముందుకు సాగడం లేదని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. సమాజం, దేశం కోసం పనిచేయాలనే ఆలోచనతోనే వారు పార్టీతో కలిసి ప్రయాణిస్తున్నారని చెప్పారు. జనసేన బాగుండాలని, పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ కార్యకర్తలు ఎంతో తపనతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/the-journey-of-janasiniks-is-not-for-positions-but-for/article-22148</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/the-journey-of-janasiniks-is-not-for-positions-but-for/article-22148</guid>
                <pubDate>Mon, 31 Aug 2026 12:01:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/nadendla-manohar.jpg"                         length="125394"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జనసేనకు మరో కీలక పదవి.. అవకాశం ఎవరికో..?</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p>ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడు జనసేనకు మరింత కీలక భాగస్వామ్యం ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో అసలు టీడీపీకి అన్ని సీట్లు రావడానికి కూడా జనసేనతో పొత్తులే కారణం అని అంటున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు కూడా వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారంట. </p>
<p>ఇప్పటికే పవన్ కల్యాణ్‌ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖలను అప్పగించారు. దాంతో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు కీలక శాఖలే ఇచ్చారు. ఇక ఇప్పుడు జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని చూస్తున్నారంట. అది కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వాలని చూస్తున్నారు. </p>
<p>అలా అయితే జనసేనాని నిర్ణయిస్తే నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి అవకాశం దక్కనుంది. జనసేన నుంచి గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యే ఆమెనే. కాబట్టి ఇప్పుడు ఆమెకు అవకాశం దక్కుతుందని అనుకుంటున్నారు. వైసీపీ హయాంలో కూడా బ్రాహ్మణులకే డిప్యూటీ స్పీకర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/another-key-post-for-jana-sena/article-2045"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(5)4.jpeg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p>ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడు జనసేనకు మరింత కీలక భాగస్వామ్యం ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో అసలు టీడీపీకి అన్ని సీట్లు రావడానికి కూడా జనసేనతో పొత్తులే కారణం అని అంటున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు కూడా వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారంట. </p>
<p>ఇప్పటికే పవన్ కల్యాణ్‌ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖలను అప్పగించారు. దాంతో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు కీలక శాఖలే ఇచ్చారు. ఇక ఇప్పుడు జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని చూస్తున్నారంట. అది కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వాలని చూస్తున్నారు. </p>
<p>అలా అయితే జనసేనాని నిర్ణయిస్తే నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి అవకాశం దక్కనుంది. జనసేన నుంచి గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యే ఆమెనే. కాబట్టి ఇప్పుడు ఆమెకు అవకాశం దక్కుతుందని అనుకుంటున్నారు. వైసీపీ హయాంలో కూడా బ్రాహ్మణులకే డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది కాబట్టి.. ఇప్పుడు కూడా ఆ సామాజిక వర్గానికే ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.  </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/another-key-post-for-jana-sena/article-2045</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/another-key-post-for-jana-sena/article-2045</guid>
                <pubDate>Mon, 17 Jun 2024 19:03:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%285%294.jpeg"                         length="6856"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీలో జనసేన సంచలనం...అన్ని స్థానాల్లో ఆధిక్యం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><strong>విశ్వంభర,ఏపీ : </strong>ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ సంచలనం సృష్టిస్తుంది. అధికార వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టడం లక్ష్యంగా చేసుకుని టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్.. తాను అనుకున్నది సాధించారు. ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా తనకు వచ్చిన సిట్లను బీజేపీకీ త్యాగం చేసిన జనసేన కేవలం 21 అసెంబ్లీ 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసింది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో జనసేన తాను పోటీలో ఉన్న 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.</p>
<p style="text-align:justify;">దీంతో మొదటి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న స్థానల సంఖ్య కంటే 100 ఫలితం ముఖ్యం అని తన పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన పిలుపు నిజమైనట్లు తెలుస్తుంది. కాగా జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో 30 వేల పైచిలుకు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో గతంలో తాను పోటీ చేసి రెండు స్థానాల్లో ఓడిపోయిన పరిస్థితుల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/in-ap-jana-sena-is-leading-in-all-seats/article-1227"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/22.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర,ఏపీ : </strong>ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ సంచలనం సృష్టిస్తుంది. అధికార వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టడం లక్ష్యంగా చేసుకుని టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్.. తాను అనుకున్నది సాధించారు. ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా తనకు వచ్చిన సిట్లను బీజేపీకీ త్యాగం చేసిన జనసేన కేవలం 21 అసెంబ్లీ 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసింది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో జనసేన తాను పోటీలో ఉన్న 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.</p>
<p style="text-align:justify;">దీంతో మొదటి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న స్థానల సంఖ్య కంటే 100 ఫలితం ముఖ్యం అని తన పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన పిలుపు నిజమైనట్లు తెలుస్తుంది. కాగా జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో 30 వేల పైచిలుకు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో గతంలో తాను పోటీ చేసి రెండు స్థానాల్లో ఓడిపోయిన పరిస్థితుల నుంచి ప్రస్తుతం పోటీలో ఉన్న ప్రతి ఒక్కరిని గెలిపించుకునే స్థాయికి పవన్ కళ్యాణ్, జనసేన చేరిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/in-ap-jana-sena-is-leading-in-all-seats/article-1227</link>
                <guid>https://www.vishvambhara.com/in-ap-jana-sena-is-leading-in-all-seats/article-1227</guid>
                <pubDate>Tue, 04 Jun 2024 14:00:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/22.jpg"                         length="11476"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        