<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/%23congress-%23sriganesh-%23secunderabad-%23cantonment-%23brs-%23bjp/tag-1760" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>#congress # sriganesh #Secunderabad #Cantonment #brs #bjp - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1760/rss</link>
                <description>#congress # sriganesh #Secunderabad #Cantonment #brs #bjp RSS Feed</description>
                
                            <item>
                <title>బీజేపీతో టచ్ లోకి వైసీపీ ఎంపీ.. ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు</title>
                                    <description><![CDATA[<p>వైసీపీ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆ పార్టీ నేతలు వేరే పార్టీల్లోకి వెళ్లిపోతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక ఇందుకు బలం చేకూర్చే విధంగా తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీతో టచ్ లోకి వచ్చారంటూ బాంబ్ పేల్చారు. </p>
<p>మిథున్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. త్వరలోనే ఆయన పార్టీ మారుతారంటూ తెలిపారు. ఇప్పటికే బీజేపీ అగ్ర నాయకత్వంతో మిథున్ రెడ్డి టచ్ లోకి వెళ్లారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ ఖాళీ అవడం ఖాయం అని.. బీజేపీ ఒప్పుకుంటే అవినాష్‌ రెడ్డి తప్ప మిగతా ఎంపీలంతా బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని ఆదినారాయణ రెడ్డి చెప్పారు.</p>
<p>కాగా వైసీపీ ఎంపీలు అవసరం లేదని బీజేపీ పెద్దలు చెబుతున్నా కూడా.. మిథున్ రెడ్డి మాత్రం చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ తెలిపారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/sensational-comments-of-ycp-mp-adinarayana-reddy-in-touch-with/article-2240"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/adinarayanareddy1-1718017342.jpg" alt=""></a><br /><p>వైసీపీ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆ పార్టీ నేతలు వేరే పార్టీల్లోకి వెళ్లిపోతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక ఇందుకు బలం చేకూర్చే విధంగా తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీతో టచ్ లోకి వచ్చారంటూ బాంబ్ పేల్చారు. </p>
<p>మిథున్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. త్వరలోనే ఆయన పార్టీ మారుతారంటూ తెలిపారు. ఇప్పటికే బీజేపీ అగ్ర నాయకత్వంతో మిథున్ రెడ్డి టచ్ లోకి వెళ్లారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ ఖాళీ అవడం ఖాయం అని.. బీజేపీ ఒప్పుకుంటే అవినాష్‌ రెడ్డి తప్ప మిగతా ఎంపీలంతా బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని ఆదినారాయణ రెడ్డి చెప్పారు.</p>
<p>కాగా వైసీపీ ఎంపీలు అవసరం లేదని బీజేపీ పెద్దలు చెబుతున్నా కూడా.. మిథున్ రెడ్డి మాత్రం చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ తెలిపారు. అయితే నారాయణ రెడ్ది వ్యాఖ్యలపై ఇప్పటి వరకు మిథున్ రెడ్డి మాత్రం స్పందించట్లేదు. దాంతో ఆయన చేరిక ఖాయమే అని అంటున్నారు.  </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/sensational-comments-of-ycp-mp-adinarayana-reddy-in-touch-with/article-2240</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/sensational-comments-of-ycp-mp-adinarayana-reddy-in-touch-with/article-2240</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 15:52:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/adinarayanareddy1-1718017342.jpg"                         length="120173"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు</title>
                                    <description><![CDATA[<p class="MsoNormal" style="line-height:normal;margin:12pt 0in 12pt 0in;"><span style="font-family:Arial, 'sans-serif';color:#000000;">9 </span><span lang="te" style="font-family:Gautami, 'sans-serif';color:#000000;" xml:lang="te">వేల ఓట్లతో శ్రీ గణేష్ విజయం</span></p>
<p class="MsoNormal" style="line-height:normal;margin:12pt 0in 12pt 0in;"><span lang="te" style="font-family:Gautami, 'sans-serif';color:#000000;" xml:lang="te">రెండో స్థానంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి నివేదిక</span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/congress-win-in-cantonment-by-election/article-1243"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/sri-ganesh-109083988.webp" alt=""></a><br /><p class="MsoNormal" style="line-height:normal;margin:12pt 0in 12pt 0in;"><span lang="te" style="font-family:Gautami, 'sans-serif';color:#000000;" xml:lang="te"><span lang="te" xml:lang="te">కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దింపిన శ్రీ గణేష్ విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంతో కాంగ్రెస్‌కు </span><span style="font-family:Arial, 'sans-serif';color:#000000;">65</span><span lang="te" xml:lang="te"> సీట్లు ఆ పార్టీ ఖాతాలో పడ్డాయి.</span><span lang="te" style="font-family:Arial, 'sans-serif';color:#000000;" xml:lang="te"> </span><span lang="te" style="font-size:11.5pt;font-family:Gautami, 'sans-serif';color:#000000;background:#FFFFFF;" xml:lang="te">దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితపై </span><span style="font-size:11.5pt;font-family:Arial, 'sans-serif';color:#000000;background:#FFFFFF;">9,725 </span><span lang="te" style="font-size:11.5pt;font-family:Gautami, 'sans-serif';color:#000000;background:#FFFFFF;" xml:lang="te">ఓట్లతో శ్రీ గణేష్ ఘన విజయం సాధించారు.</span><span lang="te" style="font-family:Arial, 'sans-serif';color:#000000;" xml:lang="te"> </span><span lang="te" xml:lang="te">బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ లాస్య నందిత మృతితో కంటోన్మెంట్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ సారి ఎన్నికల్లో మూడు పార్టీల నుంచి కొత్త అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి శ్రీగణేశ్.. పార్టీ మారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ నుంచి లాస్య నందిత సోదరి నివేదిత పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ వంశ తిలక్‌కు టికెట్‌ కేటాయించింది. అయితే ప్రధానంగా పోటీ శ్రీ గణేష్ లాస్య నందిత మధ్యే నెలకొని ఉంది. ఏడు రౌండ్లు పూర్తయ్యే సమయానికి శ్రీ గణేష్ కు </span><span style="font-family:Arial, 'sans-serif';color:#000000;">24,424</span><span lang="te" xml:lang="te"> ఓట్లు పోలవగా.. బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితకు </span><span style="font-family:Arial, 'sans-serif';color:#000000;">16,761</span><span lang="te" xml:lang="te"> ఓట్లు పోలయ్యాయి. </span><span style="font-family:Arial, 'sans-serif';color:#000000;">14,712</span><span lang="te" xml:lang="te"> ఓట్లు బీజేపీ అభ్యర్థి వంశ తిలక్ వచ్చాయి.</span><span style="font-family:Arial, 'sans-serif';color:#000000;"> </span></span></p>
<p class="MsoNormal" style="line-height:normal;margin:12pt 0in 12pt 0in;"><span> </span></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/congress-win-in-cantonment-by-election/article-1243</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/congress-win-in-cantonment-by-election/article-1243</guid>
                <pubDate>Tue, 04 Jun 2024 15:55:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/sri-ganesh-109083988.webp"                         length="47792"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        