<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/%23chandrababu-naidu-%23tdp-%23andhra-pradesh-%23narendra-modi-%23amit-shah-%23bjp/tag-1747" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>#chandrababu naidu #tdp # andhra pradesh # narendra modi #Amit shah #bjp - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1747/rss</link>
                <description>#chandrababu naidu #tdp # andhra pradesh # narendra modi #Amit shah #bjp RSS Feed</description>
                
                            <item>
                <title>రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రి ని చేయండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోండి : జగ్గారెడ్డి</title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>విలువైన విశాఖ ఉక్కు పై మోడీ కన్నుపడింది,దురుద్దేశ్యంతో ఎవరికో కట్టబెట్టాలని కుట్రలు చేస్తున్నారు.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong> విశాఖ స్టీల్ ప్లాంట్... ఆంధ్రుల హక్కు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటం లో సీఎం చంద్ర బాబు,డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సీఎం జగన్ ఫెయిల్ అయ్యారు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>విభజన సమయం లో నేను ఒక్కడినే  విభజన చేయకండి అని చెప్పాను</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>అందుకే ఏపి లో మాట్లాడేందుకు నాకు పూర్తి రైట్స్ ఉన్నాయి</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>నేను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తా.. నాకు ఏపి అభివృద్ధి కుడా ముఖ్యం</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>విజయవాడ లో మీడియా సమావేశం లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు </strong></span></li>
</ul>
</div>
<p> </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/make-rahul-gandhi-prime-minister-save-vizag-steel-plant-jaggareddy/article-7155"><img src="https://www.vishvambhara.com/media/400/2025-12/whatsapp-image-2025-12-29-at-11.00.02-am.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><em><strong>విశ్వంభర,విజయవాడ:</strong></em> </span>విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ప్రజల భాగస్వామ్యంతో ఉక్కు కర్మాగారం ఏర్పాటు అయ్యిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. విజయవాడ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 1970లో ఇందిరాగాంధీ పార్లమెంటులో ప్రాజెక్ట్‌ను ప్రకటించారని,రూ.14,000 కోట్లు వ్యయం చేసి స్థాపించిన ఫ్యాక్టరీ వల్ల విశాఖపట్నం అభివృద్ధి చెందిందన్నారు. ఈ ప్రాంతంలో వేలు, లక్షల కుటుంబాలు ఉక్కుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆనాటి ఉద్యమం కారణంగా ఎంతోమంది నాయకులుగా ఎదిగారు. వెంకయ్య నాయుడు కూడా ఉద్యమం ద్వారా జాతీయ స్థాయి నేతగా అవతరించారు” అని జగ్గారెడ్డి చెప్పారు.</p>
<p>“యూపీఏ ప్రభుత్వంలో నష్టాలను భర్తీ చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నట్లు కనిపిస్తుంది. రెండు లక్షల కోట్ల విలువ చేసే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ కు కట్టపెట్టేలా కుట్రలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు జగన్ ఎందుకు మాట్లాడటం లేదు?” అని ప్రశ్నించారు.<img src="https://www.vishvambhara.com/media/2025-12/whatsapp-image-2025-12-29-at-11.00.02-am-(1).jpeg" alt="WhatsApp Image 2025-12-29 at 11.00.02 AM (1)" width="773" height="479"></img></p>
<p>ఇక ఏపీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో కేసీఆర్ జగన్ ఇంటికి వచ్చి చేపలు తిన్నారని, జగన్ హైదరాబాద్‌లో కేసీఆర్ ఇంటికి వచ్చి కోడికూర తిన్నారని అన్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి ఇలా దిగజారి వ్యవహరించరని చెప్పారు. ఇరు రాష్ట్రాల సమస్యలపై గతంలో జగన్, కేసీఆర్ ఎప్పుడైనా చర్చలు జరిపారా? అని ప్రశ్నించారు. వారిని మీడియా ప్రతినిధులు ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు.రెండు రాష్ట్రాలు బాగుండాలనేదే తన ఆకాంక్ష అని చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ఉన్నతస్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నీటి ప్రాజెక్టులు, కేటాయింపుల వంటి అంశాలపై సీఎం‌లు ప్రత్యక్షంగా కూర్చుని చర్చించాలన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/make-rahul-gandhi-prime-minister-save-vizag-steel-plant-jaggareddy/article-7155</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/make-rahul-gandhi-prime-minister-save-vizag-steel-plant-jaggareddy/article-7155</guid>
                <pubDate>Mon, 29 Dec 2025 11:10:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-12/whatsapp-image-2025-12-29-at-11.00.02-am.jpeg"                         length="73466"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా వైద్య విద్యార్థిని..</title>
                                    <description><![CDATA[<p><br /><br /></p>
<p>అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా వైద్య విద్యార్థిని నియమిస్తున్నట్టు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి శనివారం చంద్రబాబు నాయుడిని కలిసింది. తమకు ఉన్న మూడు ఎకరాల పొలంలో ఎకరం అమ్మగా వచ్చిన రూ.25 లక్షలను, తన గాజులు అమ్మగా వచ్చిన రూ.లక్షను అమరావతికి, పోలవరం ప్రాజెక్టుకు విరాళంగా ఇచ్చింది.</p>
<p>దాంతో చంద్రబాబు నాయుడు ఆమెను ప్రశంసించారు. ఒక డాక్టర్ చదివే అమ్మాయి ఇలా రాష్ట్రం కోసం ఆలోచించడం చాలా అభినందించదగ్గ విషయం అన్నారు. నేటి యువతకు వైష్ణవి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. ఇలాంటి యువకులు కలలు గంటున్న రాజధాని కలను నిజం చేసి చూపిస్తామన్నారు. </p>
<p>ఇక రాజధాని, పోలవరం కోసం ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చిన వైష్ణవిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు తెలిపారు. వైష్ణవిని సీఎం శాలువా కప్పి సత్కరించారు. ప్రస్తుతం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/amravati-is-a-medical-student-as-a-brand-ambassador/article-2343"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/capital-amaravati-brand-ambassador.webp" alt=""></a><br /><p><br /><br /></p>
<p>అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా వైద్య విద్యార్థిని నియమిస్తున్నట్టు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి శనివారం చంద్రబాబు నాయుడిని కలిసింది. తమకు ఉన్న మూడు ఎకరాల పొలంలో ఎకరం అమ్మగా వచ్చిన రూ.25 లక్షలను, తన గాజులు అమ్మగా వచ్చిన రూ.లక్షను అమరావతికి, పోలవరం ప్రాజెక్టుకు విరాళంగా ఇచ్చింది.</p>
<p>దాంతో చంద్రబాబు నాయుడు ఆమెను ప్రశంసించారు. ఒక డాక్టర్ చదివే అమ్మాయి ఇలా రాష్ట్రం కోసం ఆలోచించడం చాలా అభినందించదగ్గ విషయం అన్నారు. నేటి యువతకు వైష్ణవి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. ఇలాంటి యువకులు కలలు గంటున్న రాజధాని కలను నిజం చేసి చూపిస్తామన్నారు. </p>
<p>ఇక రాజధాని, పోలవరం కోసం ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చిన వైష్ణవిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు తెలిపారు. వైష్ణవిని సీఎం శాలువా కప్పి సత్కరించారు. ప్రస్తుతం వైష్ణవి విజయవాడలోని ఓ మెడికల్ కాలేజ్ లో ప్రస్తుతం ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమె తండ్రి అంబుల మనోజ్‌ను సీఎం అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/amravati-is-a-medical-student-as-a-brand-ambassador/article-2343</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/amravati-is-a-medical-student-as-a-brand-ambassador/article-2343</guid>
                <pubDate>Sun, 23 Jun 2024 16:42:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/capital-amaravati-brand-ambassador.webp"                         length="110458"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చంద్రబాబుతో పోటీ పడాల్సి వస్తోంది.. రేవంత్ ఆసక్తికర కామెంట్లు</title>
                                    <description><![CDATA[<p><br /><br /></p>
<p>తెలంగాణ రాష్ట్రాన్ని డెలవప్ మెంట్ చేయడంలో తనకు చంద్రబాబుతో పోటీ వస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. చంద్రబాబుతో పోటీ పడి మరీ తెలంగాణను డెలవప్ మెంట్ చేసే అదృష్టం తనకు దక్కిందని అన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి బాగా జరుగుతోందని ఆయన అన్నారు. </p>
<p>ఇంతకు ముందు ఏపీ సీఎంతో తనకు పోటీ ఉండేది కాదని.. కాబట్టి తాను 8 గంటలు పనిచేస్తే సరిపోయేది అనుకునే వాడినన్నారు. కానీ ఇప్పుడు తాను కూడా చంద్రబాబు లాగా రోజుకు 18 గంటలు పనిచేయాల్సి వస్తోందన్నారు. శనివారం నాడు ఆయన బసవతారకం ఆస్పత్రి వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ కామెంట్లు చేశారు. </p>
<p>అయితే చంద్రబాబుపై రేవంత్ రెడ్డి ఇలాంటి పాజిటివ్ కామెంట్లు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. మొన్నటి వరకు జగన్ ను విమర్శించిన రేవంత్.. ఇప్పుడు తన గురువు కాబట్టి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/revanth-has-interesting-comments-about-having-to-compete-with-chandrababu/article-2286"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/af1a2962-02ff-4dc7-99e0-6e933ed9a9df3.jpeg" alt=""></a><br /><p><br /><br /></p>
<p>తెలంగాణ రాష్ట్రాన్ని డెలవప్ మెంట్ చేయడంలో తనకు చంద్రబాబుతో పోటీ వస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. చంద్రబాబుతో పోటీ పడి మరీ తెలంగాణను డెలవప్ మెంట్ చేసే అదృష్టం తనకు దక్కిందని అన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి బాగా జరుగుతోందని ఆయన అన్నారు. </p>
<p>ఇంతకు ముందు ఏపీ సీఎంతో తనకు పోటీ ఉండేది కాదని.. కాబట్టి తాను 8 గంటలు పనిచేస్తే సరిపోయేది అనుకునే వాడినన్నారు. కానీ ఇప్పుడు తాను కూడా చంద్రబాబు లాగా రోజుకు 18 గంటలు పనిచేయాల్సి వస్తోందన్నారు. శనివారం నాడు ఆయన బసవతారకం ఆస్పత్రి వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ కామెంట్లు చేశారు. </p>
<p>అయితే చంద్రబాబుపై రేవంత్ రెడ్డి ఇలాంటి పాజిటివ్ కామెంట్లు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. మొన్నటి వరకు జగన్ ను విమర్శించిన రేవంత్.. ఇప్పుడు తన గురువు కాబట్టి చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/revanth-has-interesting-comments-about-having-to-compete-with-chandrababu/article-2286</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/revanth-has-interesting-comments-about-having-to-compete-with-chandrababu/article-2286</guid>
                <pubDate>Sat, 22 Jun 2024 14:29:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/af1a2962-02ff-4dc7-99e0-6e933ed9a9df3.jpeg"                         length="76124"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రేపు అమరావతిలో చంద్రబాబు పర్యటన.. పనుల ప్రారంభంపై కీలక నిర్ణయాలు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p>ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం నాడు అమరావతిలో పర్యటించబోతున్నారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక నుంచి ఆయన ప్రయాణం ప్రారంభం అవుతుంది. అయితే గతంలో ఆయన హయాంలో జరిగిన శంకుస్థాపనలు, ఇతర పనులను చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. ఆ తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, జడ్జిల గృహ సముదాయాలకు సంబంధించిన సైట్లను ఆయన విజిట్ చేస్తారు.</p>
<p>ఇక పనులకు సంబంధించిన విధి విధానాలను ఆయన తెలుసుకుంటారు. దాంతో పాటు అసలు ప్రభుత్వ భవనాలు, సైట్లు, ఇతర ప్రాజెక్టుల వివరాలను ఆయన తెలుసుకోబోతున్నారు. రాష్ట్ర రాజధాని విషయంలో పాత మాస్టర్ ప్లానే అమలు అవుతుందని ఇప్పటికే ప్రకటించారు. దానికి తోడు జంగిల్ క్లియరెన్స్ పనులు శరవేగంగా చేస్తున్నారు.</p>
<p>గతంలో అభివృద్ధి కోసం తొలిదశలో రూ.48 వేల కోట్లతో టెండర్లు పిలిచారు. అందులో రూ.9 కోట్లు చెల్లింపులు కూడా అయిపోయాయి. మొదటి దశలో మంత్రులు, అధికారులు, ఇతర</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababus-visit-to-amaravati-tomorrow-will-take-key-decisions-on/article-2125"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(23)1.jpeg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p>ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం నాడు అమరావతిలో పర్యటించబోతున్నారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక నుంచి ఆయన ప్రయాణం ప్రారంభం అవుతుంది. అయితే గతంలో ఆయన హయాంలో జరిగిన శంకుస్థాపనలు, ఇతర పనులను చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. ఆ తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, జడ్జిల గృహ సముదాయాలకు సంబంధించిన సైట్లను ఆయన విజిట్ చేస్తారు.</p>
<p>ఇక పనులకు సంబంధించిన విధి విధానాలను ఆయన తెలుసుకుంటారు. దాంతో పాటు అసలు ప్రభుత్వ భవనాలు, సైట్లు, ఇతర ప్రాజెక్టుల వివరాలను ఆయన తెలుసుకోబోతున్నారు. రాష్ట్ర రాజధాని విషయంలో పాత మాస్టర్ ప్లానే అమలు అవుతుందని ఇప్పటికే ప్రకటించారు. దానికి తోడు జంగిల్ క్లియరెన్స్ పనులు శరవేగంగా చేస్తున్నారు.</p>
<p>గతంలో అభివృద్ధి కోసం తొలిదశలో రూ.48 వేల కోట్లతో టెండర్లు పిలిచారు. అందులో రూ.9 కోట్లు చెల్లింపులు కూడా అయిపోయాయి. మొదటి దశలో మంత్రులు, అధికారులు, ఇతర సిబ్బంది వసతుల కోసం టెండరలను పిలిచారు. ఇక రెండో దశలో మెట్రో రైలు నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. వీటన్నింటినీ గురువారం చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు.  </p>
<p> </p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababus-visit-to-amaravati-tomorrow-will-take-key-decisions-on/article-2125</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababus-visit-to-amaravati-tomorrow-will-take-key-decisions-on/article-2125</guid>
                <pubDate>Wed, 19 Jun 2024 18:28:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%2823%291.jpeg"                         length="8549"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పట్టుబట్టి ఏడు మండలాలు ఏపీలో కలిపా</title>
                                    <description><![CDATA[<p> </p>
<p>ఆ మండలాల్లోనే ఇప్పుడు పోలవరం కడుతున్నాం<br />సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/seven-mandals-were-merged-into-ap-said-by-chandrababu/article-2051"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/chandrababu3.webp" alt=""></a><br /><p> </p>
<p>ఏపీ విడిపోయిన సమయంలో తెలంగాణలోని ఏడు మండలాలను తాను పట్టుబట్టి మరీ ఏపీలో కలపానని సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును కూడా ఆ మండలాల్లోనే కడుతున్నామని వివరించారు. సోమవారం నాడు ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడి పరిస్థితులపై విచారం వ్యక్తం చేశారు. </p>
<p>2019లో మేం దిగిపోయే నాటికి 72శాతం పనులు పూర్తి చేశానం. కానీ వైసీపీ హయాంలో పూర్తిగా నాశనం చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును పూర్తి చేసి అనుసంధానం చేయలేకపోయారని విమర్శించారు. ఆ రోజు నేను పోలవరాన్ని ఏపీలో ఉంచడం కోసం పట్టుబట్టి ఢిల్లీలో మాట్లాడి మరీ ఏడు మండలాలను ఏపీలో కలిపానని గుర్తు చేశారు. </p>
<p>అలా తను ఏపీకి పోలవరాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు చంద్రబాబు నాయుడు. నోటిఫై అయ్యాక తెలంగాణ ఒప్పుకుంటేనే ఆ ఏడు మండలాలు ఏపీలో కలుస్తాయి కాబట్టి.. నోటిఫై కాక ముందే పట్టుబట్టి మరీ ఏడు మండలాలను ఏపీలో తాను కలిపినట్టు చెప్పుకొచ్చారు. దేశ చరిత్రలో ఇలా జరుగడం ఇదే ప్రథమమన్నారు. అలా తాను ఏపీకి పోలవరాన్ని తెస్తే వైసీపీ పార్టీ దాన్ని నాశనం చేసిందని ఆగ్రహం తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/seven-mandals-were-merged-into-ap-said-by-chandrababu/article-2051</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/seven-mandals-were-merged-into-ap-said-by-chandrababu/article-2051</guid>
                <pubDate>Mon, 17 Jun 2024 20:11:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/chandrababu3.webp"                         length="50150"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తా; నారా లోకేష్</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>తాను ఇంకా మంత్రిగా బాధ్యతలు తీసుకోలేదు గానీ.. రాష్ట్రంలో ఉన్న ప్రతిపెండింగ్ ప్రాజెక్టును పరిశీలిస్తానని.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తానని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. మంత్రి హోదాలో మొట్టమొదటి సారి ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు. </p>
<p>ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఇంకా టీడీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని.. వాటిని వైసీపీ మూకలే చేయిస్తున్నాయంటూ మండిపడ్డారు. చంద్రబాబు గారి ఆదేశం ప్రకారం తాము ఇంకా నోరు మెదపట్లేదని.. ఆయన వల్లే కంట్రోల్ లో ఉన్నామని నారా లోకేష్ తెలిపారు. ఇక, రెడ్‌ బుక్‌ తన పని తాను చేసుకోబోతుందని సున్నితంగా హెచ్చరించారు. </p>
<p>మంగళగిరిలో పేదల కోసం ఇండ్లు నిర్మించేందుకు తాను మంత్రి పార్థసారథిని కలిసి విన్నవించినట్టు తెలిపారు మంత్రి లోకేష్. మంగళగిరి ప్రజల రుణం తీర్చుకుంటానని.. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానంటూ తెలిపారు మంత్రి లోకేష్. త్వరలోనే వైసీపీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/nara-lokesh-will-bring-investments-to-the-state/article-2039"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/lokesh-3_v_jpg--1280x720-3g.webp" alt=""></a><br /><p> </p>
<p>తాను ఇంకా మంత్రిగా బాధ్యతలు తీసుకోలేదు గానీ.. రాష్ట్రంలో ఉన్న ప్రతిపెండింగ్ ప్రాజెక్టును పరిశీలిస్తానని.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తానని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. మంత్రి హోదాలో మొట్టమొదటి సారి ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు. </p>
<p>ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఇంకా టీడీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని.. వాటిని వైసీపీ మూకలే చేయిస్తున్నాయంటూ మండిపడ్డారు. చంద్రబాబు గారి ఆదేశం ప్రకారం తాము ఇంకా నోరు మెదపట్లేదని.. ఆయన వల్లే కంట్రోల్ లో ఉన్నామని నారా లోకేష్ తెలిపారు. ఇక, రెడ్‌ బుక్‌ తన పని తాను చేసుకోబోతుందని సున్నితంగా హెచ్చరించారు. </p>
<p>మంగళగిరిలో పేదల కోసం ఇండ్లు నిర్మించేందుకు తాను మంత్రి పార్థసారథిని కలిసి విన్నవించినట్టు తెలిపారు మంత్రి లోకేష్. మంగళగిరి ప్రజల రుణం తీర్చుకుంటానని.. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానంటూ తెలిపారు మంత్రి లోకేష్. త్వరలోనే వైసీపీ దాడుల్లో గాయపడిని వారిని పరామర్శిస్తానంటూ తెలిపారు లోకేష్.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/nara-lokesh-will-bring-investments-to-the-state/article-2039</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/nara-lokesh-will-bring-investments-to-the-state/article-2039</guid>
                <pubDate>Mon, 17 Jun 2024 15:26:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/lokesh-3_v_jpg--1280x720-3g.webp"                         length="64172"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలుగు రాష్ట్రాల సీఎంల జీతాలు ఎంతో తెలుసా.. దేశంలో ఎవరికి ఎక్కువంటే..?</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసే వారికి జీతాలు కూడా బాగానే ఉంటాయి. ఇక మన దేశంలో కూడా సీఎంలకు జీతాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి. ఆయా రాష్ట్రాల పరిస్థితులు, స్థితిగతులను బట్టి ఉంటాయి. ఇక దేశంలోనే అత్యధికంగా తెలంగాణ సీఎం జీతం తీసుకుంటున్నారు. తెలంగాణ సీఎం జీతం ఏకంగా రూ.4,10,000 గా ఉంది. </p>
<p>ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ సీఎం జీతం రూ. 3,90,000 ఉంది. మూడో స్థానంలో ఉత్తరప్రదేశ్ రూ. 3,65,000 గా ఉంది. ఇక నాలుగో స్థానంలో మహారాష్ట్ర సీఎం జీతం రూ. 3,40,000గా ఉంది. ఐదో స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జీతం ఉంది. ఏపీ సీఎం జీతం నెలకు రూ.3,35,000గా ఉంది. </p>
<p>ఇక ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా విమానాలు, హెలికాఫ్టర్లను కలిగి ఉంటుంది. అత్యవసరాలను దృష్టిలో పెట్టుకుని సీఎం సమయాన్ని ఆదా చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. దాంతో పాటు మంత్రులు, ఇతరులకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/do-you-know-the-salaries-of-the-cms-of-telugu/article-1993"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(10)1.jpeg" alt=""></a><br /><p> </p>
<p>ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసే వారికి జీతాలు కూడా బాగానే ఉంటాయి. ఇక మన దేశంలో కూడా సీఎంలకు జీతాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి. ఆయా రాష్ట్రాల పరిస్థితులు, స్థితిగతులను బట్టి ఉంటాయి. ఇక దేశంలోనే అత్యధికంగా తెలంగాణ సీఎం జీతం తీసుకుంటున్నారు. తెలంగాణ సీఎం జీతం ఏకంగా రూ.4,10,000 గా ఉంది. </p>
<p>ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ సీఎం జీతం రూ. 3,90,000 ఉంది. మూడో స్థానంలో ఉత్తరప్రదేశ్ రూ. 3,65,000 గా ఉంది. ఇక నాలుగో స్థానంలో మహారాష్ట్ర సీఎం జీతం రూ. 3,40,000గా ఉంది. ఐదో స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జీతం ఉంది. ఏపీ సీఎం జీతం నెలకు రూ.3,35,000గా ఉంది. </p>
<p>ఇక ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా విమానాలు, హెలికాఫ్టర్లను కలిగి ఉంటుంది. అత్యవసరాలను దృష్టిలో పెట్టుకుని సీఎం సమయాన్ని ఆదా చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. దాంతో పాటు మంత్రులు, ఇతరులకు కూడా వీటిని ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విమానాలు, హెలికాఫ్టర్లు బాగానే ఉన్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/do-you-know-the-salaries-of-the-cms-of-telugu/article-1993</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/do-you-know-the-salaries-of-the-cms-of-telugu/article-1993</guid>
                <pubDate>Sun, 16 Jun 2024 20:11:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%2810%291.jpeg"                         length="8648"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కూటమి గెలుపుకు కార్యకర్తలే కారణంః సీఎం చంద్రబాబు</title>
                                    <description><![CDATA[<p> </p>
<p>కార్యకర్తలు, నాయకులతో టెలీ కాన్ఫరెన్స్..<br />ప్రతి శనివారం పార్టీ ఆఫుసుకు సీఎం</p>
<p> </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/activists-are-the-reason-for-the-victory-of-the-alliance-said-by-chandrababu/article-1920"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/chandrababu2.webp" alt=""></a><br /><p>సీఎం చంద్రబాబు నాయు గతంలో కంటే భిన్నంగా ఈ సారి పాలన సాగించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే పార్టీతో సమన్వయం కూడా లోపించుకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు సీఎం. ఇందులో భాగంగానే శనివారం మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ కు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పలువురు కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు చంద్రబాబు. </p>
<p>అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ఘన విజయం సాధించడం వెనుక నాయకులు, కార్యకర్తల అలుపెరగని శ్రమ, ఆపార కృషి ఉందని కొనియాడారు. ఇక నుంచి పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. గత 20 ఏళ్లలో గెలవని చోట గెలిచామని, ఈ విజయం కార్యకర్తలకు అంకితం అని ఆయన ప్రకటించారు. </p>
<p>అంతే కాకుండా ఇక నుంచి ప్రతి శనివారం మంగళగిరి పార్టీ ఆఫీసుకు తాను వస్తానని, అందరి సమస్యలు వింటానని తెలిపారు చంద్రబాబు నాయుడు. 93 శాతం స్ట్రైట్ రేట్‌తో 57 శాతం ఓట్ షేర్‌ను కూటమి సాధించిందన్నారు. ఇక ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు నాయుడు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/activists-are-the-reason-for-the-victory-of-the-alliance-said-by-chandrababu/article-1920</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/activists-are-the-reason-for-the-victory-of-the-alliance-said-by-chandrababu/article-1920</guid>
                <pubDate>Sat, 15 Jun 2024 20:33:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/chandrababu2.webp"                         length="50150"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆ శాఖలు ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలుః నారా లోకేష్‌</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>నేడు మంత్రులకు చంద్రబాబు శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ కు కూడా కీలక శాఖలను అప్పగించారు చంద్రబాబు నాయుడు. ఆయనకు హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖలను అప్పగించారు సీఎం. ఈ సందర్భంగా నారా లోకేష్ స్పెషల్ థాంక్స్ చెప్పారు. </p>
<p>ఈ సందర్భంగా లోకేష్ ఇలా రాసుకొచ్చారు. హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖల మంత్రి గా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడి గారికి ధన్యవాదాలు. నాడు పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చాను. ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను. </p>
<p>గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాను. యువగళం పాదయాత్రలో కేజీ నుండి పీజీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/thanks-to-cm-for-giving-those-branches-nara-lokesh/article-1859"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(6)2.jpeg" alt=""></a><br /><p> </p>
<p>నేడు మంత్రులకు చంద్రబాబు శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ కు కూడా కీలక శాఖలను అప్పగించారు చంద్రబాబు నాయుడు. ఆయనకు హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖలను అప్పగించారు సీఎం. ఈ సందర్భంగా నారా లోకేష్ స్పెషల్ థాంక్స్ చెప్పారు. </p>
<p>ఈ సందర్భంగా లోకేష్ ఇలా రాసుకొచ్చారు. హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖల మంత్రి గా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడి గారికి ధన్యవాదాలు. నాడు పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చాను. ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను. </p>
<p>గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాను. యువగళం పాదయాత్రలో కేజీ నుండి పీజీ వరకూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చాను. స్టాన్‌ఫోర్డ్ లో చదువుకున్న నాకు గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నాను. రాష్ట్రానికి ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు  ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తాను అంటూ ఆయన రాసుకొచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/thanks-to-cm-for-giving-those-branches-nara-lokesh/article-1859</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/thanks-to-cm-for-giving-those-branches-nara-lokesh/article-1859</guid>
                <pubDate>Fri, 14 Jun 2024 21:29:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%286%292.jpeg"                         length="7609"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే.. హోం శాఖ ఆమెకే..!</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><br /><br /></p>
<p>ఏపీ మంత్రులకు చంద్రబాబు నాయుడు శాఖలను కేటాయించారు. అందరూ ఊహించినట్టుగానే పవన్ కల్యాణ్‌ కు డిప్యూటీ సీఎం పదవిని కేటాయించారు చంద్రబాబు. దాంతో పాటు ఆయనకు కీలక శాఖలను కేటాయించారు. ఇక చంద్రబాబు తన వద్ద కీలక శాఖలను ఉంచుకున్నారు. అందులో సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు,  జీఏడీ, పబ్లిక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ వీటితో పాటు మంత్రులకు కేటాయించని శాఖలను తన వద్ద ఉంచుకున్నారు.</p>
<p>ఇక పవన్ కల్యాణ్‌ కు కూడా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, రూరల్ వాటర్ సప్లై, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి కీలక శాఖలను కేటాయించారు. తన కొడుకు నారా లోకేష్ కు గతంలో ఇచ్చిన ఐటీ శాఖతో పాటు మానవ వనరులు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఆర్‌టీజీ శాఖలను ఇచ్చారు. మితా మంత్రులకు ఇచ్చిన శాఖలు ఇలా ఉన్నాయి.</p>
<p>కింజరాపు అచ్చెన్నాయుడు – వ్యవసాయం, సహకారశాఖ, మార్కెటింగ్‌, పశుసంవర్థకశాఖ, డెయిరీ డెవలప్‌మెంట్‌,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/the-home-department-is-the-one-assigned-to-ap-ministers/article-1842"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/chandrababu1.webp" alt=""></a><br /><p> </p>
<p><br /><br /></p>
<p>ఏపీ మంత్రులకు చంద్రబాబు నాయుడు శాఖలను కేటాయించారు. అందరూ ఊహించినట్టుగానే పవన్ కల్యాణ్‌ కు డిప్యూటీ సీఎం పదవిని కేటాయించారు చంద్రబాబు. దాంతో పాటు ఆయనకు కీలక శాఖలను కేటాయించారు. ఇక చంద్రబాబు తన వద్ద కీలక శాఖలను ఉంచుకున్నారు. అందులో సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు,  జీఏడీ, పబ్లిక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ వీటితో పాటు మంత్రులకు కేటాయించని శాఖలను తన వద్ద ఉంచుకున్నారు.</p>
<p>ఇక పవన్ కల్యాణ్‌ కు కూడా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, రూరల్ వాటర్ సప్లై, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి కీలక శాఖలను కేటాయించారు. తన కొడుకు నారా లోకేష్ కు గతంలో ఇచ్చిన ఐటీ శాఖతో పాటు మానవ వనరులు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఆర్‌టీజీ శాఖలను ఇచ్చారు. మితా మంత్రులకు ఇచ్చిన శాఖలు ఇలా ఉన్నాయి.</p>
<p>కింజరాపు అచ్చెన్నాయుడు – వ్యవసాయం, సహకారశాఖ, మార్కెటింగ్‌, పశుసంవర్థకశాఖ, డెయిరీ డెవలప్‌మెంట్‌, మత్స్యశాఖ<br />కొల్లు రవీంద్ర – గనులు అండ్‌ జియాలజీ, ఎక్సైజ్‌<br />నాదెండ్ల మనోహర్ – ఆహార, పౌర సరఫరాలు; వినియోగదారుల వ్యవహారాలు<br />పి.నారాయణ –  మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌<br />వంగలపూడి అనిత –  హోంశాఖ, విపత్తు నిర్వహణ<br />సత్యకుమార్ యాదవ్ – వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ<br />నిమ్మల రామానాయుడు  – జలవనరుల అభివృద్ధి శాఖ<br />ఎన్.ఎమ్.డి.ఫరూక్  – మైనార్టీ, న్యాయశాఖ<br />ఆనం రామనారాయణరెడ్డి  – దేవాదాయశాఖ<br />పయ్యావుల కేశవ్ – ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్‌ ట్యాక్సెస్‌, శాసనసభ వ్యవహారాలు<br />అనగాని సత్యప్రసాద్ –  రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖ<br />కొలుసు పార్థసారధి – గృహ నిర్మాణం, సమాచార శాఖ<br />డోలా బాలవీరాంజనేయస్వామి – సాంఘిక సంక్షేమం, సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థ<br />గొట్టిపాటి రవి కుమార్  –  విద్యుత్‌ శాఖ<br />కందుల దుర్గేష్ – పర్యాటక, సాంస్కృతిక శాఖ, సినిమాటోగ్రఫీ<br />గుమ్మడి సంధ్యారాణి –  గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ<br />బీసీ జనార్థన్ రెడ్డి –  రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు<br />టీజీ భరత్ –   పరిశ్రమలు, వాణిజ్యం<br />ఎస్.సవిత – బీసీ వెల్ఫేర్, చేనేత సంక్షేమం, జౌళి<br />వాసంశెట్టి సుభాష్ – కార్మిక శాఖ<br />కొండపల్లి శ్రీనివాస్ – చిన్న తరహా పరిశ్రమలు, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు<br />మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి  – రవాణా, యువజన సర్వీసులు, క్రీడలు</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/the-home-department-is-the-one-assigned-to-ap-ministers/article-1842</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/the-home-department-is-the-one-assigned-to-ap-ministers/article-1842</guid>
                <pubDate>Fri, 14 Jun 2024 19:17:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/chandrababu1.webp"                         length="50150"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకి వచ్చింది : ఉండవల్లి అరుణ్</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. అంతే కాకుండా చంద్రబాబుకు ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు. </p>
<p>ఆంధ్రప్రదేశ్ ఫలితాల మీద ఆధారపడి కేంద్రంలో ఎన్డీయే సర్కార్ వచ్చిందని చెప్పారు. ఒకవేళ చంద్రబాబుతో పొత్తులు లేకుంటే మాత్రం ఎన్డీయే అధికారంలోకి రాకపోయేది. కాబట్టి ఇలాంటి సమయంలోనే రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, రైల్వే జోన్ ఏర్పాటు లాంటివి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. </p>
<p>ఇక పదకొండు మంది ఎమ్మెల్యేలను గెలిచిన వైసీపీ.. అసెంబ్లీకి వెళ్లి పోరాడాలని చెప్పారు. ఏపీలో మద్యం ధరల పెరుగుదలతోనే వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిందని జోస్యం చెప్పారు. జగన్ ఇప్పటికైనా తన కార్యకర్తలతో కలిసి వారి సమస్యలపై చర్చించాలని సూచించారు ఉండవల్లి అరుణ్‌ కుమార్.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/undavalli-arun-got-chandrababus-chance-to-turn-the-wheel-at-cental/article-1833"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(34).jpeg" alt=""></a><br /><p> </p>
<p>ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. అంతే కాకుండా చంద్రబాబుకు ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు. </p>
<p>ఆంధ్రప్రదేశ్ ఫలితాల మీద ఆధారపడి కేంద్రంలో ఎన్డీయే సర్కార్ వచ్చిందని చెప్పారు. ఒకవేళ చంద్రబాబుతో పొత్తులు లేకుంటే మాత్రం ఎన్డీయే అధికారంలోకి రాకపోయేది. కాబట్టి ఇలాంటి సమయంలోనే రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, రైల్వే జోన్ ఏర్పాటు లాంటివి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. </p>
<p>ఇక పదకొండు మంది ఎమ్మెల్యేలను గెలిచిన వైసీపీ.. అసెంబ్లీకి వెళ్లి పోరాడాలని చెప్పారు. ఏపీలో మద్యం ధరల పెరుగుదలతోనే వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిందని జోస్యం చెప్పారు. జగన్ ఇప్పటికైనా తన కార్యకర్తలతో కలిసి వారి సమస్యలపై చర్చించాలని సూచించారు ఉండవల్లి అరుణ్‌ కుమార్.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/undavalli-arun-got-chandrababus-chance-to-turn-the-wheel-at-cental/article-1833</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/undavalli-arun-got-chandrababus-chance-to-turn-the-wheel-at-cental/article-1833</guid>
                <pubDate>Fri, 14 Jun 2024 15:28:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%2834%29.jpeg"                         length="7193"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>9 ఏళ్లకే కోటీశ్వరుడు అయిన దేవాన్ష్.. ఎలా అంటే..?</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>ఎప్పుడైనా ఎన్నికల ఫలితాలు వచ్చాయో అప్పటి నుంచే చంద్రబాబు కుటుంబ స్థాయి అమాంతం పెరిగిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూటమి భారీ మెజార్టీ సాధించింది. ఇటు ఏపీలో అధికారంలోకి రావడంతో పాటు అటు కేంద్రంలో కూడా ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. పైగా చంద్రబాబు నాయుడు వల్లే ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిందనే టాక్ నడుస్తోంది.</p>
<p>దాంతో చంద్రబాబుకు సంబంధించిన షేర్లు అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా షేర్లు పెరగాయి. ఇక ఆయనకు సంబంధించిన హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు అమాంతం డబుల్ అయిపోయాయి. 12 శాతం గ్రేడింగ్ పెరగడంతో ఆస్తులు డబుల్ అయిపోతున్నాయి. </p>
<p>ఇక తొమ్మిదేళ్ల దేవాన్ష్ కూడా కోటీశ్వరుడు అయిపోయాడు. ఎలా అంటే ఆయన పేరు మీద 56,075 షేర్లు ఉన్నాయి. ఎన్నికల ఫలితాలకు ముందు రోజు, అంటే 2024 జూన్ 3న ఈ షేర్ల విలువ రూ.2.4 కోట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు వాటి విలువ దాదాపు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/how-devansh-became-a-millionaire-at-the-age-of-9/article-1779"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/nara-devansh.jpg" alt=""></a><br /><p> </p>
<p>ఎప్పుడైనా ఎన్నికల ఫలితాలు వచ్చాయో అప్పటి నుంచే చంద్రబాబు కుటుంబ స్థాయి అమాంతం పెరిగిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూటమి భారీ మెజార్టీ సాధించింది. ఇటు ఏపీలో అధికారంలోకి రావడంతో పాటు అటు కేంద్రంలో కూడా ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. పైగా చంద్రబాబు నాయుడు వల్లే ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిందనే టాక్ నడుస్తోంది.</p>
<p>దాంతో చంద్రబాబుకు సంబంధించిన షేర్లు అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా షేర్లు పెరగాయి. ఇక ఆయనకు సంబంధించిన హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు అమాంతం డబుల్ అయిపోయాయి. 12 శాతం గ్రేడింగ్ పెరగడంతో ఆస్తులు డబుల్ అయిపోతున్నాయి. </p>
<p>ఇక తొమ్మిదేళ్ల దేవాన్ష్ కూడా కోటీశ్వరుడు అయిపోయాడు. ఎలా అంటే ఆయన పేరు మీద 56,075 షేర్లు ఉన్నాయి. ఎన్నికల ఫలితాలకు ముందు రోజు, అంటే 2024 జూన్ 3న ఈ షేర్ల విలువ రూ.2.4 కోట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు వాటి విలువ దాదాపు రూ.4.1 కోట్లకు పెరిగింది. అంటే హెరిటేజ్ షేర్స్ పెరగడం దేవాన్ష్‌ ఆస్తులను పెంచేసిందన్నమాట. </p>
<p> హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్ ప్రైస్‌ పెరగడంతో నాయుడు కుటుంబ సంపద రూ.1225 కోట్లు పెరిగింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/how-devansh-became-a-millionaire-at-the-age-of-9/article-1779</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/how-devansh-became-a-millionaire-at-the-age-of-9/article-1779</guid>
                <pubDate>Thu, 13 Jun 2024 14:38:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/nara-devansh.jpg"                         length="630852"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        