<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/%23jagan-%23ysrcp-%23ysjagan-%23ysr-%23jagananna-%23ysjaganmohanreddy-%23andhrapadesh-%23assembly-elections/tag-1739" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>#jagan #ysrcp #ysjagan #ysr #jagananna #ysjaganmohanreddy#andhrapadesh #assembly elecations - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1739/rss</link>
                <description>#jagan #ysrcp #ysjagan #ysr #jagananna #ysjaganmohanreddy#andhrapadesh #assembly elecations RSS Feed</description>
                
                            <item>
                <title>రేపు స్పీకర్ ఎన్నికకు వైసీపీ దూరం.. కారణం అదే..</title>
                                    <description><![CDATA[<p><br /><br /></p>
<p>రేపు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని ఎన్నుకుంటారు. అయితే సభా సంప్రదాయం ప్రకారం స్పీకర్ ను అధికార, విపక్ష పార్టీల నేతలు కలిసి ఆయన్ను తన స్థానంలో కూర్చోబెట్టాలి. కానీ ఆ కార్యక్రమానికి వైసీపీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. </p>
<p>ఎందుకంటే రేపు వైఎస్ జగన్ పులివెందులలో వ్యక్తిగత పర్యటన ఉన్నందున వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరూ రావట్లేదని అంటున్నారు. అయితే దీనికి అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. మొన్న ఓ వ్యక్తితో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. జగన్ ఓడిపోయాడు అంతే.. ఇంకా చావలేదు అంటూ మాట్లాడారు. దారిపై వైసీపీ చాలా సీరియస్ గా ఉంది. అందుకే ఆయన ఎన్నికకు దూరంగా ఉండాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/that-is-the-reason-for-ycps-distance-from-tomorrows-speaker/article-2254"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/cm-jagan-will-address-social-media-activists-and-influencers-300x1804.jpg" alt=""></a><br /><p><br /><br /></p>
<p>రేపు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని ఎన్నుకుంటారు. అయితే సభా సంప్రదాయం ప్రకారం స్పీకర్ ను అధికార, విపక్ష పార్టీల నేతలు కలిసి ఆయన్ను తన స్థానంలో కూర్చోబెట్టాలి. కానీ ఆ కార్యక్రమానికి వైసీపీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. </p>
<p>ఎందుకంటే రేపు వైఎస్ జగన్ పులివెందులలో వ్యక్తిగత పర్యటన ఉన్నందున వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరూ రావట్లేదని అంటున్నారు. అయితే దీనికి అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. మొన్న ఓ వ్యక్తితో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. జగన్ ఓడిపోయాడు అంతే.. ఇంకా చావలేదు అంటూ మాట్లాడారు. దారిపై వైసీపీ చాలా సీరియస్ గా ఉంది. అందుకే ఆయన ఎన్నికకు దూరంగా ఉండాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/that-is-the-reason-for-ycps-distance-from-tomorrows-speaker/article-2254</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/that-is-the-reason-for-ycps-distance-from-tomorrows-speaker/article-2254</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 21:17:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/cm-jagan-will-address-social-media-activists-and-influencers-300x1804.jpg"                         length="28183"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగన్ కు గౌరవం ఇవ్వండి.. సీఎం చంద్రబాబు </title>
                                    <description><![CDATA[<p><br /><br /></p>
<p>మాజీ సీఎం జగన్ కు గౌరవం ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో అప్పటి నుంచే జగన్ మీద సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఇక తాజాగా జగన్ కు అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదా దక్కలేదు. </p>
<p>దాంతో సాధారణ వ్యక్తిగానే జగన్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కకపోవడంతో అసెంబ్లీ గేటు బయటనే జగన్ కారు దిగి లోపలకు నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఇది గమనించిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీ గేటు లోనికి జగన్ కారును రానివ్వాలంటూ అధికారులను ఆదేశించారు.</p>
<p>మాజీ సీఎంగా జగన్ కు గౌరవం ఇవ్వాలంటూ తెలిపారు. ఇక ప్రతిపక్షం విషయంలో ఎమ్మెల్యేలు హుందాగా వ్యవహరించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు. రాగద్వేషాలకు ఏ మాత్రం తావు ఇవ్వొద్దని.. అసెంబ్లీలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-give-respect-to-jagan%C2%A0/article-2225"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/1086437-chandrababu-naiduys-jagan.webp" alt=""></a><br /><p><br /><br /></p>
<p>మాజీ సీఎం జగన్ కు గౌరవం ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో అప్పటి నుంచే జగన్ మీద సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఇక తాజాగా జగన్ కు అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదా దక్కలేదు. </p>
<p>దాంతో సాధారణ వ్యక్తిగానే జగన్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కకపోవడంతో అసెంబ్లీ గేటు బయటనే జగన్ కారు దిగి లోపలకు నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఇది గమనించిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీ గేటు లోనికి జగన్ కారును రానివ్వాలంటూ అధికారులను ఆదేశించారు.</p>
<p>మాజీ సీఎంగా జగన్ కు గౌరవం ఇవ్వాలంటూ తెలిపారు. ఇక ప్రతిపక్షం విషయంలో ఎమ్మెల్యేలు హుందాగా వ్యవహరించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు. రాగద్వేషాలకు ఏ మాత్రం తావు ఇవ్వొద్దని.. అసెంబ్లీలో అయినా.. బయట అయినా చాలా హుందాగానే వ్యవహరించాలంటూ తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-give-respect-to-jagan%C2%A0/article-2225</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-give-respect-to-jagan%C2%A0/article-2225</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 14:11:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/1086437-chandrababu-naiduys-jagan.webp"                         length="31988"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగన్ ఇంటి నిర్మాణం కూల్చివేతలో అధికారిపై వేటు</title>
                                    <description><![CDATA[<p><br /><br /></p>
<p>లోటస్ పాండ్ లో జగన్ కు ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇంటి ముందు సిబ్బంది గదులను శనివారం ఉదయం జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. రోడ్డును ఆక్రమించి కట్టారని.. రాకపోకలకు ఇబ్బంది అవుతోందనే ఫిర్యాదులు అందాయని.. అందుకే కూల్చివేస్తున్నట్టు తెలిపారు అధికారులు. </p>
<p>దాంతో ఆ వార్త నిన్నటి నుంచి ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జగన్ కు అప్పుడే చిక్కులు మొదలయ్యాయని.. చంద్రబాబు సూచనతోనే రేవంత్ సర్కార్ చర్యలు తీసుకుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ కూల్చివేతలో తాజాగా ఓ అధికారిపై వేటు పడింది. </p>
<p>ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ పై వేటు వేశారు జీహెచ్ ఎంసీ ఇన్ చార్జి కమిషనర్ ఆమ్రపాలి. ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేసినందుకు గాను ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఆయన్ను జీఏడీ సాధారణ పరిపాలన విభాగంకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/jagan-s-house-demolition--officer-sacked/article-1973"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/lotus-pond-demolition-22-17184383841.jpg" alt=""></a><br /><p><br /><br /></p>
<p>లోటస్ పాండ్ లో జగన్ కు ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇంటి ముందు సిబ్బంది గదులను శనివారం ఉదయం జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. రోడ్డును ఆక్రమించి కట్టారని.. రాకపోకలకు ఇబ్బంది అవుతోందనే ఫిర్యాదులు అందాయని.. అందుకే కూల్చివేస్తున్నట్టు తెలిపారు అధికారులు. </p>
<p>దాంతో ఆ వార్త నిన్నటి నుంచి ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జగన్ కు అప్పుడే చిక్కులు మొదలయ్యాయని.. చంద్రబాబు సూచనతోనే రేవంత్ సర్కార్ చర్యలు తీసుకుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ కూల్చివేతలో తాజాగా ఓ అధికారిపై వేటు పడింది. </p>
<p>ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ పై వేటు వేశారు జీహెచ్ ఎంసీ ఇన్ చార్జి కమిషనర్ ఆమ్రపాలి. ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేసినందుకు గాను ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఆయన్ను జీఏడీ సాధారణ పరిపాలన విభాగంకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆమ్రపాలి. అయితే ఇలా చర్యలు తీసుకోవడం వెనక ఎవరి ఒత్తిడి అయినా ఉందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/jagan-s-house-demolition--officer-sacked/article-1973</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/jagan-s-house-demolition--officer-sacked/article-1973</guid>
                <pubDate>Sun, 16 Jun 2024 15:27:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/lotus-pond-demolition-22-17184383841.jpg"                         length="82890"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగన్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారా..?</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p>ఇప్పుడు ఏపీలో విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏపీ ప్రజలు తీర్పు ఇచ్చారు. కూటమికి ఏకంగా 164 సీట్లు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అదే సమయంలో జగన్ కు గత ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చి.. మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితం చేయడం అందరికీ ఆశ్చర్యంగా కనిపిస్తోంది. ఇక చంద్రబాబు నాయుడు సీఎంగా, పవన కల్యాన్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. </p>
<p>ఈ క్రమంలోనే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 19 నుంచి నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితాల తర్వాత మొదటి సమావేశాలు కాబట్టి.. ఇప్పుడే స్పీకర్ ఎన్నిక, ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్నిక ఇవన్నీ ఉంటాయి. అయితే అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే కనీసం 18 సీట్లు గెలవాలి. కానీ ఇప్పుడు జగన్ కు ఉన్నది</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/will-jagan-be-given-the-main-opposition-status/article-1967"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/cm-jagan-will-address-social-media-activists-and-influencers-300x1802.jpg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p>ఇప్పుడు ఏపీలో విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏపీ ప్రజలు తీర్పు ఇచ్చారు. కూటమికి ఏకంగా 164 సీట్లు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అదే సమయంలో జగన్ కు గత ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చి.. మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితం చేయడం అందరికీ ఆశ్చర్యంగా కనిపిస్తోంది. ఇక చంద్రబాబు నాయుడు సీఎంగా, పవన కల్యాన్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. </p>
<p>ఈ క్రమంలోనే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 19 నుంచి నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితాల తర్వాత మొదటి సమావేశాలు కాబట్టి.. ఇప్పుడే స్పీకర్ ఎన్నిక, ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్నిక ఇవన్నీ ఉంటాయి. అయితే అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే కనీసం 18 సీట్లు గెలవాలి. కానీ ఇప్పుడు జగన్ కు ఉన్నది కేవలం 11 సీట్లు మాత్రమే. </p>
<p>కాబట్టి ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుందా.. ఆయనప్రధాన ప్రతిపక్ష నేత అవుతారా లేదా అనేది అనుమానమే అంటున్నారు. అటు టీడీపీ తర్వాత జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఏపీలో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించింది. కాబట్టి జనసేనకు ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది కూడా డౌటే. ఎందుకంటే ఇప్పుడు జనసేన ఏపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయింది. మరి ఎవరికి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది అనేది మాత్రం ఈ అసెంబ్లీ సమావేశాల వరకు ఆగి చూడాల్సిందే.</p>
<p> </p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/will-jagan-be-given-the-main-opposition-status/article-1967</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/will-jagan-be-given-the-main-opposition-status/article-1967</guid>
                <pubDate>Sun, 16 Jun 2024 14:44:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/cm-jagan-will-address-social-media-activists-and-influencers-300x1802.jpg"                         length="28183"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అలా ఓడిపోతే సిగ్గుపడాలా.. తలెత్తుకుని తిరుగుదాం.. రోజా స్పందన..</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోరాతిఘోరంగా ఓడిపోయింది. అప్పటి నుంచి మాజీ మంత్రులు ఎవరూ పెద్దగా బయటకు రావట్లేదు. ఎందుకంటే మాజీ మంత్రుల్లో ఒక్క పెద్దిరెడ్డి తప్ప అందరూ ఓడిపోయారు. అలా ఓడిపోయిన వారిలో మాజీ మంత్రి రోజా కూడా ఉన్నారు. ఆమె కూడా నగరిలో గాలి భాను చేతిలో ఘోరంగా ఓడిపోయారు. </p>
<p>అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు పెడుతూ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా ఆమె మరో పోస్టు కూడా పెట్టారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల! కానీ.. మంచి చేసి ఓడి పోయాం! గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం! ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అంటూ ఆమె ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు. దాంతో అది కాస్తా వైరల్ అవుతోంది. </p>
<p>అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉందండోయ్.. దీనికి ఆమె కామెంట్ సెక్షన్ ను ఆఫ్ చేశారు. కామెంట్లు చేస్తే తనకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/if-we-lose-like-that-lets-get-up-and-turn-said-by-roja/article-1857"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/roja-1_v_jpg--442x260-3g.webp" alt=""></a><br /><p> </p>
<p>మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోరాతిఘోరంగా ఓడిపోయింది. అప్పటి నుంచి మాజీ మంత్రులు ఎవరూ పెద్దగా బయటకు రావట్లేదు. ఎందుకంటే మాజీ మంత్రుల్లో ఒక్క పెద్దిరెడ్డి తప్ప అందరూ ఓడిపోయారు. అలా ఓడిపోయిన వారిలో మాజీ మంత్రి రోజా కూడా ఉన్నారు. ఆమె కూడా నగరిలో గాలి భాను చేతిలో ఘోరంగా ఓడిపోయారు. </p>
<p>అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు పెడుతూ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా ఆమె మరో పోస్టు కూడా పెట్టారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల! కానీ.. మంచి చేసి ఓడి పోయాం! గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం! ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అంటూ ఆమె ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు. దాంతో అది కాస్తా వైరల్ అవుతోంది. </p>
<p>అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉందండోయ్.. దీనికి ఆమె కామెంట్ సెక్షన్ ను ఆఫ్ చేశారు. కామెంట్లు చేస్తే తనకు వ్యతిరేకంగానే వస్తున్నాయని ఆమె గ్రహించారు కాబోలు. అందుకే ఇలా ఆఫ్ చేసుకున్నారు. గతంలో జగన్ ప్రభుత్వంలో ఆమె పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. కాగా చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత విమర్శలు చేయడం వల్లే వైసీపీ మంత్రులందరూ ఓడిపోయారని టాక్ నడుస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/if-we-lose-like-that-lets-get-up-and-turn-said-by-roja/article-1857</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/if-we-lose-like-that-lets-get-up-and-turn-said-by-roja/article-1857</guid>
                <pubDate>Fri, 14 Jun 2024 21:28:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/roja-1_v_jpg--442x260-3g.webp"                         length="12332"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వైఎస్ జగన్ సంచలన ట్వీట్ </title>
                                    <description><![CDATA[<p>రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ శ్రేణులు విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/ys-jagan-sensational-tweet%C2%A0/article-1326"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/jagan1.jpg" alt=""></a><br /><p>ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడక్కడా విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయి.  రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ శ్రేణులు విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. </p>
<p>టీడీపీ నేతల దాడులతో ఏపీలో భయానక వాతావరణం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ విధంగా ట్వీట్ చేశారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి.’ అని పేర్కొన్నారు. </p>
<p>అదేవిధంగా గౌరవ గవర్నర్‌ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని విన్నవించారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te" xml:lang="te">రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు,…</p>
— YS Jagan Mohan Reddy (@ysjagan) <a href="https://twitter.com/ysjagan/status/1798624761561616749?ref_src=twsrc%5Etfw">June 6, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/ys-jagan-sensational-tweet%C2%A0/article-1326</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/ys-jagan-sensational-tweet%C2%A0/article-1326</guid>
                <pubDate>Thu, 06 Jun 2024 14:14:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/jagan1.jpg"                         length="41247"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాసేపట్లో సీఎం పదవికి జగన్ రాజీనామా!</title>
                                    <description><![CDATA[<p><span style="white-space:pre-wrap;"><span lang="te" style="font-size:11pt;font-family:Gautami, 'sans-serif';color:#000000;" xml:lang="te">ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఓటమి దిశగా వెళుతోంది. </span></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/soon-jagan-resigned-from-the-post-of-cm/article-1217"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/ys-jagan.webp" alt=""></a><br /><p style="margin:12pt 0in 12pt 0in;"><span style="white-space:pre-wrap;"><span lang="te" style="font-size:11pt;font-family:Gautami, 'sans-serif';color:#000000;" xml:lang="te"><span lang="te" style="font-size:11pt;font-family:Gautami, 'sans-serif';color:#000000;" xml:lang="te">ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఓటమి దిశగా వెళుతోంది. వైసీపీ ఈ ఫలితాల్లో </span><span style="font-size:11pt;font-family:Arial, 'sans-serif';color:#000000;">22</span><span lang="te" style="font-size:11pt;font-family:Gautami, 'sans-serif';color:#000000;" xml:lang="te"> స్థానాల్లో మాత్రమే లీడ్‌లో కొనసాగుతోంది. దాదాపు ఎన్డీఏ విజయ ఢాంక మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దీంతో ముఖ్యమంత్రి జగన్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. కాసేపటి క్రితమే గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. గత </span><span style="font-size:11pt;font-family:Arial, 'sans-serif';color:#000000;">2019</span><span lang="te" style="font-size:11pt;font-family:Gautami, 'sans-serif';color:#000000;" xml:lang="te"> ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం వైపు దూసుకు వెళ్తుండగా.. ఈ నెల </span><span style="font-size:11pt;font-family:Arial, 'sans-serif';color:#000000;">9</span><span lang="te" style="font-size:11pt;font-family:Gautami, 'sans-serif';color:#000000;" xml:lang="te">న టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఖరారైంది</span><span style="font-size:11pt;font-family:Arial, 'sans-serif';color:#000000;">. </span></span></span></p>
<p class="MsoNormal" style="line-height:normal;margin:12pt 0in 12pt 0in;"> </p>
<p class="MsoNormal" style="line-height:normal;margin:12pt 0in 12pt 0in;"><span lang="te" style="font-family:Gautami, 'sans-serif';" xml:lang="te"> </span></p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/soon-jagan-resigned-from-the-post-of-cm/article-1217</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/soon-jagan-resigned-from-the-post-of-cm/article-1217</guid>
                <pubDate>Tue, 04 Jun 2024 13:27:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/ys-jagan.webp"                         length="73360"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        