<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/cm-chandrababu-naidu/tag-1715" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>cm chandrababu naidu - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1715/rss</link>
                <description>cm chandrababu naidu RSS Feed</description>
                
                            <item>
                <title>నా కాళ్లకు ఎవరు దండం పెట్టొద్దు : సీఎం చంద్రబాబు నాయుడు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>అమరావతి,విశ్వంభర :- రాజకీయ నాయకుల కాళ్ల కు దండం పెట్టే సంస్కృతి ఈరోజు నుంచి పోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరికి వారు తక్కువ చేసుకోవద్దు. తల్లిదండ్రుల కు,భగవంతుడికి మాత్రమే కాళ్లకు దండం పెట్టండి అంటూ చంద్రబాబు సూచించారు. అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు చిట్ చాట్ మాట్లాడారు. ఎవరైనా నా కాళ్లకు దండం పెడితే వారి కాళ్లకు నేను దండం పెడతాను అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యా నించారు. నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతి నానుంచే ప్రారంభిస్తున్నానని . కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని చంద్రబాబు సూచించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులను చంద్ర బాబు స్వీకరించారు. అంతకుముందు సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/cm-chandrababu-naidu-dont-put-a-rod-at-my-feet/article-2801"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/9.jpg" alt=""></a><br /><p> </p>
<p>అమరావతి,విశ్వంభర :- రాజకీయ నాయకుల కాళ్ల కు దండం పెట్టే సంస్కృతి ఈరోజు నుంచి పోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరికి వారు తక్కువ చేసుకోవద్దు. తల్లిదండ్రుల కు,భగవంతుడికి మాత్రమే కాళ్లకు దండం పెట్టండి అంటూ చంద్రబాబు సూచించారు. అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు చిట్ చాట్ మాట్లాడారు. ఎవరైనా నా కాళ్లకు దండం పెడితే వారి కాళ్లకు నేను దండం పెడతాను అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యా నించారు. నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతి నానుంచే ప్రారంభిస్తున్నానని . కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని చంద్రబాబు సూచించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులను చంద్ర బాబు స్వీకరించారు. అంతకుముందు సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర ఆలయ నిర్మా ణంలో భాగంగా అనంతశేష స్థాపన, గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు...</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/cm-chandrababu-naidu-dont-put-a-rod-at-my-feet/article-2801</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/cm-chandrababu-naidu-dont-put-a-rod-at-my-feet/article-2801</guid>
                <pubDate>Sat, 13 Jul 2024 16:21:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/9.jpg"                         length="126391"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>విశ్వంభర, అమరావతిః ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి వారానికి ఐదు రోజుల పని విధానం నేటితో ముగిసిపోతోంది. దాంతో సచివాలయ ఉద్యోగుల సంఘం ఈ విధానాన్ని పొడిగించాలని కోరుతూ చంద్రబాబుకు లేఖ రాసింది. </p>
<p>దానికి చంద్రబాబు ఆమోదం తెలిపారు. గతంలో ఏపీ విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ సచివాలయాన్ని అమరావతికి తరలించారు. అందుకే వారంతంలో ఉద్యోగులు హైదరాబాద్ వెళ్లి రావడానికి వీలుగా చంద్రబాబు అప్పట్లోనే ఈ ఐదు రోజుల పని విధానాన్ని తీసుకువచ్చారు. </p>
<p>తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించింది. ఇప్పుడు చంద్రబాబు మరోసారి సీఎం అయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసేందుకు అంగీకరించారు. మరో ఏడాది పాటు ఈ విధానమే అమలులో ఉంటుందని ఉత్తర్తులు జారీ చేశారు సీఎం చంద్రబాబు.  దాంతో ఉద్యోగులు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-gave-good-news-to-ap-government-employees/article-2438"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(6)4.jpeg" alt=""></a><br /><p> </p>
<p>విశ్వంభర, అమరావతిః ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి వారానికి ఐదు రోజుల పని విధానం నేటితో ముగిసిపోతోంది. దాంతో సచివాలయ ఉద్యోగుల సంఘం ఈ విధానాన్ని పొడిగించాలని కోరుతూ చంద్రబాబుకు లేఖ రాసింది. </p>
<p>దానికి చంద్రబాబు ఆమోదం తెలిపారు. గతంలో ఏపీ విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ సచివాలయాన్ని అమరావతికి తరలించారు. అందుకే వారంతంలో ఉద్యోగులు హైదరాబాద్ వెళ్లి రావడానికి వీలుగా చంద్రబాబు అప్పట్లోనే ఈ ఐదు రోజుల పని విధానాన్ని తీసుకువచ్చారు. </p>
<p>తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించింది. ఇప్పుడు చంద్రబాబు మరోసారి సీఎం అయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసేందుకు అంగీకరించారు. మరో ఏడాది పాటు ఈ విధానమే అమలులో ఉంటుందని ఉత్తర్తులు జారీ చేశారు సీఎం చంద్రబాబు.  దాంతో ఉద్యోగులు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-gave-good-news-to-ap-government-employees/article-2438</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-gave-good-news-to-ap-government-employees/article-2438</guid>
                <pubDate>Thu, 27 Jun 2024 20:55:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%286%294.jpeg"                         length="7609"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తాం : చంద్రబాబు నాయుడు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><strong>విశ్వంభర, ఏపీ : </strong>ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అర్చకులు అందించారు. ముఖ్యమంత్రి అయినా, శ్రీవారి ముందు అందరూ సమానమే అని భావించే చంద్రబాబు, ఎప్పుడు తిరుమల వచ్చినా, సామాన్యుడిలా, క్యూలైన్ నుంచే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు.</p>
<p style="text-align:justify;">ఈ సారి కూడా ఆ ఆనవాయితీ కొనసాగించడం గమనార్హం. ఇకపోతే సీఎం అక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పాల్గొని.. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. సంపద సృష్టించి పేదలకు అందేలా చూస్తామని అన్నారు. గత ఐదేళ్లలో ఏపీకి అపారనష్టం జరిగిందని అన్నారు.</p>
<p style="text-align:justify;">జరిగిన నష్టంలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని తెలిపారు. విధ్వంసమైన అమరావతి, పోలవరంను సరి చేస్తామని అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-will-make-ap-a-poverty-free-state/article-1790"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/76.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, ఏపీ : </strong>ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అర్చకులు అందించారు. ముఖ్యమంత్రి అయినా, శ్రీవారి ముందు అందరూ సమానమే అని భావించే చంద్రబాబు, ఎప్పుడు తిరుమల వచ్చినా, సామాన్యుడిలా, క్యూలైన్ నుంచే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు.</p>
<p style="text-align:justify;">ఈ సారి కూడా ఆ ఆనవాయితీ కొనసాగించడం గమనార్హం. ఇకపోతే సీఎం అక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పాల్గొని.. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. సంపద సృష్టించి పేదలకు అందేలా చూస్తామని అన్నారు. గత ఐదేళ్లలో ఏపీకి అపారనష్టం జరిగిందని అన్నారు.</p>
<p style="text-align:justify;">జరిగిన నష్టంలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని తెలిపారు. విధ్వంసమైన అమరావతి, పోలవరంను సరి చేస్తామని అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని చంద్రబాబు కోరారు. పాలనా అంటే ఏంటో గతంలో చూపించా.. ముఠా నాయకులను ఏరివేశా.. రౌడీ అనే వాడిని లేకుండా చేశా.. నేరాలు చేసి నా నుంచి ఎవరు తప్పించుకోలేరని నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-will-make-ap-a-poverty-free-state/article-1790</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-will-make-ap-a-poverty-free-state/article-1790</guid>
                <pubDate>Thu, 13 Jun 2024 17:35:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/76.jpg"                         length="20010"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చంద్రబాబు సహా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది వీరే..!</title>
                                    <description><![CDATA[<p>మొత్తం 25 మందితో ప్రభుత్వ ఏర్పాటు<br />టీడీపీ నుంచి 20 మందికి ఛాన్స్<br />జనసేన నుంచి ముగ్గురే<br />బీజేపీలో ఒకరికి అవకాశం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/they-are-the-ones-who-took-oath-as-ministers-including-chandrababu/article-1705"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/cbn_oath.jpg1.webp" alt=""></a><br /><p> </p>
<p>ఏపీలో ఎన్డీయే కూటమి కొలువుదీరింది. చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా ప్రభుత్వంలో ఉన్నారు. అయితే టీడీపీ నుంచి 21 మంది ఉండగా.. జనసేన నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది. బీజేపీ నుంచి ఒకరికి మాత్రమే కేబినెట్ లో ఛాన్స్ ఇచ్చారు. జనసేన నుంచి పవన్ కల్యాణ్, కందుల దుర్గేశ్, నాదెండ్ల మనోహర్ లు మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. ఇక బీజేపీ నుంచి సత్యకుమార్ కు మాత్రమే అవకాశం దక్కింది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది వీరే..</p>
<p>1. నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి, కుప్పం)<br />2. కొణిదెల పవన్ కళ్యాణ్ (డిప్యూటీ సీఎం, పిఠాపురం)<br />3. కింజరాపు అచ్చెన్నాయుడు (టెక్కలి)<br />4. కొల్లు రవీంద్ర (మచిలీపట్నం)<br />5. నాదెండ్ల మనోహర్ (తెనాలి)<br />6. పి.నారాయణ (నెల్లూరు సిటీ)<br />7. వంగలపూడి అనిత (పాయకరావుపేట)<br />8. సత్యకుమార్ యాదవ్ (ధర్మవరం)<br />9. నిమ్మల రామానాయుడు (పాలకొల్లు)<br />10. ఎన్.ఎమ్.డి.ఫరూక్ (నంద్యాల)<br />11. ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు)<br />12. పయ్యావుల కేశవ్ (ఉరవకొండ)<br />13. అనగాని సత్యప్రసాద్ (రేపల్లె)<br />14. కొలుసు పార్థసారధి (నూజివీడు)<br />15. డోలా బాలవీరాంజనేయస్వామి (కొండేపి)<br />16. గొట్టిపాటి రవి కుమార్ (అద్దంకి)<br />17. కందుల దుర్గేష్ (నిడదవోలు)<br />18. గుమ్మడి సంధ్యారాణి (సాలూరు)<br />19. బీసీ జనార్థన్ రెడ్డి (బనగానపల్లె)<br />20. టీజీ భరత్ (కర్నూలు)<br />21. ఎస్.సవిత (పెనుకొండ)<br />22. వాసంశెట్టి సుభాష్ (రామచంద్రాపురం)<br />23. కొండపల్లి శ్రీనివాస్ (గజపతినగరం)<br />24. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (రాయచోటి)<br />25. నారా లోకేష్ (మంగళగిరి)</p>
<p>అయితే 24 మందిలో 17 మంది కొత్తవారికి అవకాశం దక్కింది. మొత్తం మంత్రులలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఎనిమిది మంది బీసీలు, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కింది. ఇక కాపులు నలుగురు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు నలుగురు, రెడ్లకు ముగ్గురికి ఛాన్స్ వచ్చింది. </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/they-are-the-ones-who-took-oath-as-ministers-including-chandrababu/article-1705</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/they-are-the-ones-who-took-oath-as-ministers-including-chandrababu/article-1705</guid>
                <pubDate>Wed, 12 Jun 2024 12:57:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/cbn_oath.jpg1.webp"                         length="20638"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చంద్రబాబు సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు</title>
                                    <description><![CDATA[<p><span lang="te" style="font-size:11pt;font-family:Gautami, 'sans-serif';color:#000000;" xml:lang="te">టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల (జూన్) </span><span style="font-size:11pt;font-family:Arial, 'sans-serif';color:#000000;">9</span><span lang="te" style="font-size:11pt;font-family:Gautami, 'sans-serif';color:#000000;" xml:lang="te">న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. </span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/the-time-has-been-finalized-for-chandrababu-cms-oath-taking/article-1208"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/23-chandrababu-naidu-greets-supporters-during-a-campaign-event.jpg" alt=""></a><br /><p style="margin:12pt 0in 12pt 0in;"><span lang="te" style="font-size:11pt;font-family:Gautami, 'sans-serif';color:#000000;" xml:lang="te"><span lang="te" style="font-size:11pt;font-family:Gautami, 'sans-serif';color:#000000;" xml:lang="te">టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల (జూన్) </span><span style="font-size:11pt;font-family:Arial, 'sans-serif';color:#000000;">9</span><span lang="te" style="font-size:11pt;font-family:Gautami, 'sans-serif';color:#000000;" xml:lang="te">న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. జూన్ </span><span style="font-size:11pt;font-family:Arial, 'sans-serif';color:#000000;">9</span><span lang="te" style="font-size:11pt;font-family:Gautami, 'sans-serif';color:#000000;" xml:lang="te">న అమరావతిలో ఆయన సీఎంగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన</span><span style="font-size:11pt;font-family:Arial, 'sans-serif';color:#000000;">, </span><span lang="te" style="font-size:11pt;font-family:Gautami, 'sans-serif';color:#000000;" xml:lang="te">బీజేపీ నేతలు పాల్గొననున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనుండగా పలువురు ఎన్డీఏ కూటమికి చెందిన అభ్యర్థులు.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.</span></span></p>
<p style="margin:12pt 0in 12pt 0in;"><span style="white-space:pre-wrap;"><span style="font-size:11pt;font-family:Arial, 'sans-serif';color:#000000;"> </span></span></p>
<p style="margin:12pt 0in 12pt 0in;"><span style="white-space:pre-wrap;"><span style="font-size:11pt;font-family:Arial, 'sans-serif';color:#000000;"> </span></span></p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/the-time-has-been-finalized-for-chandrababu-cms-oath-taking/article-1208</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/the-time-has-been-finalized-for-chandrababu-cms-oath-taking/article-1208</guid>
                <pubDate>Tue, 04 Jun 2024 12:38:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/23-chandrababu-naidu-greets-supporters-during-a-campaign-event.jpg"                         length="67088"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        