<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/chandrababu-naidu/tag-1714" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>chandrababu naidu - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1714/rss</link>
                <description>chandrababu naidu RSS Feed</description>
                
                            <item>
                <title>పోలవరం నీటిపై తెలంగాణకు హక్కు ఉందన్న చంద్రబాబు..!!</title>
                                    <description><![CDATA[<p><br />విశ్వంభర, ఏపీ బ్యూరో: పోలవరం ప్రాజెక్టులో మిగిలే జలాలను తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>పోలవరం ప్రాజెక్టులో మిగిలే జలాలను తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించిన సమయంలో తాను ఎప్పుడూ అడ్డంకులు సృష్టించలేదని, పరస్పర సహకారంతోనే ముందుకు వెళ్లాలని తన అభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.</p>
<p>సమీక్ష సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పోలవరం నుంచి విడుదలయ్యే నీటిని నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ ప్రాంతంతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలకు తరలించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ విధానంతో ఎవరికీ నష్టం వాటిల్లదని, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే అభ్యంతరం ఏముందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో మిగిలే నీటిని తెలంగాణ కూడా ఉపయోగించుకోవచ్చని స్పష్టంగా పేర్కొన్నారు.</p>
<p>రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తోందని, ప్రజల్లో విశ్వాసాన్ని తిరిగి తీసుకురావడంలో విజయవంతమయ్యామని చంద్రబాబు అన్నారు. 2025 సంవత్సరం రాష్ట్రానికి అనుకూలమైన ఫలితాలను తీసుకొచ్చిందని, గతంలో దెబ్బతిన్న పాలనా వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టామని తెలిపారు. సూపర్ సిక్స్ కార్యక్రమాల ద్వారా సంక్షేమం, అభివృద్ధికి వేగం వచ్చిందని చెప్పారు. ఈ ఏడాది కూడా మరింత కష్టపడి పనిచేయాలని మంత్రులు, అధికారులకు ఆయన పిలుపునిచ్చారు. అమలు చేసిన పథకాలు, వాటి ద్వారా లబ్ధిపొందిన ప్రజల వివరాలను కూడా ఆయన ప్రస్తావించారు.</p>
<p>రాజధాని అమరావతిని గతంలో కొందరు శ్మశానం, ఎడారిగా విమర్శించారని గుర్తు చేస్తూ, ప్రస్తుతం అది దేశానికే స్ఫూర్తినిచ్చే అభివృద్ధి ప్రాజెక్టుగా మారిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అభివృద్ధిలో రైతులను భాగస్వాములుగా మారుస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును అద్భుతమైన ప్రాజెక్టుగా అభివర్ణించిన ఆయన, అది పూర్తయితే దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్‌తో పోటీ పడలేని స్థాయికి రాష్ట్రం చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.</p>
<p>త్వరలో భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకున్నామని, విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ అని స్పష్టం చేశారు. దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో దాదాపు 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వచ్చాయని పేర్కొంటూ, రాష్ట్రం ఇప్పుడు పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారిందని చంద్రబాబు నాయుడు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-said-that-telangana-has-the-right-to-polavaram-water/article-7412</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-said-that-telangana-has-the-right-to-polavaram-water/article-7412</guid>
                <pubDate>Mon, 12 Jan 2026 18:16:23 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Chandrababu Naidu: జగన్‌కు నాగరికత గురించి తెలియదు: చంద్రబాబు</title>
                                    <description><![CDATA[<p><br /><strong>విశ్వంభర ఏపీ, బ్యూరో: </strong>మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు నాగరికతపై కనీస అవగాహన ఉంటే నదులపై ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేయరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-jagan-doesnt-know-about-civilization-chandrababu/article-7329"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/chandrababu.jpg" alt=""></a><br /><p>మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు నాగరికతపై కనీస అవగాహన ఉంటే నదులపై ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేయరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింధు నాగరికత ఎలా పుట్టిందో, ప్రపంచంలోని గొప్ప నగరాలు ఎలా అభివృద్ధి చెందాయో తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి లండన్ వరకు ప్రపంచ ప్రఖ్యాత నగరాలన్నీ నదీ తీరాల వెంబడే రూపుదిద్దుకున్నాయని ఆయన గుర్తు చేశారు.</p>
<p>శనివారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న చంద్రబాబు, రాజధాని మరియు నీటి వనరుల అంశాలపై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. నదీ గర్భం అంటే ఏమిటి, నదీ పరివాహక ప్రాంతం అంటే ఏమిటి అనే కనీస అవగాహన లేకుండానే వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా, రాజధాని అంశంలో ఇప్పటికీ విషప్రచారం మానడం లేదని విమర్శించారు.</p>
<p>నీటి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగితే చివరికి నష్టపోయేది సామాన్య ప్రజలేనని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణతో కలిసి సమన్వయంగా పనిచేసి మిగులు జలాలను సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. పరస్పర సహకారమే శాశ్వత పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.</p>
<p>నీటిని సమర్థంగా వినియోగించుకోవడం వల్లే రాయలసీమ ముఖచిత్రం మారిందని చంద్రబాబు గుర్తుచేశారు. పట్టిసీమ ప్రాజెక్టు దీనికి స్పష్టమైన ఉదాహరణ అని చెప్పారు. ఆ ప్రాజెక్టు ఫలితంగా రాయలసీమలో ఉద్యాన పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం దేశంలోనే ఉద్యాన రంగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని గర్వంగా తెలిపారు. రానున్న పదేళ్లలో ఈ రంగంలో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.</p>
<p>గత ప్రభుత్వం స్వార్థ రాజకీయాల కారణంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా పూర్తి చేయకుండా అడ్డుకుందని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. 2020లో కేవలం మట్టి పనులు చేసి రూ.900 కోట్ల బిల్లులు పెట్టుకున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వానికి నీటి విషయంలో రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అని, ఈ అంశంలో ఎలాంటి రాజీ ఉండదని తేల్చిచెప్పారు.</p>
<p>రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చూసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అభివృద్ధికి నీరు కీలకమని, నదులపై అవగాహనతో కూడిన విధానాలే రాష్ట్ర భవిష్యత్తును మార్చగలవని ఆయన స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-jagan-doesnt-know-about-civilization-chandrababu/article-7329</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-jagan-doesnt-know-about-civilization-chandrababu/article-7329</guid>
                <pubDate>Sat, 10 Jan 2026 20:06:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/chandrababu.jpg"                         length="18089"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Chandrababu Naidu:  భూముల వివాదంపై చంద్రబాబు సీరియస్.. అక్కడ ఆయన ఫొటో ఎందుకు?</title>
                                    <description><![CDATA[<p></p>
<p><span class="cf1">Chandrababu Naidu: </span> <span class="cf0">గత</span> <span class="cf0">ప్రభుత్వం</span> <span class="cf0">అమలు</span> <span class="cf0">చేసిన</span> <span class="cf0">భూ</span> <span class="cf0">విధానాలు</span> <span class="cf0">అస్తవ్యస్తంగా</span><span class="cf0">, </span><span class="cf0">ప్రజల</span> <span class="cf0">హక్కులకు</span> <span class="cf0">విఘాతం</span><span class="cf0"> కలిగించేలా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. </span></p>
<p></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-is-serious-about-the-land-dispute-why-is/article-7283"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/cm-babu.jpg" alt=""></a><br /><p></p>
<p class="pf0"><span class="cf0"><strong>Chandrababu Naidu:</strong> </span> <span class="cf1">గత</span> <span class="cf1">ప్రభుత్వం</span> <span class="cf1">అమలు</span> <span class="cf1">చేసిన</span> <span class="cf1">భూ</span> <span class="cf1">విధానాలు</span> <span class="cf1">అస్తవ్యస్తంగా</span><span class="cf1">, </span><span class="cf1">ప్రజల</span> <span class="cf1">హక్కులకు</span> <span class="cf1">విఘాతం</span><span class="cf1"> కలిగించేలా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. ప్రజల భూములను తమ ఆధీనంలోకి తీసుకునే </span><span class="cf1">ఉద్దేశంతోనే</span><span class="cf1"> ప్రమాదకరమైన ల్యాండ్ </span><span class="cf1">టైటిలింగ్</span><span class="cf1"> చట్టాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. అదే కారణంతో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సంతకం చేశానని స్పష్టం </span><span class="cf1">చేశారు</span><span class="cf1">. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో నిర్వహించిన ‘మీ భూమి </span><span class="cf2">– </span><span class="cf1">మీ హక్కు’ కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కొందరు రైతులకు </span><span class="cf1">రాజముద్రతో</span><span class="cf1"> కూడిన కొత్త </span><span class="cf1">పట్టాదారు</span> <span class="cf1">పాస్‌పుస్తకాలను</span><span class="cf1"> అందజేసి, వాటిపై ఉన్న </span><span class="cf1">క్యూఆర్</span> <span class="cf1">కోడ్</span><span class="cf1"> మరియు ఆధునిక </span><span class="cf1">సాంకేతికతను</span><span class="cf1"> స్వయంగా పరిశీలించారు.</span></p>
<p class="pf0"><span class="cf1">తదుపరి </span><span class="cf1">ప్రజావేదికపై</span><span class="cf1"> మాట్లాడిన చంద్రబాబు, </span><span class="cf1">భూమిపై</span><span class="cf1"> గత పాలకుల అహంకారాన్ని </span><span class="cf1">ప్రశ్నించారు</span><span class="cf1">. “మన పూర్వీకులు కష్టపడి సంపాదించిన భూమిపై వారి ఫొటోలు ఎందుకు? సరిహద్దు రాళ్లపై వారి ముద్రలు ఎందుకు?” </span><span class="cf1">అని</span><span class="cf1"> గతంలోనే తాను నిలదీసిన విషయాన్ని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి </span><span class="cf1">రాకపోయి</span><span class="cf1"> ఉంటే, ల్యాండ్ </span><span class="cf1">టైటిలింగ్</span><span class="cf1"> చట్టం పేరుతో ప్రజల భూములను తమకు నచ్చిన వారికి కట్టబెట్టే కుట్ర </span><span class="cf1">జరిగేదని</span> <span class="cf1">ఆయన</span> <span class="cf1">ఆరోపించారు</span><span class="cf1">.</span></p>
<p class="pf0"><span class="cf1">ఇటీవలి కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన కొందరు వ్యక్తులు ప్రజల భూముల </span><span class="cf1">వివరాలను</span><span class="cf1"> విదేశాల్లోని తమ అనుచరుల చేతుల్లో </span><span class="cf1">పెట్టేంత</span><span class="cf1"> ప్రమాదకర ఆలోచన చేశారని అన్నారు. అయితే ప్రజలు సరైన సమయంలో బ్యాలెట్ ద్వారానే వారికి తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. భూమి రైతుకు కేవలం ఆస్తి మాత్రమే కాదని, అది వారి విశ్వాసం, కుటుంబంతో </span><span class="cf1">పెనవేసుకున్న</span><span class="cf1"> జీవితం </span><span class="cf1">అని</span><span class="cf1"> చంద్రబాబు </span><span class="cf1">పేర్కొన్నారు</span><span class="cf1">. </span><span class="cf1">కరోనా</span><span class="cf1"> వంటి </span><span class="cf1">క్లిష్టకాలంలో</span><span class="cf1"> అందరూ సెలవులు తీసుకున్నా, దేశానికి అన్నం పెట్టే రైతుకు మాత్రం సెలవు ఉండదని ఆయన గుర్తుచేశారు.</span></p>
<p class="pf0"><span class="cf1">గత పాలకుల కారణంగా ఎక్కడికి వెళ్లినా భూ వివాదాలకు సంబంధించిన వినతులే ఎక్కువగా వస్తున్నాయని, </span><span class="cf1">వాటన్నింటినీ</span><span class="cf1"> పరిష్కరించాలనే సంకల్పంతోనే ‘మీ భూమి </span><span class="cf2">– </span><span class="cf1">మీ హక్కు’ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ కరణం, మునసబు వ్యవస్థలను రద్దు చేసి రైతులకు మేలు చేస్తే ఇతర రాష్ట్రాల్లో సంబరాలు చేసుకున్నారని, కానీ మన రాష్ట్రంలో మాత్రం కొందరు దాన్ని వ్యతిరేకించారని ఆయన గుర్తుచేశారు.</span></p>
<p class="pf0"><span class="cf1">ఇకపై భూ వివాదాలకు </span><span class="cf1">తావులేకుండా</span><span class="cf1"> పూర్తి పారదర్శకతతో భూ రికార్డులను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. </span><span class="cf1">తహసీల్దార్</span><span class="cf1"> కార్యాలయాలకే పరిమితం కాకుండా గ్రామసభల </span><span class="cf1">మధ్యనే</span> <span class="cf1">పాస్‌పుస్తకాలు</span><span class="cf1"> పంపిణీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. పద్ధతి ప్రకారం </span><span class="cf1">రీసర్వే</span><span class="cf1"> నిర్వహించి, రికార్డులు ఎవరూ చెడగొట్టలేని </span><span class="cf1">విధంగా</span> <span class="cf1">బ్లాక్‌చెయిన్</span><span class="cf1"> టెక్నాలజీని వినియోగిస్తున్నామని వివరించారు. </span><span class="cf1">పాస్‌పుస్తకంపై</span><span class="cf1"> ఉన్న </span><span class="cf1">క్యూఆర్</span><span class="cf1"> కోడ్‌ను స్కాన్ చేస్తే క్షణాల్లో భూమికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపించేలా వ్యవస్థను రూపొందించామని చెప్పారు.</span></p>
<p class="pf0"><span class="cf1"><img src="https://www.vishvambhara.com/media/2026-01/cm-babu.jpg" alt="cm babu" width="1280" height="853"></img>రాజముద్రతో</span> <span class="cf1">కూడిన</span><span class="cf1"> ఈ </span><span class="cf1">కొత్త</span> <span class="cf1">పాస్‌పుస్తకాలు</span> <span class="cf1">రైతులు</span><span class="cf1">, </span><span class="cf1">భూ</span> <span class="cf1">యజమానులందరికీ</span> <span class="cf1">త్వరితగతిన</span> <span class="cf1">అందేలా</span> <span class="cf1">అధికారులు</span><span class="cf1">, </span><span class="cf1">ప్రజాప్రతినిధులు</span> <span class="cf1">ప్రత్యేక</span> <span class="cf1">శ్రద్ధ</span> <span class="cf1">తీసుకోవాలని</span> <span class="cf1">ముఖ్యమంత్రి</span> <span class="cf1">చంద్రబాబు</span> <span class="cf1">నాయుడు</span> <span class="cf1">స్పష్టం</span> <span class="cf1">చేశారు</span><span class="cf1">.</span></p>
<p></p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-is-serious-about-the-land-dispute-why-is/article-7283</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-is-serious-about-the-land-dispute-why-is/article-7283</guid>
                <pubDate>Fri, 09 Jan 2026 18:12:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/cm-babu.jpg"                         length="152617"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>AP CM:  నల్లమల సాగర్‌కు పోలవరం నీళ్లు.. రాష్ట్ర ప్రయోజనాలే నా లక్ష్యం: సీఎం చంద్రబాబు</title>
                                    <description><![CDATA[<p><span class="cf0">AP CM: </span><span class="cf1">గోదావరి </span><span class="cf1">పుష్కరాలను</span> <span class="cf1">ముఖ్యమంత్రిగా</span> <span class="cf1">మూడోసారి</span> <span class="cf1">నిర్వహించే</span> <span class="cf1">అవకాశం</span> <span class="cf1">రావడం</span> <span class="cf1">ఎంతో</span> <span class="cf1">ఆనందంగా</span><span class="cf1"> ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. </span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/ap-cm-polavaram-water-for-nallamala-sagar-my-goal-is/article-7275"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/ap-cm.jpg" alt=""></a><br /><p></p>
<p class="pf0"><strong><span class="cf0">AP CM: </span></strong><span class="cf1">గోదావరి </span><span class="cf1">పుష్కరాలను</span> <span class="cf1">ముఖ్యమంత్రిగా</span> <span class="cf1">మూడోసారి</span> <span class="cf1">నిర్వహించే</span> <span class="cf1">అవకాశం</span> <span class="cf1">రావడం</span> <span class="cf1">ఎంతో</span> <span class="cf1">ఆనందంగా</span><span class="cf1"> ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. గోదావరి పుష్కరాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు, ఆరోపణలు తనను వెనక్కి నెట్టలేవని, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలే తాను తీసుకుంటానని చెప్పారు.</span></p>
<p class="pf0"><span class="cf1">గతంలో </span><span class="cf1">పట్టిసీమ</span> <span class="cf1">ప్రాజెక్టు</span><span class="cf1"> ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు అందించినప్పుడు కూడా తీవ్ర విమర్శలు </span><span class="cf1">ఎదుర్కొన్నామని</span><span class="cf1"> చంద్రబాబు గుర్తు చేశారు. అయినా వాటికి వెనకడుగు వేయలేదని, ఫలితంగా కృష్ణా డెల్టా </span><span class="cf1">ప్రాంతానికి</span><span class="cf1"> సాగునీటి భద్రత లభించిందన్నారు. గొడవలు, రాజకీయ ఆరోపణల వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని, రాష్ట్ర </span><span class="cf1">ప్రయోజనాలే</span> <span class="cf1">తనకు</span><span class="cf1"> ముఖ్యమని మరోసారి స్పష్టం చేశారు.</span></p>
<p class="pf0"><span class="cf1">లవరం ప్రాజెక్టును పూర్తి </span><span class="cf1">చేసి</span><span class="cf1"> జాతికి అంకితం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వెల్లడించారు. పోలవరం పూర్తి అయితే రాష్ట్రానికి దీర్ఘకాలికంగా నీటి భద్రత కలుగుతుందని చెప్పారు. అంతేకాదు, పోలవరం ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకెళ్లే ప్రణాళిక కూడా </span><span class="cf1">ఉందని</span><span class="cf1"> చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. దీని ద్వారా రాయలసీమతో పాటు వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరు </span><span class="cf1">అందే</span><span class="cf1"> అవకాశం ఉంటుందని.. తెలిపారు.</span></p>
<p class="pf0"><span class="cf1"><span class="cf1">నీటి ప్రాజెక్టుల విషయంలో తన దృష్టి పూర్తిగా ప్రజల అవసరాలపైనే </span><span class="cf1">ఉందని</span><span class="cf1"> చంద్రబాబు అన్నారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గోదావరి పుష్కరాలు ఆధ్యాత్మికతతో పాటు రాష్ట్ర ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.</span></span></p>
<p></p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/ap-cm-polavaram-water-for-nallamala-sagar-my-goal-is/article-7275</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/ap-cm-polavaram-water-for-nallamala-sagar-my-goal-is/article-7275</guid>
                <pubDate>Fri, 09 Jan 2026 16:33:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/ap-cm.jpg"                         length="4236"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>విశ్వంభర, అమరావతిః ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి వారానికి ఐదు రోజుల పని విధానం నేటితో ముగిసిపోతోంది. దాంతో సచివాలయ ఉద్యోగుల సంఘం ఈ విధానాన్ని పొడిగించాలని కోరుతూ చంద్రబాబుకు లేఖ రాసింది. </p>
<p>దానికి చంద్రబాబు ఆమోదం తెలిపారు. గతంలో ఏపీ విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ సచివాలయాన్ని అమరావతికి తరలించారు. అందుకే వారంతంలో ఉద్యోగులు హైదరాబాద్ వెళ్లి రావడానికి వీలుగా చంద్రబాబు అప్పట్లోనే ఈ ఐదు రోజుల పని విధానాన్ని తీసుకువచ్చారు. </p>
<p>తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించింది. ఇప్పుడు చంద్రబాబు మరోసారి సీఎం అయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసేందుకు అంగీకరించారు. మరో ఏడాది పాటు ఈ విధానమే అమలులో ఉంటుందని ఉత్తర్తులు జారీ చేశారు సీఎం చంద్రబాబు.  దాంతో ఉద్యోగులు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-gave-good-news-to-ap-government-employees/article-2438"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(6)4.jpeg" alt=""></a><br /><p> </p>
<p>విశ్వంభర, అమరావతిః ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి వారానికి ఐదు రోజుల పని విధానం నేటితో ముగిసిపోతోంది. దాంతో సచివాలయ ఉద్యోగుల సంఘం ఈ విధానాన్ని పొడిగించాలని కోరుతూ చంద్రబాబుకు లేఖ రాసింది. </p>
<p>దానికి చంద్రబాబు ఆమోదం తెలిపారు. గతంలో ఏపీ విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ సచివాలయాన్ని అమరావతికి తరలించారు. అందుకే వారంతంలో ఉద్యోగులు హైదరాబాద్ వెళ్లి రావడానికి వీలుగా చంద్రబాబు అప్పట్లోనే ఈ ఐదు రోజుల పని విధానాన్ని తీసుకువచ్చారు. </p>
<p>తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించింది. ఇప్పుడు చంద్రబాబు మరోసారి సీఎం అయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసేందుకు అంగీకరించారు. మరో ఏడాది పాటు ఈ విధానమే అమలులో ఉంటుందని ఉత్తర్తులు జారీ చేశారు సీఎం చంద్రబాబు.  దాంతో ఉద్యోగులు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-gave-good-news-to-ap-government-employees/article-2438</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-gave-good-news-to-ap-government-employees/article-2438</guid>
                <pubDate>Thu, 27 Jun 2024 20:55:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%286%294.jpeg"                         length="7609"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొడాలి నానిపై కేసు నమోదు </title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>మాజీ మంత్రి నానిపై వలంటీర్ల ఫిర్యాదు </strong></li>
<li><strong>తమతో బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపణ</strong></li>
<li><strong>గుడివాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు </strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/-draft--add-your-title/article-2208"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/kodali-nani-784x441.jpg" alt=""></a><br /><p>ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మాజీమంత్రి కొడాలి నానికి గట్టి షాక్ తగిలింది. ఆయనపై పలువురు మాజీ వార్డు వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. </p>
<p>ఎన్నికలకు ముందు పలువురు వార్డు వాలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించిన సంగతి తెలిసిందే. దీంతో కొడాలి నాని తమను వేధించి బలవంతంగా రాజీనామా చేయించారంటూ ఆరోపిస్తూ వలంటీర్లు ఫిర్యాదు చేయడంతో గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన‌ట్లు సమాచారం.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/-draft--add-your-title/article-2208</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/-draft--add-your-title/article-2208</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 09:57:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/kodali-nani-784x441.jpg"                         length="41807"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగన్‌ ఓడిపోయాడంతే.. చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు </title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>చర్చనీయాంశంగా టీడీపీ నేతల సంభాషణ</strong></li>
<li><strong>సోషల్ మీడియాలో వీడియో వైరల్ </strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/jagans-defeat-did-not-mean-ayyannapatras-sensational-comments%C2%A0/article-1827"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-14-144003.jpg" alt=""></a><br /><p>ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం పరిపాలనపై దృష్టి కేంద్రీకరిస్తూనే వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓడిపోయాడు కానీ చావలేదని.. చచ్చేవరకూ కొట్టాలని టీడీపీ నేతలతో ఆయన సంభాషించడం చర్చనీయాంశమైంది. </p>
<p>దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ‘‘వైఎస్ జగన్‌కు అపారమైన జన, కుల బలం ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్‌గా ఉండే వారు..  చెప్పింది కరెక్ట్‌గా రిసీవ్ చేసుకోండి..’’ అంటూ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇదిలా ఉండగా నాగబాబు కూడా వైసీపీపై విమర్శలు గుప్పించారు. ‘‘వైసీపీ కోరల్లో విషం మిగిలే ఉంది.. కూటమిపై విషప్రచారం చేసేవాళ్లను వదలం.. బీ కేర్‌ఫుల్..’’ అంటూ నాగబాబు హెచ్చరించారు.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te" xml:lang="te">జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు <br /><br />అతనికి అపారమైన జన, కుల బలం ఉంది <br /><br />తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్ గా ఉండే వారు ఉన్నారు అంటూ తెలుగు దేశం పార్టీలో చర్చ <a href="https://t.co/Hf8Qpsky0K">pic.twitter.com/Hf8Qpsky0K</a></p>
— ఈశ్వర రెడ్డి (@eswarspeaks) <a href="https://twitter.com/eswarspeaks/status/1801486938710409413?ref_src=twsrc%5Etfw">June 14, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/jagans-defeat-did-not-mean-ayyannapatras-sensational-comments%C2%A0/article-1827</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/jagans-defeat-did-not-mean-ayyannapatras-sensational-comments%C2%A0/article-1827</guid>
                <pubDate>Fri, 14 Jun 2024 14:42:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-14-144003.jpg"                         length="94642"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తాం : చంద్రబాబు నాయుడు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><strong>విశ్వంభర, ఏపీ : </strong>ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అర్చకులు అందించారు. ముఖ్యమంత్రి అయినా, శ్రీవారి ముందు అందరూ సమానమే అని భావించే చంద్రబాబు, ఎప్పుడు తిరుమల వచ్చినా, సామాన్యుడిలా, క్యూలైన్ నుంచే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు.</p>
<p style="text-align:justify;">ఈ సారి కూడా ఆ ఆనవాయితీ కొనసాగించడం గమనార్హం. ఇకపోతే సీఎం అక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పాల్గొని.. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. సంపద సృష్టించి పేదలకు అందేలా చూస్తామని అన్నారు. గత ఐదేళ్లలో ఏపీకి అపారనష్టం జరిగిందని అన్నారు.</p>
<p style="text-align:justify;">జరిగిన నష్టంలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని తెలిపారు. విధ్వంసమైన అమరావతి, పోలవరంను సరి చేస్తామని అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-will-make-ap-a-poverty-free-state/article-1790"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/76.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, ఏపీ : </strong>ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అర్చకులు అందించారు. ముఖ్యమంత్రి అయినా, శ్రీవారి ముందు అందరూ సమానమే అని భావించే చంద్రబాబు, ఎప్పుడు తిరుమల వచ్చినా, సామాన్యుడిలా, క్యూలైన్ నుంచే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు.</p>
<p style="text-align:justify;">ఈ సారి కూడా ఆ ఆనవాయితీ కొనసాగించడం గమనార్హం. ఇకపోతే సీఎం అక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పాల్గొని.. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. సంపద సృష్టించి పేదలకు అందేలా చూస్తామని అన్నారు. గత ఐదేళ్లలో ఏపీకి అపారనష్టం జరిగిందని అన్నారు.</p>
<p style="text-align:justify;">జరిగిన నష్టంలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని తెలిపారు. విధ్వంసమైన అమరావతి, పోలవరంను సరి చేస్తామని అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని చంద్రబాబు కోరారు. పాలనా అంటే ఏంటో గతంలో చూపించా.. ముఠా నాయకులను ఏరివేశా.. రౌడీ అనే వాడిని లేకుండా చేశా.. నేరాలు చేసి నా నుంచి ఎవరు తప్పించుకోలేరని నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-will-make-ap-a-poverty-free-state/article-1790</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-will-make-ap-a-poverty-free-state/article-1790</guid>
                <pubDate>Thu, 13 Jun 2024 17:35:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/76.jpg"                         length="20010"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చంద్రబాబు సహా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది వీరే..!</title>
                                    <description><![CDATA[<p>మొత్తం 25 మందితో ప్రభుత్వ ఏర్పాటు<br />టీడీపీ నుంచి 20 మందికి ఛాన్స్<br />జనసేన నుంచి ముగ్గురే<br />బీజేపీలో ఒకరికి అవకాశం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/they-are-the-ones-who-took-oath-as-ministers-including-chandrababu/article-1705"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/cbn_oath.jpg1.webp" alt=""></a><br /><p> </p>
<p>ఏపీలో ఎన్డీయే కూటమి కొలువుదీరింది. చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా ప్రభుత్వంలో ఉన్నారు. అయితే టీడీపీ నుంచి 21 మంది ఉండగా.. జనసేన నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది. బీజేపీ నుంచి ఒకరికి మాత్రమే కేబినెట్ లో ఛాన్స్ ఇచ్చారు. జనసేన నుంచి పవన్ కల్యాణ్, కందుల దుర్గేశ్, నాదెండ్ల మనోహర్ లు మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. ఇక బీజేపీ నుంచి సత్యకుమార్ కు మాత్రమే అవకాశం దక్కింది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది వీరే..</p>
<p>1. నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి, కుప్పం)<br />2. కొణిదెల పవన్ కళ్యాణ్ (డిప్యూటీ సీఎం, పిఠాపురం)<br />3. కింజరాపు అచ్చెన్నాయుడు (టెక్కలి)<br />4. కొల్లు రవీంద్ర (మచిలీపట్నం)<br />5. నాదెండ్ల మనోహర్ (తెనాలి)<br />6. పి.నారాయణ (నెల్లూరు సిటీ)<br />7. వంగలపూడి అనిత (పాయకరావుపేట)<br />8. సత్యకుమార్ యాదవ్ (ధర్మవరం)<br />9. నిమ్మల రామానాయుడు (పాలకొల్లు)<br />10. ఎన్.ఎమ్.డి.ఫరూక్ (నంద్యాల)<br />11. ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు)<br />12. పయ్యావుల కేశవ్ (ఉరవకొండ)<br />13. అనగాని సత్యప్రసాద్ (రేపల్లె)<br />14. కొలుసు పార్థసారధి (నూజివీడు)<br />15. డోలా బాలవీరాంజనేయస్వామి (కొండేపి)<br />16. గొట్టిపాటి రవి కుమార్ (అద్దంకి)<br />17. కందుల దుర్గేష్ (నిడదవోలు)<br />18. గుమ్మడి సంధ్యారాణి (సాలూరు)<br />19. బీసీ జనార్థన్ రెడ్డి (బనగానపల్లె)<br />20. టీజీ భరత్ (కర్నూలు)<br />21. ఎస్.సవిత (పెనుకొండ)<br />22. వాసంశెట్టి సుభాష్ (రామచంద్రాపురం)<br />23. కొండపల్లి శ్రీనివాస్ (గజపతినగరం)<br />24. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (రాయచోటి)<br />25. నారా లోకేష్ (మంగళగిరి)</p>
<p>అయితే 24 మందిలో 17 మంది కొత్తవారికి అవకాశం దక్కింది. మొత్తం మంత్రులలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఎనిమిది మంది బీసీలు, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కింది. ఇక కాపులు నలుగురు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు నలుగురు, రెడ్లకు ముగ్గురికి ఛాన్స్ వచ్చింది. </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/they-are-the-ones-who-took-oath-as-ministers-including-chandrababu/article-1705</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/they-are-the-ones-who-took-oath-as-ministers-including-chandrababu/article-1705</guid>
                <pubDate>Wed, 12 Jun 2024 12:57:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/cbn_oath.jpg1.webp"                         length="20638"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చంద్రబాబు అనే నేను.. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత</title>
                                    <description><![CDATA[<p>చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, నవ్యాంధ్ర ప్రదేశ్ కు రెండుసార్లు.. మొత్తం నాలుగోసారి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 12న బుధవారం ఉదయం 11.27 నిమిషాలకు సింహలగ్నంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. </p>
<p>ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు, సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే మూడుసార్లు పనిచేయగా.. ఇప్పుడు ఆయన రికార్డును ఆయనే తిరగరాస్తూ నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు.</p>
<p>14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక తెలుగు నేతగా చంద్రబాబుకు ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు నాలుగోసారి అంటే.. ఏకంటా 19 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఆయన సొంతం అవుతుంది. ఆయనతో పాటు పవన్ కల్యాణ్‌, ఇతర మంత్రులు అందరూ ప్రమాణ స్వీకారం చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-i-am-the-tdp-leader-who-took-oath-as/article-1701"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/cbn_oath.jpg.webp" alt=""></a><br /><p>చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, నవ్యాంధ్ర ప్రదేశ్ కు రెండుసార్లు.. మొత్తం నాలుగోసారి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 12న బుధవారం ఉదయం 11.27 నిమిషాలకు సింహలగ్నంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. </p>
<p>ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు, సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే మూడుసార్లు పనిచేయగా.. ఇప్పుడు ఆయన రికార్డును ఆయనే తిరగరాస్తూ నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు.</p>
<p>14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక తెలుగు నేతగా చంద్రబాబుకు ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు నాలుగోసారి అంటే.. ఏకంటా 19 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఆయన సొంతం అవుతుంది. ఆయనతో పాటు పవన్ కల్యాణ్‌, ఇతర మంత్రులు అందరూ ప్రమాణ స్వీకారం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-i-am-the-tdp-leader-who-took-oath-as/article-1701</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-i-am-the-tdp-leader-who-took-oath-as/article-1701</guid>
                <pubDate>Wed, 12 Jun 2024 12:24:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/cbn_oath.jpg.webp"                         length="20638"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నా గురించి ట్రాఫిక్ ఆపొద్దు, రోడ్లు మూసేయొద్దుః చంద్రబాబు </title>
                                    <description><![CDATA[<p> </p>
<p>మామూలు మనిషిగానే రోడ్ల మీదకు వస్తా<br />ఇక విధ్వంస రాజకీయాలు ఉండవు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/dont-stop-the-traffic-about-me-dont-close-the-roads-said-by-chandrababu/article-1681"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(22).jpeg" alt=""></a><br /><p> </p>
<p>ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతినే రాజధానిగా చేస్తారని ప్రచారం జరుగుతోంది. దానికి నేడు తెర దించేశారు చంద్రబాబు నాయుడు. మంగళవారం ఆయన్ను ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్డీయే ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. </p>
<p>ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇక రాజధాని విషయంలో కూడా స్పందించారు. ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందని తెలిపారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కర్నూలు అభివృద్ధికి కూడా తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు చంద్రబాబు నాయుడు. </p>
<p>వైసీపీ ప్రభుత్వంలా మోసం చేయబోమని.. చెప్పిన మాటకు కట్టుబడి పనిచేస్తామన్నారు. గతంలో లాగా విధ్వంస రాజకీయాలు కాకుండా.. నిర్మాణాత్మక అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలన్నారు. సీఎం కూడా మామూలు మనిషే.. సీఎం వస్తున్నాడు అంటే ఇక పరదాలు కట్టటం, దుకాణాలు బంద్ చేయటం, ట్రాఫిక్ నిలిపి వేయటం, చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండదు అని ఆయన చెప్పుకొచ్చారు. నా కాన్వాయ్ ఒక నిమిషం ఆలస్యమైనా పర్లేదు కానీ ట్రాఫిక్ నిబంధనలు పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చంద్రబాబు చెప్పారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/dont-stop-the-traffic-about-me-dont-close-the-roads-said-by-chandrababu/article-1681</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/dont-stop-the-traffic-about-me-dont-close-the-roads-said-by-chandrababu/article-1681</guid>
                <pubDate>Tue, 11 Jun 2024 16:18:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%2822%29.jpeg"                         length="11647"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాన్వాయ్ వెంట మహిళ పరుగులు.. కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు </title>
                                    <description><![CDATA[<p>ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు. విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్లిన చంద్రబాబుకు ఊహించని సంఘటన ఎదురైంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/chandrababu-stopped-the-womans-car-running-along-the-convoy-and/article-1671"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/whatsapp_image_2024-06-11_at_14605_pm_1718093972553_1718094574497.jpeg" alt=""></a><br /><p>ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు. విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్లిన చంద్రబాబుకు ఊహించని సంఘటన ఎదురైంది. సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడుని చూసేందుకు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌కు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. టిక్కిల్‌ రోడ్డులో పెద్ద ఎత్తున బారులు తీరారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. ఓ మహిళ చంద్రబాబు కాన్వాయ్‌ వెంట పరుగులు తీసింది. </p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-06/110624galmshhtd1.gif" alt="110624galmshhtd1" width="720" height="480"></img></p>
<p>చంద్రబాబును చూడ్డానికి కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. బాబును చూడాలి అంటూ కాన్వాయ్ వెంట మహిళ రావడాన్ని చంద్రబాబు గమనించారు. వెంటనే కారును ఆపి ఆ మహిళతో మాట్లాడారు. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. మా కష్టం ఫలించి.. సార్. మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారంటూ కాళ్లు మొక్కుతా అంటూ చంద్రబాబు కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేసింది. చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెతో ఆప్యాయంగా మాట్లాడి ఫొటో దిగారు. </p>
<p>తనకు జ్వరం ఉన్నా చూడాలని వచ్చానని నందిని చెప్పగా ముందు ఆసుపత్రికి వెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలతో సమావేశంలో వేదికపై ప్రత్యేక కుర్చీని ఏర్పాటు చేయగా అందరితో పాటు తనకు సమానమైన కుర్చీ వేయాలని సిబ్బందికి సూచించి ఆశీనులయ్యారు. ఇలా చంద్రబాబు తనదైన మంచిమనసుతో అందరి మనసులు దోచుకుంటున్నారు.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te" xml:lang="te">విజయవాడలోని ఎ కన్వెన్షన్ లోకూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని  చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. సమావేశం అనంతరం ఉండవల్లికి తిరుగు ప్రయాణమైన చంద్రబాబు గారిని చూసేందుకు ఓ మహిళ… <a href="https://t.co/ywfVGau2Pt">pic.twitter.com/ywfVGau2Pt</a></p>
— Telugu Desam Party (@JaiTDP) <a href="https://twitter.com/JaiTDP/status/1800455952644427778?ref_src=twsrc%5Etfw">June 11, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/chandrababu-stopped-the-womans-car-running-along-the-convoy-and/article-1671</link>
                <guid>https://www.vishvambhara.com/chandrababu-stopped-the-womans-car-running-along-the-convoy-and/article-1671</guid>
                <pubDate>Tue, 11 Jun 2024 15:27:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp_image_2024-06-11_at_14605_pm_1718093972553_1718094574497.jpeg"                         length="40095"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        