<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/chandrababu-naidu/tag-1714" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>chandrababu naidu - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1714/rss</link>
                <description>chandrababu naidu RSS Feed</description>
                
                            <item>
                <title>మెడికో ప్రియాంక కుటుంబానికి ఆర్థికసాయం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ప్రియాంక ఘటనపై మరోసారి సీఎం సమీక్ష..</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababus-key-orders-for-financial-assistance-to-medico-priyankas/article-21462"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/chandrababu-naidu-medico.jpg" alt=""></a><br /><p class="PDq2pG_selectionAnchorContainer">Andhra Pradesh CM Chandrababu Naidu: రాజమహేంద్రవరంలో ఈ నెల 3న జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన మెడికో ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రియాంక కుటుంబానికి ఆర్థికసాయం అందించాలని సీఎం స్పష్టం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న వైద్య విద్యార్థిని దురదృష్టవశాత్తూ మృతి చెందడం అత్యంత బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.</p>
<p>ప్రియాంకను యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై ఇప్పటికే అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి.. తాజాగా జిల్లా అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మరోసారి పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందించాల్సిన సహాయ సహకారాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.</p>
<p>ఈ ఘటనలో నిందితులపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కేసు దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అన్ని ఆధారాలను సేకరించి, నిందితులపై చట్టపరమైన చర్యలు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.</p>
<p>ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన సహాయం అందించడంతో పాటు, ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. వైద్య విద్యను అభ్యసిస్తూ ఉజ్వల భవిష్యత్తు కోసం ముందుకు సాగుతున్న ప్రియాంక మృతి కుటుంబ సభ్యులతో పాటు సమాజానికి తీరని లోటని సీఎం పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababus-key-orders-for-financial-assistance-to-medico-priyankas/article-21462</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababus-key-orders-for-financial-assistance-to-medico-priyankas/article-21462</guid>
                <pubDate>Mon, 10 Aug 2026 12:36:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/chandrababu-naidu-medico.jpg"                         length="121172"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం.. నేడు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong><span style="color:rgb(224,62,45);">ఏలూరు జిల్లాకు సీఎం చంద్రబాబు.. టీడీపీ శ్రేణులతో సమావేశం</span></strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababus-visit-to-eluru-district-today-for-mee-bhoomi-mee/article-21452"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/chandrababu-naidu1.jpg" alt=""></a><br /><p class="PDq2pG_selectionAnchorContainer">Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కలిదిండిలో నిర్వహించనున్న ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను చంద్రబాబు స్వయంగా అందజేయనున్నారు. భూములకు సంబంధించిన హక్కులు, రికార్డుల పరిరక్షణ, రైతులకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించడమే లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమంలో సీఎం పాల్గొని రైతులతో మాట్లాడనున్నారు.</p>
<p>అనంతరం కలిదిండిలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. రైతుల సంక్షేమం, భూ హక్కుల పరిరక్షణ, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం తదితర అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టారు.</p>
<p>మధ్యాహ్నం కైకలూరులో టీడీపీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై చర్చించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి అధికారులు, పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababus-visit-to-eluru-district-today-for-mee-bhoomi-mee/article-21452</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababus-visit-to-eluru-district-today-for-mee-bhoomi-mee/article-21452</guid>
                <pubDate>Mon, 10 Aug 2026 11:00:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/chandrababu-naidu1.jpg"                         length="175181"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.. సీఎం చంద్రబాబు</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>చేనేత, అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>చీరాల సమీపంలో చిన్న విమానాశ్రయం.. సూర్యలంకపై ప్రత్యేక దృష్టి: సీఎం</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-will-make-ap-a-logistic-hub/article-21088"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/chandrababu-naidu.jpg" alt=""></a><br /><p>Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, చేనేత రంగం, మౌలిక సదుపాయాల విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను అత్యధిక శ్రద్ధ చూపిన వర్గం చేనేత కార్మికులేనని, చేనేతలకు టీడీపీ తప్ప మరో గుర్తు తెలియదని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, ఎక్కడా గుంతలు లేని రహదారులను నిర్మిస్తున్నామా లేదా అని నిరంతరం అధికారులను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాల నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.</p>
<p>శారీరక శ్రమ కంటే సాంకేతిక పరిజ్ఞానం, తెలివితేటలతో పనిచేస్తే సులభంగా ఆదాయం సంపాదించవచ్చని యువతకు సూచించారు. రాష్ట్రంలోని బీచ్‌ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, చీరాల సమీపంలో చిన్న విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ప్రతి శనివారం హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు సూర్యలంక బీచ్‌కు వస్తున్నారని, పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-will-make-ap-a-logistic-hub/article-21088</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-will-make-ap-a-logistic-hub/article-21088</guid>
                <pubDate>Fri, 07 Aug 2026 13:32:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/chandrababu-naidu.jpg"                         length="129044"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చంద్రబాబు శ్రమకు వయసుతో పనిలేదు.. మహిళలతో చిట్‌చాట్‌లో లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong><span style="color:rgb(224,62,45);">లోకేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ </span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">మహిళలతో జరిగిన ఈ సమావేశంలో లోకేష్ ఎంతో సాదాసీదాగా వ్యవహరించడం ప్రత్యేక ఆకర్షణ</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిపై కూడా లోకేష్ ప్రత్యేకంగా మాట్లాడారు.</span></strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/lokesh-praises-chandrababu-for-the-enthusiasm-of-a-young-man/article-19097"><img src="https://www.vishvambhara.com/media/400/2026-07/nara-lokesh.jpg" alt=""></a><br /><p>Nara Lokesh News: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పనితీరు, రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకున్న అంకితభావం గురించి రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారాయి. మంగళగిరి నియోజకవర్గంలో మహిళలతో సమావేశమైన లోకేష్, ఎలాంటి హడావుడి లేకుండా వారితో నేలపై కూర్చొని మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు పని తీరు, రాష్ట్ర భవిష్యత్ లక్ష్యాలు, అమరావతి అభివృద్ధిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.</p>
<p>ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వయసు పెరిగినా ఆయనలోని ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదని లోకేష్ అన్నారు. 76 ఏళ్ల వయసులో కూడా ఆయన 20 ఏళ్ల యువకుడిలా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. నిరంతరం ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తూ పనిచేస్తుంటారని చెప్పారు. ఇప్పటివరకు ఆయన అలసిపోయిన సందర్భం కానీ, జ్వరం వచ్చినా విశ్రాంతి తీసుకున్న సందర్భం కానీ తాను చూడలేదని తెలిపారు. ఆయన క్రమశిక్షణ, పని పట్ల అంకితభావమే అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.</p>
<p>రాష్ట్ర విభజన తర్వాత ఎదురైన పరిస్థితులను కూడా లోకేష్ గుర్తు చేశారు. ఎన్నో దశాబ్దాల పాటు కష్టపడి అభివృద్ధి చేసిన హైదరాబాద్ చివరకు ఆంధ్రప్రదేశ్‌కు దూరమైందని అన్నారు. ఆ పరిస్థితుల్లోనూ నిరాశ చెందకుండా అదే పట్టుదలతో కొత్త రాజధాని అమరావతిని నిర్మించే పనిలో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.</p>
<p>ఆంధ్రప్రదేశ్‌ను ప్రతి రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. విద్య, వైద్యం, పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రజల సహకారంతో ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.</p>
<p>మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిపై కూడా లోకేష్ ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. రహదారులు, తాగునీరు, విద్య, ఆరోగ్యం, మహిళా సంక్షేమం, యువతకు ఉపాధి వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.</p>
<p>మహిళలతో జరిగిన ఈ సమావేశంలో లోకేష్ ఎంతో సాదాసీదాగా వ్యవహరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నేలపై కూర్చొని వారి సమస్యలు, సూచనలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి అభిప్రాయాలను తెలుసుకోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేయగలమని ఆయన పేర్కొన్నారు.</p>
<p>లోకేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు పనితీరుపై ఆయన చేసిన ప్రశంసలు, అమరావతి అభివృద్ధిపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలనే లక్ష్యంపై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అధికార పార్టీ నాయకులు ఈ వ్యాఖ్యలను స్వాగతిస్తుండగా, రాజకీయ వర్గాల్లోనూ దీనిపై చర్చ కొనసాగుతోంది.</p>
<p>మొత్తానికి, మహిళలతో జరిగిన ఈ ఆత్మీయ సమావేశంలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పని తీరు, ప్రభుత్వ లక్ష్యాలపై స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. ప్రజలతో నేరుగా మమేకమవుతూ అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన చేసిన వివరణ ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/lokesh-praises-chandrababu-for-the-enthusiasm-of-a-young-man/article-19097</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/lokesh-praises-chandrababu-for-the-enthusiasm-of-a-young-man/article-19097</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 12:51:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-07/nara-lokesh.jpg"                         length="39101"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పోలవరం నీటిపై తెలంగాణకు హక్కు ఉందన్న చంద్రబాబు..!!</title>
                                    <description><![CDATA[<p><br />విశ్వంభర, ఏపీ బ్యూరో: పోలవరం ప్రాజెక్టులో మిగిలే జలాలను తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>పోలవరం ప్రాజెక్టులో మిగిలే జలాలను తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించిన సమయంలో తాను ఎప్పుడూ అడ్డంకులు సృష్టించలేదని, పరస్పర సహకారంతోనే ముందుకు వెళ్లాలని తన అభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.</p>
<p>సమీక్ష సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పోలవరం నుంచి విడుదలయ్యే నీటిని నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ ప్రాంతంతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలకు తరలించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ విధానంతో ఎవరికీ నష్టం వాటిల్లదని, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే అభ్యంతరం ఏముందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో మిగిలే నీటిని తెలంగాణ కూడా ఉపయోగించుకోవచ్చని స్పష్టంగా పేర్కొన్నారు.</p>
<p>రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తోందని, ప్రజల్లో విశ్వాసాన్ని తిరిగి తీసుకురావడంలో విజయవంతమయ్యామని చంద్రబాబు అన్నారు. 2025 సంవత్సరం రాష్ట్రానికి అనుకూలమైన ఫలితాలను తీసుకొచ్చిందని, గతంలో దెబ్బతిన్న పాలనా వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టామని తెలిపారు. సూపర్ సిక్స్ కార్యక్రమాల ద్వారా సంక్షేమం, అభివృద్ధికి వేగం వచ్చిందని చెప్పారు. ఈ ఏడాది కూడా మరింత కష్టపడి పనిచేయాలని మంత్రులు, అధికారులకు ఆయన పిలుపునిచ్చారు. అమలు చేసిన పథకాలు, వాటి ద్వారా లబ్ధిపొందిన ప్రజల వివరాలను కూడా ఆయన ప్రస్తావించారు.</p>
<p>రాజధాని అమరావతిని గతంలో కొందరు శ్మశానం, ఎడారిగా విమర్శించారని గుర్తు చేస్తూ, ప్రస్తుతం అది దేశానికే స్ఫూర్తినిచ్చే అభివృద్ధి ప్రాజెక్టుగా మారిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అభివృద్ధిలో రైతులను భాగస్వాములుగా మారుస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును అద్భుతమైన ప్రాజెక్టుగా అభివర్ణించిన ఆయన, అది పూర్తయితే దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్‌తో పోటీ పడలేని స్థాయికి రాష్ట్రం చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.</p>
<p>త్వరలో భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకున్నామని, విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ అని స్పష్టం చేశారు. దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో దాదాపు 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వచ్చాయని పేర్కొంటూ, రాష్ట్రం ఇప్పుడు పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారిందని చంద్రబాబు నాయుడు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-said-that-telangana-has-the-right-to-polavaram-water/article-7412</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-said-that-telangana-has-the-right-to-polavaram-water/article-7412</guid>
                <pubDate>Mon, 12 Jan 2026 18:16:23 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Chandrababu Naidu: జగన్‌కు నాగరికత గురించి తెలియదు: చంద్రబాబు</title>
                                    <description><![CDATA[<p><br /><strong>విశ్వంభర ఏపీ, బ్యూరో: </strong>మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు నాగరికతపై కనీస అవగాహన ఉంటే నదులపై ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేయరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-jagan-doesnt-know-about-civilization-chandrababu/article-7329"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/chandrababu.jpg" alt=""></a><br /><p>మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు నాగరికతపై కనీస అవగాహన ఉంటే నదులపై ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేయరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింధు నాగరికత ఎలా పుట్టిందో, ప్రపంచంలోని గొప్ప నగరాలు ఎలా అభివృద్ధి చెందాయో తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి లండన్ వరకు ప్రపంచ ప్రఖ్యాత నగరాలన్నీ నదీ తీరాల వెంబడే రూపుదిద్దుకున్నాయని ఆయన గుర్తు చేశారు.</p>
<p>శనివారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న చంద్రబాబు, రాజధాని మరియు నీటి వనరుల అంశాలపై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. నదీ గర్భం అంటే ఏమిటి, నదీ పరివాహక ప్రాంతం అంటే ఏమిటి అనే కనీస అవగాహన లేకుండానే వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా, రాజధాని అంశంలో ఇప్పటికీ విషప్రచారం మానడం లేదని విమర్శించారు.</p>
<p>నీటి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగితే చివరికి నష్టపోయేది సామాన్య ప్రజలేనని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణతో కలిసి సమన్వయంగా పనిచేసి మిగులు జలాలను సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. పరస్పర సహకారమే శాశ్వత పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.</p>
<p>నీటిని సమర్థంగా వినియోగించుకోవడం వల్లే రాయలసీమ ముఖచిత్రం మారిందని చంద్రబాబు గుర్తుచేశారు. పట్టిసీమ ప్రాజెక్టు దీనికి స్పష్టమైన ఉదాహరణ అని చెప్పారు. ఆ ప్రాజెక్టు ఫలితంగా రాయలసీమలో ఉద్యాన పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం దేశంలోనే ఉద్యాన రంగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని గర్వంగా తెలిపారు. రానున్న పదేళ్లలో ఈ రంగంలో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.</p>
<p>గత ప్రభుత్వం స్వార్థ రాజకీయాల కారణంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా పూర్తి చేయకుండా అడ్డుకుందని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. 2020లో కేవలం మట్టి పనులు చేసి రూ.900 కోట్ల బిల్లులు పెట్టుకున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వానికి నీటి విషయంలో రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అని, ఈ అంశంలో ఎలాంటి రాజీ ఉండదని తేల్చిచెప్పారు.</p>
<p>రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చూసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అభివృద్ధికి నీరు కీలకమని, నదులపై అవగాహనతో కూడిన విధానాలే రాష్ట్ర భవిష్యత్తును మార్చగలవని ఆయన స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-jagan-doesnt-know-about-civilization-chandrababu/article-7329</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-jagan-doesnt-know-about-civilization-chandrababu/article-7329</guid>
                <pubDate>Sat, 10 Jan 2026 20:06:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/chandrababu.jpg"                         length="18089"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Chandrababu Naidu:  భూముల వివాదంపై చంద్రబాబు సీరియస్.. అక్కడ ఆయన ఫొటో ఎందుకు?</title>
                                    <description><![CDATA[<p></p>
<p><span class="cf1">Chandrababu Naidu: </span> <span class="cf0">గత</span> <span class="cf0">ప్రభుత్వం</span> <span class="cf0">అమలు</span> <span class="cf0">చేసిన</span> <span class="cf0">భూ</span> <span class="cf0">విధానాలు</span> <span class="cf0">అస్తవ్యస్తంగా</span><span class="cf0">, </span><span class="cf0">ప్రజల</span> <span class="cf0">హక్కులకు</span> <span class="cf0">విఘాతం</span><span class="cf0"> కలిగించేలా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. </span></p>
<p></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-is-serious-about-the-land-dispute-why-is/article-7283"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/cm-babu.jpg" alt=""></a><br /><p></p>
<p class="pf0"><span class="cf0"><strong>Chandrababu Naidu:</strong> </span> <span class="cf1">గత</span> <span class="cf1">ప్రభుత్వం</span> <span class="cf1">అమలు</span> <span class="cf1">చేసిన</span> <span class="cf1">భూ</span> <span class="cf1">విధానాలు</span> <span class="cf1">అస్తవ్యస్తంగా</span><span class="cf1">, </span><span class="cf1">ప్రజల</span> <span class="cf1">హక్కులకు</span> <span class="cf1">విఘాతం</span><span class="cf1"> కలిగించేలా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. ప్రజల భూములను తమ ఆధీనంలోకి తీసుకునే </span><span class="cf1">ఉద్దేశంతోనే</span><span class="cf1"> ప్రమాదకరమైన ల్యాండ్ </span><span class="cf1">టైటిలింగ్</span><span class="cf1"> చట్టాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. అదే కారణంతో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సంతకం చేశానని స్పష్టం </span><span class="cf1">చేశారు</span><span class="cf1">. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో నిర్వహించిన ‘మీ భూమి </span><span class="cf2">– </span><span class="cf1">మీ హక్కు’ కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కొందరు రైతులకు </span><span class="cf1">రాజముద్రతో</span><span class="cf1"> కూడిన కొత్త </span><span class="cf1">పట్టాదారు</span> <span class="cf1">పాస్‌పుస్తకాలను</span><span class="cf1"> అందజేసి, వాటిపై ఉన్న </span><span class="cf1">క్యూఆర్</span> <span class="cf1">కోడ్</span><span class="cf1"> మరియు ఆధునిక </span><span class="cf1">సాంకేతికతను</span><span class="cf1"> స్వయంగా పరిశీలించారు.</span></p>
<p class="pf0"><span class="cf1">తదుపరి </span><span class="cf1">ప్రజావేదికపై</span><span class="cf1"> మాట్లాడిన చంద్రబాబు, </span><span class="cf1">భూమిపై</span><span class="cf1"> గత పాలకుల అహంకారాన్ని </span><span class="cf1">ప్రశ్నించారు</span><span class="cf1">. “మన పూర్వీకులు కష్టపడి సంపాదించిన భూమిపై వారి ఫొటోలు ఎందుకు? సరిహద్దు రాళ్లపై వారి ముద్రలు ఎందుకు?” </span><span class="cf1">అని</span><span class="cf1"> గతంలోనే తాను నిలదీసిన విషయాన్ని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి </span><span class="cf1">రాకపోయి</span><span class="cf1"> ఉంటే, ల్యాండ్ </span><span class="cf1">టైటిలింగ్</span><span class="cf1"> చట్టం పేరుతో ప్రజల భూములను తమకు నచ్చిన వారికి కట్టబెట్టే కుట్ర </span><span class="cf1">జరిగేదని</span> <span class="cf1">ఆయన</span> <span class="cf1">ఆరోపించారు</span><span class="cf1">.</span></p>
<p class="pf0"><span class="cf1">ఇటీవలి కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన కొందరు వ్యక్తులు ప్రజల భూముల </span><span class="cf1">వివరాలను</span><span class="cf1"> విదేశాల్లోని తమ అనుచరుల చేతుల్లో </span><span class="cf1">పెట్టేంత</span><span class="cf1"> ప్రమాదకర ఆలోచన చేశారని అన్నారు. అయితే ప్రజలు సరైన సమయంలో బ్యాలెట్ ద్వారానే వారికి తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. భూమి రైతుకు కేవలం ఆస్తి మాత్రమే కాదని, అది వారి విశ్వాసం, కుటుంబంతో </span><span class="cf1">పెనవేసుకున్న</span><span class="cf1"> జీవితం </span><span class="cf1">అని</span><span class="cf1"> చంద్రబాబు </span><span class="cf1">పేర్కొన్నారు</span><span class="cf1">. </span><span class="cf1">కరోనా</span><span class="cf1"> వంటి </span><span class="cf1">క్లిష్టకాలంలో</span><span class="cf1"> అందరూ సెలవులు తీసుకున్నా, దేశానికి అన్నం పెట్టే రైతుకు మాత్రం సెలవు ఉండదని ఆయన గుర్తుచేశారు.</span></p>
<p class="pf0"><span class="cf1">గత పాలకుల కారణంగా ఎక్కడికి వెళ్లినా భూ వివాదాలకు సంబంధించిన వినతులే ఎక్కువగా వస్తున్నాయని, </span><span class="cf1">వాటన్నింటినీ</span><span class="cf1"> పరిష్కరించాలనే సంకల్పంతోనే ‘మీ భూమి </span><span class="cf2">– </span><span class="cf1">మీ హక్కు’ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ కరణం, మునసబు వ్యవస్థలను రద్దు చేసి రైతులకు మేలు చేస్తే ఇతర రాష్ట్రాల్లో సంబరాలు చేసుకున్నారని, కానీ మన రాష్ట్రంలో మాత్రం కొందరు దాన్ని వ్యతిరేకించారని ఆయన గుర్తుచేశారు.</span></p>
<p class="pf0"><span class="cf1">ఇకపై భూ వివాదాలకు </span><span class="cf1">తావులేకుండా</span><span class="cf1"> పూర్తి పారదర్శకతతో భూ రికార్డులను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. </span><span class="cf1">తహసీల్దార్</span><span class="cf1"> కార్యాలయాలకే పరిమితం కాకుండా గ్రామసభల </span><span class="cf1">మధ్యనే</span> <span class="cf1">పాస్‌పుస్తకాలు</span><span class="cf1"> పంపిణీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. పద్ధతి ప్రకారం </span><span class="cf1">రీసర్వే</span><span class="cf1"> నిర్వహించి, రికార్డులు ఎవరూ చెడగొట్టలేని </span><span class="cf1">విధంగా</span> <span class="cf1">బ్లాక్‌చెయిన్</span><span class="cf1"> టెక్నాలజీని వినియోగిస్తున్నామని వివరించారు. </span><span class="cf1">పాస్‌పుస్తకంపై</span><span class="cf1"> ఉన్న </span><span class="cf1">క్యూఆర్</span><span class="cf1"> కోడ్‌ను స్కాన్ చేస్తే క్షణాల్లో భూమికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపించేలా వ్యవస్థను రూపొందించామని చెప్పారు.</span></p>
<p class="pf0"><span class="cf1"><img src="https://www.vishvambhara.com/media/2026-01/cm-babu.jpg" alt="cm babu" width="1280" height="853"></img>రాజముద్రతో</span> <span class="cf1">కూడిన</span><span class="cf1"> ఈ </span><span class="cf1">కొత్త</span> <span class="cf1">పాస్‌పుస్తకాలు</span> <span class="cf1">రైతులు</span><span class="cf1">, </span><span class="cf1">భూ</span> <span class="cf1">యజమానులందరికీ</span> <span class="cf1">త్వరితగతిన</span> <span class="cf1">అందేలా</span> <span class="cf1">అధికారులు</span><span class="cf1">, </span><span class="cf1">ప్రజాప్రతినిధులు</span> <span class="cf1">ప్రత్యేక</span> <span class="cf1">శ్రద్ధ</span> <span class="cf1">తీసుకోవాలని</span> <span class="cf1">ముఖ్యమంత్రి</span> <span class="cf1">చంద్రబాబు</span> <span class="cf1">నాయుడు</span> <span class="cf1">స్పష్టం</span> <span class="cf1">చేశారు</span><span class="cf1">.</span></p>
<p></p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-is-serious-about-the-land-dispute-why-is/article-7283</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-is-serious-about-the-land-dispute-why-is/article-7283</guid>
                <pubDate>Fri, 09 Jan 2026 18:12:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/cm-babu.jpg"                         length="152617"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>AP CM:  నల్లమల సాగర్‌కు పోలవరం నీళ్లు.. రాష్ట్ర ప్రయోజనాలే నా లక్ష్యం: సీఎం చంద్రబాబు</title>
                                    <description><![CDATA[<p><span class="cf0">AP CM: </span><span class="cf1">గోదావరి </span><span class="cf1">పుష్కరాలను</span> <span class="cf1">ముఖ్యమంత్రిగా</span> <span class="cf1">మూడోసారి</span> <span class="cf1">నిర్వహించే</span> <span class="cf1">అవకాశం</span> <span class="cf1">రావడం</span> <span class="cf1">ఎంతో</span> <span class="cf1">ఆనందంగా</span><span class="cf1"> ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. </span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/ap-cm-polavaram-water-for-nallamala-sagar-my-goal-is/article-7275"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/ap-cm.jpg" alt=""></a><br /><p></p>
<p class="pf0"><strong><span class="cf0">AP CM: </span></strong><span class="cf1">గోదావరి </span><span class="cf1">పుష్కరాలను</span> <span class="cf1">ముఖ్యమంత్రిగా</span> <span class="cf1">మూడోసారి</span> <span class="cf1">నిర్వహించే</span> <span class="cf1">అవకాశం</span> <span class="cf1">రావడం</span> <span class="cf1">ఎంతో</span> <span class="cf1">ఆనందంగా</span><span class="cf1"> ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. గోదావరి పుష్కరాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు, ఆరోపణలు తనను వెనక్కి నెట్టలేవని, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలే తాను తీసుకుంటానని చెప్పారు.</span></p>
<p class="pf0"><span class="cf1">గతంలో </span><span class="cf1">పట్టిసీమ</span> <span class="cf1">ప్రాజెక్టు</span><span class="cf1"> ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు అందించినప్పుడు కూడా తీవ్ర విమర్శలు </span><span class="cf1">ఎదుర్కొన్నామని</span><span class="cf1"> చంద్రబాబు గుర్తు చేశారు. అయినా వాటికి వెనకడుగు వేయలేదని, ఫలితంగా కృష్ణా డెల్టా </span><span class="cf1">ప్రాంతానికి</span><span class="cf1"> సాగునీటి భద్రత లభించిందన్నారు. గొడవలు, రాజకీయ ఆరోపణల వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని, రాష్ట్ర </span><span class="cf1">ప్రయోజనాలే</span> <span class="cf1">తనకు</span><span class="cf1"> ముఖ్యమని మరోసారి స్పష్టం చేశారు.</span></p>
<p class="pf0"><span class="cf1">లవరం ప్రాజెక్టును పూర్తి </span><span class="cf1">చేసి</span><span class="cf1"> జాతికి అంకితం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వెల్లడించారు. పోలవరం పూర్తి అయితే రాష్ట్రానికి దీర్ఘకాలికంగా నీటి భద్రత కలుగుతుందని చెప్పారు. అంతేకాదు, పోలవరం ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకెళ్లే ప్రణాళిక కూడా </span><span class="cf1">ఉందని</span><span class="cf1"> చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. దీని ద్వారా రాయలసీమతో పాటు వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరు </span><span class="cf1">అందే</span><span class="cf1"> అవకాశం ఉంటుందని.. తెలిపారు.</span></p>
<p class="pf0"><span class="cf1"><span class="cf1">నీటి ప్రాజెక్టుల విషయంలో తన దృష్టి పూర్తిగా ప్రజల అవసరాలపైనే </span><span class="cf1">ఉందని</span><span class="cf1"> చంద్రబాబు అన్నారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గోదావరి పుష్కరాలు ఆధ్యాత్మికతతో పాటు రాష్ట్ర ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.</span></span></p>
<p></p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/ap-cm-polavaram-water-for-nallamala-sagar-my-goal-is/article-7275</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/ap-cm-polavaram-water-for-nallamala-sagar-my-goal-is/article-7275</guid>
                <pubDate>Fri, 09 Jan 2026 16:33:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/ap-cm.jpg"                         length="4236"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>విశ్వంభర, అమరావతిః ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి వారానికి ఐదు రోజుల పని విధానం నేటితో ముగిసిపోతోంది. దాంతో సచివాలయ ఉద్యోగుల సంఘం ఈ విధానాన్ని పొడిగించాలని కోరుతూ చంద్రబాబుకు లేఖ రాసింది. </p>
<p>దానికి చంద్రబాబు ఆమోదం తెలిపారు. గతంలో ఏపీ విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ సచివాలయాన్ని అమరావతికి తరలించారు. అందుకే వారంతంలో ఉద్యోగులు హైదరాబాద్ వెళ్లి రావడానికి వీలుగా చంద్రబాబు అప్పట్లోనే ఈ ఐదు రోజుల పని విధానాన్ని తీసుకువచ్చారు. </p>
<p>తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించింది. ఇప్పుడు చంద్రబాబు మరోసారి సీఎం అయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసేందుకు అంగీకరించారు. మరో ఏడాది పాటు ఈ విధానమే అమలులో ఉంటుందని ఉత్తర్తులు జారీ చేశారు సీఎం చంద్రబాబు.  దాంతో ఉద్యోగులు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-gave-good-news-to-ap-government-employees/article-2438"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(6)4.jpeg" alt=""></a><br /><p> </p>
<p>విశ్వంభర, అమరావతిః ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి వారానికి ఐదు రోజుల పని విధానం నేటితో ముగిసిపోతోంది. దాంతో సచివాలయ ఉద్యోగుల సంఘం ఈ విధానాన్ని పొడిగించాలని కోరుతూ చంద్రబాబుకు లేఖ రాసింది. </p>
<p>దానికి చంద్రబాబు ఆమోదం తెలిపారు. గతంలో ఏపీ విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ సచివాలయాన్ని అమరావతికి తరలించారు. అందుకే వారంతంలో ఉద్యోగులు హైదరాబాద్ వెళ్లి రావడానికి వీలుగా చంద్రబాబు అప్పట్లోనే ఈ ఐదు రోజుల పని విధానాన్ని తీసుకువచ్చారు. </p>
<p>తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించింది. ఇప్పుడు చంద్రబాబు మరోసారి సీఎం అయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసేందుకు అంగీకరించారు. మరో ఏడాది పాటు ఈ విధానమే అమలులో ఉంటుందని ఉత్తర్తులు జారీ చేశారు సీఎం చంద్రబాబు.  దాంతో ఉద్యోగులు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-gave-good-news-to-ap-government-employees/article-2438</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-gave-good-news-to-ap-government-employees/article-2438</guid>
                <pubDate>Thu, 27 Jun 2024 20:55:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%286%294.jpeg"                         length="7609"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొడాలి నానిపై కేసు నమోదు </title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>మాజీ మంత్రి నానిపై వలంటీర్ల ఫిర్యాదు </strong></li>
<li><strong>తమతో బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపణ</strong></li>
<li><strong>గుడివాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు </strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/-draft--add-your-title/article-2208"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/kodali-nani-784x441.jpg" alt=""></a><br /><p>ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మాజీమంత్రి కొడాలి నానికి గట్టి షాక్ తగిలింది. ఆయనపై పలువురు మాజీ వార్డు వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. </p>
<p>ఎన్నికలకు ముందు పలువురు వార్డు వాలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించిన సంగతి తెలిసిందే. దీంతో కొడాలి నాని తమను వేధించి బలవంతంగా రాజీనామా చేయించారంటూ ఆరోపిస్తూ వలంటీర్లు ఫిర్యాదు చేయడంతో గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన‌ట్లు సమాచారం.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/-draft--add-your-title/article-2208</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/-draft--add-your-title/article-2208</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 09:57:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/kodali-nani-784x441.jpg"                         length="41807"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగన్‌ ఓడిపోయాడంతే.. చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు </title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>చర్చనీయాంశంగా టీడీపీ నేతల సంభాషణ</strong></li>
<li><strong>సోషల్ మీడియాలో వీడియో వైరల్ </strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/jagans-defeat-did-not-mean-ayyannapatras-sensational-comments%C2%A0/article-1827"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-14-144003.jpg" alt=""></a><br /><p>ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం పరిపాలనపై దృష్టి కేంద్రీకరిస్తూనే వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓడిపోయాడు కానీ చావలేదని.. చచ్చేవరకూ కొట్టాలని టీడీపీ నేతలతో ఆయన సంభాషించడం చర్చనీయాంశమైంది. </p>
<p>దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ‘‘వైఎస్ జగన్‌కు అపారమైన జన, కుల బలం ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్‌గా ఉండే వారు..  చెప్పింది కరెక్ట్‌గా రిసీవ్ చేసుకోండి..’’ అంటూ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇదిలా ఉండగా నాగబాబు కూడా వైసీపీపై విమర్శలు గుప్పించారు. ‘‘వైసీపీ కోరల్లో విషం మిగిలే ఉంది.. కూటమిపై విషప్రచారం చేసేవాళ్లను వదలం.. బీ కేర్‌ఫుల్..’’ అంటూ నాగబాబు హెచ్చరించారు.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te" xml:lang="te">జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు <br /><br />అతనికి అపారమైన జన, కుల బలం ఉంది <br /><br />తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్ గా ఉండే వారు ఉన్నారు అంటూ తెలుగు దేశం పార్టీలో చర్చ <a href="https://t.co/Hf8Qpsky0K">pic.twitter.com/Hf8Qpsky0K</a></p>
— ఈశ్వర రెడ్డి (@eswarspeaks) <a href="https://twitter.com/eswarspeaks/status/1801486938710409413?ref_src=twsrc%5Etfw">June 14, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/jagans-defeat-did-not-mean-ayyannapatras-sensational-comments%C2%A0/article-1827</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/jagans-defeat-did-not-mean-ayyannapatras-sensational-comments%C2%A0/article-1827</guid>
                <pubDate>Fri, 14 Jun 2024 14:42:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-14-144003.jpg"                         length="94642"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తాం : చంద్రబాబు నాయుడు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><strong>విశ్వంభర, ఏపీ : </strong>ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అర్చకులు అందించారు. ముఖ్యమంత్రి అయినా, శ్రీవారి ముందు అందరూ సమానమే అని భావించే చంద్రబాబు, ఎప్పుడు తిరుమల వచ్చినా, సామాన్యుడిలా, క్యూలైన్ నుంచే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు.</p>
<p style="text-align:justify;">ఈ సారి కూడా ఆ ఆనవాయితీ కొనసాగించడం గమనార్హం. ఇకపోతే సీఎం అక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పాల్గొని.. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. సంపద సృష్టించి పేదలకు అందేలా చూస్తామని అన్నారు. గత ఐదేళ్లలో ఏపీకి అపారనష్టం జరిగిందని అన్నారు.</p>
<p style="text-align:justify;">జరిగిన నష్టంలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని తెలిపారు. విధ్వంసమైన అమరావతి, పోలవరంను సరి చేస్తామని అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-will-make-ap-a-poverty-free-state/article-1790"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/76.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, ఏపీ : </strong>ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అర్చకులు అందించారు. ముఖ్యమంత్రి అయినా, శ్రీవారి ముందు అందరూ సమానమే అని భావించే చంద్రబాబు, ఎప్పుడు తిరుమల వచ్చినా, సామాన్యుడిలా, క్యూలైన్ నుంచే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు.</p>
<p style="text-align:justify;">ఈ సారి కూడా ఆ ఆనవాయితీ కొనసాగించడం గమనార్హం. ఇకపోతే సీఎం అక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పాల్గొని.. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. సంపద సృష్టించి పేదలకు అందేలా చూస్తామని అన్నారు. గత ఐదేళ్లలో ఏపీకి అపారనష్టం జరిగిందని అన్నారు.</p>
<p style="text-align:justify;">జరిగిన నష్టంలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని తెలిపారు. విధ్వంసమైన అమరావతి, పోలవరంను సరి చేస్తామని అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని చంద్రబాబు కోరారు. పాలనా అంటే ఏంటో గతంలో చూపించా.. ముఠా నాయకులను ఏరివేశా.. రౌడీ అనే వాడిని లేకుండా చేశా.. నేరాలు చేసి నా నుంచి ఎవరు తప్పించుకోలేరని నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-will-make-ap-a-poverty-free-state/article-1790</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-naidu-will-make-ap-a-poverty-free-state/article-1790</guid>
                <pubDate>Thu, 13 Jun 2024 17:35:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/76.jpg"                         length="20010"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        