<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/ys-jagan/tag-1658" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>YS Jagan - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1658/rss</link>
                <description>YS Jagan RSS Feed</description>
                
                            <item>
                <title>ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-08-at-5.20.42-pm.jpeg" alt="WhatsApp Image 2024-07-08 at 5.20.42 PM" width="1200" height="672" /></p>
<p>*విశ్వంభర ఆమనగల్లు జూలై 8: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలు ఆమనగల్లు కడ్తాల్ మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యర్యంలో ఆమనగల్  కూడలి (చౌరస్తా )  ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి  పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పిసిసి కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ  అపరభగీరతుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజలు గుండెల్లో శాశ్వతం గా నిలిచిపోయాయని అన్నారు. పేద ప్రజల కోసం వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి నిరంతరం పరితపించేవారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పరితపించి పేద ప్రజలకు సుపరిపాలన అందించిన మహానేత వైఎస్ఆర్ అని కొని యాడారు.<br />ప్రతి పేదవాడి గుండెల్లో రాజశేఖర్ రెడ్డి ఉన్నారని రాష్టం లో మైనారిటీ లకు 4% రిజర్వేషన్ తెచ్చింది రాజశేఖర్ రెడ్డి అని అపదలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/grand-ysr-jayanti-celebrations/article-2658"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-08-at-5.20.42-pm.jpeg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-08-at-5.20.42-pm.jpeg" alt="WhatsApp Image 2024-07-08 at 5.20.42 PM" width="1280" height="672"></img></p>
<p>*విశ్వంభర ఆమనగల్లు జూలై 8: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలు ఆమనగల్లు కడ్తాల్ మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యర్యంలో ఆమనగల్  కూడలి (చౌరస్తా )  ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి  పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పిసిసి కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ  అపరభగీరతుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజలు గుండెల్లో శాశ్వతం గా నిలిచిపోయాయని అన్నారు. పేద ప్రజల కోసం వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి నిరంతరం పరితపించేవారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పరితపించి పేద ప్రజలకు సుపరిపాలన అందించిన మహానేత వైఎస్ఆర్ అని కొని యాడారు.<br />ప్రతి పేదవాడి గుండెల్లో రాజశేఖర్ రెడ్డి ఉన్నారని రాష్టం లో మైనారిటీ లకు 4% రిజర్వేషన్ తెచ్చింది రాజశేఖర్ రెడ్డి అని అపదలో ఫోన్ చేస్తే 108,104 కుయ్ కుయ్ అంటు ప్రతి గ్రామం లో పేదల చెంతన ప్రత్యేక్షం అవుతున్నయంటే వైయస్సార్ చలువే అన్నారు ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ అనిత విజయ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహ గూడూరు శ్రీనివాస్ రెడ్డి మండల అధ్యక్షులు జగన్, బిచ్య నాయక్, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ధనంజయ, పులి కంటి మైసయ్య, కాలే మల్లయ్య, వస్పుల మానయ్య, జంతుక యాదయ్య, కృష్ణ నాయక్, ఖాదర్, ఎండి అలీమ్, సురేష్, మహేష్, నాజర్ మల్లేష్ తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/grand-ysr-jayanti-celebrations/article-2658</link>
                <guid>https://www.vishvambhara.com/grand-ysr-jayanti-celebrations/article-2658</guid>
                <pubDate>Mon, 08 Jul 2024 17:27:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-08-at-5.20.42-pm.jpeg"                         length="146026"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగన్ చేసిన తప్పే చంద్రబాబు చేస్తున్నాడా?</title>
                                    <description><![CDATA[<p>ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చాలా పెద్ద మార్పుకు సంకేతం ఇచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుని, ఆయన కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేసిన తీరును ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే వాళ్లకు వచ్చిన అవకాశంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అటు లోక్ సభలోనూ.. ఇటు అసెంబ్లీలోనూ పూర్తిగా పక్కన పెట్టేశారు. 151 స్థానాలతో ఏకఛత్రాధిపత్యాన్ని చలాయించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని.. ఏకంగా 11 సీట్లకు పరిమితం చేశారు. అదే సమయంలో.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీకి 135 సీట్లు ఇచ్చి, పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా దీవించారు. మరోవైపు.. టీడీపీ మిత్రపక్షమైన జనసేనకు 21 సీట్లు, ​​భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు ఇచ్చి ఏపీ ప్రజలు కూటమికి తమ మద్దతు తెలిపారు.  </p>
<p>ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా అధికారం కట్టబెట్టాలన్నా.. శిక్షించాలన్నా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/is-chandrababu-doing-the-same-mistake-that-jagan-did/article-2525"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/images-(1).jpeg" alt=""></a><br /><p>ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చాలా పెద్ద మార్పుకు సంకేతం ఇచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుని, ఆయన కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేసిన తీరును ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే వాళ్లకు వచ్చిన అవకాశంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అటు లోక్ సభలోనూ.. ఇటు అసెంబ్లీలోనూ పూర్తిగా పక్కన పెట్టేశారు. 151 స్థానాలతో ఏకఛత్రాధిపత్యాన్ని చలాయించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని.. ఏకంగా 11 సీట్లకు పరిమితం చేశారు. అదే సమయంలో.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీకి 135 సీట్లు ఇచ్చి, పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా దీవించారు. మరోవైపు.. టీడీపీ మిత్రపక్షమైన జనసేనకు 21 సీట్లు, ​​భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు ఇచ్చి ఏపీ ప్రజలు కూటమికి తమ మద్దతు తెలిపారు.  </p>
<p>ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా అధికారం కట్టబెట్టాలన్నా.. శిక్షించాలన్నా ప్రజలకు ఉన్న ఏకైక మార్గం ఇదేనని ప్రముఖ జర్నలిస్ట్ హర్షవర్ధన్ త్రిపాఠి అభిప్రాయపడ్డారు. అధికారం ఇచ్చినప్పుడు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయలేదని ఏపీ ప్రజలు భావించారు. కాగా.. చంద్రబాబు నాయుడుకు విజనరీ లీడర్ అనే పేరు ఉంది. దేశంలోనే తొలిసారిగా అభివృద్ధి రాజకీయాలు చేసిన నాయకుడు చంద్రబాబును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. ప్రజలు ఓడించి ఉండొచ్చు, కానీ ఆయన చేసిన కృషి, అభివృద్ధి ఇప్పటికీ కళ్లముందు కనిపిస్తుంటుంది. కాగా.. ఇప్పుడు తన పాత ఇమేజ్‌ను మళ్లీ ఆవిష్కరించుకునే అవకాశాన్ని చంద్రబాబుకు ఏపీ ప్రజలు కల్పించారు.</p>
<p>అయితే.. పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. చంద్రబాబు నాయుడు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూల్చేయటమే కాకుండా.. ఏపీలో 4 టీవీ ఛానళ్లపై నిషేధం విధించినట్టుగా జాతీయ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఏదైనా ఛానెల్ తప్పుడు వార్తలను ప్రచురించినప్పుడు.. సదరు కథనాలపై వివరణ ఇవ్వాలని అడగొచ్చు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తప్పుడు మార్గంలో నిర్మిస్తుంటే దానిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ.. అఖండ మెజార్టీతో ఏర్పడిన ప్రభుత్వం ఇలా ప్రతీకార ధోరణితో వ్యవహరించడమనేది సరైన పద్ధతి కాదు. </p>
<p>ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఏ రాజకీయ పార్టీ కూడా ఏ న్యూస్ ఛానెల్‌ను నిషేధించడం ద్వారా తమ ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు నడిపించినట్టు చరిత్రలో లేదు. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత.. మీడియాపై నిషేధం విధించాలన్న ఆలోచనను చంద్రబాబు ఎందుకు నిలువరించుకులేకపోయారన్నది పెద్ద ప్రశ్న. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే టీవీ9, ఎన్టీవీ, సాక్షి టీవీ, 10 టీవీ అనే నాలుగు తెలుగు న్యూస్ ఛానళ్లపై నిషేధం విధించారు. ఈ 4 న్యూస్ ఛానళ్లకు ఆంధ్రప్రదేశ్‌లో 60 లక్షల వరకు వీక్షకులు ఉన్నారని తెలుస్తోంది. </p>
<p>అయితే.. సాక్షి టీవీని నడుపుతున్న ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ కంపెనీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంతో సంబంధం ఉంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఏబీఎన్, టీవీ5, ఈటీవీలను టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణలో కూడా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏబీఎన్, టీవీ9 జర్నలిస్టులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరికి ఎదురైన అనుభవాలు చూసైనా.. చంద్రబాబు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.</p>
<p>దక్షిణ భారత రాజకీయాల్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా.. మీడియాపై నిషేధం విధించటమనే వింత సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో.. ఆయా పార్టీలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తమకు ప్రతికూలంగా వ్యవహరించే ఛానెళ్లను నిషేధిస్తూ వస్తున్నాయి. ఈ విషయంలో.. ఆయా పార్టీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. "మా ఛానల్- వాళ్ల ఛానెల్" అంటూ టీవీ ఛానెళ్లను నిషేధించే ఆటను కేంద్ర ప్రభుత్వం ఆడలేదు.</p>
<p>ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురితమైన వార్తల ప్రకారం.. చంద్రబాబు నాయుడు విజయం సాధించినప్పటికీ.. ఈ ఛానెల్‌లు ఆయనకు మద్దతుగా కథనాలు చూపించట్లేదు కాబట్టి.. ప్రజలు వాటి మెంబర్‌షిప్‌ను ముగించేస్తున్నారని కేబుల్ టీవీ ఆపరేటర్లు చెప్తుండటం గమనార్హం. మీడియాపై ఇలాంటి ఆంక్షలు పెట్టటం వల్ల.. ఏ ప్రభుత్వానికి మంచి జరగలేదన్నది గతం చూస్తే అర్థమవుతోంది. </p>
<p>విజనరీ లీడర్‌గా పేరున్న చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఓ మార్పు కోసం తనకు ఈ అఖండ విజయాన్ని కట్టబెట్టారని గుర్తించాలి. ఇలా మీడియా స్వేచ్ఛను హరించటం వల్ల.. ఆయన ప్రయాణంలో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంటులో జరుగుతున్న సమావేశాల్లో అప్పటి ఎమర్జెన్సీని నేతలు గుర్తు చేసుకోవటం గమనార్హం. చంద్రబాబు కూడా దాని నుంచి ఎంతో కొంత గుణపాఠం నేర్చుకుని.. మీడియాతో విభేదాలు పెట్టుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేయాలని హర్షవర్ధన్ త్రిపాఠి సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/is-chandrababu-doing-the-same-mistake-that-jagan-did/article-2525</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/is-chandrababu-doing-the-same-mistake-that-jagan-did/article-2525</guid>
                <pubDate>Tue, 02 Jul 2024 16:41:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/images-%281%29.jpeg"                         length="23936"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా</title>
                                    <description><![CDATA[<p>ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను, ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/ap-assembly-adjourned-till-tomorrow/article-2236"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/28-19_v_jpg--442x260-4g.webp" alt=""></a><br /><p>ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను, ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు (వినుకొండ), పితాని సత్యనారాయణ (ఆచంట), వనమాడి వెంకటేశ్వరరావు (కాకినాడ ) అందుబాటులో లేకపోవడంతో ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రేపు ప్రమాణం చేయనున్నారు. </p>
<p>ఇదిలా ఉంటే రేపు (జూన్ 22) ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ తిరిగి ప్రారంభం కానుంది. ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉండనుంది. ఏపీ అసెంబ్లీలో రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడిని ఎన్నుకోనున్నారు. ఇప్పటికే అయ్యన్న తరఫున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/ap-assembly-adjourned-till-tomorrow/article-2236</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/ap-assembly-adjourned-till-tomorrow/article-2236</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 15:09:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/28-19_v_jpg--442x260-4g.webp"                         length="25908"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగన్ కు అసెంబ్లీ వద్ద చేదు అనుభవం</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>మాజీ సీఎం జగన్ కు అసెంబ్లీ వద్ద అనుకోని చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దాంతో పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన అసెంబ్లీకి వెళ్లారు. అయితే అక్కడ జగన్ కాన్వాయ్ రాకముందే కొందరు ఆకతాయిలు అక్కడకు చేరుకున్నారు. </p>
<p>జగన్ కారు రాగానే కారును వెంబడించారు. అందులో కొందరు జగన్ మావయ్యా.. జగన్ మావయ్యా అంటూ ఎగతాలి చేస్తూ కామెంట్లు చేశారు. ఇంకొందరేమో గుడ్డు పగిలింది అంటూ కామెంట్లు చేయడం అక్కడ సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. </p>
<p>అయితే జగన్ మాజీ సీఎం అని.. అలాంటి వ్యక్తికి కాస్త గౌరవం ఇవ్వాలంటూ కోరుతున్నారు వైసీపీ శ్రేణులు. ఇక జగన్ అసెంబ్లీ వెనక గేటు నుంచి వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఇప్పుడే జగన్ ను ఇలా ఉంటే.. ఇక మున్ముందు జగన్ ను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/jagan-had-a-bitter-experience-at-the-assembly/article-2220"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/c03f2f4f-61ff-453a-879f-94f015d494d3.jpeg" alt=""></a><br /><p> </p>
<p>మాజీ సీఎం జగన్ కు అసెంబ్లీ వద్ద అనుకోని చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దాంతో పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన అసెంబ్లీకి వెళ్లారు. అయితే అక్కడ జగన్ కాన్వాయ్ రాకముందే కొందరు ఆకతాయిలు అక్కడకు చేరుకున్నారు. </p>
<p>జగన్ కారు రాగానే కారును వెంబడించారు. అందులో కొందరు జగన్ మావయ్యా.. జగన్ మావయ్యా అంటూ ఎగతాలి చేస్తూ కామెంట్లు చేశారు. ఇంకొందరేమో గుడ్డు పగిలింది అంటూ కామెంట్లు చేయడం అక్కడ సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. </p>
<p>అయితే జగన్ మాజీ సీఎం అని.. అలాంటి వ్యక్తికి కాస్త గౌరవం ఇవ్వాలంటూ కోరుతున్నారు వైసీపీ శ్రేణులు. ఇక జగన్ అసెంబ్లీ వెనక గేటు నుంచి వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఇప్పుడే జగన్ ను ఇలా ఉంటే.. ఇక మున్ముందు జగన్ ను ఇంకెలా టార్గెట్ చేస్తారో అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/jagan-had-a-bitter-experience-at-the-assembly/article-2220</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/jagan-had-a-bitter-experience-at-the-assembly/article-2220</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 13:57:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/c03f2f4f-61ff-453a-879f-94f015d494d3.jpeg"                         length="66022"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగన్ కు చంద్రబాబు ఫోన్.. అందుబాటులోకి రాని మాజీ సీఎం..!</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరబోతోంది. రేపు బుధవారం నాడు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగో సారి. కాగా నవ్యాంధ్రకు ఆయన సీఎంగా చేయడం ఇది రెండోసారి. గన్నవరం ఐటీ పార్క్ దగ్గర ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. </p>
<p>దాదాపు 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు ప్రధాని సహా ఎన్డీయే మిత్ర పక్షాల నేతలు వస్తున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి రావాలంటూ ఆహ్వానించడానికి మాజీ సీఎం జగన్ కు చంద్రబాబు ఫోన్ చేశారు. కానీ ఫోన్ కాల్ కు మాజీ సీఎం జగన్ అందుబాటులోకి రాలేదని చెబుతున్నారు. </p>
<p>ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. ఇక రేపు ఉదయం 11.27 గంటలకు ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు చంద్రబాబు. ప్రమాణ స్వీకారం చేయాలంటూ ఇప్పటికే చంద్రబాబుక లేఖను అందజేశారు గవర్నర్.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/former-cm-chandrababus-phone-is-not-available-to-jagan/article-1699"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(25).jpeg" alt=""></a><br /><p> </p>
<p>ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరబోతోంది. రేపు బుధవారం నాడు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగో సారి. కాగా నవ్యాంధ్రకు ఆయన సీఎంగా చేయడం ఇది రెండోసారి. గన్నవరం ఐటీ పార్క్ దగ్గర ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. </p>
<p>దాదాపు 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు ప్రధాని సహా ఎన్డీయే మిత్ర పక్షాల నేతలు వస్తున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి రావాలంటూ ఆహ్వానించడానికి మాజీ సీఎం జగన్ కు చంద్రబాబు ఫోన్ చేశారు. కానీ ఫోన్ కాల్ కు మాజీ సీఎం జగన్ అందుబాటులోకి రాలేదని చెబుతున్నారు. </p>
<p>ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. ఇక రేపు ఉదయం 11.27 గంటలకు ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు చంద్రబాబు. ప్రమాణ స్వీకారం చేయాలంటూ ఇప్పటికే చంద్రబాబుక లేఖను అందజేశారు గవర్నర్. అయితే జగన్ అందుబాటులోకి రాకపోవడంపై మిశ్రమ స్పందన వస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/former-cm-chandrababus-phone-is-not-available-to-jagan/article-1699</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/former-cm-chandrababus-phone-is-not-available-to-jagan/article-1699</guid>
                <pubDate>Tue, 11 Jun 2024 21:54:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%2825%29.jpeg"                         length="8697"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు.. జగన్ కు చంద్రబాబు వార్నింగ్..!</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>చంద్రబాబును మంగళవారం ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలపై మాట్లాడారు. తనను ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో ఇప్పుడు నిర్మాణాత్మక అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. </p>
<p>ఇక ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చి దిద్దుతామన్నారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో ఎవరూ కూడా పదవి వచ్చిందని విర్రవీగొద్దంటూ తెలిపారు. ఇక ఇదే సందర్భంగా జగన్ కు ఇన్ డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. </p>
<p>తప్పు చేసిన వారికి శిక్ష పడాలని.. లేదంటే అదే తప్పు చేయడం వారికి అలవాటుగా మారుతుందని ఆయన తెలిపారు. నా కుటుంబానికి అవమానం జరిగింది. అది కౌరవ సభ అని గౌరవ సభగా మార్చిన తర్వాతనే వస్తానని చెప్పి బయటకు వచ్చాను. ప్రజలు నా తీర్పును గౌరవించారు. కాబట్టి ప్రజలను నిలబెట్టాలి అంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-warns-jagan-that-those-who-do-wrong-must-be/article-1683"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(23).jpeg" alt=""></a><br /><p> </p>
<p>చంద్రబాబును మంగళవారం ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలపై మాట్లాడారు. తనను ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో ఇప్పుడు నిర్మాణాత్మక అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. </p>
<p>ఇక ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చి దిద్దుతామన్నారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో ఎవరూ కూడా పదవి వచ్చిందని విర్రవీగొద్దంటూ తెలిపారు. ఇక ఇదే సందర్భంగా జగన్ కు ఇన్ డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. </p>
<p>తప్పు చేసిన వారికి శిక్ష పడాలని.. లేదంటే అదే తప్పు చేయడం వారికి అలవాటుగా మారుతుందని ఆయన తెలిపారు. నా కుటుంబానికి అవమానం జరిగింది. అది కౌరవ సభ అని గౌరవ సభగా మార్చిన తర్వాతనే వస్తానని చెప్పి బయటకు వచ్చాను. ప్రజలు నా తీర్పును గౌరవించారు. కాబట్టి ప్రజలను నిలబెట్టాలి అంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు. చంద్రబాబు మాటలను బట్టి చూస్తుంటే జగన్ ను వదిలిపెట్టబోరని తెలుస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-warns-jagan-that-those-who-do-wrong-must-be/article-1683</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-warns-jagan-that-those-who-do-wrong-must-be/article-1683</guid>
                <pubDate>Tue, 11 Jun 2024 16:19:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%2823%29.jpeg"                         length="8549"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్లేటు తిప్పేసిన స్వరూపానంద స్వామి.. జగన్ పై విమర్శలు..!</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>విశాఖ కేంద్రంగా ఆశ్రమాన్ని నడిపిస్తున్న స్వరూపానంద స్వామి తాజాగా ప్లేటు ఫిరాయించేశారు. ఆయన ఎన్నికలకు ముందు జగన్ కు వంత పాడారు. జగన్ జాతకం ప్రకారం వైసీపీకి 123కి పైగా సీట్లు వస్తాయని.. అధికారంలోకి వస్తారని చెప్పారు. కానీ వైసీపీ దారుణంగా ఓడిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణమైన సీట్లు సాధించుకుంది.</p>
<p>దాంతో స్వరూపానంద స్వామి తాజాగా ప్లేటు తిప్పేశారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. వాస్తవానికి జగన్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు స్వరపానంద ఆశ్రమంలో వైసీపీ నేతలే ఎక్కువగా కనిపించారు. జగన్ ఆశ్రమానికి ఎంతో సాయం చేశారు. </p>
<p>అయినా సరే ఇప్పుడు స్వరూపానంద ఇలా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక చంద్రబాబు పెద్ద వాడు.. ఆయన కుటుంబం బాగుండాలని ఆయన రాష్ట్రాన్ని బాగా పరిపాలించాలని కోరుకుంటున్నానని తెలిపారు. తాను ఇలా చంద్రబాబును పొగడటం కొత్తేమీ కాదని.. గతంలో కూడా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/criticism-of-swarupananda-swami-jagan-who-flipped-the-plate/article-1677"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/swami-swaroopanand_v_jpg--1280x720-3g.webp" alt=""></a><br /><p> </p>
<p>విశాఖ కేంద్రంగా ఆశ్రమాన్ని నడిపిస్తున్న స్వరూపానంద స్వామి తాజాగా ప్లేటు ఫిరాయించేశారు. ఆయన ఎన్నికలకు ముందు జగన్ కు వంత పాడారు. జగన్ జాతకం ప్రకారం వైసీపీకి 123కి పైగా సీట్లు వస్తాయని.. అధికారంలోకి వస్తారని చెప్పారు. కానీ వైసీపీ దారుణంగా ఓడిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణమైన సీట్లు సాధించుకుంది.</p>
<p>దాంతో స్వరూపానంద స్వామి తాజాగా ప్లేటు తిప్పేశారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. వాస్తవానికి జగన్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు స్వరపానంద ఆశ్రమంలో వైసీపీ నేతలే ఎక్కువగా కనిపించారు. జగన్ ఆశ్రమానికి ఎంతో సాయం చేశారు. </p>
<p>అయినా సరే ఇప్పుడు స్వరూపానంద ఇలా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక చంద్రబాబు పెద్ద వాడు.. ఆయన కుటుంబం బాగుండాలని ఆయన రాష్ట్రాన్ని బాగా పరిపాలించాలని కోరుకుంటున్నానని తెలిపారు. తాను ఇలా చంద్రబాబును పొగడటం కొత్తేమీ కాదని.. గతంలో కూడా చంద్రబాబు గెలవాలని యాగాలు చేసినట్టు గుర్తు చేశారు. </p>
<p>జగన్ కొన్ని తప్పులు చేశాడని.. చెబితే వినలేదన్నారు. శ్రీశైలం కుంభాభిషేకం ఆపాలని చెబితే.. జగన్ కోర్టులను మేనేజ్ చేసి ఆ అభిషేకం చేశారు. దాంతో పాటు తిరుమల అలాగే సింహాచలంలో జరిగిన తప్పులను నేను ఎత్తి చూపాను. వద్దని చెబితే వినలేదు. అందుకే వైసీపీ ఓడిపోయింది అంటూ చెప్పారు. అయితే ఆయన ఇలా సడెన్ గా ప్లే తిప్పేయడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/criticism-of-swarupananda-swami-jagan-who-flipped-the-plate/article-1677</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/criticism-of-swarupananda-swami-jagan-who-flipped-the-plate/article-1677</guid>
                <pubDate>Tue, 11 Jun 2024 16:14:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/swami-swaroopanand_v_jpg--1280x720-3g.webp"                         length="73602"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వైఎస్ జగన్ సంచలన ట్వీట్ </title>
                                    <description><![CDATA[<p>రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ శ్రేణులు విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/ys-jagan-sensational-tweet%C2%A0/article-1326"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/jagan1.jpg" alt=""></a><br /><p>ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడక్కడా విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయి.  రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ శ్రేణులు విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. </p>
<p>టీడీపీ నేతల దాడులతో ఏపీలో భయానక వాతావరణం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ విధంగా ట్వీట్ చేశారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి.’ అని పేర్కొన్నారు. </p>
<p>అదేవిధంగా గౌరవ గవర్నర్‌ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని విన్నవించారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te" xml:lang="te">రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు,…</p>
— YS Jagan Mohan Reddy (@ysjagan) <a href="https://twitter.com/ysjagan/status/1798624761561616749?ref_src=twsrc%5Etfw">June 6, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/ys-jagan-sensational-tweet%C2%A0/article-1326</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/ys-jagan-sensational-tweet%C2%A0/article-1326</guid>
                <pubDate>Thu, 06 Jun 2024 14:14:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/jagan1.jpg"                         length="41247"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పదవులు శాశ్వతం కాదు..  ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం</title>
                                    <description><![CDATA[<ul style="list-style-type:square;">
<li><strong>ఓటమిపై జగన్ భావోద్వేగం</strong></li>
<li><strong>ఐదేళ్లు తప్ప మొత్తం ప్రతిపక్షంలో ఉన్నా</strong></li>
<li><strong>ఐదేండ్లుగా పేదవాళ్లకు అండగా ఉన్నాం</strong></li>
<li><strong>ఏం జరిగిందో అర్థం కావట్లేదు</strong></li>
<li><strong>ఏ ప్రభుత్వం చేయని పనులు చేశాం</strong></li>
<li><strong>మేనిఫెస్టో హామీలు 99 శాతం పూర్తి </strong></li>
<li><strong>కన్నీళ్లు ఆపుకుంటూ మాట్లాడిన సీఎం</strong></li>
<li><strong>ముఖ్యమంత్రి పదవికి రాజీనామా</strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/positions-are-not-permanent-we-respect-public-judgment/article-1255"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/cm-jagan.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభరం, తాడేపల్లి:</strong> ఏపీ సార్వత్రిక ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ ఫలితాలపై మంగళవారం ఆయన తాడేపల్లి కార్యాలయంలో మీడియాలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఎంతో తాపత్రయపడ్డామని వెల్లడించారు. ఎంతో చేయాలని అనుకున్నామని చెప్పారు. ఎంత మంచి పని చేసిన కూడా ఏమెందో తెలియడం లేదన్నారు. ప్రజల కష్టాలే తన కష్టాలుగా బావించానని పేర్కొన్నారు. హామీ ఇచ్చిన అన్ని సంక్షేమ పథకాలు అందించామన్నారు. గతంలో ఎప్పుడూ జరగని పని చేశామన్నారు. అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో తెలియడం లేదని భావోగ్వేగానికి గురయ్యారు. అక్కా చెల్లెళ్ల అప్యాయత ఏమైందో అర్థం కావడం లేదన్నారు. అరకోటి రైతుల ప్రేమ ఏమైందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉన్నామన్నారు. అక్కా చెల్లెళ్ల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించామని వెల్లడించారు. అమ్మఒడితో కోటి 53 లక్షల మందికి మంచి చేశామన్నారు. ఆటోలు నడుపుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనమిత్ర పథకం తీసుకువచ్చామన్నారు. కోట్ల మందికి మంచి చేసిన వారి ప్రేమ దక్కలేదన్నారు. తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చామని తెలిపారు. ఎప్పుడూ చూడని విధంగా సచివాలయంలో వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చామని గుర్తు చేశారు. ప్రజల తీర్పును సంతోషంగా తీసుకుంటాం అంటూ తెలిపారు. అన్ని రంగాల్లో మార్పు తీసుకువచ్చి పేదవాడికి అండగా ఉన్నామని, తాము అధికారంలోకి వచ్చన తర్వాత రాష్ట్రంలో ఏం జరిగిందో ఆ దేవునికి తెలుసని ఓటమిపై ఉద్వేగంతో మాట్లాడారు. సామాజిక న్యాయం అంటే ఇదని ప్రపంచానికి చూపించామన్నారు. </p>
<h5 style="text-align:justify;"><strong>ప్రజలకు ఎప్పుడూ తోడుగా ఉంటాం..</strong></h5>
<p style="text-align:justify;">ప్రజల తీర్పు తీసుకుంటామని, కానీ, మంచి చేయడానికి మాత్రం ఎప్పుడూ ప్రజలకు తోడుగా ఉంటామని స్పష్టం చేశారు. పేదవాడికి అండగా ఉండే విషయంలో వారికి ఎప్పుడూ తోడుగా ఉంటామని, తమ గళం వినిపిస్తూ వారికి అండగా నిలుస్తామని చెప్పారు. పెద్ద పెద్ద వాళ్ల కూటమి ఇది. ఢిల్లీని శాసించే వారి కూటమి ఇది.. ఈ కూటమిలో ఉన్న బీజేపీకి, టీడీపీకి, పవన్ కల్యాణ్‌కు, వారి గొప్ప విజయానికి అభినందనలు తెలియజేశారు. తన ప్రతి కష్టంలో తోడుగా, అండగా నిలబడిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, వాలంటీర్‌కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన స్టార్ క్యాంపెయినర్‌కు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ ఐదు సంవత్సరాలు తప్ప, తన రాజకీయ జీవితమంతా ప్రతిపక్షంలో గడిపానని, రాజకీయ జీవితంలో ఎవరూ చూడని కష్టాలను భరించానని ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు అంతకన్నా ఏమన్నా ఎక్కువ కష్టాలు పెట్టినా, భరించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. </p>
<h5 style="text-align:justify;"><strong>సీఎం పదవికి రాజీనామా</strong></h5>
<p style="text-align:justify;">ముఖ్యమంత్రి పదవికి జగన్‌మోహన్ రెడ్డి రాజీనామా చేశారు. విజయవాడ రాజ్‌భవన్‌లోని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు తన రాజీనామా లేఖను పంపారు. ఈ ఫలితాల్లో కూటమి విజయ ఢంకా మోగించడంతో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటు గవర్నమెంట్‌లోకి వచ్చిన వారికి అభినందనలు తెలియజేశారు జగన్</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/positions-are-not-permanent-we-respect-public-judgment/article-1255</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/positions-are-not-permanent-we-respect-public-judgment/article-1255</guid>
                <pubDate>Tue, 04 Jun 2024 20:12:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/cm-jagan.jpg"                         length="17731"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వైసీపీ ఓటమికి కారణాలు ఇవే..!</title>
                                    <description><![CDATA[<ul style="list-style-type:square;">
<li><span style="color:rgb(224,62,45);"><strong>సంక్షేమం తప్ప అభివృద్ధి ఏది..?</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>రెడ్లలో తీవ్ర అసంతృప్తి</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>రాజధాని లేకపోవడం మైనస్</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>చంద్రబాబు, పవన్‌ను వ్యక్తిగతంగా అవమానించడం</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>వలంటరీ వ్యవస్థతో కేడర్ డీలా</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/these-are-the-reasons-for-ycps-defeat/article-1247"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/jagan.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, విజయవాడ: </strong> వైసీపీకి ఘోరమైన దెబ్బ పడింది. ఇప్పటి వరకు వైసీపీ చరిత్రలోని లేని విధంగా దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. గత ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ సీట్లతో అధికారాన్ని సింగిల్ గా చేజిక్కించుకున్న వైసీపీ.. ఈ ఎన్నికల్లో మాత్రం కనీవినీ ఎరగని రీతిలో ఓటమి పాలైంది. ఓటమి అంటే అది మామూలు ఓటమి కాదు.. ఇంత దారుణంగా ప్రజలు ఇప్పటి వరకు ఏ అధికార పార్టీని వ్యతిరేకించలేదేమో. అంత ఘోరంగా ఓడిపోయింది వైసీపీ. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి వైసీపీని ఇంత దారుణంగా ప్రజలు వ్యతిరేకించడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.</p>
<h5 style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>సంక్షేమమే.. అభివృద్ధి లేదు..</strong></span></h5>
<p style="text-align:justify;">జగన్ ఐదేండ్ల పాలనలో చూసుకుంటే ఎక్కువగా సంక్షేమం మీదనే దృష్టి పెట్టారు. అంతే తప్ప అభివృద్ధిని ఎక్కడా చూపించలేకపోయారు. పైగా ఏపీకి రాజధాని లేకుండా చేశాడనే అపవాదును కూడా మూటగట్టుకున్నారు. సంక్షేమ పథకాలతో ప్రజల అకౌంట్లలో నేరుగా డబ్బులు వేస్తే వాళ్లు ఓట్లేస్తారని అనుకోవడం అవివేకమే అవుతుంది. అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమమే అంటే ఎవరూ పట్టించుకోరు. అందుకే జగన్ ఓటమిలో ఇది కీలక పాత్ర పోషించింది. </p>
<h5 style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>చంద్రబాబు, పవన్ కు అవమానాలు..</strong></span></h5>
<p style="text-align:justify;">వైసీపీ హయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కు దారుణమైన అవమానాలు జరిగాయి. అవి ప్రజల్లో వారికి సానుభూతిని బాగా పెంచాయి. మరీ ముఖ్యంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానించడం, పవన్ కల్యాణ్‌ ను పదే పదే మూడు పెళ్లిళ్లు అంటూ వైసీపీ మంత్రులు, నేతలు సెటైర్లు వేయడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకువచ్చింది. అందుకే ఈ ఎన్నికల్లో వైసీపీకి ఆ ఎఫెక్ట్ పడింది.</p>
<h5 style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>రాజధాని లేకపోవడం..</strong></span></h5>
<p style="text-align:justify;">ఏపీలో ప్రధానంగా రాజధాని చుట్టే ఈ ఐదేండ్లు రాజకీయాలు నడిచాయి. చంద్రబాబు అమరావతిని రాజధాని చేస్తే.. జగన్ దాన్ని రద్దు చేయడం తీవ్ర విమర్శలకు తావు తీసింది. అంతే కాకుండా మూడు రాజధానులు అంటూ చట్టం చేయడం.. అది కోర్టులో నిలబడకపోవడంతో.. అసలు ఏపీకి రాజధాని అనేది లేకుండా జగనే చేశాడు అని ప్రతిపక్షాలు బలంగా ప్రచారం చేశాయి. ప్రజల్లో ఇది బాగా ప్రభావం చూపించి చివరకు జగన్ ఓటమికి కారణం అయింది.</p>
<h5 style="text-align:justify;"><strong><span style="color:rgb(224,62,45);">రెడ్లలో అసంతృప్తి..</span></strong></h5>
<p style="text-align:justify;">ఏపీలో మద్యం షాపులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం వల్ల ఒక సామాజిక వర్గం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా వైసీపీకి మొదటి నుంచి అండగా ఉంటున్న రెడ్డి సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టాడు జగన్. మూడు రాజధానుల పేరుతో రియల్ ఎస్టేట్ ను పడగొట్టాడు. దాంతో రెడ్డి సామాజిక వర్గం తీవ్రంగా జగన్ ను వ్యతిరేకించింది. అంతే కాకుండా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల నినాదం అందుకుని పార్టీలో, ప్రభుత్వంలో రెడ్ల ప్రాధాన్యతను తగ్గించడంతో వారంతా వ్యతిరేకంగా మారారు.</p>
<h5 style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>కేడర్ లో ఆగ్రహం..</strong></span></h5>
<p style="text-align:justify;">జగన్ అంటే చాలా మంది కేడర్ కు పిచ్చి ఉండేది. ఒకప్పుడు జగన్ కోసం టీడీపీ నేతలతో కొట్లాడి తలలు పగలగొట్టుకున్న కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. అయితే జగన్ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేడర్ ను అస్సలు పట్టించుకోలేదు. వలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి కేడర్ ను నీరుగార్చారు. గ్రామాల్లో వైసీపీ కార్యకర్తల్లో ఇది తీవ్రంగా వ్యతిరేకతను తీసుకొచ్చింది. దాంతో వారంతా ఈ సారి గట్టిగా పోరాడలేదు. అందుకే ఈ ఎన్నికల్లో వైసీపీకి దారుణమైన దెబ్బ పడింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/these-are-the-reasons-for-ycps-defeat/article-1247</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/these-are-the-reasons-for-ycps-defeat/article-1247</guid>
                <pubDate>Tue, 04 Jun 2024 17:00:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/jagan.jpg"                         length="21294"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గంటన్నర వరకు టెన్షన్ వద్దు.. వైసీపీ నేతలకు ఆరా మస్తాన్ భరోసా!</title>
                                    <description><![CDATA[<p>ఏడో విడత పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలై పార్టీల వారిగా సీట్లను ప్రకటించాయి. పలాన పార్టీ అధికారంలోకి రాబోతుందని, ఇంకో పార్టీ వెనకంజలో ఉంటుందని జోస్యం చెప్పాయి.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/ara-mastan-assured-the-ysrcp-leaders-on-the-results/article-1195"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/aara-masthan.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, విజయవాడ:</strong>  ఏడో విడత పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలై పార్టీల వారిగా సీట్లను ప్రకటించాయి. పలాన పార్టీ అధికారంలోకి రాబోతుందని, ఇంకో పార్టీ వెనకంజలో ఉంటుందని జోస్యం చెప్పాయి. ఇదే మాదిరిగా హైదరాబాద్‌కు చెందిన ఆరా మస్తాన్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌ను రిలీజ్ చేస్తూ ఏపీలో రెండోసారి వైసీపీనే అధికారం చేపట్టబోతుందని, జగన్ ప్రమాణస్వీకారం చేయడం ఖాయం అంటూ ప్రకటించింది. వైసీపీకి 94 నుంచి 104 సీట్లు పక్కాగా వస్తాయని తెలిపింది. టీడీపీ కూటమికి 71 నుంచి 81 స్థానాలు వస్తాయని పేర్కొంది. అయితే నేడు వెలుబడుతున్న ఫలితాలు అందుకు భిన్నంగా వస్తున్నాయి. ఉదయం 11 గంటల సమయానికే టీడీపీ కూటమి అధికారం చేపట్టే మ్యాజిక్ ఫిగర్‌ను క్రాస్ చేసింది. టీడీపీ 132, జనసేప 19, బీజేపీ 7, వైసీపీ 17 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థులు ఓటమిని అంగీకరిస్తూ కౌంటింగ్ కేంద్రాల నుంచి ఇంటి బాటపడుతున్నారు. ఇదే సమయంలో ఆరా మస్తాను నుంచి ఓ ప్రకటన వెలుబడింది. ఫలితాలు అప్పుడే ముగిసిపోలేదని.. మరో గంటన్నర ఓపిక పట్టండి అంటూ తెలిపింది. ఆరా మస్తాన్ ప్రకటనపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ మొదలయ్యాయి. </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/ara-mastan-assured-the-ysrcp-leaders-on-the-results/article-1195</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/ara-mastan-assured-the-ysrcp-leaders-on-the-results/article-1195</guid>
                <pubDate>Tue, 04 Jun 2024 11:32:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/aara-masthan.jpg"                         length="20801"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        