<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/telangana-elections/tag-126" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>telangana elections - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/126/rss</link>
                <description>telangana elections RSS Feed</description>
                
                            <item>
                <title>రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. ఇకపై వాటిని పొందవచ్చు? </title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలిపారు. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కావడంతో రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు పరిచే విధానంపై అలాగే రాష్ట్ర సుపరిపాలనపై దృష్టి పెట్టబోతున్నారని తెలుస్తుంది. అయితే తాజాగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. </p>
<p>  </p>
<p>సాధారణంగా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారందరూ కూడా రేషన్ కార్డును కలిగి ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ రేషన్ కార్డు ద్వారా ఇప్పటికే మనం ప్రభుత్వ దుకాణం నుంచి బియ్యం, చక్కెర, గోధుమలు వంటి వాటిని సబ్సిడీ కింద తక్కువ ధరలో పొందుతున్నారు. అయితే ఇకపై మరికొన్ని వస్తువులను అదనంగా సబ్సిడీ కింద తక్కువ ధరకే తీసుకొని అవకాశాన్ని కల్పించారు. </p>
<p>  </p>
<p>ప్రస్తుతం బియ్యంతో పాటు చక్కెర మరికొన్ని ప్రాంతాలలో గోధుమలను తక్కువ ధరలకి కొనుగోలు చేస్తున్నారు. ఇవే కాకుండా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/cm-revanth-gave-good-news-to-the-ration-card-holders/article-180"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img_20240515_154041_(700_x_400_pixel).jpg" alt=""></a><br /><p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలిపారు. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కావడంతో రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు పరిచే విధానంపై అలాగే రాష్ట్ర సుపరిపాలనపై దృష్టి పెట్టబోతున్నారని తెలుస్తుంది. అయితే తాజాగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. </p>
<p> </p>
<p>సాధారణంగా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారందరూ కూడా రేషన్ కార్డును కలిగి ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ రేషన్ కార్డు ద్వారా ఇప్పటికే మనం ప్రభుత్వ దుకాణం నుంచి బియ్యం, చక్కెర, గోధుమలు వంటి వాటిని సబ్సిడీ కింద తక్కువ ధరలో పొందుతున్నారు. అయితే ఇకపై మరికొన్ని వస్తువులను అదనంగా సబ్సిడీ కింద తక్కువ ధరకే తీసుకొని అవకాశాన్ని కల్పించారు. </p>
<p> </p>
<p>ప్రస్తుతం బియ్యంతో పాటు చక్కెర మరికొన్ని ప్రాంతాలలో గోధుమలను తక్కువ ధరలకి కొనుగోలు చేస్తున్నారు. ఇవే కాకుండా మరికొన్ని సరుకులను కూడా అదనంగా సబ్సిడీ ద్వారా తీసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ఏ ఏ వస్తువులను రేషన్ కార్డు ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు అనే విషయాలను త్వరలోనే తెలియజేయనున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/cm-revanth-gave-good-news-to-the-ration-card-holders/article-180</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/cm-revanth-gave-good-news-to-the-ration-card-holders/article-180</guid>
                <pubDate>Wed, 15 May 2024 15:43:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img_20240515_154041_%28700_x_400_pixel%29.jpg"                         length="90101"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణలో రెండు వారాలపాటు థియేటర్స్ బంద్.. నష్టాలే కారణమా? </title>
                                    <description><![CDATA[<p>ఒకప్పుడు సినిమా అంటే పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేవారు కానీ ఇప్పుడు మాత్రం సినిమాలను చూడటానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో థియేటర్ యాజమాన్యం భారీ స్థాయిలో నష్టాలను చవి చూస్తుందని తెలుస్తోంది. అయితే తాజాగా తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యం ఊహించని నిర్ణయం తీసుకుంది. </p>
<p>  </p>
<p>నేటి నుంచి తెలంగాణలో రెండు వారాలపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. థియేటర్ ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోయిందని తద్వారా నష్టాలు అధికంగా వస్తున్నటువంటి తరుణంలో రెండు వారాలపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నింటినీ క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధంగా ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడంతో తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఆర్థిక ఇబ్బందుల కారణంగానే థియేటర్లను మూసి వేస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించారు. </p>
<p>  </p>
<p>ఇక ఈ విషయంపై నిర్మాతలు స్పందించి థియేటర్ అద్దెలను పెంచి యాజమాన్యులను ఆదుకోవాలని కోరారు. అయితే థియేటర్ ఆక్యుఫెన్సీ విషయంలో మార్పులు కనుక చోటుచేసుకుని పరిస్థితిలో అనుకూలిస్తే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/movies/is-the-loss-due-to-theater-bandh-for-two-weeks/article-178"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img_20240515_152830_(700_x_400_pixel).jpg" alt=""></a><br /><p>ఒకప్పుడు సినిమా అంటే పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేవారు కానీ ఇప్పుడు మాత్రం సినిమాలను చూడటానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో థియేటర్ యాజమాన్యం భారీ స్థాయిలో నష్టాలను చవి చూస్తుందని తెలుస్తోంది. అయితే తాజాగా తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యం ఊహించని నిర్ణయం తీసుకుంది. </p>
<p> </p>
<p>నేటి నుంచి తెలంగాణలో రెండు వారాలపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. థియేటర్ ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోయిందని తద్వారా నష్టాలు అధికంగా వస్తున్నటువంటి తరుణంలో రెండు వారాలపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నింటినీ క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధంగా ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడంతో తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఆర్థిక ఇబ్బందుల కారణంగానే థియేటర్లను మూసి వేస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించారు. </p>
<p> </p>
<p>ఇక ఈ విషయంపై నిర్మాతలు స్పందించి థియేటర్ అద్దెలను పెంచి యాజమాన్యులను ఆదుకోవాలని కోరారు. అయితే థియేటర్ ఆక్యుఫెన్సీ విషయంలో మార్పులు కనుక చోటుచేసుకుని పరిస్థితిలో అనుకూలిస్తే తప్పకుండా థియేటర్లను తిరిగి ప్రారంభిస్తామని థియేటర్ యాజమాన్యం వెల్లడించింది. అయితే సినిమాలు విడుదలైన కొద్ది రోజులకే ఓటీటీలలోకి అందుబాటులోకి రావటం కూడా అందుకు ఒక కారణం కావచ్చు అని తెలుస్తుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Movies</category>
                                    

                <link>https://www.vishvambhara.com/movies/is-the-loss-due-to-theater-bandh-for-two-weeks/article-178</link>
                <guid>https://www.vishvambhara.com/movies/is-the-loss-due-to-theater-bandh-for-two-weeks/article-178</guid>
                <pubDate>Wed, 15 May 2024 15:30:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img_20240515_152830_%28700_x_400_pixel%29.jpg"                         length="53415"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ చేసిన కేసీఆర్.. గెలుపే లక్ష్యంగా? </title>
                                    <description><![CDATA[<p>తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఈ ఎన్నికలు ముగియగానే తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ బీజేపీ, బిఆర్ఎస్ మూడు పార్టీలు కూడా త్వరలోనే జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/kcr-is-aiming-to-win-the-graduate-mlc-elections/article-162"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img_20240514_184809_(700_x_400_pixel).jpg" alt=""></a><br /><p>తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఈ ఎన్నికలు ముగియగానే తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ బీజేపీ, బిఆర్ఎస్ మూడు పార్టీలు కూడా త్వరలోనే జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఈ ఎన్నికలలో కూడా తమ పార్టీనే సత్తా చాటాలని మూడు పార్టీలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నాయి. </p>
<p> </p>
<p>ఇప్పటికే మూడు పార్టీలు కూడా అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి నుంచి బరిలోకి దిగారు. ఇండిపెండెంట్‌గా అశోక్(అశోక్ సర్) అనే వ్యక్తి పోటీ పడుతున్నారు. అయితే ఎలాగైనా ఈ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పని చేస్తున్నాయి. </p>
<p> </p>
<p>ఇకపోతే పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయిన వెంటనే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గ్రాడ్యుయేట్ ఎన్నికలపై దృష్టి సారించారు. నల్గొండ- ఖమ్మం- వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ మూడు జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో ఈయన రేపు అనగా బుధవారం సమావేశం కాబోతున్నారు. ఇక ఈ భేటీలో భాగంగా మూడు జిల్లాలలో పార్టీ ప్రధాన నాయకులు ఎవరు మిస్ కాకూడదని అలాగే ప్రస్తుత రాజకీయాలపై కూడా చర్చలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/kcr-is-aiming-to-win-the-graduate-mlc-elections/article-162</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/kcr-is-aiming-to-win-the-graduate-mlc-elections/article-162</guid>
                <pubDate>Tue, 14 May 2024 18:55:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img_20240514_184809_%28700_x_400_pixel%29.jpg"                         length="58360"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ కి 12 నుంచి 14 సీట్లు ఖాయం... ధీమా వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం! </title>
                                    <description><![CDATA[<p>తెలంగాణలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై అధికార కాంగ్రెస్ పార్టీ చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-deputy-cm-expressed-confidence-that-12-to-14-seats/article-160"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img_20240514_183557_(700_x_400_pixel).jpg" alt=""></a><br /><p>తెలంగాణలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై అధికార కాంగ్రెస్ పార్టీ చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో ఏకంగా 12 నుంచి 14 సీట్లు కైవసం చేసుకుంటుంది అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. భట్టి విక్రమార్క తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలో దత్తాత్రేయ దేవాలయం మూడో వార్షికోత్సవంలో పాల్గొన్నారు.</p>
<p>ఈ వార్షికోత్సవంలో పాల్గొన్నటువంటి ఈయన ఇటీవల జరిగిన ఎన్నికల గురించి మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ పాలన చూసి ప్రజలందరూ కూడా తమకే ఓట్లు వేశారని ఈయన ధీమా వ్యక్తం చేశారు అంతేకాకుండా రాహుల్ గాంధీ చేసినటువంటి బస్సు యాత్ర, పాదయాత్రతో కూటమికి భయం ఏర్పడిందని తెలిపారు. </p>
<p>ఇక ప్రజలను ఎన్నో ప్రలోభాలకు గురిచేసి, వారిని భయపెట్టినప్పటికీ ప్రజలందరూ కూడా చాలా ధైర్యంగా కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేశారని స్పష్టంగా తెలుస్తోంది అంటూ ఈ సందర్భంగా విక్రమార్క వెల్లడించారు. ఇక జూన్ 4వ తేదీ వెళ్లడయ్యే ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అత్యధిక లోక్ స్థానాలను కైవసం చేసుకుంటుంది అంటూ ఈయన ధీమా వ్యక్తం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-deputy-cm-expressed-confidence-that-12-to-14-seats/article-160</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-deputy-cm-expressed-confidence-that-12-to-14-seats/article-160</guid>
                <pubDate>Tue, 14 May 2024 18:40:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img_20240514_183557_%28700_x_400_pixel%29.jpg"                         length="70963"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        