<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/latest-news/tag-1221" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>latest news - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1221/rss</link>
                <description>latest news RSS Feed</description>
                
                            <item>
                <title>చండూరులో ఘనంగా ABVP  76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>క్షణం క్షణం మా కణం కణం భారత మాత కే సమర్పణం</strong></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/abvp-grandly-celebrates-76th-foundation-day/article-2708"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-09-at-14.45.05.jpeg" alt=""></a><br /><p> <br />చండూరు, విశ్వంభర- అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP  76 వ ఆవిర్భావ దినోత్సవం ను పురస్కరించుకుని  ABVP ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది   ఈ కార్యక్రమంలో ABVP నాయకులు భూతరాజు గణేష్  మాట్లాడుతూ విద్యార్థి శక్తి జాతీయ శక్తి అని 1949 జులై 9 ఢిల్లీ యూనివర్సిటీ లో ఏర్పాడి నేడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘంగా నిలిచింది అని విద్యార్థుల సమస్యలే ఏ జెండా గా పని చేస్తూ జాతీయ పునర్నిర్మాణంమే ధ్యేయంగా క్షణం క్షణం మా కణం కణం భారత మాత కే సమర్పణం అనే నినాదంతో పని చేస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో. వంశీ , మల్లేష్,శ్రీకాంత్ , భరత్, భాను, అనిల్,రాకేష్,శ్రీకాంత్, మణి , రాము, తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/abvp-grandly-celebrates-76th-foundation-day/article-2708</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/abvp-grandly-celebrates-76th-foundation-day/article-2708</guid>
                <pubDate>Wed, 10 Jul 2024 13:10:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-09-at-14.45.05.jpeg"                         length="186758"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మమ్మల్ని తిట్టించే బదులు చంపేయండి: ముద్రగడ</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>పవన్ చేతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు</strong></li>
<li><strong>కాపులకు రిజర్వేషన్ సాధించాలి</strong></li>
<li><strong>కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి డిమాండ్ </strong></li>
<li><strong>పవన్ అభిమానులు దుర్భాషలాడుతున్నారంటూ ఆరోపణ</strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/instead-of-insulting-us-kill-us-mudragada/article-2228"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/mudragada-padmanabham-respectful-retort-to-pawan_b_2006230531.jpg" alt=""></a><br /><p>ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని చెప్పి మాట నిలబెట్టుకున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పవన్, జనసేన అభిమానులు దుర్భాషలాడుతూ ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మమ్మల్ని తిట్టించే బదులు మా కుటుంబంలో ఏడుగురం ఉన్నాం.. అందరినీ చంపేయండి..’’ అని అన్నారు. </p>
<p>‘‘మేము అనాథలం ఎవరు అడ్డుకోరు.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు వదిలేశారు.. పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు వదిలేసి ప్రజాసేవ చేయాలి.. నేను ఒత్తిడి చేసి నా పేరు త్వరగా మార్చమని కోరాను.. నా సవాల్‌కు కట్టుబడి నా పేరు మార్చుకున్నా. పౌర్ణమి తర్వాత అమావాస్య కూడా వస్తుంది అది గుర్తు పెట్టుకోవాలి. వైసీపీ సానుభూతిపరుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. వెంటనే వారిని ఆపాలి. నేను చేతకాని వాడిని. అసమర్థుడిని కాబట్టి పవన్ కళ్యాణ్‌ను ఉద్యమం చేయాలని కోరాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పవన్ కల్యాణ్ చేతుల్లో ఉన్నందున. ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలి’’ అంటూ ముద్రగడ పద్మనాభరెడ్డి పిలుపునిచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/instead-of-insulting-us-kill-us-mudragada/article-2228</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/instead-of-insulting-us-kill-us-mudragada/article-2228</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 14:34:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/mudragada-padmanabham-respectful-retort-to-pawan_b_2006230531.jpg"                         length="99059"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భారత్-పాక్ ప్రత్యక్ష చర్చలకు మద్దతిస్తాం: అమెరికా</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>అమెరికా, పాక్ మధ్య ఉమ్మడి ప్రయోజనాలు</strong></li>
<li><strong>పాక్‌ అగ్రనాయకులతో నిరంతరం సంప్రదింపులు</strong></li>
<li><strong>విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వెల్లడి</strong></li>
<li><strong>ఉగ్రవాదం వీడే వరకు చర్చలకు తావులేదంటున్న భారత్ </strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/international/america-supports-india-pak-direct-talks/article-2204"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-21-091203.jpg" alt=""></a><br /><p>భారత్, పాకిస్థాన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలకు తాము మద్దతిస్తామని అమెరికా ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను ప్రస్తావించారు. భారత్, పాక్ రెండింటితోనూ బంధానికి అమెరికా విలువనిస్తోందని తెలిపారు.  ప్రాంతీయ భద్రతకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో అమెరికా, పాక్ మధ్య ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఉగ్రవాద నిరోధక చర్యలు సైతం అందులో భాగమేనని మాథ్యూమిల్లర్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు పాక్‌ అగ్రనాయకులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని చెప్పారు. </p>
<p>ఇదిలా ఉండగా, పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే విధానాన్ని పాక్‌కు భారత్‌ సూచనలు చేస్తోంది. ఆ తర్వాతే ఇరు దేశాల మధ్య చర్చలు, సత్సంబంధాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అయినా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్ భద్రతకు ముప్పు తలపెట్టే కుటిల యత్నాలను ఆపడంలేదు. ఇలా ఓవైపు హింసను ప్రోత్సహిస్తూ మరోవైపు చర్చలకు పిలిస్తే తాము అంగీకరించేది లేదని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని వీడే వరకు చర్చలకు తావు లేదని తేల్చిచెప్పింది.</p>]]></content:encoded>
                
                                                            <category>International</category>
                                    

                <link>https://www.vishvambhara.com/international/america-supports-india-pak-direct-talks/article-2204</link>
                <guid>https://www.vishvambhara.com/international/america-supports-india-pak-direct-talks/article-2204</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 09:14:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-21-091203.jpg"                         length="67769"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బాంబే ఐఐటీలో రామాయణాన్ని అపహాస్యం చేసేలా నాటక ప్రదర్శన...యాజమాన్యం సీరియస్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><strong>విశ్వంభర, ముంబాయి: </strong>బాంబే ఐఐటీలో వివాదస్పదమైన సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు ప్రదర్శించిన రామాయణ స్కిట్ అపహాస్యం చేసేలా ఉందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో యాజమాన్యం వారిపై చర్యలు తీసుకుంది. ఒక్కో విద్యార్థికి రూ. 1.20లక్షల చొప్పున జరిమానా విధించింది.</p>
<p style="text-align:justify;">పూర్తి వివరాల్లోకి వెళితే... ఈ ఏడాది మార్చి నెలాఖరున ఐఐటీ బాంబేలో వార్షిక ఆర్ట్స్ ఫెస్టివల్ జరిగింది. ఇందులో కొందరు విద్యార్ధులు రాహోవన్ పేరుతో ఓ నాటకాన్ని ప్రదర్శించారు. అయితే అందులో విద్యార్థులు ఉపయోగించిన భాష, హావభావాలు అనుచితంగా ఉండటంతో పాటు అందులో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణ పేర్లను నేరుగా ఉపయోగించనప్పటికీ...అరణ్యవాసంలోని కొన్ని ఘట్టాలను వాడుకొని స్కిట్ వేశారు.</p>
<p style="text-align:justify;">అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, స్కిట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. పవిత్ర రామాయణాన్ని కించపర్చారని, సంప్రదాయాలను మంట గలిపారని ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో యాజమాన్యం సీరియస్ యాక్షన్ తీసుకుని విద్యార్థులకు జరిమానా విధించింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/drama-show-mocking-ramayana-at-bombay-iit-is-serious/article-2151"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/a00.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, ముంబాయి: </strong>బాంబే ఐఐటీలో వివాదస్పదమైన సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు ప్రదర్శించిన రామాయణ స్కిట్ అపహాస్యం చేసేలా ఉందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో యాజమాన్యం వారిపై చర్యలు తీసుకుంది. ఒక్కో విద్యార్థికి రూ. 1.20లక్షల చొప్పున జరిమానా విధించింది.</p>
<p style="text-align:justify;">పూర్తి వివరాల్లోకి వెళితే... ఈ ఏడాది మార్చి నెలాఖరున ఐఐటీ బాంబేలో వార్షిక ఆర్ట్స్ ఫెస్టివల్ జరిగింది. ఇందులో కొందరు విద్యార్ధులు రాహోవన్ పేరుతో ఓ నాటకాన్ని ప్రదర్శించారు. అయితే అందులో విద్యార్థులు ఉపయోగించిన భాష, హావభావాలు అనుచితంగా ఉండటంతో పాటు అందులో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణ పేర్లను నేరుగా ఉపయోగించనప్పటికీ...అరణ్యవాసంలోని కొన్ని ఘట్టాలను వాడుకొని స్కిట్ వేశారు.</p>
<p style="text-align:justify;">అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, స్కిట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. పవిత్ర రామాయణాన్ని కించపర్చారని, సంప్రదాయాలను మంట గలిపారని ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో యాజమాన్యం సీరియస్ యాక్షన్ తీసుకుని విద్యార్థులకు జరిమానా విధించింది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/drama-show-mocking-ramayana-at-bombay-iit-is-serious/article-2151</link>
                <guid>https://www.vishvambhara.com/national/drama-show-mocking-ramayana-at-bombay-iit-is-serious/article-2151</guid>
                <pubDate>Thu, 20 Jun 2024 12:04:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/a00.jpg"                         length="21309"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఘన విజయం</title>
                                    <description><![CDATA[<p>మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌  ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్‌ రెడ్డి 111 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/brss-big-win-in-mahbubnagar-mlc-by-election/article-1136"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/mlc-1-1.jpg" alt=""></a><br /><p>సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌  ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్‌ రెడ్డి 111 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందడం విశేషం. </p>
<p>బీఆర్‌ఎస్‌ తరఫున నవీన్‌కుమార్‌ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మన్నె జీవన్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్‌ బరిలో నిలిచారు. ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది. మొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. పార్టీ వారీగా బీఆర్ఎస్ 763, కాంగ్రెస్, 652, స్వతంత్ర అభ్యర్థికి ఒక ఓటు పోలయ్యాయి.</p>
<p>ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారారు. అనంతరం ఆయన కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో మార్చి 28వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుతో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు మిన్నంటాయి.</p>
<p>కాగా, తాజాగా ఎమ్మెల్సీ స్థానం గెలుపుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్ కుమారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ గెలుపు తమ బాధ్యతలను మరింత పెంచిందన్నారు. ఈ విజయం మరిన్ని విజయాలకు దారితీస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపునకు శ్రమించిన బీఆర్ఎస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/brss-big-win-in-mahbubnagar-mlc-by-election/article-1136</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/brss-big-win-in-mahbubnagar-mlc-by-election/article-1136</guid>
                <pubDate>Sun, 02 Jun 2024 10:40:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/mlc-1-1.jpg"                         length="107584"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర</title>
                                    <description><![CDATA[<p>ఆయిల్ మార్కెటింగ్ పెట్రోలియం కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ ధరను రూ.72 తగ్గించాయి. ఈ మార్పు కేవలం వాణిజ్య సిలిండర్లలో మాత్రమే జరిగింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ పాత ధరకే అందుబాటులో ఉంటుంది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/reduced-commercial-gas-cylinder-price/article-1077"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/gas.jpg" alt=""></a><br /><p>లోక్‌సభ ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో చమురు సంస్థలు శనివారం నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి. ఆయిల్ మార్కెటింగ్ పెట్రోలియం కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ ధరను రూ.72 తగ్గించాయి. ఈ తగ్గింపు ధరతో హైదరాబాద్‌లో 19 కేజీల సిలిండర్ ధర రూ.1903గా ఉంది. ఇవాళ (జూన్ 1) నుంచి ఢిల్లీలో రూ.69.50, కోల్‌కతాలో రూ.72, ముంబైలో రూ.69.50, చెన్నెలో రూ.70.50 చొప్పున ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింది.</p>
<p>డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ పాత ధరకే అందుబాటులో ఉంటుంది. 2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 స్థానాలకు ఈరోజు (జూన్ 1) ఓటింగ్ ప్రారంభం కానుంది. ఇంతకు ముందు కూడా 19 కిలోల వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు శుభవార్త వచ్చింది. ఈరోజు నుంచి ఈ బ్లూ సిలిండర్ ఢిల్లీలో రూ.1745.50కి బదులుగా రూ.1676.00కి అందుబాటులో ఉంటుంది.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/reduced-commercial-gas-cylinder-price/article-1077</link>
                <guid>https://www.vishvambhara.com/national/reduced-commercial-gas-cylinder-price/article-1077</guid>
                <pubDate>Sat, 01 Jun 2024 07:53:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/gas.jpg"                         length="67162"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        