<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/vishvambhara/tag-1184" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>vishvambhara - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1184/rss</link>
                <description>vishvambhara RSS Feed</description>
                
                            <item>
                <title>అటవీ అమరవీరులకు అండగా తెలంగాణ సర్కారు : మంత్రి కొండా సురేఖ</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="background-color:rgb(255,255,255);color:rgb(224,62,45);"><strong>అటవీ సంరక్షణలో ఫారెస్ట్ పోలీసులదే కీలక పాత్ర</strong></span></li>
<li><span style="background-color:rgb(255,255,255);color:rgb(224,62,45);"><strong>రాష్ట్ర పోలీసులకి ఏ బెనిఫిట్స్ వస్తాయో, ఫారెస్ట్ పోలీసులకి అవి అందేలా చూస్తా</strong></span></li>
<li><span style="background-color:rgb(255,255,255);color:rgb(224,62,45);"><strong>అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి </strong></span></li>
<li><span style="background-color:rgb(255,255,255);color:rgb(224,62,45);"><strong>ఫారెస్టు అధికారులపై దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవు.. </strong></span></li>
<li><span style="background-color:rgb(255,255,255);color:rgb(224,62,45);"><strong>జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ. </strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/telangana-government-supports-forest-martyrs/article-6459"><img src="https://www.vishvambhara.com/media/400/2025-09/ssvid.net--mega-blast-announcement-vishwambhara-megastar-chiranjeevi-trisha_1080p.326.still001.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><em><strong>విశ్వంభర,హైదరాబాద్ : </strong></em></span>అటవీ అమరవీరులకు తెలంగాణ సర్కారు తో పాటు ,ఈ శాఖ మంత్రిగా నేను కూడా అండగా నిలుస్తామని <span style="color:rgb(0,0,0);"><strong>రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ</strong></span> పేర్కొన్నారు. జాతీయ‌ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భముగా హైదరబాద్ బ‌హుదుర్ పుర‌లోని నెహ్రూ జూ పార్కులో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ  సందర్భముగా  అమరవీరుల స్మారక చిహ్నం కు ఫారెస్టు అధికారులు, సిబ్బంది కలిసి  పుష్పాంజ‌లి ఘ‌టించి, నివాళుల‌ర్పించారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ అట‌వీ సంప‌ద‌ను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాల‌ర్పించి వీర‌మ‌ర‌ణం పొందిన అట‌వీ సిబ్బంది త్యాగాలు వృధా కానివ్వకుండా, వారి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నారని కొనియాడారు.అటవీ సంరక్షణలో ఫారెస్ట్ పోలీసులదే కీలక పాత్ర అని, విధి నిర్వహ‌ణ‌లో అట‌వీ సిబ్బంది అప్రమ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. విధి నిర్వహ‌ణ‌లో 1984వ సంవత్సరం నుండి ఇప్పటివరకు మన రాష్ట్రంలో 22 మంది తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోవ‌డం చాలా బాధక‌రమ‌న్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన కుటుంబాలకు ప్రభుత్వం అండ‌గా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా అట‌వీ శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం అన్ని ర‌కాల స‌హాయ స‌హ‌కారాలు అందిస్తుందని చెప్పారు. అట‌వీ సంప‌ద‌ను ర‌క్షించేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అట‌వీ శాఖ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని అభినందించారు. అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని మంత్రి సురేఖ‌ పిలుపునిచ్చారు. ఇక సుమారు 300 ఏళ్ల‌ క్రితం (1,730 సంవ‌త్స‌రంలో) రాజస్థాన్ రాష్ట్రంలోని కేజ్రలీ గ్రామంలోని బిష్ణోయి తెగకు చెందిన 360 మంది కేజ్రలీ చెట్లు కాపాడే క్ర‌మంలో తమ ప్రాణాలు త్యాగం చేశారని మంత్రి సురేఖ గుర్తు చేశారు. ఈ సంఘటనకు గుర్తుగా, విధి నిర్వహణలో ధైర్య, సాహసాలు ప్రదర్శించి అమరులైన అటవీ శాఖ ఉద్యోగుల త్యాగం చిరస్మరణీయం చేయ‌డానికి, ఏటా దేశవ్యాప్తంగా సెప్టెంబరు 11న “అటవీ అమర వీరుల సంస్మరణ దినోత్స‌వాన్ని” జరుపుకుంటున్నామన్నారు. 1984 నుంచి ఇప్పటివరకు మన రాష్ట్రంలో 22 మంది అటవీ అధికారులు విలువైన అటవీ సంపదను కాపాడే క్ర‌మంలో త‌మ ప్రాణాల‌ను సైతం త్యాగం చేశారని వారి త్యాగాన్ని గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలోని అటవీ భూములను ర‌క్షించ‌డంలో అటవీ సిబ్బంది విశేష కృషి చేస్తున్నారన్నారు. అడవుల రక్షణ, అట‌వీ సంప‌ద స్మ‌గ్లింగ్ వంటి కార్యకలాపాలను అరికట్టడం కోసం అట‌వీ శాఖ అధికారులు విశేష కృషి చేస్తున్నారు. ఫారెస్టు డిపార్టుమెంటు ప‌రంగా మేము కూడా క్షేత్రస్థాయిలో పని చేస్తున్న అటవీ శాఖ సిబ్బందికి ఎంతో స‌హ‌కారం అందిస్తున్నామన్నారు. ప్ర‌తి జిల్లాలో వివిధ ర‌కాల అట‌వీ కార్య‌క‌లాపాల‌కు, ఆయా ప్రాంతాల్లో ప‌నులను ప్రోత్స‌హించ‌డానికి ప్ర‌తిభావంతులైన ఫ్రంట్‌లైన్ అధికారుల‌కు ఏటా రూ. 10 వేలు న‌గ‌దు పుర‌స్కారం అందిస్తున్నామన్నారు. అడవి సరిహద్దులు సరిచూసుకొని, పలు చర్యలు తీసుకుంటున్నరన్నారు. కలప అక్రమ రవాణాను క‌ట్ట‌డి చేయ‌డానికి సాయుధ పోలీసు దళాల సహకారం తీసుకొని ముందుకు వెళుతున్నార‌న్నారు.<img src="https://www.vishvambhara.com/media/2025-09/whatsapp-image-2025-09-11-at-10.50.05-am1.jpeg" alt="WhatsApp Image 2025-09-11 at 10.50.05 AM" width="1280" height="853"></img></p>
<p>అటవీ సంరక్షణ బలోపేతానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా 2,181 వాహనాలు ఇచ్చామన్నారు. అడవుల్లో గడ్డి భూములు, నీటి వనరులు అభివృద్ది చేయ‌డం ద్వారా పంటపొలాలు, పశువులపై వన్యప్రాణుల దాడులు అరిక‌ట్ట‌గిలిగామ‌న్నారు. క్రూరమృగాల దాడిలో బాధితులకు ఇచ్చే పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచామన్నారు. క్రూరమృగాల దాడిలో మరణిస్తే గతంలో రూ.5 లక్షలు ఇస్తుండగా, దానిని రూ.10 లక్షలు ఇస్తున్నామన్నారు. ప్రపంచంలోనే పచ్చదనం పెంపుదలలో మూడవ అతి పెద్ద మానవ ప్రయత్నం, తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “వనమహోత్సవం”  ద్వారా మన రాష్ట్రంలో 307.48 కోట్లకు పైగా మొక్కలను ఇప్పటి వరకు నాటడం జ‌రిగిందన్నారు. ప్రతి గ్రామ పంచాయితీలో మొక్కల పెంపక కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ వనమహోత్సవం (2025) పథ‌కంలో ఇప్పటి వరకు 14,355 నర్సరీలను ఏర్పాటు చేశామన్నారు. గ్రామ పంచాయతీలలో 12,707 నర్సరీలు, మున్సిపాలిటీలలో 600 నర్సరీలు ఏర్పాటు చేశామ‌న్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించ‌డానికి, క్షీణించిన అడవులలో అటవీ పునరుద్ధరణ పనులను అన్నీ జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుందన్నారు. పీడీ యాక్టుకు తగిన సవరణలు చేసి ఫారెస్టు అధికారులపై దాడి చేసే నేరస్తులపై కఠినమైన శిక్షలు పడేలా చేయడానికి తగు చర్యలు తీసుకుంటార‌న్నారు. పంచాయతీ చట్టం, పురపాలక చట్టం ద్వారా  గ్రామాలలో మున్సిపాలిటీల్లో నాటిన మొక్కలను  సంరంక్షించ‌డానికి స్పష్టమైన ఆదేశాలను  ఇచ్చామ‌న్నారు. ప్రకృతి పరంగా లభించిన సహజ వనరులను కాపాడుకోవడంతో పాటు అభివృద్ధి చేయ‌డం మన అందరి భాద్యత అన్నారు. అటవీ సంపద, వన్యప్రాణులను కాపాడే ప్రయత్నంలో, విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన అటవీ సిబ్బంది అంకిత భావం చిరస్మరణీయం, స్పూర్తిదాయకమ‌న్నారు. ఈ అకుంఠిత కార్యదీక్షలో నిస్వార్థంగా పని చేయటానికి సంపూర్ణ సహకారం అందించిన అమర వీరుల కుటుంబ సభ్యులకు మా ప్రగాడ సానుభూతి తెలుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా మన అటవీ శాఖ సోదరుల ధైర్య సాహసాన్ని స్ఫూర్తిగా తీసుకొని అటవీ సంపద పరిరక్షణలో పునరంకితమ‌వుదామని ప్రతిజ్ఞ చేద్దామ‌న్నారు. మన రాష్ట్రంలో, దేశంలో అడవుల సంరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అట‌వీ అధికారుల‌ను స్మరించుకుంటూ, వారి ప్రాణ త్యాగాలకు జోహార్లు అర్పిస్తున్నానీ మంత్రి సురేఖ చెప్పారు. పోలీసు విధి నిర్వహణలో చనిపోయిన కుటుంబాలకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో, అటవీ అమరవీరులకి కూడా అందాలని సీఎస్ రామకృష్ణరావు, పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణలకి మంత్రి సురేఖ తన ప్రసంగం ద్వారా  సూచన చేశారు. తమ అటవీ అధికారుల మీద దాడి జరిగిన ప్రతిసారి తెలంగాణ డీజీపీ జితేందర్ సహకారం తమకు ఉంటుందని, అందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/telangana-government-supports-forest-martyrs/article-6459</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/telangana-government-supports-forest-martyrs/article-6459</guid>
                <pubDate>Thu, 11 Sep 2025 12:25:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-09/ssvid.net--mega-blast-announcement-vishwambhara-megastar-chiranjeevi-trisha_1080p.326.still001.jpg"                         length="1171701"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం.. </title>
                                    <description><![CDATA[<ul>
<li><strong><span style="color:rgb(224,62,45);"> ఏఐ రంగంలో రోల్ మోడల్ గా తెలంగాణ </span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహాంతోనే ఈ గుర్తింపు ; మంత్రి శ్రీధర్ బాబు </span></strong></li>
</ul>
<p> </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/rare-honor-to-minister-sridhar-babu/article-6037"><img src="https://www.vishvambhara.com/media/400/2025-08/whatsapp-image-2025-08-13-at-4.11.20-pm.jpeg" alt=""></a><br /><p><em><strong>విశ్వంభర,హైదరాబాద్ : </strong></em>రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ – 2025’ జాబితాలో ఆయనకు చోటు లభించింది. తమ సమర్థవంతమైన నాయకత్వం, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహామిస్తూ భారత్ ను ఏఐ రంగంలో అగ్రగామిగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్న వ్యక్తులకు ఇందులో చోటు కల్పించారు. విధాన రూపకర్తల విభాగంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, పీయూష్ గోయల్, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఇండియా ఏఐ మిషన్ సలహాదారు ఆకృత్ వైష్, ఇండియా ఏఐ మిషన్ సీఈవో, ఎన్ఐసీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, ఎన్ పీసీఐ సీఈవో దిలీప్ అస్బే, నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్, నాస్కామ్ మాజీ అధ్యక్షులు దేబజాని ఘోష్ తదితర ప్రముఖులను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు.</p>
<p><br /><span style="color:rgb(186,55,42);"><strong>* ఏఐ రంగంలో రోల్ మోడల్ గా తెలంగాణ *</strong></span></p>
<p>మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో ఏఐ రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ మారిందని, అందుకే ఆయనను ఈ జాబితాలో చేర్చినట్లు అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ నిర్వాహకులు ప్రకటించారు. ‘బాధ్యతాయుతమైన ఏఐ అమలు కోసం సమగ్ర ఏఐ ఆధారిత తెలంగాణ స్ట్రాటజీ అండ్ రోడ్ మ్యాప్ ను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారు. గుడ్ గవర్నెన్స్, నూతన ఆవిష్కరణలు, సురక్షితమైన డేటా షేరింగ్‌ను ప్రోత్సహించేలా దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్ ను ప్రారంభించేందుకు చొరవ చూపారు’ అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబును కొనియాడారు. ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిర్వహణలోనూ మంత్రి శ్రీధర్ బాబు కీలకంగా వ్యవహరించారు. తెలంగాణలో ఏఐ ఎకో సిస్టమ్ ను మరింత బలోపేతం చేసేలా 2025–26లో 100 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఆర్ అండ్ డీ, నూతన ఆవిష్కరణలు, అత్యంత నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేయాలనే సంకల్పంతో ఏర్పాటు కానున్న ఏఐ యూనివర్సిటీ విషయంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు’ అని ప్రశంసించారు. ఏఐ రంగంలో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా మంత్రి శ్రీధర్ బాబుకు దక్కిన ఈ గుర్తింపు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.<img src="https://www.vishvambhara.com/media/2025-08/whatsapp-image-2025-08-13-at-4.11.20-pm-(1).jpeg" alt="WhatsApp Image 2025-08-13 at 4.11.20 PM (1)" width="4160" height="2774"></img></p>
<p><br /><span style="color:rgb(224,62,45);"><strong>* సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహాంతోనే ఈ గుర్తింపు ; మంత్రి శ్రీధర్ బాబు *</strong></span></p>
<h2><span style="background-color:rgb(185,106,217);"><strong><a style="background-color:rgb(185,106,217);" href="https://amzn.to/4mCU6T3">Amazon Prime one Membership, Benefits unlimited </a></strong></span></h2>
<p>ఇది నా ఒక్కడికి లభించిన గుర్తింపు కాదు. యావత్తు తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం. సమ్మిళిత వృద్ధి, మెరుగైన జీవితాలను అందించేందుకు ఏఐని వినియోగించాలన్న మా ప్రభుత్వ సుదూర దృష్టికి ఈ గుర్తింపు నిదర్శనం. సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతోనే నాకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఆయన నాయకత్వంలో తెలంగాణను ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ గా తీర్చిదిద్దేలా పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. నూతన ఆవిష్కరణలకు సమానత్వాన్ని జోడించి, సాంకేతిక పురోగతి ఫలితాలు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/rare-honor-to-minister-sridhar-babu/article-6037</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/rare-honor-to-minister-sridhar-babu/article-6037</guid>
                <pubDate>Wed, 13 Aug 2025 16:23:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-08/whatsapp-image-2025-08-13-at-4.11.20-pm.jpeg"                         length="578371"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీటీ రోడ్డు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి కి వినతి</title>
                                    <description><![CDATA[<p><br />విశ్వంభర, ఆమనగల్లు, ఆగస్టు 5: అమనగల్లు మండలం శంకర్ కొండ తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న దయ్యాల బొడు తాండకు. కత్వా వాగు వంతెన నుంచి దయ్యాల బొడు తండా వరకు సుమారు 500 మీటర్ల దూరం వరకు బీటీ రోడ్డు లేక గిరిజన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.సోమవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి  నివాసంలో గ్రామ మాజీ వార్డు మెంబర్ రాజు నాయక్.కసిరెడ్డి నారాయణరెడ్డి యూవసేన నాయకుడు విజయ్ రాథోడ్ కలిసి ఎమ్మెల్యే  దృష్టికి తీసుకెళ్లారు. మా గ్రామానికి బీటీ రోడ్డు మంజూరు చేసి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి దయ్యాల బొడు తండాకు బీటీ రోడ్డు వచ్చే విదంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యూవజన నాయకులు శ్రీను .నవీన్ .రమేష్ .రాజేష్ .విజయ్ .వినోద్ .సాయి. రమేష్  తదితరులు పాల్గొన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/petition-to-mla-kasireddy-to-grant-bt-road/article-3589"><img src="https://www.vishvambhara.com/media/400/2024-08/whatsapp-image-2024-08-05-at-1.36.08-pm-(1).jpeg" alt=""></a><br /><p><br />విశ్వంభర, ఆమనగల్లు, ఆగస్టు 5: అమనగల్లు మండలం శంకర్ కొండ తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న దయ్యాల బొడు తాండకు. కత్వా వాగు వంతెన నుంచి దయ్యాల బొడు తండా వరకు సుమారు 500 మీటర్ల దూరం వరకు బీటీ రోడ్డు లేక గిరిజన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.సోమవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి  నివాసంలో గ్రామ మాజీ వార్డు మెంబర్ రాజు నాయక్.కసిరెడ్డి నారాయణరెడ్డి యూవసేన నాయకుడు విజయ్ రాథోడ్ కలిసి ఎమ్మెల్యే  దృష్టికి తీసుకెళ్లారు. మా గ్రామానికి బీటీ రోడ్డు మంజూరు చేసి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి దయ్యాల బొడు తండాకు బీటీ రోడ్డు వచ్చే విదంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యూవజన నాయకులు శ్రీను .నవీన్ .రమేష్ .రాజేష్ .విజయ్ .వినోద్ .సాయి. రమేష్  తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/petition-to-mla-kasireddy-to-grant-bt-road/article-3589</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/petition-to-mla-kasireddy-to-grant-bt-road/article-3589</guid>
                <pubDate>Mon, 05 Aug 2024 13:43:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-08/whatsapp-image-2024-08-05-at-1.36.08-pm-%281%29.jpeg"                         length="85955"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-04.35.19_8c8a942f.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 04.35.19_8c8a942f" width="1200" height="1200" />విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 27 : -తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఇ,వి, వేణుగోపాల్ ని,జస్టిస్ కే సుజనాని శనివారం రోజు ఉదయం  ప్రెసిడెన్షియల్ సూట్స్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్య. మర్యాదపూర్వకంగా కలిశారు. యాదగిరిగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ ,మొదటి తరగతి జ్యూడిషియల్  మేజిస్ట్రేట్ ,కోర్టు ప్రారంభోత్సవనికి ముఖ్యఅతిథిగా విచ్చేసినసందర్భంగా వారికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం యాదగిరిగుట్ట పట్టణంలో ఏర్పాటు చేసిన కోర్టును ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మండల,పట్టణ నాయకులు,కార్యకర్తలు, అధికారులు తదితరులు ఉన్నారు.<img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-04.35.20_82e19721.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 04.35.20_82e19721" width="1200" height="1200" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/government-whip-alleru-mla-birla-ailaiah-who-met-the-high/article-3430"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-27-at-04.35.19_8c8a942f.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-04.35.19_8c8a942f.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 04.35.19_8c8a942f" width="4096" height="3072"></img>విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 27 : -తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఇ,వి, వేణుగోపాల్ ని,జస్టిస్ కే సుజనాని శనివారం రోజు ఉదయం  ప్రెసిడెన్షియల్ సూట్స్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్య. మర్యాదపూర్వకంగా కలిశారు. యాదగిరిగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ ,మొదటి తరగతి జ్యూడిషియల్  మేజిస్ట్రేట్ ,కోర్టు ప్రారంభోత్సవనికి ముఖ్యఅతిథిగా విచ్చేసినసందర్భంగా వారికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం యాదగిరిగుట్ట పట్టణంలో ఏర్పాటు చేసిన కోర్టును ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మండల,పట్టణ నాయకులు,కార్యకర్తలు, అధికారులు తదితరులు ఉన్నారు.<img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-04.35.20_82e19721.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 04.35.20_82e19721" width="4096" height="3072"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/government-whip-alleru-mla-birla-ailaiah-who-met-the-high/article-3430</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/government-whip-alleru-mla-birla-ailaiah-who-met-the-high/article-3430</guid>
                <pubDate>Sat, 27 Jul 2024 18:28:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-04.35.19_8c8a942f.jpg"                         length="723207"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి: చిలుక ఉపేందర్ రెడ్డి.</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-04.40.42_3252d5ed.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 04.40.42_3252d5ed" width="1200" height="872" />విశ్వంబరా, ఎల్బీనగర్  : - ఆర్కె పురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో ఆదివారం జరిగే బోనాల ఉత్సవాల కార్యక్రమానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి అన్నారు. శనివారము ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 గంటలకు <br />ఖిల్లా మైసమ్మ అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారికంగా పట్టు వస్త్ర సమర్పణ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపారు.మంత్రి తో పాటు<br />  మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి , మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి లు పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమానికి విచ్చేయుచున్నారు అని తెలిపారు.  రాష్ట్ర నాయకులు ,జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/chiluka-upender-reddy-completed-the-arrangements-without-causing-any-inconvenience/article-3428"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-27-at-04.40.42_3252d5ed.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-04.40.42_3252d5ed.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 04.40.42_3252d5ed" width="1280" height="872"></img>విశ్వంబరా, ఎల్బీనగర్  : - ఆర్కె పురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో ఆదివారం జరిగే బోనాల ఉత్సవాల కార్యక్రమానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి అన్నారు. శనివారము ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 గంటలకు <br />ఖిల్లా మైసమ్మ అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారికంగా పట్టు వస్త్ర సమర్పణ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపారు.మంత్రి తో పాటు<br /> మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి , మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి లు పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమానికి విచ్చేయుచున్నారు అని తెలిపారు.  రాష్ట్ర నాయకులు ,జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, మహిళా నాయకురాలు,  కార్యకర్తలు ఘన స్వాగతం పలకాలని కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/chiluka-upender-reddy-completed-the-arrangements-without-causing-any-inconvenience/article-3428</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/chiluka-upender-reddy-completed-the-arrangements-without-causing-any-inconvenience/article-3428</guid>
                <pubDate>Sat, 27 Jul 2024 18:18:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-04.40.42_3252d5ed.jpg"                         length="191735"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ ( జాతియ వినియోగదారుల హక్కుల కమిషన్ ) రంగారెడ్డి జిల్లా అద్యక్షునిగా యాదా శంకర్</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-04.28.47_051fd653.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 04.28.47_051fd653" width="540" height="672" /><br /><br />విశ్వంబరా హైదరాబాద్, జూన్ 27 :  నాణ్యత లేని, కల్తీ వస్తువులను దర్జాగా విక్రయిస్తున్న వారిని నిలదీసే హక్కు ప్రతి వినియోగదారునికి ఉందని,  వినియోగదారులకు వారి హక్కుల పై అవగాహన కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ రంగారెడి జిల్లా అద్యక్షుడు యాద శంకర్ అన్నారు.  యాదాశంకర్ ను NCRC రంగా రెడ్డి జిల్లా అద్యక్షుని గా నియమిస్తూ NCRC ఫౌండర్ ,జాతియ చైర్మన్ Dr MVL నాగేశ్వర రావు,  తెలంగాణ రాష్ట్ర చైర్మన్  డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ లు శనివారం హైదరాబాద్ లో నిర్వహించిన ఒక కార్యక్రమం లో నియామకపు ఉత్తర్వులు అందచేశారు. ఈ సందర్భంగా యాదా శంకర్ మాట్లాడుతూ కొంత మంది స్వార్ధపరులు సొంత లాభం కోసం చిన్నపిల్లలు తాగే పాల దగ్గరి నుండి ప్రాణాపాయ పరిస్థితులలో అందించే ఔషధాల వరకు అన్నిటిని కల్తీచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, మరో వైపు కార్పోరేట్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national-consumer-rights-commission-national-consumer-rights-commission-rangareddy-district/article-3426"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-27-at-04.28.47_051fd653.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-04.28.47_051fd653.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 04.28.47_051fd653" width="540" height="672"></img><br /><br />విశ్వంబరా హైదరాబాద్, జూన్ 27 :  నాణ్యత లేని, కల్తీ వస్తువులను దర్జాగా విక్రయిస్తున్న వారిని నిలదీసే హక్కు ప్రతి వినియోగదారునికి ఉందని,  వినియోగదారులకు వారి హక్కుల పై అవగాహన కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ రంగారెడి జిల్లా అద్యక్షుడు యాద శంకర్ అన్నారు.  యాదాశంకర్ ను NCRC రంగా రెడ్డి జిల్లా అద్యక్షుని గా నియమిస్తూ NCRC ఫౌండర్ ,జాతియ చైర్మన్ Dr MVL నాగేశ్వర రావు,  తెలంగాణ రాష్ట్ర చైర్మన్  డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ లు శనివారం హైదరాబాద్ లో నిర్వహించిన ఒక కార్యక్రమం లో నియామకపు ఉత్తర్వులు అందచేశారు. ఈ సందర్భంగా యాదా శంకర్ మాట్లాడుతూ కొంత మంది స్వార్ధపరులు సొంత లాభం కోసం చిన్నపిల్లలు తాగే పాల దగ్గరి నుండి ప్రాణాపాయ పరిస్థితులలో అందించే ఔషధాల వరకు అన్నిటిని కల్తీచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, మరో వైపు కార్పోరేట్ కంపెనీలు, బడా వ్యాపార సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్ లు  నిర్లక్ష్యంతో కాలం  చెల్లిన నాణ్యత లేని వస్తువులను విక్రయిస్తున్నాయని ప్రతి రోజు పత్రికల్లో చూస్తూనే ఉన్నామని ఇలాంటి పరిస్థితులను అడ్డుకునేందుకు NCRC వినియోగదారులకు అండగా ఉంటుదని శంకర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా వినియోగదారులు తనను సంప్రదించాలని శంకర్ కోరారు. చట్ట పరంగా తమ హక్కులను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా పోరాడి కల్తీభూతాన్ని తరిమి కోట్టాలని పిలుపు నిచ్చారు. తనకు పదవి ఇచ్చిన NCRC ఫౌండర్ ,జాతియ చైర్మన్ Dr MVL నాగేశ్వర రావు , తెలంగాణ రాష్ట్ర చైర్మన్  డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/national-consumer-rights-commission-national-consumer-rights-commission-rangareddy-district/article-3426</link>
                <guid>https://www.vishvambhara.com/national-consumer-rights-commission-national-consumer-rights-commission-rangareddy-district/article-3426</guid>
                <pubDate>Sat, 27 Jul 2024 18:10:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-04.28.47_051fd653.jpg"                         length="53869"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా శక్తి పథకాలపై అవగాహన సదస్సు</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-15.51.37_4bcd6a5e.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 15.51.37_4bcd6a5e" width="1200" height="590" />28.07.2024 విశ్వంబర మెట్పల్లి : -  మెట్పల్లి మున్సిపల్ సమావేశ మందిరంలో  ఈరోజు  మెప్మా రిసోర్స్ పర్సన్స్ మరియు మహిళా సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో మహిళా శక్తి పథకాలపై మహిళా సంఘ సభ్యులకు అవగాహన చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్  మోహన్ గారు మెప్మ a o శ్రీనివాస్ గౌడ్, డీఎంసీ సునీత, టీఎంసీ సోమిడి శివ, శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, c.o జ్యోతి గార్లు పాల్గొన్నారు.<br />కమిషనర్ మోహన్ గారు మాట్లాడుతూ మహిళా  సమాఖ్య అధ్యక్షులు,ఆర్పీ లు మహిళా మండలి సభ్యులకు మహిళా శక్తి పథకాలను వివరించాలని అలాగే మహిళా అభిరుచి చేయూత అందించాలని మహిళ క్యాంటీన్ శ్రీనిధి లింకేజీ బ్యాంకు లింకేజీ ద్వారా రెండు కోట్ల 20 లక్షల రూపాయలు రుణాలు మున్సిపాలిటీకి నిధులు కేటాయించారని దీనిని సద్వినియోగం చేసుకునేందుకు మహిళా గ్రూపులు ముందుకు రావాలని మహిళా సంఘ సభ్యులు రెండు లక్షల బీమా సౌకర్యము</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/awareness-conference-on-mahila-shakti-schemes-introduced-by-telangana-govt/article-3424"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-27-at-15.51.37_4bcd6a5e.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-15.51.37_4bcd6a5e.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 15.51.37_4bcd6a5e" width="1280" height="590"></img>28.07.2024 విశ్వంబర మెట్పల్లి : -  మెట్పల్లి మున్సిపల్ సమావేశ మందిరంలో  ఈరోజు  మెప్మా రిసోర్స్ పర్సన్స్ మరియు మహిళా సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో మహిళా శక్తి పథకాలపై మహిళా సంఘ సభ్యులకు అవగాహన చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్  మోహన్ గారు మెప్మ a o శ్రీనివాస్ గౌడ్, డీఎంసీ సునీత, టీఎంసీ సోమిడి శివ, శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, c.o జ్యోతి గార్లు పాల్గొన్నారు.<br />కమిషనర్ మోహన్ గారు మాట్లాడుతూ మహిళా  సమాఖ్య అధ్యక్షులు,ఆర్పీ లు మహిళా మండలి సభ్యులకు మహిళా శక్తి పథకాలను వివరించాలని అలాగే మహిళా అభిరుచి చేయూత అందించాలని మహిళ క్యాంటీన్ శ్రీనిధి లింకేజీ బ్యాంకు లింకేజీ ద్వారా రెండు కోట్ల 20 లక్షల రూపాయలు రుణాలు మున్సిపాలిటీకి నిధులు కేటాయించారని దీనిని సద్వినియోగం చేసుకునేందుకు మహిళా గ్రూపులు ముందుకు రావాలని మహిళా సంఘ సభ్యులు రెండు లక్షల బీమా సౌకర్యము శ్రీనిధి ద్వారా ప్రమాదవశత్తు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు సౌకర్యాలు ఉన్నాయని దీని ద్వారా లబ్ధి పొందేందుకు అదేవిధంగా ఫుడ్ క్యాంటీన్సు మకట్కులు ప్యాలాలు తయారు చేసే చిన్న పరిశ్రమలు ప్రభుత్వ పాఠశాలలో పంపిణీ చేసి స్కూల్ డ్రెస్సులు అంగడి వాడి పిల్లలకు ఇచ్చే డ్రస్సులు ప్రభుత్వ ద్వారా మహిళా సంఘాల ద్వారా ఇప్పించడం ప్రభుత్వ హాస్పిటల్లో ఫుడ్డు క్యాంటీన్ వంటి సౌకర్యాలు ఉన్నాయని దీనిని మహిళా సంఘాల వారు ముందుకు వచ్చేలా వారికి అవగాహన చేయాలని చిన్న పరిశ్రమ మహిళలు ముందుకు వచ్చేలా రుణాలు ఇప్పించి మహిళలకు మహిళా సంఘాల వారికి లబ్ధి చేకూర్చాలని అన్నారు .<img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-15.51.37_16cea45f.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 15.51.37_16cea45f" width="1280" height="590"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/awareness-conference-on-mahila-shakti-schemes-introduced-by-telangana-govt/article-3424</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/awareness-conference-on-mahila-shakti-schemes-introduced-by-telangana-govt/article-3424</guid>
                <pubDate>Sat, 27 Jul 2024 15:56:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-15.51.37_4bcd6a5e.jpg"                         length="98534"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యారంగాని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..</title>
                                    <description><![CDATA[<p>పెండింగ్లో 8 వేయిల కోట్ల  ఉన్న స్కాలర్షిప్ ఫిజు రియంబర్స్మెంట్  వెంటనే విడుదల చేయాలి.</p>
<p>జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం సిగ్గు చేటు.</p>
<p>భారతీయ విద్యార్థి మోర్చ  ఆధ్వర్యంలో బడ్జెట్ పాత్రలను దహనం చేయడం జరిగింది.</p>
<p>భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జీవియం. విఠల్ </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-congress-government-left-the-education-sector-in-the-air/article-3422"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-27-at-15.22.44_3cd667b6.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-15.22.44_41fea85d.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 15.22.44_41fea85d" width="1600" height="1032"></img>27 జూలై 2024 విశ్వంభర : - విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను చదువుకు దూరం చేయడమే అని భారతీయ విద్యార్థి మోర్చ BVM రాష్ట్ర కార్యదర్శి అన్నారు.<br />సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం సిగ్గుచేటు అన్నారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గత నాలుగు సంవత్సరాల నుండి 8,000 కోట్ల పైగా పెండింగ్ లో ఉన్నాయి వాటిని విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది అని అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇలా తక్కువ నిధులు కేటాయించడం దుర్మార్గమన్నారు.ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకు దూరం చేసి కుట్ర పన్నుతున్నారాని అర్థమవుతుందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలామంది విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడ్డది అన్నారు. విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం 7.30 శాతం నిధులు కేటాయించడం సరికాదన్నారు. ప్రభుత్వ పాఠశాలలు,గురుకులలు, కళాశాల నుంచి యూనివర్సిటీ దాకా సమస్యలకు నిలయాలుగా మారాయని అన్నారు. గురుకులలు కిరాయి భవనాలలో నడిపిస్తూ విద్యార్థులకు  సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి మాట తప్పడం సరికాదన్నారు. వెంటనే బడ్జెట్ సవరించి విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని అలాగే జాబ్ క్యాలెండర్ కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వనికి తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు.<img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-15.22.44_3cd667b6.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 15.22.44_3cd667b6" width="2810" height="1866"></img><br />ఈ కార్యక్రమంలో భారతీయ విద్యార్థి మోర్చా జిల్లా నాయకులు యోగేష్ సాయి తేజ పట్టణ నాయకులు చరణ్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-congress-government-left-the-education-sector-in-the-air/article-3422</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-congress-government-left-the-education-sector-in-the-air/article-3422</guid>
                <pubDate>Sat, 27 Jul 2024 15:28:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-15.22.44_3cd667b6.jpg"                         length="621241"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పుస్తెలు తాకట్టు పెట్టి పిల్లలు పస్తులు ఉండకుండా చూస్తున్నాం మధ్యాహ్న భోజన కార్మికులు</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-15.13.18_28e8391c.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 15.13.18_28e8391c" width="1200" height="720" /> 27 జూలై 2024 విశ్వంభర కోరుట్ల  : - భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం కోరుట్లలో మధ్యాహ్న భోజన కార్మికులు వారి వారి సమస్యల గురించి సమావేశమయ్యారు 22 సంవత్సరాల క్రితం మధ్యాహ్న భోజన పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అప్పటినుండి నిర్విరామంగా మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుంది కానీ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ప్రభుత్వాలు మారిన నెరవేరడం లేదు అని కే భాగ్య కోరుట్ల మండల అధ్యక్షురాలు అన్నారు నేడు కోడుగుడ్డు ధర 7 రూపాయలు ఉంటే ప్రభుత్వం మాత్రం ఐదు రూపాయలు చెల్లిస్తుంది వారంలో మూడు రోజులు కోడిగుడ్లు ఉండాలని ప్రభుత్వ అధికారులు సూచించారు మూడు వేల ఉపకార వేతనం మాత్రమే ప్రభుత్వం ఇస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదివేల రూపాయల వరకు ఉపకార వేతనం పెంచుతామని ప్రభుత్వం ఏర్పడిన ఇంతవరకు ఎట్లాంటి ప్రకటన మధ్యాహ్న భోజన కార్మికులకు చేయలేదని అన్నారు వచ్చే మూడు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-midday-meal-workers-are-making-sure-that-the-children/article-3420"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-27-at-15.13.18_28e8391c.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-15.13.18_28e8391c.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 15.13.18_28e8391c" width="1280" height="720"></img> 27 జూలై 2024 విశ్వంభర కోరుట్ల  : - భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం కోరుట్లలో మధ్యాహ్న భోజన కార్మికులు వారి వారి సమస్యల గురించి సమావేశమయ్యారు 22 సంవత్సరాల క్రితం మధ్యాహ్న భోజన పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అప్పటినుండి నిర్విరామంగా మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుంది కానీ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ప్రభుత్వాలు మారిన నెరవేరడం లేదు అని కే భాగ్య కోరుట్ల మండల అధ్యక్షురాలు అన్నారు నేడు కోడుగుడ్డు ధర 7 రూపాయలు ఉంటే ప్రభుత్వం మాత్రం ఐదు రూపాయలు చెల్లిస్తుంది వారంలో మూడు రోజులు కోడిగుడ్లు ఉండాలని ప్రభుత్వ అధికారులు సూచించారు మూడు వేల ఉపకార వేతనం మాత్రమే ప్రభుత్వం ఇస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదివేల రూపాయల వరకు ఉపకార వేతనం పెంచుతామని ప్రభుత్వం ఏర్పడిన ఇంతవరకు ఎట్లాంటి ప్రకటన మధ్యాహ్న భోజన కార్మికులకు చేయలేదని అన్నారు వచ్చే మూడు వేల రూపాయల వేతనం రెండు సార్లు చెల్లిస్తున్నారని డిసెంబర్ నెల నుండి ఇంతవరకు ఎలాంటి బిల్లులు మంజూరు కాలేవని వాపోయారు ప్రభుత్వం ప్రతినెల జీతాలను మరియు బిల్లులను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు చిన్న మెట్పల్లి గ్రామానికి చెందిన పద్మ మాట్లాడుతూ పుస్తెలతాడులు తాకట్టు పెట్టి అందిన కాడ అప్పులు చేసి పిల్లలకు ఆహారాన్ని అందిస్తున్నామని 22 సంవత్సరాల నుండి స్కూలు పిల్లల ను సొంత పిల్లగా చూస్తూ ఆహారాన్ని ఇస్తున్నామని ప్రభుత్వం దయ తలచి జీతాలు పెంచి బిల్లులు సకాలంలో అందేటట్టు చేయాలని కోరారు జోహేరా బేగం మాట్లాడుతూ వ్యవసాయ కూలీకి సైతం ప్రతిరోజు 300 నుండి 500 వరకు కూలి వస్తుందని మాకు ప్రతిరోజు 100 రూపాయలు మాత్రమే పడుతుందని ప్రభుత్వం జరుగుచున్న అసెంబ్లీ ఎన్నికల బడ్జెట్లో మధ్యాహ్న భోజన కార్మికుల జీతాలు పెరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు కార్మిక నాయకుడు సుతారి రాములు అధ్యక్షతన డిఇఓ జగిత్యాల గారికి మరియు ఎంఈఓ గారికి వినతి పత్రాలు అందజేయడానికి వచ్చామని అన్నారు కార్యక్రమంలో పద్మ భాగ్య జమున కట్ట పుష్ప పల్లికొండ హరిగా దేవక్క మరాఠీ సునీత చంద్రకళ సల్మా సబియా బేగం రహీం ఉన్నిసా జోహేరా బేగం తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-midday-meal-workers-are-making-sure-that-the-children/article-3420</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-midday-meal-workers-are-making-sure-that-the-children/article-3420</guid>
                <pubDate>Sat, 27 Jul 2024 15:23:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-15.13.18_28e8391c.jpg"                         length="84923"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-15.13.12_2e25e782.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 15.13.12_2e25e782" width="1200" height="1200" /><br /><br />  27 జూలై 2024 విశ్వంభర : - మాచారెడ్డి మండలం ఆరెపల్లి గ్రామానికి చేందిన టి. నర్సయ్య గారి కుమారుడు టి. నవదీప్ గారు అనారోగ్యంతో బాధపడుతూ అపరేషన్ చేయవలసిందని చెప్పగానే వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా వెంటనే మన ప్రియతమా నాయకుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారికి విషయం చెప్పడంతో షబ్బీర్ అలీ గారు వెంటనే స్పందించి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ తో మాట్లాడి నవదీప్ గారికి ప్రభుత్వం తరపు నుండి చికిత్స నిమిత్తం 75000/-రూపాయల ఎల్.ఓ.సి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారికి నవదీప్ గారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/mr-shabbir-ali-the-state-government-advisors-for-the-poor/article-3418"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-27-at-15.13.12_2e25e782.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-15.13.12_2e25e782.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 15.13.12_2e25e782" width="4032" height="3024"></img><br /><br /> 27 జూలై 2024 విశ్వంభర : - మాచారెడ్డి మండలం ఆరెపల్లి గ్రామానికి చేందిన టి. నర్సయ్య గారి కుమారుడు టి. నవదీప్ గారు అనారోగ్యంతో బాధపడుతూ అపరేషన్ చేయవలసిందని చెప్పగానే వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా వెంటనే మన ప్రియతమా నాయకుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారికి విషయం చెప్పడంతో షబ్బీర్ అలీ గారు వెంటనే స్పందించి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ తో మాట్లాడి నవదీప్ గారికి ప్రభుత్వం తరపు నుండి చికిత్స నిమిత్తం 75000/-రూపాయల ఎల్.ఓ.సి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారికి నవదీప్ గారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/mr-shabbir-ali-the-state-government-advisors-for-the-poor/article-3418</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/mr-shabbir-ali-the-state-government-advisors-for-the-poor/article-3418</guid>
                <pubDate>Sat, 27 Jul 2024 15:18:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-15.13.12_2e25e782.jpg"                         length="1393531"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు సీఎం కు  ఎమ్మెల్యే కోమటిరెడ్డి వినతి పత్రం అందజేత </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-11.20.01.jpeg" alt="WhatsApp Image 2024-07-27 at 11.20.01" width="1200" height="1200" />హైద్రాబాద్ , విశ్వంభర :- జూబ్లీహిల్స్ లోని  ముఖ్యమంత్రి నివాసంలో  రాజగోపాల్ రెడ్డి , భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి  తో కలిసి ముఖ్యమంత్రికి  వినతి పత్రం అందజేశారు చౌటుప్పల్  బార్ అసోసియేషన్ సభ్యులు. ఈ సందర్భంగా చౌటుప్పల్ సీనియర్  సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కావడానికి ప్రభుత్వ నియమాలు, మార్గదర్శకాలు అనుకూలంగా ఉన్నాయని , అన్ని శాఖల డివిజన్ కార్యాలయాలతో పాటు, రెవిన్యూ డివిజన్, మున్సిపాలిటీగా ఉన్న  చౌటుప్పల్  లో సీనియర్ సివిల్ జడ్జి  కోర్టు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని  ముఖ్యమంత్రికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరించారు.యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా కేంద్రాన్ని మినహాయిస్తే  ఏకైక రెవిన్యూ డివిజన్ గా చౌటుప్పల్ ప్రాంతం ఉన్నదని, అన్ని కోర్టులు ఏర్పాటు చేసుకునే విధంగా ఇప్పటికే ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని  మంజూరు చేసి జ్యుడీషరీ పొజిషన్లో ఉన్నదని  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి గుర్తు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/mla-komatireddy-handed-over-a-petition-to-the-cm-for/article-3416"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-27-at-11.20.01.jpeg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-11.20.01.jpeg" alt="WhatsApp Image 2024-07-27 at 11.20.01" width="4160" height="2524"></img>హైద్రాబాద్ , విశ్వంభర :- జూబ్లీహిల్స్ లోని  ముఖ్యమంత్రి నివాసంలో  రాజగోపాల్ రెడ్డి , భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి  తో కలిసి ముఖ్యమంత్రికి  వినతి పత్రం అందజేశారు చౌటుప్పల్  బార్ అసోసియేషన్ సభ్యులు. ఈ సందర్భంగా చౌటుప్పల్ సీనియర్  సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కావడానికి ప్రభుత్వ నియమాలు, మార్గదర్శకాలు అనుకూలంగా ఉన్నాయని , అన్ని శాఖల డివిజన్ కార్యాలయాలతో పాటు, రెవిన్యూ డివిజన్, మున్సిపాలిటీగా ఉన్న  చౌటుప్పల్  లో సీనియర్ సివిల్ జడ్జి  కోర్టు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని  ముఖ్యమంత్రికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరించారు.యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా కేంద్రాన్ని మినహాయిస్తే  ఏకైక రెవిన్యూ డివిజన్ గా చౌటుప్పల్ ప్రాంతం ఉన్నదని, అన్ని కోర్టులు ఏర్పాటు చేసుకునే విధంగా ఇప్పటికే ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని  మంజూరు చేసి జ్యుడీషరీ పొజిషన్లో ఉన్నదని  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి గుర్తు చేసారు ఎమ్మెల్యే . వీటితోపాటు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకి కావలసిన పెండింగ్ కేసులకు సంబంధించి చౌటుప్పల్ ప్రాంతంలోని ఎక్కువగా ఉన్నాయని  తెలిపారు . సీఎం వెంటనే స్పందించి  లా సెక్రెటరీ కి ఫోన్ చేసి  పరిశీలించమని ఆదేశించారని  తెలిపారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు  ఊడుగు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు తాడూరు పరమేష్, జనరల్ సెక్రెటరీ రాపోలు శ్రీను, కోశాధికారి పడమటి జైపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మాజీ ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి, మాజీ జెడ్పిటిసి  చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పబ్బు రాజు  లతోపాటు  చౌటుప్పల్ బార్ అసోసియేషన్ చెందిన  40 మంది అడ్వకేట్లు  ఉన్నారు...</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/mla-komatireddy-handed-over-a-petition-to-the-cm-for/article-3416</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/mla-komatireddy-handed-over-a-petition-to-the-cm-for/article-3416</guid>
                <pubDate>Sat, 27 Jul 2024 14:38:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-11.20.01.jpeg"                         length="629197"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాబోయే రోజుల్లో షాద్ నగర్ లో శ్రీవాణి సాంస్కృతిక సంస్థ కార్యక్రమాలను విస్తరిద్దాం</title>
                                    <description><![CDATA[<p>బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/let-us-expand-the-activities-of-srivani-cultural-institute-in/article-3414"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-27-at-14.18.31_3dd27ff9.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-14.18.31_3dd27ff9.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 14.18.31_3dd27ff9" width="1600" height="1200"></img></p>
<p>విశ్వంభర న్యూస్  : - పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి<br />షాద్ నగర్ పట్టణంలోని స్థానిక గణేష్ గార్డెన్ లో శ్రీవాణి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో పారాణిక నాటక పోటీలు నిర్వహించడం జరిగింది.   ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ నరేందర్,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీ బండారి రమేష్,ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు చెంది మహేందర్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ య్ యాదయ్య,వెంకట్ రాం రెడ్డి,బిజెపి జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి,రంగనాథం  తదితరులు పాల్గొనడం జరిగింది.విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పారాణిక నాటకాలు, వీధి నాటకాలు ఇప్పుడున్న జనరేషన్ కు సమాజానికి తెలియదు ఈ శ్రీవాణి సాంస్కృతిక సంస్థ ద్వారా పారాణిక, వీధి నాటకాలను, భజన మండలిని ప్రతి గ్రామానికి తీసుకెళ్లిన ఘనత శ్రీవాణి సంస్థ కే చెందుతుందని అన్నారు.శ్రీవాణి సాంస్కృతిక సంస్థ గ్రామాల్లో రెండు వేల భజన మండలీలను ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అని అన్నారు.<br />శ్రీవాణి సాంస్కృతిక సంస్థ కు ఏళ్లవేళలా మా సహకారం ఉంటుందని అన్నారు.<img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-14.18.31_c2d9bcdb.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 14.18.31_c2d9bcdb" width="1600" height="1200"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/let-us-expand-the-activities-of-srivani-cultural-institute-in/article-3414</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/let-us-expand-the-activities-of-srivani-cultural-institute-in/article-3414</guid>
                <pubDate>Sat, 27 Jul 2024 14:24:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-14.18.31_3dd27ff9.jpg"                         length="274108"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        