<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/cm-jagan/tag-1162" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>cm jagan - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1162/rss</link>
                <description>cm jagan RSS Feed</description>
                
                            <item>
                <title>జగన్ ఓటమికి కారణం చెప్పిన మందుబాబు.. వీడియో వైరల్</title>
                                    <description><![CDATA[<p>ఏపీలో వైసీపీ ఓటమికి గల కారణాలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా విశ్లేషిస్తున్నారు. పథకాలు ఎన్ని అమలు చేసినా ఇలా జరిగిందేంటీ అని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/the-video-of-madhubabu-giving-the-reason-for-jagans-defeat/article-1587"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-10-121022.png" alt=""></a><br /><p>ఏపీలో వైసీపీ ఓటమికి గల కారణాలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా విశ్లేషిస్తున్నారు. పథకాలు ఎన్ని అమలు చేసినా ఇలా జరిగిందేంటీ అని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తమ ఓటమికి కారణాలు వెతికేపనిలో ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా మరీ 11సీట్లకు పరిమితంకావడం ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందులోనూ జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందడంతో వారి మనోవేదనను వర్ణించలేనిది.  </p>
<p>అయితే, కూటమి అధికారంలోకి రావడానికి కొందరు జగన్ ప్రభుత్వ వైఫల్యాలే కారణమని చెబుతున్నారు. ఈ క్రమంలో ఓ మందుబాబు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జగన్ మహిళలను ప్రాధాన్యత ఇచ్చి పథకాలను అమలు చేశారని అందుకే ఆయన ఓడిపోయారని తెలిపాడు. అదే మగవారికి మంచిమందు ఇస్తే పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పుకొచ్చారు.</p>
<p>ఆ వీడియోలో ‘జగనన్నా.. నా అక్కచెల్లెళ్లు ఓటేస్తారని చెప్పి అమ్మఒడి ఇచ్చావ్.. చేయూత ఇచ్చావ్.. చేదోడు ఇచ్చావ్.. కాపు నేస్తం ఇచ్చావ్.. ఇన్నిచ్చినా వాళ్లు నీకేం ఇచ్చారు. చివరికి ఓటమినిచ్చారు. అదే మా మగవాళ్లకు నువ్వు మంచి మందు ఇచ్చిఉంటే ఇవాళ నువ్వు ఓడిపోయినా కనీసం 40 నుంచి 50 సీట్లు ఇచ్చేవాళ్లం. నువ్వు ఆడవాళ్లను నమ్మడం వల్లే కేవలం 10సీట్లకే మిగిలిపోయావ్ అన్నా..’ అంటూ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te" xml:lang="te">ఆడవాళ్లును నమ్ముకొని జగన్ నష్టపోయాడు అంటున్న తాగుబోతు.<br /><br />Follow👉<a href="https://twitter.com/bigtvtelugu?ref_src=twsrc%5Etfw">@bigtvtelugu</a> for more updates<a href="https://twitter.com/hashtag/AndhraPradesh?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#AndhraPradesh</a> <a href="https://twitter.com/hashtag/viralvedio?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#viralvedio</a> <a href="https://twitter.com/hashtag/YCP?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#YCP</a> <a href="https://twitter.com/hashtag/jaganmohanreddy?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#jaganmohanreddy</a> <a href="https://twitter.com/hashtag/defected?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#defected</a> <a href="https://twitter.com/hashtag/liquore?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#liquore</a> <a href="https://twitter.com/hashtag/telugu?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#telugu</a> <a href="https://twitter.com/hashtag/bigtv?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#bigtv</a> <a href="https://twitter.com/JaiTDP?ref_src=twsrc%5Etfw">@JaiTDP</a> <a href="https://twitter.com/JanaSenaParty?ref_src=twsrc%5Etfw">@JanaSenaParty</a> <a href="https://twitter.com/YSRCParty?ref_src=twsrc%5Etfw">@YSRCParty</a> <a href="https://twitter.com/BJP4Andhra?ref_src=twsrc%5Etfw">@BJP4Andhra</a> <a href="https://t.co/LBpQnRudBw">pic.twitter.com/LBpQnRudBw</a></p>
— BIG TV Breaking News (@bigtvtelugu) <a href="https://twitter.com/bigtvtelugu/status/1800053614406488367?ref_src=twsrc%5Etfw">June 10, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/the-video-of-madhubabu-giving-the-reason-for-jagans-defeat/article-1587</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/the-video-of-madhubabu-giving-the-reason-for-jagans-defeat/article-1587</guid>
                <pubDate>Mon, 10 Jun 2024 12:13:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-10-121022.png"                         length="902072"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇక అసెంబ్లీలో జగన్ వాయిస్ వినిపించదా.. కారణం ఇదే..!</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్నటి వరకు తిరుగులేని మెజార్టీతో అధికారంలో ఉన్నారు. అసెంబ్లీ నిండా ఆయన ఎమ్మెల్యేలే కనిపించేవారు. అంతటి పవర్ ను అనుభవించిన ఆయనకు.. ఇప్పుడు దారుణమైన పరిస్థితులు వచ్చాయి. మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం అయి వైసీపీ దారుణమైన ఫలితాలను మూటగట్టుకుంది. </p>
<p>అయితే ఇప్పుడు ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలంటే 18 ఎమ్మెల్యే సీట్లు కావాలి. గతంలో చంద్రబాబుకు 23 మంది ఎమ్మెల్యేలు గెలచుకున్నారు. కానీ అందులో నలుగురు వైసీపీలో చేరడంతో 19 మందితో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు జగన్ కు ఆ పరిస్థితి లేదు. </p>
<p>దాంతో అసెంబ్లీలో ఆయన ప్రాధాన్యత తగ్గిపోతుంది. ప్రధాన ప్రతిపక్ష నేతకు కేబినెట్ హోదా ఉంటుంది. పిఎస్, పిఏ తో పాటు సిబ్బంది అలవెన్సులు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు జగన్ ఎక్కడ కూర్చోవాలో కూడా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/this-is-the-reason-why-jagans-voice-is-not-heard/article-1506"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/cm-jagan-will-address-social-media-activists-and-influencers-300x180.jpg" alt=""></a><br /><p> </p>
<p>వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్నటి వరకు తిరుగులేని మెజార్టీతో అధికారంలో ఉన్నారు. అసెంబ్లీ నిండా ఆయన ఎమ్మెల్యేలే కనిపించేవారు. అంతటి పవర్ ను అనుభవించిన ఆయనకు.. ఇప్పుడు దారుణమైన పరిస్థితులు వచ్చాయి. మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం అయి వైసీపీ దారుణమైన ఫలితాలను మూటగట్టుకుంది. </p>
<p>అయితే ఇప్పుడు ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలంటే 18 ఎమ్మెల్యే సీట్లు కావాలి. గతంలో చంద్రబాబుకు 23 మంది ఎమ్మెల్యేలు గెలచుకున్నారు. కానీ అందులో నలుగురు వైసీపీలో చేరడంతో 19 మందితో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు జగన్ కు ఆ పరిస్థితి లేదు. </p>
<p>దాంతో అసెంబ్లీలో ఆయన ప్రాధాన్యత తగ్గిపోతుంది. ప్రధాన ప్రతిపక్ష నేతకు కేబినెట్ హోదా ఉంటుంది. పిఎస్, పిఏ తో పాటు సిబ్బంది అలవెన్సులు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు జగన్ ఎక్కడ కూర్చోవాలో కూడా స్పీకర్ నిర్ణయిస్తారు. అంతే కాకుండా అసెంబ్లీలో మాట్లాడేందుకు జగన్ కు ప్రాధాన్యం తగ్గిపోతుంది. రూల్స్ ప్రకారం నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడటానికి జగన్ కు అవకాశం ఉండదు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/this-is-the-reason-why-jagans-voice-is-not-heard/article-1506</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/this-is-the-reason-why-jagans-voice-is-not-heard/article-1506</guid>
                <pubDate>Sat, 08 Jun 2024 20:19:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/cm-jagan-will-address-social-media-activists-and-influencers-300x180.jpg"                         length="28183"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పదవులు శాశ్వతం కాదు..  ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం</title>
                                    <description><![CDATA[<ul style="list-style-type:square;">
<li><strong>ఓటమిపై జగన్ భావోద్వేగం</strong></li>
<li><strong>ఐదేళ్లు తప్ప మొత్తం ప్రతిపక్షంలో ఉన్నా</strong></li>
<li><strong>ఐదేండ్లుగా పేదవాళ్లకు అండగా ఉన్నాం</strong></li>
<li><strong>ఏం జరిగిందో అర్థం కావట్లేదు</strong></li>
<li><strong>ఏ ప్రభుత్వం చేయని పనులు చేశాం</strong></li>
<li><strong>మేనిఫెస్టో హామీలు 99 శాతం పూర్తి </strong></li>
<li><strong>కన్నీళ్లు ఆపుకుంటూ మాట్లాడిన సీఎం</strong></li>
<li><strong>ముఖ్యమంత్రి పదవికి రాజీనామా</strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/positions-are-not-permanent-we-respect-public-judgment/article-1255"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/cm-jagan.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభరం, తాడేపల్లి:</strong> ఏపీ సార్వత్రిక ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ ఫలితాలపై మంగళవారం ఆయన తాడేపల్లి కార్యాలయంలో మీడియాలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఎంతో తాపత్రయపడ్డామని వెల్లడించారు. ఎంతో చేయాలని అనుకున్నామని చెప్పారు. ఎంత మంచి పని చేసిన కూడా ఏమెందో తెలియడం లేదన్నారు. ప్రజల కష్టాలే తన కష్టాలుగా బావించానని పేర్కొన్నారు. హామీ ఇచ్చిన అన్ని సంక్షేమ పథకాలు అందించామన్నారు. గతంలో ఎప్పుడూ జరగని పని చేశామన్నారు. అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో తెలియడం లేదని భావోగ్వేగానికి గురయ్యారు. అక్కా చెల్లెళ్ల అప్యాయత ఏమైందో అర్థం కావడం లేదన్నారు. అరకోటి రైతుల ప్రేమ ఏమైందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉన్నామన్నారు. అక్కా చెల్లెళ్ల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించామని వెల్లడించారు. అమ్మఒడితో కోటి 53 లక్షల మందికి మంచి చేశామన్నారు. ఆటోలు నడుపుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనమిత్ర పథకం తీసుకువచ్చామన్నారు. కోట్ల మందికి మంచి చేసిన వారి ప్రేమ దక్కలేదన్నారు. తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చామని తెలిపారు. ఎప్పుడూ చూడని విధంగా సచివాలయంలో వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చామని గుర్తు చేశారు. ప్రజల తీర్పును సంతోషంగా తీసుకుంటాం అంటూ తెలిపారు. అన్ని రంగాల్లో మార్పు తీసుకువచ్చి పేదవాడికి అండగా ఉన్నామని, తాము అధికారంలోకి వచ్చన తర్వాత రాష్ట్రంలో ఏం జరిగిందో ఆ దేవునికి తెలుసని ఓటమిపై ఉద్వేగంతో మాట్లాడారు. సామాజిక న్యాయం అంటే ఇదని ప్రపంచానికి చూపించామన్నారు. </p>
<h5 style="text-align:justify;"><strong>ప్రజలకు ఎప్పుడూ తోడుగా ఉంటాం..</strong></h5>
<p style="text-align:justify;">ప్రజల తీర్పు తీసుకుంటామని, కానీ, మంచి చేయడానికి మాత్రం ఎప్పుడూ ప్రజలకు తోడుగా ఉంటామని స్పష్టం చేశారు. పేదవాడికి అండగా ఉండే విషయంలో వారికి ఎప్పుడూ తోడుగా ఉంటామని, తమ గళం వినిపిస్తూ వారికి అండగా నిలుస్తామని చెప్పారు. పెద్ద పెద్ద వాళ్ల కూటమి ఇది. ఢిల్లీని శాసించే వారి కూటమి ఇది.. ఈ కూటమిలో ఉన్న బీజేపీకి, టీడీపీకి, పవన్ కల్యాణ్‌కు, వారి గొప్ప విజయానికి అభినందనలు తెలియజేశారు. తన ప్రతి కష్టంలో తోడుగా, అండగా నిలబడిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, వాలంటీర్‌కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన స్టార్ క్యాంపెయినర్‌కు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ ఐదు సంవత్సరాలు తప్ప, తన రాజకీయ జీవితమంతా ప్రతిపక్షంలో గడిపానని, రాజకీయ జీవితంలో ఎవరూ చూడని కష్టాలను భరించానని ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు అంతకన్నా ఏమన్నా ఎక్కువ కష్టాలు పెట్టినా, భరించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. </p>
<h5 style="text-align:justify;"><strong>సీఎం పదవికి రాజీనామా</strong></h5>
<p style="text-align:justify;">ముఖ్యమంత్రి పదవికి జగన్‌మోహన్ రెడ్డి రాజీనామా చేశారు. విజయవాడ రాజ్‌భవన్‌లోని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు తన రాజీనామా లేఖను పంపారు. ఈ ఫలితాల్లో కూటమి విజయ ఢంకా మోగించడంతో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటు గవర్నమెంట్‌లోకి వచ్చిన వారికి అభినందనలు తెలియజేశారు జగన్</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/positions-are-not-permanent-we-respect-public-judgment/article-1255</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/positions-are-not-permanent-we-respect-public-judgment/article-1255</guid>
                <pubDate>Tue, 04 Jun 2024 20:12:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/cm-jagan.jpg"                         length="17731"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన</title>
                                    <description><![CDATA[<p>15రోజుల పాటు లండన్ వెళ్లిన సీఎం జగన్ తన పర్యటనను ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. శనివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టులో వారికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/cm-jagans-foreign-tour-has-ended/article-1081"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-01-084228.jpg" alt=""></a><br /><p>ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 15రోజుల పాటు లండన్ వెళ్లిన ఆయన తన పర్యటనను ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. శనివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టులో వారికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.</p>
<p>ఈ సందర్భంగా ఎంపీలు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లికి చేరుకున్నారు. వైఎస్ జగన్, భార్య భారతితో కలసి ఏపీ ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత మే నెల 17వ తేదీన విదేశీ పర్యటనకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. </p>
<p>లండన్, స్విట్జర్లాండ్‌ దేశాల్లో కుటుంబసమేతంగా పర్యటించారు. లండన్ నుంచి జగన్ తన కుమార్తెలతో కలసి స్విట్జర్లాండ్‌లో పర్యటించారు. 15రోజుల తర్వాత తిరిగి స్వదేశానికి విచ్చేశారు. ప్రత్యేక విమానంలో లండన్‌ నుంచి బయల్దేరనున్న జగన్‌ నేరుగా గన్నవరం చేరుకున్నారు. కాగా, జగన్ రావడంతోనే కౌంటింగ్‌ డేకు సంబంధించి కరసత్తును ప్రారంభించారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="und" xml:lang="und">Jagan anna ki ఘనస్వాగతం 🤗 <a href="https://t.co/jVKG50mO0Y">pic.twitter.com/jVKG50mO0Y</a></p>
— YS JAGAN 2024 🇸🇱 (@ysrcpfrance) <a href="https://twitter.com/ysrcpfrance/status/1796712466887647314?ref_src=twsrc%5Etfw">June 1, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-jagans-foreign-tour-has-ended/article-1081</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-jagans-foreign-tour-has-ended/article-1081</guid>
                <pubDate>Sat, 01 Jun 2024 08:46:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-01-084228.jpg"                         length="108818"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        