<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/mahabubabad/tag-1153" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Mahabubabad - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/1153/rss</link>
                <description>Mahabubabad RSS Feed</description>
                
                            <item>
                <title> చికిత్స పేరుతో డాక్టర్ల దారుణాలు.. తనిఖీల్లో సంచలన నిజాలు..!</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>ఈ రోజుల్లో వైద్యం వ్యాపారం అయిపోయింది. అమాయక ప్రజల ప్రాణాలతో కొందరు చెలగాటం ఆడుతున్నారు. కొందరు అయితే అర్హత లేకున్నా సరే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకుని ఆస్పత్రుల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో అర్హత లేకుండా నిర్వహిస్తున్న నాలుగు ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు నిర్వహించారు అధికారులు. </p>
<p>అర్హత లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న నాలుగు క్లినిక్‎లపై ఎన్.ఎం.సీ చట్టం 34, 54 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరిపెడ మండలో కొందరు ఆస్పత్రులను పెట్టుకుని అర్హత లేకున్నా డాక్టర్లుగా చెలామణి అవుతున్నారని వారి దృష్టికి వచ్చింది.ఈ నేపథ్యంలో వారు తనిఖీలు చేయగా సంచలన విషయాలు వెల్లడయ్యాయి.</p>
<p>రామారావు క్లినిక్, శ్రీనివాస ప్రథమ చికిత్స కేంద్రం, బీవీ నాయక్ ఫస్ఎయిడ్ సెంటర్ నిర్వాహకులు రామారావు, బీవీనాయక్, ఇస్లావత్ వీరన్నను నకిలీ డాక్టర్లుగా గుర్తించారు. వీరి ఆస్పత్రులను మూసేసి అందరిపై కేసులు నమోదు చేశారు అధికారులు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/fake-doctors-in-mahabubabad/article-1496"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/doctors.webp" alt=""></a><br /><p> </p>
<p>ఈ రోజుల్లో వైద్యం వ్యాపారం అయిపోయింది. అమాయక ప్రజల ప్రాణాలతో కొందరు చెలగాటం ఆడుతున్నారు. కొందరు అయితే అర్హత లేకున్నా సరే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకుని ఆస్పత్రుల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో అర్హత లేకుండా నిర్వహిస్తున్న నాలుగు ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు నిర్వహించారు అధికారులు. </p>
<p>అర్హత లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న నాలుగు క్లినిక్‎లపై ఎన్.ఎం.సీ చట్టం 34, 54 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరిపెడ మండలో కొందరు ఆస్పత్రులను పెట్టుకుని అర్హత లేకున్నా డాక్టర్లుగా చెలామణి అవుతున్నారని వారి దృష్టికి వచ్చింది.ఈ నేపథ్యంలో వారు తనిఖీలు చేయగా సంచలన విషయాలు వెల్లడయ్యాయి.</p>
<p>రామారావు క్లినిక్, శ్రీనివాస ప్రథమ చికిత్స కేంద్రం, బీవీ నాయక్ ఫస్ఎయిడ్ సెంటర్ నిర్వాహకులు రామారావు, బీవీనాయక్, ఇస్లావత్ వీరన్నను నకిలీ డాక్టర్లుగా గుర్తించారు. వీరి ఆస్పత్రులను మూసేసి అందరిపై కేసులు నమోదు చేశారు అధికారులు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/fake-doctors-in-mahabubabad/article-1496</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/fake-doctors-in-mahabubabad/article-1496</guid>
                <pubDate>Sat, 08 Jun 2024 20:11:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/doctors.webp"                         length="62398"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><strong>విశ్వంభర, మహబూబాబాద్ : </strong> అప్పుల బాధతో రోజుకు అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పు ఇచ్చిన వాళ్ల వేధింపులు, సూటిపోటీ మాటలు తాళలేక తనవు చలిస్తున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని పోషించలేక.. ఇటు చేసిన అప్పులు తీర్చలేక.. భార్యపిల్లలను అనాథలను చేసి ప్రాణాలను తీసుకుంటున్నారు.  ఇందులో పేద, మధ్య తరగతి కుటుంబాలే కాదు.. ప్రభుత్వ ఉద్యోగస్తులు సమిధులవుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలచివేసింది. </p>
<p style="text-align:justify;">బత్తిని మనోహర్ (50) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కంట్రోల్ రూంలో  హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఇటీవల ఆయనకు అప్పులు పెరిగిపోయాయి. వచ్చే జీతంతో అప్పులు తీర్చలేక.. అప్పుల వాళ్ల బాధ భరించలేక శుక్రవారం తెల్లవారు జామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న నరసింహా నగర్‌లో మనోహర్ చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/head-constable-commits-suicide-due-to-financial-difficulties/article-1066"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/suaid.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, మహబూబాబాద్ : </strong> అప్పుల బాధతో రోజుకు అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పు ఇచ్చిన వాళ్ల వేధింపులు, సూటిపోటీ మాటలు తాళలేక తనవు చలిస్తున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని పోషించలేక.. ఇటు చేసిన అప్పులు తీర్చలేక.. భార్యపిల్లలను అనాథలను చేసి ప్రాణాలను తీసుకుంటున్నారు.  ఇందులో పేద, మధ్య తరగతి కుటుంబాలే కాదు.. ప్రభుత్వ ఉద్యోగస్తులు సమిధులవుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలచివేసింది. </p>
<p style="text-align:justify;">బత్తిని మనోహర్ (50) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కంట్రోల్ రూంలో  హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఇటీవల ఆయనకు అప్పులు పెరిగిపోయాయి. వచ్చే జీతంతో అప్పులు తీర్చలేక.. అప్పుల వాళ్ల బాధ భరించలేక శుక్రవారం తెల్లవారు జామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న నరసింహా నగర్‌లో మనోహర్ చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందికి దింపారు. అనంతరం పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. </p>
<p style="text-align:justify;">అప్పులు బాధతో గతకొంత కాలంగా మనోవేదన చెందుతున్నాడని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతేకాదు.. తోటి ఉద్యోగులు కూడా కొన్ని రోజుల నుంచి మనోహర్ డల్ గా ఉంటుంన్నాడని తెలిపారు. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని మనోహర్ కుటుంబ సభ్యులు  కోరుతున్నారు. ఇటీవల అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఆత్మహత్యలు భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/head-constable-commits-suicide-due-to-financial-difficulties/article-1066</link>
                <guid>https://www.vishvambhara.com/crime/head-constable-commits-suicide-due-to-financial-difficulties/article-1066</guid>
                <pubDate>Fri, 31 May 2024 13:34:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/suaid.jpg"                         length="49577"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        