<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/mlc-kavitha/tag-104" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>MLC kavitha - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/104/rss</link>
                <description>MLC kavitha RSS Feed</description>
                
                            <item>
                <title>కవిత కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వస్తారని ఎవరూ అనుకోలేదు .. </strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>కవిత కూడా కాంగ్రెస్‌లో చేరవచ్చని అభిప్రాయపడిన మల్‌రెడ్డి రంగారెడ్డి</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/no-need-to-be-surprised-if-kavitha-joins-the-congress/article-7256"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/kalvakuntla-kavitha-3.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,హైదరాబాద్ :</strong></span>తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని అనుకోలేదని, కానీ వారు వచ్చారని చెప్పారు. కవిత కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.</p>
<p><br />అలాగే తనకు మంత్రి పదవి ఇవ్వాలని మల్‌రెడ్డి రంగారెడ్డి కోరారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే నష్టం జరుగుతుందని అన్నారు. పార్టీ పెద్దలు తన విషయంలో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. రెండు కోట్ల మంది ప్రజలు ఉన్న జిల్లాకు ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రంగారెడ్డి జిల్లా పేరు మారుస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మల్‌రెడ్డి స్పందిస్తూ, పేరు మార్పు తనకు ఇష్టం లేదని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు అయినా చేసుకోవచ్చని, జిల్లా పేరు మాత్రం మార్చవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ ఊపందుకుందని, భూముల ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఎవరూ అమ్ముకోవడానికి ఆసక్తి చూపడం లేదని ఆయన తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/no-need-to-be-surprised-if-kavitha-joins-the-congress/article-7256</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/no-need-to-be-surprised-if-kavitha-joins-the-congress/article-7256</guid>
                <pubDate>Tue, 06 Jan 2026 16:17:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/kalvakuntla-kavitha-3.jpg"                         length="67572"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title> కవితకు మద్దతుగా పెద్ద ఎత్తున తరలివచ్చిన ఉద్యమకారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు.. </title>
                                    <description><![CDATA[<ul>
<li><strong><span style="color:rgb(224,62,45);">"జై తెలంగాణ... కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి...</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);"> తెలంగాణ జాగృతి జిందాబాద్" అంటూ నినాదాలు</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">కిందకు వచ్చి అందరినీ పలకరించి... మీరే నా బలం అంటూ కవిత భావోద్వేగం</span></strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-activists-who-gathered-in-large-numbers-in-support-of/article-7253"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/whatsapp-image-2026-01-06-at-3.53.24-pm.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><em><strong>విశ్వంభర,హైదరాబాద్ : </strong></em></span>ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటి వద్దకు భారీ సంఖ్యలో ఆమె అభిమానులు చేరుకున్నారు. 'తెలంగాణ జాగృతి'ని రాజకీయ శక్తిగా మార్చబోతున్నామని ఆమె ప్రకటించిన వెంటనే, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నేతలు, ఉద్యమ కార్యకర్తలు భారీగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం వద్దకు తరలివచ్చారు.ఈసందర్భంగా కవిత తన ఇంటి బాల్కనీలో నిలబడి అందరికీ చేతులు జోడించి అభివాదం చేశారు. తర్వాత కిందకు వచ్చి ప్రతి ఒక్కరినీ పలకరించారు. “ఎలా ఉన్నారు? ఇంట్లో అందరూ బాగున్నారా?” అంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.</p>
<p><img src="https://www.vishvambhara.com/media/2026-01/whatsapp-image-2026-01-06-at-3.53.23-pm-(1).jpeg" alt="WhatsApp Image 2026-01-06 at 3.53.23 PM (1)" width="1275" height="2640"></img><br />ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తన వెన్నంటి ఉండి, ఇప్పుడు కష్టకాలంలో కూడా మద్దతుగా నిలిచిన ఉద్యమకారులను చూసి కవిత భావోద్వేగానికి లోనయ్యారు. కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె గొంతు కంపిస్తూ “మీరు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. మీరు నా బలం” అంటూ మాట్లాడారు.ఈ సందర్భంలో అక్కడి పరిసర ప్రాంతాలు నినాదాలతో మారుమోగాయి. "జై తెలంగాణ... కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి... తెలంగాణ జాగృతి జిందాబాద్" అంటూ నినాదాలు చేశారు. “ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న కవితకు అండగా ఉంటాం. తెలంగాణ జాగృతి ద్వారా ప్రజల కోసం పనిచేస్తాం” అని నినదించారు.మరోవైపు, రాజకీయ శక్తిగా అవతరించబోతున్నామంటూ కవిత చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయింది. కవిత రాజకీయ పార్టీని ప్రకటిస్తే... రాష్ట్ర రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-activists-who-gathered-in-large-numbers-in-support-of/article-7253</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-activists-who-gathered-in-large-numbers-in-support-of/article-7253</guid>
                <pubDate>Tue, 06 Jan 2026 16:02:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/whatsapp-image-2026-01-06-at-3.53.24-pm.jpeg"                         length="269456"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నా రక్తం మరిగిపోతుంది : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>కేసీఆర్‌పై సీఎం రేవంత్ వ్యాఖ్యల పట్ల కవిత ఆగ్రహం</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ఉద్యమ నాయకుడైన కేసీఆర్ ను తిడుతుంటే కూతురిగా నా రక్తం ఉడుకుతోంది </strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>"సభకు కేసీఆర్ రావడం తప్పనిసరి. ఆయన రాకపోతే బీఆర్‌ఎస్ పార్టీకి నష్టం</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>మళ్ళీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీశ్‌కు అవకాశం సరికాదు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>మీడియాతో చిట్‌చాట్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/my-blood-boils-mlc-kalvakuntlas-poem-sensational-comments/article-7219"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/mlc-kavitha.jpg" alt=""></a><br /><p><em><span style="color:rgb(224,62,45);"><strong> విశ్వంభర,హైదరాబాద్ :</strong></span></em> సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ను తిడుతుంటే కూతురిగా నా రక్తం ఉండుకుతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కసబ్ తో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ పై రేవంత్ రెడ్డి అలా మాట్లాడితే నా రక్తం మరిగిపోతుందని కవిత అన్నారు.తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా   ఈరోజు మీడియాతో మాట్లాడిన కవిత, బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. "సభకు కేసీఆర్ రావడం తప్పనిసరి. ఆయన రాకపోతే బీఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కేసీఆర్ తప్పు చేయకపోతే సభకు రావాలి. సభకు రాకుండా పిల్ల కాకుల గురించి మాట్లాడుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దు. ఒక కూతురిగా నా రక్తం ఉడుకుతోంది" అని కవిత చెప్పారు.</p>
<p>పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పక్కన పెట్టిన కేసీఆర్ ను ఉరి తీయాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ... కేసీఆర్ ను ఒకసారి ఉరి తీయాలంటే రేవంత్ రెడ్డిని 10 సార్లు ఉరితీయాలని అన్నారు. సొంత జిల్లా మహబూబ్ నగర్ కు రేవంత్ ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారని ప్రశ్నించారు. ఇదే సమయంలో హరీశ్ రావుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ప్యాకేజీలు తీసుకోవడం తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సభకు రాకపోతే అన్నీ హరీశ్ చూసుకోవడం సరికాదని... కేసీఆర్ సభకు రావాలని వ్యాఖ్యానించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/my-blood-boils-mlc-kalvakuntlas-poem-sensational-comments/article-7219</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/my-blood-boils-mlc-kalvakuntlas-poem-sensational-comments/article-7219</guid>
                <pubDate>Fri, 02 Jan 2026 14:54:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/mlc-kavitha.jpg"                         length="73204"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వైశ్యులకు అండగా తెలంగాణ జాగృతి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత </title>
                                    <description><![CDATA[<p><span style="font-family:'times new roman', times, serif;font-size:12pt;"><em><strong>విశ్వంభర,హైదరాబాద్ :</strong></em> వైశ్యులకు అండగా తెలంగాణ జాగృతి ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 3 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న వైశ్య రాజకీయ రణభేరి పోస్టర్ ను  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితఆదివారం బంజారా హిల్స్ లోని వారి నివాసం లో ఆవిష్కరించారు.ఈ సందర్బంగా వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ ఎమ్మెల్సీ కవితకు వారి డిమాండ్ లకు సంబందించిన లేఖ ను అందించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వైశ్యులు కోరుతున్నవి న్యాయమైన డిమాండ్ లని, వారికి జాగృతి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు .  ఆగస్టు 3 న జరిగే వైశ్య రాజకీయ రణభేరి కి తప్పకుండ హాజరు అవుతానని కవిత హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో  వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులు కొత్త రవి కుమార్ గుప్తా , కూర రమేష్,</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/telangana-vigilance-mlc-kalvakuntla-poetry/article-5918"><img src="https://www.vishvambhara.com/media/400/2025-07/whatsapp-image-2025-07-27-at-12.50.59-pm.jpeg" alt=""></a><br /><p><span style="font-family:'times new roman', times, serif;font-size:12pt;"><em><strong>విశ్వంభర,హైదరాబాద్ :</strong></em> వైశ్యులకు అండగా తెలంగాణ జాగృతి ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 3 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న వైశ్య రాజకీయ రణభేరి పోస్టర్ ను  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితఆదివారం బంజారా హిల్స్ లోని వారి నివాసం లో ఆవిష్కరించారు.ఈ సందర్బంగా వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ ఎమ్మెల్సీ కవితకు వారి డిమాండ్ లకు సంబందించిన లేఖ ను అందించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వైశ్యులు కోరుతున్నవి న్యాయమైన డిమాండ్ లని, వారికి జాగృతి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు .  ఆగస్టు 3 న జరిగే వైశ్య రాజకీయ రణభేరి కి తప్పకుండ హాజరు అవుతానని కవిత హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో  వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులు కొత్త రవి కుమార్ గుప్తా , కూర రమేష్, కాచం సాయి, మీర్పేట్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ తేరటపల్లి శ్రీనివాస్ గుప్తా, బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు  నాల్ల శ్రీనివాస్ గుప్త,వైశ్య విద్యావంతుల వేదిక నాయకులు బుద్ధ ప్రవీణ్, శ్రీకాకోళ్ల రాజు గుప్త, వైశ్య యూత్ ఫోర్స్ నాయకులు  బూరుగు ప్రవీణ్, సముద్రాల నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.<img src="https://www.vishvambhara.com/media/2025-07/whatsapp-image-2025-07-27-at-12.50.58-pm-(1)1.jpeg" alt="WhatsApp Image 2025-07-27 at 12.50.58 PM (1)" width="1600" height="1067"></img></span></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/telangana-vigilance-mlc-kalvakuntla-poetry/article-5918</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/telangana-vigilance-mlc-kalvakuntla-poetry/article-5918</guid>
                <pubDate>Sun, 27 Jul 2025 13:14:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-07/whatsapp-image-2025-07-27-at-12.50.59-pm.jpeg"                         length="196762"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తొమ్మిదేళ్ల తర్వాత నేను సీఎం అయ్యేందుకు కృషి చేస్తా : జగ్గారెడ్డి </title>
                                    <description><![CDATA[<ul>
<li><strong><span style="color:rgb(224,62,45);">రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన అద్భుతంగా సాగుతుంది.</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">మరో ఐదేళ్లు కూడా సీఎం అయ్యేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">లిక్కర్ స్కాంలో వందల కోట్లు కవితకు ఎక్కడివి?</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం</span></strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/i-will-work-to-become-cm-after-nine-years/article-5733"><img src="https://www.vishvambhara.com/media/400/2025-06/whatsapp-image-2025-06-26-at-7.54.36-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు. ముఖ్యమంత్రి పదవిపై తన ఆకాంక్షను పరోక్షంగా వెల్లడిస్తూనే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.</p>
<p>ముఖ్యమంత్రి పదవి గురించి జగ్గారెడ్డి మాట్లాడుతూ, వచ్చే మూడేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆ తర్వాత ఐదేళ్ల కాలానికి కూడా ముఖ్యమంత్రి కావడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అయితే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత తానూ ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నిస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆ సమయంలో తన అభ్యర్థిత్వాన్ని ప్రజల ముందు ఉంచుతానని ఆయన వ్యాఖ్యానించారు.</p>
<p>రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన అద్భుతంగా సాగుతుందని ఆయన అన్నారు. గతంలో రైతు బంధు వేసేందుకు బీఆర్ఎస్‌ ఐదు నెలల టైం తీసుకునేదని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమచేసిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ హయంలో డబ్బులు అందుబాటులో ఉండి కూడా వేయలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు కడుతూ కూడా రైతు భరోసా వేసిందన్నారు.</p>
<p>మరోవైపు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా ఫోన్ ట్యాపింగ్‌తోనే నడిచిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకులు అంతా ఏం చేస్తున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిఘా పెట్టిందని. తన ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు పోలీసులు తనకు చెప్పినట్టు తెలిపారు. కాంగ్రెస్‌ నాయకుల ఫోన్‌లు ట్యాప్‌ చేయడంపైన దృష్టి పెట్టిన బీఆర్ఎస్‌ గత పదేళ్ల రాష్ట్ర పాలనను గాలికొదిలేసిందని విమర్శించారు.</p>
<p>బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం</p>
<p>బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. కవిత ప్రతి విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆమె బీఆర్ఎస్‌లో ఉన్నా బయటకు వచ్చినా పెద్ద తేడా ఏమీ ఉండదని అన్నారు. కవిత మాట్లాడే మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని విమర్శించారు. సాధారణంగా తండ్రి రాజకీయ వారసత్వం కుమారుడికి వస్తుందని, ఒకవేళ కుమారుడు లేకపోతే కుమార్తెకు అవకాశం దక్కవచ్చని వ్యాఖ్యానించారు.</p>
<p>తాము స్పందించే స్థాయి నాయకురాలు కవిత కాదన్నది తమ అభిప్రాయమని జగ్గారెడ్డి అన్నారు. కవిత ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాన ప్రాధాన్యత కలిగిన నేతలని, వారు రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకుంటే అర్థం ఉంటుందని తెలిపారు.తమ గురించి కవిత అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో కవిత ప్రమేయంపై జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ స్కాంలో పెట్టుబడులు పెట్టడానికి కవితకు ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని జగ్గారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/i-will-work-to-become-cm-after-nine-years/article-5733</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/i-will-work-to-become-cm-after-nine-years/article-5733</guid>
                <pubDate>Fri, 27 Jun 2025 17:55:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-06/whatsapp-image-2025-06-26-at-7.54.36-pm.jpeg"                         length="120178"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సింగరేణి జాగృతి ఆవిర్భావం : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత</title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li><strong>కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ</strong></li>
<li><strong>టీబీజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ పని చేస్తాం</strong></li>
<li><strong>యువతకు ప్రాధాన్యత కల్పిస్తాం</strong></li>
<li><strong>సింగరేణి 11 ఏరియాలకు కో ఆర్డినేటర్లను నియమించిన ఎమ్మెల్సీ కవిత</strong></li>
<li><strong>సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతాం</strong></li>
<li><strong>కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో సింగరేణిని అంతం చేయాలని చూస్తోంది</strong></li>
<li><strong>కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన విద్య, వైద్యం అందజేయాలి</strong></li>
<li><strong>సింగరేణి డీఎంఎఫ్ టీ నిధులను ప్రభుత్వం కొడంగల్, మధిర నియోజకరవర్గాలకు తరలించింది</strong></li>
<li><strong>తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత</strong></li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-emergence-of-singareni-vigilance-mlc-kalvakuntla-poetry/article-5571"><img src="https://www.vishvambhara.com/media/400/2025-05/whatsapp-image-2025-05-27-at-4.42.12-pm.jpeg" alt=""></a><br /><div>విశ్వంభర, హైదరాబాద్ :సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సింగరేణి జాగృతి ఆవిర్భావ సమావేశంలో ఆమె మాట్లాడారు. సింగరేణిలోని 11 ఏరియాల కార్మికులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీబీజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ సింగరేణి జాగృతి పని చేస్తుందన్నారు. సింగరేణి కార్మికులు విద్య, వైద్యం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో సింగరేణి సంస్థనే అంతం చేయాలని కుట్రలు పన్నుతోందని వాటిని అడ్డుకుంటామన్నారు. సంస్థలో 40 వేల మందికిపైగా కార్మికులు పని చేస్తుంటే వారిలో సగానికిపైగా యువకులే ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా 11 ఏరియాలకు సింగరేణి జాగృతి కో ఆర్డినేటర్లను నియమిస్తున్నామని కవిత ప్రకటించారు.<img src="https://www.vishvambhara.com/media/2025-05/whatsapp-image-2025-05-27-at-4.43.19-pm-(1).jpeg" alt="WhatsApp Image 2025-05-27 at 4.43.19 PM (1)" width="1040" height="694"></img></div>
<div> </div>
<div>సింగరేణి స్కూళ్లను పునరుద్దరించి సీబీఎస్ఈ సిలబస్ లో విద్యాబోధన చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉచిత వైద్యం అందజేయాలన్నారు. కార్మిక కాలనీల్లో మెరుగైన వసతులు కల్పించాలని, తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 1970లో నిర్మించిన క్వార్టర్స్ కూలిపోయే దశలో ఉన్నాయని, అన్ని రీజియన్లలో కార్మికుల కోసం కొత్త క్వార్టర్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్టుల్లో ఎస్ డీ ఎల్ వెహికిల్స్ ను సింగరేణి కార్మికులతోనే నడిపించాల్సి ఉండగా ఆ మిషన్లను ప్రైవేటు వాళ్ల తో నడిపిస్తున్నారని, ఇది ఓపెన్ కాస్టుల నుంచి కార్మికులను తొలగించే కుట్ర అన్నారు. వెంటనే ప్రైవేట్ వ్యక్తులతో పని చేయించడం ఆపివేయాలన్నారు. సింగరేణి సంస్థ ద్వారా సమకూరుతున్న డీఎంఎఫ్ టీ నిధులను కార్మికులకు మెరుగైన వసతులు కల్పించడానికి వినియోగించుకుండా సీఎం, డిప్యూటీ సీఎంల నియోజకవర్గాలు కొడంగల్, మధిరకు తరలించుకుపోతున్నారని మండిపడ్డారు.</div>
<div> </div>
<div>కేసీఆర్ గారి నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్దరించి సింగరేణిని రక్షించుకున్నామని.. అలాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవినీతితో అంతం చేయాలని చూస్తోందన్నారు. జైపూర్ పవర్ ప్లాంట్ సెకండ్ ఫేజ్ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.5 వేల కోట్లతో ప్రతిపాదిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపే రూ.9 వేల కోట్లకు పెంచిందని అంటే సంస్థను తమ అవినీతితో ఈ ప్రభుత్వం ఏ స్థాయిలో దెబ్బతీయాలని చూస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎక్స్ ప్లోజివ్స్ టెండర్లలోనూ భారీ అక్రమాలకు పాల్పడ్డారని, ఏకంగా టెండర్ ను మూడు రెట్లు పెంచారని తెలిపారు. 130 ఏళ్ల సింగరేణి చరిత్రలోనే ఇంతటి అవినీతిని ఎప్పుడూ చూడలేదన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని సంస్థను ముంచేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకొని తీరుతామన్నారు.</div>
<div> </div>
<div>సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ కోసం పని చేస్తున్నాడని అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక్కమాట మాట్లాడటం లేదన్నారు. సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతామన్నారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగ నియామకాలు జీఎం స్థాయిలో చేస్తారని.. సీఎం తన పబ్లిసిటీ స్టంట్ కోసం ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ హైదరాబాద్ కు పిలిపించి అపాయింట్ మెంట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న మారు పేర్ల సమస్యను పరిష్కరించి వారికి ఉద్యోగ అవకాశం వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వారి తరుపున సింగరేణి జాగృతి ఉద్యమిస్తుందన్నారు. రాజకీయ పార్టీలకు సింగరేణి అంటే తమ ప్రయోజనాలు మాత్రమేనని.. కార్మికులకు ఆ సంస్థే జీవితమని అన్నారు. వారందరి తరుపున తాము పని చేస్తామన్నారు. కార్మికుల కోసం తాను స్వయంగా బొగ్గు గనులు, ఓపెన్ కాస్టుల వరకు వచ్చి కూర్చొంటానని హామీ ఇచ్చారు. ఓపెన్ కాస్టుల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. సింగరేణి జాగృతికి అనుబంధంగా మహిళల విభాగం కూడా ఏర్పాటు చేస్తామన్నారు.</div>
<div><img src="https://www.vishvambhara.com/media/2025-05/whatsapp-image-2025-05-27-at-4.43.19-pm.jpeg" alt="WhatsApp Image 2025-05-27 at 4.43.19 PM" width="1040" height="331"></img></div>
<div>జాగృతి ఏరియా కో ఆర్డినేటర్ల నియామకం</div>
<div>1) బెల్లంపల్లి – కిరణ్ ఓరం</div>
<div>2) శ్రీరాంపూర్ – కుర్మ వికాస్</div>
<div>3) మందమర్రి – ఎస్. భువన్</div>
<div>4) రామగుండం1 – బొగ్గుల సాయికృష్ణ</div>
<div>5) రామగుండం 2 – కె. రత్నాకర్ రెడ్డి</div>
<div>6) రామగుండం 3 – దాసరి మల్లేశ్</div>
<div>7) భూపాలపల్లి – నరేశ్ నేత</div>
<div>8) మణుగూరు – అజ్మీరా అశోక్ కుమార్</div>
<div>9) కొత్తగూడెం – వన్నంరెడ్డి వీర నాగేంద్ర సాగర్</div>
<div>10) కార్పొరేట్ – వసికర్ల కిరణ్ కుమార్</div>
<div>11) ఎస్ టీపీపీ పవర్ ప్లాంట్ – కె. రామ్మోహన్ చారి<img src="https://www.vishvambhara.com/media/2025-05/whatsapp-image-2025-05-27-at-4.42.12-pm.jpeg" alt="WhatsApp Image 2025-05-27 at 4.42.12 PM" width="1980" height="2195"></img></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-emergence-of-singareni-vigilance-mlc-kalvakuntla-poetry/article-5571</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-emergence-of-singareni-vigilance-mlc-kalvakuntla-poetry/article-5571</guid>
                <pubDate>Tue, 27 May 2025 16:48:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-05/whatsapp-image-2025-05-27-at-4.42.12-pm.jpeg"                         length="495783"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు</title>
                                    <description><![CDATA[<p>ఈ నెల 21 వరకు రిమాండ్<br />9 పుస్తకాలు కావాలన్న కవిత</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/extension-of-judicial-remand-of-mlc-kavitha/article-1429"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(8).jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, ఢిల్లీః  ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఏ విషయంలో కూడా ఆమెకు ఊరట లభించట్లేదు. మధ్యంతర బెయిల్ కోసం ఎన్ని పిటిషన్లు వేసినా కోర్టుల్లో తిరస్కరణకు గురవుతున్నాయి. ఇప్పటికే ఆమె రిమాండ్ ను పలుమార్లు కోర్టులు పొడిగిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. </p>
<p>ఇప్పుడు తాజాగా మరో షాక్ తగిలింది ఆమెకు. కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను మరో రెండు వారాల పాటు పొడిగించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు. కాగా సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను రౌస్‌ అవెన్యూ న్యాయస్థానం అంగీకరించింది. ఈ నెల 21 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగించారు. అయితే తాను చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలని కవిత కోరగా వాటికి అంగీకరించింది కోర్టు. తదుపరి విచారణను జూన్ 21వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అదే రోజు సీబీఐ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/extension-of-judicial-remand-of-mlc-kavitha/article-1429</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/extension-of-judicial-remand-of-mlc-kavitha/article-1429</guid>
                <pubDate>Fri, 07 Jun 2024 20:02:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%288%29.jpeg"                         length="8652"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..</title>
                                    <description><![CDATA[<p>ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/extension-of-judicial-custody-of-brs-mlc-kavitha/article-1167"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/whatsapp-image-2024-06-03-at-1.17.05-pm.jpeg" alt=""></a><br /><p>ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఇవాల్టితో కవిత కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు తాజాగా నెల రోజుల కస్టడీ విధించింది.జై తెలంగాణ.. జై భారత్ అంటూ లోపలికెళ్లిన ఎమ్మెల్సీ కవిత..కానీ, బెయిల్ నిరాకరించి.. మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడగించిన రౌస్ అవెన్యూ కోర్టు..</p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-03-at-1.17.05-pm.jpeg" alt="WhatsApp Image 2024-06-03 at 1.17.05 PM" width="1280" height="720"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/extension-of-judicial-custody-of-brs-mlc-kavitha/article-1167</link>
                <guid>https://www.vishvambhara.com/national/extension-of-judicial-custody-of-brs-mlc-kavitha/article-1167</guid>
                <pubDate>Mon, 03 Jun 2024 13:41:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-03-at-1.17.05-pm.jpeg"                         length="58465"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఢిల్లీ లిక్కర్ స్కాం: ఎమ్మెల్సీ కవితపై ఈడీ ఛార్జిషీట్ </title>
                                    <description><![CDATA[<p>ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ ఇచ్చింది. ఆమెతో పాటు మరో నలుగురిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/ed-chargesheet-on-delhi-liquor-scam-mlc-kavita/article-565"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/mlc_kavitha_4da43ddb14_v_jpg--799x414-4g.webp" alt=""></a><br /><p>ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ ఇచ్చింది. ఆమెతో పాటు మరో నలుగురిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన ఢిల్లీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మే 29న తుది తీర్పు ఇవ్వనున్నట్లు తెలిపింది. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలపై దాఖలైన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను మే 28న విచారించాలని కోర్టు నిర్ణయించింది.<br /> <br />కాగా, ఈ కేసులో మొత్తం 8వేల పేజీలతో ఈడీ ఛార్జీషీట్ దాఖలుచేసింది. కేసులో కవిత ప్రమేయంపై ఛార్జిషీట్‌లో పలు ఆధారాలను ఈడీ కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో కవితతో పాటు ఆరుగురు నిందితులపై విడివిడిగా అభియోగాలను కోర్టు పరిశీలిస్తోంది. ఇండియా ఎహేడ్ ఉద్యోగి అరవింద్ ‌సింగ్ ఈ కేసులో ప్రధాన పాత్రధారి అని ఈడీ వాదనలు వినిపించింది.</p>
<p>అయితే, ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ప్రత్యేక కోర్టు విచారణ ముగిసింది. చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. మే 29న తీర్పు వెలువరించనుంది.</p>
<p> </p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en" xml:lang="en">Delhi Excise policy case: Delhi High Court reserves order on cognizance point in regards to the supplementary chargesheet filed against K Kavitha and four others in the Enforcement Directorate case.<br /><br />Court to pass order on May 29 on cognizance of the chargesheet.<br /><br />Meanwhile, the… <a href="https://t.co/c0mpssl0Nw">pic.twitter.com/c0mpssl0Nw</a></p>
— ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1792848000584434022?ref_src=twsrc%5Etfw">May 21, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/ed-chargesheet-on-delhi-liquor-scam-mlc-kavita/article-565</link>
                <guid>https://www.vishvambhara.com/crime/ed-chargesheet-on-delhi-liquor-scam-mlc-kavita/article-565</guid>
                <pubDate>Tue, 21 May 2024 17:08:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/mlc_kavitha_4da43ddb14_v_jpg--799x414-4g.webp"                         length="41332"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మద్యం కేసులో కవితకు షాక్.. జ్యూడిషియల్ కస్టడీ పొడిగింపు! </title>
                                    <description><![CDATA[<p>ఢిల్లీ మద్యం కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవిత రిమాండ్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈమె బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా మరోసారి చేదు అనుభవమే ఎదురయింది. మరోసారి ఈమెకు జ్యూడిషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెల్లడించింది. గత విచారణలో భాగంగా ఈమెకు నేటి వరకు రిమాండ్ పొడిగించింది.</p>
<p>ఈ క్రమంలోనే జూన్ 14వ తేదీకి ఈమె రిమాండ్ పూర్తి కావడంతో మరోసారి కవిత మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు నుంచి ఈమెను విచారణకు హాజరు పరిచారు. ప్రస్తుతం మద్యం కేసులో భాగంగా దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కవిత రిమాండ్ పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. </p>
<p>ఈడీ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించినటువంటి కోర్టు మరోసారి ఆమెకు రిమాండ్ పొడిగిస్తూ తీర్పు వెల్లడించింది. <br />నేటి విచారణలో భాగంగా ఈమె నుంచి మరింత విలువైన సమాచారం రాబట్టాలని ఈడీ తరపు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/shock-judicial-custody-extension-for-kavitha-in-liquor-case/article-143"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img_20240514_152258_(1200_x_675_pixel).jpg" alt=""></a><br /><p>ఢిల్లీ మద్యం కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవిత రిమాండ్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈమె బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా మరోసారి చేదు అనుభవమే ఎదురయింది. మరోసారి ఈమెకు జ్యూడిషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెల్లడించింది. గత విచారణలో భాగంగా ఈమెకు నేటి వరకు రిమాండ్ పొడిగించింది.</p>
<p>ఈ క్రమంలోనే జూన్ 14వ తేదీకి ఈమె రిమాండ్ పూర్తి కావడంతో మరోసారి కవిత మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు నుంచి ఈమెను విచారణకు హాజరు పరిచారు. ప్రస్తుతం మద్యం కేసులో భాగంగా దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కవిత రిమాండ్ పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. </p>
<p>ఈడీ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించినటువంటి కోర్టు మరోసారి ఆమెకు రిమాండ్ పొడిగిస్తూ తీర్పు వెల్లడించింది. <br />నేటి విచారణలో భాగంగా ఈమె నుంచి మరింత విలువైన సమాచారం రాబట్టాలని ఈడీ తరపు న్యాయవాది కోర్టును కోరడంతో ఏకంగా ఈమెకు ఈనెల 20వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. దీంతో ఈమెకు మరోసారి నిరాశ తప్ప లేదని చెప్పాలి</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/shock-judicial-custody-extension-for-kavitha-in-liquor-case/article-143</link>
                <guid>https://www.vishvambhara.com/shock-judicial-custody-extension-for-kavitha-in-liquor-case/article-143</guid>
                <pubDate>Tue, 14 May 2024 15:23:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img_20240514_152258_%281200_x_675_pixel%29.jpg"                         length="111784"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో… ఈసీ చార్జిషీట్ పై నేడు విచారణ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><strong>విశ్వంభర, వెబ్ డెస్క్ : </strong>ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్​ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్​ ను పరిగణలోకి తీసుకోవడంపై నేడు ఢిల్లీ రౌస్​ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. కాగా ఈ నెల 10న కవితపై 200 పేజీలతో కూడిన చార్జ్​ షీట్​ ను ఈడీ దాఖలు చేసిన విషయం విదితమే. ఆ చార్జ్ షీట్ లో గోవా ఆప్​ అసెంబ్లీ ప్రచారంలో పాల్గొన్న కొందరు ప్రముఖుల పేర్లు కూడా చేర్చినట్లుగా తెలుస్తోంది.</p>
<p style="text-align:justify;">లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి, పాత్రధారి అని కోర్టుకు ఈడీ తెలిపింది. కేసులో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోందని, విచారణలో భాగంగా సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. అదేవిధంగా కవిత, ఛన్ ప్రీత్ సింగ్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అర్వింద్ సింగ్ పాత్రమై ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అదే ఛార్జ్​ షీట్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/in-the-case-of-delhi-liquor-scam----inquiry-on-ec-charge-sheet-today/article-128"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/02.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, వెబ్ డెస్క్ : </strong>ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్​ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్​ ను పరిగణలోకి తీసుకోవడంపై నేడు ఢిల్లీ రౌస్​ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. కాగా ఈ నెల 10న కవితపై 200 పేజీలతో కూడిన చార్జ్​ షీట్​ ను ఈడీ దాఖలు చేసిన విషయం విదితమే. ఆ చార్జ్ షీట్ లో గోవా ఆప్​ అసెంబ్లీ ప్రచారంలో పాల్గొన్న కొందరు ప్రముఖుల పేర్లు కూడా చేర్చినట్లుగా తెలుస్తోంది.</p>
<p style="text-align:justify;">లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి, పాత్రధారి అని కోర్టుకు ఈడీ తెలిపింది. కేసులో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోందని, విచారణలో భాగంగా సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. అదేవిధంగా కవిత, ఛన్ ప్రీత్ సింగ్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అర్వింద్ సింగ్ పాత్రమై ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అదే ఛార్జ్​ షీట్ పై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/in-the-case-of-delhi-liquor-scam----inquiry-on-ec-charge-sheet-today/article-128</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/in-the-case-of-delhi-liquor-scam----inquiry-on-ec-charge-sheet-today/article-128</guid>
                <pubDate>Tue, 14 May 2024 08:53:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/02.jpg"                         length="103887"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        