<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/rss" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/rss</link>
                <description>RSS Feed of Vishvambhara News</description>
                
                            <item>
                <title>పాతబస్తీలో ఏసీబీ అధికారుల సోదాలు. -  పెద్ద ఎత్తున నగదు స్వాధీనం - ఏసీబీ అధికారి శ్రీధర్ </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాద్ :- పాత బస్తీ ఛత్రినాక నరహరి ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ అధికారుల సోదాలు ఇప్పటి వరకు 1 కేజీ బంగారం,1 కోటి 40 లక్షల రూపాయల నగదు. ఆస్తి పత్రాలను గుర్తించారు. ఇంకా 2 లాకార్ ఓపెన్ చేయనున్నారు. ఈ రోజు నరహరి ని అరెస్ట్ చేస్తామని  ఏసీబీ అధికారి శ్రీధర్ తెలిపారు..</p>
<p>  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/acb-officials-search-in-old-town/article-16693"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/16.06.2026_15.41.49_rec.png" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాద్ :- పాత బస్తీ ఛత్రినాక నరహరి ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ అధికారుల సోదాలు ఇప్పటి వరకు 1 కేజీ బంగారం,1 కోటి 40 లక్షల రూపాయల నగదు. ఆస్తి పత్రాలను గుర్తించారు. ఇంకా 2 లాకార్ ఓపెన్ చేయనున్నారు. ఈ రోజు నరహరి ని అరెస్ట్ చేస్తామని  ఏసీబీ అధికారి శ్రీధర్ తెలిపారు..</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/acb-officials-search-in-old-town/article-16693</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/acb-officials-search-in-old-town/article-16693</guid>
                <pubDate>Tue, 16 Jun 2026 15:43:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/16.06.2026_15.41.49_rec.png"                         length="568076"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పాఠ్య పుస్తకాలు పంపిణీ. -  జిల్లా విద్యాశాఖ అధికారి  ఏ . సత్యనారాయణ మూర్తి .</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల పూసపల్లి గ్రామం లో  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  నీ జిల్లా విద్యాశాఖ అధికారి  సత్యనారాయణమూర్తి  సందర్శించారు . అనంతరం   నూతన విద్యా సంవత్సరం 2026-2027  సంవత్సరానికి విద్యార్థిని ,  విద్యార్థులు చదువుకోవడానికి  స్కూల్ ప్రధానో పాధ్యాయులు  పూజారి వీరయ్య ఆధ్వర్యంలో  పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు . ఈ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారి  సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం  ప్రభుత్వ పాఠశాలలను  కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు ,  కల్పించి, విద్యార్థిని విద్యార్థులకు చక్కటి, ఆహ్లాదకర వాతావరణంలో, ఒత్తిడి లేని విద్యను, విద్యార్థులకు అందజేస్తుందని , అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలనే చదవాలని , విద్యార్థులు  మంచిర్యాంకులు సాధించడానికి ఉపాధ్యాయుల సాహయ ,సహకారాలు ఉంటాయని ,  ఇంతటి చక్కటి అవకాశాన్ని విద్యార్థిని , విద్యార్థులు తప్పకుండా  సద్వినియోగం చేసుకోవాలని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/distribution-of-text-books-district-education-officer-a-satyanarayana/article-16691"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-16-at-6.42.36-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల పూసపల్లి గ్రామం లో  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  నీ జిల్లా విద్యాశాఖ అధికారి  సత్యనారాయణమూర్తి  సందర్శించారు . అనంతరం   నూతన విద్యా సంవత్సరం 2026-2027  సంవత్సరానికి విద్యార్థిని ,  విద్యార్థులు చదువుకోవడానికి  స్కూల్ ప్రధానో పాధ్యాయులు  పూజారి వీరయ్య ఆధ్వర్యంలో  పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు . ఈ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారి  సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం  ప్రభుత్వ పాఠశాలలను  కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు ,  కల్పించి, విద్యార్థిని విద్యార్థులకు చక్కటి, ఆహ్లాదకర వాతావరణంలో, ఒత్తిడి లేని విద్యను, విద్యార్థులకు అందజేస్తుందని , అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలనే చదవాలని , విద్యార్థులు  మంచిర్యాంకులు సాధించడానికి ఉపాధ్యాయుల సాహయ ,సహకారాలు ఉంటాయని ,  ఇంతటి చక్కటి అవకాశాన్ని విద్యార్థిని , విద్యార్థులు తప్పకుండా  సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు . నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే నోట్ బుక్స్ కూడా పంపిణీ చేశారని గుర్తు చేశారు .  జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాల యందు  2025 -26 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో విద్యార్థిని విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచి, ఐఐటి బాసరలో  సీట్లు  సాధించారని ,<br /> పాఠశాల నిర్వహణ యందు చక్కటి ప్రతిభను కనబరుస్తున్న ప్రధానోపాధ్యాయులు  మరియు ఉపాధ్యాయ బృందాని అభినందించారు . ఈ కార్యక్రమంలో  కోఆర్డినేటర్స్ ఎం వెంకటేశ్వర్లు, సీఎంఓ  వి సురేష్, జెండర్ క్వాలిటీ కోఆర్డినేటర్ వై గాయత్రి,  మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు .</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/distribution-of-text-books-district-education-officer-a-satyanarayana/article-16691</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/distribution-of-text-books-district-education-officer-a-satyanarayana/article-16691</guid>
                <pubDate>Tue, 16 Jun 2026 15:34:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-16-at-6.42.36-am.jpeg"                         length="170491"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లాల్ దర్వాజా ఆలయ కమిటీ సమావేశంలో ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యుడి ఎంపిక </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, లాల్ దర్వాజా :- శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం లాల్ దర్వాజా కమిటీ సభ్యుల సమావేశంలో ఉమ్మడి దేవాలయాల కమిటీలో శ్రీ సింహవాహిని మహంకాళి  ఆలయ కమిటీ తరఫున శ్రీ కె కృష్ణ గౌడ్ గారిని నామినేట్ చేశారు. ఈ నిర్ణయాన్ని ఆలయ కమిటీ సభ్యులు ట్రస్టీలు స్వాగతించారు. ఈసారి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీలో లాల్ దర్వాజా తరఫున జనరల్ సెక్రెటరీ పదవికి శ్రీ కె విష్ణు గౌడ్ కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కే విష్ణు గౌడ్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతలను, శ్రీ సింహ వాహిని మహంకాళి ఆలయ గౌరవాన్ని నిలబెడతానని, ఉమ్మడి దేవాలయాల మధ్య సమన్వయం మరింత బలోపేతం అయ్యేలా కృషి చేస్తానని, అందరికీ అన్ని విధాల చేదోడు వాదోడు గా ఉంటూ ఈ యొక్క ఆషాడ బోనాల ఉత్సవాన్ని, దిగ్విజయంగా కొనసాగించడానికి అందరికీ సహాయ సహకారాలు అందిస్తానని నాపై ఉంచిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/election-of-joint-temples-committee-member-at-lal-darwaja-temple/article-16687"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/img-20260616-wa0011.jpg" alt=""></a><br /><p>విశ్వంభర, లాల్ దర్వాజా :- శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం లాల్ దర్వాజా కమిటీ సభ్యుల సమావేశంలో ఉమ్మడి దేవాలయాల కమిటీలో శ్రీ సింహవాహిని మహంకాళి  ఆలయ కమిటీ తరఫున శ్రీ కె కృష్ణ గౌడ్ గారిని నామినేట్ చేశారు. ఈ నిర్ణయాన్ని ఆలయ కమిటీ సభ్యులు ట్రస్టీలు స్వాగతించారు. ఈసారి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీలో లాల్ దర్వాజా తరఫున జనరల్ సెక్రెటరీ పదవికి శ్రీ కె విష్ణు గౌడ్ కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కే విష్ణు గౌడ్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతలను, శ్రీ సింహ వాహిని మహంకాళి ఆలయ గౌరవాన్ని నిలబెడతానని, ఉమ్మడి దేవాలయాల మధ్య సమన్వయం మరింత బలోపేతం అయ్యేలా కృషి చేస్తానని, అందరికీ అన్ని విధాల చేదోడు వాదోడు గా ఉంటూ ఈ యొక్క ఆషాడ బోనాల ఉత్సవాన్ని, దిగ్విజయంగా కొనసాగించడానికి అందరికీ సహాయ సహకారాలు అందిస్తానని నాపై ఉంచిన ఈ నమ్మకానికి అందరికీ రుణపడి ఉంటానని, ఆలయ సభ్యులకు, నన్ను ఆదరించిన నన్ను ఎన్నుకున్న  సభ్యులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/election-of-joint-temples-committee-member-at-lal-darwaja-temple/article-16687</link>
                <guid>https://www.vishvambhara.com/election-of-joint-temples-committee-member-at-lal-darwaja-temple/article-16687</guid>
                <pubDate>Tue, 16 Jun 2026 01:19:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/img-20260616-wa0011.jpg"                         length="235311"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పాఠశాలల మూసివేతపై ప్రజా ఉద్యమం : ఆర్ కృష్ణయ్య </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాదు : 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని  లేనిపక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. హైదరాబాదు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ నిర్ణయం పేద, గ్రామీణ, దళిత, గిరిజన విద్యార్థుల విద్యా హక్కులకు విఘాతం కలిగిస్తుందని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బడుల్లో మౌలిక వసతుల లోపం, టీచర్ పోస్టుల ఖాళీలు పెరిగాయని విమర్శించారు. పాఠశాలల మూసివేత వెనుక కార్పొరేట్ విద్యాసంస్థలకు లాభం చేకూర్చే ఉద్దేశ్యం ఉందని ఆరోపించారు. ప్రతి విద్యార్థికి సమీపంలో ప్రభుత్వ పాఠశాల అందుబాటులో ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నీలా వెంకటేష్,  జిల్లపల్లి అంజి, పర్లగోర్ల మోడీ రాందేవ్,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/public-movement-against-closure-of-schools-r-krishnaiah/article-16684"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-7.53.35-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాదు : 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని  లేనిపక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. హైదరాబాదు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ నిర్ణయం పేద, గ్రామీణ, దళిత, గిరిజన విద్యార్థుల విద్యా హక్కులకు విఘాతం కలిగిస్తుందని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బడుల్లో మౌలిక వసతుల లోపం, టీచర్ పోస్టుల ఖాళీలు పెరిగాయని విమర్శించారు. పాఠశాలల మూసివేత వెనుక కార్పొరేట్ విద్యాసంస్థలకు లాభం చేకూర్చే ఉద్దేశ్యం ఉందని ఆరోపించారు. ప్రతి విద్యార్థికి సమీపంలో ప్రభుత్వ పాఠశాల అందుబాటులో ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నీలా వెంకటేష్,  జిల్లపల్లి అంజి, పర్లగోర్ల మోడీ రాందేవ్, అనంతయ్య, రాజేందర్, డా. కప్పుల అన్వేశ్, పరిపూర్ణ చారి ,డా. రాజీవ్, డాక్టర్ అన్వేషి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/public-movement-against-closure-of-schools-r-krishnaiah/article-16684</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/public-movement-against-closure-of-schools-r-krishnaiah/article-16684</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 13:03:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-7.53.35-pm.jpeg"                         length="93084"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బహుదూర్ పుర  నియోజకవర్గంలో  టీ ఆర్ ఎస్ జెండా  పండుగ </title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర, బహుదూర్ పుర :  బహుదూర్పున నియోజకవర్గం లోని శంషీర్ గంజ్ కూడలిలో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ పండుగ హైదరాబాద్ ఇన్చార్జి సాయి మహేష్  ముఖ్యఅతిథిగా పాల్గొని విజయవంతం నిర్వహించారు. బహుదూర్పుర ఇన్చార్జ్ రాకేష్ గైక్వాడ్ ( సోను భాయ్ ) మాట్లాడుతూ, ఈ యొక్క జెండా పండుగలో హైదరాబాద్ ఇన్చార్జ్ సాయి మహేష్ రావడం చాలా సంతోషంగా ఉందని  తెలంగాణ రక్షణ సేన అబ్జర్వర్లు , ఇన్చార్జులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఈ ఉత్సాహాన్ని మేము ఎప్పుడు కొనసాగిస్తామని తెలిపారు. అబ్జర్వర్ గీతా గౌడ్, అనిత చౌదరి స్టేట్ లీడర్, నందాల అనిల్ కుమార్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే యాగత్పురా , కట్టల శారద గౌలిపుర నాయకురాలు, చింతల కళ్యాణ్ చంద్రాయన గుట్ట వైస్ ప్రెసిడెంట్, నితిన్ గరుడు, జ్యోతి కులకర్ణి, రాజ్ కుమార్, తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/trs-flag-festival-in-bahudur-pura-constituency/article-16682"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-7.56.07-pm.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, బహుదూర్ పుర :  బహుదూర్పున నియోజకవర్గం లోని శంషీర్ గంజ్ కూడలిలో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ పండుగ హైదరాబాద్ ఇన్చార్జి సాయి మహేష్  ముఖ్యఅతిథిగా పాల్గొని విజయవంతం నిర్వహించారు. బహుదూర్పుర ఇన్చార్జ్ రాకేష్ గైక్వాడ్ ( సోను భాయ్ ) మాట్లాడుతూ, ఈ యొక్క జెండా పండుగలో హైదరాబాద్ ఇన్చార్జ్ సాయి మహేష్ రావడం చాలా సంతోషంగా ఉందని  తెలంగాణ రక్షణ సేన అబ్జర్వర్లు , ఇన్చార్జులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఈ ఉత్సాహాన్ని మేము ఎప్పుడు కొనసాగిస్తామని తెలిపారు. అబ్జర్వర్ గీతా గౌడ్, అనిత చౌదరి స్టేట్ లీడర్, నందాల అనిల్ కుమార్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే యాగత్పురా , కట్టల శారద గౌలిపుర నాయకురాలు, చింతల కళ్యాణ్ చంద్రాయన గుట్ట వైస్ ప్రెసిడెంట్, నితిన్ గరుడు, జ్యోతి కులకర్ణి, రాజ్ కుమార్, తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/trs-flag-festival-in-bahudur-pura-constituency/article-16682</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/trs-flag-festival-in-bahudur-pura-constituency/article-16682</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 13:02:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-7.56.07-pm.jpeg"                         length="190022"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>స్వలాభం కోసమే అంబేద్కర్ సంఘంపై దుష్ప్రచారం</title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర, మేడ్చల్: కీసర మండల అంబేద్కర్ సంఘానికి అడహాక్ కమిటీని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని, ప్రస్తుత కమిటీయే యథావిధిగా కొనసాగుతుందని సంఘం సీనియర్ నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం కీసర పెద్దమ్మ ఆలయ ప్రాంగణంలో మండల అంబేద్కర్ సంఘం ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం నిర్వహించారు. సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంఘం బలోపేతం, ప్రస్తుత పరిణామాలపై క్షుణ్ణంగా చర్చించి పలు కీలక తీర్మానాలు చేశారు. ​ఈ సందర్భంగా సీనియర్ నాయకులు చినింగిని కృష్ణ, శీలం శ్రీనివాస్, తుడుం యాదగిరి, మంచాల రాజలింగం, శీలం మల్లేష్, చినింగని బాల్ రాజ్, బంటు శ్రీనివాస్, కుంటోళ్ల వెంకటేష్, కుంటోళ్ల బాల్ రాజ్ తదితరులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. అయితే, కీసర మండల అంబేద్కర్ సంఘంపై ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం వ్యక్తిగత</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/bad-propaganda-against-ambedkar-community-for-self-gain/article-16680"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-7.58.46-pm.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, మేడ్చల్: కీసర మండల అంబేద్కర్ సంఘానికి అడహాక్ కమిటీని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని, ప్రస్తుత కమిటీయే యథావిధిగా కొనసాగుతుందని సంఘం సీనియర్ నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం కీసర పెద్దమ్మ ఆలయ ప్రాంగణంలో మండల అంబేద్కర్ సంఘం ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం నిర్వహించారు. సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంఘం బలోపేతం, ప్రస్తుత పరిణామాలపై క్షుణ్ణంగా చర్చించి పలు కీలక తీర్మానాలు చేశారు. ​ఈ సందర్భంగా సీనియర్ నాయకులు చినింగిని కృష్ణ, శీలం శ్రీనివాస్, తుడుం యాదగిరి, మంచాల రాజలింగం, శీలం మల్లేష్, చినింగని బాల్ రాజ్, బంటు శ్రీనివాస్, కుంటోళ్ల వెంకటేష్, కుంటోళ్ల బాల్ రాజ్ తదితరులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. అయితే, కీసర మండల అంబేద్కర్ సంఘంపై ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం వ్యక్తిగత కక్షలు, స్వలాభం కోసమే మండలంలో కొందరు నలుగురు వ్యక్తులు తప్పుడు ఆరోపణలు, నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ​మండల కమిటీలో ఏవైనా వ్యత్యాసాలు లేదా భేదాభిప్రాయాలు ఉంటే సానుకూల చర్చల ద్వారా పరిష్కరించుకోవాలే తప్ప, సంఘం గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం సరికాదన్నారు. అనవసర గొడవలకు తావిచ్చేలా ‘అడహాక్ కమిటీ’ అంటూ కొత్త డ్రామాలకు తెరలేపడం ఏంటని వారు ప్రశ్నించారు. మహనీయుడి విగ్రహంపై మూత్రం పోసిన అంశాన్ని పదే పదే సోషల్ మీడియాలో పెడుతూ అనవసర ప్రచారం చేయడాన్ని మానుకోవాలని ఈ సందర్భంగా సీనియర్ అంబేద్కర్ సంఘం గట్టిగా తీర్మానించింది. కీసర మండల అంబేద్కర్ సంఘంలో అడహాక్ కమిటీకి ఎలాంటి అవకాశం లేదని తేల్చిచెప్పారు. ​ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కర్రె గణేష్, ఉపాధ్యక్షుడు గోరంటి ప్రవీణ్, కోశాధికారి రొండ్ల మహేష్, సంయుక్త కార్యదర్శులు మంచాల మహేష్, తాళ్ళ కిరణ్, కుర్రి పరమేష్, ఎంకిరాల నర్సింగ్, సంఘం నాయకులు పుండ్రు రాకేష్, మొరుగు క్రాంతి కుమార్, పట్టా మహేందర్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/bad-propaganda-against-ambedkar-community-for-self-gain/article-16680</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/bad-propaganda-against-ambedkar-community-for-self-gain/article-16680</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 13:02:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-7.58.46-pm.jpeg"                         length="729048"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గౌస్ పాషాను కఠినంగా శిక్షించాలి </title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">గుగులోత్ కిషన్ నాయక్ డిమాండ్ </span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/gaus-pasha-should-be-severely-punished/article-16678"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-8.06.34-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, మహబూబాబాద్ : ఖమ్మం  పట్టణానికి చెందిన రజక కులానికి చెందిన  ఓ మైనర్ బాలిక  మీద అఘాయిత్యం జరిపి బిల్డింగ్ మీద నుండి కింద పడేసిన గౌస్ పాషాను  తక్షణమే కఠినంగా శిక్షించాలి అని  ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు  గుగులోతు కిషన్ నాయక్ కోరారు . ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ,  గౌస్ బాషా పైన తక్షణమే  పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  బాలిక కుటుంబానికి  న్యాయం చేయాలని , బాలికకు పూర్తిగా నాణ్యమైన వైద్య పరీక్షలు నిర్వహించి  ఆమెను ఆదుకోవాలని  అన్నారు.  ఖమ్మం జిల్లాలో అందరూ అగ్రకులాలా వారు  ఉండడం వలన ఈ నిరుపేద మైనర్ బాలికకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నదని , ఆ బాలికకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయాలు అందించాలని , ఇప్పటికైనా ప్రజాస్వామ్యవాదులు , మేధావులు , తెలంగాణ ఉద్యమకారులు , వివిధ రాజకీయ పార్టీలు కలిసి రజక బిడ్డ మీద అన్యాయం జరిగిన విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి  బాధితురాలి కుటుంబానికి  కోటి రూపాయలు  ఎక్స్గ్రేషియా  చెల్లించాలని  కిషన్ నాయక్  ప్రభుత్వాన్ని డిమాండ్ కోరారు .</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/gaus-pasha-should-be-severely-punished/article-16678</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/gaus-pasha-should-be-severely-punished/article-16678</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 13:01:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-8.06.34-pm.jpeg"                         length="231752"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, బాగ్ లింగంపల్లి: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని  ‘హిస్సా – ఇజ్జత్ – హుకూమత్’ నినాదంతో ముందుకు సాగాలని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ బెనర్జీ అధ్యక్షతన  ఆదివారం జరిగిన బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం విస్తృత స్థాయి రాష్ట్ర సమావేశంలో మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, వనరులపై నియంత్రణ, బడ్జెట్‌లో వాటా, రాజకీయ అధికారం సాధించడమే లక్ష్యమని తెలిపారు. గత ఎనిమిది దశాబ్దాలుగా బీసీ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అన్యాయాలను ఆయన వివరించారు. బీసీలు సంఘటిత శక్తిగా ఎదిగి రాజ్యాధికారాన్ని సాధించాల్సిన అవసరం ఉందని, అది లేకుండా అభివృద్ధి సాధ్యం కాదన్నారు.  కార్యక్రమంలో ప్రొఫెసర్ విజయ్ బాబు, ప్రొఫెసర్ సాయిలు, ప్రొఫెసర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్ ప్రసాద్ గౌడ్, ప్రొఫెసర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-bc-movement-should-be-strengthened/article-16676"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-8.08.49-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, బాగ్ లింగంపల్లి: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని  ‘హిస్సా – ఇజ్జత్ – హుకూమత్’ నినాదంతో ముందుకు సాగాలని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ బెనర్జీ అధ్యక్షతన  ఆదివారం జరిగిన బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం విస్తృత స్థాయి రాష్ట్ర సమావేశంలో మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, వనరులపై నియంత్రణ, బడ్జెట్‌లో వాటా, రాజకీయ అధికారం సాధించడమే లక్ష్యమని తెలిపారు. గత ఎనిమిది దశాబ్దాలుగా బీసీ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అన్యాయాలను ఆయన వివరించారు. బీసీలు సంఘటిత శక్తిగా ఎదిగి రాజ్యాధికారాన్ని సాధించాల్సిన అవసరం ఉందని, అది లేకుండా అభివృద్ధి సాధ్యం కాదన్నారు.  కార్యక్రమంలో ప్రొఫెసర్ విజయ్ బాబు, ప్రొఫెసర్ సాయిలు, ప్రొఫెసర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్ ప్రసాద్ గౌడ్, ప్రొఫెసర్ వీరస్వామి పాల్గొని బీసీ ఉద్యమ దిశ, దశ, భవిష్యత్ కార్యాచరణపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల కమిటీల సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. అలాగే రాష్ట్ర కన్వీనర్లుగా చెన్న శ్రీకాంత్, డాక్టర్ అవ్వారు వేణు, యర్ర మాదా వెంకన్న, లింగేష్ యాదవ్‌లను నియమించారు. ప్రొఫెసర్ బెనర్జీని రాష్ట్ర వైస్ చైర్మన్‌గా, ప్రొఫెసర్ విజయ్ బాబును పొలిటికల్ అడ్వైజర్‌గా నియమించారు. సమావేశంలో బీసీ ఉద్యమ విస్తరణ, సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు, భావజాల ప్రచారం, శిక్షణా కార్యక్రమాలు, రాబోయే కార్యాచరణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ బెనర్జీ, ప్రొఫెసర్ విజయ్ బాబు, ప్రొఫెసర్ సాయిలు, ప్రొఫెసర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్ ప్రసాద్ గౌడ్, ప్రొఫెసర్ వీరస్వామి, చెన్న శ్రీకాంత్, డాక్టర్ అవ్వారు వేణు, యర్ర మాదా వెంకన్న, లింగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-bc-movement-should-be-strengthened/article-16676</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-bc-movement-should-be-strengthened/article-16676</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 13:00:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-8.08.49-pm.jpeg"                         length="143338"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధం : నిర్మలా జగ్గారెడ్డి</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓట్ల సవరణ కార్యక్రమంపై కాంగ్రెస్ బీఎల్ఏలకు టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, టీజీఐఐసి చైర్‌పర్సన్, సంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత బలమైన ఆయుధమని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఎల్ఏలు చొరవ చూపాలని సూచించారు.ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, ఈ విషయంలో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆమె పిలుపునిచ్చారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ మరియు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/vote-is-the-strongest-weapon-in-democracy-nirmala-jaggareddy/article-16674"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-8.13.13-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓట్ల సవరణ కార్యక్రమంపై కాంగ్రెస్ బీఎల్ఏలకు టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, టీజీఐఐసి చైర్‌పర్సన్, సంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత బలమైన ఆయుధమని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఎల్ఏలు చొరవ చూపాలని సూచించారు.ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, ఈ విషయంలో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆమె పిలుపునిచ్చారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ మరియు నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి మాట్లాడుతూ, బీఎల్ఏలు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై పూర్తి అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ప్రజలకు కూడా అవగాహన కల్పించి, తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించే దిశగా కృషి చేయాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ట్రైనర్ రాజీవ్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీమ్, టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్, డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్ఏలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/vote-is-the-strongest-weapon-in-democracy-nirmala-jaggareddy/article-16674</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/vote-is-the-strongest-weapon-in-democracy-nirmala-jaggareddy/article-16674</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:59:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-8.13.13-pm.jpeg"                         length="187687"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాదు : రాష్ట్రంలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని, సామాజిక న్యాయ ఉద్యమానికి న్యాయవాదులు మద్దతుగా నిలవాలని ఏఐసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. సీనియర్ న్యాయవాది వై. రవికుమార్ యాదవ్, నాగ సీతారాములు అధ్యక్షతన హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్‌గా రెండవసారి విజయం సాధించిన చిలకని వెంకట్ యాదవ్‌ను సన్మానిస్తూ ఆయన మాట్లాడారు. వెంకట్ యాదవ్ విజయంలో భాగస్వాములైన వారందరికీ అభినందనలు తెలుపుతూ, మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సన్మాన గ్రహీత చిలకని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ, తనకు సహకరించిన న్యాయవాదులు, పెద్దలు, వివిధ రంగాల ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/efforts-to-solve-the-problems-of-lawyers/article-16672"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-8.17.42-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాదు : రాష్ట్రంలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని, సామాజిక న్యాయ ఉద్యమానికి న్యాయవాదులు మద్దతుగా నిలవాలని ఏఐసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. సీనియర్ న్యాయవాది వై. రవికుమార్ యాదవ్, నాగ సీతారాములు అధ్యక్షతన హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్‌గా రెండవసారి విజయం సాధించిన చిలకని వెంకట్ యాదవ్‌ను సన్మానిస్తూ ఆయన మాట్లాడారు. వెంకట్ యాదవ్ విజయంలో భాగస్వాములైన వారందరికీ అభినందనలు తెలుపుతూ, మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సన్మాన గ్రహీత చిలకని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ, తనకు సహకరించిన న్యాయవాదులు, పెద్దలు, వివిధ రంగాల ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ నెలికంటి సత్యం, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి రెండోసారి బార్ కౌన్సిల్ మెంబర్‌గా గెలవడం విశేషమని, పేదలకు న్యాయ సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ వర్రె వెంకటేశ్వర్లు, చింతల రవీంద్రనాథ్, ముక్కామల వెంకన్న, ఆర్ లక్ష్మణ్ యాదవ్, న్యాయవాది ఏ అచ్యుత, నోముల సైదులు, నోముల శేషు, దాసరి శ్రీనివాస్, శివ, శ్రీహరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/efforts-to-solve-the-problems-of-lawyers/article-16672</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/efforts-to-solve-the-problems-of-lawyers/article-16672</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:58:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-8.17.42-pm.jpeg"                         length="78255"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాళీ మాత మందిరంలో భక్తులకు కనీస సౌకర్యాలు కలిపించాలి </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, ఫలక్ నుమా :  ఫలక్‌నుమా కాళీమాత మందిరానికి ప్రతి నెల వేలాది రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ భక్తులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆలయ పాలకవర్గం విఫలమవుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికీ తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి కోసం షెడ్లు, కూర్చునే ఏర్పాట్లు, పరిశుభ్రత వంటి ప్రాథమిక సదుపాయాలు సరైన స్థాయిలో లేవని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక పూజల సమయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆలయానికి వచ్చే ఆదాయాన్ని భక్తుల సౌకర్యాల కోసం వినియోగించి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు మరియు ఆలయ పాలకవర్గం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/minimum-facilities-should-be-provided-for-the-devotees-in-kali/article-16670"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-8.21.09-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, ఫలక్ నుమా :  ఫలక్‌నుమా కాళీమాత మందిరానికి ప్రతి నెల వేలాది రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ భక్తులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆలయ పాలకవర్గం విఫలమవుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికీ తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి కోసం షెడ్లు, కూర్చునే ఏర్పాట్లు, పరిశుభ్రత వంటి ప్రాథమిక సదుపాయాలు సరైన స్థాయిలో లేవని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక పూజల సమయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆలయానికి వచ్చే ఆదాయాన్ని భక్తుల సౌకర్యాల కోసం వినియోగించి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు మరియు ఆలయ పాలకవర్గం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/minimum-facilities-should-be-provided-for-the-devotees-in-kali/article-16670</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/minimum-facilities-should-be-provided-for-the-devotees-in-kali/article-16670</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:57:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-8.21.09-pm.jpeg"                         length="228925"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాజీమంత్రి జగదీష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన  బెలిదే శ్రీనివాసులు</title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు బెలిదే శ్రీనివాసులు ఆదివారం మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ని  క్యాంపు కార్యాలయంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. బెలిదే శ్రీనివాసులు ఇటీవల సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో విజయం సాధించడంతో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య మహాసభ నాయకులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/former-minister-jagdish-reddy-politely-met-belide-srinivas/article-16668"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-8.25.47-pm.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు బెలిదే శ్రీనివాసులు ఆదివారం మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ని  క్యాంపు కార్యాలయంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. బెలిదే శ్రీనివాసులు ఇటీవల సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో విజయం సాధించడంతో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య మహాసభ నాయకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/former-minister-jagdish-reddy-politely-met-belide-srinivas/article-16668</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/former-minister-jagdish-reddy-politely-met-belide-srinivas/article-16668</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:56:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-8.25.47-pm.jpeg"                         length="157038"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా చే గువేరా జయంతి వేడుకలు </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, మహబూబాబాద్ :  జిల్లా కేంద్రంలోని  నలంద డిగ్రీ కళాశాలలో సామాజిక అధ్యయన వేదిక ఆధ్వర్యంలో  చేగువేరా జయంతి వేడుకలు ఘనంగా  నిర్వహించారు .  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నలంద విద్యాసంస్థల అధినేత డాక్టర్ డోలి సత్యనారాయణ హాజరయ్యారు . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డోలి సత్యనారాయణ  మాట్లాడుతూ చేగువేరా  పోరాట ప్రతిమను ప్రతి ఒక్కరు  ఆదర్శంగా తీసుకొని  ముందుకు సాగాలని , గెరిల్లా ఉద్యమం ద్వారానే క్యూబా దేశ స్వతంత్రాన్ని సాధించుకోవడమే కాకుండా అదే స్ఫూర్తితో పోరాటాల ద్వారానే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి తెలంగాణను సాగించుకోవడం జరిగింద ని , ప్రతి ఒక్కరు చేగువేరా జీవిత చరిత్రను  ఆదర్శంగా తీసుకోవాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక అధ్యయన వేదిక వ్యవస్థాపకులు పార్నంది రామయ్య ,  కోట సుధాకర్ , బుర్ర గోవర్ధన్ ,పమ్మి నాగబ్రహ్మం ,బాలాజీ నాయక్ ,తోడేటి వెంకన్న ,తదితరులు పాల్గొన్నారు .</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/che-guevaras-birthday-celebrations-are-grand/article-16666"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-8.30.39-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, మహబూబాబాద్ :  జిల్లా కేంద్రంలోని  నలంద డిగ్రీ కళాశాలలో సామాజిక అధ్యయన వేదిక ఆధ్వర్యంలో  చేగువేరా జయంతి వేడుకలు ఘనంగా  నిర్వహించారు .  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నలంద విద్యాసంస్థల అధినేత డాక్టర్ డోలి సత్యనారాయణ హాజరయ్యారు . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డోలి సత్యనారాయణ  మాట్లాడుతూ చేగువేరా  పోరాట ప్రతిమను ప్రతి ఒక్కరు  ఆదర్శంగా తీసుకొని  ముందుకు సాగాలని , గెరిల్లా ఉద్యమం ద్వారానే క్యూబా దేశ స్వతంత్రాన్ని సాధించుకోవడమే కాకుండా అదే స్ఫూర్తితో పోరాటాల ద్వారానే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి తెలంగాణను సాగించుకోవడం జరిగింద ని , ప్రతి ఒక్కరు చేగువేరా జీవిత చరిత్రను  ఆదర్శంగా తీసుకోవాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక అధ్యయన వేదిక వ్యవస్థాపకులు పార్నంది రామయ్య ,  కోట సుధాకర్ , బుర్ర గోవర్ధన్ ,పమ్మి నాగబ్రహ్మం ,బాలాజీ నాయక్ ,తోడేటి వెంకన్న ,తదితరులు పాల్గొన్నారు .</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/che-guevaras-birthday-celebrations-are-grand/article-16666</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/che-guevaras-birthday-celebrations-are-grand/article-16666</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:55:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-8.30.39-pm.jpeg"                         length="109330"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇందిరమ్మ ఇల్లుకు ఆర్థిక సహాయం చేసిన పులిపలుపుల రాములు </title>
                                    <description><![CDATA[<p><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/pulipalupula-rams-who-financed-indirammas-house/article-16664"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-8.33.28-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర,  వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో మొగిలిపాక గ్రామానికి చెందిన మూగ, చెవిటి, సోదరుడు మచ్చ కృష్ణ  ఇందిరమ్మ ఇల్లు కొరకు పైకప్పు 40,000 వేలువిలువ చేసే ఇనుము సామాగ్రిని పులిపలుపుల రాములు  తన సొంత నిధులతో ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మామిడి సత్తిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పబ్బు ఎల్లయ్య, నుష్కర్ రెడ్డి, ఇక్కుర్తి ఎల్లయ్య, సింగం శీను, ముద్దసాని నవీన్ రెడ్డి, మొగిలి పాక పరుశురాం, చెన్నూరు మహేష్, మొగిలిపాక శ్రీకాంత్, ఇక్కుర్తి నవీన్, గుండాల సాయిరాం, తొండల కార్తీక్, జడిగ గణేష్, భీమ బోయిన సాయికుమార్, జడిగ బన్నీ, తదితరులు పాల్గొన్నారు .</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/pulipalupula-rams-who-financed-indirammas-house/article-16664</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/pulipalupula-rams-who-financed-indirammas-house/article-16664</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:55:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-8.33.28-pm.jpeg"                         length="247303"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నకిలీ వధూవరుల ఫోటోలతో భారీ స్కాం </title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర, బండ్లగూడ: హైదరాబాద్ అత్తాపూర్ లోని షాది ముబారక్ పథకం పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వాన్ని సుమారు 21 లక్షల మీద మోసం చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బండ్లగూడ కార్యాలయంలో పనిచేస్తున్న స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ తో పాటు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఫోటోషాప్ సహాయంతో నకిలీ ఆధార్ కార్డులు, వివాహ ధ్రువపత్రాలు, ఫోటోలు తయారుచేసి షాదీ ముబారక్ దరఖాస్తు  సమర్పించినట్టు దర్యాప్తులో  తేలింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/huge-scam-with-fake-bride-and-groom-photos/article-16662"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-8.35.17-pm.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, బండ్లగూడ: హైదరాబాద్ అత్తాపూర్ లోని షాది ముబారక్ పథకం పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వాన్ని సుమారు 21 లక్షల మీద మోసం చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బండ్లగూడ కార్యాలయంలో పనిచేస్తున్న స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ తో పాటు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఫోటోషాప్ సహాయంతో నకిలీ ఆధార్ కార్డులు, వివాహ ధ్రువపత్రాలు, ఫోటోలు తయారుచేసి షాదీ ముబారక్ దరఖాస్తు  సమర్పించినట్టు దర్యాప్తులో  తేలింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/huge-scam-with-fake-bride-and-groom-photos/article-16662</link>
                <guid>https://www.vishvambhara.com/crime/huge-scam-with-fake-bride-and-groom-photos/article-16662</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:54:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-8.35.17-pm.jpeg"                         length="219953"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లీగ్ ఐకా కమ్యూనిటీలో క్లబ్ నోవా ప్రారంభం</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, గండిపేట : హైదరాబాదు గండిపేటలోని లీగ్ ఐకా గేటెడ్ కమ్యూనిటీలో క్లబ్ నోవా పేరుతో ఏర్పాటు చేసిన క్లబ్ హౌస్‌ను లీగ్ ఐకా మేనేజింగ్ డైరెక్టర్ ఆర్జున్ ముత్యాలపాటి  ప్రారంభించారు. మొత్తం 194 విల్లాస్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పరిసరాల్లో గండిపేట చెరువు, మరోవైపు ఫారెస్ట్ పార్క్‌లు ఉండటంతో స్వచ్ఛమైన వాతావరణం లభిస్తోందని వివరించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు 15 నిమిషాల్లో, గచ్చిబౌలి, కోకాపేటలకు 10 నిమిషాల్లో చేరుకునే అనుకూలత ఉందన్నారు. హైదరాబాద్, వైజాగ్, బెంగుళూరులోనూ సంస్థ వెంచర్లు కొనసాగుతున్నాయని తెలిపారు. నివాసానికి అనువైన వాతావరణంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. క్లబ్ హౌస్‌లో ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌తో పాటు స్విమ్మింగ్ పూల్, మినీ కమ్యూనిటీ హాల్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో విశ్వనాథ్ ముత్యాలపాటి, కొండల్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, రవీందర్ రెడ్డి (రాధా రియాలిటీ) పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-launch-of-club-nova-in-the-liga-ica-community/article-16660"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-8.41.25-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, గండిపేట : హైదరాబాదు గండిపేటలోని లీగ్ ఐకా గేటెడ్ కమ్యూనిటీలో క్లబ్ నోవా పేరుతో ఏర్పాటు చేసిన క్లబ్ హౌస్‌ను లీగ్ ఐకా మేనేజింగ్ డైరెక్టర్ ఆర్జున్ ముత్యాలపాటి  ప్రారంభించారు. మొత్తం 194 విల్లాస్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పరిసరాల్లో గండిపేట చెరువు, మరోవైపు ఫారెస్ట్ పార్క్‌లు ఉండటంతో స్వచ్ఛమైన వాతావరణం లభిస్తోందని వివరించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు 15 నిమిషాల్లో, గచ్చిబౌలి, కోకాపేటలకు 10 నిమిషాల్లో చేరుకునే అనుకూలత ఉందన్నారు. హైదరాబాద్, వైజాగ్, బెంగుళూరులోనూ సంస్థ వెంచర్లు కొనసాగుతున్నాయని తెలిపారు. నివాసానికి అనువైన వాతావరణంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. క్లబ్ హౌస్‌లో ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌తో పాటు స్విమ్మింగ్ పూల్, మినీ కమ్యూనిటీ హాల్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో విశ్వనాథ్ ముత్యాలపాటి, కొండల్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, రవీందర్ రెడ్డి (రాధా రియాలిటీ) పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-launch-of-club-nova-in-the-liga-ica-community/article-16660</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-launch-of-club-nova-in-the-liga-ica-community/article-16660</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:53:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-8.41.25-pm.jpeg"                         length="120345"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సాయిబాబా దేవాలయ 25 వసంతాల వేడుకకు మాజీమంత్రి జగదీష్ రెడ్డి కి ఆహ్వానం</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, సూర్యాపేట:  జిల్లా కేంద్రంలో సాయిబాబా దేవాలయం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 17, 18, 19 తేదీలలో నిర్వహించనున్న 25 వసంతాల మహోత్సవానికి మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత ఆహ్వాన పత్రికను అందజేసి ఆశీర్వచనం చేసిన ఆలయ అర్చకులు, పాల్గొన్న కమిటీ సభ్యులు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/invitation-to-ex-minister-jagadish-reddy-for-25-vasantal-celebrations-of/article-16658"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-8.44.25-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, సూర్యాపేట:  జిల్లా కేంద్రంలో సాయిబాబా దేవాలయం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 17, 18, 19 తేదీలలో నిర్వహించనున్న 25 వసంతాల మహోత్సవానికి మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత ఆహ్వాన పత్రికను అందజేసి ఆశీర్వచనం చేసిన ఆలయ అర్చకులు, పాల్గొన్న కమిటీ సభ్యులు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/invitation-to-ex-minister-jagadish-reddy-for-25-vasantal-celebrations-of/article-16658</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/invitation-to-ex-minister-jagadish-reddy-for-25-vasantal-celebrations-of/article-16658</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:52:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-8.44.25-pm.jpeg"                         length="116626"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జర్నలిస్టుల అభివృద్దే  ధ్యేయం</title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర, సూర్యాపేట: జర్నలిస్టుల కోసం అనునిత్యం  అవిరళ కృషి చేస్తూ సంక్షేమం, అభివృద్ధి కోసం కంకణ  బద్ధులైనది కేవలం  టియూడబ్ల్యూజే ఐజేయు మాత్రమే అని టి యు డబ్ల్యూ జే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదు లో భాగంగా విజన్ ఆంధ్ర జిల్లా బ్యూరో  సంకర మద్ది సుధీర్ రెడ్డి లతోపాటు షేక్ సయ్యద్, పేర్ల గణేష్ లకు సభ్యత్వం అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కల్లబొల్లి కబుర్లు ఇతర యూనియన్ల మాదిరిగా చెప్పకుండా కేవలం చెప్పింది చేయడం, ఆచరణతో అమలు చేయడం, దమ్ము, ధైర్యం ఉన్న టి యు డబ్ల్యూ జే ఐజేయు కి మాత్రమే క్రెడిట్ చెందుతుందని వివరించారు. అర్హులైన జర్నలిస్టుల అందరికీ కూడా అక్రిడిటేషన్లు అందే విధంగా జిల్లా మీడియా కమిటీలు మెజార్టీ సభ్యులుగా టీయూడబ్ల్యూజే ఐజేయు సభ్యులు కృషి</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/mission-is-to-develop-journalists/article-16656"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-8.48.36-pm.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, సూర్యాపేట: జర్నలిస్టుల కోసం అనునిత్యం  అవిరళ కృషి చేస్తూ సంక్షేమం, అభివృద్ధి కోసం కంకణ  బద్ధులైనది కేవలం  టియూడబ్ల్యూజే ఐజేయు మాత్రమే అని టి యు డబ్ల్యూ జే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదు లో భాగంగా విజన్ ఆంధ్ర జిల్లా బ్యూరో  సంకర మద్ది సుధీర్ రెడ్డి లతోపాటు షేక్ సయ్యద్, పేర్ల గణేష్ లకు సభ్యత్వం అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కల్లబొల్లి కబుర్లు ఇతర యూనియన్ల మాదిరిగా చెప్పకుండా కేవలం చెప్పింది చేయడం, ఆచరణతో అమలు చేయడం, దమ్ము, ధైర్యం ఉన్న టి యు డబ్ల్యూ జే ఐజేయు కి మాత్రమే క్రెడిట్ చెందుతుందని వివరించారు. అర్హులైన జర్నలిస్టుల అందరికీ కూడా అక్రిడిటేషన్లు అందే విధంగా జిల్లా మీడియా కమిటీలు మెజార్టీ సభ్యులుగా టీయూడబ్ల్యూజే ఐజేయు సభ్యులు కృషి చేస్తున్నారని వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ఐజేయు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు డాక్టర్ బంటు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/mission-is-to-develop-journalists/article-16656</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/mission-is-to-develop-journalists/article-16656</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:51:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-8.48.36-pm.jpeg"                         length="75387"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, ముషీరాబాదు :  పరీక్ష పత్రాల లీకేజీ వివాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతాపార్టీ (సిజేపీ) చేపట్టిన నిరసన కార్యక్రమంలో పలువురు నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం నీట్ లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా హైదరాబాదు ఇందిరాపార్కు ధర్నాచౌక్లో సీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంకు ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, తెలంగాణ మాజీ విద్యా కమీషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి ముఖ్య అతిధులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సోనమ్ వాంగ్ చుక్ మాట్లాడుతూ సీజేపీ ఒక రాజకీయ వేదిక కాదని, దేశ యువతను ప్రోత్సహిస్తూ, ప్రతి భారతీయుడిని మేల్కొలిపి, సమాజానికి, సానుకూలంగా దోహదపడేలా చేయటమే ఈ ఉద్యమ లక్ష్యమని తెలిపారు. విద్యారంగంలో పటిష్టమైన పునాదులు ఉండాలని, మన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/union-education-minister-dharmendra-pradhan-should-resign/article-16654"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-8.54.31-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, ముషీరాబాదు :  పరీక్ష పత్రాల లీకేజీ వివాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతాపార్టీ (సిజేపీ) చేపట్టిన నిరసన కార్యక్రమంలో పలువురు నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం నీట్ లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా హైదరాబాదు ఇందిరాపార్కు ధర్నాచౌక్లో సీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంకు ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, తెలంగాణ మాజీ విద్యా కమీషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి ముఖ్య అతిధులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సోనమ్ వాంగ్ చుక్ మాట్లాడుతూ సీజేపీ ఒక రాజకీయ వేదిక కాదని, దేశ యువతను ప్రోత్సహిస్తూ, ప్రతి భారతీయుడిని మేల్కొలిపి, సమాజానికి, సానుకూలంగా దోహదపడేలా చేయటమే ఈ ఉద్యమ లక్ష్యమని తెలిపారు. విద్యారంగంలో పటిష్టమైన పునాదులు ఉండాలని, మన విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి, పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ కే.నాగేశ్వర్ మాట్లాడుతూ లాల్బహుదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో భారీ రైలు ప్రమాదం జరిగితే దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆనాడు ఆయన తన పదవికి రాజీనామా చేశారని, నేడు పరీక్షా పత్రాల లీకేజీలతో విద్యార్థులు బలిఅవుతున్నా, కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడ ఉన్నారో కూడా తెలియటం లేదని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సీజేపీ స్పోక్స్ పర్సన్ విజేత దహియా, వామపక్ష నేతలు, సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు, యాక్టివిస్టులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/union-education-minister-dharmendra-pradhan-should-resign/article-16654</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/union-education-minister-dharmendra-pradhan-should-resign/article-16654</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:50:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-8.54.31-pm.jpeg"                         length="181070"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విజేత స్కూల్ ను ప్రారంభించిన సంతోష్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ లో  విజేత స్కూలును మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాఘవపురం ఎక్స్ రోడ్ సర్పంచ్ కోల లింగయ్య గౌడ్ . రాఘవపురం సర్పంచ్ మద్ది మంజుల భాస్కర్ రెడ్డి మామిల్లగూడెం సర్పంచ్ నాగమణి వీరస్వామి ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ లో  విజేత స్కూలును మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాఘవపురం ఎక్స్ రోడ్ సర్పంచ్ కోల లింగయ్య గౌడ్ . రాఘవపురం సర్పంచ్ మద్ది మంజుల భాస్కర్ రెడ్డి మామిల్లగూడెం సర్పంచ్ నాగమణి వీరస్వామి ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/santhosh-reddy-who-started-wijtha-school/article-16652</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/santhosh-reddy-who-started-wijtha-school/article-16652</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:49:49 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>29 డిఫెన్స్ మద్యం బాటిల్స్ పట్టివేత</title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర, జి హెచ్ ఎం సి: హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ పోలీసులు డి ఆర్ డి సి అపోలో హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో 29 డిఫెన్స్ మద్యం బాటిల్స్ ను పట్టుకున్నారు. రంగారెడ్డి డివిజన్లో మల్కాజ్గిరి ప్రాంతంలో జాలపురం బాలకృష్ణ వినోబా నగర్ వద్ద 20 డిఫెన్స్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/29-seizure-of-defense-liquor-bottles/article-16650"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-9.05.57-pm.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, జి హెచ్ ఎం సి: హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ పోలీసులు డి ఆర్ డి సి అపోలో హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో 29 డిఫెన్స్ మద్యం బాటిల్స్ ను పట్టుకున్నారు. రంగారెడ్డి డివిజన్లో మల్కాజ్గిరి ప్రాంతంలో జాలపురం బాలకృష్ణ వినోబా నగర్ వద్ద 20 డిఫెన్స్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/29-seizure-of-defense-liquor-bottles/article-16650</link>
                <guid>https://www.vishvambhara.com/crime/29-seizure-of-defense-liquor-bottles/article-16650</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:49:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-9.05.57-pm.jpeg"                         length="370778"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రేపటి నుంచే ప్రత్యేక స్కూల్ బస్సులు ​</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">విద్యార్థుల వేళలకు అనుగుణంగా అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులు నడపాలి </span></li>
<li><span style="color:rgb(224,62,45);">ఎండీ వై.నాగిరెడ్డి ఆదేశం</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/special-school-buses-from-tomorrow/article-16648"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-9.08.35-pm.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, జిహెచ్ ఎం సి: వేసవి సెలవుల అనంతరం రేపటి నుండి రాష్ట్రవ్యాప్తంగా 2026-27 విద్యాసంవత్సరానికి గాను పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో  విద్యార్థులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా అన్ని రూట్లలో తగినన్ని స్కూల్ బస్సులను నడపాలని టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి అన్ని రీజియన్ లఅధికారులను ఆదేశించారు. నూతన విద్యాసంవత్సరంలో మొత్తం 227 పనిదినాలు ఉన్నందున, విద్యార్థులు సకాలంలో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా రవాణా సౌకర్యాలను సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు.  ​రాష్ట్రంలోని అన్ని రీజియన్ల అధికారులు, డిపో మేనేజర్లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి రవాణా ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఎండీ సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల స్కూల్ టైమింగ్స్‌కు అనుగుణంగా బస్సు సర్వీసులను క్రమబద్ధీకరించాలని, గతంలో నడిపిన అన్ని స్కూల్ రూట్లను విధిగా పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు బస్సుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా, ఉదయం మరియు సాయంత్రం వేళల్లో ఖచ్చితమైన సమయ పాలన పాటించాలని, అవసరమైన చోట అదనపు ట్రిప్పులు నడపాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఎండీ నాగిరెడ్డి ఆదేశించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/special-school-buses-from-tomorrow/article-16648</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/special-school-buses-from-tomorrow/article-16648</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:48:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-9.08.35-pm.jpeg"                         length="191301"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రోడ్డు ప్రమాదంలో  ఎంపీడీవో ఆఫీస్ ఉద్యోగి  మృతి </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభరు, నెల్లికుదురు: మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో  కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నవీన్ తొర్రూరు నర్సంపేట ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తొర్రూరు నుంచి తన స్వగ్రామం గుర్తూరు కు బైక్ పై వెళ్తున్న క్రమంలో ఈ విషాద ఘటన జరిగింది. నవీన్ గత కొన్ని సంవత్సరాలుగా నెల్లికుదురు మండల పరిషత్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయనకు భార్య ఇద్దరు సంతానం ఉన్నారు. కంప్యూటర్ ఉద్యోగిగా మండల ప్రజలకు సుదీర్ఘకాలంగా ఉత్తమ సేవలు అందించేవాడని మంచి పేరుంది. అందరితో ఆప్యాయంగా ఉండేవాడు. నవీన్ ఆకస్మిక మృతితో ప్రజాప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన నవీన్ అకాల మృతితో ఆయన కుటుంబం పెద్దదిక్కును కోల్పోయి పిల్లలు భార్య అనాధలయ్యారని ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నవీన్ పార్థివ దేహాన్ని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/mpdo-office-worker-died-in-a-road-accident/article-16646"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-9.12.04-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభరు, నెల్లికుదురు: మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో  కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నవీన్ తొర్రూరు నర్సంపేట ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తొర్రూరు నుంచి తన స్వగ్రామం గుర్తూరు కు బైక్ పై వెళ్తున్న క్రమంలో ఈ విషాద ఘటన జరిగింది. నవీన్ గత కొన్ని సంవత్సరాలుగా నెల్లికుదురు మండల పరిషత్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయనకు భార్య ఇద్దరు సంతానం ఉన్నారు. కంప్యూటర్ ఉద్యోగిగా మండల ప్రజలకు సుదీర్ఘకాలంగా ఉత్తమ సేవలు అందించేవాడని మంచి పేరుంది. అందరితో ఆప్యాయంగా ఉండేవాడు. నవీన్ ఆకస్మిక మృతితో ప్రజాప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన నవీన్ అకాల మృతితో ఆయన కుటుంబం పెద్దదిక్కును కోల్పోయి పిల్లలు భార్య అనాధలయ్యారని ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నవీన్ పార్థివ దేహాన్ని నెల్లికుదురు ఎంపీడీవో సింగారపు కుమార్ సందర్శించి  నివాళులర్పించారు. ఎంపీడీవో వెంట కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/mpdo-office-worker-died-in-a-road-accident/article-16646</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/mpdo-office-worker-died-in-a-road-accident/article-16646</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:47:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-9.12.04-pm.jpeg"                         length="30288"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కక్కెర్ల రవీందర్‌కు జయశంకర్ ఉద్యమ స్ఫూర్తి పురస్కారం</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం–2026 సందర్భంగా వరంగల్‌లో తెలుగు వెలుగు సాహితి ఆధ్వర్యంలో నిర్వహించిన పురస్కారాల మహోత్సవంలో హుస్నాబాద్ పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు  కక్కెర్ల రవీందర్‌ను ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఉద్యమ స్ఫూర్తి గౌరవ పురస్కారం తో ఘనంగా సత్కరించారు. విద్యారంగంలో ఆయన అందిస్తున్న సేవలు, సామాజిక చైతన్య కార్యక్రమాల్లో చూపుతున్న చురుకైన పాత్రను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు, సాహితీవేత్తలు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, మిత్రులు కక్కెర్ల రవీందర్‌కు అభినందనలు తెలియజేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/jayashankar-movement-inspiration-award-to-kakkarla-ravinder/article-16644"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-9.14.35-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం–2026 సందర్భంగా వరంగల్‌లో తెలుగు వెలుగు సాహితి ఆధ్వర్యంలో నిర్వహించిన పురస్కారాల మహోత్సవంలో హుస్నాబాద్ పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు  కక్కెర్ల రవీందర్‌ను ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఉద్యమ స్ఫూర్తి గౌరవ పురస్కారం తో ఘనంగా సత్కరించారు. విద్యారంగంలో ఆయన అందిస్తున్న సేవలు, సామాజిక చైతన్య కార్యక్రమాల్లో చూపుతున్న చురుకైన పాత్రను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు, సాహితీవేత్తలు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, మిత్రులు కక్కెర్ల రవీందర్‌కు అభినందనలు తెలియజేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/jayashankar-movement-inspiration-award-to-kakkarla-ravinder/article-16644</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/jayashankar-movement-inspiration-award-to-kakkarla-ravinder/article-16644</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:46:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-9.14.35-pm.jpeg"                         length="226564"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అన్ని ప్రభుత్వ పాఠశాలు, కళాశాలలో బ్రేక్ ఫాస్ట్: ఎంఈఓ వెంకట్</title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర, దోమ:  మండల కేంద్రంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్నం భోజన  కార్మికులతో ఎంఈఓ వెంకట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ వెంకట్ మాట్లాడుతూ..  సోమవారం పాఠశాలలో పునః ప్రారంభమవుతున్నాయి. కనుక ప్రతి పాఠశాలలో వంట గదిలో వంట పాత్రలు, వాటర్ ట్యాంకులు శుభ్రం చేయాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు.  మన మండలంలోని పాఠశాలలు, జూనియర్ కాలేజ్, విద్యార్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు చేశారని, దోమ మండలం ఉండటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఆంజనేయులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/all-govt-schools-college-breakfast-meo-venkat/article-16642"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-9.16.45-pm.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, దోమ:  మండల కేంద్రంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్నం భోజన  కార్మికులతో ఎంఈఓ వెంకట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ వెంకట్ మాట్లాడుతూ..  సోమవారం పాఠశాలలో పునః ప్రారంభమవుతున్నాయి. కనుక ప్రతి పాఠశాలలో వంట గదిలో వంట పాత్రలు, వాటర్ ట్యాంకులు శుభ్రం చేయాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు.  మన మండలంలోని పాఠశాలలు, జూనియర్ కాలేజ్, విద్యార్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు చేశారని, దోమ మండలం ఉండటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఆంజనేయులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/all-govt-schools-college-breakfast-meo-venkat/article-16642</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/all-govt-schools-college-breakfast-meo-venkat/article-16642</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:45:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-9.16.45-pm.jpeg"                         length="188034"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పలువురి కుటుంబాలను పరామర్శించిన వరంగల్ కుడా చైర్మన్</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హనుమకొండ: సంగెం మండలం రామచంద్రాపురం గ్రామ ఎంపిటిసి చిదురాల రాజు సోదరులు  ఇటీవల మరణించగా, ఈరోజు వారి కుటుంబ సభ్యులను కలిసి, తమ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా వర్ధన్నపేట నియోజకవర్గం పెగడపల్లి గ్రామ నివాసి, డాక్టర్ సెల్ సభ్యులు గాదె విజయ్ కుమార్ రెడ్డి  మాతృమూర్తి  గాదె పుష్ప  నిన్న శనివారం పరమపదించారు. ఈరోజు వారి స్వగ్రామానికి వెళ్లి పుష్ప  పార్థివ దేహానికి నివాళులర్పించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/chairman-of-warangal-also-visited-many-families/article-16640"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-9.19.37-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హనుమకొండ: సంగెం మండలం రామచంద్రాపురం గ్రామ ఎంపిటిసి చిదురాల రాజు సోదరులు  ఇటీవల మరణించగా, ఈరోజు వారి కుటుంబ సభ్యులను కలిసి, తమ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా వర్ధన్నపేట నియోజకవర్గం పెగడపల్లి గ్రామ నివాసి, డాక్టర్ సెల్ సభ్యులు గాదె విజయ్ కుమార్ రెడ్డి  మాతృమూర్తి  గాదె పుష్ప  నిన్న శనివారం పరమపదించారు. ఈరోజు వారి స్వగ్రామానికి వెళ్లి పుష్ప  పార్థివ దేహానికి నివాళులర్పించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/chairman-of-warangal-also-visited-many-families/article-16640</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/chairman-of-warangal-also-visited-many-families/article-16640</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:44:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-9.19.37-pm.jpeg"                         length="260425"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గవర్నర్ చేతుల మీదుగా చేపూరి శంకర్ కు పురస్కారం </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల , ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,అధ్యక్షులు చేతుల మీదుగా మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు చేపూరిశంకర్ కి   ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2026 వేడుకల సందర్బంగా అత్యుత్తమ రక్తదాన  2026” పురస్కారం అందజేశారు. చేపూరి శంకర్ 25 సార్లు రక్తదానం చేసి  వేలాది మంది రక్తదాతలను ప్రేరణగా నిలిచారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్ క్రాస్ సీఈఓ సెక్రటరీ  ప్రొఫెసర్ శ్రీరాములు, డిజిపి మహేష్ భగవత్, సొసైటీ లీగల్ అడ్వైజర్ కే జయరాజ్, ప్రముఖ రెడ్ క్రాస్ డాక్టర్ రామ సుబ్బారెడ్డి, బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ పిచ్చిరెడ్డి, సంఘ సేవకురాలు చేపూరి సునీత,  ప్రియదర్శిని ఆర్కె, మనోరమ, భూతం మల్లయ్య, వెంకటమ్మ, సందీప్, సింధు షేక్ మక్బుల్  తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/awarded-to-chepuri-shankar-by-the-hands-of-the-governor/article-16638"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-9.23.23-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల , ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,అధ్యక్షులు చేతుల మీదుగా మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు చేపూరిశంకర్ కి   ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2026 వేడుకల సందర్బంగా అత్యుత్తమ రక్తదాన  2026” పురస్కారం అందజేశారు. చేపూరి శంకర్ 25 సార్లు రక్తదానం చేసి  వేలాది మంది రక్తదాతలను ప్రేరణగా నిలిచారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్ క్రాస్ సీఈఓ సెక్రటరీ  ప్రొఫెసర్ శ్రీరాములు, డిజిపి మహేష్ భగవత్, సొసైటీ లీగల్ అడ్వైజర్ కే జయరాజ్, ప్రముఖ రెడ్ క్రాస్ డాక్టర్ రామ సుబ్బారెడ్డి, బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ పిచ్చిరెడ్డి, సంఘ సేవకురాలు చేపూరి సునీత,  ప్రియదర్శిని ఆర్కె, మనోరమ, భూతం మల్లయ్య, వెంకటమ్మ, సందీప్, సింధు షేక్ మక్బుల్  తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/awarded-to-chepuri-shankar-by-the-hands-of-the-governor/article-16638</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/awarded-to-chepuri-shankar-by-the-hands-of-the-governor/article-16638</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:44:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-9.23.23-pm.jpeg"                         length="927723"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహేశ్వరం మండలాన్ని పూర్తిగా ఫ్యూచర్ సిటీలో కలపాలి: జేఏసీ</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండలంలోని అన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో విలీనం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఫ్యూచర్ సిటీ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో జేఏసీ చైర్మన్ రఘుపతి, అధ్యక్షుడు కర్నాటి మనోహర్ మాట్లాడుతూ మహేశ్వరం మండలాన్ని కేవలం కొన్ని గ్రామాలకు పరిమితం చేయకుండా పూర్తిగా ఫ్యూచర్ సిటీలో చేర్చాలని డిమాండ్ చేశారు. మహేశ్వరం ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిందని, ప్రభుత్వ కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడం ఆందోళనకరమని వారు పేర్కొన్నారు. భావితరాల భవిష్యత్తు, ప్రాంత అభివృద్ధి దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి ఫ్యూచర్ సిటీకి అనుకూలంగా తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించాలని సర్పంచ్‌లకు సూచించారు. మండలంలోని అన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో చేర్చే వరకు ఉద్యమం ఆగదని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు కాకి ఈశ్వర్ ముదిరాజ్, వర్కల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/maheshwaram-mandal-should-be-completely-merged-in-future-city-jac/article-16636"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-9.25.50-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండలంలోని అన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో విలీనం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఫ్యూచర్ సిటీ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో జేఏసీ చైర్మన్ రఘుపతి, అధ్యక్షుడు కర్నాటి మనోహర్ మాట్లాడుతూ మహేశ్వరం మండలాన్ని కేవలం కొన్ని గ్రామాలకు పరిమితం చేయకుండా పూర్తిగా ఫ్యూచర్ సిటీలో చేర్చాలని డిమాండ్ చేశారు. మహేశ్వరం ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిందని, ప్రభుత్వ కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడం ఆందోళనకరమని వారు పేర్కొన్నారు. భావితరాల భవిష్యత్తు, ప్రాంత అభివృద్ధి దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి ఫ్యూచర్ సిటీకి అనుకూలంగా తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించాలని సర్పంచ్‌లకు సూచించారు. మండలంలోని అన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో చేర్చే వరకు ఉద్యమం ఆగదని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు కాకి ఈశ్వర్ ముదిరాజ్, వర్కల యాదగిరి, ఎడమ మోహన్ రెడ్డి, కటికల శ్రీహరి, గదగూటి మహేందర్ ముదిరాజ్, సుభాష్, సుదర్శన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/maheshwaram-mandal-should-be-completely-merged-in-future-city-jac/article-16636</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/maheshwaram-mandal-should-be-completely-merged-in-future-city-jac/article-16636</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:43:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-9.25.50-pm.jpeg"                         length="115154"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రపంచ రక్తదాతల దినోత్సవం: హనుమకొండ జిల్లాకు 8 రాష్ట్ర స్థాయి అవార్డులు</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హనుమకొండ: ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ప్రకటించిన రాష్ట్ర స్థాయి రక్తదాన అవార్డుల్లో హనుమకొండ జిల్లా సత్తా చాటింది. స్వచ్ఛంద రక్తదానం, రక్త సేకరణ, శిబిరాల నిర్వహణ, సామాజిక సేవల్లో విశిష్ట కృషికి జిల్లాకు మొత్తం 8 రాష్ట్ర స్థాయి అవార్డులు దక్కాయి. హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డా. పి. విజయ్ చందర్ రెడ్డి, రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఇ.వి. శ్రీనివాస్ రావు అవార్డులు అందుకున్నారు.హనుమకొండ రెడ్ క్రాస్ రక్తకేంద్రం “అత్యధిక రక్త సేకరణ చేసిన రక్తకేంద్రం” విభాగంలో రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధించింది. సంస్థల విభాగంలో ఎస్‌ఆర్ యూనివర్శిటీ, కిట్స్ వరంగల్, వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు అవార్డులు లభించాయి. విశిష్ట సేవల విభాగంలో వరంగల్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/world-blood-donor-day-8-state-level-awards-for-hanumakonda/article-16634"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-9.29.39-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హనుమకొండ: ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ప్రకటించిన రాష్ట్ర స్థాయి రక్తదాన అవార్డుల్లో హనుమకొండ జిల్లా సత్తా చాటింది. స్వచ్ఛంద రక్తదానం, రక్త సేకరణ, శిబిరాల నిర్వహణ, సామాజిక సేవల్లో విశిష్ట కృషికి జిల్లాకు మొత్తం 8 రాష్ట్ర స్థాయి అవార్డులు దక్కాయి. హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డా. పి. విజయ్ చందర్ రెడ్డి, రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఇ.వి. శ్రీనివాస్ రావు అవార్డులు అందుకున్నారు.హనుమకొండ రెడ్ క్రాస్ రక్తకేంద్రం “అత్యధిక రక్త సేకరణ చేసిన రక్తకేంద్రం” విభాగంలో రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధించింది. సంస్థల విభాగంలో ఎస్‌ఆర్ యూనివర్శిటీ, కిట్స్ వరంగల్, వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు అవార్డులు లభించాయి. విశిష్ట సేవల విభాగంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్, డాఫొడిల్స్ స్కూల్ ఎంపిక కాగా, వ్యక్తిగత విభాగంలో జి. రామకృష్ణ, బి. శిరీష్ కుమార్ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ “రక్తదానం మహాదానం, ప్రాణదానం” అని పేర్కొంటూ ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాకు 8 రాష్ట్ర స్థాయి అవార్డులు రావడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో ఉన్న హనుమకొండ రెడ్ క్రాస్ రక్తకేంద్రాన్ని భవిష్యత్తులో ప్రథమ స్థానంలో నిలిపేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/world-blood-donor-day-8-state-level-awards-for-hanumakonda/article-16634</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/world-blood-donor-day-8-state-level-awards-for-hanumakonda/article-16634</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:42:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-9.29.39-pm.jpeg"                         length="158300"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అవగాహన శిక్షణ శిబిరం</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, ఇబ్రహీంపట్నం:  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రం బొంగ్లూర్ సమీపంలో ప్రమిద గార్డెన్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పై బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన, శిక్షణ శిబిరం నిర్వహించారు. స్థానిక ఇబ్రహీంపట్నం శాసన సభ్యులు మల్ రెడ్డి రంగా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి,  ప్రత్యేక సమగ్ర సవరణ  తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ పరిగి ఎమ్మెల్యే టీ. రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా మరియు ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దేలా బూత్ లెవెల్ ఏజెంట్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ శిక్షణా తరగతులలో బి.ఎల్.ఎ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/voter-list-special-comprehensive-amendment-awareness-training-camp/article-16632"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-9.31.51-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, ఇబ్రహీంపట్నం:  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రం బొంగ్లూర్ సమీపంలో ప్రమిద గార్డెన్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పై బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన, శిక్షణ శిబిరం నిర్వహించారు. స్థానిక ఇబ్రహీంపట్నం శాసన సభ్యులు మల్ రెడ్డి రంగా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి,  ప్రత్యేక సమగ్ర సవరణ  తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ పరిగి ఎమ్మెల్యే టీ. రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా మరియు ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దేలా బూత్ లెవెల్ ఏజెంట్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ శిక్షణా తరగతులలో బి.ఎల్.ఎ ట్రైనర్ చైతన్య కృష్ణారెడ్డి పాల్గొని, ఏజెంట్లకు కావలసిన సాంకేతిక, క్షేత్రస్థాయి విధి విధానాలపై సమగ్రమైన శిక్షణ మరియు అవగాహన కల్పించారు. ఈ శిక్షణా శిబిరంలో నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/voter-list-special-comprehensive-amendment-awareness-training-camp/article-16632</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/voter-list-special-comprehensive-amendment-awareness-training-camp/article-16632</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:40:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-9.31.51-pm.jpeg"                         length="159914"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        