<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/rss" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/rss</link>
                <description>RSS Feed of Vishvambhara News</description>
                
                            <item>
                <title>నోష్ లాబ్ లో  ప్రమాదంపై కంపెనీ ముందు సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ధర్నా</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర, చిట్యాల:  </strong></span>వెలిమినేడు గ్రామ శివారులోని నోష్ లాబ్ లో నిన్న జరిగిన ప్రమాదంపై కంపెనీ ముందు ధర్నాకు దిగిన సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సిపిఐ నాయకులు. ప్రమాదంలో మృతి చెందిన బొడ్డు బాలకృష్ణ  కార్మికునికి కుటుంబానికి 2కోట్ల నష్టపరిహారం చెల్లించి, ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నోష్ లాబ్ పై చటపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/cpi-mlc-nellikanti-satyam-dharna-before-the-company-over-the/article-14881"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/untitled-2sssswe.png" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర, చిట్యాల:  </strong></span>వెలిమినేడు గ్రామ శివారులోని నోష్ లాబ్ లో నిన్న జరిగిన ప్రమాదంపై కంపెనీ ముందు ధర్నాకు దిగిన సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సిపిఐ నాయకులు. ప్రమాదంలో మృతి చెందిన బొడ్డు బాలకృష్ణ  కార్మికునికి కుటుంబానికి 2కోట్ల నష్టపరిహారం చెల్లించి, ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నోష్ లాబ్ పై చటపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/cpi-mlc-nellikanti-satyam-dharna-before-the-company-over-the/article-14881</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/cpi-mlc-nellikanti-satyam-dharna-before-the-company-over-the/article-14881</guid>
                <pubDate>Sat, 02 May 2026 15:57:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/untitled-2sssswe.png"                         length="2415627"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే మురళి నాయక్ భూమి పూజ .</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, మహబూబాబాద్:   మండలం  సోమలతండ గ్రామపంచాయతీలో  33/ 11 కెవి  నూతన సబ్ స్టేషన్ కొరకు ఎమ్మెల్యే మురళి నాయక్ భూమి పూజ  ఎమ్మెల్యే చేసారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ మాట్లాడుతూ సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని , వీలైనంతవరకి సబ్ స్టేషన్ ఆరు నెలల లోపు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కోరారు . అంతేగాకుండా గత పాలకులు  రాష్ట్ర ప్రజలకు ,  మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది శూన్యమని గుర్తు చేశారు .  మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన అప్పటినుంచి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ  వస్తున్నామని  ఆయన అన్నారు . గత పాలకులు చేసిన అవినీతి ఎక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం బయటపే డుతుందని భయపడి ఇష్టం వచ్చినట్లుగా  కాంగ్రెస్  పార్టీ ప్రభుత్వం పైన బురద చల్లుతున్నారని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/mla-murali-naik-bhumi-pooja-for-construction-of-sub-station/article-14877"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-05-01-at-9.53.57-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, మహబూబాబాద్:   మండలం  సోమలతండ గ్రామపంచాయతీలో  33/ 11 కెవి  నూతన సబ్ స్టేషన్ కొరకు ఎమ్మెల్యే మురళి నాయక్ భూమి పూజ  ఎమ్మెల్యే చేసారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ మాట్లాడుతూ సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని , వీలైనంతవరకి సబ్ స్టేషన్ ఆరు నెలల లోపు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కోరారు . అంతేగాకుండా గత పాలకులు  రాష్ట్ర ప్రజలకు ,  మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది శూన్యమని గుర్తు చేశారు .  మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన అప్పటినుంచి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ  వస్తున్నామని  ఆయన అన్నారు . గత పాలకులు చేసిన అవినీతి ఎక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం బయటపే డుతుందని భయపడి ఇష్టం వచ్చినట్లుగా  కాంగ్రెస్  పార్టీ ప్రభుత్వం పైన బురద చల్లుతున్నారని , రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ  పూర్తి స్థాయిలో ఖాళీ అవుతుందని , ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ జిల్లా అధికారీ , విద్యుత్ శాఖ డి ఈ లు ,  పర్వతగిరి , సోమల తండా , లక్ష్మ తండా,  గ్రామపంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు , సంబంధిత అధికారులు ,  గ్రామస్తులు ,  కాంగ్రెస్ పార్టీ నాయకులు , మాజీ ప్రజాప్రతినిధులు ,  రైతులు ,  భారీ సంఖ్యలో పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/mla-murali-naik-bhumi-pooja-for-construction-of-sub-station/article-14877</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/mla-murali-naik-bhumi-pooja-for-construction-of-sub-station/article-14877</guid>
                <pubDate>Fri, 01 May 2026 21:58:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-01-at-9.53.57-pm.jpeg"                         length="397802"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జూన్ 2 నాటికి జ‌ర్న‌లిస్ట్‌ల ఇళ్ల స్ధ‌లాల స‌మస్యకు ప‌రిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,హైద‌రాబాద్ :</strong></span> అర్హులైన  జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్ధ‌లాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిజాయితీ, చిత్త‌శుద్దితో ఉంద‌ని  రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్బాల‌లో ఇచ్చిన  హామీల మేర‌కు అంద‌రి అభిప్రాయాల‌ను సేక‌రించి వ‌చ్చేనెల 2వ తేదీనాటికి ఒక కొలిక్కి తీసుకువస్తామ‌ని వెల్ల‌డించారు. శుక్ర‌వారం స‌చివాల‌యంలోని త‌న ఛాంబ‌ర్‌లో జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ హౌసింగ్‌, జ‌ర్న‌లిస్ట్స్ హౌసింగ్‌,  డెక్క‌న్ జ‌ర్న‌లిస్ట్స్ , తెలంగాణ  హౌసింగ్ సొసైటీల‌తో  మంత్రి స‌మావేశం నిర్వ‌హించారు.హైద‌రాబాద్ కేంద్రంగా ఉన్న జ‌ర్న‌లిస్టు హౌసింగ్ సొసైటీలు ఎప్పుడు ఏర్పాట‌య్యాయి, అందులో స‌భ్యుల సంఖ్య, స‌భ్య‌త్వానికి అర్హ‌త‌లు, ఇత‌ర అన్ని అంశాల‌పై మంత్రి సొసైటీ  స‌భ్యులను అడిగి తెలుసుకున్నారు. జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ మిన‌హా మిగిలిన మూడు సొసైటీల‌లో సుమారు 2,424 మంది  అర్హులైన జ‌ర్న‌లిస్టులు ఉన్న‌ట్లు ప్రాధ‌మికంగా గుర్తించారు. <img src="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-01-at-6.15.46-pm.jpeg" alt="WhatsApp Image 2026-05-01 at 6.15.46 PM" width="1188" height="668" /></p>
<p>  ఈ సంద‌ర్బంగా మంత్రి</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/minister-ponguleti-srinivasa-reddy-to-solve-the-problem-of-housing/article-14875"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-05-01-at-7.00.48-pm.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,హైద‌రాబాద్ :</strong></span> అర్హులైన  జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్ధ‌లాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిజాయితీ, చిత్త‌శుద్దితో ఉంద‌ని  రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్బాల‌లో ఇచ్చిన  హామీల మేర‌కు అంద‌రి అభిప్రాయాల‌ను సేక‌రించి వ‌చ్చేనెల 2వ తేదీనాటికి ఒక కొలిక్కి తీసుకువస్తామ‌ని వెల్ల‌డించారు. శుక్ర‌వారం స‌చివాల‌యంలోని త‌న ఛాంబ‌ర్‌లో జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ హౌసింగ్‌, జ‌ర్న‌లిస్ట్స్ హౌసింగ్‌,  డెక్క‌న్ జ‌ర్న‌లిస్ట్స్ , తెలంగాణ  హౌసింగ్ సొసైటీల‌తో  మంత్రి స‌మావేశం నిర్వ‌హించారు.హైద‌రాబాద్ కేంద్రంగా ఉన్న జ‌ర్న‌లిస్టు హౌసింగ్ సొసైటీలు ఎప్పుడు ఏర్పాట‌య్యాయి, అందులో స‌భ్యుల సంఖ్య, స‌భ్య‌త్వానికి అర్హ‌త‌లు, ఇత‌ర అన్ని అంశాల‌పై మంత్రి సొసైటీ  స‌భ్యులను అడిగి తెలుసుకున్నారు. జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ మిన‌హా మిగిలిన మూడు సొసైటీల‌లో సుమారు 2,424 మంది  అర్హులైన జ‌ర్న‌లిస్టులు ఉన్న‌ట్లు ప్రాధ‌మికంగా గుర్తించారు. <img src="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-01-at-6.15.46-pm.jpeg" alt="WhatsApp Image 2026-05-01 at 6.15.46 PM" width="1188" height="668"/></p>
<p> ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ.. జ‌ర్న‌లిస్టులు అంద‌రూ ఒకేతాటిపై ఉంటే స‌మ‌స్య‌ల ప‌రిష్కారం సులువు అవుతుంద‌ని, అన్ని సొసైటీలు క‌లిపి ఒకే వేదిక‌పైకి వ‌చ్చి జేఏసీ  ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. జ‌ర్నలిస్టు సంఘాల‌లో స‌భ్యులు కాని అర్హులైన జ‌ర్న‌లిస్టుల‌కు కూడా ఇళ్ళ స్ధ‌లాలు ఇస్తామ‌ని చెబుతూ ఎలాంటి విమ‌ర్శ‌ల‌కు, అనుమానాల‌కు తావు లేకుండా ఇళ్ల స్ధ‌లాల మంజూరు జ‌రిగేలా అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరారు. గ‌తంలో జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్ధలాలు ఇచ్చిన ఘ‌న‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వాల‌దేన‌ని, ఇప్పుడు కూడా ప్రజా ప్ర‌భుత్వం వ‌చ్చాక  18 ఏళ్లుగా ప‌రిష్కారం కాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ జ‌ర్న‌లిస్ట్ హౌసింగ్ సొసైటీ  ఇళ్ల స‌మ‌స్య‌ను కొలిక్కి తీసుకువ‌చ్చి  ర‌వీంద్ర భార‌తిలో  జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌తో స‌మావేశాన్ని ఏర్పాటు చేసి భూమి  అప్ప‌గించిన‌ప్ప‌టికీ న్యాయ‌వివాదాల కార‌ణంగా స‌మ‌స్య మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింద‌ని గుర్తు చేశారు. జ‌ర్న‌లిస్ట్‌ల సంక్షేమానికి త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ద‌శాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్ధ‌లాల సమ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకొని జూన్ 2వ తేదీ నాటికి కొలిక్కి తీసుకువ‌స్తామ‌ని తెలిపారు. ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారు సానుకూల దృక్ప‌ధంతో ఉన్నార‌ని ఫ్యూచ‌ర్ సిటీలో ఎమ్మెల్యేలు, బ్యూరో క్రాట్స్‌తో పాటే హైద‌రాబాద్ కేంద్రంగా ప‌నిచేస్తున్న‌ జ‌ర్న‌లిస్టుల‌కు కూడా ఇళ్ల స్ధ‌లాలు ఇవ్వ‌డానికి సిద్దంగా ఉన్నార‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి  జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ జ‌ర్న‌లిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వారికి సూచ‌న ప్రాయంగా వెల్ల‌డించి సొసైటీలో ఒక తీర్మానం చేసి ప్ర‌భుత్వానికి అంద‌జేయాల‌ని సూచించారు.  18 సంవ‌త్స‌రాల క్రిత‌మే ఇంటి స్ధ‌లాల కోసం ప్ర‌తిస‌భ్యుడు రెండు ల‌క్ష‌ల రూపాయిల చొప్పున చెల్లించార‌ని  దీనిని దృష్టిలో పెట్టుకొని ఇళ్ల స్దలాల కేటాయింపులో త‌మ సొసైటీకి ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఈ సంద‌ర్భంగా స‌భ్యులు మంత్రిని కోరారు. సమావేశంలో మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్ కె. శ్రీ‌నివాస‌రెడ్డి, సమాచార పౌర‌సంబంధాల శాఖ ప్ర‌త్యేక క‌మీష‌న‌ర్ జి. ముకుంద రెడ్డి, సిపీఆర్‌వో మ‌ల్సూర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/minister-ponguleti-srinivasa-reddy-to-solve-the-problem-of-housing/article-14875</link>
                <guid>https://www.vishvambhara.com/minister-ponguleti-srinivasa-reddy-to-solve-the-problem-of-housing/article-14875</guid>
                <pubDate>Fri, 01 May 2026 19:30:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-01-at-7.00.48-pm.jpeg"                         length="184135"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్  ప్రభుత్వం కట్టుబడి ఉంది : టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి </title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,సంగారెడ్డి :</strong></span> అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు ఫ్యాక్టరీల శాఖల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరై కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి కార్మికుల పాత్ర అమోఘమని అన్నారు. సమాజ నిర్మాణంలో కార్మికులు కీలక శక్తిగా నిలుస్తారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కార్మికుల హక్కులను పరిరక్షించడంతో పాటు వారికి భద్రత, న్యాయం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి కార్మికుడు గౌరవంతో జీవించేందుకు అవసరమైన అవకాశాలు కల్పించేందుకు కృషి కొనసాగుతుందని చెప్పారు.<img src="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-01-at-7.23.29-pm.jpeg" alt="WhatsApp Image 2026-05-01 at 7.23.29 PM" width="1200" height="1059" /></p>
<p>అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, కార్మికులు తమ పనుల్లో భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికుల రక్షణ కోసం తీసుకునే జాగ్రత్తలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/tgiic-chairperson-nirmala-jaggareddy-said-the-congress-government-is-committed/article-14873"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-05-01-at-7.23.04-pm.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,సంగారెడ్డి :</strong></span> అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు ఫ్యాక్టరీల శాఖల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరై కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి కార్మికుల పాత్ర అమోఘమని అన్నారు. సమాజ నిర్మాణంలో కార్మికులు కీలక శక్తిగా నిలుస్తారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కార్మికుల హక్కులను పరిరక్షించడంతో పాటు వారికి భద్రత, న్యాయం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి కార్మికుడు గౌరవంతో జీవించేందుకు అవసరమైన అవకాశాలు కల్పించేందుకు కృషి కొనసాగుతుందని చెప్పారు.<img src="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-01-at-7.23.29-pm.jpeg" alt="WhatsApp Image 2026-05-01 at 7.23.29 PM" width="1600" height="1059"/></p>
<p>అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, కార్మికులు తమ పనుల్లో భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికుల రక్షణ కోసం తీసుకునే జాగ్రత్తలు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని, అవగాహనతో పనిచేస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.</p>
<p>అడిషనల్ కలెక్టర్ పాండు మాట్లాడుతూ, జిల్లాలో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి కార్మికుడికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.అనంతరం కార్యక్రమంలో కొందరు కార్మికులకు లేబర్ గుర్తింపు కార్డులను అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య,మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభు గౌడ్,కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రెడ్డి ,అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/tgiic-chairperson-nirmala-jaggareddy-said-the-congress-government-is-committed/article-14873</link>
                <guid>https://www.vishvambhara.com/tgiic-chairperson-nirmala-jaggareddy-said-the-congress-government-is-committed/article-14873</guid>
                <pubDate>Fri, 01 May 2026 19:27:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-01-at-7.23.04-pm.jpeg"                         length="174084"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>డాక్టర్ చిలుకు స్వామికి శ్రమశక్తి అవార్డు..</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,హైదరాబాద్ : </strong></span>మే డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డులలో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ కోఆపరేటివ్ సోసైటీ అధ్యక్షునిగా సేవలు అందజేస్తున్న చిలుకు స్వామి కి రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ప్రధానం చేసింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఈ అవార్డును ప్రధానం చేశారు. ఆలేరు మండలం షారాజిపేట గ్రామ నివాసి అయిన స్వామి ఒకవైపు రైల్వే ఉద్యోగిగా  పనిచేస్తూనే గ్రామంలో ఎయిడ్స్ పట్ల అవగాహన రక్తదాన శిబిరాలు  నిర్వహిస్తూ గ్రామ యువకులను చైతన్య పరుస్తున్నారు. వీరిసేవలను గుర్తించిన  తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖ మేడే సందర్భంగా శ్రమశక్తి అవార్డుకును అందజేశారు. చిలుక స్వామికి ఈ గౌరవము లభించడం పట్ల  పలువురు రైల్వే ఉద్యోగులు, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్  సొసైటీ కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/shramashakti-award-to-dr-chiluku-swamy/article-14871"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-05-01-at-6.54.24-pm-(1).jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,హైదరాబాద్ : </strong></span>మే డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డులలో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ కోఆపరేటివ్ సోసైటీ అధ్యక్షునిగా సేవలు అందజేస్తున్న చిలుకు స్వామి కి రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ప్రధానం చేసింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఈ అవార్డును ప్రధానం చేశారు. ఆలేరు మండలం షారాజిపేట గ్రామ నివాసి అయిన స్వామి ఒకవైపు రైల్వే ఉద్యోగిగా  పనిచేస్తూనే గ్రామంలో ఎయిడ్స్ పట్ల అవగాహన రక్తదాన శిబిరాలు  నిర్వహిస్తూ గ్రామ యువకులను చైతన్య పరుస్తున్నారు. వీరిసేవలను గుర్తించిన  తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖ మేడే సందర్భంగా శ్రమశక్తి అవార్డుకును అందజేశారు. చిలుక స్వామికి ఈ గౌరవము లభించడం పట్ల  పలువురు రైల్వే ఉద్యోగులు, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్  సొసైటీ కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/shramashakti-award-to-dr-chiluku-swamy/article-14871</link>
                <guid>https://www.vishvambhara.com/shramashakti-award-to-dr-chiluku-swamy/article-14871</guid>
                <pubDate>Fri, 01 May 2026 19:19:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-01-at-6.54.24-pm-%281%29.jpeg"                         length="265112"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి మరోసారి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>జగ్గారెడ్డి వినతి మేరకు గతం లో 6 కోట్లతో 1000 మంది విద్యార్థులకు సరిపడా నూతన భవనం ఏర్పాటు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>మరో వెయ్యి మందికి సరిపడా  అదనపు తరగతి గదులు కావాలని అరబిందో చైర్మెన్ నిత్యానంద రెడ్డి ని కోరిన జగ్గారెడ్డి</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>జగ్గారెడ్డి కోరిక మేరకు మరో 17 అదనపు తరగతి గదులు, ఆడిటోరియం షేడ్ నిర్మాణానికి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>జగ్గారెడ్డి, నిర్మల తో కలిసి  ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ను సందర్శించిన అరబిందో డైరెక్టర్ సదానంద రెడ్డి</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>త్వరలో ప్రారంభం కానున్న పనులు.. </strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/aurobindo-pharma-has-once-again-come-forward-for-the-development/article-14869"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-05-01-at-7.08.22-pm-(3).jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>విశ్వంభర,సంగారెడ్డి: </strong></span>టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి జగ్గారెడ్డి వినతి మేరకు సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ను అభివృద్ధి చేసేందుకు అరబిందో ఫార్మా మరోసారి ముందుకు వచ్చింది. గతం లో ఆరు కోట్ల తో 1000 మంది విద్యార్థులకు సరిపడా జి ప్లస్ వన్ భవనాన్ని అరబిందో ఫార్మా నిర్మించింది.  సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేవలం సంగారెడ్డి నియోజకవర్గ విద్యార్థులే కాకుండా నారాయణ్ ఖెడ్, వికారాబాద్,  బాన్స్ వాడ, పరిగి, జహీరాబాద్ ల నుండి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు. ఇంకా డిమాండ్ ఉన్నప్పటికీ   పూర్తి స్థాయి లో సౌకర్యాలు లేకపోవడంతో అడ్మిషన్ లు ఇవ్వలేకపొతున్నారు. ఇదే విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ జగ్గారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన జగ్గారెడ్డి వెంటనే అరబిందో చైర్మెన్ నిత్యానంద రెడ్డి ని సంప్రదించారు. అవసరమైన సిఎస్సార్ నిధులు ఇవ్వాల్సిందిగా కోరారు. జగ్గారెడ్డి వినతి మేరకు అదనపు తరగతి గదుల తో పాటు ఆడిటోరియం ఏర్పాటు చేసేందుకు అరబిందో ఫార్మా ముందుకు వచ్చింది. <img src="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-01-at-7.08.11-pm.jpeg" alt="WhatsApp Image 2026-05-01 at 7.08.11 PM" width="1600" height="1059"/></p>
<p>అందులో భాగంగా  జగ్గారెడ్డి, నిర్మల తో కలిసి అరబిందో డైరెక్టర్ సదానంద రెడ్డి  బాలికల జూనియర్ కళాశాల ను సందర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్  సునీత తో సమావేశమయ్యారు. కళాశాల ఆవరణ లో ఉన్న ఖాళీ స్థలం లో మూడు అంతస్తుల్లో అదనపు తరగతి గదులు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని, త్వరలో బిల్డింగ్ ప్లాన్, కావాల్సిన అనుమతులు తీసుకుంటామని అరబిందో ప్రతినిధులు వివరించారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ 17 తరగతి గదులు అందుబాటులోకి వస్తే మరో వెయ్యి మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వగలమని    కళాశాల ప్రిన్సిపాల్ సునీత సంతోషం వ్యక్తం చేశారు. కళాశాల అభివృద్ధికి తోడ్పడుతున్న జగ్గారెడ్డి, నిర్మల కు, అరబిందో యాజమాన్యానికి ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, నాయకులు, సంతోష్, కిరణ్ గౌడ్, కౌన్సిలర్ లు మహేష్, శ్రీకాంత్ గౌడ్ లు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/aurobindo-pharma-has-once-again-come-forward-for-the-development/article-14869</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/aurobindo-pharma-has-once-again-come-forward-for-the-development/article-14869</guid>
                <pubDate>Fri, 01 May 2026 19:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-01-at-7.08.22-pm-%283%29.jpeg"                         length="226933"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ నూటికి నూరు శాతం ఫలితాలు</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ నూటికి నూరు శాతం ఫలితాలు</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం పెపులి నాగారం గ్రామంలో శ్రీ విద్యా వికాస్ పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో మహేశ్వరం మండలంలోని అత్యధిక మార్కులు సాధించి విజయ ఢంకా మోగించారు, ఎండి. బుసుర 570 మార్కులు, మంచె నికిత 545 మార్కులు యాదగిరి శ్వేత 530 మార్కులు మరో ముగ్గురు విద్యార్థులు 529, మార్కులు 513, 510, మార్కులు సాధించారు. మిగతా విద్యార్థులు ఫస్ట్ క్లాస్ లో పాస్ కావడంతో పాటు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించారు, ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంచె రాఘవేందర్ మాట్లాడుతూ, మొదటి సంవత్సరంలోనే 100% ఫలితాలతో పాటు మండలంలోని అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు  వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేశారు, ఈనెల 24వ తేదీన పాఠశాల వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు,   పిఎసిఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్, నాగారం గ్రామ సర్పంచ్ బండారి లింగం, పడమటి తండా సర్పంచ్ వినోద్ రాథోడ్, ముఖ్య అతిథులుగా విచ్చేసి వెంకటేశ్వర స్వామి వేషధారణలో తదితర పాత్రలో చాలా చక్కగా వేయించడం జరిగిందని ప్రశంసించారు, నాగారం గ్రామంలో జరిగిన హిందూ సమ్మేళనం సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో చాలా ఉల్లాసంగా పాల్గొన్నారు, మా పాఠశాల విద్యార్థులు ప్రతీ కార్యక్రమంలో మొదట ముందు ఉండటం వారి యొక్క సర్వ తోముక అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ మoచె  పాండు, నాగారం గ్రామ సర్పంచ్ బండారి లింగం, పడమటి తండా సర్పంచ్ వినోద్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.</p>
<p> విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామంలో శ్రీ విద్యా వికాస్ పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో మహేశ్వరం మండలంలోని అత్యధిక మార్కులు సాధించి విజయ ఢంకా మోగించారు, ఎండి. బుసుర 570 మార్కులు, మంచె నికిత 545 మార్కులు యాదగిరి శ్వేత 530 మార్కులు మరో ముగ్గురు విద్యార్థులు 529, మార్కులు 513, 510, మార్కులు సాధించారు. మిగతా విద్యార్థులు ఫస్ట్ క్లాస్ లో పాస్ కావడంతో పాటు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించారు, ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంచె రాఘవేందర్ మాట్లాడుతూ, మొదటి సంవత్సరంలోనే 100% ఫలితాలతో పాటు మండలంలోని అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు  వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేశారు, ఈనెల 24వ తేదీన పాఠశాల వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు,   పిఎసిఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్, నాగారం గ్రామ సర్పంచ్ బండారి లింగం, పడమటి తండా సర్పంచ్ వినోద్ రాథోడ్, ముఖ్య అతిథులుగా విచ్చేసి వెంకటేశ్వర స్వామి వేషధారణలో తదితర పాత్రలో చాలా చక్కగా వేయించడం జరిగిందని ప్రశంసించారు, నాగారం గ్రామంలో జరిగిన హిందూ సమ్మేళనం సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో చాలా ఉల్లాసంగా పాల్గొన్నారు, మా పాఠశాల విద్యార్థులు ప్రతీ కార్యక్రమంలో మొదట ముందు ఉండటం వారి యొక్క సర్వ తోముక అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ మoచె  పాండు, నాగారం గ్రామ సర్పంచ్ బండారి లింగం, పడమటి తండా సర్పంచ్ వినోద్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/sri-vidya-vikas-high-school-one-hundred-percent-results/article-14864</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/sri-vidya-vikas-high-school-one-hundred-percent-results/article-14864</guid>
                <pubDate>Fri, 01 May 2026 03:33:31 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థుల ప్రతిభ </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వెలువడిన  పదవ తరగతి ఫలితాల్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఎం .కీర్తన  600 మార్కులకు గాను 567 , స్ఫూర్తి 600 మార్కులకు 500 మార్కులు ,  ఎస్జి.  సఫీ అక్రమ్ 600 మార్కులకు గాను 555 మార్కులు సాధించా రు . ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నిన్న వెలువడిన రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి ఫలితాల్లో మా విద్యార్థిని  , విద్యార్థులు  జిల్లాస్థాయి మార్కులు  సాధించడంతో చాలా సంతోషంగా ఉందని, దీంతోపాటు  100% ఫలితాలు సాధించారని మీడియాకు తెలిపారు . అనంతరం ఈ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ పురం ప్రీతి రెడ్డి , స్కూల్ డైరెక్టర్ ఆవుల శ్రీనివాస్ యాదవ్ ,  అధ్యాపక బృందం , అభినందించారు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/talent-of-class-10-students-at-krishnaveni-talent-school/article-14862"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-05-01-at-12.38.25-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వెలువడిన  పదవ తరగతి ఫలితాల్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఎం .కీర్తన  600 మార్కులకు గాను 567 , స్ఫూర్తి 600 మార్కులకు 500 మార్కులు ,  ఎస్జి.  సఫీ అక్రమ్ 600 మార్కులకు గాను 555 మార్కులు సాధించా రు . ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నిన్న వెలువడిన రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి ఫలితాల్లో మా విద్యార్థిని  , విద్యార్థులు  జిల్లాస్థాయి మార్కులు  సాధించడంతో చాలా సంతోషంగా ఉందని, దీంతోపాటు  100% ఫలితాలు సాధించారని మీడియాకు తెలిపారు . అనంతరం ఈ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ పురం ప్రీతి రెడ్డి , స్కూల్ డైరెక్టర్ ఆవుల శ్రీనివాస్ యాదవ్ ,  అధ్యాపక బృందం , అభినందించారు . అంతేగాకుండా విద్యార్థులు మాట్లాడుతూ మేము ఇంత మంచి ర్యాంకులు సాధించడానికి సహకరించిన స్కూల్ మేనేజ్మెంట్, అధ్యాపక బృందం , తల్లిదండ్రులకి ,  కృతజ్ఞతలు తెలుపుతున్నామని వారు అన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/talent-of-class-10-students-at-krishnaveni-talent-school/article-14862</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/talent-of-class-10-students-at-krishnaveni-talent-school/article-14862</guid>
                <pubDate>Fri, 01 May 2026 03:30:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-01-at-12.38.25-pm.jpeg"                         length="135766"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్సీ కోటిరెడ్డి.</title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర, త్రిపురారం: త్రిపురారం  మండలం కొనతాలపల్లి గ్రామంలో  ధాన్యం కొనుగోలు , మాడుగులపల్లి మండలం, గారకుంటపాలెం, ధర్మపురం,  త్రిపురారం మండలం కొనతాలపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి గురువారం రోజున సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రికార్డులను పరిశీలించి, సకాలంలో లారీలు రాక కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుందని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బంది లేకుండా చూసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ గారికి దక్కుతుందని. ఈ ప్రజా పాలన పేరుతో మాటలకే పరిమితమైన ఈ ఈ ప్రభుత్వానికి త్వరలో రైతులు బుద్ధి చెప్తారు అని అన్నారు. ధాన్యం నేరుగా కాంటా వేయకుండా నిర్లక్ష్యం చేస్తే రైతులతో కలిసి ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గారకుంటపాలెం సర్పంచ్,పెద్ది కృపాకర్,కన్నెకల్ సర్పంచ్ సన్నల నాగరాజు,కేశవపురం సర్పంచ్ ఉరా సరిత రమేష్, గోపాల పురం సర్పంచ్ వీరబోయిన నాగరాజు,ధర్మపురం మాజీ సర్పంచ్<br /> </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/mlc-kotireddy-said-the-government-has-failed-in-purchasing-grain/article-14858"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.51-pm.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, త్రిపురారం: త్రిపురారం  మండలం కొనతాలపల్లి గ్రామంలో  ధాన్యం కొనుగోలు , మాడుగులపల్లి మండలం, గారకుంటపాలెం, ధర్మపురం,  త్రిపురారం మండలం కొనతాలపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి గురువారం రోజున సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రికార్డులను పరిశీలించి, సకాలంలో లారీలు రాక కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుందని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బంది లేకుండా చూసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ గారికి దక్కుతుందని. ఈ ప్రజా పాలన పేరుతో మాటలకే పరిమితమైన ఈ ఈ ప్రభుత్వానికి త్వరలో రైతులు బుద్ధి చెప్తారు అని అన్నారు. ధాన్యం నేరుగా కాంటా వేయకుండా నిర్లక్ష్యం చేస్తే రైతులతో కలిసి ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గారకుంటపాలెం సర్పంచ్,పెద్ది కృపాకర్,కన్నెకల్ సర్పంచ్ సన్నల నాగరాజు,కేశవపురం సర్పంచ్ ఉరా సరిత రమేష్, గోపాల పురం సర్పంచ్ వీరబోయిన నాగరాజు,ధర్మపురం మాజీ సర్పంచ్ చింతారెడ్డి యాదగిరి రెడ్డి,బి.ఆర్.యస్ పార్టీ మండల బాధ్యులు...పగిళ్ల సైదులు,రమేష్, రైతులు,తదితరులు పాల్గొన్నారు<br /> విశ్వంభర, త్రిపురారం: త్రిపురారం  మండలం కొనతాలపల్లి గ్రామంలో  ధాన్యం కొనుగోలు , మాడుగులపల్లి మండలం, గారకుంటపాలెం, ధర్మపురం,  త్రిపురారం మండలం కొనతాలపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి గురువారం రోజున సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రికార్డులను పరిశీలించి, సకాలంలో లారీలు రాక కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుందని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బంది లేకుండా చూసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ గారికి దక్కుతుందని. ఈ ప్రజా పాలన పేరుతో మాటలకే పరిమితమైన ఈ ఈ ప్రభుత్వానికి త్వరలో రైతులు బుద్ధి చెప్తారు అని అన్నారు. ధాన్యం నేరుగా కాంటా వేయకుండా నిర్లక్ష్యం చేస్తే రైతులతో కలిసి ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గారకుంటపాలెం సర్పంచ్,పెద్ది కృపాకర్,కన్నెకల్ సర్పంచ్ సన్నల నాగరాజు,కేశవపురం సర్పంచ్ ఉరా సరిత రమేష్, గోపాల పురం సర్పంచ్ వీరబోయిన నాగరాజు,ధర్మపురం మాజీ సర్పంచ్ చింతారెడ్డి యాదగిరి రెడ్డి,బి.ఆర్.యస్ పార్టీ మండల బాధ్యులు...పగిళ్ల సైదులు,రమేష్, రైతులు,తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/mlc-kotireddy-said-the-government-has-failed-in-purchasing-grain/article-14858</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/mlc-kotireddy-said-the-government-has-failed-in-purchasing-grain/article-14858</guid>
                <pubDate>Fri, 01 May 2026 03:26:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.51-pm.jpeg"                         length="351698"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సాయి నాథుని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, చింతపల్లి: చింతపల్లి మండల కేంద్రంలోని సాయి నాథునిసేవలో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  పాల్గొన్నారు. గురువారం సాయిబాబా ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానం చేసి సాయి చిత్రపటాన్ని అందజేశారు. ఆయనఈ సందర్బంగా  మాట్లాడుతూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని సాయిబాబాను వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమణ రెడ్డి, ఎమ్మార్వో విజయలక్ష్మి, ధొంతం సంజీవ రెడ్డి, ఆర్ఐ సునిత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం,సర్పంచ్ కాసారపు శ్వేత శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య,ముచ్చర్ల యాదగిరి ,నల్ల రఘుమారెడ్డి, పవన్ కుమార్, ఆలయ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/minister-komati-reddy-visited-sai-nath/article-14856"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.50-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, చింతపల్లి: చింతపల్లి మండల కేంద్రంలోని సాయి నాథునిసేవలో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  పాల్గొన్నారు. గురువారం సాయిబాబా ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానం చేసి సాయి చిత్రపటాన్ని అందజేశారు. ఆయనఈ సందర్బంగా  మాట్లాడుతూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని సాయిబాబాను వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమణ రెడ్డి, ఎమ్మార్వో విజయలక్ష్మి, ధొంతం సంజీవ రెడ్డి, ఆర్ఐ సునిత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం,సర్పంచ్ కాసారపు శ్వేత శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య,ముచ్చర్ల యాదగిరి ,నల్ల రఘుమారెడ్డి, పవన్ కుమార్, ఆలయ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/minister-komati-reddy-visited-sai-nath/article-14856</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/minister-komati-reddy-visited-sai-nath/article-14856</guid>
                <pubDate>Fri, 01 May 2026 03:23:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.50-pm.jpeg"                         length="226523"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">విద్యా కార్యక్రమాల అమలుపై కీలక ఆదేశాలు</span></li>
<li><span style="color:rgb(224,62,45);">రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/infrastructure-should-be-provided-in-schools/article-14853"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.49-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, మహాబూబాబాద్:  హైదరాబాదు నుంచి విద్యా శాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తో కలిసి రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా అన్ని జిల్లాల కలెక్టర్లతో 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించే విద్య వారోత్సవాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా కార్యక్రమాల అమలు, తదితర అంశాలపై  గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. 2026-2027 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 2700 ప్రభుత్వ పాఠశాలలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్, మరుగుదొడ్లు, తదితర సౌకర్యం లేని పాఠశాలలలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంటర్, పదో తరగతిలో ఫెయిల్ అయిన ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులకు అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో మే 11వ తేదీ నుంచి వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులతో శంకుస్థాపనలు చేయించాలన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, ప్రజాప్రతినిధులను, అధికారులను భాగస్వాములు చేస్తూ విద్యా శిబిరాలు, వర్క్ షాప్ లు, బడిబాట, తదితర కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. విద్యా వారోత్సవాల కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలన్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యుత్, తాగునీటి కొరత ఉన్న పాఠశాలల్లో పోర్టల్ ప్రకారం తక్షణమే పనులు పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు పోర్టల్ లో నివేదికలను సరిగా నమోదు చేయాలన్నారు.కేజీబీవీలలో పది, ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులయ్యేలా రెమెడియల్ కోచింగ్ నిర్వహించాలన్నారు. విద్యార్థుల కోసం వేసవి క్యాంపులు నిర్వహించి, సప్లిమెంటరీ కోచింగ్ ఇవ్వాలన్నారు. అనంతరం విద్యా శాఖ సంచాలకులు మాట్లాడుతూ.. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి 16 వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో సర్పంచులు, వార్డు సభ్యులు, పాఠశాల విద్య కమిటీలతో వర్క్‌షాప్ నిర్వహించాలన్నారు. బడిబాట అండ్ పిటిఎం ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ కింద విద్యార్థుల నమోదుకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. బడి బాటపై ర్యాలీలు చేపట్టి, అవగాహన పెంపొందించాలన్నారు. డ్రాపౌట్ అయిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, తిరిగి బడిలో చేర్పించాలన్నారు. జిల్లాలో పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి, ముఖ్యంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ 1వ, 2వ సంవత్సరం డ్రాపౌట్ విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించడానికి జిల్లా విద్యా శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. బాలబాలికల భద్రత, సాంస్కృతిక కార్యక్రమాలు, చేతి కళలు వంటి కార్యక్రమాలను నిర్వహించి, విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించాలన్నారు.  వీసీ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఇంటర్మీడియేట్ అధికారి మధార్, విద్యాశాఖ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/infrastructure-should-be-provided-in-schools/article-14853</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/infrastructure-should-be-provided-in-schools/article-14853</guid>
                <pubDate>Fri, 01 May 2026 03:19:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.49-pm.jpeg"                         length="80187"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వేసవి క్రీడా శిబిరాన్ని సందర్శించిన గిరిజన సంక్షేమ శాఖ అధికారి </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, మహాబాబాబాద్: గురువారం కొత్తగూడ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ లో నిర్వహిస్తున్న వేసవికాలం క్రీడా శిబిరాన్ని ట్రైబల్ వెల్ఫేర్ ఉప సంచాలకులు దేశీరాం నాయక్ సందర్శించారు. ఈ యొక్క సమ్మర్ క్యాంపులో నేర్పించవలసినటువంటి కబడ్డీ, వాలీబాల్, కోకో ,అథ్లెటిక్స్ ,హ్యాండ్ బాల్, బాస్కెట్బాల్,  వ్యాయమ ఉపాధ్యాయులను  సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది. అలాగే పాఠశాల నుండి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలో పాల్గొనీ  మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న  విద్యార్థులను  అభినందించారు. ఈ సమావేశంలో డిడి తో పాటు,భాస్కర్,స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు,సారయ్య , స్పోర్ట్స్ ఆఫీసర్ కొమ్మాలు, సీనియర్ ఉపాధ్యాయులు బి దేవిలాల్  అలాగే వ్యాయామ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/a-tribal-welfare-department-official-visited-the-summer-sports-camp/article-14851"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.48-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, మహాబాబాబాద్: గురువారం కొత్తగూడ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ లో నిర్వహిస్తున్న వేసవికాలం క్రీడా శిబిరాన్ని ట్రైబల్ వెల్ఫేర్ ఉప సంచాలకులు దేశీరాం నాయక్ సందర్శించారు. ఈ యొక్క సమ్మర్ క్యాంపులో నేర్పించవలసినటువంటి కబడ్డీ, వాలీబాల్, కోకో ,అథ్లెటిక్స్ ,హ్యాండ్ బాల్, బాస్కెట్బాల్,  వ్యాయమ ఉపాధ్యాయులను  సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది. అలాగే పాఠశాల నుండి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలో పాల్గొనీ  మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న  విద్యార్థులను  అభినందించారు. ఈ సమావేశంలో డిడి తో పాటు,భాస్కర్,స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు,సారయ్య , స్పోర్ట్స్ ఆఫీసర్ కొమ్మాలు, సీనియర్ ఉపాధ్యాయులు బి దేవిలాల్  అలాగే వ్యాయామ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/a-tribal-welfare-department-official-visited-the-summer-sports-camp/article-14851</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/a-tribal-welfare-department-official-visited-the-summer-sports-camp/article-14851</guid>
                <pubDate>Fri, 01 May 2026 03:17:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.48-pm.jpeg"                         length="967938"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గుండాల నూతన ఎస్‌ఐగా శోభన్ బాబు బాధ్యతల స్వీకరణ</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, గుండాల : గుండాల మండలంలో నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఎం. శోభన్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలతో సన్నిహిత్యంగా మెలిగి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, మండల ప్రజలు పోలీసులకు సహకరించి సమాజంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/shobhan-babu-takes-charge-as-the-new-si-of-gundal/article-14849"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.47-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, గుండాల : గుండాల మండలంలో నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఎం. శోభన్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలతో సన్నిహిత్యంగా మెలిగి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, మండల ప్రజలు పోలీసులకు సహకరించి సమాజంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/shobhan-babu-takes-charge-as-the-new-si-of-gundal/article-14849</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/shobhan-babu-takes-charge-as-the-new-si-of-gundal/article-14849</guid>
                <pubDate>Fri, 01 May 2026 03:15:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.47-pm.jpeg"                         length="146662"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ </title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ </span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/bhumi-pooja-for-construction-of-sub-station/article-14847"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.46-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, మహబూబాబాద్:  సోమలతండ గ్రామపంచాయతీలో గురువారం 33/ 11 కెవి కి సంబంధించిన  నూతన సబ్ స్టేషన్ కొరకు పురోహితులతో  భూమి పూజ ఎమ్మెల్యే చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహబూబాబాద్ శాసనసభ్యులు  డాక్టర్ భూక్య మురళి నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ మాట్లాడుతూ, సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని , వీలైనంతవరకి సబ్ స్టేషన్ ఆరు నెలల లోపు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కోరారు . అంతేగాకుండా గత పాలకులు  రాష్ట్ర ప్రజలకు ,  మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది శూన్యమని గుర్తు చేశారు .  మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన అప్పటినుంచి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ  వస్తున్నామని  ఆయన అన్నారు . గత పాలకులు చేసిన అవినీతి ఎక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం బయటపే డుతుందని భయపడి ఇష్టం వచ్చినట్లుగా  కాంగ్రెస్  పార్టీ ప్రభుత్వం పైన బురద చల్లుతున్నారని , రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ  పూర్తి స్థాయిలో ఖాళీ అవుతుందని , ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ జిల్లా అధికారీ , విద్యుత్ శాఖ డి ఈ లు ,  పర్వతగిరి , సోమల తండా , లక్ష్మ తండా,  గ్రామపంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు , సంబంధిత అధికారులు ,  గ్రామస్తులు ,  కాంగ్రెస్ పార్టీ నాయకులు , మాజీ ప్రజాప్రతినిధులు ,  రైతులు ,  భారీ సంఖ్యలో పాల్గొన్నారు .</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/bhumi-pooja-for-construction-of-sub-station/article-14847</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/bhumi-pooja-for-construction-of-sub-station/article-14847</guid>
                <pubDate>Fri, 01 May 2026 03:11:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.46-pm.jpeg"                         length="397802"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రిజినల్ చలాన్లు మా దగ్గరే… లైసెన్స్ మాత్రం వేరే వారికి?</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">ఎక్సైజ్ వ్యవహారంలో భారీ అక్రమాలపై ఆరోపణలు</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/regional-challans-are-with-us-license-is-with-others/article-14845"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.45-pm-(1).jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, కోదాడ: బార్ లైసెన్స్ బదిలీ వ్యవహారం కోదాడలో సంచలనంగా మారింది. లక్షల రూపాయలు చెల్లించినప్పటికీ లైసెన్స్ తమకు దక్కలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ, ఎక్సైజ్ శాఖపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనలో అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. కోదాడ పట్టణానికి చెందిన శాఖమూరి కేశవరావు, మిర్యాల నాగేశ్వరరావు బుధవారం హైదరాబాద్‌లోని ప్రొహిబిషన్ , ఎక్సైజ్ శాఖ కమిషనర్‌ను కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరంగా తెలియజేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రూ.85 లక్షల ఒప్పందం… రూ.42 లక్షలు చెల్లింపు బాధితుల కథనం ప్రకారం… సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామానికి చెందిన నల్లగొండ అనిత పేరిట ఉన్న ‘శ్రీ చెన్నకేశవ బార్, రెస్టారెంట్’ లైసెన్స్ కొనుగోలు కోసం ఈ ఏడాది జనవరిలో రూ.85 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం ప్రభుత్వానికి ఉన్న బకాయిలను తీర్చేందుకు మార్చి నెలలో ఎస్‌బీఐ చలానా ద్వారా రూ.42 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. ఈ చెల్లింపులకు సంబంధించిన ఒరిజినల్ చలాన్లు తమ వద్దే ఉన్నాయని స్పష్టం చేశారు.</p>
<p>అదే చోట కొత్త బార్‌కు అనుమతులు… ఎలా?</p>
<p>లైసెన్స్ తమ పేరుపైకి మారుతుందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ట్విస్ట్ చోటుచేసుకుంది. అదే ప్రదేశంలో ‘న్యూ సాయి స్వగత్ బార్ &amp; రెస్టారెంట్’ పేరుతో కొత్తవారికి లైసెన్స్ జారీ చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. “ఒరిజినల్ చలాన్లు మా దగ్గరే ఉన్నాయి. అవి లేకుండా అధికారులు ఎలా లైసెన్స్ మంజూరు చేశారు?” అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించబడ్డాయని వారు ఆరోపిస్తున్నారు.లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ బకాయిలు చెల్లించాం. అయినా లైసెన్స్ మాకు ఇవ్వకుండా వేరే వాళ్లతో బార్ ప్రారంభించడంలో పెద్ద కుట్ర ఉంది. అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలి.శాఖమూరి కేశవరావు, మిర్యాల నాగేశ్వరరావు కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/regional-challans-are-with-us-license-is-with-others/article-14845</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/regional-challans-are-with-us-license-is-with-others/article-14845</guid>
                <pubDate>Fri, 01 May 2026 03:08:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.45-pm-%281%29.jpeg"                         length="744773"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేసిన జగ్గారెడ్డి</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, సంగారెడ్డి:  పట్టణంలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న 62 మంది చిన్నారులకు జగ్గారెడ్డి ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు తమ కార్యాలయంలో పేర్లను నమోదు చేయించుకున్న విద్యార్థులకు విడతల వారీగా సైకిళ్లు అందిస్తున్నామని వివరించారు. సైకిళ్ళ పంపిణీ సందర్భంగా చిన్నారులతో జగ్గారెడ్డి ముచ్చటించారు. తాము ఇంటి నుంచి పాఠశాలకు పోయి వచ్చేందుకు ఈ సైకిళ్ళు కావాలని అడిగినట్లు విద్యార్థులు జగ్గారెడ్డికి వివరించారు. 25మంది బాలికలు, 37 మంది బాలురకు సైకిల్స్ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేర్యాల ఆంజనేయులు, జార్జ్ మాథ్యూస్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, శ్రీకాంత్, మహేష్ ముదిరాజ్, రాజు, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/jaggareddy-distributed-bicycles-to-children/article-14841"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.44-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, సంగారెడ్డి:  పట్టణంలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న 62 మంది చిన్నారులకు జగ్గారెడ్డి ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు తమ కార్యాలయంలో పేర్లను నమోదు చేయించుకున్న విద్యార్థులకు విడతల వారీగా సైకిళ్లు అందిస్తున్నామని వివరించారు. సైకిళ్ళ పంపిణీ సందర్భంగా చిన్నారులతో జగ్గారెడ్డి ముచ్చటించారు. తాము ఇంటి నుంచి పాఠశాలకు పోయి వచ్చేందుకు ఈ సైకిళ్ళు కావాలని అడిగినట్లు విద్యార్థులు జగ్గారెడ్డికి వివరించారు. 25మంది బాలికలు, 37 మంది బాలురకు సైకిల్స్ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేర్యాల ఆంజనేయులు, జార్జ్ మాథ్యూస్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, శ్రీకాంత్, మహేష్ ముదిరాజ్, రాజు, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/jaggareddy-distributed-bicycles-to-children/article-14841</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/jaggareddy-distributed-bicycles-to-children/article-14841</guid>
                <pubDate>Fri, 01 May 2026 03:04:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.44-pm.jpeg"                         length="210174"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వి హెచ్ కు శుభాకాంక్షలు</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాద్: బిసి సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు గా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వి హనుమంత రావు నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో గాంధీ భవన్ లో తెలంగాణ ఫిషరీర్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్,ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/best-wishes-to-vh/article-14839"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.43-pm-(1).jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాద్: బిసి సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు గా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వి హనుమంత రావు నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో గాంధీ భవన్ లో తెలంగాణ ఫిషరీర్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్,ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/best-wishes-to-vh/article-14839</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/best-wishes-to-vh/article-14839</guid>
                <pubDate>Fri, 01 May 2026 03:00:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.43-pm-%281%29.jpeg"                         length="385324"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title> రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నైయామకం పై  విహెచ్‌</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాదు : కేబినెట్ హోదాతో బాధ్యత అప్పగించడం ప్రస్తుతం కీలక ఘట్టమని,  బీసీ వర్గాల కోసం మరింత నిబద్ధతతో పనిచేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన  కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. హైదరాబాదు గాంధీభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాల కోసం పోరాడుతున్నానని, ఇప్పుడు బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ అవకాశం తనపై పార్టీ ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తన కర్తవ్యమని తెలిపారు. బీసీ సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/vh-on-appointment-as-state-government-adviser/article-14837"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.42-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాదు : కేబినెట్ హోదాతో బాధ్యత అప్పగించడం ప్రస్తుతం కీలక ఘట్టమని,  బీసీ వర్గాల కోసం మరింత నిబద్ధతతో పనిచేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన  కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. హైదరాబాదు గాంధీభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాల కోసం పోరాడుతున్నానని, ఇప్పుడు బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ అవకాశం తనపై పార్టీ ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తన కర్తవ్యమని తెలిపారు. బీసీ సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/vh-on-appointment-as-state-government-adviser/article-14837</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/vh-on-appointment-as-state-government-adviser/article-14837</guid>
                <pubDate>Fri, 01 May 2026 02:54:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.42-pm.jpeg"                         length="157329"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హాలియా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో  ఘనంగా వీడ్కోలు సమావేశం </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హాలియా:  పురపాలక సంఘం హా లియాలో వార్డ్ ఆఫీసర్,జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న గాదె వెంకట రామచంద్రారావు పదవి విరమణ కార్యక్రమం సాగర్ రోడ్డులోని వైభవ్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి మాట్లాడుతూ, వార్డు ఆఫీసర్ మరియు జూనియర్ అసిస్టెంట్గా తన బాధ్యతను అంకిత భావముతో నిజాయితీతో క్రమశిక్షణతో పనిచేశారు ఆయన చేసిన సేవలు మన మున్సిపాలిటీకి ఆదర్శప్రాయంగా నిలిచాయి సహ ఉద్యోగులతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండడం ప్రతి పనిని నిజాయితీగా బాధ్యతగా తీసుకొని పూర్తి చేయడం ఆయన ప్రత్యేకత అని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జి.వి.ఆర్.రావు కేవలం పనికి పరిమితం కాలేదు కొత్త వాళ్లకు సహాయం చేయడం వంటి లక్షణాలు ఆయన వ్యక్తిత్వాన్ని మరింతగా గొప్పగా నిలబెట్టాయి వారి యొక్క శేష జీవితం ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/a-grand-farewell-meeting-organized-by-halia-municipality/article-14835"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.41-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హాలియా:  పురపాలక సంఘం హా లియాలో వార్డ్ ఆఫీసర్,జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న గాదె వెంకట రామచంద్రారావు పదవి విరమణ కార్యక్రమం సాగర్ రోడ్డులోని వైభవ్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి మాట్లాడుతూ, వార్డు ఆఫీసర్ మరియు జూనియర్ అసిస్టెంట్గా తన బాధ్యతను అంకిత భావముతో నిజాయితీతో క్రమశిక్షణతో పనిచేశారు ఆయన చేసిన సేవలు మన మున్సిపాలిటీకి ఆదర్శప్రాయంగా నిలిచాయి సహ ఉద్యోగులతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండడం ప్రతి పనిని నిజాయితీగా బాధ్యతగా తీసుకొని పూర్తి చేయడం ఆయన ప్రత్యేకత అని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జి.వి.ఆర్.రావు కేవలం పనికి పరిమితం కాలేదు కొత్త వాళ్లకు సహాయం చేయడం వంటి లక్షణాలు ఆయన వ్యక్తిత్వాన్ని మరింతగా గొప్పగా నిలబెట్టాయి వారి యొక్క శేష జీవితం ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో యేసు రాజు తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ చేరుపల్లి ముత్యాలు రెండవ వార్డు కౌన్సిలర్ సలహాదారులు నకిరే కంటి సైదులు ఐదవ వార్డు కౌన్సిలర్ సలహాదారుడు చిట్టి ప్రో లు కరుణాసాగర్ 8వ వార్డు కౌన్సిలర్ సలహాదారు మహిమద్దీన్ 12వ వార్డు కౌన్సిలర్ సలహాదారు రంజిత్ ఎడవల్లి కో ఆప్షన్ సభ్యులు కొమ్మనబోయిన జయమ్మ అనుముల మండల ఎమ్మార్వో ఎంపీడీవో హాలియా మున్సిపల్ సిబ్బంది కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/a-grand-farewell-meeting-organized-by-halia-municipality/article-14835</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/a-grand-farewell-meeting-organized-by-halia-municipality/article-14835</guid>
                <pubDate>Fri, 01 May 2026 02:49:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.41-pm.jpeg"                         length="192338"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు పెళ్లిరోజు వేడుకలు </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హాలియా:  ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అనుముల మండల ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు పోలా సైదులు, రవళి  పెళ్లిరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో కేక్ కటింగ్ ఫ్రూట్ కటింగ్ చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మారం రవీందర్ కోశాధికారి కట్ట మనోహర్ అనుముల మండలం యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకన్న సమాజాల అరవిందు తేలప్రోలు ఉదయ్ పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు మంచుకొండ ప్రభాకర్ మంచుకొండ శ్రీనివాస్ ఆఖి నాగరాజ్ ఆలియా పట్టణ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు సతీష్ సంఘ నాయకులు తేలపోలు శేఖర్ వాసవి క్లబ్ అధ్యక్షులు కేశ  చంద్రశేఖర్ రీజియన్ చైర్మన్ గందే మహేష్ జోన్ చైర్మన్ గట్టు వెంకటేశ్వర్లు చీరెళ్ళ రాంబాబు ఊరే వినోద్ పొట్టుముత్తు  వెంకటేష్ పోలిశెట్టి మహేష్ రవీందర్ గార్లపాటి మహేష్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/arya-vaishya-mandal-presidents-wedding-day-celebrations/article-14833"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.40-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హాలియా:  ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అనుముల మండల ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు పోలా సైదులు, రవళి  పెళ్లిరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో కేక్ కటింగ్ ఫ్రూట్ కటింగ్ చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మారం రవీందర్ కోశాధికారి కట్ట మనోహర్ అనుముల మండలం యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకన్న సమాజాల అరవిందు తేలప్రోలు ఉదయ్ పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు మంచుకొండ ప్రభాకర్ మంచుకొండ శ్రీనివాస్ ఆఖి నాగరాజ్ ఆలియా పట్టణ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు సతీష్ సంఘ నాయకులు తేలపోలు శేఖర్ వాసవి క్లబ్ అధ్యక్షులు కేశ  చంద్రశేఖర్ రీజియన్ చైర్మన్ గందే మహేష్ జోన్ చైర్మన్ గట్టు వెంకటేశ్వర్లు చీరెళ్ళ రాంబాబు ఊరే వినోద్ పొట్టుముత్తు  వెంకటేష్ పోలిశెట్టి మహేష్ రవీందర్ గార్లపాటి మహేష్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/arya-vaishya-mandal-presidents-wedding-day-celebrations/article-14833</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/arya-vaishya-mandal-presidents-wedding-day-celebrations/article-14833</guid>
                <pubDate>Fri, 01 May 2026 02:47:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.40-pm.jpeg"                         length="131399"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణలో రూ.7,000 కోట్ల అభివృద్ధి పనులు</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">మే 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక </span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/7000-crore-development-works-in-telangana/article-14831"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.39-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, బర్కత్‌పుర :బీజేపీ అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గ రాష్ట్ర, నగర పదాధికారులు, డివిజన్ అధ్యక్షుల సమావేశం హైదరాబాదు బర్కత్‌పురలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మే 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్న నేపథ్యంలో దాదాపు రూ.7,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అంకితం చేయనున్నారని తెలిపారు. ఈ సభను విజయవంతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు. పరేడ్ గ్రౌండ్‌లో సాయంత్రం 3 గంటలకు జరిగే సభకు విస్తృతంగా ప్రజలను తరలించేందుకు కరపత్రాల పంపిణీతో ఇంటింటి ప్రచారం చేపట్టాలని సూచించారు. బస్తీలు, కాలనీలు, కుల సంఘాలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లు, విద్యార్థులు, యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్. గౌతమ్ రావు, జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి, ఎడెల్లి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/7000-crore-development-works-in-telangana/article-14831</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/7000-crore-development-works-in-telangana/article-14831</guid>
                <pubDate>Fri, 01 May 2026 02:45:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.39-pm.jpeg"                         length="159812"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నారాయణ స్కూల్ విద్యార్థుల ప్రతిభ</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, నారాయణగూడ : విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగితే ఉన్నత లక్ష్యాలను తప్పకుండా సాధిస్తారని నారాయణ విద్యాసంస్థల జీఎం గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం విడుదలైన పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ) ఫలితాల్లో నారాయణగూడ లోని నారాయణ స్కూల్ విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరిచారు. ఈ పరీక్షల్లో జి. శ్రీ లహరి 600 మార్కులకు 595 సాధించి స్కూల్ టాపర్‌గా నిలిచింది. ఖాన్ ముజమ్మిల్ 594 మార్కులు సాధించగా, సాయి కృష్ణ, భార్దే కోమల్ తలా 592 మార్కులు సాధించారు. మొత్తం 13 మంది విద్యార్థులు 580కి పైగా మార్కులు సాధించగా, 31 మంది 550కి పైగా, 68 మంది 500కి పైగా మార్కులు సాధించారు. స్కూల్ 100 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. పాఠశాలలో సంబరాలు నిర్వహించగా, విద్యార్థులు బాణాసంచా కాల్చుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం బాల పరమేశ్వర రావు, కోఆర్డినేటర్ అజాద్,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/narayana-school-students-talent/article-14829"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.38-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, నారాయణగూడ : విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగితే ఉన్నత లక్ష్యాలను తప్పకుండా సాధిస్తారని నారాయణ విద్యాసంస్థల జీఎం గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం విడుదలైన పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ) ఫలితాల్లో నారాయణగూడ లోని నారాయణ స్కూల్ విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరిచారు. ఈ పరీక్షల్లో జి. శ్రీ లహరి 600 మార్కులకు 595 సాధించి స్కూల్ టాపర్‌గా నిలిచింది. ఖాన్ ముజమ్మిల్ 594 మార్కులు సాధించగా, సాయి కృష్ణ, భార్దే కోమల్ తలా 592 మార్కులు సాధించారు. మొత్తం 13 మంది విద్యార్థులు 580కి పైగా మార్కులు సాధించగా, 31 మంది 550కి పైగా, 68 మంది 500కి పైగా మార్కులు సాధించారు. స్కూల్ 100 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. పాఠశాలలో సంబరాలు నిర్వహించగా, విద్యార్థులు బాణాసంచా కాల్చుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం బాల పరమేశ్వర రావు, కోఆర్డినేటర్ అజాద్, ఆర్‌పీడీ మానిటర్, ప్రిన్సిపల్ విశాఖ, ఏడి మహేష్, ఏడి జుబైర్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/narayana-school-students-talent/article-14829</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/narayana-school-students-talent/article-14829</guid>
                <pubDate>Fri, 01 May 2026 02:43:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.38-pm.jpeg"                         length="140144"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లీవర్‌లో 5 సెం.మీ చేప ముల్లును తొలగించిన  వైద్యులు.</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, బషీర్ బాగ్: అత్యంత అరుదైన, క్లిష్టమైన రెండు శస్త్ర చికిత్సలను కూకట్పల్లి చిరంజీవి హాస్పిటల్ వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసినట్లు హాస్పిటల్ సీఈఓ, వాస్క్యులర్ సర్జన్ డా. సంజీవరావు వెల్లడించారు. ఈ గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్య బృందంతో కలసి ఆయన  వివరాలు వెల్లడించారు. గత మూడు నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పితో హాస్పిటల్స్‌కు వచ్చిన రాజమండ్రికి చెందిన కనకదుర్గ (50) మహిళకు లివర్‌లో సుమారు 5 సెం.మీ పొడవైన చేప ముల్లు  ఇరుక్కుపోయి ఉన్నట్లు స్కానింగ్‌లో తేలిందన్నారు. ఈ ముల్లు పేగుల నుంచి లివర్‌లోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు దారితీసిందన్నారు. వెంటనే శస్త్రచికిత్సతో ముల్లును తొలగించినట్లు తెలిపారు. మరో కేసులో 80 ఏళ్ల వృద్ధుడు కాలిలో రక్తప్రసరణ ఆగిపోవడంతో పాటు ప్రోస్టేట్ గ్రంథి సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఈ నేపథ్యంలో అత్యాధునిక రివాస్కులరైజేషన్ విత్ యాంజియోప్లాస్టీ అండ్ ఐవీఎల్ చేసి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/doctors-removed-a-5-cm-fishbone-in-the-liver/article-14827"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.37-pm-(1).jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, బషీర్ బాగ్: అత్యంత అరుదైన, క్లిష్టమైన రెండు శస్త్ర చికిత్సలను కూకట్పల్లి చిరంజీవి హాస్పిటల్ వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసినట్లు హాస్పిటల్ సీఈఓ, వాస్క్యులర్ సర్జన్ డా. సంజీవరావు వెల్లడించారు. ఈ గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్య బృందంతో కలసి ఆయన  వివరాలు వెల్లడించారు. గత మూడు నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పితో హాస్పిటల్స్‌కు వచ్చిన రాజమండ్రికి చెందిన కనకదుర్గ (50) మహిళకు లివర్‌లో సుమారు 5 సెం.మీ పొడవైన చేప ముల్లు  ఇరుక్కుపోయి ఉన్నట్లు స్కానింగ్‌లో తేలిందన్నారు. ఈ ముల్లు పేగుల నుంచి లివర్‌లోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు దారితీసిందన్నారు. వెంటనే శస్త్రచికిత్సతో ముల్లును తొలగించినట్లు తెలిపారు. మరో కేసులో 80 ఏళ్ల వృద్ధుడు కాలిలో రక్తప్రసరణ ఆగిపోవడంతో పాటు ప్రోస్టేట్ గ్రంథి సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఈ నేపథ్యంలో అత్యాధునిక రివాస్కులరైజేషన్ విత్ యాంజియోప్లాస్టీ అండ్ ఐవీఎల్ చేసి కాలు కాపాడినట్లు తెలిపారు. అలాగే వృద్ధుడికి ఉన్న ప్రోస్టేట్ సమస్యకు ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్(పీఏఈ) ద్వారా సమస్యను సరిచేశామని తెలిపారు. ఈ సమావేశంలో వైద్య బృందం డా.అనీల్, డా.భార్గవ్, డా.లీనా, డా.తైబా, డా.శిల్ప, డా.పావని, డా.వంశీ, డా.సుందర్ సింగ్ పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/doctors-removed-a-5-cm-fishbone-in-the-liver/article-14827</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/doctors-removed-a-5-cm-fishbone-in-the-liver/article-14827</guid>
                <pubDate>Fri, 01 May 2026 02:42:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.37-pm-%281%29.jpeg"                         length="174546"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ద ప్రజలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">ఇనగాల వెంకట్రామ్ రెడ్డి</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/indirammas-government-stands-by-the-people/article-14825"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.37-pm.jpeg" alt=""></a><br /><p>   విశ్వంభర,  హనుమకొండ: పేద ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని హనుమకొండ డిసిసి అధ్యక్షులు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి  అన్నారు. ఆత్మకూరు గ్రామంలో లబ్ధిదారుడు మంతుర్తి ఓదెలు నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం వేడుకకు హనుమకొండ డిసిసి అధ్యక్షులు , కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ఓదెలు  కుటుంబసభ్యులతో రిబ్బన్ కట్ చేపించి ఇంటిని ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం పేదలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందని, కానీ నేటి ప్రజా ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించి పేదలకు శాశ్వత నివాసాలను కల్పిస్తోందని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణంలో దశలవారీగా నిధులు విడుదల చేస్తూ లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి పర్వతగిరి మహేశ్వరి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/indirammas-government-stands-by-the-people/article-14825</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/indirammas-government-stands-by-the-people/article-14825</guid>
                <pubDate>Fri, 01 May 2026 02:39:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.37-pm.jpeg"                         length="787301"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పది ఫలితాల్లో షైన్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ</title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర, హనుమకొండ: బుధవారం విడుదలైన పది ఫలితాల్లో షైన్ స్కూల్ విద్యార్థులు  ప్రభంజనం సృష్టించారని షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్ మీడియాకు తెలిపారు. బాలసముద్రం లోని షైన్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏ.అక్షర 588 మార్కులు సాధించినట్లు,ఎల్.రేవంత్ ఎండీ. ఆఫ్రోజ్ 586 మార్కులు, సమీర నాయీమ్ 585,వెలుదండి సీమ,సంహిత సుమిత్ 584 మార్కులు,హాసిని,ప్రశాంతి,సుశాంత్, సి.హెచ్.సిరి 583 మార్కులు, జాహ్నవి, మార్క శ్రీధన్ 582,హర్షిణి 581,యతీష్ ,హర్షిత 580 మార్కులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మూగల రమా యాదవ్,సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్, ఐఐటీ కో ఆర్డినేటర్ మూగల రమేష్ యాదవ్, ప్రిన్సిపాల్స్ విశాల్,దినేష్,రాజ్ కుమార్,కవిత, ప్రగతి రెడ్డి, సబితా,మానస, కాలేజి ప్రిన్సిపాల్స్ రాజు గౌడ్,శ్రీనివాస్, తల్లిదండ్రులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/shine-school-students-talent-in-ten-results/article-14823"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.35-pm-(1).jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, హనుమకొండ: బుధవారం విడుదలైన పది ఫలితాల్లో షైన్ స్కూల్ విద్యార్థులు  ప్రభంజనం సృష్టించారని షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్ మీడియాకు తెలిపారు. బాలసముద్రం లోని షైన్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏ.అక్షర 588 మార్కులు సాధించినట్లు,ఎల్.రేవంత్ ఎండీ. ఆఫ్రోజ్ 586 మార్కులు, సమీర నాయీమ్ 585,వెలుదండి సీమ,సంహిత సుమిత్ 584 మార్కులు,హాసిని,ప్రశాంతి,సుశాంత్, సి.హెచ్.సిరి 583 మార్కులు, జాహ్నవి, మార్క శ్రీధన్ 582,హర్షిణి 581,యతీష్ ,హర్షిత 580 మార్కులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మూగల రమా యాదవ్,సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్, ఐఐటీ కో ఆర్డినేటర్ మూగల రమేష్ యాదవ్, ప్రిన్సిపాల్స్ విశాల్,దినేష్,రాజ్ కుమార్,కవిత, ప్రగతి రెడ్డి, సబితా,మానస, కాలేజి ప్రిన్సిపాల్స్ రాజు గౌడ్,శ్రీనివాస్, తల్లిదండ్రులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/shine-school-students-talent-in-ten-results/article-14823</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/shine-school-students-talent-in-ten-results/article-14823</guid>
                <pubDate>Fri, 01 May 2026 02:36:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.35-pm-%281%29.jpeg"                         length="52909"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు : సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ </title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర, మహేశ్వరం :  మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన జ్ఞానాది రమ్యకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపారు. ఇల్లు నిర్మాణ పనుల ప్రారంభానికి సంబంధించి గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ జనార్ధన్ గౌడ్ తో  ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి ముగ్గు వేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి నిరుపేదను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చేస్తానని గ్రామస్తులకు  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు సాయిని గోపాల్ రెడ్డి, అరటి కుమార్, శ్రీనివాస్ చారి, వినయ్ చారి, పరమేష్ చారి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/sarpanch-bakkani-lakshmamma-is-indirammas-house-for-all-who-deserve/article-14821"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.35-pm.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, మహేశ్వరం :  మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన జ్ఞానాది రమ్యకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపారు. ఇల్లు నిర్మాణ పనుల ప్రారంభానికి సంబంధించి గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ జనార్ధన్ గౌడ్ తో  ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి ముగ్గు వేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి నిరుపేదను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చేస్తానని గ్రామస్తులకు  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు సాయిని గోపాల్ రెడ్డి, అరటి కుమార్, శ్రీనివాస్ చారి, వినయ్ చారి, పరమేష్ చారి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/sarpanch-bakkani-lakshmamma-is-indirammas-house-for-all-who-deserve/article-14821</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/sarpanch-bakkani-lakshmamma-is-indirammas-house-for-all-who-deserve/article-14821</guid>
                <pubDate>Fri, 01 May 2026 02:34:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.35-pm.jpeg"                         length="131450"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థుల  ప్రతిభ </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర,మహబూబాబాద్: పదవ తరగతి ఫలితాలలో మహబూబాబాద్, దామరవంచ, మరిపెడ(బాలుర), కొత్తగూడ, కేసముద్రం (బాలికలు) గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న  340 విద్యార్థులకు గాను 340 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 100% ఉత్తీర్ణత సాధించారని ఆర్. సి. ఓ. పి.రత్న కుమారి ఒక ప్రకటనలో తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/talent-of-students-of-tribal-welfare-gurukula-schools/article-14819"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.33-pm-(1).jpeg" alt=""></a><br /><p>విశ్వంభర,మహబూబాబాద్: పదవ తరగతి ఫలితాలలో మహబూబాబాద్, దామరవంచ, మరిపెడ(బాలుర), కొత్తగూడ, కేసముద్రం (బాలికలు) గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న  340 విద్యార్థులకు గాను 340 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 100% ఉత్తీర్ణత సాధించారని ఆర్. సి. ఓ. పి.రత్న కుమారి ఒక ప్రకటనలో తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/talent-of-students-of-tribal-welfare-gurukula-schools/article-14819</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/talent-of-students-of-tribal-welfare-gurukula-schools/article-14819</guid>
                <pubDate>Fri, 01 May 2026 02:33:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.33-pm-%281%29.jpeg"                         length="50768"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీరప్ప  పండుగను ఘనంగా జరుపుకోవాలి </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం  మండల కేంద్రంలోని  గ్రామ పంచాయతీ కార్యాలయము లో మే 2 నుండి 7 వరకు జరిగే శ్రీ మహంఖాళీ, బీరప్ప పండుగ ఉత్సవాలను పురస్కరించుకొని మహేశ్వరం గ్రామములోని శ్రీ శ్రీ బీరప్ప దేవాలయము వద్ద బీరప్ప పండుగకు  వచ్చే భక్తులకు తాగునీటికి  ఎలాంటి ఇబ్బందులు, తలెత్తకుండా ఉండుటకు గాను  గ్రామ సర్పంచ్  మునగపాటి నవీన్  ముందస్తు చర్యగా బీరప్ప దేవాలయము వద్ద  నూతన బోర్ మోటార్ ను ప్రారంబించడం జరిగింది. ఈ విషయమై గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్  మాట్లాడుతూ, గ్రామములో వేసవి కాలములో ఎక్కడ కూడా త్రాగునీటి ఇబ్బందులు ఎదురు కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకొని ప్రతి వార్డులో బోర్ మోటార్స్ డ్రిల్లింగ్ చేయడముతో పాటు నూతన మోటార్ పంప్ సెట్స్ బిగించడము జరుగుతుందని తెలిపారు.   గ్రామములొని ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజిలు, సీసీ రోడ్ల నిర్మాణములు చేపట్టడము జరుగుతునదని,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/birappa-festival-should-be-celebrated-grandly/article-14816"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.33-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం  మండల కేంద్రంలోని  గ్రామ పంచాయతీ కార్యాలయము లో మే 2 నుండి 7 వరకు జరిగే శ్రీ మహంఖాళీ, బీరప్ప పండుగ ఉత్సవాలను పురస్కరించుకొని మహేశ్వరం గ్రామములోని శ్రీ శ్రీ బీరప్ప దేవాలయము వద్ద బీరప్ప పండుగకు  వచ్చే భక్తులకు తాగునీటికి  ఎలాంటి ఇబ్బందులు, తలెత్తకుండా ఉండుటకు గాను  గ్రామ సర్పంచ్  మునగపాటి నవీన్  ముందస్తు చర్యగా బీరప్ప దేవాలయము వద్ద  నూతన బోర్ మోటార్ ను ప్రారంబించడం జరిగింది. ఈ విషయమై గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్  మాట్లాడుతూ, గ్రామములో వేసవి కాలములో ఎక్కడ కూడా త్రాగునీటి ఇబ్బందులు ఎదురు కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకొని ప్రతి వార్డులో బోర్ మోటార్స్ డ్రిల్లింగ్ చేయడముతో పాటు నూతన మోటార్ పంప్ సెట్స్ బిగించడము జరుగుతుందని తెలిపారు.   గ్రామములొని ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజిలు, సీసీ రోడ్ల నిర్మాణములు చేపట్టడము జరుగుతునదని, అన్ని రకాలుగా ప్రజలందరికీ తగిన మౌలిక వసతులు కల్పిస్తానని తెలిపారు. గ్రామములొ జరిగే బీరప్ప ఉత్సవాలను గ్రామ ప్రజలందరూ ఆహ్లాదకర వాతావరణములో సంతోషకరముగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమము లో మహేశ్వరం గ్రామ ఉప సర్పంచ్ జొరల రమేశ్, వార్డు సభ్యులు తింగిరికారి బేబీ, పోల్కం సునీత, ఆవులకాడి కిష్టామ్మ, స్వర్ణగంటి సంజీవ, మహమ్మద్ ఆజం, కడమోని స్వాతి, వత్తుల శాలిని, కాకి పరమేష్, దిద్దెల శ్రీశైలం, ఆకుల వీరిబాబు, సున్నం స్వప్నా, జటావత్ రుకేష్, రెవెళ్ళ చంద్రమౌళి, అబ్దుల్ జావిద్,నాయకులు ,ఆవులకడి శ్రీశైలం ,టింగీర్కరి మక్కజీ ,సున్నం కృష్ణ ,మిద్దింటి బల్రజ్ ,పోల్కం కిష్టయ్య ,పోల్కం బాలయ్య ,మిద్దింటి బీరప్ప , గ్రామస్థులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/birappa-festival-should-be-celebrated-grandly/article-14816</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/birappa-festival-should-be-celebrated-grandly/article-14816</guid>
                <pubDate>Fri, 01 May 2026 02:31:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.33-pm.jpeg"                         length="301221"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాంజా దారంతో పక్షుల మృతి</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాదు : హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్కులో వేసవికాలంలో వలస పక్షులకు ముప్పు పొంచి ఉంది. చెట్ల కొమ్మల్లో చిక్కుకుని ఉన్న పతంగుల మాంజా దారాలకు పక్షులు ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోతున్నాయి. పక్షుల కిలకిలలతో కళకళలాడాల్సిన పార్కులో ఈ దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మాంజా దారాల తొలగింపునకు అధికారులు చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/death-of-birds-with-manja-thread/article-14814"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.32-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాదు : హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్కులో వేసవికాలంలో వలస పక్షులకు ముప్పు పొంచి ఉంది. చెట్ల కొమ్మల్లో చిక్కుకుని ఉన్న పతంగుల మాంజా దారాలకు పక్షులు ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోతున్నాయి. పక్షుల కిలకిలలతో కళకళలాడాల్సిన పార్కులో ఈ దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మాంజా దారాల తొలగింపునకు అధికారులు చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/death-of-birds-with-manja-thread/article-14814</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/death-of-birds-with-manja-thread/article-14814</guid>
                <pubDate>Fri, 01 May 2026 02:29:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.32-pm.jpeg"                         length="107164"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్య ప్రైవేటీకరణపై ఆందోళన : ప్రొ. జి. హరగోపాల్</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, బాగ్ లింగంపల్లి: విద్య ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణ, కాశాయీకరణ ద్వారా పాలకులు రాజకీయ లక్ష్యాలను సాధించాలనుకుంటున్నారని ప్రొ. జి. హరగోపాల్ అన్నారు. పాఠ్య పుస్తకాలలో మతభావజాలాన్ని చొప్పించి సెక్యులర్, ప్రజాస్వామిక విలువలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో  గురువారం నిర్వహించిన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర విద్యాసదస్సులో ఆయన మాట్లాడారు. లౌకిక, ప్రజాస్వామిక భారతాన్ని కాపాడేందుకు ఉపాధ్యాయ ఉద్యమం ముందుండాలని పిలుపునిచ్చారు. సదస్సుకు అధ్యక్షత వహించిన చకినాల అనిల్ కుమార్ మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను తొలగించడంలో విద్య కీలకమని పేర్కొన్నారు. అందరికీ సమానమైన, శాస్త్రీయ విద్య ఉచితంగా అందించాల్సిన అవసరం ఉందన్నారు. కామన్ స్కూల్ విధానం అమలు చేయడం, ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్‌గా మార్చాలని కోరారు. విద్యా కమిషన్ నివేదికలో సామాజిక, మానవీయ కోణంలో సరైన సిఫార్సులు లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పష్టత లేని కొత్త</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/prof-g-haragopals-concern-over-privatization/article-14812"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.31-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, బాగ్ లింగంపల్లి: విద్య ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణ, కాశాయీకరణ ద్వారా పాలకులు రాజకీయ లక్ష్యాలను సాధించాలనుకుంటున్నారని ప్రొ. జి. హరగోపాల్ అన్నారు. పాఠ్య పుస్తకాలలో మతభావజాలాన్ని చొప్పించి సెక్యులర్, ప్రజాస్వామిక విలువలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో  గురువారం నిర్వహించిన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర విద్యాసదస్సులో ఆయన మాట్లాడారు. లౌకిక, ప్రజాస్వామిక భారతాన్ని కాపాడేందుకు ఉపాధ్యాయ ఉద్యమం ముందుండాలని పిలుపునిచ్చారు. సదస్సుకు అధ్యక్షత వహించిన చకినాల అనిల్ కుమార్ మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను తొలగించడంలో విద్య కీలకమని పేర్కొన్నారు. అందరికీ సమానమైన, శాస్త్రీయ విద్య ఉచితంగా అందించాల్సిన అవసరం ఉందన్నారు. కామన్ స్కూల్ విధానం అమలు చేయడం, ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్‌గా మార్చాలని కోరారు. విద్యా కమిషన్ నివేదికలో సామాజిక, మానవీయ కోణంలో సరైన సిఫార్సులు లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పష్టత లేని కొత్త విధానాన్ని అమలు చేయకముందు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో విస్తృత చర్చలు జరపాలని సూచించారు. నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ కామన్ స్కూల్ వ్యవస్థ కోసం ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ప్రజల ఒత్తిడి పెరగాలని పేర్కొన్నారు. కార్పోరేటీకరణ, అప్రజాస్వామిక పోకడలకు వ్యతిరేకంగా విస్తృత ఐక్యత అవసరమన్నారు. ప్రొఫెసర్  కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వ విద్య సంక్షోభంలో ఉందని, దానిని కాపాడేందుకు ఉపాధ్యాయ సంఘాలు, ప్రగతిశీల వర్గాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ, నర్సింహారెడ్డి, పి. నాగిరెడ్డి, ఎం. ప్రకాష్ రావు సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జి. తిరుపతిరెడ్డి, ఎం. రవీందర్, పి. నారాయణమ్మ, డి. శ్రీనివాస్, లక్ష్మయ్య యాదవ్, ఎం. కృష్ణారెడ్డి, రావుల రమేష్, ఏ. భుజంగరావు, డి. రాజయ్య, బి. రాజు, యస్. విజయ్, భోగ రమేష్ తదితరులు, వివిధ జిల్లాల నుంచి టీపీటీఎఫ్ సభ్యులు, విద్యాభిమానులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/prof-g-haragopals-concern-over-privatization/article-14812</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/prof-g-haragopals-concern-over-privatization/article-14812</guid>
                <pubDate>Fri, 01 May 2026 02:27:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.31-pm.jpeg"                         length="156168"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        