<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/rss" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/rss</link>
                <description>RSS Feed of Vishvambhara News</description>
                
                            <item>
                <title>సోనుసూద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న మాధవరెడ్డి యాతం, ప్రతిభ ఇటికలపాటి</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర,హైదరాబాద్: ప్రముఖ AI ఆధారిత క్రియేటివ్ ఏజెన్సీ AdsAI అత్యాధునిక AI టెక్నాలజీతో సినీమాటిక్ కమర్షియల్స్, కార్పొరేట్ ఫిల్మ్స్, CGI, VFX, AI విజువల్ క్యాంపెయిన్స్‌ను వేగంగా, తక్కువ ఖర్చుతో రూపొందిస్తూ దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు సేవలందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి నిర్వహించిన BFC ఈవెంట్‌లో కూడా సంస్థ తన ప్రతిభను చాటుకుంది.</p>
<p>భారతీయ ఎథ్నిక్ ఫ్యాషన్ బ్రాండ్ Dhiyona ప్రస్తుతం IndyanCart ద్వారా అమెరికా, కెనడా, యూకే దేశాల్లో తన సేవలను విస్తరిస్తోంది. 400కు పైగా తయారీ యూనిట్లు, 50,000 మందికి పైగా కస్టమర్ల మద్దతుతో ప్రపంచవ్యాప్తంగా 5–7 రోజుల్లో నాణ్యమైన భారతీయ ఎథ్నిక్ దుస్తులను అందిస్తోంది. అలాగే "Build Your Own Boutique" కార్యక్రమం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలను కల్పిస్తోంది.</p>
<p>  ప్రముఖ ఇండియన్ ఫిలిం యాక్టర్  సోను సూద్  చేతుల మీదగా అవార్డు  అందుకున్న  CEO మాధవ రెడ్డి యాతం, పార్ట్నర్ ప్రతిభ ఇటికలపాటి.</p>
<p>అంతర్జాతీయ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/madhav-reddy-yatham-pratibha-itikalapati-who-received-the-award-from/article-20632"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/img-20260801-wa1590(1).jpg" alt=""></a><br /><p>విశ్వంభర,హైదరాబాద్: ప్రముఖ AI ఆధారిత క్రియేటివ్ ఏజెన్సీ AdsAI అత్యాధునిక AI టెక్నాలజీతో సినీమాటిక్ కమర్షియల్స్, కార్పొరేట్ ఫిల్మ్స్, CGI, VFX, AI విజువల్ క్యాంపెయిన్స్‌ను వేగంగా, తక్కువ ఖర్చుతో రూపొందిస్తూ దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు సేవలందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి నిర్వహించిన BFC ఈవెంట్‌లో కూడా సంస్థ తన ప్రతిభను చాటుకుంది.</p>
<p>భారతీయ ఎథ్నిక్ ఫ్యాషన్ బ్రాండ్ Dhiyona ప్రస్తుతం IndyanCart ద్వారా అమెరికా, కెనడా, యూకే దేశాల్లో తన సేవలను విస్తరిస్తోంది. 400కు పైగా తయారీ యూనిట్లు, 50,000 మందికి పైగా కస్టమర్ల మద్దతుతో ప్రపంచవ్యాప్తంగా 5–7 రోజుల్లో నాణ్యమైన భారతీయ ఎథ్నిక్ దుస్తులను అందిస్తోంది. అలాగే "Build Your Own Boutique" కార్యక్రమం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలను కల్పిస్తోంది.</p>
<p> ప్రముఖ ఇండియన్ ఫిలిం యాక్టర్  సోను సూద్  చేతుల మీదగా అవార్డు  అందుకున్న  CEO మాధవ రెడ్డి యాతం, పార్ట్నర్ ప్రతిభ ఇటికలపాటి.</p>
<p>అంతర్జాతీయ విస్తరణకు నాయకత్వం వహిస్తూ ఆవిష్కరణ, సృజనాత్మకత, ప్రపంచ మార్కెట్ విస్తరణ దిశగా సంస్థలను ముందుకు తీసుకెళ్తున్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/madhav-reddy-yatham-pratibha-itikalapati-who-received-the-award-from/article-20632</link>
                <guid>https://www.vishvambhara.com/madhav-reddy-yatham-pratibha-itikalapati-who-received-the-award-from/article-20632</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 20:40:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/img-20260801-wa1590%281%29.jpg"                         length="121844"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆగస్టులో డీమార్ట్‌కు ఏ రోజు వెళ్తే బెస్ట్? షాపర్లకు ఉపయోగపడే ట్రిక్</title>
                                    <description><![CDATA[<p><strong><span style="color:rgb(224,62,45);">డీమార్ట్‌లో షాపింగ్‌కు సోమవారం నుంచి గురువారం వరకు వెళ్లడం మంచిది.</span></strong></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/lifestyle/the-best-shopper-trick-is-to-visit-demart-on-any/article-20630"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/file_00000000cc40820b9dc96dad95dbf809.png" alt=""></a><br /><p>DMart Shopping Tips: డీమార్ట్‌లో తక్కువ ధరకే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలని భావించే వారికి సరైన సమయం ఎంపిక కూడా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో నెల ప్రారంభంలో కంటే నెల మధ్య లేదా చివరి వారంలో వెళ్లడం వల్ల కొన్ని ఉత్పత్తులపై మెరుగైన ఆఫర్లు, స్టాక్ అందుబాటులో ఉండే అవకాశం ఉందని షాపింగ్ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వారాంతాల్లో (శని, ఆదివారాలు) డీమార్ట్ స్టోర్లలో భారీ రద్దీ ఉండటంతో, సోమవారం నుంచి గురువారం మధ్యలో షాపింగ్ చేయడం మరింత సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ రోజుల్లో బిల్లింగ్‌కు తక్కువ సమయం పడటంతో పాటు, ప్రశాంతంగా కొనుగోళ్లు చేసే అవకాశం ఉంటుంది. పండుగల ముందు ప్రత్యేక ఆఫర్లు, కాంబో డీల్స్, ఎంపిక చేసిన ఉత్పత్తులపై తగ్గింపులు కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే ఆఫర్లు ప్రాంతాన్ని బట్టి, స్టోర్‌ను బట్టి మారే అవకాశం ఉన్నందున కొనుగోలు చేసే ముందు సంబంధిత డీమార్ట్ స్టోర్‌లో వివరాలు తెలుసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>LifeStyle</category>
                                    

                <link>https://www.vishvambhara.com/lifestyle/the-best-shopper-trick-is-to-visit-demart-on-any/article-20630</link>
                <guid>https://www.vishvambhara.com/lifestyle/the-best-shopper-trick-is-to-visit-demart-on-any/article-20630</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 18:26:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/file_00000000cc40820b9dc96dad95dbf809.png"                         length="2322653"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉజ్జయిని మహంకాళికి పద్మశాలి సంఘం పట్టు వస్త్రాలు సమర్పణ </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, సికింద్రాబాద్:-  లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా పద్మశాలి సంఘం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. జయరాజ్ నాయకత్వంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూపసదాశివ్, జనరల్ సెక్రెటరీ చిన్నకోట్ల స్వప్నరాజు, కోశాధికారి నోముల రేఖ , గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు పోరండ్ల శారద, సెక్రటరీ సుకన్య లు కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాల ఉత్సవాలకు సంబందించిన వస్త్రాలను అందజేయడం చాల గొప్ప వరంగా భావిస్తున్నామని వారన్నారు.  ర్ కార్యక్రమంలో పద్మశాలి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం శ్రవణ్ , చిటుపోలు శ్రీనివాస్ నూతనంగా ఎన్నుకోబడ్డ శ్రీశైలం అన్న సత్రం అధ్యక్షులు జేరపు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు గంజి మోహన్ ,సికింద్రాబాద్ పద్మశాలి సేవా సమాజం మాజీ అధ్యక్షులు కంది విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/padmasali-sangam-silk-offering-for-ujjain-mahankali/article-20628"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-08-01-at-1.18.51-pm-(1).jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, సికింద్రాబాద్:-  లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా పద్మశాలి సంఘం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. జయరాజ్ నాయకత్వంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూపసదాశివ్, జనరల్ సెక్రెటరీ చిన్నకోట్ల స్వప్నరాజు, కోశాధికారి నోముల రేఖ , గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు పోరండ్ల శారద, సెక్రటరీ సుకన్య లు కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాల ఉత్సవాలకు సంబందించిన వస్త్రాలను అందజేయడం చాల గొప్ప వరంగా భావిస్తున్నామని వారన్నారు.  ర్ కార్యక్రమంలో పద్మశాలి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం శ్రవణ్ , చిటుపోలు శ్రీనివాస్ నూతనంగా ఎన్నుకోబడ్డ శ్రీశైలం అన్న సత్రం అధ్యక్షులు జేరపు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు గంజి మోహన్ ,సికింద్రాబాద్ పద్మశాలి సేవా సమాజం మాజీ అధ్యక్షులు కంది విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/padmasali-sangam-silk-offering-for-ujjain-mahankali/article-20628</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/padmasali-sangam-silk-offering-for-ujjain-mahankali/article-20628</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 17:05:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-08-01-at-1.18.51-pm-%281%29.jpeg"                         length="251778"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పాలచర్లలో పింఛన్ల పంపిణీ.. లబ్ధిదారులకు అందజేసిన ముత్యాలప్ప</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>అర్హులందరికీ సకాలంలో పింఛన్లు.. పాలచర్లలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం</strong></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/distribution-of-pensions-in-palachars-was-handed-over-to-the/article-20626"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/img-20260801-wa0047.jpg" alt=""></a><br /><p>Pension Distribution: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పాలచర్ల గ్రామంలో శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి పాలచర్ల ముత్యాలప్ప ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రత పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రతి నెలా పింఛన్లు సకాలంలో అందేలా చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు గవ్వల నరేష్, ఫీల్డ్ అసిస్టెంట్ రామ్మోహన్ రెడ్డి, వడ్డే గోవిందు, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/distribution-of-pensions-in-palachars-was-handed-over-to-the/article-20626</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/distribution-of-pensions-in-palachars-was-handed-over-to-the/article-20626</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 16:50:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/img-20260801-wa0047.jpg"                         length="239533"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సోలార్ ప్రాజెక్టులపై కాలవ శ్రీనివాసులు వైఖరి మార్చారని బీఎస్పీ విమర్శ</title>
                                    <description><![CDATA[<p><strong><span style="color:rgb(224,62,45);">రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మెల్యేకు చిందునూరు నాగరాజు డిమాండ్</span></strong></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/bsp-criticized-that-kalava-srinivas-changed-his-stance-on-solar/article-20624"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/file_00000000dda4820b8c1dad40067ad920.png" alt=""></a><br /><p>Kalava Srinivasulu: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో సోలార్, గాలి విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుపై ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు గతంలో చేసిన వ్యాఖ్యలకు, ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరికి మధ్య వ్యత్యాసం ఉందని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకుడు చిందునూరు నాగరాజు విమర్శించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రాజెక్టులు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కాలవ శ్రీనివాసులు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని, లేకపోతే రైతులకు 30 సంవత్సరాల లీజు మొత్తానికి ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ప్రైవేట్ సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటే రైతులు భూములు, లీజు ఆదాయం రెండింటినీ కోల్పోయే ప్రమాదం ఉందని అప్పట్లో రైతుల తరఫున ఆయన వాదించారని పేర్కొన్నారు.</p>
<p>అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న తర్వాత అదే అంశంపై ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మౌనం పాటిస్తున్నారని చిందునూరు నాగరాజు ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ఏర్పాటు చేయాలని లేదా ప్రైవేట్ సంస్థల ద్వారా అమలు చేస్తే రైతులకు లీజు చెల్లింపులు, భూములు తిరిగి అప్పగించే అంశాలపై ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలవ శ్రీనివాసులు గతంలో చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటారా? లేక పూటకో మాట మార్చుతారా? అనే విషయాన్ని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారని, రైతుల ప్రయోజనాల కోసం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని బీఎస్పీ తరఫున ఆయన కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/bsp-criticized-that-kalava-srinivas-changed-his-stance-on-solar/article-20624</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/bsp-criticized-that-kalava-srinivas-changed-his-stance-on-solar/article-20624</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 15:03:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/file_00000000dda4820b8c1dad40067ad920.png"                         length="2121916"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కమాండెంట్ కిషన్ రావుకు ఘనంగా  వీడ్కోలు</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాదు :   హైదరాబాదు సిటీ ఆర్మీ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లో  సిటీ కమాండెంట్ ఎన్వీ కిషన్ రావు పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం ఘనంగా  వీడ్కోలు సభ నిర్వహించారు. నూతన కమాండెంట్ కిష్టయ్య ఆధ్వర్యంలో సాయుధ దళాల గౌరవ వందనంతో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హోమ్ గార్డ్స్ వ్యవస్థ అభివృద్ధికి కిషన్ రావు అందించిన సేవలను అధికారులు, సిబ్బంది కొనియాడారు. హైదరాబాదు సిటీ హోమ్ గార్డ్స్ అసోసియేషన్ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది. కార్యక్రమంలో ఏసీపీ భాస్కర్, ఆర్‌ఐలు అశోక్, నరసింహ గౌడ్, ఆర్‌ఎస్‌ఐలు ప్రవీణ్, సైదులు, పండరి, స్వప్నలత, ఏఆర్‌ఎస్‌ఐ రామచంద్ర రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హోమ్ గార్డ్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి నారాయణ రెడ్డి, మాజీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, సీనియర్ హోమ్ గార్డ్ ఏడుకొండలు, రాజేష్, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/farewell-to-commandant-kishan-rao/article-20622"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.26.57-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాదు :   హైదరాబాదు సిటీ ఆర్మీ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లో  సిటీ కమాండెంట్ ఎన్వీ కిషన్ రావు పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం ఘనంగా  వీడ్కోలు సభ నిర్వహించారు. నూతన కమాండెంట్ కిష్టయ్య ఆధ్వర్యంలో సాయుధ దళాల గౌరవ వందనంతో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హోమ్ గార్డ్స్ వ్యవస్థ అభివృద్ధికి కిషన్ రావు అందించిన సేవలను అధికారులు, సిబ్బంది కొనియాడారు. హైదరాబాదు సిటీ హోమ్ గార్డ్స్ అసోసియేషన్ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది. కార్యక్రమంలో ఏసీపీ భాస్కర్, ఆర్‌ఐలు అశోక్, నరసింహ గౌడ్, ఆర్‌ఎస్‌ఐలు ప్రవీణ్, సైదులు, పండరి, స్వప్నలత, ఏఆర్‌ఎస్‌ఐ రామచంద్ర రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హోమ్ గార్డ్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి నారాయణ రెడ్డి, మాజీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, సీనియర్ హోమ్ గార్డ్ ఏడుకొండలు, రాజేష్, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/farewell-to-commandant-kishan-rao/article-20622</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/farewell-to-commandant-kishan-rao/article-20622</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:58:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.26.57-pm.jpeg"                         length="103791"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సిరిపురంలో చేనేత చైతన్య మహాసభ పోస్టర్ ఆవిష్కరణ</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, రామన్నపేట : తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ పిలుపు మేరకు ఆగస్టు 5వ తేదీన  కరీంనగర్ లో జరిగే  చేనేత చైతన్య మహాసభ పోస్టర్ ను  యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో  ఆవిష్కరించారు. ఈ కార్య క్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షులు  రాపోలు షణ్ముఖ, పద్మశాలి సంఘం అధ్యక్షులు జెల్ల  శ్రీనివాస్,  మాజీ సర్పంచ్ అప్పము లక్ష్మీనర్సు,మాజీ ఎంపీటీసీ పున్న వెంకటేశం, మాజీ ఎంపీటీసీ బడుగు రమేశ్, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు  పున్న వెంకటేష్, మార్కండేయ దేవాలయ అధ్యక్షులు  రాపోలు విశ్వనాధం, పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి  రాపోలు రమేశ్, చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షులు  భారత మృత్యుంజయ, కోశాధికారి  పున్న అమరేందర్, కార్య వర్గ కమిటీ సభ్యులు గుండు శాంతి కుమార్,  జెల్ల శ్రీనాధం, పున్న మార్కండేయ,  కొంగరీ నరసింహ, పద్మశాలి నాయకులు పున్న వెంకటేశం,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/poster-unveiling-of-handloom-chaitanya-mahasabha-poster-in-siripuram/article-20620"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.28.18-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, రామన్నపేట : తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ పిలుపు మేరకు ఆగస్టు 5వ తేదీన  కరీంనగర్ లో జరిగే  చేనేత చైతన్య మహాసభ పోస్టర్ ను  యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో  ఆవిష్కరించారు. ఈ కార్య క్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షులు  రాపోలు షణ్ముఖ, పద్మశాలి సంఘం అధ్యక్షులు జెల్ల  శ్రీనివాస్,  మాజీ సర్పంచ్ అప్పము లక్ష్మీనర్సు,మాజీ ఎంపీటీసీ పున్న వెంకటేశం, మాజీ ఎంపీటీసీ బడుగు రమేశ్, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు  పున్న వెంకటేష్, మార్కండేయ దేవాలయ అధ్యక్షులు  రాపోలు విశ్వనాధం, పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి  రాపోలు రమేశ్, చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షులు  భారత మృత్యుంజయ, కోశాధికారి  పున్న అమరేందర్, కార్య వర్గ కమిటీ సభ్యులు గుండు శాంతి కుమార్,  జెల్ల శ్రీనాధం, పున్న మార్కండేయ,  కొంగరీ నరసింహ, పద్మశాలి నాయకులు పున్న వెంకటేశం, కొంగరీ జంగయ్య, సంఘం కార్యకర్త  శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/poster-unveiling-of-handloom-chaitanya-mahasabha-poster-in-siripuram/article-20620</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/poster-unveiling-of-handloom-chaitanya-mahasabha-poster-in-siripuram/article-20620</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:57:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.28.18-pm.jpeg"                         length="198867"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆర్‌వీ ఐస్‌క్రీమ్ అండ్ స్వీట్ షాప్ ప్రారంభించిన తలసాని శ్రీనివాస్</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, బాగ్ లింగంపల్లి: వ్యాపార రంగంలో యువత ముందుకు రావడం అభినందనీయం, ఉపాధి అవకాశాలు పెంచే ఇటువంటి సంస్థలు మరింత అభివృద్ధి చెందాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాదు ముషీరాబాద్ నియోజకవర్గంలోని  బాగ్ లింగంపల్లి అంబేద్కర్ కళాశాల ప్రధాన రహదారిపై బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు వివేక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్‌వీ ఐస్‌క్రీమ్ అండ్ స్వీట్ షాప్ను శుక్రవారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. నాణ్యమైన సేవలతో వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు, స్నేహితులు, స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/talasani-srinivas-started-rv-ice-cream-and-sweet-shop/article-20618"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.31.05-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, బాగ్ లింగంపల్లి: వ్యాపార రంగంలో యువత ముందుకు రావడం అభినందనీయం, ఉపాధి అవకాశాలు పెంచే ఇటువంటి సంస్థలు మరింత అభివృద్ధి చెందాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాదు ముషీరాబాద్ నియోజకవర్గంలోని  బాగ్ లింగంపల్లి అంబేద్కర్ కళాశాల ప్రధాన రహదారిపై బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు వివేక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్‌వీ ఐస్‌క్రీమ్ అండ్ స్వీట్ షాప్ను శుక్రవారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. నాణ్యమైన సేవలతో వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు, స్నేహితులు, స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/talasani-srinivas-started-rv-ice-cream-and-sweet-shop/article-20618</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/talasani-srinivas-started-rv-ice-cream-and-sweet-shop/article-20618</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:57:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.31.05-pm.jpeg"                         length="144797"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇబ్రహీంపట్నంలో టీయూడబ్ల్యూజే (హెచ్-143), తెంజు నూతన కమిటీల ఎన్నిక</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టీయూడబ్ల్యూజే (హెచ్-143), తెంజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీల ఎన్నిక శుక్రవారం బృందావన్ కాలనీలో ఏకగ్రీవంగా జరిగింది. రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు టీయూడబ్ల్యూజే (హెచ్-143) నియోజకవర్గ అధ్యక్షుడు సురమోని సత్యనారాయణ, తెంజు అధ్యక్షుడు వరికుప్పల అశోక్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.ఈ సందర్భంగా సురమోని సత్యనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్, గృహ నిర్మాణం తదితర హక్కుల సాధన కోసం సంఘం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. టీయూడబ్ల్యూజే (హెచ్-143) అధ్యక్షుడిగా సురమోని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా మొలుగు శ్రీనివాస్ ఎన్నిక కాగా, తెంజు అధ్యక్షుడిగా వరికుప్పల అశోక్, ప్రధాన కార్యదర్శిగా ఆముదల సందీప్ కుమార్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/election-of-new-committees-of-tuj-h-143-tenju-in-ibrahimpatnam/article-20616"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.33.37-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టీయూడబ్ల్యూజే (హెచ్-143), తెంజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీల ఎన్నిక శుక్రవారం బృందావన్ కాలనీలో ఏకగ్రీవంగా జరిగింది. రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు టీయూడబ్ల్యూజే (హెచ్-143) నియోజకవర్గ అధ్యక్షుడు సురమోని సత్యనారాయణ, తెంజు అధ్యక్షుడు వరికుప్పల అశోక్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.ఈ సందర్భంగా సురమోని సత్యనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్, గృహ నిర్మాణం తదితర హక్కుల సాధన కోసం సంఘం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. టీయూడబ్ల్యూజే (హెచ్-143) అధ్యక్షుడిగా సురమోని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా మొలుగు శ్రీనివాస్ ఎన్నిక కాగా, తెంజు అధ్యక్షుడిగా వరికుప్పల అశోక్, ప్రధాన కార్యదర్శిగా ఆముదల సందీప్ కుమార్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/election-of-new-committees-of-tuj-h-143-tenju-in-ibrahimpatnam/article-20616</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/election-of-new-committees-of-tuj-h-143-tenju-in-ibrahimpatnam/article-20616</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:56:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.33.37-pm.jpeg"                         length="104826"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫీజు బకాయిలతో  విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, భువనగిరి : విద్యార్థుల రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ భువనగిరిలో  విద్యార్థులు శుక్రవారం మహాధర్నా నిర్వహించారు. జీవో నెం.9, ఆర్‌ఆర్ చట్టాన్ని రద్దు చేయాలని, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని అన్నారు. పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించాలని, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, మెస్ చార్జీలు పెంచాలని, విదేశీ స్కాలర్‌షిప్‌లను అర్హులందరికీ అందించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేసి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో బీసీ విద్యార్థి సంఘం, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/future-of-students-in-question-with-fee-arrears/article-20614"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.34.53-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, భువనగిరి : విద్యార్థుల రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ భువనగిరిలో  విద్యార్థులు శుక్రవారం మహాధర్నా నిర్వహించారు. జీవో నెం.9, ఆర్‌ఆర్ చట్టాన్ని రద్దు చేయాలని, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని అన్నారు. పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించాలని, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, మెస్ చార్జీలు పెంచాలని, విదేశీ స్కాలర్‌షిప్‌లను అర్హులందరికీ అందించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేసి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో బీసీ విద్యార్థి సంఘం, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/future-of-students-in-question-with-fee-arrears/article-20614</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/future-of-students-in-question-with-fee-arrears/article-20614</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:55:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.34.53-pm.jpeg"                         length="187185"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సమస్యలు ఫిర్యాదు పెట్టెలో నమోదు చేయండి </title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"> ప్రత్యేక అధికారి సాయి శ్రీజ</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/enter-the-problems-in-the-complaint-box/article-20612"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.36.16-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, నెల్లికుదురు: సమస్య తలెత్తి పాఠశాల స్థాయిలో పరిష్కారం కానీ పక్షంలో ఫిర్యాదు పెట్టెలో నిర్భయంగా నమోదు చేయాలని ప్రత్యేక అధికారి సాయి శ్రీజ విద్యార్థులకు సూచించారు. నెల్లికుదురు మండల కేంద్రంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్ ను శుక్రవారం సాయి శ్రీజ ఆకస్మికంగా సందర్శించి సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా  ఆమె స్టాక్ రిజిస్టర్లు, సైన్స్ ల్యాబ్ రికార్డులు, పీటీఎం రికార్డులు, మధ్యాహ్న భోజన పథకం  రిజిస్టర్ తదితర పాఠశాల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం వివిధ తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు.విద్యార్థులను మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో ఏర్పాటుచేసిన కంప్లైంట్ బాక్స్ పై బాలబాలికలకు అవగాహన కల్పించారు.పాఠశాలలో రికార్డుల నిర్వహణ, విద్యార్థులతో ఉపాధ్యాయుల అనుసంధానం, విద్యా వాతావరణంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తూ, విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/enter-the-problems-in-the-complaint-box/article-20612</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/enter-the-problems-in-the-complaint-box/article-20612</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:54:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.36.16-pm.jpeg"                         length="77505"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫ్రైడే డ్రై కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, మహబూబాబాద్: శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్  గూడూరు మండలంలోని అయోధ్య పురంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమమును తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలో గల అన్ని ప్రాథమిక కేంద్ర పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించి, లార్వాలను తొలగిస్తూ, ఇంటి పరిసరాల్లో గల కూలర్ లలో నీరు, కొబ్బరి చిప్పలు, రోళ్ళు, నీటి తొట్టిలు, నీరు నిల్వ ప్రాంతాలలో దోమలు పుట్టకుండా లార్వాలను తొలగించాలని,   ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించాలని, దోమలు కుట్టకుండా ఇంటి  ద్వారలకు, కిటికీలకు, మెష్ డోర్లను అమర్చుకోవాలని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా తీసుకోవాల్సిందిగా అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా జిల్లాలో గల సూపర్వైజర్లకు, ఏఎన్ఎంలకు,ఆశలకు సూచించారు.  ఈ కార్యక్రమంలో గూడూరు మండల వైద్యాధికారి డాక్టర్ పవన్ కుమార్, సూపర్వైజర్, ఆశాలు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-district-medical-officer-made-a-surprise-inspection-of-the/article-20610"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.38.18-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, మహబూబాబాద్: శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్  గూడూరు మండలంలోని అయోధ్య పురంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమమును తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలో గల అన్ని ప్రాథమిక కేంద్ర పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించి, లార్వాలను తొలగిస్తూ, ఇంటి పరిసరాల్లో గల కూలర్ లలో నీరు, కొబ్బరి చిప్పలు, రోళ్ళు, నీటి తొట్టిలు, నీరు నిల్వ ప్రాంతాలలో దోమలు పుట్టకుండా లార్వాలను తొలగించాలని,   ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించాలని, దోమలు కుట్టకుండా ఇంటి  ద్వారలకు, కిటికీలకు, మెష్ డోర్లను అమర్చుకోవాలని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా తీసుకోవాల్సిందిగా అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా జిల్లాలో గల సూపర్వైజర్లకు, ఏఎన్ఎంలకు,ఆశలకు సూచించారు.  ఈ కార్యక్రమంలో గూడూరు మండల వైద్యాధికారి డాక్టర్ పవన్ కుమార్, సూపర్వైజర్, ఆశాలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-district-medical-officer-made-a-surprise-inspection-of-the/article-20610</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-district-medical-officer-made-a-surprise-inspection-of-the/article-20610</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:53:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.38.18-pm.jpeg"                         length="199545"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రామగిరి ఖిల్లాలో 250 ఎకరాలలో ఇండస్ట్రీయల్ పార్కు</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">త్వరలో బహుళ జాతి పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన</span></li>
<li><span style="color:rgb(224,62,45);">ఖిల్లా రహదారి పనులపైనా దృష్టి.. పర్యటనకు అధికారుల ఏర్పాట్లు</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/250-acres-industrial-park-in-ramagiri-qilla/article-20608"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.40.06-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర,  రామగిరి : రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని రామగిరి ఖిల్లా ప్రాంతంలో ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటన కు రంగం సిద్ధమైంది. త్వరలో మేడిపల్లి శివారులోని రామగిరి ఖిల్లా ప్రాంతంలో ఇండస్ట్రీయల్ పార్క్ కు కేటాయించిన భూములను ఆయన పరిశీలించనున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని మేడిపల్లి ప్రాంతంలో సుమారు 250 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలు, ఇండస్ట్రియల్ పార్కు సంబంధించిన పనులను మంత్రి పరిశీలించనున్నారు. ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి స్థల పరిస్థితులు, మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో అధికారులతో మంత్రి సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రత్నాపూర్ గ్రామం నుంచి ఖిల్లా ప్రాంతానికి వెళ్లే రహదారి పనుల పురోగతిని కూడా మంత్రి పరిశీలించనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు శుక్రవారం ఇండస్ట్రియల్ పార్క్ ప్రాంతంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక సర్పంచ్ పల్లె ప్రతిమ ఆధ్వర్యంలో పరిశ్రమలు ఏర్పాటు చేయనున్న ప్రాంతంలో చదును చేసే  పనులు చేపట్టారు.ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు ద్వారా రత్నాపూర్, రామగిరి మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభిస్తుందని స్థానికులు భావిస్తున్నారు. పరిశ్రమలు అందుబాటులోకి వస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లను ముమ్మరం చేశారు.సర్పంచ్ పల్లె ప్రతిమపివీరావు, తహసీల్దార్ పర్నంది సుమన్,ఎంపిడీఓ బద్రి శైలజ రాణి,ఎంపీఓ మూల సమ్మిరెడ్డి, విద్యుత్ ఏడిఈ వంగల వెంకటనారాయణ, సబ్ ఇంజినీర్ కుమ్మరికుంట సతీష్, ఆర్.ఐ కే. మహేష్, ఇండస్ట్రీయల్ జే.ఈ సృజన్, కాంట్రాక్టర్ నిశాంత్, సెక్రటరీ గంగుల సంతోష్,జీపీఓ పెరుకు.వెంకటేశ్వర్లు, విద్యుత్ లైన్ మెన్ బంగారు శివ కుమార్, గుండా చందన్ పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/250-acres-industrial-park-in-ramagiri-qilla/article-20608</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/250-acres-industrial-park-in-ramagiri-qilla/article-20608</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:52:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.40.06-pm.jpeg"                         length="288850"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బోనాలకు 2 వేల మంది పోలీసులతో  బందోబస్తు</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాదు : లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమాల్లో హైదరాబాదునగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాల కోసం అన్ని శాఖలతో సమన్వయం చేసి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. సుమారు 2 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని, ఈవ్‌టీజింగ్, చైన్ స్నాచింగ్, జేబుదొంగతనాల నివారణకు క్రైమ్ విభాగం, షీ టీమ్స్ ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ఉత్సవాల విజయానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో: అదనపు సీపీ సౌత్ రేంజ్ తఫ్షిర్ ఇక్బాల్, చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ సత్యనారాయణ,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/2000-policemen-have-been-deployed-to-bonas/article-20606"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.41.30-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాదు : లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమాల్లో హైదరాబాదునగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాల కోసం అన్ని శాఖలతో సమన్వయం చేసి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. సుమారు 2 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని, ఈవ్‌టీజింగ్, చైన్ స్నాచింగ్, జేబుదొంగతనాల నివారణకు క్రైమ్ విభాగం, షీ టీమ్స్ ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ఉత్సవాల విజయానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో: అదనపు సీపీ సౌత్ రేంజ్ తఫ్షిర్ ఇక్బాల్, చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ సత్యనారాయణ, ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్, ఫెస్టివల్ చీఫ్ ఆఫీసర్ ఈ. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/2000-policemen-have-been-deployed-to-bonas/article-20606</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/2000-policemen-have-been-deployed-to-bonas/article-20606</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:51:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.41.30-pm.jpeg"                         length="203991"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పెద్ది సేవలు చిరస్మరణీయం</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">సుదర్శన్ రెడ్డికి ఘనంగా నివాళి</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/peddis-services-are-memorable/article-20604"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.43.42-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హుస్నాబాద్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతికి సంతాపంగా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తెలంగాణ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించి, ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని, కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అయిలేని మల్లికార్జున్ రెడ్డి, మాలోతు బీలు‌నాయక్, పెండెల అయిలయ్య, చిత్తారి శ్రీనివాస్, యాస శ్రీనివాస్, అయిలేని గాల్ రెడ్డి, పాక శ్రీనివాస్, ఇరుగు రమేష్, మార్క శ్రీనివాస్, సత్యం నాయక్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/peddis-services-are-memorable/article-20604</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/peddis-services-are-memorable/article-20604</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:51:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.43.42-pm.jpeg"                         length="146862"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పంట మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, మహబూబాబాద్ :  శుక్రవారం కొత్తగూడెం మండలంలో పంట మార్పిడి విధానం కార్యక్రమంలో భాగంగా రైతు బానోతు బిచ్చ, బానోతు సుమన్ పొలంలో ప్రాజెక్టు వైవిధ్యం కింద జరుగుతున్న కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పరిశీలించారు. .అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రక్రియ పరిశీలించి లబ్ధిదారులు బంగారి సాంబలక్ష్మి, గట్టి సుగుణ లతో మాట్లాడి గృహాలను వెంటనే నిర్మించుకోవాలని సూచించారు. గాంధీనగర్ లోని గిరిజన బాలికల గురుకులమును పరిశీలించి విద్యార్థిని, విద్యార్థుల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం వారితో మాట్లాడి వారి  అభిప్రాయాలను భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికల గురించి తెలుసుకున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/district-collector-involved-in-crop-rotation-program/article-20602"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.45.40-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, మహబూబాబాద్ :  శుక్రవారం కొత్తగూడెం మండలంలో పంట మార్పిడి విధానం కార్యక్రమంలో భాగంగా రైతు బానోతు బిచ్చ, బానోతు సుమన్ పొలంలో ప్రాజెక్టు వైవిధ్యం కింద జరుగుతున్న కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పరిశీలించారు. .అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రక్రియ పరిశీలించి లబ్ధిదారులు బంగారి సాంబలక్ష్మి, గట్టి సుగుణ లతో మాట్లాడి గృహాలను వెంటనే నిర్మించుకోవాలని సూచించారు. గాంధీనగర్ లోని గిరిజన బాలికల గురుకులమును పరిశీలించి విద్యార్థిని, విద్యార్థుల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం వారితో మాట్లాడి వారి  అభిప్రాయాలను భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికల గురించి తెలుసుకున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/district-collector-involved-in-crop-rotation-program/article-20602</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/district-collector-involved-in-crop-rotation-program/article-20602</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:50:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.45.40-pm.jpeg"                         length="258977"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పెద్ది సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి </title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">హుస్నాబాద్ మాజీఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/peddis-services-will-cease-forever/article-20600"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.48.15-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హుస్నాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రజానాయకుడని, ఉద్యమ స్ఫూర్తిని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ప్రజల కోసం, తెలంగాణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకు ఉన్న రాజకీయ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన మరణం ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో నిబద్ధత, నిరాడంబరత, ఉద్యమ పట్ల అంకితభావంతో పనిచేసిన ఆయన సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని వొడితల సతీష్ కుమార్ పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/peddis-services-will-cease-forever/article-20600</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/peddis-services-will-cease-forever/article-20600</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:49:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.48.15-pm.jpeg"                         length="291561"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రామన్నపేటలో  అడిషనల్ కలెక్టర్  ఆకస్మిక తనిఖీలు </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు  యాదాద్రి జిల్లా, రామన్నపేట మండలంలో ఆకస్మికంగా పర్యటన చేసి, మండల పరిధిలోని జనంపల్లి గ్రామంలోని ప్రభుత్వ గురుకుల రెసిడెన్షియల్ హాస్టల్ ను, మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్, మండల ఎంపీడీఓ కార్యాలయంను తనిఖీ చేశారు. జనంపల్లి గ్రామంలో కోతుల సమస్య లేకుండా, సోలార్ ఫెన్సింగ్ మరమ్మత్తు, ఎస్టిమేషన్ వేయాలని ఏఈ పంచాయతీ రాజ్ ను, నీటి సమస్య లేకుండా చూడాలని ఏఈ మిషన్ భగీరథ ను, ఆదేశించారు. పక్కన రైతు భూమిలో పెరిగిన చెట్టును, తొలగించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ఎక్కడికి వెళ్లారని వాకబు చేసి, ఈ విషయాన్ని పై అధికారులకు తెలియచేసినారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంట ఎంపీడీఓ ఆవుల రాములు, ఏఈ లు ఆశిష్ రాఘవ, సందీప్, పంచాయతీ కార్యదర్శి సైదిరెడ్డి, అయ్యప్ప రెడ్డి తదితరులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/additional-collector-random-inspections-at-ramannapet/article-20598"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.49.58-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు  యాదాద్రి జిల్లా, రామన్నపేట మండలంలో ఆకస్మికంగా పర్యటన చేసి, మండల పరిధిలోని జనంపల్లి గ్రామంలోని ప్రభుత్వ గురుకుల రెసిడెన్షియల్ హాస్టల్ ను, మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్, మండల ఎంపీడీఓ కార్యాలయంను తనిఖీ చేశారు. జనంపల్లి గ్రామంలో కోతుల సమస్య లేకుండా, సోలార్ ఫెన్సింగ్ మరమ్మత్తు, ఎస్టిమేషన్ వేయాలని ఏఈ పంచాయతీ రాజ్ ను, నీటి సమస్య లేకుండా చూడాలని ఏఈ మిషన్ భగీరథ ను, ఆదేశించారు. పక్కన రైతు భూమిలో పెరిగిన చెట్టును, తొలగించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ఎక్కడికి వెళ్లారని వాకబు చేసి, ఈ విషయాన్ని పై అధికారులకు తెలియచేసినారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంట ఎంపీడీఓ ఆవుల రాములు, ఏఈ లు ఆశిష్ రాఘవ, సందీప్, పంచాయతీ కార్యదర్శి సైదిరెడ్డి, అయ్యప్ప రెడ్డి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/additional-collector-random-inspections-at-ramannapet/article-20598</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/additional-collector-random-inspections-at-ramannapet/article-20598</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:48:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.49.58-pm.jpeg"                         length="187131"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎన్సిసి పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరచిన రామన్నపేట విద్యార్ధి</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వడ్లకొండ చందు ఎన్సిసి సి పరీక్షలో ఏ గ్రేడ్ సాధించిన సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం అభినందించారు. 31 తెలంగాణ బెటాలియన్ ఎన్సిసి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్సిసి సి పరీక్షలో వడ్లకొండ చందు ఏ గ్రేడ్ సాధించాడు. ఈ సందర్భంగా  ప్రధానాచార్యులు మాట్లాడుతూ, ఎన్సిసి మంచి క్రమశిక్షణను పెంపొందింప జేయడమే కాకుండా మంచి ఉపాధిని కలిగిస్తుందని, అందువల్ల విద్యార్థులు ఎన్సిసిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సిసి అధికారి డాక్టర్ పి.వెంకటేశ్వరరావుతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/ramannapet-student-who-showed-best-performance-in-ncc-exam/article-20596"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.51.06-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వడ్లకొండ చందు ఎన్సిసి సి పరీక్షలో ఏ గ్రేడ్ సాధించిన సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం అభినందించారు. 31 తెలంగాణ బెటాలియన్ ఎన్సిసి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్సిసి సి పరీక్షలో వడ్లకొండ చందు ఏ గ్రేడ్ సాధించాడు. ఈ సందర్భంగా  ప్రధానాచార్యులు మాట్లాడుతూ, ఎన్సిసి మంచి క్రమశిక్షణను పెంపొందింప జేయడమే కాకుండా మంచి ఉపాధిని కలిగిస్తుందని, అందువల్ల విద్యార్థులు ఎన్సిసిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సిసి అధికారి డాక్టర్ పి.వెంకటేశ్వరరావుతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/ramannapet-student-who-showed-best-performance-in-ncc-exam/article-20596</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/ramannapet-student-who-showed-best-performance-in-ncc-exam/article-20596</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:47:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.51.06-pm.jpeg"                         length="207980"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇంటర్మీడియట్ విద్యా మండలి పాఠ్యపుస్తక రచయితగా సేవలందించిన రామన్నపేట ప్రొఫెసర్‌</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని భౌతిక శాస్త్ర విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డా.జోగు చిన్నబాబు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రథమ సంవత్సరం భౌతిక శాస్త్ర పాఠ్యపుస్తక రచయితగా సేవలందించిన సందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ, డా.చిన్నబాబు కళాశాలలో అకాడమిక్ కో-ఆర్డినేటర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు వివిధ విశ్వవిద్యాలయాల సిలబస్ రూపకల్పన కమిటీలలో సభ్యునిగా విశిష్ట సేవలు అందిస్తున్నారని తెలిపారు. గత సంవత్సరం తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి సబ్జెక్ట్ కమిటీ సభ్యునిగా ప్రథమ సంవత్సరం భౌతిక శాస్త్ర పాఠ్యపుస్తక రచనలో కీలక పాత్ర పోషించడం కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. అలాగే గతంలో తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో డిగ్రీ స్థాయి భౌతిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రచనలోనూ డా.చిన్నబాబు విశేష కృషి చేశారని కొనియాడారు. అధ్యాపక వృత్తిలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/professor-ramannapet-who-served-as-a-textbook-writer-for-the/article-20594"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.52.34-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని భౌతిక శాస్త్ర విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డా.జోగు చిన్నబాబు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రథమ సంవత్సరం భౌతిక శాస్త్ర పాఠ్యపుస్తక రచయితగా సేవలందించిన సందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ, డా.చిన్నబాబు కళాశాలలో అకాడమిక్ కో-ఆర్డినేటర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు వివిధ విశ్వవిద్యాలయాల సిలబస్ రూపకల్పన కమిటీలలో సభ్యునిగా విశిష్ట సేవలు అందిస్తున్నారని తెలిపారు. గత సంవత్సరం తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి సబ్జెక్ట్ కమిటీ సభ్యునిగా ప్రథమ సంవత్సరం భౌతిక శాస్త్ర పాఠ్యపుస్తక రచనలో కీలక పాత్ర పోషించడం కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. అలాగే గతంలో తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో డిగ్రీ స్థాయి భౌతిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రచనలోనూ డా.చిన్నబాబు విశేష కృషి చేశారని కొనియాడారు. అధ్యాపక వృత్తిలో పరిపాలనా బాధ్యతలతో పాటు అకడమిక్ రంగంలో మరిన్ని నాణ్యమైన పుస్తకాలను రచించి విద్యారంగానికి సేవలందించారని తెలియజేశారు. డా.జోగు చిన్నబాబు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుపై పూర్తి శ్రద్ధతో కృషి చేసి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/professor-ramannapet-who-served-as-a-textbook-writer-for-the/article-20594</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/professor-ramannapet-who-served-as-a-textbook-writer-for-the/article-20594</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:46:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.52.34-pm.jpeg"                         length="199377"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వ పాఠశాలలో నోముల అభిరామ్ జన్మదిన వేడుకలు</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, రామన్నపేట: ప్రస్తుత కాలంలో జన్మదిన వేడుకలను హోటళ్లు, ఫంక్షన్ హాళ్లలో ఆర్భాటంగా నిర్వహించడం సాధారణమై పోయిన తరుణంలో, ఓ విద్యార్థి  తండ్రి తన కొడుకు పుట్టిన రోజును తాను చదివిన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిపించడం ఆదర్శంగా నిలిచాడు. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నీర్నెముల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం నాడు నకిరేకల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు నోముల విష్ణు సోదరుడు లింగస్వామి కుమారుడు అభిరామ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో అభిరామ్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు చాక్లెట్లు, నోట్‌బుక్స్, ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలు, పలకలు పంపిణీ చేశారు. చిన్నారులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకోవడంతో పాఠశాలలో ఆనందోత్సాహ వాతావరణం నెలకొంది. నోముల అభిరామ్ జన్మదినాన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య జరుపుకొని విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/nomula-abhirams-birthday-celebrations-at-a-government-school/article-20592"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.54.05-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, రామన్నపేట: ప్రస్తుత కాలంలో జన్మదిన వేడుకలను హోటళ్లు, ఫంక్షన్ హాళ్లలో ఆర్భాటంగా నిర్వహించడం సాధారణమై పోయిన తరుణంలో, ఓ విద్యార్థి  తండ్రి తన కొడుకు పుట్టిన రోజును తాను చదివిన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిపించడం ఆదర్శంగా నిలిచాడు. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నీర్నెముల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం నాడు నకిరేకల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు నోముల విష్ణు సోదరుడు లింగస్వామి కుమారుడు అభిరామ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో అభిరామ్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు చాక్లెట్లు, నోట్‌బుక్స్, ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలు, పలకలు పంపిణీ చేశారు. చిన్నారులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకోవడంతో పాఠశాలలో ఆనందోత్సాహ వాతావరణం నెలకొంది. నోముల అభిరామ్ జన్మదినాన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య జరుపుకొని విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేయడం ద్వారా ఉపాధ్యాయులు, గ్రామస్థుల అందరి ప్రశంసలను అందుకున్నారు. విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక బాధ్యత పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు కొనియాడారు. ఆర్భాటాలకు దూరంగా సమాజానికి ఉపయోగపడే విధంగా జన్మదినాన్ని నిర్వహించడం ఇతరులకు స్ఫూర్తి దాయకమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు యన్.రవి, ఉపాధ్యాయులు కె.శ్రీనివాస రెడ్డి, విఘ్నేశ్వర రాణి, కృపారాణి, లింగస్వామి, మాధవి, నవ్య, నవనీత, రవి, తల్లితండ్రులు నోముల జీవిత-లింగస్వామి, బాబాయ్ విష్ణు, అన్నలు సాయి తేజ, నిఖిల్ తేజ విద్యార్థిని విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/nomula-abhirams-birthday-celebrations-at-a-government-school/article-20592</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/nomula-abhirams-birthday-celebrations-at-a-government-school/article-20592</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:45:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.54.05-pm.jpeg"                         length="151369"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆదర్శ ఉపాధ్యాయుడు ఉపేందర్ రావుకు ఘన సన్మానం</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, గుండాల: గుండాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల భాషా ఉపాధ్యాయుడు కళాశికం ఉపేందర్ రావు ఉద్యోగ విరమణ సందర్భంగా శుక్రవారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు గంధం చంద్రకళ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దేవనబోయిన అయిలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ఉపేందర్ రావు నాణ్యమైన విద్యాబోధనతో పాటు పాఠశాల అభివృద్ధికి విశేష సేవలు అందించారని కొనియాడారు. విద్యార్థులకు సైకిళ్లు, తాగునీటి సీసాలు, పాఠశాలకు పుస్తకాల అరలు అందించడం వంటి సేవలను గుర్తు చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, విద్యార్థులు పాల్గొని ఉపేందర్ రావుకు ఘనంగా వీడ్కోలు పలికారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/a-great-tribute-to-the-ideal-teacher-upender-rao/article-20590"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.56.54-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, గుండాల: గుండాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల భాషా ఉపాధ్యాయుడు కళాశికం ఉపేందర్ రావు ఉద్యోగ విరమణ సందర్భంగా శుక్రవారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు గంధం చంద్రకళ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దేవనబోయిన అయిలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ఉపేందర్ రావు నాణ్యమైన విద్యాబోధనతో పాటు పాఠశాల అభివృద్ధికి విశేష సేవలు అందించారని కొనియాడారు. విద్యార్థులకు సైకిళ్లు, తాగునీటి సీసాలు, పాఠశాలకు పుస్తకాల అరలు అందించడం వంటి సేవలను గుర్తు చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, విద్యార్థులు పాల్గొని ఉపేందర్ రావుకు ఘనంగా వీడ్కోలు పలికారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/a-great-tribute-to-the-ideal-teacher-upender-rao/article-20590</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/a-great-tribute-to-the-ideal-teacher-upender-rao/article-20590</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:44:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.56.54-pm.jpeg"                         length="224712"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>డ్రగ్స్ జోలికి వెళ్లొద్దు .. చదువుల్లో బాగా రాణించాలి </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, నెల్లికుదురు:  గంజాయి,డ్రగ్స్, మాదకద్రవ్యాలకు కు దూరంగా ఉంటూ చదువుల్లో బాగా రాణించాలని ప్రిన్సిపాల్ కె. వీరస్వామి కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు, యువతకు సూచించారు. మండల కేంద్రం నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ 1-2 యూనిట్ ల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన సమావేశానికి ప్రిన్సిపాల్ హాజరై మాట్లాడుతూ మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.విద్య, ఆరోగ్యం, మంచి విలువలతో కూడిన జీవితాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో కూడిన విద్యను ఆస్వాదిస్తూ సమాజ సేవా కార్యక్రమాలను అలవర్చుకుంటూ దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు. తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా చదువులో రాణిస్తూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఉద్బోధించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. అనుమానాస్పద డ్రగ్స్ కార్యకలాపాల గురించి సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. "డ్రగ్స్‌కు నో చెప్పండి – ఆరోగ్యకరమైన జీవితానికి అవును చెప్పండి"</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/do-not-indulge-in-drugs-and-do-well-in-studies/article-20588"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.58.18-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, నెల్లికుదురు:  గంజాయి,డ్రగ్స్, మాదకద్రవ్యాలకు కు దూరంగా ఉంటూ చదువుల్లో బాగా రాణించాలని ప్రిన్సిపాల్ కె. వీరస్వామి కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు, యువతకు సూచించారు. మండల కేంద్రం నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ 1-2 యూనిట్ ల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన సమావేశానికి ప్రిన్సిపాల్ హాజరై మాట్లాడుతూ మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.విద్య, ఆరోగ్యం, మంచి విలువలతో కూడిన జీవితాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో కూడిన విద్యను ఆస్వాదిస్తూ సమాజ సేవా కార్యక్రమాలను అలవర్చుకుంటూ దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు. తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా చదువులో రాణిస్తూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఉద్బోధించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. అనుమానాస్పద డ్రగ్స్ కార్యకలాపాల గురించి సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. "డ్రగ్స్‌కు నో చెప్పండి – ఆరోగ్యకరమైన జీవితానికి అవును చెప్పండి" అనే సందేశాన్ని సమాజానికి చేరవేశారు. అనంతరం వాలంటీర్ల చే ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్స్ భరత్,యాకయ్య,ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు మర్సకట్ల అనిల్ కుమార్, పెద్దూరి వెంకటేశ్వర్లు,కళాశాల అధ్యాపకులు శ్రీనివాస్, ప్రకాష్ బాబు,కవిరాజు,మహేందర్, యాకన్న,సుభాష్, విద్యార్థులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/do-not-indulge-in-drugs-and-do-well-in-studies/article-20588</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/do-not-indulge-in-drugs-and-do-well-in-studies/article-20588</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:44:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.58.18-pm.jpeg"                         length="95603"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అధికారంలో ఉన్నప్పుడు  నిద్ర.. ప్రతిపక్షంలో పాదయాత్రలు:   ప్రకాష్ రెడ్డిపై టిడిపి నేతల విమర్శలు</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, రాప్తాడు : హంద్రీనీవా కాలువల పేరుతో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర పూర్తిగా రాజకీయ స్టంట్ మాత్రమేనని తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంటు అధికార ప్రతినిధి పాలచర్ల ముత్యాలప్ప  విమర్శించారు. రైతులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్న సమయంలో హంద్రీనీవా కాలువల పనులను ఎందుకు పూర్తి చేయలేదో, రైతుల బోర్లలో నీరు అందేలా ఎందుకు చర్యలు తీసుకోలేదో ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి కాలువల పనులను నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు అదే అంశంపై ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చొరవతో హంద్రీనీవా కాలువల మరమ్మతులు, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతుండటంతో ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ప్రకాష్ రెడ్డి అసత్య ప్రచారాలకు దిగుతున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల గోడు వినిపించని నాయకులు, ఇప్పుడు పాదయాత్రల పేరుతో రైతుల కన్నీళ్లపై రాజకీయాలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/tdp-leaders-criticize-prakash-reddy-for-padayatras-in-sleeping-opposition/article-20586"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-6.11.02-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, రాప్తాడు : హంద్రీనీవా కాలువల పేరుతో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర పూర్తిగా రాజకీయ స్టంట్ మాత్రమేనని తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంటు అధికార ప్రతినిధి పాలచర్ల ముత్యాలప్ప  విమర్శించారు. రైతులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్న సమయంలో హంద్రీనీవా కాలువల పనులను ఎందుకు పూర్తి చేయలేదో, రైతుల బోర్లలో నీరు అందేలా ఎందుకు చర్యలు తీసుకోలేదో ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి కాలువల పనులను నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు అదే అంశంపై ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చొరవతో హంద్రీనీవా కాలువల మరమ్మతులు, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతుండటంతో ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ప్రకాష్ రెడ్డి అసత్య ప్రచారాలకు దిగుతున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల గోడు వినిపించని నాయకులు, ఇప్పుడు పాదయాత్రల పేరుతో రైతుల కన్నీళ్లపై రాజకీయాలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రైతుల సమస్యలపై చిత్తశుద్ధితో కాకుండా రాజకీయ లబ్ధి కోసం మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, ఎవరి పాలనలో హంద్రీనీవా పనులు నిలిచిపోయాయో, ఎవరి హయాంలో మళ్లీ పనులు ప్రారంభమయ్యాయో అన్నది ప్రజలే బేరీజు వేసుకుంటున్నారని తెలిపారు. అసత్య ప్రచారాలు, నిరాధార ఆరోపణలు మానుకుని అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ప్రకాష్ రెడ్డికి హితవు పలికారు.<br />రైతుల పేరుతో రాజకీయాలు కాదు రైతులకు శాశ్వత పరిష్కారమే మా ప్రభుత్వ లక్ష్యం అని టిడిపి నాయకులు స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/tdp-leaders-criticize-prakash-reddy-for-padayatras-in-sleeping-opposition/article-20586</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/tdp-leaders-criticize-prakash-reddy-for-padayatras-in-sleeping-opposition/article-20586</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:42:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-6.11.02-pm.jpeg"                         length="43999"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, పరిగి: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో పరిగి మండల ప్రవాస్ అభియాన్ సందర్భంగా పరిగి మండలంలోని లక్నాపూర్, మిట్ట కోడూర్ గ్రామాల్లో బీజేపీ పరిగి మండల అధ్యక్షురాలు  అనసూయ శ్యాంసుందర్ ఆధ్వర్యంలో పరిగి మండల ప్రభారి  రామచంద్రయ్య  బీజేపీ పరిగి అసెంబ్లీ ఇన్‌చార్జ్  మారుతి కిరణ్  ఓటరు జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు, మార్పులు చేయించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పరిగి అసెంబ్లీ కన్వీనర్  ఉగ్ర నరసింహ,బీజేపీ సీనియర్ నాయకులు దోమ రమేష్ కుమార్ , వెంకటయ్య ,  మల్లేష్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/voter-list-is-a-special-comprehensive-revision-programme/article-20584"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-6.12.39-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, పరిగి: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో పరిగి మండల ప్రవాస్ అభియాన్ సందర్భంగా పరిగి మండలంలోని లక్నాపూర్, మిట్ట కోడూర్ గ్రామాల్లో బీజేపీ పరిగి మండల అధ్యక్షురాలు  అనసూయ శ్యాంసుందర్ ఆధ్వర్యంలో పరిగి మండల ప్రభారి  రామచంద్రయ్య  బీజేపీ పరిగి అసెంబ్లీ ఇన్‌చార్జ్  మారుతి కిరణ్  ఓటరు జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు, మార్పులు చేయించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పరిగి అసెంబ్లీ కన్వీనర్  ఉగ్ర నరసింహ,బీజేపీ సీనియర్ నాయకులు దోమ రమేష్ కుమార్ , వెంకటయ్య ,  మల్లేష్ , రవికుమార్,  శ్యాంసుందర్ గారు, బీజేపీ యువ నాయకులు మనోహర్ గౌడ్, తదితరులు  పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/voter-list-is-a-special-comprehensive-revision-programme/article-20584</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/voter-list-is-a-special-comprehensive-revision-programme/article-20584</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:42:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-6.12.39-pm.jpeg"                         length="111406"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>11వ వార్డులో  రోడ్ల మరమ్మతు </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర , పరిగి: మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు ఎన్టీఆర్ నగర్, సాయిరాం కాలనీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్డు గుంతల మయంగా మారి బాటసారులకు, వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ విషయాన్ని తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ ఎండీ ఎజాజ్ జెసిపి సహాయంతో దగ్గరుండి రోడ్డుపై మొరం వేయించి మరమ్మత్తు పనులు చేయించాడు. దీంతో కాలనీవాసులు కౌన్సిలర్ ఎజాజ్ పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/repair-of-roads-in-11th-ward/article-20582"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-6.14.35-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర , పరిగి: మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు ఎన్టీఆర్ నగర్, సాయిరాం కాలనీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్డు గుంతల మయంగా మారి బాటసారులకు, వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ విషయాన్ని తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ ఎండీ ఎజాజ్ జెసిపి సహాయంతో దగ్గరుండి రోడ్డుపై మొరం వేయించి మరమ్మత్తు పనులు చేయించాడు. దీంతో కాలనీవాసులు కౌన్సిలర్ ఎజాజ్ పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/repair-of-roads-in-11th-ward/article-20582</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/repair-of-roads-in-11th-ward/article-20582</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:41:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-6.14.35-pm.jpeg"                         length="166188"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా వినయ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాద్: శ్రేయాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్) కళాశాల చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను కళాశాల ఆవరణలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, సన్నిహితులు కలిసి కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, విద్యారంగ అభివృద్ధికి వినయ్ కుమార్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ హృదయ్ కుమార్ రెడ్డి, రాహుల్ జైన్, ధనలక్ష్మి, కృష్ణారెడ్డి, భరత్ రెడ్డి, అఖిల్, జానీ, రాములు, జలాలుద్దీన్, సంతోష్, సురేష్ రావు, భాను, నాగరాజు తదితరులు పాల్గొని వినయ్ కుమార్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/grand-birthday-celebrations-of-vinay-kumar-reddy/article-20580"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-6.19.16-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాద్: శ్రేయాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్) కళాశాల చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను కళాశాల ఆవరణలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, సన్నిహితులు కలిసి కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, విద్యారంగ అభివృద్ధికి వినయ్ కుమార్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ హృదయ్ కుమార్ రెడ్డి, రాహుల్ జైన్, ధనలక్ష్మి, కృష్ణారెడ్డి, భరత్ రెడ్డి, అఖిల్, జానీ, రాములు, జలాలుద్దీన్, సంతోష్, సురేష్ రావు, భాను, నాగరాజు తదితరులు పాల్గొని వినయ్ కుమార్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/grand-birthday-celebrations-of-vinay-kumar-reddy/article-20580</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/grand-birthday-celebrations-of-vinay-kumar-reddy/article-20580</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:40:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-6.19.16-pm.jpeg"                         length="205437"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విపత్తుల నివారణ పై అధికారుల సమావేశం</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, నెల్లికుదురు: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సింగారపు కుమార్ అధ్యక్షతన శుక్రవారం ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఎలా నివారించాలో అధికారులతో ముందస్తు సమావేశం జరిగింది. దీనికి స్పెషలాఫీసర్ మరియన్న,తహసిల్దార్ చంద నరేష్, మండల వైద్యాధికారి డా.రమ్య తో పాటు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా అధికారులు విపత్తుల రకాలు, సహాయక చర్యల నిర్వహణ దశలు,మానవ కారకాల వలన సంభవించే ప్రమాదాలను ముందస్తుగా అంచనా వేయడం, వాటి ప్రభావాన్ని తగ్గించడం,ప్రాణ,ఆస్తి నష్టాలను నివారించడం, ఏ విధమైన సహాయక చర్యలు చేపట్టాలో చర్చించారు. ముందు జాగ్రత్తగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అంచనా వేశారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అరుణ్, ఇరిగేషన్ ఏఈ ప్రణయ్, ఏపీవో నరేందర్, ఐసిడిఎస్ సూపర్వైజర్, పోలీస్ కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/a-meeting-of-authorities-on-disaster-prevention/article-20578"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-6.20.17-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, నెల్లికుదురు: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సింగారపు కుమార్ అధ్యక్షతన శుక్రవారం ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఎలా నివారించాలో అధికారులతో ముందస్తు సమావేశం జరిగింది. దీనికి స్పెషలాఫీసర్ మరియన్న,తహసిల్దార్ చంద నరేష్, మండల వైద్యాధికారి డా.రమ్య తో పాటు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా అధికారులు విపత్తుల రకాలు, సహాయక చర్యల నిర్వహణ దశలు,మానవ కారకాల వలన సంభవించే ప్రమాదాలను ముందస్తుగా అంచనా వేయడం, వాటి ప్రభావాన్ని తగ్గించడం,ప్రాణ,ఆస్తి నష్టాలను నివారించడం, ఏ విధమైన సహాయక చర్యలు చేపట్టాలో చర్చించారు. ముందు జాగ్రత్తగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అంచనా వేశారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అరుణ్, ఇరిగేషన్ ఏఈ ప్రణయ్, ఏపీవో నరేందర్, ఐసిడిఎస్ సూపర్వైజర్, పోలీస్ కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/a-meeting-of-authorities-on-disaster-prevention/article-20578</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/a-meeting-of-authorities-on-disaster-prevention/article-20578</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:39:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-6.20.17-pm.jpeg"                         length="180999"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎస్ ఐ ఆర్ సమీక్షా సమావేశంలో పాల్గొన్న పిఎసిఎస్ వైస్ చైర్మన్ రాజపుల్లారెడ్డి </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, పరిగి: మండల పరిధిలోని చిట్యాల గ్రామంలో ఎస్ ఐ ఆర్ పై గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పిఎసిఎస్ వైస్ చైర్మన్ బద్రి గారి రాజపుల్లారెడ్డి పాల్గొని ఓటర్ జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఓటర్ జాబితా ప్రక్రియను పారదర్శకంగా ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు తమ ఓటర్ వివరాలను పరిశీలించి సవరణలు మార్పులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/pacs-vice-chairman-rajapullar-reddy-participated-in-the-sir-review/article-20576"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-6.21.48-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, పరిగి: మండల పరిధిలోని చిట్యాల గ్రామంలో ఎస్ ఐ ఆర్ పై గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పిఎసిఎస్ వైస్ చైర్మన్ బద్రి గారి రాజపుల్లారెడ్డి పాల్గొని ఓటర్ జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఓటర్ జాబితా ప్రక్రియను పారదర్శకంగా ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు తమ ఓటర్ వివరాలను పరిశీలించి సవరణలు మార్పులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/pacs-vice-chairman-rajapullar-reddy-participated-in-the-sir-review/article-20576</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/pacs-vice-chairman-rajapullar-reddy-participated-in-the-sir-review/article-20576</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:39:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-6.21.48-pm.jpeg"                         length="128840"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆగస్టు 2న తెలుగు వెలుగు సమాఖ్య సాహిత్య కార్యక్రమం</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాద్: యువభారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, చౌడూరి కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు వెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ప్రత్యేక సాహిత్య కార్యక్రమాన్ని ఆగస్టు 2న హైదరాబాద్‌లోని కోఠి సుల్తాన్‌బజార్‌లోని  శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో నిర్వహించనున్నట్లు చౌడూరి కళాపీఠం వ్యవస్థాపకుడు చౌడూరి నరసింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందించిన ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డికి ప్రతిష్ఠాత్మక "చౌడూరి సరోజినీదేవి–గోపాలరావు జీవిత సాఫల్య పురస్కారం" ప్రదానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. తెలుగు భాష, సాహిత్యాభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖులను సత్కరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు కె.వి. రమణాచారి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారని తెలిపారు. సాహితీవేత్తలు, కవులు, రచయితలు, భాషాభిమానులు, సాహిత్య ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చౌడూరి నరసింహారావు విజ్ఞప్తి చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>విశ్వంభర, హైదరాబాద్: యువభారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, చౌడూరి కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు వెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ప్రత్యేక సాహిత్య కార్యక్రమాన్ని ఆగస్టు 2న హైదరాబాద్‌లోని కోఠి సుల్తాన్‌బజార్‌లోని  శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో నిర్వహించనున్నట్లు చౌడూరి కళాపీఠం వ్యవస్థాపకుడు చౌడూరి నరసింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందించిన ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డికి ప్రతిష్ఠాత్మక "చౌడూరి సరోజినీదేవి–గోపాలరావు జీవిత సాఫల్య పురస్కారం" ప్రదానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. తెలుగు భాష, సాహిత్యాభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖులను సత్కరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు కె.వి. రమణాచారి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారని తెలిపారు. సాహితీవేత్తలు, కవులు, రచయితలు, భాషాభిమానులు, సాహిత్య ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చౌడూరి నరసింహారావు విజ్ఞప్తి చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/on-august-2-the-telugu-light-samakhya-sahitya-program/article-20574</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/on-august-2-the-telugu-light-samakhya-sahitya-program/article-20574</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:38:15 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        