#
HyderabadNews
Telangana 

కాళేశ్వరం లో జాయింట్ కలెక్టర్ పర్యటన.

కాళేశ్వరం లో జాయింట్ కలెక్టర్ పర్యటన.         విశ్వంభర భూపాలపల్లి జూలై 22. భారీ వర్షాల నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా  జాయింట్ కలెక్టర్  K.వెంకటేశ్వర్లు  కాళేశ్వరం పుష్కర ఘాటును సందర్శించి పలు సూచనలు చేయడం జరిగినది. అదేవిధంగా రైతులు ప్రజలు జాలర్లు ఎవరు కూడా అత్యవసరం అయితేనే తప్ప బయటికి పోవాలని భక్తులు గోదావరిలో స్నానాలు చేయరాదని తెలపడం జరిగినది. గత అనుభవాలను దృష్టిలో...
Read More...

Advertisement