<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/sports/category-4" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Sports - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/category/4/rss</link>
                <description>Sports RSS Feed</description>
                
                            <item>
                <title>క్రికెట్ పోటీలు నిర్వహించడం హర్షణీయం</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/sports/cricket-competitions-are-exciting/article-13808"><img src="https://www.vishvambhara.com/media/400/2026-04/whatsapp-image-2026-04-14-at-7.59.53-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, పెద్దపల్లి:  గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ పోటీలను నిర్వహించి క్రీడాకారులను వెలికి తీయడం హర్షనీయమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కమాన్ పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల స్టేడియంలో శ్రీపాదరావు స్మారక కమాన్ పూర్ లీగ్ (కేపీఎల్) పోటీలను ఆయన బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఇటీవల 8 జట్ల క్రీడాకారులను సయ్యద్ అన్వర్, అంబిరి శ్రీనివాస్, ఇనగంటి రామారావు, ముస్త్యాల దామోదర్, మెహరాజ్ ఖాన్, రెబల్ రాజ్ కుమార్, పీట్ల గోపాల్ ,కుక్క కుమార్ జట్ల యజమానులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ... తాను బ్యాడ్మింటన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నానని క్రీడలను ప్రోత్సహించడమే తమ ధ్యేయమని అన్నారు, కమాన్ పూర్ లో స్థల సేకరణ చేస్తే ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తానని అన్నారు,. మనదేశంలో క్రికెట్ ప్రాచుర్యం పొందిందని చాలామంది భారతీయులు క్రికెట్ ను అభిమానిస్తారని పేర్కొన్నారు. 28 రోజులపాటు కమాన్ పూర్ మండల కేంద్రంలో కేపీఎల్ పోటీలతో యువతకు ఉచ్చాన్నిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్,సర్పంచులు రంగు సత్యం ,షీలారపు మల్లయ్య, బంగారు కళ్యాణి ,పోనగంటి కుమార్, నాయకులు నాయకులు ఉప సర్పంచ్ రఫిక్ సోహెల్, పిల్లి శేఖర్, పిల్లి రాజు,కమ్మగొని చౌదరి,కటకం రవీందర్ చొప్పరి శేఖర్, గడ్డం శ్రీనివాస్, బాద్రాపు శంకర్, జంగేపల్లి శ్రీనివాస్(గేల్) బొజ్జ సాగర్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sports</category>
                                    

                <link>https://www.vishvambhara.com/sports/cricket-competitions-are-exciting/article-13808</link>
                <guid>https://www.vishvambhara.com/sports/cricket-competitions-are-exciting/article-13808</guid>
                <pubDate>Wed, 15 Apr 2026 14:52:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-04/whatsapp-image-2026-04-14-at-7.59.53-pm.jpeg"                         length="144442"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>టీ20 క్రికెట్ పోటీలు విజయవంతం</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాదు : తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి జాతీయ మహిళల చెవిటి టీ20 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ పోటీల్లో తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 96 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. టోర్నమెంట్‌లో తెలంగాణ జట్టు విజేతగా నిలిచి రూ.1,52,000 నగదు బహుమతి అందుకోగా, విదర్భ జట్టు రన్నరప్‌గా నిలిచి రూ.75,200 బహుమతి సాధించింది. విజేతలు, రన్నరప్ జట్లకు ట్రోఫీలు, పతకాలు ప్రదానం చేశారు. ఉత్తమ క్రీడాకారిణులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. పోటీల నిర్వహణలో సంఘం అధ్యక్షుడు టి చిరంజీవి, ప్రధాన కార్యదర్శి వి తదితరులు కీలక పాత్ర పోషించారు. కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారిణులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/sports/t20-cricket-competitions-are-successful/article-13763"><img src="https://www.vishvambhara.com/media/400/2026-04/whatsapp-image-2026-04-13-at-7.37.51-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాదు : తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి జాతీయ మహిళల చెవిటి టీ20 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ పోటీల్లో తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 96 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. టోర్నమెంట్‌లో తెలంగాణ జట్టు విజేతగా నిలిచి రూ.1,52,000 నగదు బహుమతి అందుకోగా, విదర్భ జట్టు రన్నరప్‌గా నిలిచి రూ.75,200 బహుమతి సాధించింది. విజేతలు, రన్నరప్ జట్లకు ట్రోఫీలు, పతకాలు ప్రదానం చేశారు. ఉత్తమ క్రీడాకారిణులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. పోటీల నిర్వహణలో సంఘం అధ్యక్షుడు టి చిరంజీవి, ప్రధాన కార్యదర్శి వి తదితరులు కీలక పాత్ర పోషించారు. కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారిణులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sports</category>
                                    

                <link>https://www.vishvambhara.com/sports/t20-cricket-competitions-are-successful/article-13763</link>
                <guid>https://www.vishvambhara.com/sports/t20-cricket-competitions-are-successful/article-13763</guid>
                <pubDate>Tue, 14 Apr 2026 15:50:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-04/whatsapp-image-2026-04-13-at-7.37.51-pm.jpeg"                         length="131566"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, సిద్దిపేట: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో కాంగ్రెస్ నాయకులు క్రికెట్ టోర్నమెంట్‌ను శుక్రవారం ప్రారంభించారు. టోర్నమెంట్‌ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ బొమ్మల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మొదలైంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూజల గోపికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను అభినందిస్తూ క్రీడాస్ఫూర్తితో పోటీపడాలని సూచించారు. ఈ  కార్యక్రమంలో బొమ్మల యాదగిరి, కలీముద్దీన్, కౌన్సిలర్ పయ్యావుల ఎల్లం యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, రాజిరెడ్డి, రాజ బహుదూర్ రెడ్డి, చాంద్, కొత్త మహిపాల్ రెడ్డి, ఎర్ర మహేందర్, చిన్నకోడూరు ఎఎంసీ వైస్ ఛైర్మన్ బుస్సా రాజశేఖర్, రాజిరెడ్డి, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/sports/start-of-cricket-tournament/article-13602"><img src="https://www.vishvambhara.com/media/400/2026-04/whatsapp-image-2026-04-11-at-4.09.29-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, సిద్దిపేట: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో కాంగ్రెస్ నాయకులు క్రికెట్ టోర్నమెంట్‌ను శుక్రవారం ప్రారంభించారు. టోర్నమెంట్‌ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ బొమ్మల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మొదలైంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూజల గోపికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను అభినందిస్తూ క్రీడాస్ఫూర్తితో పోటీపడాలని సూచించారు. ఈ  కార్యక్రమంలో బొమ్మల యాదగిరి, కలీముద్దీన్, కౌన్సిలర్ పయ్యావుల ఎల్లం యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, రాజిరెడ్డి, రాజ బహుదూర్ రెడ్డి, చాంద్, కొత్త మహిపాల్ రెడ్డి, ఎర్ర మహేందర్, చిన్నకోడూరు ఎఎంసీ వైస్ ఛైర్మన్ బుస్సా రాజశేఖర్, రాజిరెడ్డి, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sports</category>
                                    

                <link>https://www.vishvambhara.com/sports/start-of-cricket-tournament/article-13602</link>
                <guid>https://www.vishvambhara.com/sports/start-of-cricket-tournament/article-13602</guid>
                <pubDate>Sat, 11 Apr 2026 16:24:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-04/whatsapp-image-2026-04-11-at-4.09.29-pm.jpeg"                         length="349505"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>7నుండి మహిళల టీ20 క్రికెట్ పోటీలు</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, బాగ్ లింగంపల్లి: ఈ నెల 7 నుంచి 9 వరకు ఉప్పుగూడ జీఎన్‌ఆర్ గ్రౌండ్‌లో మొదటి జాతీయ మహిళల డెఫ్ టీ20 క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు టీఎస్‌సీఏడీ రాష్ట్ర అధ్యక్షుడు టీ. చిరంజీవి, రాష్ట్ర కార్యదర్శి వల్లభనేని ప్రసాద్ తెలిపారు. బాగ్ లింగంపల్లి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ డీఫ్ మేనేజర్ రేవతి ఆధ్వర్యంలో ఆరు రాష్ట్రాల జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు. జట్టు ఎంపికను కెప్టెన్ ఎనిమల్, వైస్ కెప్టెన్ సమీరా, హెడ్ కోచ్ బి. రమేష్ పర్యవేక్షణలో నిర్వహించినట్లు తెలిపారు. పోటీల్లో విజేతలకు కప్‌తో పాటు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/sports/womens-t20-cricket-competitions-from-7/article-13028"><img src="https://www.vishvambhara.com/media/400/2026-04/whatsapp-image-2026-04-06-at-6.49.43-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, బాగ్ లింగంపల్లి: ఈ నెల 7 నుంచి 9 వరకు ఉప్పుగూడ జీఎన్‌ఆర్ గ్రౌండ్‌లో మొదటి జాతీయ మహిళల డెఫ్ టీ20 క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు టీఎస్‌సీఏడీ రాష్ట్ర అధ్యక్షుడు టీ. చిరంజీవి, రాష్ట్ర కార్యదర్శి వల్లభనేని ప్రసాద్ తెలిపారు. బాగ్ లింగంపల్లి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ డీఫ్ మేనేజర్ రేవతి ఆధ్వర్యంలో ఆరు రాష్ట్రాల జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు. జట్టు ఎంపికను కెప్టెన్ ఎనిమల్, వైస్ కెప్టెన్ సమీరా, హెడ్ కోచ్ బి. రమేష్ పర్యవేక్షణలో నిర్వహించినట్లు తెలిపారు. పోటీల్లో విజేతలకు కప్‌తో పాటు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sports</category>
                                    

                <link>https://www.vishvambhara.com/sports/womens-t20-cricket-competitions-from-7/article-13028</link>
                <guid>https://www.vishvambhara.com/sports/womens-t20-cricket-competitions-from-7/article-13028</guid>
                <pubDate>Tue, 07 Apr 2026 13:25:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-04/whatsapp-image-2026-04-06-at-6.49.43-pm.jpeg"                         length="156892"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆర్చరీ పోటీలో వి. జోషిత ప్రతిభ</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్‌టిపిసి నేషనల్ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్‌లో హైదరాబాదు కొండాపూర్ మహర్షి విద్యా మందిర్ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని వి. జోషిత ప్రతిభ కనబర్చింది. కంపౌండ్ ఆర్చరీ విభాగంలో అద్భుత ప్రదర్శనతో తెలంగాణకు గౌరవం తీసుకువచ్చింది. మార్చి 7 నుంచి 15 వరకు జరిగిన పోటీల్లో జూనియర్ విభాగంలో స్వర్ణ పతకం, సబ్ జూనియర్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. జాతీయ స్థాయి ఎంపికలకు అర్హత సాధించేందుకు ఈ టోర్నమెంట్ ముఖ్యమైన ర్యాంకింగ్ ఈవెంట్‌గా నిర్వహించారు. కొంపల్లిలోని అరుణ్ ఆర్చరీ అకాడమీలో కోచ్ అరుణ్ కుమార్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందుతోంది. ఆమె విజయం పట్ల కోచ్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/sports/v-joshithas-talent-in-archery-competition/article-11383"><img src="https://www.vishvambhara.com/media/400/2026-03/129.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్‌టిపిసి నేషనల్ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్‌లో హైదరాబాదు కొండాపూర్ మహర్షి విద్యా మందిర్ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని వి. జోషిత ప్రతిభ కనబర్చింది. కంపౌండ్ ఆర్చరీ విభాగంలో అద్భుత ప్రదర్శనతో తెలంగాణకు గౌరవం తీసుకువచ్చింది. మార్చి 7 నుంచి 15 వరకు జరిగిన పోటీల్లో జూనియర్ విభాగంలో స్వర్ణ పతకం, సబ్ జూనియర్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. జాతీయ స్థాయి ఎంపికలకు అర్హత సాధించేందుకు ఈ టోర్నమెంట్ ముఖ్యమైన ర్యాంకింగ్ ఈవెంట్‌గా నిర్వహించారు. కొంపల్లిలోని అరుణ్ ఆర్చరీ అకాడమీలో కోచ్ అరుణ్ కుమార్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందుతోంది. ఆమె విజయం పట్ల కోచ్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sports</category>
                                    

                <link>https://www.vishvambhara.com/sports/v-joshithas-talent-in-archery-competition/article-11383</link>
                <guid>https://www.vishvambhara.com/sports/v-joshithas-talent-in-archery-competition/article-11383</guid>
                <pubDate>Mon, 16 Mar 2026 11:02:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-03/129.jpeg"                         length="54235"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>క్రీడా పాఠశాలలకు ఎంపికలు </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం రూరల్ మండల స్థాయి ఎంపికలు ఈనెల 17న ఉదయం 9గంటలకు చింతమడక జడ్పీహెచ్ఎస్ పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్నట్టు ఎంఈవో కొత్త రాజిరెడ్డి శనివారంనాడొక ప్రకటనలో తెలిపారు. ఎంపికలో పాల్గొనే విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్, బోనఫైడ్, ఆధార్ కార్డు, లాస్ట్ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్, పుట్టిన తేదీ ధ్రువపత్రం, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్ 5, కుల ధ్రువీకరణ పత్రం తీసుకుని రావాలని తెలిపారు. ఎంపిక విధానం ఎత్తు, బరువు, ఫ్లెక్సిబిలిటీ, వర్టికల్ జంప్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 30మీ. ఫ్లయింగ్ స్టార్ట్, 10×6షటిల్ రన్, 800మీ, పరుగు అంశాలలో పోటీలు నిర్వహించి జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 9440478436, 9704061543 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/sports/options-for-sports-schools/article-11165"><img src="https://www.vishvambhara.com/media/400/2026-03/588.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం రూరల్ మండల స్థాయి ఎంపికలు ఈనెల 17న ఉదయం 9గంటలకు చింతమడక జడ్పీహెచ్ఎస్ పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్నట్టు ఎంఈవో కొత్త రాజిరెడ్డి శనివారంనాడొక ప్రకటనలో తెలిపారు. ఎంపికలో పాల్గొనే విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్, బోనఫైడ్, ఆధార్ కార్డు, లాస్ట్ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్, పుట్టిన తేదీ ధ్రువపత్రం, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్ 5, కుల ధ్రువీకరణ పత్రం తీసుకుని రావాలని తెలిపారు. ఎంపిక విధానం ఎత్తు, బరువు, ఫ్లెక్సిబిలిటీ, వర్టికల్ జంప్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 30మీ. ఫ్లయింగ్ స్టార్ట్, 10×6షటిల్ రన్, 800మీ, పరుగు అంశాలలో పోటీలు నిర్వహించి జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 9440478436, 9704061543 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sports</category>
                                    

                <link>https://www.vishvambhara.com/sports/options-for-sports-schools/article-11165</link>
                <guid>https://www.vishvambhara.com/sports/options-for-sports-schools/article-11165</guid>
                <pubDate>Sun, 15 Mar 2026 15:05:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-03/588.jpeg"                         length="11785"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>16న స్పోర్ట్స్ స్కూల్స్ కు ఎంపిక </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర,ఇనుగుర్తి: రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఉన్న స్పోర్ట్స్ స్కూల్స్ లో ప్రవేశాలకు ఈనెల 16న,మండల స్థాయి ఎంపికలు నిర్వహిస్తారని నెల్లికుదురు ఆంగోతు రాందాస్, ఇనుగుర్తి ఎంఈఓ జంగా రూపా రాణి వేరువేరుగా ఈ మేరకు ఆయా ఫిజికల్ డైరెక్టర్లతో శుక్రవారం సమావేశమై వివరాలు ప్రకటించారు.నెల్లికుదురు లో జూనియర్ కళాశాల మైదానంలో, ఇనుగుర్తిలో హై స్కూల్ గ్రౌండ్ లో పోటీలు జరగనున్నాయి.3వ,తరగతి చదువుతూ 8 నుంచి 9సం.ల మధ్య వయస్సు ఉన్న బాల,బాలికలకు 2026-27 విద్యా సంవత్సరానికి 4వతరగతి ప్రవేశాల కోసం సంబంధిత పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు స్టడీ సర్టిఫికేట్,పాస్పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డు, డేట్ అఫ్ బర్త్,3వ,తరగతి ప్రోగ్రెస్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్ వంటి పత్రాల తో ఆయా పాఠశాలల్లో ఉ.9 గం.కు హాజరు కావాలని సూచించారు.మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు జిల్లా స్థాయిలో ఈ నెల 28న ఎన్టీఆర్ స్టేడియంలో పోటీలు నిర్వహించనున్నట్లు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/sports/selection-for-sports-schools-on-16/article-11077"><img src="https://www.vishvambhara.com/media/400/2026-03/388.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర,ఇనుగుర్తి: రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఉన్న స్పోర్ట్స్ స్కూల్స్ లో ప్రవేశాలకు ఈనెల 16న,మండల స్థాయి ఎంపికలు నిర్వహిస్తారని నెల్లికుదురు ఆంగోతు రాందాస్, ఇనుగుర్తి ఎంఈఓ జంగా రూపా రాణి వేరువేరుగా ఈ మేరకు ఆయా ఫిజికల్ డైరెక్టర్లతో శుక్రవారం సమావేశమై వివరాలు ప్రకటించారు.నెల్లికుదురు లో జూనియర్ కళాశాల మైదానంలో, ఇనుగుర్తిలో హై స్కూల్ గ్రౌండ్ లో పోటీలు జరగనున్నాయి.3వ,తరగతి చదువుతూ 8 నుంచి 9సం.ల మధ్య వయస్సు ఉన్న బాల,బాలికలకు 2026-27 విద్యా సంవత్సరానికి 4వతరగతి ప్రవేశాల కోసం సంబంధిత పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు స్టడీ సర్టిఫికేట్,పాస్పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డు, డేట్ అఫ్ బర్త్,3వ,తరగతి ప్రోగ్రెస్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్ వంటి పత్రాల తో ఆయా పాఠశాలల్లో ఉ.9 గం.కు హాజరు కావాలని సూచించారు.మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు జిల్లా స్థాయిలో ఈ నెల 28న ఎన్టీఆర్ స్టేడియంలో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం ఆయా పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలోపి.డి లు చెడుపల్లి ఐలయ్య, తాళ్ల ప్రణయ్,ఇమామ్, ప్రవీణ్,కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sports</category>
                                    

                <link>https://www.vishvambhara.com/sports/selection-for-sports-schools-on-16/article-11077</link>
                <guid>https://www.vishvambhara.com/sports/selection-for-sports-schools-on-16/article-11077</guid>
                <pubDate>Sat, 14 Mar 2026 12:40:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-03/388.jpeg"                         length="126723"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆర్చరీలో సముద్రాల అఖిల్‌కు స్వర్ణం</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాకు చెందిన వర్ధమాన ఆర్చర్ సముద్రాల అఖిల్ జాతీయ స్థాయిలో మరోసారి తన సత్తా చాటారు. ఖేలో ఇండియా సీనియర్ సౌత్ జోన్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ 2026 పోటీలు పుదుచ్చేరిలో ఫిబ్రవరి 27 నుండి మార్చి 1 వరకు నిర్వహించగా, అఖిల్ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విజయం అఖిల్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. 2024లో ఇదే ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న ఆయన, ఇప్పుడు 2026లో కూడా స్వర్ణం సాధించి వరుసగా రెండోసారి టైటిల్‌ను నిలబెట్టుకోవడం విశేషం. దక్షిణ భారతదేశంలోని ప్రతిభావంతులైన ఆర్చర్లను వెనక్కి నెట్టి ఆయన సాధించిన ఈ అద్భుత విజయం క్రీడా లోకంలో ప్రశంసలు అందుకుంటోంది. అఖిల్ సాధించిన ఈ ఘన విజయంపై మహబూబాబాద్ జిల్లా యువజన మరియు క్రీడల అధికారి డా. ఓలేటి జ్యోతి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. “సముద్రాల అఖిల్ సాధించిన ఈ విజయం మన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/gold-for-akhil-of-the-seas-in-archery/article-10064"><img src="https://www.vishvambhara.com/media/400/2026-03/27.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాకు చెందిన వర్ధమాన ఆర్చర్ సముద్రాల అఖిల్ జాతీయ స్థాయిలో మరోసారి తన సత్తా చాటారు. ఖేలో ఇండియా సీనియర్ సౌత్ జోన్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ 2026 పోటీలు పుదుచ్చేరిలో ఫిబ్రవరి 27 నుండి మార్చి 1 వరకు నిర్వహించగా, అఖిల్ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విజయం అఖిల్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. 2024లో ఇదే ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న ఆయన, ఇప్పుడు 2026లో కూడా స్వర్ణం సాధించి వరుసగా రెండోసారి టైటిల్‌ను నిలబెట్టుకోవడం విశేషం. దక్షిణ భారతదేశంలోని ప్రతిభావంతులైన ఆర్చర్లను వెనక్కి నెట్టి ఆయన సాధించిన ఈ అద్భుత విజయం క్రీడా లోకంలో ప్రశంసలు అందుకుంటోంది. అఖిల్ సాధించిన ఈ ఘన విజయంపై మహబూబాబాద్ జిల్లా యువజన మరియు క్రీడల అధికారి డా. ఓలేటి జ్యోతి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. “సముద్రాల అఖిల్ సాధించిన ఈ విజయం మన జిల్లాకే గర్వకారణం. వరుసగా రెండోసారి జాతీయ స్థాయి సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించడం సామాన్యమైన విషయం కాదు. అఖిల్ పట్టుదల, కఠోర శ్రమకు ఈ పతకమే నిదర్శనం. భవిష్యత్తులో ఆయన మరిన్ని అంతర్జాతీయ పథకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను,” అని ఆమె పేర్కొన్నారు. అఖిల్ సాధించిన ఈ గెలుపు జిల్లాలోని తోటి క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తినిస్తూ, మహబూబాబాద్ క్రీడా ప్రతిష్ఠను మరింత పెంచిందని అధికారులు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                            <category>Sports</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/gold-for-akhil-of-the-seas-in-archery/article-10064</link>
                <guid>https://www.vishvambhara.com/national/gold-for-akhil-of-the-seas-in-archery/article-10064</guid>
                <pubDate>Tue, 03 Mar 2026 10:27:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-03/27.jpeg"                         length="248090"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇంటర్ స్కూల్ కబడ్డీ టోర్నమెంట్</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, సరూర్ నగర్ : లింగోజిగూడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ఇంటర్ స్కూల్ కబడ్డీ టోర్నమెంట్  నిర్వహించారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రెసిడెంట్  జైపాల్ రెడ్డి , డైరెక్టర్ ఆలపాటి శైలజ కామేశ్వర్ రావు , అకాడమిక్ డైరెక్టర్ బాలాజీ ప్రారంభించారు. సుమారు 20 స్కూల్స్ నుండి 45 టీమ్స్,, 350 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు.సాయంత్రం విజేతల కు డైరెక్టర్ కామేశ్వర్ రావు గారు ట్రోఫీలు ,  రోలింగ్ షీల్డ్ అందజేశారు. విద్యార్థులలో క్రీడా స్ఫూర్తీ పెంపొందిoచాడానికి ఈ టోర్నమెంట్ లు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలియజేశారు. ప్రిన్సిపల్ రామారావు మాట్లాడుతూ,  ఈ ఆట పోటీలకు అనుకున్న టీం ల కన్నా ఎక్కువ టీమ్స్ రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పిఇటీ  సూరారం నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించగా , అండర్ 17 బాలురు కప్ ను మాస్టర్ మైండ్స్ గెలుపొందగా, అలియా నిర్మల్ స్కూల్ బాలికల కప్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/sports/inter-school-kabaddi-tournament/article-9911"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/286.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, సరూర్ నగర్ : లింగోజిగూడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ఇంటర్ స్కూల్ కబడ్డీ టోర్నమెంట్  నిర్వహించారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రెసిడెంట్  జైపాల్ రెడ్డి , డైరెక్టర్ ఆలపాటి శైలజ కామేశ్వర్ రావు , అకాడమిక్ డైరెక్టర్ బాలాజీ ప్రారంభించారు. సుమారు 20 స్కూల్స్ నుండి 45 టీమ్స్,, 350 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు.సాయంత్రం విజేతల కు డైరెక్టర్ కామేశ్వర్ రావు గారు ట్రోఫీలు ,  రోలింగ్ షీల్డ్ అందజేశారు. విద్యార్థులలో క్రీడా స్ఫూర్తీ పెంపొందిoచాడానికి ఈ టోర్నమెంట్ లు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలియజేశారు. ప్రిన్సిపల్ రామారావు మాట్లాడుతూ,  ఈ ఆట పోటీలకు అనుకున్న టీం ల కన్నా ఎక్కువ టీమ్స్ రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పిఇటీ  సూరారం నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించగా , అండర్ 17 బాలురు కప్ ను మాస్టర్ మైండ్స్ గెలుపొందగా, అలియా నిర్మల్ స్కూల్ బాలికల కప్ గెలుచుకున్నారు. అండర్ 14,అండర్ 12 లలో విజేతలు గా కృష్ణవేణి టాలెంట్ స్కూల్, లింగోజిగూడ బ్రాంచ్ గెలిచింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sports</category>
                                    

                <link>https://www.vishvambhara.com/sports/inter-school-kabaddi-tournament/article-9911</link>
                <guid>https://www.vishvambhara.com/sports/inter-school-kabaddi-tournament/article-9911</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 00:34:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/286.jpeg"                         length="252476"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వెయిట్ లిఫ్టింగ్ లో మౌనికకు గోల్డ్ మెడల్ </title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర, త్రిపురారం : త్రిపురారం మండల కేంద్రానికి చెందిన వలసాని లింగయ్య  కుమార్తె వలసాని మౌనిక రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించింది. గోల్డ్ మెడల్ సాధించిన  వలసాని మౌనికను నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో బైరం కృష్ణ, జంగిలి శ్రీనివాస్,అనుముల సుధాకర్ రెడ్డి, నగిరి శ్రీనివాస్ పల్లెబోయిన సైదులు, కోటిరెడ్డి, ఆంజనేయులు, రాంబాబు, లింగయ్య, నాగయ్య,  తదితరులు పాల్గొన్నారు..</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/sports/gold-medal-for-maunika-in-weightlifting/article-9905"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/3112.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, త్రిపురారం : త్రిపురారం మండల కేంద్రానికి చెందిన వలసాని లింగయ్య  కుమార్తె వలసాని మౌనిక రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించింది. గోల్డ్ మెడల్ సాధించిన  వలసాని మౌనికను నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో బైరం కృష్ణ, జంగిలి శ్రీనివాస్,అనుముల సుధాకర్ రెడ్డి, నగిరి శ్రీనివాస్ పల్లెబోయిన సైదులు, కోటిరెడ్డి, ఆంజనేయులు, రాంబాబు, లింగయ్య, నాగయ్య,  తదితరులు పాల్గొన్నారు..</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sports</category>
                                    

                <link>https://www.vishvambhara.com/sports/gold-medal-for-maunika-in-weightlifting/article-9905</link>
                <guid>https://www.vishvambhara.com/sports/gold-medal-for-maunika-in-weightlifting/article-9905</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 00:30:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/3112.jpeg"                         length="334657"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అనంతారం స్కూల్ కు కాంస్య పతకం </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, మహబూబాబాద్: సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో  మహబూబాబాద్ శివారు అనంతారం  ఆదర్శ పాఠశాల విద్యార్థులు సత్తా చాటి కాంస్యపతకాన్ని  సాధించారు . 9వ తరగతి కి చెందిన బాలికలు హిందూ,లాస్య ప్రియ సంబంధిత పోటీలలో అసాధారణ ప్రతిభ కనబరిచి కాంస్య పతకంతో  పాటు, రూ.15 వేల నగదును ప్రముఖుల చేతుల మీదుగా పొందారు . అనంతారం మోడల్ స్కూల్  ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు మాట్లాడుతూ,  విద్యార్థినిలు స్టేట్ లెవెల్ లో రాణించి తమ ఆదర్శ పాఠశాల గొప్పతనాన్ని రాష్ట్రస్థాయిలో చాటారన్నారు.  ప్రిన్సిపాల్ తో  పాటు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సింధు వర్మ, కోచ్ జావిద్ ఉపాధ్యాయ బృందం విజేతలైన హిందూ లాస్యప్రియ లను అభినందించారు .</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/sports/bronze-medal-for-anantaram-school/article-9830"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/239.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, మహబూబాబాద్: సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో  మహబూబాబాద్ శివారు అనంతారం  ఆదర్శ పాఠశాల విద్యార్థులు సత్తా చాటి కాంస్యపతకాన్ని  సాధించారు . 9వ తరగతి కి చెందిన బాలికలు హిందూ,లాస్య ప్రియ సంబంధిత పోటీలలో అసాధారణ ప్రతిభ కనబరిచి కాంస్య పతకంతో  పాటు, రూ.15 వేల నగదును ప్రముఖుల చేతుల మీదుగా పొందారు . అనంతారం మోడల్ స్కూల్  ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు మాట్లాడుతూ,  విద్యార్థినిలు స్టేట్ లెవెల్ లో రాణించి తమ ఆదర్శ పాఠశాల గొప్పతనాన్ని రాష్ట్రస్థాయిలో చాటారన్నారు.  ప్రిన్సిపాల్ తో  పాటు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సింధు వర్మ, కోచ్ జావిద్ ఉపాధ్యాయ బృందం విజేతలైన హిందూ లాస్యప్రియ లను అభినందించారు .</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sports</category>
                                    

                <link>https://www.vishvambhara.com/sports/bronze-medal-for-anantaram-school/article-9830</link>
                <guid>https://www.vishvambhara.com/sports/bronze-medal-for-anantaram-school/article-9830</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 01:15:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/239.jpeg"                         length="71682"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>క్రీడలతో ఆరోగ్యం : ఎంపీడీవో</title>
                                    <description><![CDATA[<p><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/sports/mpdo-health-with-sports/article-9828"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/247.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, నెల్లికుదురు: క్రీడా పోటీలతో విద్యార్థుల్లో ఆరోగ్యం, ఉల్లాసం, దేహదారుడ్యం , ఐకమత్యం పెంపొందుతాయని  ఎంపీడీవో సింగారపు కుమార్ అన్నారు. మేరా యువ భారత్ వరంగల్ కేంద్రం వారి ఆధ్వర్యంలో స్థానిక ఆదర్శ పాఠశాల  ఆవరణలో ప్రిన్సిపాల్ జి.ఉపేందర్ రావు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఎంపీడీవో కుమార్ తో పాటు స్థానిక సర్పంచి పులి వెంకన్న ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీడీవో మాట్లాడుతూ,  అర్హత సాధించిన వారందరూ జరగబోయే క్రీడా పోటీలలో మరింత రాణించి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. సంబంధిత పోటీలలోని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్  డైరెక్టర్ కొమురయ్య, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ధరావత్ రాజేందర్, అధ్యాపకులు ఉపాధ్యాయులు వివిధ  బ్లాక్ ల  క్రీడాకారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sports</category>
                                    

                <link>https://www.vishvambhara.com/sports/mpdo-health-with-sports/article-9828</link>
                <guid>https://www.vishvambhara.com/sports/mpdo-health-with-sports/article-9828</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 01:13:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/247.jpeg"                         length="44147"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        