<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/andhra-pradesh/category-184" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Andhra Pradesh - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/category/184/rss</link>
                <description>Andhra Pradesh RSS Feed</description>
                
                            <item>
                <title>శ్రీమతి మహిళా కాంటెస్ట్ విజేత ప్రసన్న</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాదు : బేగంపేట టూరిజం ప్లాజాలో పరివర్తన మీడియా ఆధ్వర్యంలో ‘శ్రీమతి మహిళా కాంటెస్ట్’ నిర్వహించారు. ఈ సందర్బంగా  పరివర్తన్ మీడియా నిర్వాహకురాలు పూజ చౌదరి మాట్లాడుతూ, మహిళలు వంటింటికే పరిమితం కాకుండా సమాజంలోని అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఇతర మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరం అని అన్నారు. ఈ సందర్భంగా మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారి మాట్లాడుతూ, స్త్రీ చదువుకుంటే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళల ప్రతిభను వెలికితీసే వేదికలు మరింతగా రావాలని  అన్నారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ,  మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ సమాజానికి దిక్సూచి అవుతున్నారని పేర్కొన్నారు. ఫైనల్‌కు ఎంపికైన 30 మంది మహిళలు వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సంప్రదాయ దుస్తులతో ర్యాంప్ వాక్ నిర్వహించి ఆకట్టుకున్నారు. పోటీలో ప్రసన్న విజేతగా నిలవగా, ఆయుషి మొదటి రన్నరప్, సుప్రియ రెండో రన్నరప్‌గా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/the-winner-of-ms-womens-contest-was-prasanna/article-12444"><img src="https://www.vishvambhara.com/media/400/2026-03/whatsapp-image-2026-03-30-at-3.04.37-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాదు : బేగంపేట టూరిజం ప్లాజాలో పరివర్తన మీడియా ఆధ్వర్యంలో ‘శ్రీమతి మహిళా కాంటెస్ట్’ నిర్వహించారు. ఈ సందర్బంగా  పరివర్తన్ మీడియా నిర్వాహకురాలు పూజ చౌదరి మాట్లాడుతూ, మహిళలు వంటింటికే పరిమితం కాకుండా సమాజంలోని అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఇతర మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరం అని అన్నారు. ఈ సందర్భంగా మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారి మాట్లాడుతూ, స్త్రీ చదువుకుంటే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళల ప్రతిభను వెలికితీసే వేదికలు మరింతగా రావాలని  అన్నారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ,  మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ సమాజానికి దిక్సూచి అవుతున్నారని పేర్కొన్నారు. ఫైనల్‌కు ఎంపికైన 30 మంది మహిళలు వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సంప్రదాయ దుస్తులతో ర్యాంప్ వాక్ నిర్వహించి ఆకట్టుకున్నారు. పోటీలో ప్రసన్న విజేతగా నిలవగా, ఆయుషి మొదటి రన్నరప్, సుప్రియ రెండో రన్నరప్‌గా నిలిచారు. ఈ కార్యక్రమంలో పూజ చౌదరి, చీకోటి ప్రవీణ్, డాక్టర్ వేణుగోపాల్ రాజు, డాక్టర్ మాదాల నాగూర్, హరిహర కిరణ్, జ్యోతి కుమారి, పి ఎస్ శర్మ, జడ్జీలు, పోటీదారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/the-winner-of-ms-womens-contest-was-prasanna/article-12444</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/the-winner-of-ms-womens-contest-was-prasanna/article-12444</guid>
                <pubDate>Mon, 30 Mar 2026 16:50:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-03/whatsapp-image-2026-03-30-at-3.04.37-pm.jpeg"                         length="318510"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భద్రతకు అత్యధిక  ప్రాధాన్యత </title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ </span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/safety-is-a-top-priority/article-11455"><img src="https://www.vishvambhara.com/media/400/2026-03/4911.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, జిహెచ్ఎంసీ : రైలు కార్యకలాపాల భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్  సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సోమవారం  సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్ , ప్రధాన విభాగాధిపతులతో కలిసి జోన్ వ్యాప్తంగా  రైలు కార్యకలాపాల భద్రతపై వివరణాత్మక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ, గుంతకల్లు , గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు నాందేడ్ డివిజన్ల మొత్తం ఆరు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు (డి.ఆర్.ఎమ్ లు ) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు . శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ,  వేసవి కాలం దృష్ట్యా భద్రతా ప్రోటోకాల్‌లను పాటించడంలో అందరూ  అధికారులు, సిబ్బంది క్రమశిక్షణను పాటించాలని అన్నారు. భద్రతను పెంపొందించడానికి  ట్రాక్ పటిష్టతపై దృష్టి పెట్టాలని, వేసవికాలం నేపధ్యంలో ట్రాక్ ఉష్ణోగ్రతను  అనుకూల వాతావరణాన్నికి తగట్టుగా నిర్వహించడానికి ట్రాక్‌లపై బ్యాలస్ట్ అవసరానికి అనుగుణంగా వినియోగించాలని  ఆదేశించారు. రైళ్లలో అనధికారికంగా మండేస్వభావంగల వస్తువులను  తీసుకెళ్లడంపై తనిఖీలను ముమ్మరం చేయాలని, స్టెబిలింగ్ యార్డులు, గూడ్స్ షెడ్ల వద్ద అదనపు సీసీటీవీలను ఏర్పాటు చేయడం ద్వారా నిఘాను బలోపేతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.  రైళ్ల రాకపోకలలో భద్రతను మెరుగుపరచడానికి జోన్‌లో జరుగుతున్న ఆర్.యూ.బిల పనుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జనరల్ మేనేజర్, జోన్ పరిధిలోని మలుపులు మరియు బహుళ-ట్రాక్ ప్రాంతాలలో సిగ్నల్స్ స్పష్టంగా కనిపించేలా ఉండటంపై ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. ఈ విషయంలో, భద్రతా విధానాలను ఖచ్చితంగా   పాటించడంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఈ అంశంలో, భద్రతా విధానాలను అనుసరించడంలో అధికారులు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన ఆదేశించారు. జనరల్ మేనేజర్ ఆర్.యూ.బిల వద్ద నీరు నిలిచిపోయే సమస్యలపై ప్రస్తావిస్తూ, డి.ఆర్.ఎమ్లు ఈ సమస్యను ప్రాధాన్యతా ప్రాతిపదికన పరిష్కరించాలని, అలాగే శాస్త్రీయ పద్ధతులు మరియు నీటి పంపింగ్ యంత్రాంగాలను ఉపయోగించడం ద్వారా  సమస్యను సరిదిద్దాలని ఆదేశించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/safety-is-a-top-priority/article-11455</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/safety-is-a-top-priority/article-11455</guid>
                <pubDate>Tue, 17 Mar 2026 12:19:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-03/4911.jpeg"                         length="348166"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భద్రాచల రామయ్యకు బోగారం పట్టు వస్త్రాలు </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన చేనేత కళాకారులు భద్రాది రామయ్య కళ్యాణ మహోత్సవానికి చేనేత పట్టు వస్త్రాలు  గ్రామ చేనేత కళాకారుల చేతి నైపుణ్యంతో నేసిన వస్త్రాలు పుణ్యక్షేత్రానికి ఇవ్వడానికి బోగారం గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ తన వంతు సహకారం అందిస్తున్నారు. ఈ సందర్భంగా భద్రాచలం దేవాలయం ఈవో దామోదర్ రావు పట్టు వస్త్రాలు తయారు చేసే చేనేత మగ్గాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో  చేనేత కళాకారుల సంఘం అధ్యక్షులు రాపోలు గణేష్, ఎలగందుల కరుణాకర్, గుర్రం శ్రీనివాస్, గుర్రం సంతోష్, మిర్యాల సురేందర్, నేరటి స్వామి, తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన చేనేత కళాకారులు భద్రాది రామయ్య కళ్యాణ మహోత్సవానికి చేనేత పట్టు వస్త్రాలు  గ్రామ చేనేత కళాకారుల చేతి నైపుణ్యంతో నేసిన వస్త్రాలు పుణ్యక్షేత్రానికి ఇవ్వడానికి బోగారం గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ తన వంతు సహకారం అందిస్తున్నారు. ఈ సందర్భంగా భద్రాచలం దేవాలయం ఈవో దామోదర్ రావు పట్టు వస్త్రాలు తయారు చేసే చేనేత మగ్గాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో  చేనేత కళాకారుల సంఘం అధ్యక్షులు రాపోలు గణేష్, ఎలగందుల కరుణాకర్, గుర్రం శ్రీనివాస్, గుర్రం సంతోష్, మిర్యాల సురేందర్, నేరటి స్వామి, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/bogaram-silk-cloths-for-bhadrachala-ramaiah/article-11429</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/bogaram-silk-cloths-for-bhadrachala-ramaiah/article-11429</guid>
                <pubDate>Tue, 17 Mar 2026 12:02:39 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాజకీయంగా ఆర్యవైశ్యులు ఎదగాలి: టీజీ వెంకటేశ్</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, ముషీరాబాద్: దేశవ్యాప్తంగా ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలని మాజీ ఎంపీ టీ.జీ. వెంకటేష్ సూచించారు. ఆదివారం ముషీరాబాదు ఆర్యవైశ్య హాస్టల్ భవనంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో భూపతి కృష్ణమూర్తి శతజయంతి ఉత్సవాల సందర్భంగా వైశ్య ప్రజా ప్రతినిధుల అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన టీ.జీ. వెంకటేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. రాజకీయాల్లో పార్టీలు, జెండాలు, రంగులు వేర్వేరు అయినప్పటికీ ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉండాలని సూచించారు.<br />ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్యులు వార్డ్ సభ్యుల నుంచి ఎంపీ స్థాయి వరకు రాజకీయంగా ఎదగాలని కోరారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఉత్తర భారతదేశంలో బలంగా పనిచేస్తోందని, దక్షిణ భారతదేశంలో మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆర్యవైశ్యులు తమ సత్తా చాటాలని సూచించారు. ఐవిఎఫ్ ఆధ్వర్యంలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న విద్యార్థులకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/tg-venkatesh-arya-vaishyas-should-rise-politically/article-11361"><img src="https://www.vishvambhara.com/media/400/2026-03/239.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, ముషీరాబాద్: దేశవ్యాప్తంగా ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలని మాజీ ఎంపీ టీ.జీ. వెంకటేష్ సూచించారు. ఆదివారం ముషీరాబాదు ఆర్యవైశ్య హాస్టల్ భవనంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో భూపతి కృష్ణమూర్తి శతజయంతి ఉత్సవాల సందర్భంగా వైశ్య ప్రజా ప్రతినిధుల అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన టీ.జీ. వెంకటేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. రాజకీయాల్లో పార్టీలు, జెండాలు, రంగులు వేర్వేరు అయినప్పటికీ ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉండాలని సూచించారు.<br />ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్యులు వార్డ్ సభ్యుల నుంచి ఎంపీ స్థాయి వరకు రాజకీయంగా ఎదగాలని కోరారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఉత్తర భారతదేశంలో బలంగా పనిచేస్తోందని, దక్షిణ భారతదేశంలో మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆర్యవైశ్యులు తమ సత్తా చాటాలని సూచించారు. ఐవిఎఫ్ ఆధ్వర్యంలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన ఆర్యవైశ్య ప్రజా ప్రతినిధులను సన్మానించారు. కొడంగల్ పట్టణానికి చెందిన స్థానిక రాజకీయ నాయకుడు. ప్రస్తుతం కొడంగల్ మున్సిపాలిటీ చైర్మన్ గా ఎన్నికైన నందారం ప్రశాంత్ ను సైతం ప్రత్యేకంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, గంజి రాజమౌళి గుప్తా, ఉప్పల స్వప్న, భాగ్యలక్ష్మి, కరుణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/tg-venkatesh-arya-vaishyas-should-rise-politically/article-11361</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/tg-venkatesh-arya-vaishyas-should-rise-politically/article-11361</guid>
                <pubDate>Mon, 16 Mar 2026 10:45:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-03/239.jpeg"                         length="352380"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భట్టి విక్రమార్క కుమారుడు, కోడలిని ఆశీర్వదించిన చంద్రబాబు </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాద్ : ​ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు విచ్చేసి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య, కోడలు సాక్షి దంపతులను ఆశీర్వదించారు. ​​ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క - నందిని దంపతులు పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, వారి భవిష్యత్తు సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందజేశారు. మార్చి 5వ తేదీన సూర్య విక్రమాదిత్య వివాహ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భట్టి విక్రమార్క స్వయంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి చంద్రబాబును వివాహానికి ఆహ్వానించారు. అయితే, అప్పట్లో ఉన్న అత్యవసర కార్యకలాపాలు, బిజీ షెడ్యూల్ కారణంగా చంద్రబాబు వివాహానికి హాజరుకాలేకపోయారు. ఈ క్రమంలోనే నేడు ప్రత్యేకంగా ప్రజాభవన్‌కు విచ్చేసి నూతన దంపతులకు తన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/bhatti-vikramarkas-son-chandrababu-blessed-his-daughter-in-law/article-11203"><img src="https://www.vishvambhara.com/media/400/2026-03/409.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాద్ : ​ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు విచ్చేసి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య, కోడలు సాక్షి దంపతులను ఆశీర్వదించారు. ​​ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క - నందిని దంపతులు పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, వారి భవిష్యత్తు సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందజేశారు. మార్చి 5వ తేదీన సూర్య విక్రమాదిత్య వివాహ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భట్టి విక్రమార్క స్వయంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి చంద్రబాబును వివాహానికి ఆహ్వానించారు. అయితే, అప్పట్లో ఉన్న అత్యవసర కార్యకలాపాలు, బిజీ షెడ్యూల్ కారణంగా చంద్రబాబు వివాహానికి హాజరుకాలేకపోయారు. ఈ క్రమంలోనే నేడు ప్రత్యేకంగా ప్రజాభవన్‌కు విచ్చేసి నూతన దంపతులకు తన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/bhatti-vikramarkas-son-chandrababu-blessed-his-daughter-in-law/article-11203</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/bhatti-vikramarkas-son-chandrababu-blessed-his-daughter-in-law/article-11203</guid>
                <pubDate>Sun, 15 Mar 2026 16:53:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-03/409.jpeg"                         length="819138"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>‘అరకు కౌని’ మిల్లెట్ మీల్ </title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">ఆర్గానిక్ మిల్లెట్ స్టాల్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/araku-kauni-millet-meal/article-10922"><img src="https://www.vishvambhara.com/media/400/2026-03/455.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, అమరావతి: అరకు కౌని’ పేరుతో రూపొందించిన తొలి గిరిజన ఆర్గానిక్ మిల్లెట్ ఫుడ్ మెనూను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం 6వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజున ఏర్పాటు చేసిన ఈ ఆర్గానిక్ మిల్లెట్ ఆహార ఉత్పత్తుల స్టాల్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు. గిరిజనులు పండించిన కొర్రలు, రాగులు, సామలు, కాకిజొన్నలు, గంట్ల, మొక్కజొన్న, కొండ కందులు, రాజ్మాతో చేసిన కొర్ర పాయసం, రాగి చపాతీ, సామల పులిహోర, కాంట్ల అంబలి, కార్న్ వడ, తూర్ దాల్ కర్రీ వంటి ఆహార ఉత్పత్తులను అక్కడ ప్రదర్శించారు. ఈ ఆహార ఉత్పత్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించి రుచి చూశారు. గిరిజనుల ఆహార సంప్రదాయాలను గౌరవిస్తూ ఆరోగ్యకరమైన మిల్లెట్ ఆహారాన్ని మరింత ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. టూరిజం, ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్ కలిసి రాష్ట్రంలోని స్టార్ హోటళ్లు, ఆతిథ్య సంస్థలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నాయని సీఎంకు అధికారులు తెలిపారు. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ‘అరకు కౌని’ వంటకాలను వారి మెనూలో చేర్చడం ద్వారా గిరిజన మిల్లెట్ మీల్స్‌ను ప్రోత్సాహించాలన్నారు. మిల్లెట్ థాళీని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు...జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, అధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/araku-kauni-millet-meal/article-10922</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/araku-kauni-millet-meal/article-10922</guid>
                <pubDate>Fri, 13 Mar 2026 10:15:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-03/455.jpeg"                         length="158902"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజలను దోచుకుంటున్న కార్పొరేట్ విద్యా సంస్థలు </title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర, అనంతపురం: శ్రీ చైతన్య విద్యాసంస్థలు ప్రజలను మభ్యపెట్టి కోట్ల సంపాదిస్తున్నారంటూ జై భీమ్రావు భారత్ పార్టీ అధ్యక్షుడు కొడవండ్ల నరేష్ పేర్కొన్నారు. అనంతపురం అర్బన్ లోని శ్రీ చైతన్య విద్యాసంస్థలు సిబిఎస్ సిలబస్ పర్మిషన్ లేకున్నా సిబిఎస్ సిలబస్ ఉందంటూ ప్రజల నుండి డబ్బులు దండుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఫీజుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రులను పట్టిపీడిస్తున్నారని అంతేకాకుండా రికమండేషన్ ఉంటే ఫీజులు తగ్గిస్తూ రికమండేషన్ లేని వాళ్లకు ఫీజుల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయని అన్నారు. కార్పొరేట్ కళాశాలలో చదువుకోవాలంటే లక్షలు కావాలనే అపూహలో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ఈ విషయంపై విద్యార్థుల ఫీజులపై జిల్లా కలెక్టర్  స్పందించి న్యాయం చేయాలని అన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/corporate-educational-institutes-are-robbing-people/article-10879"><img src="https://www.vishvambhara.com/media/400/2026-03/217.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, అనంతపురం: శ్రీ చైతన్య విద్యాసంస్థలు ప్రజలను మభ్యపెట్టి కోట్ల సంపాదిస్తున్నారంటూ జై భీమ్రావు భారత్ పార్టీ అధ్యక్షుడు కొడవండ్ల నరేష్ పేర్కొన్నారు. అనంతపురం అర్బన్ లోని శ్రీ చైతన్య విద్యాసంస్థలు సిబిఎస్ సిలబస్ పర్మిషన్ లేకున్నా సిబిఎస్ సిలబస్ ఉందంటూ ప్రజల నుండి డబ్బులు దండుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఫీజుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రులను పట్టిపీడిస్తున్నారని అంతేకాకుండా రికమండేషన్ ఉంటే ఫీజులు తగ్గిస్తూ రికమండేషన్ లేని వాళ్లకు ఫీజుల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయని అన్నారు. కార్పొరేట్ కళాశాలలో చదువుకోవాలంటే లక్షలు కావాలనే అపూహలో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ఈ విషయంపై విద్యార్థుల ఫీజులపై జిల్లా కలెక్టర్  స్పందించి న్యాయం చేయాలని అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/corporate-educational-institutes-are-robbing-people/article-10879</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/corporate-educational-institutes-are-robbing-people/article-10879</guid>
                <pubDate>Thu, 12 Mar 2026 12:07:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-03/217.jpeg"                         length="32034"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను రైల్ నిలయంలోని ఆడిటోరియంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్; ఎస్సీ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి ; దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ సిద్ధార్థ్ కటి; విభాగాల ప్రధాన అధిపతులు, అధికారులు మరియు సిబ్బంది కూడా పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో  రైల్వే మిక్స్‌డ్ హైస్కూల్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, రైల్వే మిక్స్‌డ్ హైస్కూల్ విద్యార్థుల స్కిట్, మహిళా ఉద్యోగులచే నృత్య ప్రదర్శనలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.  ఈ సందర్భంగా, జనరల్ మేనేజర్ 2025-2026 సంవత్సరానికిగాను వివిధ విభాగాలలోని ఉత్తమ మహిళా ఉద్యోగులకు అవార్డులను ప్రదానం చేశారు. వక్తృత్వం మరియు వ్యాస రచన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/happy-international-womens-day/article-10865"><img src="https://www.vishvambhara.com/media/400/2026-03/94.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను రైల్ నిలయంలోని ఆడిటోరియంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్; ఎస్సీ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి ; దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ సిద్ధార్థ్ కటి; విభాగాల ప్రధాన అధిపతులు, అధికారులు మరియు సిబ్బంది కూడా పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో  రైల్వే మిక్స్‌డ్ హైస్కూల్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, రైల్వే మిక్స్‌డ్ హైస్కూల్ విద్యార్థుల స్కిట్, మహిళా ఉద్యోగులచే నృత్య ప్రదర్శనలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.  ఈ సందర్భంగా, జనరల్ మేనేజర్ 2025-2026 సంవత్సరానికిగాను వివిధ విభాగాలలోని ఉత్తమ మహిళా ఉద్యోగులకు అవార్డులను ప్రదానం చేశారు. వక్తృత్వం మరియు వ్యాస రచన పోటీల విజేతలకు బహుమతులు కూడా అందజేశారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ సంవత్సరం నేపధ్యం ‘ గివ్ టు గెయిన్’ అని, సాధికారతకు కీలకం అయిన విద్య ద్వారా లాభం పొందడానికి ఉత్తమ మార్గం అని ఆయన నొక్కి చెప్పారు. ఇంకా, మహిళా సాధికారత పరంగా సమానత్వం మరియు సమన్యాయం మధ్య వ్యత్యాసాన్ని ఆయన హైలైట్ చేశారు.  సమానత్వం అంటే ఆడ మగ వ్యత్యాసం లేకుండా అందరికీ సమాన హక్కులు, అవకాశాలు మరియు చికిత్స అందించడం అని ఆయన వివరించారు. అయితే సమన్యాయం అంటే నిర్దిష్ట సమస్యలను పరిష్కరించడానికి వనరులు మరియు మద్దతును అందించే ప్రక్రియ, న్యాయమైన ఫలితాలను అందించడం అని ఆయన వివరించారు. మహిళలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో మనం చాలా సాధించాం మరియు సఫలీకృతమైయామని మరియు ఇంకా  సౌకర్యాలు చాలా  కల్పించవలసిన అవసరం ఉందని  ఆయన అన్నారు.  దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని 5 కీలకమైన విభాగాలు, ఆపరేటింగ్, కమర్షియల్, సెక్యూరిటీ, ఫైనాన్స్, మెడికల్ మరియు గుంటూరు డివిజన్‌లను సమర్థవంతమైన మహిళా అధికారులు నడిపించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఎస్. సి  సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్  మాధవి ; ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్  కె. పద్మజ ; ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్  అరోమా సింగ్ ఠాకూర్;  దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ హేమ సునీత ; ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ నిర్మలా రాజారాం ; దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇతి పాండే; గుంటూరు డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ సుధేష్ణ సేన్ కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/happy-international-womens-day/article-10865</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/happy-international-womens-day/article-10865</guid>
                <pubDate>Thu, 12 Mar 2026 11:57:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-03/94.jpeg"                         length="328670"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వినియోగదారుల మండలి సభ్యుడిగా సుల్తాన్ అలీ </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాద్ : ఎన్టీఆర్ జిల్లా నుండి రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి (స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్) అనధికార సభ్యుడిగా సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు న్యాయవాది, 'ఆసరా' వ్యవస్థాపకులు  హబీబ్ సుల్తాన్ అలీ నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ (పౌర సరఫరాలు)  ఇలక్కియ అధికారికంగా  ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈ పదవిలో ఉన్న రవి శోభారాణి  స్థానంలో హబీబ్ సుల్తాన్ అలీని నామినేట్ చేస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌కు సిఫార్సు చేశారు.హబీబ్ సుల్తాన్ అలీ నేపథ్యం, సేవలు సామాజిక బాధ్యత అవగాహన కోసం న్యాయవాదుల సంఘం (ఆసరా ) సంస్థను 2016లో స్థాపించిన హబీబ్ సుల్తాన్ అలీ, ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో రాష్ట్ర, జిల్లా కమిటీల ద్వారా ప్రజలకు విస్తృత సేవలు అందిస్తున్నారు.ఆయన నాయకత్వంలో ఆసరా సంస్థ ద్వారా ఇప్పటివరకు 10,000 కు పైగా వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదులను మధ్యవర్తిత్వం, కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/sultan-ali-as-member-of-consumer-council/article-10813"><img src="https://www.vishvambhara.com/media/400/2026-03/345.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాద్ : ఎన్టీఆర్ జిల్లా నుండి రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి (స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్) అనధికార సభ్యుడిగా సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు న్యాయవాది, 'ఆసరా' వ్యవస్థాపకులు  హబీబ్ సుల్తాన్ అలీ నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ (పౌర సరఫరాలు)  ఇలక్కియ అధికారికంగా  ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈ పదవిలో ఉన్న రవి శోభారాణి  స్థానంలో హబీబ్ సుల్తాన్ అలీని నామినేట్ చేస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌కు సిఫార్సు చేశారు.హబీబ్ సుల్తాన్ అలీ నేపథ్యం, సేవలు సామాజిక బాధ్యత అవగాహన కోసం న్యాయవాదుల సంఘం (ఆసరా ) సంస్థను 2016లో స్థాపించిన హబీబ్ సుల్తాన్ అలీ, ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో రాష్ట్ర, జిల్లా కమిటీల ద్వారా ప్రజలకు విస్తృత సేవలు అందిస్తున్నారు.ఆయన నాయకత్వంలో ఆసరా సంస్థ ద్వారా ఇప్పటివరకు 10,000 కు పైగా వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదులను మధ్యవర్తిత్వం, కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ వినియోగదారుల కోర్టులు, న్యాయస్థానాల్లో 275కి పైగా కేసులు దాఖలు చేసి వినియోగదారులకు న్యాయం చేకూర్చారు. సమాజానికి ఆయన అందిస్తున్న ఈ విశేష సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుండి ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని కూడా అందుకున్నారు.వినియోగదారుల హక్కుల పరిరక్షణ పట్ల ఆయనకున్న అపారమైన అనుభవం, నిబద్ధతను పరిగణనలోకి తీసుకున్న జిల్లా కలెక్టర్, రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడిగా ఆయనను ఎంపిక చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/sultan-ali-as-member-of-consumer-council/article-10813</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/sultan-ali-as-member-of-consumer-council/article-10813</guid>
                <pubDate>Thu, 12 Mar 2026 11:16:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-03/345.jpeg"                         length="44743"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.5 కోట్లు సాయం</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, నెల్లూరు:పేదల సాధికారతకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పీ-4 కార్యక్రమానికి నెల్లూరు జిల్లా బోగోలుకు చెందిన అమరా ఛారిటబుల్ ట్రస్ట్ చేయూత అందించనుంది. ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసిన ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బచ్చు కృష్ణ కుమార్ దంపతులు బోగోలు మండలంలోని  ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.5 కోట్ల సాయం ప్రకటించారు. త్వరలో చేపట్టనున్న ఆయా అభివృద్ధి పనుల శంకుస్థాపనకు రావాలని మంత్రిని ఆహ్వానించారు. పీ-4 కార్యక్రమంలో భాగంగా మన బడి-మన భవిష్యత్ కింద బోగోలు మండలంలోని పలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులను మెరుగుపర్చనున్నారు. మన బడి- మన భవిష్యత్తు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రవాస భారతీయులు, పూర్వవిద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషిచేస్తోంది. దాతల పేర్లు కూడా ఆయా పాఠశాలలకు పెట్టుకునే అవకాశం కల్పించనుంది. త్వరలోనే మన బడి -</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/rs-5-crore-assistance-for-the-development-of-government-schools/article-10742"><img src="https://www.vishvambhara.com/media/400/2026-03/69.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, నెల్లూరు:పేదల సాధికారతకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పీ-4 కార్యక్రమానికి నెల్లూరు జిల్లా బోగోలుకు చెందిన అమరా ఛారిటబుల్ ట్రస్ట్ చేయూత అందించనుంది. ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసిన ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బచ్చు కృష్ణ కుమార్ దంపతులు బోగోలు మండలంలోని  ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.5 కోట్ల సాయం ప్రకటించారు. త్వరలో చేపట్టనున్న ఆయా అభివృద్ధి పనుల శంకుస్థాపనకు రావాలని మంత్రిని ఆహ్వానించారు. పీ-4 కార్యక్రమంలో భాగంగా మన బడి-మన భవిష్యత్ కింద బోగోలు మండలంలోని పలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులను మెరుగుపర్చనున్నారు. మన బడి- మన భవిష్యత్తు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రవాస భారతీయులు, పూర్వవిద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషిచేస్తోంది. దాతల పేర్లు కూడా ఆయా పాఠశాలలకు పెట్టుకునే అవకాశం కల్పించనుంది. త్వరలోనే మన బడి - మన భవిష్యత్తు వెబ్ సైట్ ను ప్రారంభించనుంది. మరోవైపు బోగోలు మండలం కొవ్వూరుపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి రూ.5 కోట్లు, కొండ బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.5 కోట్ల సాయాన్ని అమరా బచ్చు ఛారిటబుల్ ట్రస్ట్ అందించనుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/rs-5-crore-assistance-for-the-development-of-government-schools/article-10742</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/rs-5-crore-assistance-for-the-development-of-government-schools/article-10742</guid>
                <pubDate>Wed, 11 Mar 2026 11:35:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-03/69.jpeg"                         length="115391"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంగళగిరిలో కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన మంత్రి లోకేష్</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, మంగళగిరి :మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో రూ.65 లక్షల సీఎస్ఆర్ నిధులు వెచ్చించి కమ్యూనిటీ హాల్ ను నిర్మించారు. ముందుగా నులకపేటకు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కమ్యూనిటీ హాల్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి.చంద్ర కిరణ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీ దేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/minister-lokesh-inaugurated-the-community-hall-in-mangalagiri/article-10618"><img src="https://www.vishvambhara.com/media/400/2026-03/210.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, మంగళగిరి :మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో రూ.65 లక్షల సీఎస్ఆర్ నిధులు వెచ్చించి కమ్యూనిటీ హాల్ ను నిర్మించారు. ముందుగా నులకపేటకు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కమ్యూనిటీ హాల్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి.చంద్ర కిరణ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీ దేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఎంటీఎంసీ కమిషనర్ షేక్ అలీమ్ బాషా తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/minister-lokesh-inaugurated-the-community-hall-in-mangalagiri/article-10618</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/minister-lokesh-inaugurated-the-community-hall-in-mangalagiri/article-10618</guid>
                <pubDate>Tue, 10 Mar 2026 10:21:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-03/210.jpeg"                         length="188360"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నేడు ముత్యాలమ్మ తల్లి జాతర </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం, ముత్యాలమ్మపాలెం, నాయుడుపాలెం,వాడ చీపురుపల్లి గ్రామ పంచాయితీలు పరిధిలో గల  14 గ్రామాల ఆరాధ్య దేవతగా పేరుగాంచిన, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవం నేడు 10వ తేదీ మంగళవారం అంగరంగ వైభవంగా కనుల పండుగగా ఘనంగా అమ్మవారి జాతర నిర్వహించనున్నట్లు ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు కూండ్రపు కృష్ణం నాయుడు తెలిపారు మంగళవారం వేకువజాము నుంచి భక్తులు పసుపు,కుంకుమ, చీర సారె సమర్పిస్తూ అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు అమ్మవారి జాతరలో భాగంగా కోలాటం నృత్యాలు,తీన్‌మార్ డప్పుల నడుమ అమ్మవారి ఘటాలను గ్రామ పురవీధుల గుండా ఘనంగా ఊరేగింపు నిర్వహించి,రాత్రి 9.00 గంటలకు అమ్మవారి ఆలయంలోకి తోడుకువెళ్తారని తెలిపారు. అమ్మవారి జాతర సందర్భంగా గ్రామమంతా భారీ విద్యుత్ కాంతులతో లైటింగ్ సెట్టింగులు,  కోలాటం నృత్యాలు,గ్రామ వీధుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, డాన్స్ బేబీ డాన్స్, ఆర్కెస్ట్రా జానపద</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/today-is-mutyalammas-mothers-fair/article-10614"><img src="https://www.vishvambhara.com/media/400/2026-03/416.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం, ముత్యాలమ్మపాలెం, నాయుడుపాలెం,వాడ చీపురుపల్లి గ్రామ పంచాయితీలు పరిధిలో గల  14 గ్రామాల ఆరాధ్య దేవతగా పేరుగాంచిన, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవం నేడు 10వ తేదీ మంగళవారం అంగరంగ వైభవంగా కనుల పండుగగా ఘనంగా అమ్మవారి జాతర నిర్వహించనున్నట్లు ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు కూండ్రపు కృష్ణం నాయుడు తెలిపారు మంగళవారం వేకువజాము నుంచి భక్తులు పసుపు,కుంకుమ, చీర సారె సమర్పిస్తూ అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు అమ్మవారి జాతరలో భాగంగా కోలాటం నృత్యాలు,తీన్‌మార్ డప్పుల నడుమ అమ్మవారి ఘటాలను గ్రామ పురవీధుల గుండా ఘనంగా ఊరేగింపు నిర్వహించి,రాత్రి 9.00 గంటలకు అమ్మవారి ఆలయంలోకి తోడుకువెళ్తారని తెలిపారు. అమ్మవారి జాతర సందర్భంగా గ్రామమంతా భారీ విద్యుత్ కాంతులతో లైటింగ్ సెట్టింగులు,  కోలాటం నృత్యాలు,గ్రామ వీధుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, డాన్స్ బేబీ డాన్స్, ఆర్కెస్ట్రా జానపద సాంఘిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. జిల్లా నలుమూలలా నుండి భక్తులు గ్రామ ప్రజలు అమ్మవారి జాతరలో పాల్గొని అమ్మవారి కృప ను పొందాలని ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు కూండ్రపు కృష్ణం నాయుడు కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Devotional</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/today-is-mutyalammas-mothers-fair/article-10614</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/today-is-mutyalammas-mothers-fair/article-10614</guid>
                <pubDate>Tue, 10 Mar 2026 10:18:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-03/416.jpeg"                         length="140806"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        