<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/crime/category-13" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Crime - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/category/13/rss</link>
                <description>Crime RSS Feed</description>
                
                            <item>
                <title>నకిలీ వధూవరుల ఫోటోలతో భారీ స్కాం </title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర, బండ్లగూడ: హైదరాబాద్ అత్తాపూర్ లోని షాది ముబారక్ పథకం పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వాన్ని సుమారు 21 లక్షల మీద మోసం చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బండ్లగూడ కార్యాలయంలో పనిచేస్తున్న స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ తో పాటు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఫోటోషాప్ సహాయంతో నకిలీ ఆధార్ కార్డులు, వివాహ ధ్రువపత్రాలు, ఫోటోలు తయారుచేసి షాదీ ముబారక్ దరఖాస్తు  సమర్పించినట్టు దర్యాప్తులో  తేలింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/huge-scam-with-fake-bride-and-groom-photos/article-16662"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-8.35.17-pm.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, బండ్లగూడ: హైదరాబాద్ అత్తాపూర్ లోని షాది ముబారక్ పథకం పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వాన్ని సుమారు 21 లక్షల మీద మోసం చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బండ్లగూడ కార్యాలయంలో పనిచేస్తున్న స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ తో పాటు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఫోటోషాప్ సహాయంతో నకిలీ ఆధార్ కార్డులు, వివాహ ధ్రువపత్రాలు, ఫోటోలు తయారుచేసి షాదీ ముబారక్ దరఖాస్తు  సమర్పించినట్టు దర్యాప్తులో  తేలింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/huge-scam-with-fake-bride-and-groom-photos/article-16662</link>
                <guid>https://www.vishvambhara.com/crime/huge-scam-with-fake-bride-and-groom-photos/article-16662</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:54:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-8.35.17-pm.jpeg"                         length="219953"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>29 డిఫెన్స్ మద్యం బాటిల్స్ పట్టివేత</title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర, జి హెచ్ ఎం సి: హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ పోలీసులు డి ఆర్ డి సి అపోలో హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో 29 డిఫెన్స్ మద్యం బాటిల్స్ ను పట్టుకున్నారు. రంగారెడ్డి డివిజన్లో మల్కాజ్గిరి ప్రాంతంలో జాలపురం బాలకృష్ణ వినోబా నగర్ వద్ద 20 డిఫెన్స్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/29-seizure-of-defense-liquor-bottles/article-16650"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-9.05.57-pm.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, జి హెచ్ ఎం సి: హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ పోలీసులు డి ఆర్ డి సి అపోలో హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో 29 డిఫెన్స్ మద్యం బాటిల్స్ ను పట్టుకున్నారు. రంగారెడ్డి డివిజన్లో మల్కాజ్గిరి ప్రాంతంలో జాలపురం బాలకృష్ణ వినోబా నగర్ వద్ద 20 డిఫెన్స్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/29-seizure-of-defense-liquor-bottles/article-16650</link>
                <guid>https://www.vishvambhara.com/crime/29-seizure-of-defense-liquor-bottles/article-16650</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:49:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-9.05.57-pm.jpeg"                         length="370778"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫోన్ దొంగిలించి యూపీఐ ద్వారా నగదు చోరీ.. ముగ్గురు అరెస్ట్</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, సూర్యాపేట: బస్సు ప్రయాణికుల మొబైల్ ఫోన్లు దొంగిలించి, వాటిలోని మనీ యాప్‌ల యూపీఐ పిన్‌లను గుర్తించి డబ్బులు కాజేస్తున్న ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కె. నరసింహ గురువారం వెల్లడించారు. నంద్యాల జిల్లాకు చెందిన పాముల రాము అలియాస్ ఎరుకల రాము (23)తో పాటు ఇద్దరు మైనర్లను తుంగతుర్తి బస్టాండ్ వద్ద వాహన తనిఖీల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2.70 లక్షల నగదు, 27 స్మార్ట్ ఫోన్లు, ఒక స్విఫ్ట్ డిజైర్ కారు స్వాధీనం చేసుకున్నారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన రైతు ఉప్పలయ్య ఫోన్‌ను బస్సులో దొంగిలించి, అతని ఖాతా నుంచి రూ.1.80 లక్షలు, అలాగే తుంగతుర్తికి చెందిన వ్యాపారి దుగ్యాల వెంకటేశ్వరరావు ఖాతా నుంచి రూ.97,800 యూపీఐ ద్వారా ఇతర ఖాతాలకు బదిలీ చేసి నగదు డ్రా చేసినట్లు దర్యాప్తులో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/three-arrested-for-stealing-phone-and-stealing-cash-through-upi/article-16578"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-11-at-9.17.08-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, సూర్యాపేట: బస్సు ప్రయాణికుల మొబైల్ ఫోన్లు దొంగిలించి, వాటిలోని మనీ యాప్‌ల యూపీఐ పిన్‌లను గుర్తించి డబ్బులు కాజేస్తున్న ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కె. నరసింహ గురువారం వెల్లడించారు. నంద్యాల జిల్లాకు చెందిన పాముల రాము అలియాస్ ఎరుకల రాము (23)తో పాటు ఇద్దరు మైనర్లను తుంగతుర్తి బస్టాండ్ వద్ద వాహన తనిఖీల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2.70 లక్షల నగదు, 27 స్మార్ట్ ఫోన్లు, ఒక స్విఫ్ట్ డిజైర్ కారు స్వాధీనం చేసుకున్నారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన రైతు ఉప్పలయ్య ఫోన్‌ను బస్సులో దొంగిలించి, అతని ఖాతా నుంచి రూ.1.80 లక్షలు, అలాగే తుంగతుర్తికి చెందిన వ్యాపారి దుగ్యాల వెంకటేశ్వరరావు ఖాతా నుంచి రూ.97,800 యూపీఐ ద్వారా ఇతర ఖాతాలకు బదిలీ చేసి నగదు డ్రా చేసినట్లు దర్యాప్తులో తేలింది.నిందితులు బస్టాండ్లు, బస్సుల్లో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని మొబైళ్లు దొంగిలించి, సులభమైన పిన్ నంబర్లు (1234, 0000, 1111 వంటివి) ఉపయోగిస్తున్న ఫోన్లను తెరిచి డబ్బులు కాజేస్తున్నారని ఎస్పీ తెలిపారు. ప్రజలు తమ మొబైళ్లకు, యూపీఐ యాప్‌లకు బలమైన పాస్‌వర్డ్లు, పిన్ నంబర్లు ఉపయోగించాలని సూచించారు. కేసును ఛేదించిన డీఎస్పీ ప్రసన్న కుమార్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, ఎస్‌ఐలు యాదవేందర్ రెడ్డి, క్రాంతికుమార్ తదితర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.</p>
<p><img src="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-11-at-9.17.53-pm.jpeg" alt="WhatsApp Image 2026-06-11 at 9.17.53 PM" width="720" height="1280"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/three-arrested-for-stealing-phone-and-stealing-cash-through-upi/article-16578</link>
                <guid>https://www.vishvambhara.com/crime/three-arrested-for-stealing-phone-and-stealing-cash-through-upi/article-16578</guid>
                <pubDate>Fri, 12 Jun 2026 13:51:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-11-at-9.17.08-pm.jpeg"                         length="78311"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రూ.3 లక్షల నాన్  డ్యూటీ  లిక్కర్ పట్టివేత</title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర,  జిహెచ్ఎంసి :  విస్కీ, రమ్, విదేశీ మద్యం ఏది కావాలన్నా నిపన్ ధర అనే వ్యక్తికి ఫోన్ చేస్తే చాలు కారులో తీసుకువచ్చి ఇంటికి ఇచ్చేస్తూ ఉంటాడు.  ఇలా చాలా రోజులుగా నాన్ డ్యూటీ  లిక్కర్ను అమ్మకాలు జరుపుతూ సికింద్రాబాద్ డిటిఎఫ్ సిబ్బందికి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే..సికింద్రాబాద్ బగారా బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో  ఆగి ఉన్న కార్లో నాన్ డ్యూటీ లిక్కర్ ఉందనే సమాచారం మేరకు.. సికింద్రాబాద్ డి టి ఎఫ్  సీఐ సావిత్రి సౌజన్య సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. కారులో 85 మద్యం బాటిల్ ఉన్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని కారుని కూడా సీజ్ చేశారు.  నిందితుడు నితిన్ ధార (35) అదుపులోకి తీసుకున్నారు.  నిందితుడు మద్యం బాటిల్ లభ్యమైన అనంతరం  నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే ఎక్సైజ్ ఎస్ టి ఎఫ్  సిఐ నాగరాజు సిబ్బంది సహాయం తీసుకున్నారు.నిందితుడు వద్ద ఉన్నాయి</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/non-duty-liquor-tax-of-rs3-lakh/article-16370"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-09-at-9.29.12-pm.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర,  జిహెచ్ఎంసి :  విస్కీ, రమ్, విదేశీ మద్యం ఏది కావాలన్నా నిపన్ ధర అనే వ్యక్తికి ఫోన్ చేస్తే చాలు కారులో తీసుకువచ్చి ఇంటికి ఇచ్చేస్తూ ఉంటాడు.  ఇలా చాలా రోజులుగా నాన్ డ్యూటీ  లిక్కర్ను అమ్మకాలు జరుపుతూ సికింద్రాబాద్ డిటిఎఫ్ సిబ్బందికి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే..సికింద్రాబాద్ బగారా బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో  ఆగి ఉన్న కార్లో నాన్ డ్యూటీ లిక్కర్ ఉందనే సమాచారం మేరకు.. సికింద్రాబాద్ డి టి ఎఫ్  సీఐ సావిత్రి సౌజన్య సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. కారులో 85 మద్యం బాటిల్ ఉన్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని కారుని కూడా సీజ్ చేశారు.  నిందితుడు నితిన్ ధార (35) అదుపులోకి తీసుకున్నారు.  నిందితుడు మద్యం బాటిల్ లభ్యమైన అనంతరం  నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే ఎక్సైజ్ ఎస్ టి ఎఫ్  సిఐ నాగరాజు సిబ్బంది సహాయం తీసుకున్నారు.నిందితుడు వద్ద ఉన్నాయి 85 మద్యం బాటిల్లను కారును సీజ్ చేసి మద్యం బాటిల్లను నిపన్ ద్వారాను సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సిఐ సౌజన్య సావిత్రి తెలిపారు.సాధీనం చేసుకున్నటువంటి మద్యం బాటిల్ల విలువ రూ. మూడు లక్షలగా ఉంటుందని అంచనా వేశారు. ఈ మద్యం బాటిల్లలో హర్యానా ఢిల్లీ వెస్ట్ బెంగాల్ కర్ణాటక గోవా ఏపీ డిఫెన్స్ బాటిల్స్ ఉన్నట్టుగా గుర్తించారు. ఈ మద్యం బాటిళ్లలో శివాజీ రీగల్ జాన్సన్ జానీ వాకర్ గ్రూప్ లాంటి అనేక విదేశీ ఖరీదైన మద్యం బాటిల్ ఉన్నట్లు గుర్తించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/non-duty-liquor-tax-of-rs3-lakh/article-16370</link>
                <guid>https://www.vishvambhara.com/crime/non-duty-liquor-tax-of-rs3-lakh/article-16370</guid>
                <pubDate>Wed, 10 Jun 2026 12:16:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-09-at-9.29.12-pm.jpeg"                         length="250608"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వివాహిత మహిళ అనుమానాస్పద మృతి</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, నెల్లికుదురు: అనుమానాస్పద స్థితిలో వివాహిత మహిళ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి లో చోటుచేసుకుంది. ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం బ్రాహ్మణ కొత్తపెల్లి కి చెందిన జల్ల కృష్ణవేణి(32) జల్ల పరుశరాములు భార్య భర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య భర్తల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కృష్ణవేణి శుక్రవారం ఉదయం ఇంటి వద్ద ఉరి వేసుకుని చనిపోయి ఉంది. మృతురాలి తల్లి పార్నంది ప్రమీల తన కూతురు కృష్ణవేణి మరణం పై అనుమానం వ్యక్తం చేస్తూ ఉరివేసుకొని చనిపోయిందో, లేక కృష్ణవేణి భర్త పరశురాములు కృష్ణవేణిని చంపి ఉరివేసినాడో అనుమానంగా ఉందని పోలీసులకు పిటిషన్ ఇచ్చినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/suspicious-death-of-a-married-woman/article-16282"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-05-at-7.49.58-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, నెల్లికుదురు: అనుమానాస్పద స్థితిలో వివాహిత మహిళ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి లో చోటుచేసుకుంది. ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం బ్రాహ్మణ కొత్తపెల్లి కి చెందిన జల్ల కృష్ణవేణి(32) జల్ల పరుశరాములు భార్య భర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య భర్తల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కృష్ణవేణి శుక్రవారం ఉదయం ఇంటి వద్ద ఉరి వేసుకుని చనిపోయి ఉంది. మృతురాలి తల్లి పార్నంది ప్రమీల తన కూతురు కృష్ణవేణి మరణం పై అనుమానం వ్యక్తం చేస్తూ ఉరివేసుకొని చనిపోయిందో, లేక కృష్ణవేణి భర్త పరశురాములు కృష్ణవేణిని చంపి ఉరివేసినాడో అనుమానంగా ఉందని పోలీసులకు పిటిషన్ ఇచ్చినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/suspicious-death-of-a-married-woman/article-16282</link>
                <guid>https://www.vishvambhara.com/crime/suspicious-death-of-a-married-woman/article-16282</guid>
                <pubDate>Sat, 06 Jun 2026 16:45:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-05-at-7.49.58-pm.jpeg"                         length="199982"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>24 గంటల్లో హత్య కేసు ఛేదించిన సూర్యాపేట పోలీసులు</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">పాత కక్షలే కారణం.. </span></li>
<li><span style="color:rgb(224,62,45);">ఐదుగురు నిందితుల అరెస్ట్.. ఒక కారు, బైకు, కత్తి, సెల్‌ఫోన్లు స్వాధీనం</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/suryapet-police-solved-the-murder-case-in-24-hours/article-15972"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-05-25-at-7.17.10-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఏర్కారం గ్రామ శివారులో మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, మరో మహిళా నిందితురాలు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి ఒక కారు, ఒక బైకు, హత్యకు ఉపయోగించిన కత్తి, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కె. నరసింహ కేసు వివరాలను వెల్లడించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్యకు గురైన వ్యక్తి ఏర్కారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు (42). శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మధు రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని భార్య మౌనిక సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, ఏర్కారం గ్రామ శివారులో కల్వర్టు కింద గోనె సంచిలో మధు మృతదేహం లభ్యమైంది. దీంతో కేసును హత్య కేసుగా మార్చి ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డలో అద్దె ఇంటిని గుర్తించిన పోలీసులు అక్కడ క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. అనంతరం టేకుమట్ల గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 65 వద్ద ప్రధాన నిందితులు మిద్దే జీవన్, మిద్దే ఆనంద్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య కుట్ర వెలుగులోకి వచ్చింది. 2007లో ఏర్కారం గ్రామ సర్పంచ్ మిద్దే రవీందర్ హత్య కేసులో చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉండటంతో, తన తండ్రి హత్యకు ప్రతీకారంగా మధును హత్య చేసినట్లు మిద్దే జీవన్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఈ హత్యకు సైదులు, ప్రసాద్, ఆనంద్, భరత్ సహకరించినట్లు పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం మధును తాళ్లగడ్డలోని అద్దె ఇంటికి మందు పార్టీ పేరుతో పిలిపించారు. మద్యం మత్తులో ఉన్న సమయంలో మధుపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి కారులో తీసుకెళ్లి ఏర్కారం శివారులో కల్వర్టు కింద పడేశారు. మధు బైకును మరో ప్రాంతంలో వదిలివేసి, హత్యకు ఉపయోగించిన కత్తి, సెల్‌ఫోన్‌ను కాల్వలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మిద్దే జీవన్, చింత సైదులు, మేదరి ప్రసాద్, మిద్దే ఆనంద్, కక్కిరేణి భరత్‌లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. మరో నిందితురాలు భవాని పరారీలో ఉందని చెప్పారు. నిందితులపై గతంలో కూడా పలు కేసులు నమోదై ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో పాల్గొన్న నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశముందని తెలిపారు. హత్యలు, భౌతిక దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసును వేగంగా ఛేదించిన డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు వెంకటయ్య, రాజశేఖర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్సైలు మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.</p>
<p><img src="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-25-at-7.17.31-pm.jpeg" alt="WhatsApp Image 2026-05-25 at 7.17.31 PM" width="720" height="1280"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/suryapet-police-solved-the-murder-case-in-24-hours/article-15972</link>
                <guid>https://www.vishvambhara.com/crime/suryapet-police-solved-the-murder-case-in-24-hours/article-15972</guid>
                <pubDate>Tue, 26 May 2026 14:24:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-25-at-7.17.10-pm.jpeg"                         length="84855"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ధర్మ తండాలో గుడుంబా పై పోలీస్ దాడులు</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">1,000లీ. పానకం 50 లీ.గుడుంబా ధ్వంసం..</span></li>
<li><span style="color:rgb(224,62,45);">ఇద్దరిపై కేసు నమోదు: ఎస్ ఐ రమేష్ బాబు</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/police-raids-on-gudumba-in-dharma-tanda/article-15879"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-05-25-at-10.15.29-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, నెల్లికుదురు: ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కలిగించే గుడుంబా తయారీ, రవాణా, విక్రయాలపై మహబూబాబాద్ జిల్లాలో ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఇందులో భాగంగా నెల్లికుదురు ఎస్సై చిర్ర రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు మండలంలోని కాస్య తండా శివారు ధర్మ తండాలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ బాబు మాట్లాడుతూ సంబంధిత ప్రత్యేక దాడులు,సోదాలలో రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన 50 లీటర్ల గుడుంబా, గుడుంబా తయారీ కోసం నిలువ ఉంచిన 1,000 లీటర్ల బెల్లం పానకం గుర్తించి స్వాధీనం చేసుకొని అక్కడికక్కడే ధ్వంసం చేసినట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.30 వేలు ఉంటుందని చెప్పారు. ఈ కేసులో అదే తండాకు చెందిన బానోతు నరేష్,బానోతు సురేష్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. నిషేధిత గుడుంబా తయారుచేసిన విక్రయించిన, బెల్లం అమ్మకానికి పాల్పడటం వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుడుంబా నిర్మూలన చర్యలు నిరంతరం కొనసాగుతాయని ఎస్ఐ తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/police-raids-on-gudumba-in-dharma-tanda/article-15879</link>
                <guid>https://www.vishvambhara.com/crime/police-raids-on-gudumba-in-dharma-tanda/article-15879</guid>
                <pubDate>Tue, 26 May 2026 13:31:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-25-at-10.15.29-pm.jpeg"                         length="105845"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హుండీ ని  మాయం చేసిన వ్యక్తి పై ఫిర్యాదు </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, అనంతగిరి:  దేవాలయంలో హుండీ ని  మాయం చేసిన సంఘటన మండల పరిధిలోని గొండ్రియాల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఉమామహేశ్వర దేవాలయంలో పురాతన  హుండీనీ గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేశారు. ఈ విషయంపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హుండీ అపహరించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసారు. ఈ క్రమంలోనే సోమవారం వారు జిల్లా ఎండోమెంట్ సహాయ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని ఉమామహేశ్వర దేవస్థానంలో పూజా సామాగ్రి అయిన తాంబూలం ,చెంబు తో పాటు దేవుని హుండీ నీ ఆ దేవాలయ కమిటీ మెంబర్ గా ఉన్న ఓ వ్యక్తి అమ్ముకున్నాడని వారు పేర్కొన్నారుఆరోపించారు. ఈ విషయంపై సంబంధిత వ్యక్తిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/complaint-against-the-person-who-destroyed-the-hundi/article-14268"><img src="https://www.vishvambhara.com/media/400/2026-04/whatsapp-image-2026-04-21-at-4.06.13-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, అనంతగిరి:  దేవాలయంలో హుండీ ని  మాయం చేసిన సంఘటన మండల పరిధిలోని గొండ్రియాల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఉమామహేశ్వర దేవాలయంలో పురాతన  హుండీనీ గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేశారు. ఈ విషయంపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హుండీ అపహరించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసారు. ఈ క్రమంలోనే సోమవారం వారు జిల్లా ఎండోమెంట్ సహాయ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని ఉమామహేశ్వర దేవస్థానంలో పూజా సామాగ్రి అయిన తాంబూలం ,చెంబు తో పాటు దేవుని హుండీ నీ ఆ దేవాలయ కమిటీ మెంబర్ గా ఉన్న ఓ వ్యక్తి అమ్ముకున్నాడని వారు పేర్కొన్నారుఆరోపించారు. ఈ విషయంపై సంబంధిత వ్యక్తిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/complaint-against-the-person-who-destroyed-the-hundi/article-14268</link>
                <guid>https://www.vishvambhara.com/crime/complaint-against-the-person-who-destroyed-the-hundi/article-14268</guid>
                <pubDate>Tue, 21 Apr 2026 16:17:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-04/whatsapp-image-2026-04-21-at-4.06.13-pm.jpeg"                         length="630286"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>1.2 కేజీల గంజాయి పట్టివేత</title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర , జిహెచ్ఎంసి : మల్కాజిగిరి నాచారం పరిధిలో రోడ్ నెంబర్ 12 ఐడిఏ మల్లాపూర్ ఉప్పల్ ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు 1.2 కేజీల గంజాయిని, ఒక బైకును, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఉప్పల్ సిఐ  ఓంకార్ తెలిపారు. ఈ కేసులో ధరావత్ సంతోష్, ఎస్ సందీప్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/seizure-of-12-kg-of-ganja/article-14238"><img src="https://www.vishvambhara.com/media/400/2026-04/whatsapp-image-2026-04-21-at-3.48.29-pm.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర , జిహెచ్ఎంసి : మల్కాజిగిరి నాచారం పరిధిలో రోడ్ నెంబర్ 12 ఐడిఏ మల్లాపూర్ ఉప్పల్ ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు 1.2 కేజీల గంజాయిని, ఒక బైకును, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఉప్పల్ సిఐ  ఓంకార్ తెలిపారు. ఈ కేసులో ధరావత్ సంతోష్, ఎస్ సందీప్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/seizure-of-12-kg-of-ganja/article-14238</link>
                <guid>https://www.vishvambhara.com/crime/seizure-of-12-kg-of-ganja/article-14238</guid>
                <pubDate>Tue, 21 Apr 2026 16:00:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-04/whatsapp-image-2026-04-21-at-3.48.29-pm.jpeg"                         length="305822"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రూ.2.54 లక్షల ఢిల్లీ మద్యం పట్టివేత</title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర, జిహెచ్ఎంసి: ఖరీదైన మద్యాన్ని ఢిల్లీలో తక్కువ ధరలకు కొనుగోలు చేసి సికింద్రాబాద్‌లో మోండా మార్కెట్ శివాజినగర్ చెప్పాల్వాది బజార్ ప్రాంతంలో అమ్మకాలు జరుపుతుండగా బుధవారం తెల్లవారు జామున సికింద్రాబాద్ ఎక్సైజ్ డీటీఎఫ్ టీమ్ సీఐ సౌజన్య టీమ్ పట్టుకున్నారు. ఢిల్లీకి వివిధ సామాగ్రి తీసుకు వెళ్లినపుడు తిరుగు ప్రయాణంలో శారద కుమార్(28) అనే వ్యక్తి ఢిల్లీలో శివాజీ రీగల్‌ను రూ.1500 లకు కొనుగోలు చేసి హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో రూ.3000 వేల నుంచి రూ.3500 అమ్మకాలు జరుపుతున్నట్లు అందిన సమాచారం మేరకు సికింద్రాబాద్ డీటీఎఫ్ సీఐ సౌజన్య, ఎస్సై శివకుమార్, కానిస్టేబుళ్లు జనార్థన్, రిజ్వాన్, సిద్దిక్‌లు  పట్టుకున్నారు. వాహనంలో తనిఖీలు నిర్వహించగా 52 శివాజీ రీగల్ మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం బాటిళ్ల విలువ రూ.2.54 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. పట్టుకున్న మద్యం బాటిళ్లను, నిందితుడిని, వాహనాన్ని సికింద్రాబాద్</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/rs-254-lakh-in-delhi-liquor-seizure/article-14043"><img src="https://www.vishvambhara.com/media/400/2026-04/whatsapp-image-2026-04-16-at-4.55.49-pm.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, జిహెచ్ఎంసి: ఖరీదైన మద్యాన్ని ఢిల్లీలో తక్కువ ధరలకు కొనుగోలు చేసి సికింద్రాబాద్‌లో మోండా మార్కెట్ శివాజినగర్ చెప్పాల్వాది బజార్ ప్రాంతంలో అమ్మకాలు జరుపుతుండగా బుధవారం తెల్లవారు జామున సికింద్రాబాద్ ఎక్సైజ్ డీటీఎఫ్ టీమ్ సీఐ సౌజన్య టీమ్ పట్టుకున్నారు. ఢిల్లీకి వివిధ సామాగ్రి తీసుకు వెళ్లినపుడు తిరుగు ప్రయాణంలో శారద కుమార్(28) అనే వ్యక్తి ఢిల్లీలో శివాజీ రీగల్‌ను రూ.1500 లకు కొనుగోలు చేసి హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో రూ.3000 వేల నుంచి రూ.3500 అమ్మకాలు జరుపుతున్నట్లు అందిన సమాచారం మేరకు సికింద్రాబాద్ డీటీఎఫ్ సీఐ సౌజన్య, ఎస్సై శివకుమార్, కానిస్టేబుళ్లు జనార్థన్, రిజ్వాన్, సిద్దిక్‌లు  పట్టుకున్నారు. వాహనంలో తనిఖీలు నిర్వహించగా 52 శివాజీ రీగల్ మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం బాటిళ్ల విలువ రూ.2.54 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. పట్టుకున్న మద్యం బాటిళ్లను, నిందితుడిని, వాహనాన్ని సికింద్రాబాద్  ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించినట్లు సీఐ సౌజన్య తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/rs-254-lakh-in-delhi-liquor-seizure/article-14043</link>
                <guid>https://www.vishvambhara.com/crime/rs-254-lakh-in-delhi-liquor-seizure/article-14043</guid>
                <pubDate>Thu, 16 Apr 2026 17:16:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-04/whatsapp-image-2026-04-16-at-4.55.49-pm.jpeg"                         length="433183"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పాత కక్షలతో వ్యక్తిపై దాడి</title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర, చింతపల్లి : పాత కక్షలతో ఓ వ్యక్తిపై ఇద్దరు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. చింతపల్లి ఎస్సై ముత్యాల రాంమూర్తి తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సిరుసనగండ్ల యాదయ్య ఊరిలో చికెన్ సెంటర్ ఏర్పాటు చేసి జీవనం సాగిస్తున్నారు. చికెన్ బాకీ డబ్బులు వసూలు నిమిత్తం ఓ ఇంటికి వెళ్లి వస్తుండగా ఇదే గ్రామానికి చెందిన కాటేపాక రవికుమార్, కాటేపాక ఇంద్ర కలిసి పాత కక్షలు మనస్సులో పెట్టుకొని యాదయ్య పై దాడి చేశారు. తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం దేవరకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండ టంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/attacking-the-person-with-old-factions/article-14002"><img src="https://www.vishvambhara.com/media/400/2026-04/whatsapp-image-2026-04-16-at-4.39.15-pm.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, చింతపల్లి : పాత కక్షలతో ఓ వ్యక్తిపై ఇద్దరు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. చింతపల్లి ఎస్సై ముత్యాల రాంమూర్తి తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సిరుసనగండ్ల యాదయ్య ఊరిలో చికెన్ సెంటర్ ఏర్పాటు చేసి జీవనం సాగిస్తున్నారు. చికెన్ బాకీ డబ్బులు వసూలు నిమిత్తం ఓ ఇంటికి వెళ్లి వస్తుండగా ఇదే గ్రామానికి చెందిన కాటేపాక రవికుమార్, కాటేపాక ఇంద్ర కలిసి పాత కక్షలు మనస్సులో పెట్టుకొని యాదయ్య పై దాడి చేశారు. తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం దేవరకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండ టంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/attacking-the-person-with-old-factions/article-14002</link>
                <guid>https://www.vishvambhara.com/crime/attacking-the-person-with-old-factions/article-14002</guid>
                <pubDate>Thu, 16 Apr 2026 16:52:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-04/whatsapp-image-2026-04-16-at-4.39.15-pm.jpeg"                         length="133823"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇసుక అక్రమంగా తరలిస్తున్న వాహనాలు సీజ్ </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసిపి మస్తాన్ వాలి ఆధ్వర్యంలో  వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్రమంగా ఇసుక తరలిస్తున్నా 14 టైర్ వెహికల్, 2 లారీలను సీజ్ చేసి వారి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వేల్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు  నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/vehicles-transporting-sand-illegally-will-be-seized/article-14000"><img src="https://www.vishvambhara.com/media/400/2026-04/whatsapp-image-2026-04-16-at-4.39.17-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసిపి మస్తాన్ వాలి ఆధ్వర్యంలో  వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్రమంగా ఇసుక తరలిస్తున్నా 14 టైర్ వెహికల్, 2 లారీలను సీజ్ చేసి వారి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వేల్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు  నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/vehicles-transporting-sand-illegally-will-be-seized/article-14000</link>
                <guid>https://www.vishvambhara.com/crime/vehicles-transporting-sand-illegally-will-be-seized/article-14000</guid>
                <pubDate>Thu, 16 Apr 2026 16:51:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-04/whatsapp-image-2026-04-16-at-4.39.17-pm.jpeg"                         length="71196"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        