<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/crime/category-13" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Crime - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/category/13/rss</link>
                <description>Crime RSS Feed</description>
                
                            <item>
                <title>హుండీ ని  మాయం చేసిన వ్యక్తి పై ఫిర్యాదు </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, అనంతగిరి:  దేవాలయంలో హుండీ ని  మాయం చేసిన సంఘటన మండల పరిధిలోని గొండ్రియాల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఉమామహేశ్వర దేవాలయంలో పురాతన  హుండీనీ గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేశారు. ఈ విషయంపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హుండీ అపహరించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసారు. ఈ క్రమంలోనే సోమవారం వారు జిల్లా ఎండోమెంట్ సహాయ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని ఉమామహేశ్వర దేవస్థానంలో పూజా సామాగ్రి అయిన తాంబూలం ,చెంబు తో పాటు దేవుని హుండీ నీ ఆ దేవాలయ కమిటీ మెంబర్ గా ఉన్న ఓ వ్యక్తి అమ్ముకున్నాడని వారు పేర్కొన్నారుఆరోపించారు. ఈ విషయంపై సంబంధిత వ్యక్తిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/complaint-against-the-person-who-destroyed-the-hundi/article-14268"><img src="https://www.vishvambhara.com/media/400/2026-04/whatsapp-image-2026-04-21-at-4.06.13-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, అనంతగిరి:  దేవాలయంలో హుండీ ని  మాయం చేసిన సంఘటన మండల పరిధిలోని గొండ్రియాల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఉమామహేశ్వర దేవాలయంలో పురాతన  హుండీనీ గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేశారు. ఈ విషయంపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హుండీ అపహరించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసారు. ఈ క్రమంలోనే సోమవారం వారు జిల్లా ఎండోమెంట్ సహాయ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని ఉమామహేశ్వర దేవస్థానంలో పూజా సామాగ్రి అయిన తాంబూలం ,చెంబు తో పాటు దేవుని హుండీ నీ ఆ దేవాలయ కమిటీ మెంబర్ గా ఉన్న ఓ వ్యక్తి అమ్ముకున్నాడని వారు పేర్కొన్నారుఆరోపించారు. ఈ విషయంపై సంబంధిత వ్యక్తిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/complaint-against-the-person-who-destroyed-the-hundi/article-14268</link>
                <guid>https://www.vishvambhara.com/crime/complaint-against-the-person-who-destroyed-the-hundi/article-14268</guid>
                <pubDate>Tue, 21 Apr 2026 16:17:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-04/whatsapp-image-2026-04-21-at-4.06.13-pm.jpeg"                         length="630286"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>1.2 కేజీల గంజాయి పట్టివేత</title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర , జిహెచ్ఎంసి : మల్కాజిగిరి నాచారం పరిధిలో రోడ్ నెంబర్ 12 ఐడిఏ మల్లాపూర్ ఉప్పల్ ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు 1.2 కేజీల గంజాయిని, ఒక బైకును, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఉప్పల్ సిఐ  ఓంకార్ తెలిపారు. ఈ కేసులో ధరావత్ సంతోష్, ఎస్ సందీప్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/seizure-of-12-kg-of-ganja/article-14238"><img src="https://www.vishvambhara.com/media/400/2026-04/whatsapp-image-2026-04-21-at-3.48.29-pm.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర , జిహెచ్ఎంసి : మల్కాజిగిరి నాచారం పరిధిలో రోడ్ నెంబర్ 12 ఐడిఏ మల్లాపూర్ ఉప్పల్ ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు 1.2 కేజీల గంజాయిని, ఒక బైకును, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఉప్పల్ సిఐ  ఓంకార్ తెలిపారు. ఈ కేసులో ధరావత్ సంతోష్, ఎస్ సందీప్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/seizure-of-12-kg-of-ganja/article-14238</link>
                <guid>https://www.vishvambhara.com/crime/seizure-of-12-kg-of-ganja/article-14238</guid>
                <pubDate>Tue, 21 Apr 2026 16:00:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-04/whatsapp-image-2026-04-21-at-3.48.29-pm.jpeg"                         length="305822"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రూ.2.54 లక్షల ఢిల్లీ మద్యం పట్టివేత</title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర, జిహెచ్ఎంసి: ఖరీదైన మద్యాన్ని ఢిల్లీలో తక్కువ ధరలకు కొనుగోలు చేసి సికింద్రాబాద్‌లో మోండా మార్కెట్ శివాజినగర్ చెప్పాల్వాది బజార్ ప్రాంతంలో అమ్మకాలు జరుపుతుండగా బుధవారం తెల్లవారు జామున సికింద్రాబాద్ ఎక్సైజ్ డీటీఎఫ్ టీమ్ సీఐ సౌజన్య టీమ్ పట్టుకున్నారు. ఢిల్లీకి వివిధ సామాగ్రి తీసుకు వెళ్లినపుడు తిరుగు ప్రయాణంలో శారద కుమార్(28) అనే వ్యక్తి ఢిల్లీలో శివాజీ రీగల్‌ను రూ.1500 లకు కొనుగోలు చేసి హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో రూ.3000 వేల నుంచి రూ.3500 అమ్మకాలు జరుపుతున్నట్లు అందిన సమాచారం మేరకు సికింద్రాబాద్ డీటీఎఫ్ సీఐ సౌజన్య, ఎస్సై శివకుమార్, కానిస్టేబుళ్లు జనార్థన్, రిజ్వాన్, సిద్దిక్‌లు  పట్టుకున్నారు. వాహనంలో తనిఖీలు నిర్వహించగా 52 శివాజీ రీగల్ మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం బాటిళ్ల విలువ రూ.2.54 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. పట్టుకున్న మద్యం బాటిళ్లను, నిందితుడిని, వాహనాన్ని సికింద్రాబాద్</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/rs-254-lakh-in-delhi-liquor-seizure/article-14043"><img src="https://www.vishvambhara.com/media/400/2026-04/whatsapp-image-2026-04-16-at-4.55.49-pm.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, జిహెచ్ఎంసి: ఖరీదైన మద్యాన్ని ఢిల్లీలో తక్కువ ధరలకు కొనుగోలు చేసి సికింద్రాబాద్‌లో మోండా మార్కెట్ శివాజినగర్ చెప్పాల్వాది బజార్ ప్రాంతంలో అమ్మకాలు జరుపుతుండగా బుధవారం తెల్లవారు జామున సికింద్రాబాద్ ఎక్సైజ్ డీటీఎఫ్ టీమ్ సీఐ సౌజన్య టీమ్ పట్టుకున్నారు. ఢిల్లీకి వివిధ సామాగ్రి తీసుకు వెళ్లినపుడు తిరుగు ప్రయాణంలో శారద కుమార్(28) అనే వ్యక్తి ఢిల్లీలో శివాజీ రీగల్‌ను రూ.1500 లకు కొనుగోలు చేసి హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో రూ.3000 వేల నుంచి రూ.3500 అమ్మకాలు జరుపుతున్నట్లు అందిన సమాచారం మేరకు సికింద్రాబాద్ డీటీఎఫ్ సీఐ సౌజన్య, ఎస్సై శివకుమార్, కానిస్టేబుళ్లు జనార్థన్, రిజ్వాన్, సిద్దిక్‌లు  పట్టుకున్నారు. వాహనంలో తనిఖీలు నిర్వహించగా 52 శివాజీ రీగల్ మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం బాటిళ్ల విలువ రూ.2.54 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. పట్టుకున్న మద్యం బాటిళ్లను, నిందితుడిని, వాహనాన్ని సికింద్రాబాద్  ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించినట్లు సీఐ సౌజన్య తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/rs-254-lakh-in-delhi-liquor-seizure/article-14043</link>
                <guid>https://www.vishvambhara.com/crime/rs-254-lakh-in-delhi-liquor-seizure/article-14043</guid>
                <pubDate>Thu, 16 Apr 2026 17:16:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-04/whatsapp-image-2026-04-16-at-4.55.49-pm.jpeg"                         length="433183"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పాత కక్షలతో వ్యక్తిపై దాడి</title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర, చింతపల్లి : పాత కక్షలతో ఓ వ్యక్తిపై ఇద్దరు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. చింతపల్లి ఎస్సై ముత్యాల రాంమూర్తి తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సిరుసనగండ్ల యాదయ్య ఊరిలో చికెన్ సెంటర్ ఏర్పాటు చేసి జీవనం సాగిస్తున్నారు. చికెన్ బాకీ డబ్బులు వసూలు నిమిత్తం ఓ ఇంటికి వెళ్లి వస్తుండగా ఇదే గ్రామానికి చెందిన కాటేపాక రవికుమార్, కాటేపాక ఇంద్ర కలిసి పాత కక్షలు మనస్సులో పెట్టుకొని యాదయ్య పై దాడి చేశారు. తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం దేవరకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండ టంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/attacking-the-person-with-old-factions/article-14002"><img src="https://www.vishvambhara.com/media/400/2026-04/whatsapp-image-2026-04-16-at-4.39.15-pm.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, చింతపల్లి : పాత కక్షలతో ఓ వ్యక్తిపై ఇద్దరు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. చింతపల్లి ఎస్సై ముత్యాల రాంమూర్తి తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సిరుసనగండ్ల యాదయ్య ఊరిలో చికెన్ సెంటర్ ఏర్పాటు చేసి జీవనం సాగిస్తున్నారు. చికెన్ బాకీ డబ్బులు వసూలు నిమిత్తం ఓ ఇంటికి వెళ్లి వస్తుండగా ఇదే గ్రామానికి చెందిన కాటేపాక రవికుమార్, కాటేపాక ఇంద్ర కలిసి పాత కక్షలు మనస్సులో పెట్టుకొని యాదయ్య పై దాడి చేశారు. తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం దేవరకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండ టంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/attacking-the-person-with-old-factions/article-14002</link>
                <guid>https://www.vishvambhara.com/crime/attacking-the-person-with-old-factions/article-14002</guid>
                <pubDate>Thu, 16 Apr 2026 16:52:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-04/whatsapp-image-2026-04-16-at-4.39.15-pm.jpeg"                         length="133823"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇసుక అక్రమంగా తరలిస్తున్న వాహనాలు సీజ్ </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసిపి మస్తాన్ వాలి ఆధ్వర్యంలో  వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్రమంగా ఇసుక తరలిస్తున్నా 14 టైర్ వెహికల్, 2 లారీలను సీజ్ చేసి వారి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వేల్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు  నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/vehicles-transporting-sand-illegally-will-be-seized/article-14000"><img src="https://www.vishvambhara.com/media/400/2026-04/whatsapp-image-2026-04-16-at-4.39.17-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసిపి మస్తాన్ వాలి ఆధ్వర్యంలో  వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్రమంగా ఇసుక తరలిస్తున్నా 14 టైర్ వెహికల్, 2 లారీలను సీజ్ చేసి వారి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వేల్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు  నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/vehicles-transporting-sand-illegally-will-be-seized/article-14000</link>
                <guid>https://www.vishvambhara.com/crime/vehicles-transporting-sand-illegally-will-be-seized/article-14000</guid>
                <pubDate>Thu, 16 Apr 2026 16:51:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-04/whatsapp-image-2026-04-16-at-4.39.17-pm.jpeg"                         length="71196"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పేకాటరాయుళ్ళ అరెస్టు</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, తుమ్మలగూడెం గ్రామ శివారులో ఉన్న మూసి వాగు దగ్గర సోమవార సాయంత్రం 7.00 గంటల సమయంలో పేకాట ఆడుతున్నరని సమాచారం రాగా వెంటనే రామన్నపేట ఎస్సై ఆదేశానుసారం హెడ్ కానిస్టేబుల్ ఎం.వెంకటేశ్వర్లు, రైటర్ స్వామి నాయక్, కానిస్టేబుల్ మధు లతో కలిసి మూసి వాగు దగ్గరకెళ్ళి చూడగా అక్కడ తుమ్మలగూడెం గ్రామానికి చెందిన మేకల నరేష్ , .జిట్టబోయిన రవి,  కొమ్మగొని సంజీవ, ఎర్వ సాయి, పబ్బు అశోక్ , వడ్లకొండ మల్లేష్ , పుంటికూర శంకరయ్య లు పేకాట ఆడుతుండగా పోలీసులు వారిని పట్టుకుని, వారి వద్ద నుండి రూ.9,050 నగదును, 6 మొబైల్ ఫోన్లను, 4 సెట్ల పేకముక్కలను స్వాధీనం చేసుకొని  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రామన్నపేట ఎస్సై నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, తుమ్మలగూడెం గ్రామ శివారులో ఉన్న మూసి వాగు దగ్గర సోమవార సాయంత్రం 7.00 గంటల సమయంలో పేకాట ఆడుతున్నరని సమాచారం రాగా వెంటనే రామన్నపేట ఎస్సై ఆదేశానుసారం హెడ్ కానిస్టేబుల్ ఎం.వెంకటేశ్వర్లు, రైటర్ స్వామి నాయక్, కానిస్టేబుల్ మధు లతో కలిసి మూసి వాగు దగ్గరకెళ్ళి చూడగా అక్కడ తుమ్మలగూడెం గ్రామానికి చెందిన మేకల నరేష్ , .జిట్టబోయిన రవి,  కొమ్మగొని సంజీవ, ఎర్వ సాయి, పబ్బు అశోక్ , వడ్లకొండ మల్లేష్ , పుంటికూర శంకరయ్య లు పేకాట ఆడుతుండగా పోలీసులు వారిని పట్టుకుని, వారి వద్ద నుండి రూ.9,050 నగదును, 6 మొబైల్ ఫోన్లను, 4 సెట్ల పేకముక్కలను స్వాధీనం చేసుకొని  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రామన్నపేట ఎస్సై నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/arrest-of-poker-players/article-13796</link>
                <guid>https://www.vishvambhara.com/crime/arrest-of-poker-players/article-13796</guid>
                <pubDate>Wed, 15 Apr 2026 14:46:15 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, బచ్చన్నపేట: అనారోగ్యంతో జీవితం పై విరక్తి చెంది  ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహాత్య చేసుకున్న సంఘటన గురువారం మండలంలోని కట్కూర్లో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొడ్డు బాల నరసయ్య  (48) గత కొంత కాలంగా కిడ్నీ సంబందిత వ్యాదితో భాదపడుతున్నాడు. ప్రతీ నెలా నీలిమా ఆసుపత్రికి వెల్లి మందులు తెచ్చుకుంటున్నాడు. అయినా కూడ ఆరోగ్యం కుదుట పడడం లేదు. దాంతో తీవ్ర మరస్తాపం చెంది తరచూ ఇంట్లో వాళ్లతో తాను పురుగుల మందు తాగి చనిపోతా, చనిపోతా అని అంటుంటే వాడని వెల్లడించారు. గురువారం ఉదయం తాను చనిపోతా అంటూనే గడ్డిమందు తాగాడు. పరిస్తితి గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జనగామ ఏరియా దవాఖానాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మద్యాహ్నం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/man-commits-suicide-after-drinking-pesticide/article-13449"><img src="https://www.vishvambhara.com/media/400/2026-04/whatsapp-image-2026-04-09-at-7.32.55-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, బచ్చన్నపేట: అనారోగ్యంతో జీవితం పై విరక్తి చెంది  ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహాత్య చేసుకున్న సంఘటన గురువారం మండలంలోని కట్కూర్లో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొడ్డు బాల నరసయ్య  (48) గత కొంత కాలంగా కిడ్నీ సంబందిత వ్యాదితో భాదపడుతున్నాడు. ప్రతీ నెలా నీలిమా ఆసుపత్రికి వెల్లి మందులు తెచ్చుకుంటున్నాడు. అయినా కూడ ఆరోగ్యం కుదుట పడడం లేదు. దాంతో తీవ్ర మరస్తాపం చెంది తరచూ ఇంట్లో వాళ్లతో తాను పురుగుల మందు తాగి చనిపోతా, చనిపోతా అని అంటుంటే వాడని వెల్లడించారు. గురువారం ఉదయం తాను చనిపోతా అంటూనే గడ్డిమందు తాగాడు. పరిస్తితి గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జనగామ ఏరియా దవాఖానాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మద్యాహ్నం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/man-commits-suicide-after-drinking-pesticide/article-13449</link>
                <guid>https://www.vishvambhara.com/crime/man-commits-suicide-after-drinking-pesticide/article-13449</guid>
                <pubDate>Fri, 10 Apr 2026 14:56:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-04/whatsapp-image-2026-04-09-at-7.32.55-pm.jpeg"                         length="86745"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చెర్విత కేసును ఛేదించిన పోలీసులు</title>
                                    <description><![CDATA[<ul>
<li> <span style="color:rgb(224,62,45);">వివరాలు వెల్లడించిన సీపీ రష్మీ పెరుమాళ్  </span><br /><span style="color:rgb(224,62,45);"> </span></li>
<li><span style="color:rgb(224,62,45);">సీఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్ల కు అభినందన</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/police-solved-the-chervita-case/article-13409"><img src="https://www.vishvambhara.com/media/400/2026-04/whatsapp-image-2026-04-09-at-8.20.47-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, సిద్దిపేట: సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ముగ్గురు స్నేహితులు, మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి దొంగతనాలు చేస్తూ జైలు పాలయ్యాడు. సీపీ రష్మీ పెరుమాళ్ కేసు వివరాలను రూరల్ సీఐ శ్రీను, ఏసీపీ రవీందర్ రెడ్డిలతో కలిసి గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పెద్దపెల్లి జిల్లా బెల్లంపల్లికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి నరేంద్రుల శ్రీకాంత్ రామగుండం ఐఓసీలో సెక్యురిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన శ్రీకాంత్ అధిక డబ్బులు సంపాదించాలనే ఆశతో దొంగతనం చేయాలని ప్లాన్ వేశాడు. ఈమేరకు హైదరాబాద్‌లో ఉంటున్న రామగుండానికి చెందిన త‌న‌ స్నేహితులు రాకేశ్, శ్యామ్, గోదావరిఖనికి చెందిన చంద్రశేఖర్‌లకు విషయం చెప్పాడు. దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్న గణేశ్, ప్రేమ్‌చంద్, పవన్‌లను కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో సిద్దిపేట ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి సహకారంతో పట్టణ శివారు చెర్విత మెడోస్‌లోని ఓ ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. గతనెల ఏప్రిల్ 4తేదీన చంద్రశేఖర్ అనే డాక్టర్ ఇంట్లోకి  కల్లూరి గణేష్, ప్రేమ్‌చంద్, పవన్  ప్రవేశించి కత్తులతో ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లల చేతులు కట్టేసి భయబ్రాంతులకు గురిచేశారు. బంగారు పుస్తెల తాడు, చైన్, కమ్మలు, లక్ష రూపాయల నగదు, సెల్ ఫోన్లు దొంగలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 10టీమ్ లను ఏర్పాటుచేసి 72గంటల్లోపు కేసు ఛేదించారు. దొంగతనం కేసులో కీలక నిందితులు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి శ్రీకాంత్, రాజేశ్, శ్యామ్, చంద్రశేఖర్, గణేశ్, ప్రేమ్ చంద్, పవన్ లను, దొంగలించిన సొత్తును తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చిన ప్రకాష్, వినయ్‌లను అరెస్టు చేశారు. వీరి వద్ద 4.6 తులాల బంగారం, కారు, బైక్, 10 సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేటకు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. భద్రాద్రి, ములుగు జిల్లాల్లోని పోలీస్ స్టేషన్ల పరిధిలో గణేష్‌పై 13 కేసులు, పవన్ పై 10 కేసులు ఉన్నాయి. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ రవీందర్, సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, రూరల్ ఎస్ఐ రాజేశ్, చిన్నకోడూరు ఎస్ఐ చంద్రమోహన్, రాజగోపాల్‌పేట ఎస్ఐ వివేక్, బెజ్జంకి ఎస్ఐ సౌజన్య, పోలీసు సిబ్బంది రాజు, సుభాష్, యాదగిరి, స్వామిలను సీపీ పెరుమాళ్ అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/police-solved-the-chervita-case/article-13409</link>
                <guid>https://www.vishvambhara.com/crime/police-solved-the-chervita-case/article-13409</guid>
                <pubDate>Fri, 10 Apr 2026 14:38:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-04/whatsapp-image-2026-04-09-at-8.20.47-pm.jpeg"                         length="109947"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బెల్ట్ షాపుపై టాస్క్‌ఫోర్స్ దాడి</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, సిద్దిపేట: కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ బృందం అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపింది. దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బెల్ట్ షాపుపై టాస్క్‌ఫోర్స్, దుబ్బాక పోలీసులు బుధవారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో మొత్తం 26.09 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అప్పనపల్లి గ్రామానికి చెందిన మెరుగు సత్యనారాయణ (48) అక్రమంగా తన నివాసంలోనే మద్యం విక్రయించడంతో పాటు సిట్టింగ్ నిర్వహిస్తుండటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు దుబ్బాక ఎస్ఐ కీర్తిరాజు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్ఐ కీర్తిరాజు హెచ్చరించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/task-force-raid-on-belt-shop/article-13304"><img src="https://www.vishvambhara.com/media/400/2026-04/whatsapp-image-2026-04-08-at-8.58.44-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, సిద్దిపేట: కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ బృందం అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపింది. దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బెల్ట్ షాపుపై టాస్క్‌ఫోర్స్, దుబ్బాక పోలీసులు బుధవారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో మొత్తం 26.09 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అప్పనపల్లి గ్రామానికి చెందిన మెరుగు సత్యనారాయణ (48) అక్రమంగా తన నివాసంలోనే మద్యం విక్రయించడంతో పాటు సిట్టింగ్ నిర్వహిస్తుండటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు దుబ్బాక ఎస్ఐ కీర్తిరాజు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్ఐ కీర్తిరాజు హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/task-force-raid-on-belt-shop/article-13304</link>
                <guid>https://www.vishvambhara.com/crime/task-force-raid-on-belt-shop/article-13304</guid>
                <pubDate>Thu, 09 Apr 2026 15:42:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-04/whatsapp-image-2026-04-08-at-8.58.44-pm.jpeg"                         length="194049"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అక్రమ మొరం దందాపై  పోలీసుల ఉక్కు పాదం</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">తవ్వకాలకు ఉపయోగించిన పలు యంత్రాలు , వాహనాలు స్వాధీనం</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/polices-iron-foot-on-illegal-racketeering/article-12970"><img src="https://www.vishvambhara.com/media/400/2026-04/whatsapp-image-2026-04-06-at-9.38.54-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న అక్రమ మొరం దందాపై పోలీసులు ఉక్కు పాదం మోపారు. గత కొంతకాలంగా నందిపేట్ ప్రాంతంలోని పలుగుట్ట వెనుకవైపు జరుగుతున్న అక్రమ మొరం తప్పకాలపై పక్కా సమాచారం మేరకు సోమవారం మెరుపు దాడి చేశారు. అక్రమ తవ్వకాలకు ఉపయోగించిన యంత్రాలతో పాటు రవాణాకు సంబంధించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు సి సి ఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సి సి ఎస్ సిబ్బంది అక్రమ మొరం తవ్వకాలపై మెరుపుదాడి నిర్వహించారు. నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలుగుట్ట వెనుక భాగంలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమ తవ్వకాలకు ఉపయోగిస్తున్న 3 టిప్పర్లు, 2 జెసిబి యంత్రాలు, 1 ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను తదుపరి చర్యల కోసం నందిపేట్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ శ్యామ్ రాజ్ కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/polices-iron-foot-on-illegal-racketeering/article-12970</link>
                <guid>https://www.vishvambhara.com/crime/polices-iron-foot-on-illegal-racketeering/article-12970</guid>
                <pubDate>Tue, 07 Apr 2026 12:46:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-04/whatsapp-image-2026-04-06-at-9.38.54-pm.jpeg"                         length="217220"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలుగు విశ్వవిద్యాలయంలో కుల వివక్ష </title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"> ఎస్సీ సెల్‌కు ఫిర్యాదు</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>విశ్వంభర, బాచుపల్లి: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం విభాగాధిపతి తనపై కుల వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ ఒక ఎస్సీ విద్యార్థి విశ్వవిద్యాలయ ఎస్సీ/ఎస్టీ సెల్‌కు మార్చి 31నఫిర్యాదు చేసారు. విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం, విభాగాధిపతి విద్యార్థులతో సమావేశాలకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడంలేదని ఆరోపించారు. అకాడమిక్ సమావేశాల్లో కూర్చోవడానికి సీటు ఇవ్వకుండా అవమానించడం, “మా విభాగమే తలనొప్పి” అంటూ వ్యాఖ్యలు చేయడం వంటి ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. అదేవిధంగా, సంబంధిత అధ్యాపకుడు తనను వాట్సాప్‌లో బ్లాక్ చేయడం వల్ల అకాడమిక్ విషయాలపై నేరుగా మాట్లాడే అవకాశాన్ని కూడా నిరాకరించారని తెలిపారు. ఈ చర్యలు యూజీసీ సమానత్వ నియమావళి (2025-26), కుల వివక్ష నిరోధక నోటిఫికేషన్ (2012), భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 17తో పాటు ఎస్సీ/ఎస్టీ అఘాతాల నివారణ చట్టం, 1989కు విరుద్ధమని విద్యార్థి ఫిర్యాదులో పేర్కొన్నారు.  వెంటనే విచారణ జరపాలని, సమాన హక్కులు, కమ్యూనికేషన్ అవకాశాలు కల్పించాలని, అధ్యాపకులకు కుల సమానత్వంపై అవగాహన కల్పించాలని కోరారు. అలాగే సంబంధిత విభాగాధిపతిని సస్పెండ్ చేసి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదును యూజీసీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, జిల్లా కలెక్టర్ , తెలంగాణ ఉన్నత విద్యా మండలికి కూడా పంపనున్నట్లు విద్యార్థి తెలిపారు. కాగా, ఈ అంశంలో విద్యార్థికి పూర్తి మద్దతు ఇస్తామని ఏఐఎస్ఓ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ప్రకటించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/caste-discrimination-in-telugu-university/article-12805</link>
                <guid>https://www.vishvambhara.com/crime/caste-discrimination-in-telugu-university/article-12805</guid>
                <pubDate>Thu, 02 Apr 2026 15:59:18 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పేకాట రాయుళ్లు అరెస్ట్</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, చింతపల్లి: మండల పరిధిలోని కుర్మేడ్ గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి, కేసు నమోదు చేశారు. మండలంలోని కుర్మెడు గ్రామ శివారులో బుధవారం పేకాట ఆడుతున్నారనే  సమాచారం రావడంతో చింతపల్లి ఎస్సై ముత్యాల రామూర్తి తన సిబ్బందితో కలసి పేకాట శిబిరంపై దాడి చేసి, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి‌ తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి నాలుగు మోటార్ సైకిల్స్, ఆరు సెల్ ఫోన్లు రూ.16100 నగదు స్వాధీనం చేసుకుని  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/poker-rocks-arrestdraft-add-your-title/article-12785"><img src="https://www.vishvambhara.com/media/400/2026-04/whatsapp-image-2026-04-02-at-12.29.36-am.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, చింతపల్లి: మండల పరిధిలోని కుర్మేడ్ గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి, కేసు నమోదు చేశారు. మండలంలోని కుర్మెడు గ్రామ శివారులో బుధవారం పేకాట ఆడుతున్నారనే  సమాచారం రావడంతో చింతపల్లి ఎస్సై ముత్యాల రామూర్తి తన సిబ్బందితో కలసి పేకాట శిబిరంపై దాడి చేసి, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి‌ తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి నాలుగు మోటార్ సైకిల్స్, ఆరు సెల్ ఫోన్లు రూ.16100 నగదు స్వాధీనం చేసుకుని  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/poker-rocks-arrestdraft-add-your-title/article-12785</link>
                <guid>https://www.vishvambhara.com/crime/poker-rocks-arrestdraft-add-your-title/article-12785</guid>
                <pubDate>Thu, 02 Apr 2026 15:48:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-04/whatsapp-image-2026-04-02-at-12.29.36-am.jpeg"                         length="272007"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        