<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/telangana/category-1" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Telangana - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/category/1/rss</link>
                <description>Telangana RSS Feed</description>
                
                            <item>
                <title>ఉజ్జయిని మహంకాళికి పద్మశాలి సంఘం పట్టు వస్త్రాలు సమర్పణ </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, సికింద్రాబాద్:-  లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా పద్మశాలి సంఘం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. జయరాజ్ నాయకత్వంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూపసదాశివ్, జనరల్ సెక్రెటరీ చిన్నకోట్ల స్వప్నరాజు, కోశాధికారి నోముల రేఖ , గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు పోరండ్ల శారద, సెక్రటరీ సుకన్య లు కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాల ఉత్సవాలకు సంబందించిన వస్త్రాలను అందజేయడం చాల గొప్ప వరంగా భావిస్తున్నామని వారన్నారు.  ర్ కార్యక్రమంలో పద్మశాలి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం శ్రవణ్ , చిటుపోలు శ్రీనివాస్ నూతనంగా ఎన్నుకోబడ్డ శ్రీశైలం అన్న సత్రం అధ్యక్షులు జేరపు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు గంజి మోహన్ ,సికింద్రాబాద్ పద్మశాలి సేవా సమాజం మాజీ అధ్యక్షులు కంది విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/padmasali-sangam-silk-offering-for-ujjain-mahankali/article-20628"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-08-01-at-1.18.51-pm-(1).jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, సికింద్రాబాద్:-  లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా పద్మశాలి సంఘం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. జయరాజ్ నాయకత్వంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూపసదాశివ్, జనరల్ సెక్రెటరీ చిన్నకోట్ల స్వప్నరాజు, కోశాధికారి నోముల రేఖ , గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు పోరండ్ల శారద, సెక్రటరీ సుకన్య లు కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాల ఉత్సవాలకు సంబందించిన వస్త్రాలను అందజేయడం చాల గొప్ప వరంగా భావిస్తున్నామని వారన్నారు.  ర్ కార్యక్రమంలో పద్మశాలి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం శ్రవణ్ , చిటుపోలు శ్రీనివాస్ నూతనంగా ఎన్నుకోబడ్డ శ్రీశైలం అన్న సత్రం అధ్యక్షులు జేరపు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు గంజి మోహన్ ,సికింద్రాబాద్ పద్మశాలి సేవా సమాజం మాజీ అధ్యక్షులు కంది విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/padmasali-sangam-silk-offering-for-ujjain-mahankali/article-20628</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/padmasali-sangam-silk-offering-for-ujjain-mahankali/article-20628</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 17:05:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-08-01-at-1.18.51-pm-%281%29.jpeg"                         length="251778"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కమాండెంట్ కిషన్ రావుకు ఘనంగా  వీడ్కోలు</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాదు :   హైదరాబాదు సిటీ ఆర్మీ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లో  సిటీ కమాండెంట్ ఎన్వీ కిషన్ రావు పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం ఘనంగా  వీడ్కోలు సభ నిర్వహించారు. నూతన కమాండెంట్ కిష్టయ్య ఆధ్వర్యంలో సాయుధ దళాల గౌరవ వందనంతో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హోమ్ గార్డ్స్ వ్యవస్థ అభివృద్ధికి కిషన్ రావు అందించిన సేవలను అధికారులు, సిబ్బంది కొనియాడారు. హైదరాబాదు సిటీ హోమ్ గార్డ్స్ అసోసియేషన్ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది. కార్యక్రమంలో ఏసీపీ భాస్కర్, ఆర్‌ఐలు అశోక్, నరసింహ గౌడ్, ఆర్‌ఎస్‌ఐలు ప్రవీణ్, సైదులు, పండరి, స్వప్నలత, ఏఆర్‌ఎస్‌ఐ రామచంద్ర రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హోమ్ గార్డ్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి నారాయణ రెడ్డి, మాజీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, సీనియర్ హోమ్ గార్డ్ ఏడుకొండలు, రాజేష్, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/farewell-to-commandant-kishan-rao/article-20622"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.26.57-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాదు :   హైదరాబాదు సిటీ ఆర్మీ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లో  సిటీ కమాండెంట్ ఎన్వీ కిషన్ రావు పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం ఘనంగా  వీడ్కోలు సభ నిర్వహించారు. నూతన కమాండెంట్ కిష్టయ్య ఆధ్వర్యంలో సాయుధ దళాల గౌరవ వందనంతో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హోమ్ గార్డ్స్ వ్యవస్థ అభివృద్ధికి కిషన్ రావు అందించిన సేవలను అధికారులు, సిబ్బంది కొనియాడారు. హైదరాబాదు సిటీ హోమ్ గార్డ్స్ అసోసియేషన్ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది. కార్యక్రమంలో ఏసీపీ భాస్కర్, ఆర్‌ఐలు అశోక్, నరసింహ గౌడ్, ఆర్‌ఎస్‌ఐలు ప్రవీణ్, సైదులు, పండరి, స్వప్నలత, ఏఆర్‌ఎస్‌ఐ రామచంద్ర రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హోమ్ గార్డ్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి నారాయణ రెడ్డి, మాజీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, సీనియర్ హోమ్ గార్డ్ ఏడుకొండలు, రాజేష్, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/farewell-to-commandant-kishan-rao/article-20622</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/farewell-to-commandant-kishan-rao/article-20622</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:58:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.26.57-pm.jpeg"                         length="103791"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సిరిపురంలో చేనేత చైతన్య మహాసభ పోస్టర్ ఆవిష్కరణ</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, రామన్నపేట : తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ పిలుపు మేరకు ఆగస్టు 5వ తేదీన  కరీంనగర్ లో జరిగే  చేనేత చైతన్య మహాసభ పోస్టర్ ను  యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో  ఆవిష్కరించారు. ఈ కార్య క్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షులు  రాపోలు షణ్ముఖ, పద్మశాలి సంఘం అధ్యక్షులు జెల్ల  శ్రీనివాస్,  మాజీ సర్పంచ్ అప్పము లక్ష్మీనర్సు,మాజీ ఎంపీటీసీ పున్న వెంకటేశం, మాజీ ఎంపీటీసీ బడుగు రమేశ్, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు  పున్న వెంకటేష్, మార్కండేయ దేవాలయ అధ్యక్షులు  రాపోలు విశ్వనాధం, పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి  రాపోలు రమేశ్, చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షులు  భారత మృత్యుంజయ, కోశాధికారి  పున్న అమరేందర్, కార్య వర్గ కమిటీ సభ్యులు గుండు శాంతి కుమార్,  జెల్ల శ్రీనాధం, పున్న మార్కండేయ,  కొంగరీ నరసింహ, పద్మశాలి నాయకులు పున్న వెంకటేశం,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/poster-unveiling-of-handloom-chaitanya-mahasabha-poster-in-siripuram/article-20620"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.28.18-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, రామన్నపేట : తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ పిలుపు మేరకు ఆగస్టు 5వ తేదీన  కరీంనగర్ లో జరిగే  చేనేత చైతన్య మహాసభ పోస్టర్ ను  యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో  ఆవిష్కరించారు. ఈ కార్య క్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షులు  రాపోలు షణ్ముఖ, పద్మశాలి సంఘం అధ్యక్షులు జెల్ల  శ్రీనివాస్,  మాజీ సర్పంచ్ అప్పము లక్ష్మీనర్సు,మాజీ ఎంపీటీసీ పున్న వెంకటేశం, మాజీ ఎంపీటీసీ బడుగు రమేశ్, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు  పున్న వెంకటేష్, మార్కండేయ దేవాలయ అధ్యక్షులు  రాపోలు విశ్వనాధం, పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి  రాపోలు రమేశ్, చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షులు  భారత మృత్యుంజయ, కోశాధికారి  పున్న అమరేందర్, కార్య వర్గ కమిటీ సభ్యులు గుండు శాంతి కుమార్,  జెల్ల శ్రీనాధం, పున్న మార్కండేయ,  కొంగరీ నరసింహ, పద్మశాలి నాయకులు పున్న వెంకటేశం, కొంగరీ జంగయ్య, సంఘం కార్యకర్త  శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/poster-unveiling-of-handloom-chaitanya-mahasabha-poster-in-siripuram/article-20620</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/poster-unveiling-of-handloom-chaitanya-mahasabha-poster-in-siripuram/article-20620</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:57:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.28.18-pm.jpeg"                         length="198867"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆర్‌వీ ఐస్‌క్రీమ్ అండ్ స్వీట్ షాప్ ప్రారంభించిన తలసాని శ్రీనివాస్</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, బాగ్ లింగంపల్లి: వ్యాపార రంగంలో యువత ముందుకు రావడం అభినందనీయం, ఉపాధి అవకాశాలు పెంచే ఇటువంటి సంస్థలు మరింత అభివృద్ధి చెందాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాదు ముషీరాబాద్ నియోజకవర్గంలోని  బాగ్ లింగంపల్లి అంబేద్కర్ కళాశాల ప్రధాన రహదారిపై బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు వివేక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్‌వీ ఐస్‌క్రీమ్ అండ్ స్వీట్ షాప్ను శుక్రవారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. నాణ్యమైన సేవలతో వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు, స్నేహితులు, స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/talasani-srinivas-started-rv-ice-cream-and-sweet-shop/article-20618"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.31.05-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, బాగ్ లింగంపల్లి: వ్యాపార రంగంలో యువత ముందుకు రావడం అభినందనీయం, ఉపాధి అవకాశాలు పెంచే ఇటువంటి సంస్థలు మరింత అభివృద్ధి చెందాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాదు ముషీరాబాద్ నియోజకవర్గంలోని  బాగ్ లింగంపల్లి అంబేద్కర్ కళాశాల ప్రధాన రహదారిపై బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు వివేక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్‌వీ ఐస్‌క్రీమ్ అండ్ స్వీట్ షాప్ను శుక్రవారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. నాణ్యమైన సేవలతో వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు, స్నేహితులు, స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/talasani-srinivas-started-rv-ice-cream-and-sweet-shop/article-20618</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/talasani-srinivas-started-rv-ice-cream-and-sweet-shop/article-20618</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:57:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.31.05-pm.jpeg"                         length="144797"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇబ్రహీంపట్నంలో టీయూడబ్ల్యూజే (హెచ్-143), తెంజు నూతన కమిటీల ఎన్నిక</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టీయూడబ్ల్యూజే (హెచ్-143), తెంజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీల ఎన్నిక శుక్రవారం బృందావన్ కాలనీలో ఏకగ్రీవంగా జరిగింది. రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు టీయూడబ్ల్యూజే (హెచ్-143) నియోజకవర్గ అధ్యక్షుడు సురమోని సత్యనారాయణ, తెంజు అధ్యక్షుడు వరికుప్పల అశోక్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.ఈ సందర్భంగా సురమోని సత్యనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్, గృహ నిర్మాణం తదితర హక్కుల సాధన కోసం సంఘం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. టీయూడబ్ల్యూజే (హెచ్-143) అధ్యక్షుడిగా సురమోని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా మొలుగు శ్రీనివాస్ ఎన్నిక కాగా, తెంజు అధ్యక్షుడిగా వరికుప్పల అశోక్, ప్రధాన కార్యదర్శిగా ఆముదల సందీప్ కుమార్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/election-of-new-committees-of-tuj-h-143-tenju-in-ibrahimpatnam/article-20616"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.33.37-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టీయూడబ్ల్యూజే (హెచ్-143), తెంజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీల ఎన్నిక శుక్రవారం బృందావన్ కాలనీలో ఏకగ్రీవంగా జరిగింది. రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు టీయూడబ్ల్యూజే (హెచ్-143) నియోజకవర్గ అధ్యక్షుడు సురమోని సత్యనారాయణ, తెంజు అధ్యక్షుడు వరికుప్పల అశోక్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.ఈ సందర్భంగా సురమోని సత్యనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్, గృహ నిర్మాణం తదితర హక్కుల సాధన కోసం సంఘం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. టీయూడబ్ల్యూజే (హెచ్-143) అధ్యక్షుడిగా సురమోని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా మొలుగు శ్రీనివాస్ ఎన్నిక కాగా, తెంజు అధ్యక్షుడిగా వరికుప్పల అశోక్, ప్రధాన కార్యదర్శిగా ఆముదల సందీప్ కుమార్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/election-of-new-committees-of-tuj-h-143-tenju-in-ibrahimpatnam/article-20616</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/election-of-new-committees-of-tuj-h-143-tenju-in-ibrahimpatnam/article-20616</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:56:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.33.37-pm.jpeg"                         length="104826"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫీజు బకాయిలతో  విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, భువనగిరి : విద్యార్థుల రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ భువనగిరిలో  విద్యార్థులు శుక్రవారం మహాధర్నా నిర్వహించారు. జీవో నెం.9, ఆర్‌ఆర్ చట్టాన్ని రద్దు చేయాలని, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని అన్నారు. పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించాలని, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, మెస్ చార్జీలు పెంచాలని, విదేశీ స్కాలర్‌షిప్‌లను అర్హులందరికీ అందించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేసి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో బీసీ విద్యార్థి సంఘం, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/future-of-students-in-question-with-fee-arrears/article-20614"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.34.53-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, భువనగిరి : విద్యార్థుల రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ భువనగిరిలో  విద్యార్థులు శుక్రవారం మహాధర్నా నిర్వహించారు. జీవో నెం.9, ఆర్‌ఆర్ చట్టాన్ని రద్దు చేయాలని, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని అన్నారు. పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించాలని, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, మెస్ చార్జీలు పెంచాలని, విదేశీ స్కాలర్‌షిప్‌లను అర్హులందరికీ అందించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేసి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో బీసీ విద్యార్థి సంఘం, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/future-of-students-in-question-with-fee-arrears/article-20614</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/future-of-students-in-question-with-fee-arrears/article-20614</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:55:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.34.53-pm.jpeg"                         length="187185"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సమస్యలు ఫిర్యాదు పెట్టెలో నమోదు చేయండి </title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"> ప్రత్యేక అధికారి సాయి శ్రీజ</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/enter-the-problems-in-the-complaint-box/article-20612"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.36.16-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, నెల్లికుదురు: సమస్య తలెత్తి పాఠశాల స్థాయిలో పరిష్కారం కానీ పక్షంలో ఫిర్యాదు పెట్టెలో నిర్భయంగా నమోదు చేయాలని ప్రత్యేక అధికారి సాయి శ్రీజ విద్యార్థులకు సూచించారు. నెల్లికుదురు మండల కేంద్రంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్ ను శుక్రవారం సాయి శ్రీజ ఆకస్మికంగా సందర్శించి సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా  ఆమె స్టాక్ రిజిస్టర్లు, సైన్స్ ల్యాబ్ రికార్డులు, పీటీఎం రికార్డులు, మధ్యాహ్న భోజన పథకం  రిజిస్టర్ తదితర పాఠశాల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం వివిధ తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు.విద్యార్థులను మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో ఏర్పాటుచేసిన కంప్లైంట్ బాక్స్ పై బాలబాలికలకు అవగాహన కల్పించారు.పాఠశాలలో రికార్డుల నిర్వహణ, విద్యార్థులతో ఉపాధ్యాయుల అనుసంధానం, విద్యా వాతావరణంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తూ, విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/enter-the-problems-in-the-complaint-box/article-20612</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/enter-the-problems-in-the-complaint-box/article-20612</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:54:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.36.16-pm.jpeg"                         length="77505"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫ్రైడే డ్రై కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, మహబూబాబాద్: శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్  గూడూరు మండలంలోని అయోధ్య పురంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమమును తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలో గల అన్ని ప్రాథమిక కేంద్ర పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించి, లార్వాలను తొలగిస్తూ, ఇంటి పరిసరాల్లో గల కూలర్ లలో నీరు, కొబ్బరి చిప్పలు, రోళ్ళు, నీటి తొట్టిలు, నీరు నిల్వ ప్రాంతాలలో దోమలు పుట్టకుండా లార్వాలను తొలగించాలని,   ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించాలని, దోమలు కుట్టకుండా ఇంటి  ద్వారలకు, కిటికీలకు, మెష్ డోర్లను అమర్చుకోవాలని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా తీసుకోవాల్సిందిగా అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా జిల్లాలో గల సూపర్వైజర్లకు, ఏఎన్ఎంలకు,ఆశలకు సూచించారు.  ఈ కార్యక్రమంలో గూడూరు మండల వైద్యాధికారి డాక్టర్ పవన్ కుమార్, సూపర్వైజర్, ఆశాలు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-district-medical-officer-made-a-surprise-inspection-of-the/article-20610"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.38.18-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, మహబూబాబాద్: శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్  గూడూరు మండలంలోని అయోధ్య పురంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమమును తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలో గల అన్ని ప్రాథమిక కేంద్ర పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించి, లార్వాలను తొలగిస్తూ, ఇంటి పరిసరాల్లో గల కూలర్ లలో నీరు, కొబ్బరి చిప్పలు, రోళ్ళు, నీటి తొట్టిలు, నీరు నిల్వ ప్రాంతాలలో దోమలు పుట్టకుండా లార్వాలను తొలగించాలని,   ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించాలని, దోమలు కుట్టకుండా ఇంటి  ద్వారలకు, కిటికీలకు, మెష్ డోర్లను అమర్చుకోవాలని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా తీసుకోవాల్సిందిగా అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా జిల్లాలో గల సూపర్వైజర్లకు, ఏఎన్ఎంలకు,ఆశలకు సూచించారు.  ఈ కార్యక్రమంలో గూడూరు మండల వైద్యాధికారి డాక్టర్ పవన్ కుమార్, సూపర్వైజర్, ఆశాలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-district-medical-officer-made-a-surprise-inspection-of-the/article-20610</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-district-medical-officer-made-a-surprise-inspection-of-the/article-20610</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:53:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.38.18-pm.jpeg"                         length="199545"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రామగిరి ఖిల్లాలో 250 ఎకరాలలో ఇండస్ట్రీయల్ పార్కు</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">త్వరలో బహుళ జాతి పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన</span></li>
<li><span style="color:rgb(224,62,45);">ఖిల్లా రహదారి పనులపైనా దృష్టి.. పర్యటనకు అధికారుల ఏర్పాట్లు</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/250-acres-industrial-park-in-ramagiri-qilla/article-20608"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.40.06-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర,  రామగిరి : రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని రామగిరి ఖిల్లా ప్రాంతంలో ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటన కు రంగం సిద్ధమైంది. త్వరలో మేడిపల్లి శివారులోని రామగిరి ఖిల్లా ప్రాంతంలో ఇండస్ట్రీయల్ పార్క్ కు కేటాయించిన భూములను ఆయన పరిశీలించనున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని మేడిపల్లి ప్రాంతంలో సుమారు 250 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలు, ఇండస్ట్రియల్ పార్కు సంబంధించిన పనులను మంత్రి పరిశీలించనున్నారు. ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి స్థల పరిస్థితులు, మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో అధికారులతో మంత్రి సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రత్నాపూర్ గ్రామం నుంచి ఖిల్లా ప్రాంతానికి వెళ్లే రహదారి పనుల పురోగతిని కూడా మంత్రి పరిశీలించనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు శుక్రవారం ఇండస్ట్రియల్ పార్క్ ప్రాంతంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక సర్పంచ్ పల్లె ప్రతిమ ఆధ్వర్యంలో పరిశ్రమలు ఏర్పాటు చేయనున్న ప్రాంతంలో చదును చేసే  పనులు చేపట్టారు.ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు ద్వారా రత్నాపూర్, రామగిరి మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభిస్తుందని స్థానికులు భావిస్తున్నారు. పరిశ్రమలు అందుబాటులోకి వస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లను ముమ్మరం చేశారు.సర్పంచ్ పల్లె ప్రతిమపివీరావు, తహసీల్దార్ పర్నంది సుమన్,ఎంపిడీఓ బద్రి శైలజ రాణి,ఎంపీఓ మూల సమ్మిరెడ్డి, విద్యుత్ ఏడిఈ వంగల వెంకటనారాయణ, సబ్ ఇంజినీర్ కుమ్మరికుంట సతీష్, ఆర్.ఐ కే. మహేష్, ఇండస్ట్రీయల్ జే.ఈ సృజన్, కాంట్రాక్టర్ నిశాంత్, సెక్రటరీ గంగుల సంతోష్,జీపీఓ పెరుకు.వెంకటేశ్వర్లు, విద్యుత్ లైన్ మెన్ బంగారు శివ కుమార్, గుండా చందన్ పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/250-acres-industrial-park-in-ramagiri-qilla/article-20608</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/250-acres-industrial-park-in-ramagiri-qilla/article-20608</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:52:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.40.06-pm.jpeg"                         length="288850"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బోనాలకు 2 వేల మంది పోలీసులతో  బందోబస్తు</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాదు : లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమాల్లో హైదరాబాదునగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాల కోసం అన్ని శాఖలతో సమన్వయం చేసి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. సుమారు 2 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని, ఈవ్‌టీజింగ్, చైన్ స్నాచింగ్, జేబుదొంగతనాల నివారణకు క్రైమ్ విభాగం, షీ టీమ్స్ ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ఉత్సవాల విజయానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో: అదనపు సీపీ సౌత్ రేంజ్ తఫ్షిర్ ఇక్బాల్, చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ సత్యనారాయణ,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/2000-policemen-have-been-deployed-to-bonas/article-20606"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.41.30-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాదు : లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమాల్లో హైదరాబాదునగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాల కోసం అన్ని శాఖలతో సమన్వయం చేసి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. సుమారు 2 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని, ఈవ్‌టీజింగ్, చైన్ స్నాచింగ్, జేబుదొంగతనాల నివారణకు క్రైమ్ విభాగం, షీ టీమ్స్ ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ఉత్సవాల విజయానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో: అదనపు సీపీ సౌత్ రేంజ్ తఫ్షిర్ ఇక్బాల్, చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ సత్యనారాయణ, ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్, ఫెస్టివల్ చీఫ్ ఆఫీసర్ ఈ. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/2000-policemen-have-been-deployed-to-bonas/article-20606</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/2000-policemen-have-been-deployed-to-bonas/article-20606</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:51:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.41.30-pm.jpeg"                         length="203991"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పెద్ది సేవలు చిరస్మరణీయం</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">సుదర్శన్ రెడ్డికి ఘనంగా నివాళి</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/peddis-services-are-memorable/article-20604"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.43.42-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హుస్నాబాద్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతికి సంతాపంగా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తెలంగాణ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించి, ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని, కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అయిలేని మల్లికార్జున్ రెడ్డి, మాలోతు బీలు‌నాయక్, పెండెల అయిలయ్య, చిత్తారి శ్రీనివాస్, యాస శ్రీనివాస్, అయిలేని గాల్ రెడ్డి, పాక శ్రీనివాస్, ఇరుగు రమేష్, మార్క శ్రీనివాస్, సత్యం నాయక్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/peddis-services-are-memorable/article-20604</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/peddis-services-are-memorable/article-20604</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:51:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.43.42-pm.jpeg"                         length="146862"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పంట మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, మహబూబాబాద్ :  శుక్రవారం కొత్తగూడెం మండలంలో పంట మార్పిడి విధానం కార్యక్రమంలో భాగంగా రైతు బానోతు బిచ్చ, బానోతు సుమన్ పొలంలో ప్రాజెక్టు వైవిధ్యం కింద జరుగుతున్న కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పరిశీలించారు. .అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రక్రియ పరిశీలించి లబ్ధిదారులు బంగారి సాంబలక్ష్మి, గట్టి సుగుణ లతో మాట్లాడి గృహాలను వెంటనే నిర్మించుకోవాలని సూచించారు. గాంధీనగర్ లోని గిరిజన బాలికల గురుకులమును పరిశీలించి విద్యార్థిని, విద్యార్థుల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం వారితో మాట్లాడి వారి  అభిప్రాయాలను భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికల గురించి తెలుసుకున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/district-collector-involved-in-crop-rotation-program/article-20602"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/whatsapp-image-2026-07-31-at-5.45.40-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, మహబూబాబాద్ :  శుక్రవారం కొత్తగూడెం మండలంలో పంట మార్పిడి విధానం కార్యక్రమంలో భాగంగా రైతు బానోతు బిచ్చ, బానోతు సుమన్ పొలంలో ప్రాజెక్టు వైవిధ్యం కింద జరుగుతున్న కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పరిశీలించారు. .అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రక్రియ పరిశీలించి లబ్ధిదారులు బంగారి సాంబలక్ష్మి, గట్టి సుగుణ లతో మాట్లాడి గృహాలను వెంటనే నిర్మించుకోవాలని సూచించారు. గాంధీనగర్ లోని గిరిజన బాలికల గురుకులమును పరిశీలించి విద్యార్థిని, విద్యార్థుల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం వారితో మాట్లాడి వారి  అభిప్రాయాలను భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికల గురించి తెలుసుకున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/district-collector-involved-in-crop-rotation-program/article-20602</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/district-collector-involved-in-crop-rotation-program/article-20602</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:50:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/whatsapp-image-2026-07-31-at-5.45.40-pm.jpeg"                         length="258977"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        