జర్నలిస్టుల పై దాడులు చేస్తే సహించేది లేదు - సీఎం చంద్రబాబు & డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ 

జర్నలిస్టుల పై దాడులు చేస్తే సహించేది లేదు - సీఎం చంద్రబాబు & డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ 

అమరావతి , విశ్వంభర :- జర్నలిస్టులపై దాడులు, జర్నలిస్టులకు బెదిరింపు కాల్స్ రావడం పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందించారు. జర్నలిస్టులపై ఎవరైనా దాడులు చేసిన బెదిరింపులకు పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయని అది పాలక పక్షమైన, ప్రతిపక్షమైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇక నుంచి జర్నలిస్టులపై  దాడులు చేసే వారికి శిక్షలు కఠినతరం చేస్తామని జర్నలిస్టు సంఘాలకు హామీ ఇచ్చిన సిఎం చంద్రబాబు,డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్.

Tags: